మ్యాన్ హోల్ మూతను ఢీకొని స్కూటర్ బోల్తా..తల్లీకూతుళ్లకు తీవ్రగాయాలు

మ్యాన్ హోల్ మూతను ఢీకొని స్కూటర్ బోల్తా..తల్లీకూతుళ్లకు తీవ్రగాయాలు

మ్యాన్ హోల్..నగర ప్రాంతాల్లో వీటిని నడిరోడ్లపై ఏర్పాటు చేయడం వల్ల  చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి.కొందరు ప్రాణాలు కోల్పోతే..మరికొందరు ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలాంటి అన్ వాంటెడ్ ప్రమాదాలు మ్యాన్ హోల్ ల నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

తమిళనాడులోని మధురై నగరంలో  ఓమహిళ తన కుమార్తె తో కలిసి స్కూటర్ వెళ్తూ మ్యాన్ హోల్ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు ఎగిరిపడడంతో తీవ్ర గాయాల య్యా యి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. ఈఘటన శనివారం (ఏప్రిల్ 29) విల్లాపురం సమీపంలో రోడ్డుపై జరిగింది.ఘటనకు సంబంధించి సీసీటీవీ లో చిక్కడంతో వైరల్ అవుతున్నాయి. మ్యాన్ హోల్ కారణంగా రోడ్ుడ పై వెళ్లే ప్రయానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-29T05:03:01Z dg43tfdfdgfd