Trending:


ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఒకరు మృతి

ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో ఒకరు మృతి పెద్దశంకరంపేట, వెలుగు : ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సీటులోనే గుండెపోటు వచ్చి చనిపోయిన ఘటన శనివారం మెదక్​జిల్లా పెద్ద శంకరంపేట మం డల పరిధిలోని కోలపల్లి శివారులో జరిగింది. నారాయణఖేడ్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం నాగధర్  గ్రామానికి చెం...


ఢిల్లీలో పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో పలు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు ఢిల్లీలోని పలు ఆసుపత్రులకు బాంబు బెదిరింపు కాల్స్ చేశారు దుండగులు. ఆదివారం (మే 12) మధ్యాహ్నం ఢిల్లీలోని బురారి, సంజయ్ గాంధీ మెమోరియల్ఆస్పత్రులకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు అప్రమ్తతమయ్యారు. బాంబు స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బందితో బాంబు బెదిరింపులు వచ్చి ఆస్పత్రుల వద్ద తనిఖీ...


గంగాదేవి.. నది రూపంలో భూమికి ఎందుకు వచ్చిందో తెలుసా...

గంగాదేవి.. నది రూపంలో భూమికి ఎందుకు వచ్చిందో తెలుసా... గంగానది పుట్టుక వెనుకనున్న పురాణకథను ఈ వాక్యాల్లో ప్రస్తావించారు. శ్రీ మహావిష్ణువు పాదాల్లోంచి పుట్టిన గంగ పరవళ్ళు తొక్కుతూ భువికి దూకిన గంగమ్మను..శివుడు తన జటాజూటంలో బంధించి, భూమి తట్టుకునేంత ప్రవాహాన్ని మాత్రమే వదిలాడన్నది పురాణ కథనం. సురగంగ అంటే దేవలోకానికి చెందినది అని అర్థం.  అసలు గంగానది ...


టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. మే 15 నుండి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్‌లో దరఖాస్తు ఆంగ్ల భాషలో మాత్రమే ఉంది. విద్యార్థుల సౌకర్యార్థం యూజర్ మాన్యువల్‌, ఆయా కళాశాలల ప్రాస్పెక్టస్ ను తెలుగు, ఆంగ్ల భాషల్లో...


Indian students dead in US : జలపాతంలో మునిగి...! అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

Indian students dead in USA : అమెరికాలోని ఓ జలపాతంలో మునిగి ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి చెందారు. మే 8వ తేదీన ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.


Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో విద్యుత్ షాక్ కు గురై నలుగురు దుర్మరణం

Electrocution : ఉమ్మడి మెదక్ జిల్లాలో శనివారం వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి చెందారు. ఈ నాలుగు ప్రమాదాల్లో విద్యుత్ షాక్ కారణంగా నలుగురు మృతి చెందారు.


స్వాములపై అక్రమంగా కేసులు పెట్టారు

స్వాములపై అక్రమంగా కేసులు పెట్టారు ఆదిలాబాద్, వెలుగు : భైంసాలో హనుమాన్ దీక్ష స్వాములపై అక్రమ కేసులు పెట్టారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్న స్వాములను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్​తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భైంసాలో జరిగిన ...


పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో పిండి ధరలపై ఆందోళనలు, హింసాత్మక ఘర్షణలో పోలీసు అధికారి మృతి

పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌లో కరెంట్ ఛార్జీలు, పిండి ధరల పెరుగుదలపై మొదలైన నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి.


ఇజ్రాయిల్‌కు ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ వార్నింగ్

ఇజ్రాయిల్‌కు ఇరాన్ న్యూక్లియర్ బాంబ్ వార్నింగ్ ఇరాన్ , ఇజ్రాయిల్ మధ్య రోజురోజుకు యుద్ధ వాతావరణం ముదురుతుంది. ఇరాన్ నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయిల్ ను హెచ్చరించాడు. ఇరాన్ పై ఇజ్రాయిల్ అణుబాంబు దాడి చేయాడానికి సిద్ధంగా ఉందని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు.  న్యూక్లియర్ బాంబ్ ప్రయోగించాలని ఇరాన్ కు లేదని, కానీ తమ దేశానికి ప్రమాదమని భావిస్తే కచ...


Rain Impact Elections 2024: పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం, పోలింగ్ సిబ్బందికి అవస్థలు

కొత్తపేట: మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వర్షాలతో పలు జిల్లాల్లో పోలింగ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. పోలింగ్ సామగ్రి తీసుకెళ్లేందుకు అవస్థలు పడ్డారు. డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందజేశారు. కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ సిబ్బంది కొత్తపేట హైస్కూల్ గ్రౌండ్ వద్ద ఈవీఎం తదితర పరికరాలను అధికారులు అందజేశారు. ఆదివారం నాడు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం...


ఊరి బాటపట్టిన జనం.. ఎంజీబీఎస్, జేబీఎస్ లో ఫుల్ రష్

ఊరి బాటపట్టిన జనం.. ఎంజీబీఎస్, జేబీఎస్ లో ఫుల్ రష్ ఏపీ,తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో హైదరాబాద్ నుంచి సొంతూరు బాట పట్టారు పబ్లిక్. రెండు రోజుల నుంచి భారీ సంఖ్యలో ఆంధ్రకు ఓటర్లు తరలివెళ్తున్నారు.సొంత వాహనాలతో పాటు, RTC, ప్రైవేట్ బస్సుల్లో  ప్రయాణాలు చేస్తున్నారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర వాహ...


SBI గుడ్ న్యూస్..ఉద్యోగాల్లో 85 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులకే

SBI గుడ్ న్యూస్..ఉద్యోగాల్లో 85 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులకే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. SBI త్వరలో చేపట్టనున్న 12 వేల ఉద్యోగాల నియామకాల్లో దాదాపు 85 శాతం ఉద్యోగాలు ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇవ్వనున్నట్లు తెలిపింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఈ నియామకాలు చేపట్టనుంది. దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ అయిన ...


Cash Seized in Vizag: ఎన్నికల వేళ విశాఖలో నోట్ల కట్టల కలకలం, కారు వదిలేసి నిందితులు పరార్

విశాఖపట్నం: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సమయంలో పలుచోట్ల భారీగా నగదు పట్టుబడుతోంది. విశాఖపట్నం ఆర్కే బీచ్ సమీపంలో కోటి పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్కే బీచ్ సమీపంలోని పాండురంగాపురం వద్ద దాదాపు కోటిన్నర నగదు లభ్యమైంది. సీ విజిల్ యాప్ ద్వారా సమాచారం అందుకున్న వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఓ కారులో వ్యక్తులు అనుమానస్పదంగా కనిపించగా వెంటనే వాహనం నిలిపివేశారు. అంతలోనే నిందితులు కారు వదిలి అక్కడి నుంచి పరారయ్యారు....


నోటాకు ప్రాధాన్యమేది?

నోటాకు ప్రాధాన్యమేది? ఎన్నికల సంస్కరణలలో భాగంగా బ్యాలెట్​లో  ‘నోటా (నన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ది ఎబో)’  చేరింది.  ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ ఇష్టం లేకపోతే  నోటాకు ఓటేయచ్చు. అయితే  నోటాతో  ఎన్నికల ఫలితాలేమీ మారవు.  నోటాకు పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా ఎన్నికపై ఎలాంటి ప్రభావం పడదు.  నోటాకు పడిన ఓట్లు పోగా మిగతా ఓట్లలో ఎక్కువ వచ్చినవ...


ఓటేసేందుకు ఊరి బాట..హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వెళ్లారని అంచనా

ఓటేసేందుకు ఊరి బాట..హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వెళ్లారని అంచనా టోల్ ప్లాజాల వద్ద బారులు తీరిన వాహనాలు  ఇటు రాష్ట్రంలోని జిల్లాలు, అటు ఏపీకి ఓటర్ల పయనం  2 వేల స్పెషల్​ బస్సులు వేసిన టీఎస్​ఆర్టీసీ 400కు పైగా ఏపీ బస్సుల్లో అడ్వాన్స్​ బుకింగ్స్ ​ ఐదారు స్పెషల్ ట్రైన్లు నడుపుతున్న రైల్వే శాఖ హైదరాబాద్/యాదాద్రి/కేతేపల్లి (నకిరేకల్), వెలుగు : తెలుగ...


తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సీఎం రేవంత్‌ రెడ్డి

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి: సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గాలివాన, పిడుగుపాటుపై తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా చేశారు.  భారీ వర్ష హెచ్చరికల దృష్ట్యా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.  ఇబ్బందులు వస్తే వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్నారు సీఎం.  మెదక్‌ జిల్లాలో పిడుగుపాటుకు గురైన ఇద్దరు మృతిపై సీఎం ...


66 ఏళ్ల వృద్ధురాలిని పెళ్లి చేసుకున్న 84 ఏళ్ల వృద్ధుడు.. దగ్గరుండి చేసిన కుమారులు, కుమార్తెలు

అతడికి 84 ఏళ్లు. ఆమెకు 66 సంవత్సరాలు. ఇద్దరూ కలిసి ఈ వయసులో రెండో పెళ్లి చేసుకున్నారు. ఇక వారి వివాహాన్ని.. వారి కుమారులు, కుమార్తెలు, మనవళ్లు, మనవరాళ్లు దగ్గరుండి జరిపించారు. ఘనంగా పెళ్లి బరాత్ నిర్వహించి.. అందులో డ్యాన్స్‌లతో రెచ్చిపోయారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. అసలు ఆ వయసులో ఆ ఇద్దరు వృద్ధులు ఎందుకు పెళ్లి చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు అంత ఘనంగా వివాహాన్ని జరిపించారు. అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.


ఓటరులారా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!

తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరుగుతోంది. పోటీలో నిలిచిన అభ్యర్థులు నువ్వా.. నేనా అన్నట్టు బరిలో నిలిచారు. ఎన్నో హామీలు ఇస్తూ.. తమకు ఓటు వేసేట్టు ఓటర్లను మెస్మరైజ్ చేశారు. అలాగే మరోవైపు ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఓటు వేసే సమయంలో ఓటర్లు పోలింగ్ బూత్ లో అప్రమత్తంగా ఉండాలంటున్నారు అధికారులు. అలాగే జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓటు వేసే సమయంలో...


ఆరు నెలల తర్వాత.. తెరుచుకున్న బద్రినాథ్ ఆలయం

ఆరు నెలల తర్వాత.. తెరుచుకున్న బద్రినాథ్ ఆలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రినాథ్‌ ఆలయం ఆదివారం తెరుచుకుంది. పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన 12 జ్యోతిర్లింగాల్లో బద్రినాథ్‌ ఆలయం ఒకటి. చార్‌ ధామ్‌ యాత్ర శుక్రవారం నుంచే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేదార్‌నాథ్‌, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు భక్తుల కోసం శుక్ర...


Tamil Nadu: రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కార్‌లో మహిళ డెడ్‌బాడీ, గొయ్యి తవ్వుతూ దొరికిపోయిన నిందితులు

Tamil Nadu Crime News: తమిళనాడులో ప్యాట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ఓ కార్‌లో మహిళ డెడ్‌బాడీ కనిపించింది. వెంటనే అప్రమత్తమై నిందితులను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దిండిగల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కనే పార్క్ చేసిన కార్‌లో మహిళ మృతదేహం కనిపించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇద్దరు అనుమానితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రోడ్డు పక్కనే కొంత దూరంలో గొయ్యి తవ్వి ఆ మృతదేహాన్ని పాతి పెట్టాలని ప్రయత్నించారు నిందితులు. ఆ సమయంలోనే...


ఆ పని చేసిన కొడుకు.. ప్రాణం తీసిన తండ్రి!

డబ్బు ఏ ఎంత పనైనా చేస్తుంది. తండ్రి కొడుకులు మధ్య గొడవలు పెట్టగలదు.. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టగలదు. ఇంకా చాలానే చేయగలదు. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే.. మీరు అయ్యో అనాల్సిందే. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌ పల్లికి చెందిన ముకేశ్‌ కుమార్‌ చేగుంట మండలం మల్యాలలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, జల్సాలకు అలవాటు పడ్డాడు. గమనించిన తండ్రి సత్యనారాయణ అలవాటు మానుకోవాలని పలుమార్లు హెచ్చరించాడు.అయినప్పటికీ పద్ధతి...


అభయాంజనేయ స్వామి ఆలయంలో గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు

అభయాంజనేయ స్వామి ఆలయంలో గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణపూర్ లో అభయాంజనేయ స్వామిఆలయంలో  ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.  ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేలా ఆశీస్సులు ఉండాలని దేవుడిని కోరుకున్నారు.  ఆనంతరం ఆలయ అర్చకులు వంశీకృష్ణకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వది...


మాకు 400 సీట్లు పక్కా..తెలంగాణలో 10కి పైగా గెలుస్తం : అమిత్ షా

మాకు 400 సీట్లు పక్కా..తెలంగాణలో 10కి పైగా గెలుస్తం : అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు మాత్రమే రద్దు చేస్తం నా వీడియోను ఎడిట్ చేసి కాంగ్రెస్ దుష్ర్పచారం  దేశాన్ని ఉత్తర, దక్షిణ భారత్​గా విడగొట్టేందుకు ఆ పార్టీ కుట్ర చేస్తున్నది  రాహుల్​ను ఎన్నిసార్లు లాంచ్ చేసినా విఫలమేనని కామెంట్ హైదరాబాద్/వికారాబాద్/వనపర్తి, వెలుగు : ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో 400...


ఓటర్ల వేలికి పడే 'సిరా చుక్క' తయారయ్యేది హైదరాబాద్‌లోనే.. 37 ఏళ్లుగా తయారీ, 100 దేశాలకు సరఫరా..!

దేశమంతా ఓట్ల పండుగ నడుస్తోంది. మే 13న పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మే 13న ఉదయం 7 గంటల నుంచే ఓట్ల పండుగ ప్రారంభం కానుంది. కాగా.. ఓటర్లంతా తమ వేలికి పడిన సిరా చుక్కను చూపిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతుంటారు. అయితే.. వాళ్ల వేలికి పడే సిరా చుక్క తయారయ్యేది మన హైదరాబాద్‌లోనే. ఆ సిరా చుక్క చరిత్ర ఏంటంటే..!


Special Buses: హైదరాబాద్ టూ విజయవాడ రూట్‌లో కొత్తగా 3 వేల సీట్లు, ఇలా బుక్ చేసుకోండి - సజ్జనార్

TSRTC News: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూర్లకు వెళ్లడం కోసం తెలంగాణలో నివసిస్తున్న ఆంధ్రా ఓటర్లు ఎంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. సరిపడినన్ని బస్సులు దొరక్క, రైళ్లు కిక్కిరిసిపోవడంతో ప్రయాణించడానికి అవస్థలు పడుతున్నారు. ఎండల వేళ ఈ ఇబ్బందులు మరింత సమస్యగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడకు ఉన్న డిమాండ్ ను గుర్తించి తెలంగాణ ఆర్టీసీ మరిన్ని బస్సులను నడుపుతోంది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్...


మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

మే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.  2024 మే13వ తేదీ సోమవారం రోజున కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.  పోలింగ్‌ సిబ్బంది, ఉద్యోగులకు మంగళవారం ఆన్‌ డ్యూటీగా పరిగణించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ ర...


Rudraksha: రుద్రాక్షను ధరించేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన నియమాలు ఇవే..

Rudraksha: చాలామంది దృద్రాక్షలను ధరిస్తూ ఉంటారు. ఇది మనలో పాజిటివ్ ఎనర్జీ పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కొంతమంది రుద్రాక్ష ఉన్న నియమాలను పాటించి ధరించలేకపోతున్నారు. ఇలా చేస్తే రుద్రాక్ష ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నాయి.


Election Ink: దేశ భవిషత్తుకు వేగు చుక్క. ఎన్నికల సిరా ఎక్కడ తయారవుతుందో తెలుసా ?

Election Ink: మరి కొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ జరగబోతోంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో జరుగుతున్న ఎన్నికలను పకడ్బందీగా చేపట్టేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తంగా ఏడు విడతల్లో జరగుతున్న పార్లమెంట్ ఎన్నికల ఇప్పుడు నాలుగో దశకు చేరుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే తెలంగాణలో ఇది వరకే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయిన నేపథ్యంలో కేవలం పార్లమెంట్...


Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి

Pavitra Jayaram: బుల్లితెర ఇండస్ట్రీలో విషాదం.. కారు ప్రమాదంలో త్రినయని సీరియల్ నటి మృతి తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. సీరియల్ నటి పవిత్ర జయరామ్(Pavitra jayaram) కారు ప్రమాదంలో మరణించారు. ఈ ఉదయం ఆమె ప్రయాణిస్తున్న కారు కర్నూలు వద్ద బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర జయరాం అక్కడికక్కడే మరణించినట్టు సమాచారం. ప్రమాద సమయంలో కారులో పవి...


TS EAMCET 2024 Key: తెలంగాణ ఎంసెట్ కీ విడుదల..

TS EAMCET 2024 Key: తెలంగాణ ఎంసెట్ కీ విడుదల.. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆప్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) 2024 పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్ రెండిండిటితోపాటు మెడికల్ స్ట్రీమ్ కీని విడుదల చేసింది.ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ eapcet.tsche.ac.in  ...


పెన్షన్‌‌ కానుక కాదు, హక్కు..తెలుగు అకాడమీ కేసులో హైకోర్టు తీర్పు

పెన్షన్‌‌ కానుక కాదు, హక్కు..తెలుగు అకాడమీ కేసులో హైకోర్టు తీర్పు హైదరాబాద్, వెలుగు: పెన్షన్‌‌ పొందడం రిటైర్డు ఉద్యోగుల హక్కేగాని..కానుక కాదని హైకోర్టు వెల్లడించింది. తెలుగు అకాడమీ విభజన తర్వాత ఏపీ, తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల సర్వీసు రికార్డులను పరస్పరం తీసుకుని..రిటైర్డ్ ఉద్యోగులకు 2 వారాల్లోగా పెన్షన్‌‌ బకాయిలను చెల్లించాలని స్పష్టం చేసింది. చ...


మెదక్లో అర్థరాత్రి కారులో 88 లక్షలు స్వాధీనం

మెదక్లో అర్థరాత్రి కారులో 88 లక్షలు స్వాధీనం మెదక్ జిల్లాలో అర్థరాత్రి భారీగా నగదు పట్టుబడింది.  మాసాయిపేట మండలం పోతిన్ పల్లి చౌరస్తా దగ్గర అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేస్తుండగా నగదును పట్టుకున్నారు. పెద్ద శివునూరు గ్రామ శివారులోని ఒక గెస్ట్ హౌస్ నుంచి వచ్చిన కారును తనిఖీ చేయగా అందులో 88 లక్షల 43 వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు...


Modi Nomination: మే 14న పుష్య నక్షత్రంలో ప్రధాని మోదీ నామినేషన్, గ్రహాలు అనుకూలిస్తాయట

PM Modi Nomination in Varanasi: ప్రధాని నరేంద్ర మోదీ మే 14వ తేదీన వారణాసి నుంచి (PM Modi Nomination) నామినేషన్ వేయనున్నారు. కాలభైరవుని ఆశీర్వాదం తీసుకుని ఆ తరవాత నామినేషన్ పత్రాలు సబ్మిట్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్‌కి ఆహ్వానం పంపారు ప్రధాని మోదీ. అయితే...మోదీ నామినేషన్‌ వేస్తున్న ముహూర్తంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పుష్య నక్షత్రంలో అభిజిత్ ముహూర్తంలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు....


Tirupati Collector: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసా, ఈ తప్పు చేయొద్దు, కేసు పెడతారు

Tirumala Darshan: తిరుపతి జిల్లా కలెక్టర్ తిరుమలకు వెళ్లే భక్తుల్ని అప్రమత్తం చేశారు. పోలింగ్ ఉండటంతో పాటూ ఎన్నికల సంఘం నిబంధనలతో కొన్ని కీలక సూచనలు చేశారు. ఈ నెల 13న పోలింగ్ ఉండటంతో తిరుపతికి వచ్చే భక్తులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కచ్చితంగా ప్రతి భక్తుడు దర్శన టికెట్ దగ్గర ఉంచుకోవాలని సూచించారు. ఒకవేళ టికెట్ లేని పక్షంలో కేసులు పెడతామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.


లోక్సభ ఎన్నికలు.. ఎవరెవరు ఎక్కడ ఓటు వేయనున్నారంటే?

లోక్సభ ఎన్నికలు.. ఎవరెవరు ఎక్కడ ఓటు వేయనున్నారంటే? తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 17 పార్లమెంట్.. ఒక అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. కొన్ని న‌క్సల్ ప్రభావిత ప్రాంతాలకు హెలికాప్టర్లలో సిబ్బందిని తరలించారు. సోమవారం ఉదయం 7 నుంచి ...


2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు..

2 మినిట్స్ :నూడుల్స్ తిని ఫ్యామిలీ మొత్తం ఆస్పత్రిలో.. పదేళ్ల బాలుడి చనిపోయాడు.. పిల్లల నుండి పెద్దల వరకూ ఎక్కువగా ఇష్టపడే ఐటమ్ మ్యాగీ నూడుల్స్.త్వరగా చేసుకోవచ్చన్న కారణంతో పెద్దలు, బ్యాచిలర్స్, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు దీన్ని ప్రిఫర్ చేస్తే, టేస్ట్ కోసం పిల్లలు దీన్ని లైక్ చేస్తూ ఉంటారు. దీనికి తోడు ఈ బ్రాండ్ యాడ్స్ కూడా జనంలోకి బాగా వెళ్లాయి. ఎంతలా...


సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు : మోదీ

సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు : మోదీ పశ్చిమ బెంగాల్లో  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును ఎవరూ ఆపలేరని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ. హిందువులను సెకండ్ క్లాస్ సిటిజన్లుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మర్చిందని ఆరోపించారు.  రాష్ట్రాన్ని అవినీతికి కేంద్రంగా మార్చారన్నారు. వెస్ట్ బెంగాల్లోని నార్త్ 24పరగణ జిల్లాలోని బరాక్ పూర్ బహిరంగ సభలో పాల్గొన్నారు మోదీ. తాను ఉన్న...


Telangana Elections: రేపు తెలంగాణలో ఓటేసే సినీ ప్రముఖులు వీరే.. !

తెలంగాణలో రేపు లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీంగ్ కేంద్రాల్లో అవసరమైన సామాగ్రిని...తరలించారు. అయితే రేపు లోక్ సభ ఎన్నికల సందర్భంగా ... సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఓబుల్‌రెడ్డి స్కూల్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి ఓటు వేయనున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి ,అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు....


Chandrababu | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.


AP Rains: అక్కడలా.. ఇక్కడిలా.. పోలింగ్ రోజు భిన్నమైన వాతావరణం

ఏపీలో ఎన్నికలరోజు విభిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్నిజిల్లాలలో పిడుగులతో కూడిన వర్షం కురిస్తే.. మరికొన్ని చోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లే ప్రజలు.. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


Benefits of Voting: ఓటు వేయండి ఆరోగ్యంగా ఉండండి, బోనస్‌గా మానసిక ఉల్లాసం కూడా

Casting Vote Boosts Mental Health: ఓటు వేయడం అందరి బాధ్యత, హక్కు. ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే అందరూ విధిగా ఓటు వేయాలి. ఇవన్నీ మనకి తెలిసిన (Health Benefits of Voting) విషయాలే కావచ్చు. అయినా కొంత మంది ఓటు వేయడానికి బద్ధకిస్తారు. "నా ఒక్క ఓటుతో ఏమవుతుందిలే" అని లైట్ తీసుకుంటారు. కానీ...ఇలా ఓటు వేయడం వల్ల సమాజానికే కాదు. మన ఆరోగ్యానికీ మంచిదని మీకు తెలుసా..? మానసిక ప్రశాంతత కోసం మనం చేసే...


2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ‘PTI’ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు.. !

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘PTI’ సంస్థ ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు, ఈ వైరల్ స్క్రీన్ షాట్ ఫేక్13 మే 2024న జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో YSRCPకి 145 సీట్లు, TDP-JSP-BJP(NDA) కూటమికి 29 సీట్లు, కాంగ్రెస్ పార్టీ(INC) మరియు ఇతరులకు కలిపి 01 సీటు వస్తాయని అని ‘PTI (Press Trust Of India)’ సంస్థ ప్రీ-పోల్ సర్వే ఫలితాలు విడుదల చేసింది అని చెప్తూ పలు పోస్టులు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో వైరల్...


Piyush Goyal To News18: కాంగ్రెస్ హయాంలో చైనా ఆధీనంలోకి భారత భూభాగం!

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి పియూష్ గోయల్ ఆదివారం నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్-ఇన్-చీఫ్ రాహుల్ జోషికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక అంశాల గురించి మాట్లాడారు. ముంబై నార్త్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పియూష్ గోయల్.. కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ పాలనలో దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని పియూష్ గోయల్ అన్నారు.భారత భూభాగాన్ని భూమిని చైనా ఆక్రమించుకుందని ప్రతిపక్షాలు...


రికార్డులు కొల్లగొడుతున్న ఏపీ ఎన్నికలు.. ఎన్నడూ లేనిస్థాయిలో బెట్టింగ్.. ఆ సీట్లపై రూ.కోట్లల్లోనే!

ఏపీ ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ మొదలు కానుంది. ఏ పార్టీకి అధికారం కట్టబెట్టాలనే దానిపై ఏపీ జనం తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. రేపటి నుంచి జూన్ నాలుగో తేదీ వరకూ ఏ ముగ్గురు కలిసినా.. ఎవరు గెలుస్తారనే దానిపై చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే పోలింగ్ మొదలుకాకముందే బెట్టింగ్ బంగార్రాజులు రెడీ అయ్యారు. ఏపీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే దానిపై భారీగా బెట్టింగ్ నడుస్తున్నట్లు టాక్.


Visakha News: ప్రాణం తీసిన అతి వేగం - ఫ్లై ఓవర్ పైనుంచి కింద పడి ఇద్దరు యువకులు మృతి, విశాఖలో విషాదం

Two Youth Died In An Accident In Visakha: విశాఖలో (Visakha) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్ఏడీ కొత్త రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై (NAD Flyover) శనివారం రాత్రి బైక్ పై ముగ్గురు యువకులు వేగంగా వచ్చి మలుపు వద్ద అదుపు తప్పి వాల్ ను ఢీకొట్టారు. ఈ క్రమంలో ముగ్గురూ ఎగిరి ఫ్లై ఓవర్ పై నుంచి కింద రహదారిపై పడ్డారు. ఇద్దరు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు...


లోక్ సభ ఎన్నికలు.. సోమవారం నెహ్రూ జూలాజికల్ పార్క్ క్లోజ్

లోక్ సభ ఎన్నికలు.. సోమవారం నెహ్రూ జూలాజికల్ పార్క్ క్లోజ్ తెలంగాణలో లోక్ సభఎన్నికల నేపథ్యంలో రేపు(మే13) నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ క్లోజ్ కానుంది. ఈ విషయాన్ని  జూలాజికల్ పార్క్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.  " లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ పోలింగ్ రోజున అంటే 2024 మే 13వ తేదీ సోమవారం రోజున   మూసివేయబడుతు...


చాంద్ బీబీ: అక్బర్‌ సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ఈ బీజాపూర్ రాణి ఎవరు?

అలీ ఆదిల్ షా, వీరురాలైన తన రాణి ఖడ్గాన్ని ముద్దాడుతూ.. ''చాంద్ బేగం.. ఈ లోకమంతా నాకు శత్రువుగా మారినా నువ్వు నాతో ఉంటే నాకు భయం ఉండదు'' అన్నారు.


తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్ సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 5గంటల లోపు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 వేల పోలింగ్ కేంద్రాల ...


పసికూనలాంటి కాంగ్రెస్​ ప్రభుత్వంపై నిందలా..?

పసికూనలాంటి కాంగ్రెస్​ ప్రభుత్వంపై నిందలా..? మంత్రి పొన్నం ప్రభాకర్​ హుస్నాబాద్​, వెలుగు : “గుంటకాడి నక్కలా కేసీఆర్​ ఉన్నడు. పసికూన లాంటి ఐదునెలల కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఎలా కూలగొట్టాలి.. ఎలా ఇబ్బంది పెట్టాలని తప్ప ఆయనకు బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరిద్దామని లేదు. అసెంబ్లీకి వెళ్దాం.. చర్చల్లో పాల్గొందామని లేదు. ఎంతసేపూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల...


నూడుల్స్ తిని 6 ఏళ్ల బాలుడు మృతి.. ఆస్పత్రిలో చేరిన మరో ఐదుగురు కుటుంబసభ్యులు

నూడుల్స్ కారణంగా ఓ 6 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఆ బాలుడి కుటుంబ సభ్యులు అంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నూడుల్స్ తినగానే వారంతా అస్వస్థతకు గురి కాగా.. వెంటనే ఆస్పత్రిలో చేరి తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ఇంటికి వచ్చిన తర్వాత బాలుడు తీవ్ర అస్వస్థతతో మృతి చెందాడు. వెంటనే మిగిలిన వారు కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.