Trending:


హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు

హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 15 శాతం వృద్ధి     40 శాతం పెరిగి రూ.16,19‌‌‌‌0 కోట్లకు మొత్తం విలువ     రూ. కోటి కంటే పైనుండే ఇండ్లకు పెరుగుతున్న గిరాకి : నైట్‌‌ ఫ్రాంక్ రిపోర్ట్ హైదరాబాద్‌‌, వెలుగు : హైదరాబాద్‌‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ ఏడాది జనవరి– ఏప్రిల్‌‌ మధ్య 26,0‌‌27 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగి...


కేజ్రీవాల్‌ను ఇరికించే కుట్రే: ఆతిశీ

కేజ్రీవాల్‌ను ఇరికించే కుట్రే: ఆతిశీ న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌ను ఇరికించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)​ ఆరోపించింది. కేజ్రీవాల్‌‌‌‌ సహాయకుడు బిభవ్‌‌‌‌ కుమార్‌‌‌‌ దాడి చేశాడనే స్వాతి మలివాల్‌‌‌‌ ఆరోపణలపై రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆప్​ నాయకురాలు ఆతిశీ స్పందించారు. దాడికి సంబంధించి మలివాల్ చే...


తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

తీన్మార్ మల్లన్నను గెలిపించాలి హుజూర్ నగర్, వెలుగు : ఈనెల 27న జరగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు కోరారు. మంగళవారం హుజూర్ నగర్ బీసీ కార్యాలయంలో ఏర్ప...


ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు రామాయంపేట, వెలుగు : తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ ​జిల్లా రామాయంపేటలో రైతులు సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. తూకం వేసి వారం రోజులవుతున్నా రైస్ మిల్లులకు తరలించడం లేదని, దీంతో  ధాన్యం బస్తాలు వర్షాలకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్త...


దేశంలో అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాం ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుందో తెలుసా..

ఈ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీకాకుళంలోని వంశధార నది ఒడ్డున 2005 సంవత్సరంలో భూమి పూజ చేసి ప్రారంభించారు అప్పటి నుండి వివిధ అడ్డంకులను ఎదుర్కొని అనేక మంది దాతలు విరాళాలతో 2021 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకొని భక్తులకు ఆంజనేయుస్వామి దర్శనమిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంకు 18 కిలోమీటర్స్ దూరంలో మండపం టోల్ దగ్గర 175 అడుగులు ఎత్తైన ఈ ఆంజనేయ స్వామి విగ్రహం , దేవాలయం ఉంది. భారతదేశంలోనే 175 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం ఇదే కావటం విశేషం. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహ వార్షికోత్సవం, హనుమాన్ జయంతిని పెద్ద ఎత్తున్న ఇక్కడ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలలో చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు అందరు తరలి వచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకుంటారు. ఈ సమయంలో అభయాంజనేయస్వామి దేవస్థానం వారు హోమాలు, పుష్ప అభిషేకాలు, అన్నదానం కార్యక్రమాలు జరుపుతారు. వంశధార నది ఒడ్డున శ్రీకాకుళం జిల్లా మడపంలో ఉన్నఈ విగ్రహం ప్రస్తుత లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహంగా రికార్డును సృష్టించింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా అటు వెళ్లినప్పుడు ఆభయాంజనేయ స్వామి విగ్రహన్నిసందర్శించండి. మీకు అంతా శుభమే కలుగుతుందని విశ్వసించండి. మీ కుటుంబం మెుత్తం మీద ఆ ఆంజనేయుని అనుగ్రహం ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు.


రంగంలోకి ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్స్

రంగంలోకి ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్స్ సిటీలోని మ్యాన్ హోల్స్​ వద్ద గార్డులుగా నియామకం     ఒక్కో డివిజన్​కు ఐదు మందిని కేటాయించిన వాటర్​బోర్డు     వానల టైంలో వెంటనే స్పందించేలా ఏర్పాట్లు     డీ– వాటరింగ్ మోటార్లతో కూడిన వాహనాలు అప్పగింత హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్​ సిటీని వరుసగా భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో వాటర్​బోర్డు అలర్ట్​అయింది. ...


Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి ఆగస్టు కోటా ఆర్జిత సేవా, దర్శన టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. భక్తులు ఆన్ లైన్ లో వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.


మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు

మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు సంఘాల వారీగా మీటింగ్ లతో కోలాహలం     ఎలక్షన్లకు ఇంకా పది రోజులే గడువు      జిల్లాలను చుట్టేస్తున్న అభ్యర్థులు ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పార్లమెంట్​ఎలక్షన్లు ముగిసినా, ఇంకా రిజల్ట్ రాకపోవడంతో పోటీ చేసిన అభ్యర్థులంతా టెన్షన్​ లో ఉన్నారు. తమ ...


Courtallam Waterfall: ఉప్పొంగిన జలపాతం- ప్రవాహంలో కొట్టుకుపోయిన ఇంటర్ విద్యార్థి

Tamil Nadu Crime News : తమిళనాడులోని తెన్‌కాసీ జిల్లాలోని కుర్తాళం జలపాతం ఒక్కసారిగా ఉప్పొంగింది. ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో కుర్తాళం జలపాతం సహా పలు జలపాతాలు కళకళలాడుతున్నాయి. జలపాతాలు వద్ద పారుతున్న నీటిని చూసేందుకు, ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు రెండు రోజులు నుంచి వస్తున్నారు. కుర్తాళం జలపాతంతోపాటు చుట్టుపక్కల ఉన్న ఇతర ఐదు జలపాతాలు, పాత కుర్తాలం జలపాతంలోకి భారీగా నీరు చేరింది. భారీగా చేరిన నీరు కిందకు ప్రవహిస్తున్న...


దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్

దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్ రాయ్‌బరేలి:  కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దశాబ్దాలుగా దేశ ప్రజలను కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారని అన్నారు.  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 17వ తేదీ శుక్రవారం అమిత్ షా.. స్మృతి ఇరానీ(అమేథీ), దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌( రాయ్‌బరేలీ)లకు మద్దతుగా ఉత్తరప...


ఉపాధి కూలీల వాహనం బోల్తా

ఉపాధి కూలీల వాహనం బోల్తా పలువురికి తీవ్ర గాయాలు..ఒకరి పరిస్థితి విషమం దండేపల్లి, వెలుగు : ఉపాధి కూలీల టాటాఏస్ వాహనం అదుపు తప్పి కాలువలో బోల్తా పడడంతో పులువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్​ ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.  దండేపల్లికి చెందిన 30 మంది ఉపాధి హామీ మహిళా కూలీ...


కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ అడవుల్లో.. వన్యప్రాణులకు రక్షణ కరువు

కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ అడవుల్లో.. వన్యప్రాణులకు రక్షణ కరువు జనవరిలో రెండు  పెద్దపులులను చంపేశారు     మరో నాలుగింటి  జాడ ఇంకా దొరకలేదు..!     తాజాగా అనుమానాస్పద స్థితిలో ఎలుగుబంటి మృతి ఆసిఫాబాద్/కాగజ్ నగర్, వెలుగు : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌ ఫారెస్ట్ ఏరియాలో  పులుల గాండ్రింపు వినబడడం లేదు. మిస్సైన రెండు పులుల జాడ ఇంకా తెలియరాలేదు. మి...


మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్

మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్ రూ.1,350 కోట్ల పెండింగ్​బిల్లులు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు శనివారం నుంచి బంద్​కు పిలుపునిచ్చారు. ఇప్పటికే పూర్తిచేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్​పెట్టడంతో బంద్ కు దిగారు. పెండింగ్​బిల్లులు రిలీజ్​చేసేవరకు పనులు కొనసాగించబోమని తేల్చిచెప్పారు. ఈ ...


Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలే- భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Weather Latest News: తెలుగురాష్ట్రాల్లో రాజకీయ వేడితోపాటు సూర్యుడి వేడి కూడా తగ్గింది. వారం రోజుల వరకు ఉక్కపోతతో చంపేసిన వాతావరణం ఇప్పుడు కాస్త శాంతించింది. మూడు రోజుల నుంచి సాయంత్రం వేళలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత ఉన్నప్పటికీ గతంలో ఉన్న వేడి మాత్రం లేదు. ఐఎండీ సూచినల ప్రకారం మరో నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? రాయలసీమకు ఆనుకొని ఉత్తర తమిళనాడు మీదుగా...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


బలవంతంగా భూసేకరణ కుదరదు:సుప్రీంకోర్టు

బలవంతంగా భూసేకరణ కుదరదు:సుప్రీంకోర్టు ప్రభుత్వం పద్ధతి పాటించాల్సిందేనన్న సుప్రీంకోర్టు     బలవంతంగా తీసుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కామెంట్     ఆస్తి హక్కుకు భంగం కలిగించొద్దని సూచన న్యూఢిల్లీ:  భూసేకరణ విషయంలో ప్రభుత్వాలు విధివిధానాల ప్రకారమే నడుచుకోవాలే తప్ప.. పరిహారం ఇస్తున్నాం కదా అని, తప్పనిసరి సేకరణ పేరుతో ఇష్టారీతిగా వ్యవహరించడం కుదరదని అత్...


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


తెల్ల రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. ఉచితంగా కార్ డ్రైవింగ్ ట్రైనింగ్

పేద ప్రజల జీవన గమనాన్ని దృష్టిలో పెట్టుకొని పలు రాష్ట్రాలు రేషన్ కార్డులు జారీ చేస్తున్నాయి. దారిద్రవ్య రేఖకు దిగువన ఉన్న వాళ్లంతా రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు. సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా తెల్ల రేషన్‌కార్డును తీసుకుంటారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారిని పేదలుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. రేషన్ పంపిణీ మొదలుకొని, విద్యార్థులకు స్కాలర్ షిప్స్, లోన్స్, వాటికి సబ్సిడీ ఇలా బోలెడన్ని బెనిఫిట్స్ అందిస్తుంటారు. ఈ క్రమంలోనే రూడ్ సెట్ సంస్థ తెల్ల రేషన్ ‌కార్డుదారులకు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్ అంశాలపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అనంతపురంలో ఉన్న ఈ సంస్థలో మే 20వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. గ్రామీణ ప్రాంత యువకులకు కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్‌పై ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని స్వయం ఉపాధి వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. క్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామని రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. ఈ ట్రైనింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మాత్రమే అని తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం కూడా తెల్ల రేషన్‌కార్డుదారులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీరి కోసం కొన్ని పథకాలు రూపొందించడం చూస్తూనే ఉన్నాం. కాగా.. తెలంగాణ బోగస్ రేషన్ కార్డులు తొలగించడమే లక్ష్యంగా రాష్ట్రమంతా రేషన్ ఈ- కేవైసీ ప్రక్రియ షురూ చేసింది ప్రభుత్వం. కొద్ది నెలల క్రితం రేషన్ కార్డు ఈ ప్రక్రియ మొదలు పెట్టు కంటిన్యూ చేస్తున్నారు. దీంతో రేషన్ కార్డుదారులు అన్ని చోట్ల రేషన్ షాపులకు వెళ్లి వేలిముద్రలు ఇచ్చి బయోమెట్రిక్ కంప్లీట్ చేస్తున్నారు.


అధికారులు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో..పేదలకు ఇసుక కష్టాలు

అధికారులు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో..పేదలకు ఇసుక కష్టాలు ఉప్పునుంతల, వెలుగు : ఇంటి నిర్మాణాలకు ఇసుక తీసుకెళ్లేందుకు అధికారులు పర్మిషన్లు ఇవ్వకపోవడంతో పేదలు తిప్పలు పడుతున్నారు. ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామానికి చెందిన మాడ్గుల పర్వతాలు కుటుంబసభ్యులతో కలిసి ఇలా ఎండలో సిమెంట్  బస్తాల్లో ఇసుకను తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి పర్వతాలు ...


ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్

ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్ న్యూఢిల్లీ : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మెట్రోకు నష్టమని.. ట్రాఫిక్, కాలుష్య సమస్యలూ పెరుగుతాయన్న ప్రధాని మోదీ కామెంట్లపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘‘ప్రధాని, కేంద్ర మంత్రులు ఉచితంగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. మహిళలకు మాత్రం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించవద్దా?” అ...


హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా మారుస్తం: ఉత్తమ్

హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా మారుస్తం: ఉత్తమ్ మూసీని  ప్రపంచ ప్రమాణాలతో రివర్‌‌ ఫ్రంట్‌‌ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతం: మంత్రి ఉత్తమ్​ నగరం నలుమూలలా మెట్రోను విస్తరిస్తం సిటీలో వ్యాపార అనుకూల వాతావరణం కల్పిస్తం జీడీపీని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి ఐటీలో హైదరాబాద్​ను టాప్​లో ఉంచుతం: మంత్రి శ్రీధర్​బాబు హైటెక్స్‌‌లో సీఐఐ-–ఐజీబీసీ...


తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్

భారతదేశం, May 17 -- తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్


అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు

అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు నాగర్​కర్నూల్, వెలుగు : జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కల్వకుర్తి, వెల్డండ, ఊర్కోండ, తాడూరు మండల రైతులు ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేంద్రాలు,రోడ్ల మీద ఆరబోసుకున్న వడ్లు వర్షంలో కొట్టుకుపోకుండా కాపాడుకొనేందుకు అవస్థలు పడ్డారు. తాడూరు మండలంలో కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. గాలివానకు మామిడితోటలకు నష్టం...


నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి

నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి గెలిస్తే అర్జునుడిని.. ఓడితే అభిమన్యుడిని జగిత్యాల, వెలుగు :  నిజామాబాద్ నుంచి పోటీ చేయడం అంటే పద్మ వ్యూహంలోకి అడుగుపెట్టడమేనని ఎమ్మెల్సీ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్నారు. అక్కడ లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీని నిలువరించేందుకు బీజేపీ, బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ కలిసి కు...


Anantapuram News: పెళ్లి వస్త్రాల కోసం వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం - ఐదుగురు మృతి

Severe Accident In Anantapuram: మరికొద్ది రోజుల్లోనే ఆ ఇంట పెళ్లి జరగనుంది. ఇంతలోనే విధి వక్రించింది. పెళ్లి బట్టలు కొనుగోలు చేసి వస్తుండగా ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం (Anantapuram) జిల్లా గుత్తి (Gooty) సమీపంలో శనివారం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురంలోని రాణినగర్ కు చెందిన ఏడుగురు హైదరాబాద్ నుంచి అనంత జిల్లాకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో గుత్తికి 4 కిలోమీటర్ల...


సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి

Ys Jagan Airport Suspected Man: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్ బయల్దేరి వెళ్లారు. లండన్‌ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వీడ్కోలు పలికారు. అయితే సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో.. ఎయిర్‌పోర్ట్‌లో డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పందగా కనిపించడంతో.. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన

ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన మైనింగ్​ శాఖ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కాపై బదిలీ వేటు   ఆయన స్థానంలో సురేంద్ర మోహన్ నియామకం  లోక్ సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత మరిన్ని బదిలీలు స్పెషల్ సీఎస్​లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్లను మార్చే చాన్స్ హైదరాబాద్, వెలుగు : పనితీరు సరిగాలేని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి పక్కనపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ...


Cabinet Meet: తెలంగాణ రైతులకు అలర్ట్.. రుణమాఫీపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని ఇటీవల చెబుతూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ హామీ ఇస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఐతే.. ఇందులో కొత్త విషయం ఏంటంటే.. ఇవాళ కీలకమైన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఇందులో ప్రధానంగా రుణమాఫీ అంశంపై చర్చించబోతున్నారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేసేందుకు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. అందువల్ల రైతులు అలర్ట్‌గా ఉండాలి. ఏ క్షణమైనా అధికారులు మళ్లీ వచ్చి.. రుణాలకు...


తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసుకోండి, ఇబ్బంది పడొద్దు

Tirumala Heavy Rush: తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. అంతేకాకుండా బయట కూడా భక్తులు భారీగా క్యూ కట్టారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో గదుల కోసం భక్తులు...


మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి మంచిర్యాల కలెక్టర్​ బదావత్​ సంతోశ్​ కోల్​బెల్ట్/బెల్లంపల్లి​, వెలుగు :  మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​బదావత్ సంతోశ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మందమర్రి మండలంలోని సారంగపల్లి, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఐ...


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు

రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రోడ్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. పూడూరు నుంచి కొడిమ్యాల వెళ్లే రోడ్డు కొత్తగా నిర్మిస్తుండగా.. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాటు కొండగట్టు నుంచి కొడిమ్యాల వెళ్లే దారిలో కూడా బ్రిడ్జి నిర్మించిన అధికారులు రెండు వైపులా అప్రోచ్‌‌‌‌ రోడ్డు వేయడం మరిచిపోయారు. నెలల...


వాస్తు శాస్త్రం ప్రకారం.. అక్వేరియంను ఇంట్లో ఎటువైపు ఉంచాలి? ప్లేస్ మారితే లాభనష్టాలు ఇవే!

చేప అక్వేరియంలో ఉంచిన నీరు జీవాన్ని చూపిస్తుంది. అక్వేరియంలో ప్రవహించే నీరు సానుకూల శక్తిని చూపుతుంది. ఇది మీ జీవితాన్ని ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచుతుంది అని చాలామంది నమ్ముతారు. వాస్తు ప్రకారం ఆఫీసులోని అక్వేరియంను రిసెప్షన్ ప్రాంతానికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం వలన ఆఫీస్ వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. ఇంటిలో అక్వేరియంను ప్రధాన ద్వారం ఎడమ దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారంగా, ఇలా చేయడం ద్వారా, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది. వాస్తు ప్రకారం ఫిష్ ట్యాంక్ ను ఎల్లప్పుడూ లివింగ్ రూమ్ నైరుతి దిశలో ఉంచాలి. తద్వారా ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ సులభంగా కనిపిస్తూ వారి దృష్టి అక్వేరియం వైపు మళ్లటం వలన మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. మీరు మీ పడకగదిలో అక్వేరియం ఉంచకూడదు. ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను ఆహ్వానిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వంటగదిలో అక్వేరియం ఉంచకూడదు, అలా చేయడం దురదృష్టాన్ని తెస్తుందని శ్రీకాకుళానికి చెందిన ఆక్వేరియం సేల్స్ నిర్వాహుకుడు మోహన్ తెలిపారు.


తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు

Tirumala Srivari Melchat Vastram Seva Consumer Court Verdict: తిరుమల శ్రీవారి మేల్‌చాట్ సేవకు సంబంధించి వినియోగదారుల ఫోరం కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణకు చెందిన భక్తులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపి టీటీడీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. 2007 నుంచి 2021 వరకు.. అలాగే ఆ తర్వాత మూడేళ్ల పాటూ పోరాటం చేసి అనుకున్నది సాధించారు. మరి టీటీడీ కోర్టు ఆదేశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.


మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్

మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్ మహిళలకు  ఫ్రీ బస్ జర్నీపై  ప్రధాని నరేంద్ర మోదీ  వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు.  మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని  ప్రధాని స్థాయిలో ఉండి జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు.  చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయి దిగజార్చొద్దని  హితవు ...


మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు

మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పిన కొంతమంది వీరి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. సైబరాబాద్‌లో నివసించే ఒక మహిళకు సైబర్ కేటుగాళ్ళ వల వేశారు. మహారాష్ట్ర పోలీసుల...


హైదరాబాద్ పోలింగ్​పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్

హైదరాబాద్ పోలింగ్​పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్ హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ శాతం తగ్గడానికి గల కారణాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు.  కాని ...


హోర్డింగ్ కూలిన ఘటన..ఇద్దరు కుటుంబ సభ్యులని కోల్పోయిన యంగ్ హీరో

ముంబై మహానగరాన్ని ఇటీవల అకాల వర్షం, ఈదురు గాలులు కుదిపేశాయి. ఈదురు గాలుల వల్ల భారీ హోర్డింగ్ కుప్ప కూలి విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా 40 మంది వరకు గాయపడ్డారు. ఈ విషాద ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ముంబైలోని ఘాట్ కోపర్ ప్రాంతంలో 250 టన్నుల బరువున్న హోర్డింగ్ కూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ పై పడింది. దాని కింద 100 మంది వరకు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో కొంతమంది అత్యంత విషాదకరంగా మరణించారు. మరణించిన వారిలో బాలీవుడ్ యంగ్ హీరో...


తెలంగాణలో మరో వారం రోజులు వర్షాలు

తెలంగాణలో మరో వారం రోజులు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసిన వాతావరణ శాఖ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం హైదరాబాద్​ సిటీలో మోస్తరు వర్షాలు పడే చాన్స్​ వర్షాల ప్రభావంతో భారీగా తగ్గిన టెంపరేచర్లు.. 40 డిగ్రీలలోపే నమోదు హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో మరో వారం పాటు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ...


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa


Amit Shah on 400 Seats జూన్ 4న బీజేపీ 272 దాటకపోతే ఎలా

భారతదేశం, May 17 -- 2024 లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కన్నా తక్కువ సీట్లు వస్తే ఏమైనా ప్లాన్ బి ఉందా అన్న ప్రశ్నపై కేంద్ర మంత్రి అమిషా కీలక వ్యాఖ్యలు చేశారు. 60 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడే ప్లాన్ B తయారు చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గత పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశామన్నారు. 60 కోట్ల మంది లబ్ధిదారులు తమ వెంట ఉన్నారని అమిత్ షా తెలిపారు. సైన్యం సహా అన్ని వర్గాల ప్రజలు మోదీ వెంటనే ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

Ys Jagan Leaves To London: ఏపీ సీఎం జగన్, కుటుంబసభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి లండన్‌ బయల్దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు మంత్రులు, పార్టీ నేతలు వీడ్కోలు పలికారు. ముఖ్యమంత్రి ఈ నెల 31న తిరిగి రానున్నారు.


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

Murder Plan For Insurance Money : బీమా డబ్బుల కోసం ఏకంగా అత్త మామలను లేకుండా చేసేందుకు సొంత కోడలు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఓ సుఫారీ గ్యాంగ్ ను కూడా రంగంలోకి దిపి కత్తులతో దాడి చేయించింది.


నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ

నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ హైదరాబాద్, వెలుగు :  వచ్చే నెల నుంచి వానాకాలం సీజన్ షురూ కానుంది. రాష్ట్రంలో విత్తనాల డిమాండ్ నేపథ్యంలో ఇప్పటి నుంచే కొందరు అక్రమార్కులు నకిలీ విత్తనాల అమ్మకాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో రైతులను మభ్యపెట్టి అంటగడుతున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ, పోలీసులతో కూడిన టాస్క్​ఫోర్స్ టీ...


ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్  కాంట్రాక్ట్ ప్రాతిపదికన 54 ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హత: బీఈ/ బీటెక్‌‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం  ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్...


బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన

బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన రాజన్న సిరిసిల్ల, వెలుగు : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌‌‌‌‌‌‌‌ క్యాంపును విద్యార్థులు వినియోగించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు.  సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌‌‌‌లో పోలీస్ శాఖకు సంబంధించి ట్రైనింగ్‌‌‌‌, టెక్నాలజీ వినియోగం, వెపన్స్‌‌‌‌.. తదితర అంశాలపై విద్యార్థులకు అవ...


Swati maliwal: రుతు స్రావంలో ఉన్నానని చెప్పిన కాలితో తన్నాడు.. కోర్టులో షాకింగ్ వాంగ్మూలం ఇచ్చిన స్వాతీమాలీవాల్..

Swati maliwal assult case: కేజ్రీవాల్ పీఏ తన పట్ల దారుణంగా వ్యవహరించాడని స్వాతీమాలీవాల్ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. రుతు స్రావంలో ఉన్నానని చెప్పిన కూడా వినలేదని, కాలితో సున్నితమైన భాగాలపై తన్నాడని కూడా ఆరోపణలు చేశాడు.


ఎయిర్​ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ ఉద్యోగాలు

ఎయిర్​ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ ఉద్యోగాలు ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ అగ్నిపథ్‌‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌‌ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్‌‌ 5వ తేదీలోగా అప్లై  చేసుకోవచ్చు. అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత. అభ్యర్థులు సంగీత...


ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన

ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన బెజ్జంకి, వెలుగు : తమ గ్రామంలో ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్​చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం, నరసింహుల పల్లె గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి ఫ్యాక్టరీ ప్రతినిధులతో కలిసి గ్రామస్తులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్...