వీడియో

Trending:


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa


KU Vice Chancellor: కేయూ వీసీ ప్రొ. రమేష్‌పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

KU Vice Chancellor Prof Tatikonda Ramesh | వరంగల్: గత మూడేళ్లలో కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్. తాటికొండ రమేష్‌ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్ల సంఘం జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శికి రెండు సార్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం శనివారం (మే 18న) నాడు ఆదేశాలు జారీ...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పీ.ఏ బిహవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కుమార్‌ను సీఎం ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. దర్యాప్తులో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమార్ ఢిల్లీ పోలీసులకు ఇమెయిల్ పంపిన వెంటనే ఈ ఘటన జరిగింది....


సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి

Ys Jagan Airport Suspected Man: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్ బయల్దేరి వెళ్లారు. లండన్‌ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వీడ్కోలు పలికారు. అయితే సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో.. ఎయిర్‌పోర్ట్‌లో డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పందగా కనిపించడంతో.. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి

ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి హైదరాబాద్​:  ఆర్టీసీ బస్సులోంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది.  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన అనూష (26) బస్సులో వెళుతోంది. ఈక్రమంలో ఎం పీడీవో ఆఫీసు సమీపంలోకి రాగానే  ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో బస్సు ఫుట్‌బోర్డుపై నిలుచున్న...


Mallareddy Land Issue : పోలీసుల అదుపులో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి - భూ వివాదమే కారణం !

Telangana News : మాజీమంత్రి మల్లారెడ్డి , ఆయన అల్లురు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించారు . సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో భూ వివాదం నేపథ్యంలో…. ల్యాండ్‌ దగ్గరకు వచ్చి హల్‌చల్‌ సృష్టించారు మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి. ఈ తరుణంలోనే… మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. .కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ మల్లారెడ్డి వివాదం ఉన్న స్థలంలో వీరంగం...


మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని ఓ భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డితో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు.


జార్జియా మరో యుక్రెయిన్‌గా మారనుందా?

ఇది గత కొంతకాలంగా జార్జియాలో పౌరసమాజంపై వివిధ రూపాలలో జరుగుతున్న దాడులలో భాగం. ఈ చట్టం ఎవరినైనా అణిచివేసే చట్టం. ప్రభుత్వానికి నచ్చని ఏ పౌర సమాజ సంస్థనైనా అణిచివేసే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది’


300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు

300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు కొండగట్టు అంజన్న దీవెనతో అనుకున్న కోర్కె తీరింది. శిథిలావస్థకు చేరిన సీతారామ భక్తాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం పూర్తి అయింది. అంజన్న దీనెనతో అనుకున్నది జరిగిందని.. మొక్కులు చెల్లించుకునేందుకు ఓ భక్తుడు 300 కిలోమీటర్లు కాలినడకన కొండగట్టుకు చేరుకున్నాడు. స్వామివారిని దర్శ...


JNPA: జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీలో హెచ్ఆర్‌ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, టైపిస్ట్ పోస్టులు

JNPA Recruitment: ముంబయిలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 05 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మే 28 నుంచి 30వ తేదీ వరకు ఇంటర్వ్యూకి హాజరు కావోచ్చు. షార్ట్‌లిస్టెడ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. వివరాలు.. ఖాళీల సంఖ్య: 05 ⏩ మార్కెటింగ్...


Indiramma House: పేదలకు అదిరే గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లకు కొత్త దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సంక్షేమ పథకాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బసుతో పాటు ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంచిన సీఎం.. మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. పేదలకు, బీపీఎల్ కుటుంబాలకు అండగా నిలిచి తీరుతాం అని చెబుతున్న సీఎం రేవంత్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూచాతప్పకుండా నెరవేస్తునారు. రాష్ట్రంలోని అన్ని పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజాపాలన అభయహస్తం పేరుతో గొప్ప కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు, వివరాలు సేకరించి మరిన్ని పథకాలు అమలు చేస్తున్నారు సీఎం. తమ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎలాగైనా పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ముందుకెళ్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి మొదటి విడతగా.. ఇంటి స్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇల్లు నిర్మాణం నిమిత్తం 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం. ఈ నేపథ్యంలో ఇప్పటికే అప్లికేషన్స్ తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో అవకాశం ఇవ్వనుందట. అతి త్వరలో మరోసారి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణ చేపట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోందని సమాచారం. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకోబోతున్నారట. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు.. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించబోతోంది ప్రభుత్వం. పథకం ఆరంభం లోనే ఇంటి నమూనా చూపించిన సీఎం.. ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏంటి? ఎవరెవరికి మంజూరు చేస్తారనేది పేర్కొంటూ గైడ్‌లైన్స్ రిలీజ్ చేశారు.ఇందిరమ్మ ఇల్లు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి.. అందులో ఇల్లు లేనివారికి ఆర్ధిక సాయం అందనుంది. లబ్ధిదారులు లోకల్ లో నివాసితులై ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా అర్హత కలిగి ఉంటారు. తొలి విడతగా ఈ పథకానికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు మంజూరు చేస్తామని, ప్రతి నియోజక వర్గానికి 3500 ఇల్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. వీటికి మరికొన్ని ఇండ్లు జోడించి లబ్ధిదారుల సంఖ్యను పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారట.


CM Jagan News: సీఎం జగన్ టూర్‌లో ఎన్‌ఆర్‌ఐ కలకలం- అదుపులోకి తీసుకున్న పోలీసులు

Andhra Pradesh News: సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్న టైంలో ఓ వ్యక్తి కలకలం రేపాడు. గన్నవరం ఏయిర్‌పోర్టులో జగన్ ఉండగానే అనుమానాస్పద స్థితిలో ఓ ఆ వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి తన ఫ్యామిలీతో లండన్ టూర్‌ వెళ్లారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. దీని కోసం గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన జగన్‌కు పార్టీ నేతలు పుష్పగుచ్చాలు...


Taiwan: తైవాన్ పార్లమెంట్ లో కాలర్లు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో..

Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.


మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’

మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’ చిన్న పాటి వర్షం పడినా గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. గురువారం కురిసిన వర్షానికి గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎదుట వర్షం నీటితో పాటు, డ్రైనేజీ నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఇటు ప్రజ...


బలవంతంగా భూసేకరణ కుదరదు:సుప్రీంకోర్టు

బలవంతంగా భూసేకరణ కుదరదు:సుప్రీంకోర్టు ప్రభుత్వం పద్ధతి పాటించాల్సిందేనన్న సుప్రీంకోర్టు     బలవంతంగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కామెంట్     ఆస్తి హక్కుకు భంగం కలిగించొద్దని సూచన న్యూఢిల్లీ:  భూసేకరణ విషయంలో ప్రభుత్వాలు విధివిధానాల ప్రకారమే నడుచుకోవాలే తప్ప.. పరిహారం ఇస్తున్నాం కదా అని, తప్పనిసరి సేకరణ పేరుతో ఇష్టారీతిగా వ్యవహరించడం కుదరదని అత్...


ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే

ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  ఫైరయ్యారు. దేశ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీఎస్పీ నాయకుడు శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో కలిసి మే 1...


Courtallam Waterfall: ఉప్పొంగిన జలపాతం- ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇంటర్ విద్యార్థి

Tamil Nadu Crime News : తమిళనాడులోని తెన్‌కాసీ జిల్లాలోని కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కుర్తాళం జలపాతం సహా పలు జలపాతాలు కళకళలాడుతున్నాయి. జలపాతాలు వద్ద పారుతున్న నీటిని చూసేందుకు, ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు రెండు రోజులు నుంచి వస్తున్నారు. కుర్తాళం జలపాతంతోపాటు చుట్టుపక్కల ఉన్న ఇతర ఐదు జలపాతాలు, పాత కుర్తాలం జలపాతంలోకి భారీగా నీరు చేరింది. భారీగా చేరిన నీరు కిందకు ప్రవహిస్తున్న...


TS EAPCET 2024 Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్ - ఈ డైరెక్ట్ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

TS EAPCET(EAMCET) 2024 Results : తెలంగాణ ఈఏపీసెట్ (ఎంసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి విద్యార్థులు ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.


CBSE 12th Result 2024 : సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలివే

CBSE Class 10th 12th Result 2024 : సీబీఎస్‌ఈ వార్షిక ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే.. తాజాగా 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్‌ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.


స్వాలి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్

స్వాలి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్ ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.ఆప్ రాజ్యసభ ఎంపీ, డీసీడబ్ల్యూ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేజ్రీవాల్ పీఏ బీభవ్‌పై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. కేజ్రీవాల్ ఇంటి నుంచి వైభ...


సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించద్దంటూ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విధించిన ఆంక్షలను సవాల...


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


ఐన్‌స్టీన్ చెప్పినట్లే జరిగింది.. 109 ఏళ్ల క్రితం ఆయన ఏమన్నారంటే..!

ఈ పరిశోధన రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీలో ప్రచురించబడింది. శాస్త్రవేత్తలు దాదాపు 10,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బ్లాక్ హోల్ వ్యవస్థను పరిశీలించారు. శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్ యొక్క అక్రెషన్ డిస్క్ యొక్క వేడి పదార్థం ద్వారా విడుదలయ్యే ఎక్స్-కిరణాలను సంగ్రహించారు. ఈ డేటాను గణిత నమూనాలలోకి అందించిన తర్వాత.. దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు. ఐన్‌స్టీన్ 1915లో సాపేక్ష సిద్ధాంతాన్ని అందించారు. ఇందులో బ్లాక్ హోల్స్ కు సంబంధించి అంచనాలు వేశారు. అయితే ఇలా జరగడం శాస్త్రవేత్తలు చూడటం ఇదే తొలిసారి. ఒక వస్తువు బ్లాక్ హోల్‌ను సమీపిస్తే.. గురుత్వాకర్షణ శక్తి దాని వృత్తాకార కక్ష్యను విడిచిపెట్టి నేరుగా లోపలికి వెళ్లేలా చేస్తుంది అని ఐన్‌స్టీన్ చెప్పారు. ఇప్పుడు NASA యొక్క NuSTAR మరియు NICER అంతరిక్ష టెలిస్కోప్‌లు బ్లాక్ హోల్‌కు నాలుగు వైపులా అలాంటి ప్రాంతాలు ఉన్నాయని నిరూపించాయి. కాంతి వేగంతో కాల రంధ్రంలోకి పదార్థం కదులుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు.


ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు రామాయంపేట, వెలుగు : తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ ​జిల్లా రామాయంపేటలో రైతులు సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. తూకం వేసి వారం రోజులవుతున్నా రైస్ మిల్లులకు తరలించడం లేదని, దీంతో  ధాన్యం బస్తాలు వర్షాలకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్త...


ప్రధాని మోదీ ఛైర్‌లో కూర్చోబోతున్న 'కట్టప్ప'.. ఎందుకో తెలుసా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల రసవత్తరంగా సాగుతున్నాయి. దేశంలో ప్రధాని పదవి కోసం రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ మధ్య పోరు సాగుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా 'పీఎం నరేంద్ర మోదీ' సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా బోల్తాకొట్టడంతో.. ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. తాజాగా మోదీ జీవితంపై మరో చిత్రం తెరకెక్కబోతున్నట్లు,...


Jeevan Reddy : మత విశ్వాసాలను రెచ్చగొట్టేలా ప్రధాని వ్యాఖ్యలు : జీవన్‌రెడ్డి

Jeevan Reddy About PM Modis Comments: ప్రధాని నరేంద్ర మోదీ మతవిశ్వాసాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్‌తో కూల్చేస్తారంటూ మోదీ వ్యాఖ్యలు చేయడం దారుణమని జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అయోధ్య రామాలయంపై...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం

కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం వరంగల్:  కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీసీ రమేశ్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు చర్యలు చేపట్టారు అధికారులు. అక్రమ నియామకాలు,  బదిలీలు, ఫేక్ ప్రాజెక్టులకు అప్రూవల్స్ తదితర అక్రమాలపై ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతల...


రైతు కష్టం వరద పాలు

రైతు కష్టం వరద పాలు భారీగా కురిసిన వర్షానికి తడిసిన వడ్లు ఉమ్మడి వరంగల్​ జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షం అన్నదాతను ఆగం చేసింది. రైతుకష్టం అంతా వరద పాలయ్యింది. ముఖ్యంగా మహబూబాబాద్​జిల్లా మహబూబాబాద్​, నెల్లికుదురు, తొర్రూరు, కురవి, మరిపెడ, బయ్యారం, గార్ల నరసింహులపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర...


ఉచిత బస్సు ప్రయాణంపై మోదీ కామెంట్స్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ప్రధామంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్న ప్రభాకర్ స్పందిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రధాని మోదీ సహించకపోవటం దురదృష్టకరమని.. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించటాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారంటూ పొన్నం దుయ్యబట్టారు. ఈ పథకంలో తప్పేముందంటూ ప్రధానిని ప్రశ్నించారు. ఉచిత ప్రయాణం వల్లే మెట్రోకు నష్టాలు వస్తున్నాయనటం దారుణమన్నారు.


జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం

జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం గత సర్కారు హయాంలో రెండున్నర లక్షల కంప్లయింట్స్  ఇప్పటికే లక్షన్నర సాల్వ్ చేసిన ఆఫీసర్లు ‘ధరణి’ కమిటీ  కీలక నిర్ణయం  ఆ తర్వాతే సర్కారుకు నివేదిక  ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు హైదరాబాద్: ధరణి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ తేదీలోగా పెండింగ్ లో ఉన్న లక్ష ...


Vijayashanti Reaction : అర్థం చేసుకునేవాళ్లకి చెప్పగలం -పార్టీ మార్పు వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇదే !-

Vijayashanthi rejected the news of party change : భీఆర్ఎస్‌కు సపోర్టు చేస్తూ విజయశాంతి పెట్టిన ట్విట్‌తో తెలంగాణ రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ఆమె మరోసారి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తలపై విజయశాంతి క్లారిటీ ఇచ్చారు. దక్షిణ భారత ప్రాంత ప్రజల రాజకీయ భావోద్వేగాలు ఎట్లాంటివో గత ఇప్పటి పరిస్థితులను ఉదహరించి, దక్షిణాది ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అర్ధం చేసుకునే తీరు, బీజేపీ దండయాత్ర విధానం గురించి తాను అభిప్రాయం...


Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి ఆగస్టు కోటా ఆర్జిత సేవా, దర్శన టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. భక్తులు ఆన్ లైన్ లో వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.


ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ..

ఎన్నికల హింస ఎఫెక్ట్: మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించిన ఈసీ.. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లర్లు తీవ్ర కలకలం రేపాయి. పోలింగ్ జరిగిన మరుసటి రోజు కూడా చాలా చోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చోటు చేసుకుంది. ఈ అల్లర్లను సీరియస్ గా తీసుకున్న ఈసీ ఆయా జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ చేసిన ఎస్పీల స్థా...


Health News : వ్యాధులు దండయాత్ర చేస్తున్న పెరుగుతున్న మనిషి ఆయుష్షు- 80 ఏళ్ల వరకు జీవించే ఛాన్స్!

Global Life Expectancy: గతంతో పోలిస్తే మనిషి జీవితకాలం పెరిగింది. ఒకప్పుడు 50, 60 ఏళ్లకే మృతి చెందే పరిస్థితి నుంచి.. ఇప్పుడు కనీసం 70 నుంచి 80 ఏళ్లు బతికే స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు మరింతగా మనిషి ఆయుర్ధాం పెరిగినట్టు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు జీవితకాలం పెరుగుతుందని సదరు సంస్థ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన...


హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లండి.. ఇక్కడ మీరు ఏం కోరుకుంటే అదే..

హైదరాబాదుకు 50 కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్టపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరినారు. ఈ దేవాలయం తెలంగాణలోనే ప్రముఖ క్షేత్రంగా పేరు గావించింది. పూర్వంలో యాద మహర్షి అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల నరసింహుని దర్శనం పొందాడని భక్తులు చెప్తున్నారు. యాద మహర్షి పేరు మీదగా యాదగిరిగుట్టగా పిలవబడుతుంది. దీనిపై ప్రత్యేక కథనం లోకల్ 18 అందిస్తుంది.వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఉన్నటువంటి...


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


TTD: శ్రీవారి భక్తులకు శుభవార్త.. స్వామివారి దివ్యానుగ్రహం పొందే అరుదైన అవకాశం

తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను కొన్ని రోజుల పాటు రద్దు చేసింది. ఈ క్రమంలోనే తిరుమతిలోని శ్రీనివాసమంగాపురంలో కొలువైన కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక వసంతోత్సవాలు మే 27 నుంచి మే 29 వరకు మూడురోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. తొలి రెండు రోజులు శ్రీవారు ఉభయనాంచారులతో కలిసి వసంతోత్సవంలో పాల్గొంటారు. ఉత్సవాల్లో చివరిదైన మూడోరోజు ఉత్సవమూర్తులను వసంత మండపానికి తీసుకొచ్చి వేదపండితులు శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహిస్తారు. వసంత రుతువులో లభించే పుష్పాలు, ఫలాలను సమర్పించి స్వామి వారి దివ్యానుగ్రహం పొందడమే వసంతోత్సవం ముఖ్య ఉద్దేశమని పండితులు చెప్తున్నారు. కాగా.. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేస్తామని ఆలయ ఈఓ తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


Tirupati | చిన్నారికి అండగా నిలిచిన ఆటో డ్రైవర్స్

తిరుపతి ఆటో డ్రైవర్లు చాలా సంతోషించారు. 11 ఏళ్ల క్రితం మా ఆటోడ్రైవర్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారి రెడ్డి హర్షిత అద్భుతమైన ఆటో డ్రైవర్‌గా మారింది. ఆటోడ్రైవర్ అయిన ఖాజా తన తండ్రి కోసం సైకిల్ యాత్ర చేసి ఆరు లక్షల రూపాయలు వసూలు చేశాడు


Telanganaకు కావలసింది ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు: కేటీఆర్

Rakesh Reddy Warangal Khammam Nalgonda Graduates MLC Election| హైదరాబాద్: తెలంగాణకు కావలసింది ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని, అధికార స్వరాలు కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి (Rakesh Reddy)ని గెలిపించాలని కోరారు. రాకేష్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో...


ఇజ్రాయెల్‌పై పెట్టిన మారణహోమం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం వ్యాఖ్యల అర్ధమేంటి, ఎవరు పొరపాటుపడ్డారు?

న్యాయ నిపుణులతో పాటు చాలా మంది గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడిందన్న వాదన ''ఆమోదించదగినదే'' అని కోర్టు నిర్ధరించినట్లు తప్పుగా అర్థం చేసుకున్నారు.


Post-Poll Violence In AP : పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు ప్రారంభం- నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన

Telugu News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమైంది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ ఇవాళ తొలిసారిగా ఆన్‌లైన్‌లో సమావేశమైంది. సిట్‌కు బాధ్యత వహిస్తున్న బ్రిజ్‌లాల్‌ శుక్రవారం రాత్రే డీజీపీతో సమావేశమయ్యారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున ఉదయాన్నే పని ప్రారంభించారు. మార్నింగ్‌ 13 మందితో...


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి

ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి గద్వాల, వెలుగు :  ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్  కలెక్టర్  అపూర్వ్  చౌహాన్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్  మీటింగ్ హాల్ లో సంబంధిత ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్  సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయ...


తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసుకోండి, ఇబ్బంది పడొద్దు

Tirumala Heavy Rush: తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. అంతేకాకుండా బయట కూడా భక్తులు భారీగా క్యూ కట్టారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో గదుల కోసం భక్తులు...


మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్

మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్ మహిళలకు  ఫ్రీ బస్ జర్నీపై  ప్రధాని నరేంద్ర మోదీ  వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు.  మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని  ప్రధాని స్థాయిలో ఉండి జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు.  చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయి దిగజార్చొద్దని  హితవు ...


జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాలని   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం మండలాల వారీగా యూనిఫామ్​ కోసం క్లాత్ ను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 25...


అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు

అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు U-వీసాల కోసం సాయుధ దోపిడీలకు పాల్పడినందుకు నలుగురు భారతీయ పౌరులతో సహా ఆరుగురు వ్యక్తులపై US కోర్టు అభియోగాలు మోపింది. చికాగో, శివారు ప్రాంతాల్లో సాయుధ దోపిడీలకు పాల్పడినట్లు ఫెడరల్ కోర్టు శుక్రవారం వారిపై నేరారోపణ చేసింది. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్‌లోని నిర్దిష్ట నేర బాధితుల కోసం రిజర్వు చేసిన ...


కాణిపాకం ఆలయానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు

కాణిపాకం ఆలయానికి ఒక్కసారిగా పోటెత్తిన భక్తులు వేసవి సెలవుల్లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం తరచూ చూస్తుంటాం. చాలా మంది తిరుమలతో పాటు చుట్టు పక్కల ఉన్న ఆలయాలను కూడా సందర్శిస్తుంటారు. దీంతో కాణిపాకం, శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో కూడా వేసవి సమయంలో రద్దీ పెరుగుతూ ఉంటుంది.ఈ క్రమంలో కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి గుడికి భక్తులు పోటెత్తార...


ఎయిర్​ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ ఉద్యోగాలు

ఎయిర్​ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ ఉద్యోగాలు ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ అగ్నిపథ్‌‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌‌ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్‌‌ 5వ తేదీలోగా అప్లై  చేసుకోవచ్చు. అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత. అభ్యర్థులు సంగీత...