వీడియో

Trending:


Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!

Tirupati Brahmotsavalu: ధ్వజారోహణంతో ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు!


గవర్నమెంట్​జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..!

గవర్నమెంట్​జూనియర్ కాలేజీలు గాడిన పడేదెన్నడో..! అధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యతలేని ఇంటర్ విద్య     జూనియర్ కాలేజీల్లో అధ్వాన్నంగా ఫలితాలు     పట్టించుకోని జిల్లా అధికారులు వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు గాడిన పడడం లేదు. ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు చేసి నాణ్యతమైన ఇంటర్ విద్యను ఉచితంగా అందిస్తున్నామని  చెబుతున్నా క్...


జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సాగట్లే

జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సాగట్లే సర్కిల్​ ఆఫీసులకే పరిమితమవుతున్న ఆఫీసర్లు ఖాళీగా దర్శనమిస్తున్న వార్డు ఆఫీసులు  ఫిర్యాదులు తీసుకుంటున్న ఆపరేటర్లు, వాచ్​మెన్లు ఎప్పుడు వెళ్లినా ‘సార్లు’ ఫీల్డులో ఉన్నారంటూ సమాధానం  సమస్య పరిష్కరించకుండానే గ్రీవెన్స్ క్లోజ్ హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు పాలన సక్రమంగా సాగట్లేదు. చాలా మంది అధి...


హిమాచల్‌లో హద్దులు దాటిన ప్రచారం

హిమాచల్‌లో హద్దులు దాటిన ప్రచారం సిమ్లా :  హిమాచల్​ప్రదేశ్ లోక్​సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్నది. నాలుగు లోక్​సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. క్యాంపెయిన్​లో భాగంగా నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటిపోతున్నాయి. కాలే నాగ్, బిగ్డా షెహజాదా, హుస్న్​పరి అంటూ ఒకరిని ఒ...


బెంగళూరులో ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి

బెంగళూరులో ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి అనుమానాస్పద స్థితిలో ఇంటర్మీడియట్‌ విద్యార్థిని (20) మృతిచెందిన ఘటన బెంగళూరులోని సుబ్రహ్మణ్యపురలోని తన ఇంట్లో  చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం ... మృతురాలిని ప్రభుధ్యగా గుర్తించారు. ఆమె గొంతు,  చేతులపై కోసిన గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.  బుధవారం ( మే 15) రాత్రి ఈఘటన జరిగిందని......


పర్మిషన్​ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు

పర్మిషన్​ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చర్యలు స్టేషన్​ఘన్​పూర్, వెలుగు : పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పర్మిషన్ లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏఆర్వో, ఆర్డీవో డీఎస్ వెంకన్న తెలిపారు. జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ ఆర్డీవో ఆఫీస్​లో గురువారం ఆయన మీడియాతో...


పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్

పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను  ప్రశ్నించిన కలెక్టర్ గద్వాల, వెలుగు : సర్కార్ బడుల్లో అన్ని సౌలతులు కల్పిస్తున్న ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఎందుకు వెనుకపడ్డామని జిల్లా కలెక్టర్ సంతోశ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లను ప్రశ్నించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో వచ్చే విద్యా సంవత్సరం ప్రణాళికపై సమీక్ష నిర్వహి...


Tirumala : తిరుమల ఆలయాన్ని సందర్శించిన రఘు రామ కృష్ణంరాజు

రఘు రామ కృష్ణంరాజు తిరుమల ఆలయాన్ని సందర్శించారు.


PM Modi: నాకు ఆర్భాటం ఇష్టం ఉండదు, అందుకే మీడియాకి దూరంగా ఉంటా - మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi News: ప్రధాని నరేంద్ర మోదీపై ఉన్న కంప్లెయింట్స్‌లో ఒకటి..ఆయన మీడియాతో ఎక్కువగా మాట్లాడరని. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు పెట్టరని. ప్రతిపక్షాలు చాలా సందర్భాల్లో దీనిపై తీవ్ర విమర్శలు చేశాయి. విదేశీ పర్యటనలపై ఉన్న ఆసక్తి ప్రెస్ కాన్ఫరెన్స్‌లపై ఉండదని మండి పడ్డాయి. అయితే...ఇటీవల ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఈ విమర్శలకు సమాధానమిచ్చారు. తాను ఎందుకు మీడియాతో ఎక్కువగా ఇంటరాక్ట్‌ అవ్వరో వివరించారు. ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా మీడియాకి దూరంగా...


కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు

కేజ్రీవాల్ కు ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు కేజ్రీవాల్​కు బెయిల్​పై సుప్రీంకోర్టు కామెంట్      బెయిల్ ఇవ్వడాన్ని సాధారణ తీర్పులా భావించడం లేదన్న అమిత్​ షా వ్యాఖ్యలను కోర్టు దృష్టికి తీసుకెళ్లిన లాయర్​     తమ తీర్పుపై విశ్లేషణలను స్వాగతిస్తామన్న కోర్టు న్యూఢిల్లీ :  ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంలో ఎలాంటి మినహాయింపు ఇవ...


Brahmamudi Today మే 17 ఎపిసోడ్: కళావతిని రాత్రికిరాత్రి దేశం దాటించే ప్రయత్నం!‘పెళ్లి చేసుకుందారా కవి’ తేల్చేసిన అప్పూ! వాటే జలక్

Brahmamudi 2024 may 17 Episode: బాబు తల్లిని ఇదిగో పట్టుకుంటా.. అదిగో పట్టుకుంటా.. అంటూ కళావతే రౌడీలకు పట్టుబడిపోయింది. కిడ్నాప్ అయ్యి.. ప్రమాదంలో పడిపోయింది. అమ్మాయిల దందా చేసే రౌడీలు.. ఇప్పుడు కళావతిని దేశం దాటించే ప్రయత్నంలో పడ్డారు. ఈక్రమంలోనే కవి విడాకుల పంచాయితీ ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. (photo courtesy by star maa and disney+ hotstar)


Top Engineering Colleges: ఏ ఇంజినీరింగ్ కాలేజీలో చేరాలని ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ లో టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజ్ లు ఇవే

Telangana News: ఇంటర్మీడియెట్ అయిపోయిన విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరటానికి సిద్ధమవుతున్నారు. ఏ కాలేజీలో చేరితే బెస్ట్ అనే డైలమా పేరెంట్స్ లోనూ, విద్యార్థుల్లోనూ కనిపిస్తుంది. అయితే, హైదరాబాద్ లో టాప్ 10 బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీల గురించి తెలుసుకుంటే ఎంచుకోవటానికి అనువుగా ఉంటుంది. ఫ్యాకల్టీ, వసతులు, క్యాంపస్ బట్టి అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీలు ఇవి: 1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...


ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా

ఏదేమైనా పీవోకేను స్వాధీనం చేస్కుంటం: అమిత్ షా సీతామర్హి/మధుబని :  పాకిస్తాన్  ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) భారత్ దేనని, ఏదేమైనా సరే పీవోకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గురువారం బిహార్ లోని సీతామర్హి, మధుబని లోక్ సభ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీల్లో మాట్లాడార...


దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు

దత్తత ఇచ్చాక మళ్లీ తీసుకెళ్లడం సరికాదు: హైకోర్టు హైదరాబాద్, వెలుగు :  దత్తత ఇచ్చిన బాలికను శిశు సంక్షేమ కమిటీ తీసుకువెళ్లడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని పేర్కొంది. బాలికను దత్తత తీసుకున్న వారికి అప్పగించాలని కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్​కు ఆదేశాలు ఇచ్చింది. బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలని గురువారం ...


ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక

ఎఫ్​సీఐలో శిక్షణకు ఏడుగురి ఎంపిక నల్గొండ అర్బన్, వెలుగు : భారత ఆహార సంస్థ, నల్గొండ కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిని ఏడుగురిని క్షేత్ర స్థాయి శిక్షణకు ఎంపిక చేసినట్లు నల్గొండ డివిజనల్ మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్ తెలిపారు. గురువారం పట్టణంలోని సంస్థ కార్యాలయంలో వారికి శిక్షణ ఆర్డర్లను అందించి ఆయన మాట్లాడారు. సంస్థ ప్రధాన విభాగాలైన ప్రొక్యూర్...


మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి

మోదీ కనుసన్నల్లోనే కేసీఆర్ పనిచేస్తుండు: కేకే మహేందర్ రెడ్డి మోదీ కనుసన్నల్లోనే ఆయన పనిచేస్తున్నడు: కేకే మహేందర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు :  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన తన కూతురు కవితను జైలు నుంచి విడిపించడానికి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ ఓట్లు వేయించారని కాంగ్రెస్ సీనియర్ నేత, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్​చార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆరో...


మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు!

మే నెలాఖరులో తెలంగాణకు ప్రభాకర్‌‌ రావు! ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇప్పటికే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసిన నాంపల్లి కోర్టు ప్రభాకర్ రావు ఎప్పుడు వచ్చినా అరెస్ట్ ఖాయమన్న పోలీసులు హైదరాబాద్‌‌‌‌, వెలుగు :  ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌,స్పెషల్ ఇంటెలిజెన్స్ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు ఎస్‌‌‌‌ఐబీ మాజీ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేందుక...


ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు

ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోనే తెలంగాణలోకి..     నిరుడు జూన్ మూడో వారంలో ఎంట్రీ హైదరాబాద్, వెలుగు :  ఈసారి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతా వరణ శాఖ తెలిపింది. ఈ నెలాఖరు నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లోలోనే తెలంగాణలోక...


నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం

నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం మిర్యాలగూడ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాంగ్రెస్​ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. గురువారం రాత్రి మిర్యాలగూడలోని ఎస్పీ కన్వెన్షన్ హాల్​లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. 317, 46 జీవోల రద్ద...


Kerala News: వేలికి బదులుగా నాలుకకు సర్జరీ, ప్రభుత్వాసుపత్రిలో వైద్యుడి నిర్లక్ష్యం

Telugu News: కేరళలోని కొజికోడ్ మెడికల్ కాలేజ్‌లో ఓ డాక్టర్‌ వేలికి సర్జరీ చేయబోయి నాలుకకి సర్జరీ చేశాడు. ఓ చిన్నారి చేతికి ఉన్న ఆరో వేలుని తొలగించాల్సింది పోయి నాలుకకు సర్జరీ చేయడం సంచలనమైంది. ఈ ఘటనపై సీరియస్ అయిన ఉన్నతాధికారులు వెంటనే ఆ వైద్యుడిని సస్పెండ్ చేశారు. సర్జరీ అయిపోయిన తరవాత బయటకు వచ్చిన చిన్నారిని చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇదేంటని వైద్యుడిని నిలదీశారు. నోట్లో సిస్ట్ ఉందని, తప్పనిసరిగా సర్జరీ చేయాల్సి వచ్చిందని చెప్పాడు. ఈ...


చెరువులను చెరపట్టారు

చెరువులను చెరపట్టారు పెద్ద చెరువు, రామసానికుంట, సిద్ధమ్మ కుంట, మల్లన్న గారి కుంట, గంగవానికుంటలు కబ్జా     ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు     ఆరుట్ల శివారులో కబ్జాల పర్వం సంగారెడ్డి, వెలుగు : ఆక్రమణదారులు చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. ఎఫ్ టి ఎల్ ప్రాంతాలు కబ్జాలకు గురవుతుండగా చెరువులు, కుంటల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. సంగారెడ్డికి కూతవేటు దూరం...


ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు

ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్​కో ఏఈ పట్టివేత       నల్గొండ జిల్లా చింతపల్లిలో  విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఆఫీసర్..      మెదక్ జిల్లా నర్సాపూర్‌‌లో పట్టుబడిన ఏవో అశ్వారావుపేట, వెలుగు : రైతు పొలంలో ట్రాన్స్​ఫార్మర్ పెట్టేందుకు ఓ ట్రాన్స్ కో ఏఈ రూ. లక్ష డిమాండ్ చేయగా ఏసీబీ అధికారు...


9, 10వ షెడ్యూల్​లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే

9, 10వ షెడ్యూల్​లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే గత బీఆర్ఎస్​ సర్కారు నిర్లక్ష్యంతోనే ఇప్పటివరకూ 9,10వ షెడ్యూల్​లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలేదు. సింగరేణి కాలరీస్ విభజనతో పాటు దానికి అనుబంధంగా ఏపీలో ఉన్న హెవీ మెషినరీ ఇంజినీరింగ్ లిమిటెడ్ (అప్మెల్), చట్టంలో లేకపోయినా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న కొన్ని సంస్థల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ, కేంద్ర ప్ర...


TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు

TDP Leader Visits Shirdi: సాయిబాబాను దర్శించుకున్న బాబు


మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు

మద్యం తాగేందుకు రూ.50 అడిగితే కొట్టి చంపారు అల్వాల్, వెలుగు :  మద్యం తాగేందుకు రూ.50 అడిగిన వ్యక్తిని కొట్టి చంపిన ఘటన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అల్వాల్​పోలీస్​స్టేషన్​పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చ బొల్లారం ఏరియాకు చెందిన సురేశ్(45) వృత్తిరీత్యా పెయింటర్. ఇటీవల మద్యానికి బానిసయ్యాడు. ఇతనికి వరుసకు సోదరుడైన అల్వాల్​లోని స...


సిర్పూర్ టీ సమీపంలో..పీడీఎస్ బియ్యం పట్టివేత

సిర్పూర్ టీ సమీపంలో..పీడీఎస్ బియ్యం పట్టివేత కాగజ్ నగర్, వెలుగు :  కాగ జ్ నగర్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తున్న  వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు.  సివిల్ సప్లై ఎన్​ఫోర్స్​మెంట్​ డీటీ  శ్రీనివాస్, సిర్పూర్ టీ పోలీసులు   గురువారం తెల్లవారు  3 గంటలకు  సిర్పూర్ టీ సమీపంలోని రైస్ మిల్లు కాలనీ వద్ద  వాహనాన్ని తనిఖీ చేయ...


రైతులకు శుభవార్త.. కీలక ప్రకటన చేసిన ప్రభుత్వం

తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. అప్పటి నుంచే పంట బీమా పథకాన్ని అమలు చెయ్యాలి అనుకుంటున్న ప్రభుత్వం.. అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. బీమాను అమలుచేసే కంపెనీలను ఎంపిక చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీలించి.. రైతులను పూర్తిగా ఆదుకునేలా బీమా కవరేజ్ ఉండేలా చెయ్యాలని మంత్రి సూచించారు. అలాగే.. ఖరీఫ్ సాగులో భూసార పెంపుకోసం పచ్చిరొట్ట విత్తనాలను...


తెలంగాణలో భూముల విలువ పెంపు!

తెలంగాణలో భూముల విలువ పెంపు! రెవెన్యూపై ఉన్నతస్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్  వాస్తవ అమ్మకాలు, కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ ​వ్యాల్యూకు సవరణలుండాలి ఎక్కడెక్కడ, ఏయే  భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి స్టాంప్​ డ్యూటీ పెంచాలా? తగ్గించాలా? అనే దానిపైనా స్టడీ చేయండి జీఎస్టీ ఎగవేతలు,  అక్రమ మద్యం అరికట్టండి వార్షిక లక్ష్యాని...


నిర్లక్ష్యం: చిన్నారి వేలుకి చేయాల్సిన సర్జరీని నాలుకకు చేసిన వైద్యుడు

మనకు ఏదైనా అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తాం. వైద్యులనే దేవుళ్లుగా భావించి చేతులెత్తి మొక్కుతాం. అలాంటి డాక్టర్లు కొన్నిసార్లు చేసే పొరపాట్ల కారణంగా పేషెంట్ల ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఎలాగంటారా వారు చేసే సర్జరీలో అప్పుడప్పుడూ పొరపాట్లు చేస్తూ కడుపులో కత్తెరలు, బ్లేడ్లు, దారాలు లాంటివి మరిచిపోతూ ఉంటారు. అలాగే ఒక భాగానికి చేయాల్సిన సర్జరీని మరో భాగానికి చేస్తుంటారు. అలాంటి ఒక సంఘటనే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది....


కరెంటు లెక్కలపై ఎంక్వైరీ స్పీడప్ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్

కరెంటు లెక్కలపై ఎంక్వైరీ స్పీడప్ చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ చత్తీస్​గఢ్ ఒప్పందం, యాదాద్రి ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలపై విచారణ ప్రజలు, నిపుణుల నుంచి వివరాలు, సూచనల సేకరణ.. వ్యక్తిగతంగా,  పోస్టు ద్వారా సమాచార స్వీకరణ ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలోని సీఎండీలు, ఆఫీసర్లకు నోటీసులు వంద రోజుల్లో ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చేలా వేగంగా చర్యలు హైదరాబాద...


DEECET 2024 Hall Tickets: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెట్ హాల్ టిక్కెట్లు విడుదల చేసిన విద్యాశాఖ

DEECET 2024 Hall Tickets: ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ నిర్వహించే డిఇఇ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. రెండేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్‌ టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


టీఎస్‌‌‌‌ఐసెట్‌‌‌‌కు రికార్డ్‌‌‌‌ స్థాయి అప్లికేషన్లు

టీఎస్‌‌‌‌ఐసెట్‌‌‌‌కు రికార్డ్‌‌‌‌ స్థాయి అప్లికేషన్లు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఫుల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌     ఏటికేడు పెరుగుతున్న దరఖాస్తులు     నిరుడు 75 వేలు..ఈ సారి 80 వేలకు పైగానే..     ఇంకా పది రోజుల గడువు ఉండడంతో మరిన్ని పెరిగే ఛాన్స్‌‌‌‌ హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు డిమాండ్‌‌‌‌ పెరుగుతోంది. డిగ్రీ తర్వాత వివిధ రంగాల్లో ఉద్...


Warangal Rains: వరంగల్‌లో ఈదురు గాలులతో భారీ వర్షం, రైతులకు తీవ్ర నష్టం.. గ్రేటర్ లో ఆఫీసర్లు అలర్ట్

Warangal Rains: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. సాయంత్రానికే వాతావరణం చల్లబడగా.. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈదురుగాలులతో భారీ వర్షం మొదలైంది.


భూమి వేగంగా తిరుగుతున్నా మనకు కదులుతున్నట్లు కూడా అనిపించదు, ఎందుకు?

భూగ్రహం కదిలితే అది మనకు తెలుస్తుందని, ఏదైనా ఎత్తయిన ప్రదేశం నుంచి ఒక వస్తువును విసిరినట్లయితే అది భూమి మీద పడదని భూకేంద్రక సిద్ధాంతాన్ని నమ్మినవారు వాదించేవారు. కానీ అది నిజం కాదు...


బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం

బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం రేగోడ్, వెలుగు : బ్రహ్మంగారి మఠం 74వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రేగోడ్ మఠం ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో గురువారం పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం కర్నూల్ జిల్లాలోని కంది మల్లయ్యపల్లి బ్రహ్మంగారి మఠం వేద పాఠశాలకు చెందిన చంద్రశేఖరాచార్యుల శిష్య బృందం వేదమంత్రాలతో ఈ యాగాన్ని న...


హైదరాబాద్లో కుండపోత

హైదరాబాద్లో కుండపోత గ్రేటర్ ​వ్యాప్తంగా దంచికొట్టిన వాన    ఇయ్యాల, రేపు ఎల్లో అలర్ట్​ గ్రేటర్ ​వ్యాప్తంగా గురువారం వర్షం దంచికొట్టింది. మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత చినుకులతో మొదలై భారీ వర్షం కురిసింది. దాదాపు 3 గంటల పాటు కొనసాగింది. అత్యధికంగా కృష్ణానగర్ ఏరియాలో 9.33 సెంటీ మీటర్ల వాన పడింది. చాలాచోట్ల లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లు, షాపుల్లోకి వరద న...


భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు

భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలకు పలు  జిల్లాల్లో  వాగులు వంకలు పొంగిపోతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక   మహబూబాబాద్ జిల్లాలో ఉరుములు మెరుపులతో  భారీ వర్షం పడింది. నిన్న రాత్రి కురిసిన వర్షానికి   గార్ల మండలంలో పాకాల వ...


ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం

ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం మన దేశంలో   అత్యంత ప్రజాదరణ పొందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలలపై మరో దేశం నిషేదం విధించింది.   ఈ మసాలాల్లో క్యాన్సర్ కారక పధార్థాలున్నాయనే కారణంతో  ఇప్పటికే  హాంకాంగ్, సింగపూర్, బ్రిటన్  నిషేదం విధించగా..ఈ లిస్ట్ లో  ఇపుడు పొరుగున ఉన్న నేపాల్ చేరింది.  మసాలాల దిగుమతులతో పాటు విక్రయాలు నిలిపివేస్తున్నట్లు ప్...


Andhra Pradesh Elections Results 2024: గోదావరి జిల్లాల ఫలితాలపై భారీగా బెట్టింగ్‌లు- ఆ రెండు స్థానాలపైనే కోట్లలో పందేలు

Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగిపోయాయి.. అభ్యర్థులు, వారి ఫాలోవర్స్‌ రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కానీ బెట్టింగ్‌ బంగార్రాజులు మాత్రం కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పందేలు జోరు పెంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండగా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఇది వేరే లెవల్‌ అన్నట్టు ఉంది పరిస్థితి. సంక్రాంతి పండుగ రోజుల్లో పందేల బరుల వద్దే జరిగే పందేలు.. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మధ్యవర్తుల...


కవిత బెయిల్ గురించి సీబీఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు

కవిత బెయిల్ గురించి సీబీఐకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు నోటీసులు జారీ చేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై సీబీఐ స్పందనను కోరింది. లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్లో జ్యుడీషి...


ఇకపై వెహికల్స్​అన్నీ టీజీతోనే రిజిస్ట్రేషన్ గెజిట్​ విడుదల చేసిన కేంద్రం

ఇకపై వెహికల్స్​అన్నీ టీజీతోనే రిజిస్ట్రేషన్ గెజిట్​ విడుదల చేసిన కేంద్రం తెలంగాణలో వెహికల్స్​అన్నీ టీజీతోనే రిజిస్ట్రేషన్​     కేంద్ర ప్రభుత్వం గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల     3 నెలల నుంచి టీజీతోనే రిజిస్ట్రేషన్స్​ చేస్తున్న తెలంగాణ ఆర్టీఏ హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో ఇక వెహికల్స్​ అన్నీ రాష్ట్ర కోడ్​ టీఎస్​కు బదులు టీజీతోనే రిజిస్ట్రేషన్​చేసేందు...


హైదరాబాద్​లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు

హైదరాబాద్​లో కుండపోత.. మరో 5 రోజులు వర్షాలు రోడ్లన్నీ జలమయం.. గంటలకొద్దీ ట్రాఫిక్ జామ్ పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లు  కొన్నిచోట్ల వరదలో మునిగిన వాహనాలు జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు అత్యధికంగా నాగర్​కర్నూల్​ జిల్లా  వెల్దండలో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం పిడుగులు పడి సిరిసిల్లలో ఇద్దరు,  రంగారెడ్డి జిల్లాలో ఒకరు మృతి   మరో ఐదు రోజ...


బీబీసీ పేరుతో వైరల్ అవుతున్న ఎన్నికల సర్వే – అసలు నిజమేంటి?

ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ‘ప్రీ ఎలక్షన్ సర్వేను’, ‘ఒపినీయన్ పోల్‌ను’, ‘ఎగ్జిట్ పోల్‌ను’ ఏ సందర్భంలో కూడా బీబీసీ చేపట్టదు. ఈసారి కూడా ఎలాంటి సర్వేను చేయలేదు.


గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు : వరంగల్, ఖమ్మం, నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం నూతన కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్​లో అధికారులతో పోలింగ్ అధికారుల నియామకం, ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనమండ...


Weather Report: వరదలో కొట్టుకు వచ్చిన వాహనాలు!

Weather Report: వరదలో కొట్టుకు వచ్చిన వాహనాలు!


ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. కారణం ఇదే, ఈసారికి తప్పడం లేదు

Tdp Mahanadu 2024: తెలుగు దేశం పార్టీ మహానాడు ఈ ఏడాది వాయిదా పడింది. వాస్తవానికి ఈనెల 27, 28 తేదీల్లో టీడీపీ మహానాడు నిర్వహించాలని భావించారు. కానీ జూన్ 4న ఎన్నికల ఫలితాలు ఉండటంతో.. అందుకు ఏర్పాట్లు, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉంటుందనే వాయిదా వేసినట్లు చెబుతున్నారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.


సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్​

సీసీ కెమెరాల పనితీరును పరిశీలించిన కలెక్టర్​ గ్రేటర్​వరంగల్, వెలుగు : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని స్ర్టాంగ్ రూమ్​ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును గురువారం వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ర్టాంగ్ రూమ్ వద్ద సీల్స్ ను, సీసీ కెమెరాల పని తీరును పరిశీలించామన్నారు. పోలీసులు నిత్యం పర్యవేక్షణలో ...


ఎల్జీబీటీక్యూ: వీరి కోసం ఏయే దేశాలు కొత్తగా హక్కులు కల్పించాయి, ఎక్కడ నిషేధం విధించారు?

అంతర్జాతీయ ఎల్జీబీటీ ఉద్యమాన్ని రష్యన్ సుప్రీంకోర్టు తీవ్రవాద సంస్థగా ప్రకటించింది. నవంబర్ 2023లో దేశవ్యాప్తంగా దాని కార్యకలాపాలను నిషేధించింది. అంతేకాదు ఇంద్రధనస్సు జెండాను కూడా కోర్టు నిషేధించింది.


కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..

కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్.. చత్తీస్​గఢ్  కరెంటు కొనుగోళ్లు, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ తన ఎంక్వైరీని స్పీడప్ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో నిజనిర్ధారణ కోసం ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. గురువారం నుంచి పది రోజుల్లో ఒప్పందాలకు సంబంధి...


అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి, ఆ వెంటనే కారు ఢీకొట్టి

Zaheerabad Abbaraju Prithviraj Died In America: అమెరికాలోజరిగిన రోడ్డు ప్రమాదంలో అబ్బరాజు పృథ్వీరాజ్‌ మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహించి రిటైర్ అయిన వెంకటరమణ కుమారుడు అబ్బరాజు పృథ్వీరాజ్‌ ఎనిమిదేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. గతేడాది పృథ్వీకి వివాహమైంది.. భార్యాభర్తలు కారులో వెళుతుండగా.. వారి కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో బెలూన్లు తేరుచుకోవడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు....