వాహన తనిఖీల్లో నగదు పట్టివేత

వాహన తనిఖీల్లో నగదు పట్టివేత

అన్నపురెడ్డిపల్లి, వెలుగు :  మండల కేంద్రంలో శుక్రవారం వాహన తనిఖీల్లో రూ.90,800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెంట్లం చెక్​ పోస్ట్​ వద్ద  యాతాలకుంట నుంచి చండ్రుగొండ వైపు  వెళ్తున్న ట్రాలీ లో సరైన ఆధారాలు లేకుండా ఉన్న నగదును  అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్​ సీజ్ చేశారు. ఆ నగదును ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించినట్లు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T04:22:38Z dg43tfdfdgfd