రాధాకిషన్‌‌ రావు పిటిషన్ కొట్టివేత

రాధాకిషన్‌‌ రావు పిటిషన్ కొట్టివేత

 బెయిల్‌‌ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు

హైదరాబాద్‌‌, వెలుగు: ఎస్‌‌ఐబీ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌రావు బెయిల్‌‌ పిటిషన్ డిస్మిస్ అయింది. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు గురువారం నాంపల్లి కోర్టు పిటిషన్‌‌ను కొట్టివేస్తూ  తీర్పు ఇచ్చింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయరాదనే పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌‌‌ వాదనలతో కోర్టు ఏకీభవించింది.

©️ VIL Media Pvt Ltd.

2024-05-03T04:03:42Z dg43tfdfdgfd