Trending:


గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌‌ జిల్లా అశోక్‌‌నగర్‌‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ 2024–-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది...


TS EAPCET 2024 Results Updates : తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల - సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

TS EAPCET 2024 Results Updates : తెలంగాణ ఈఏపీ సెట్‌ - 2024(ఎంసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం 11 గంటల తర్వాత విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించారు. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలవుతుందని అధికారులు ప్రకటించారు.


ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే

ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  ఫైరయ్యారు. దేశ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్సీపీఎస్పీ నాయకుడు శరద్ పవార్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో కలిసి మే 1...


మైనారిటీ గురుకులాల్లో డైరెక్ట్ అడ్మిషన్లు.. త్వరపడండి..

5,6,7,8 తరగతులు చదవాలి అనే వారికి ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. చదవాలని ఆసక్తి ఉంటే చాలు.. ప్రవేశ పరీక్ష లేదు, ప్రత్యేక గుర్తింపు లేదు. నేరుగా జాయిన్ అవ్వచ్చు. ఇది మంచి అవకాశం చిన్నారుల తల్లిదండ్రులకు. త్వరపడండిఅన్ని సౌకర్యాలు ఉన్నాయి. చిన్నారుల చదువులకు ఖర్చు పెట్టె బాధ్యత కూడ తల్లిదండ్రులకు దూరం కావడం జరుగుతుంది.జాయిన్ అయితే చాలు 4 సంవత్సరాలు ఆహ్లదకరమైన వాతావరణంలో చదువు సంధ్యలు కొనసాగించవచ్చు. గురుకుల విద్య అనేది చిన్నారులకు ఒక వరం...


కేవలం రెండు జిల్లాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే.. 90% మందికి ఈ విషయం తెలియదు..!

ప్రస్తుతం ఏ ఉద్యోగానికైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కైనా జనరల్ నాలెడ్జ్ చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ అని అందరికీ తెలిసిందే. అందుకే ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. జనరల్ నాలెడ్జ్‌తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా తెలుసుకోవాలి. ఇవి విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుండటంతో దేశ విదేశాలకు సంబంధించిన అనేక సమాచారం తెలుసుకోవాలి. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రశ్న.. 99% మందికి ఈ విషయం తెలియదు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో రెండు జిల్లాలు మాత్రమే ఉన్నాయి అనేది ప్రశ్న. మొదట్లో ఈ ప్రశ్న చాలా షాకిస్తుంది. జాబ్ సెలక్షన్‌లో కేవలం రెండు జిల్లాలే ఉన్న రాష్ట్రం అడిగితే దానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని విదేశీయులు ఎక్కువ కాలం పాలించారు. వారి ప్రభావం ఇప్పటికీ ఉంది. ఇక ఈ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే.. భారతదేశంలో రెండు జిల్లాలు కలిగిన ఏకైక రాష్ట్రం గోవా. రెండు జిల్లాలు ఉత్తర గోవా మరియు దక్షిణ గోవా అంతే. ఇది భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రం. ఇది చాలా కాలం పాటు పోర్చుగీసు వారిచే ఆక్రమించబడింది. గోవా రాష్ట్రానికి 1961లో స్వాతంత్య్రం వచ్చింది. దేశంలోని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో గోవా ఒకటి.


వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి

వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి రేగోడ్, వెలుగు : మెదక్​జిల్లా రేగోడ్​లోని మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం74 వ వార్షిక ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన మహా నైవేద్యం కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మఠం పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు...


రాత్రిపూట కుక్కలు అరిస్తే ఏమౌతుంది..?

చెడు జరగబోతుంటే ముందుగానే గుర్తించి కుక్కలు ఏడుస్తాయని కొందరు నమ్ముతుంటే... కొందరు మాత్రం చనిపోయిన వారి ఆత్మలు కనిపించినప్పుడు కుక్కలు ఏడుస్తాయని భావిస్తారు. మీరు గమనించారో లేదో.. అర్థరాత్రి సమయంలో ఒక్కోసారి కుక్కలు గట్టిగా ఏడుస్తూ ఉంటాయి. కుక్కలు అరవడం వేరు.. ఏడ్వడం వేరు. ఆ ఏడుపు మనకు చాలా చిరాకుగా అనిపిస్తూ ఉ:టాయి. కానీ...ఆ ఏడుపు అశుభం అని చాలా మంది నమ్ముతారు. ఏదైనా జరగబోయే ప్రమాదాన్ని కుక్కలు ముందుగానే పసిగడతాయని, అందుకే ఏడుస్తాయని కూడా...


45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ

45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ DRDOతయారు చేసిన 54వేల డాలర్ల విలువైన హెలికాప్టర్  దొంగించపబడిందని..దాని ఆచూకీ ఇప్పటివరకు తెలిసి రాలేదని వచ్చిన వార్తలపై రక్షణ మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలపింగ్ ఆర్గనేజేషన్ (DRDO) తయారు చేసిన చినూక్ హెలికాప్టర్ డమ్మీ మోడల్ దొంగిలించబడిందని గతంలో ...


ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి

ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి గద్వాల, వెలుగు :  ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్  కలెక్టర్  అపూర్వ్  చౌహాన్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్  మీటింగ్ హాల్ లో సంబంధిత ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్  సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయ...


సింహాచలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. తిరుమల తరహాలోనే ఇక్కడ, ఇక హ్యాపీగా!

Simhachalam Two Electric Buses Started: సింహాచలం అప్పన్న దేవాలయంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆలయ చైర్మన్ అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ఈ బస్సుల్ని ప్రారంభించారు. ఒక్కో బస్సు ఖరీదు రూ.కోటి 65 లక్షలు కాగా.. రెండున్నర గంటల పాటు చార్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 225 కిలోమీటర్ల పాటు మైలేజ్ ఇస్తుంది. భక్తుల సౌకర్యార్ధం.. కాలుష్యాన్ని తగ్గించేందుకు కరెంట్‌‌తో నడిచే బస్సుల్ని తీసుకొచ్చామన్నారు.


కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం

కేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం వరంగల్:  కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీసీ రమేశ్ హయాంలో జరిగిన అక్రమాలపై విచారణకు చర్యలు చేపట్టారు అధికారులు. అక్రమ నియామకాలు,  బదిలీలు, ఫేక్ ప్రాజెక్టులకు అప్రూవల్స్ తదితర అక్రమాలపై ఉద్యోగ, విద్యార్థి సంఘాల నేతల...


ఎయిర్​ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ ఉద్యోగాలు

ఎయిర్​ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ ఉద్యోగాలు ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ అగ్నిపథ్‌‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌‌ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్‌‌ 5వ తేదీలోగా అప్లై  చేసుకోవచ్చు. అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత. అభ్యర్థులు సంగీత...


ప్రతీ విద్యార్థికీ రూ.4 లక్షలు.. కేంద్రం పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

పథకం పేరు:ఈ పథకం పేరు వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ లోన్ స్కీమ్. దీన్ని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోంది. దీని ద్వారా యువతకు కేంద్రం ఆర్థిక సాయం చేస్తోంది. దీని ద్వారా యువత.. తమ స్కిల్స్ మెరుగుపరచుకొని, ఉద్యోగాలకు అర్హత సాధించగలుగుతున్నారు. ఈ పథకంతో లాభమేంటి?ఈ పథకం కింద కేంద్రం ఇచ్చే డబ్బును విద్యార్థులు.. తమ వొకేషనల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ కోర్సు కోసం ఉపయోగించుకోవచ్చు. అంటే అడ్మిషన్ లేదా ట్యూషన్ ఫీజు, పరీక్షల ఫీజు, లైబ్రరీ ఫీజు, ల్యాబొరేటరీ ఫీజు, కాషన్ డిపాజిట్ కోసం, బుక్స్ కొనుక్కోవడానికీ, పరికరాలు కొనుక్కోవడానికీ, ఇన్‌స్ట్రుమెంట్స్ కోసం, బోర్డింగ్ కోసం, లాడ్జింగ్ కోసం మనీని ఉపయోగించుకోవచ్చు. లోన్ విధానమేంటి?ఈ స్కీమ్‌ కింద లోన్ అనేది.. అవసరాన్ని బట్టీ ఇస్తారు. తద్వారా విద్యార్థి తన 90 శాతం ఖర్చులను నెరవేర్చుకోవచ్చు. ఈ స్కీమ్ కింద చేపట్టే కోర్సులు 2 ఏళ్ల వరకూ ఉండొచ్చు. అలాగే.. విద్యార్థికి ఇచ్చే రుణం రూ.4,00,000 దాకా ఉంటుంది. ఒకవేళ కోర్సు ఖర్చు రూ.4లక్షలకు మించితే, దాన్ని విద్యార్థే భరించాలి. రుణంపై వడ్డీ ఎంత?ఈ స్కీమ్ లోన్‌పై నేషనల్ సఫాయ్ కర్మచారీస్ (పారిశుధ్య కార్మికులు) ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSKFDC) సంవత్సరానికి 1 శాతం చొప్పున వడ్డీ రేటును ఫిక్స్ చేసింది. అలాగే.. వడ్డీపై లోన్ ఇచ్చే సంస్థ మరో 4 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. మహిళా విద్యార్థుల విషయంలో వడ్డీపై 0.5 శాతం రిబేట్ (తగ్గింపు) ఉంటుంది. ఈ రుణాన్ని 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. లోన్ పొందేందుకు అర్హతలు:ఈ రుణం పొందే విద్యార్థి తప్పనిసరిగా NSKFDC గ్రూపుకి చెందిన వారు అయివుండాలి. విద్యార్థి.. మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ లేదా ప్రభుత్వ సంస్థ లేదా నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లేదా స్టేట్ స్కిల్ మిషన్‌లు/స్టేట్ స్కిల్ కార్పొరేషన్‌ల మద్దతు ఉన్న కంపెనీ, సొసైటీ లేదా ఆర్గనైజేషన్ నిర్వహించే లేదా మద్దతు ఇచ్చే కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. ప్రభుత్వ సంస్థ లేదా అలా చేయడానికి ప్రభుత్వంచే గుర్తింపు పొందిన/అధికారం పొందిన సంస్థ ద్వారా జారీ చేసిన ఒక సర్టిఫికేట్/డిప్లొమా/డిగ్రీ మొదలైనవి కలిగివుండాలి. కోర్సుకు అర్హతలు:ప్రభుత్వ మంత్రిత్వ శాఖ/డిపార్ట్‌మెంట్/సంస్థ లేదా నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లేదా స్టేట్ స్కిల్స్/మిషన్/సొసైటీ/సంస్థ ద్వారా కనీసం 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండే వృత్తి విద్య, శిక్షణ కోర్సులు చెయ్యవచ్చు. కోర్సు పూర్తయ్యేనాటికి విద్యార్థికి కనీసం 18 ఏళ్లు నిండాలి. గరిష్ట వయసు పరిమితి 50 సంవత్సరాలు. విద్యార్థికి కావాల్సిన పత్రాలు:ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ పత్రం, నివాస ధృవీకరణ పత్రం అవసరం. దరఖాస్తు చేసుకునే విధానం:విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ https://nskfdc.nic.in/en/content/home/home లోకి వెళ్లాలి. హోం పేజీలో How to Applyపై క్లిక్ చెయ్యాలి. తర్వాత లోన్ అప్లికేషన్ ఫారం (https://nskfdc.nic.in/en/content/home/home) వస్తుంది. దాన్ని క్లిక్ చెయ్యాలి. అప్పుడు మీ ముందు ఫారమ్ (https://nskfdc.nic.in/en/content/how-apply/loan-application-form) ఓపెన్ అవుతుంది. అందులో వివరాల్ని ఇచ్చి, save క్లిక్ చెయ్యడం ద్వారా.. దరఖాస్తు చేసుకున్నట్లవుతుంది.


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa


TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

TS Cabinet Expansion : తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరోసారి ప్రచారం మొదలైంది. మరో 6గురికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాల ఆధారంగా ఈ ఎంపిక ఉండనున్నట్లు సమాచారం.


Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు

Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలకు మండే ఎండల నుండి కాస్త రిలీఫ్ దక్కింది. గత కొద్దీ రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలతో ఇరు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. తీవ్రమైన ఎండలతో అల్లాడిన జనాలు వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు. ఈ వర్షాలు ఇంకొన్ని రోజుల పాటు కురవనున్నాయని వాతావరణ శాఖ...


300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు

300 కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి.. కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించిన భక్తుడు కొండగట్టు అంజన్న దీవెనతో అనుకున్న కోర్కె తీరింది. శిథిలావస్థకు చేరిన సీతారామ భక్తాంజనేయ స్వామి ఆలయం నిర్మాణం పూర్తి అయింది. అంజన్న దీనెనతో అనుకున్నది జరిగిందని.. మొక్కులు చెల్లించుకునేందుకు ఓ భక్తుడు 300 కిలోమీటర్లు కాలినడకన కొండగట్టుకు చేరుకున్నాడు. స్వామివారిని దర్శ...


Mallareddy Land Issue : పోలీసుల అదుపులో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి - భూ వివాదమే కారణం !

Telangana News : మాజీమంత్రి మల్లారెడ్డి , ఆయన అల్లురు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించారు . సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో భూ వివాదం నేపథ్యంలో…. ల్యాండ్‌ దగ్గరకు వచ్చి హల్‌చల్‌ సృష్టించారు మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి. ఈ తరుణంలోనే… మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. .కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ మల్లారెడ్డి వివాదం ఉన్న స్థలంలో వీరంగం...


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


CBSE 12th Result 2024 : సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. పూర్తి వివరాలివే

CBSE Class 10th 12th Result 2024 : సీబీఎస్‌ఈ వార్షిక ఫలితాలు ఇప్పటికే విడుదలయ్యాయి. అయితే.. తాజాగా 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్‌ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.


Swati Maliwal Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Swati Maliwal Assault Case: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 13వ తేదీన ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లినప్పుడు బిభవ్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7-8 సార్లు చెంప దెబ్బలు కొట్టాడని, ఆ తరవాత ఛాతి కడుపులో తన్నాడని అందులో పేర్కొన్నారు. పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా వినకుండా ప్రైవేట్...


KU Vice Chancellor: కేయూ వీసీ ప్రొ. రమేష్‌పై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశం

KU Vice Chancellor Prof Tatikonda Ramesh | వరంగల్: గత మూడేళ్లలో కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్. తాటికొండ రమేష్‌ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్ల సంఘం జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శికి రెండు సార్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం శనివారం (మే 18న) నాడు ఆదేశాలు జారీ...


జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాలని   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం మండలాల వారీగా యూనిఫామ్​ కోసం క్లాత్ ను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 25...


ఈజిప్ట్ పిరమిడ్లు నిర్మాణం ఇలా జరిగిందంట.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ సమాచారం..!

ఈజిప్టులో 3700 నుండి 4700 సంవత్సరాల క్రితం నిర్మించబడిన పిరమిడ్లు ప్రపంచ వింతలలో ఒకటి.అయితే వీటిని ఎలా నిర్మించారు, రాళ్లను ఎలా తీసుకొచ్చారు అనేది చాలా ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయింది. తాజాగా దీనిపై అమెరికాలోని ఓ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో.. దాని రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈజిప్టులో నైలు నదికి 64 కిలోమీటర్ల ఉపనది ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది అది పూర్తిగా ఎండిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఎడారిగా మారిపోయింది. ఇక పిడమిడ్ల విషయానికి వస్తే.. దానిని నిర్మించడానికి ఉపయోగించిన భారీ రాళ్లను ఈ నదులు ఉపయోగించే ఇక్కడికి తరలించారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీన్ని గుర్తించేందుకు రాడార్ శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీని ఉపయోగించారు. దీనికోసం 31 వరుసల పిరమిడ్‌లతో నది గమనాన్ని పరిశోధిస్తున్నామని ప్రొ.ఎమాన్ కోనిమ్ తెలిపారు. అలాగే రాడార్ శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీ ద్వారా ఇసుక కింద కొండచరియలు విరిగిపడడాన్ని గుర్తించి చిత్రాలను తీస్తున్నట్లు తెలిపారు. నది మార్గం, విస్తీర్ణం ఇంకా సరిగ్గా నిర్ధారించలేదని.. అప్పటికి ఉన్న మ్యాప్‌ను సాంకేతికతతో కనిపెడతామని చెపుతున్నారు.


అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు

అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు U-వీసాల కోసం సాయుధ దోపిడీలకు పాల్పడినందుకు నలుగురు భారతీయ పౌరులతో సహా ఆరుగురు వ్యక్తులపై US కోర్టు అభియోగాలు మోపింది. చికాగో, శివారు ప్రాంతాల్లో సాయుధ దోపిడీలకు పాల్పడినట్లు ఫెడరల్ కోర్టు శుక్రవారం వారిపై నేరారోపణ చేసింది. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్‌లోని నిర్దిష్ట నేర బాధితుల కోసం రిజర్వు చేసిన ...


ఆంధ్రప్రదేశ్: స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు వేసిన ఈ ఊరి ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామానికి చెందిన ఆదివాసీలు తొలిసారి ఓటు వేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం ఇదే తొలిసారి.


Fact Check: 2024 Ap అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘ETG Research’ ప్రీపోల్ సర్వే చేసిందా?

2024 Ap అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ‘ETG Research’ఎలాంటి ప్రీపోల్ సర్వే ఫలితాలను విడుదల చేయలేదు13 మే 2024న జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, తెలుగుదేశం పార్టీకి(TDP) 110-120 సీట్లు, జనసేన పార్టీకి(JSP) 18-20 సీట్లు, వైసీపీకి(YCP) 24-27, బీజేపీకి(BJP) 5-6 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి(INC) 0-1 సీటు వస్తాయని, అలాగే TDP-JSP-BJP కూటమికి 54.75 శాతం ఓట్లు, YCPకి 36 శాతం ఓట్లు, INCకి 05 శాతం ఓట్లు, ఇతరులకు 4.25 శాతం ఓట్లు వస్తాయని ‘ETG Research’...


స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్

స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ:స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. రాజ్యసభ ఎంపీ పేరు చెప్పకుండా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలను ఒక్కొక్కరిగా ఎంచుకొని అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. తాజాగా తన వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ ను అరెస్ట్ చ...


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


ఇజ్రాయెల్‌పై పెట్టిన మారణహోమం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం వ్యాఖ్యల అర్ధమేంటి, ఎవరు పొరపాటుపడ్డారు?

న్యాయ నిపుణులతో పాటు చాలా మంది గాజాలో ఇజ్రాయెల్ మారణ హోమానికి పాల్పడిందన్న వాదన ''ఆమోదించదగినదే'' అని కోర్టు నిర్ధరించినట్లు తప్పుగా అర్థం చేసుకున్నారు.


మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని ఓ భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డితో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు.


Telangana Cabinet Meeting: కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

EC Denied Permission To Telangana Cabinet Meeting: హైదరాబాద్: ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని మంత్రులు భావించారు. కేబినెట్ భేటీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఈసీని అనుమతి కోరింది. కానీ శనివారం (మే 18న) మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి సమాచారం...


Post-Poll Violence In AP : పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు ప్రారంభం- నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన

Telugu News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమైంది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ ఇవాళ తొలిసారిగా ఆన్‌లైన్‌లో సమావేశమైంది. సిట్‌కు బాధ్యత వహిస్తున్న బ్రిజ్‌లాల్‌ శుక్రవారం రాత్రే డీజీపీతో సమావేశమయ్యారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున ఉదయాన్నే పని ప్రారంభించారు. మార్నింగ్‌ 13 మందితో...


మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్

మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్ మహిళలకు  ఫ్రీ బస్ జర్నీపై  ప్రధాని నరేంద్ర మోదీ  వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు.  మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని  ప్రధాని స్థాయిలో ఉండి జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు.  చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయి దిగజార్చొద్దని  హితవు ...


TSRTC గుడ్ న్యూస్.. ఇక హైదరాబాద్ ప్రజలకు పండగే..

ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది టీఎస్ ఆర్టీసీ. ప్రజా సౌకర్యార్థం కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడమే గాక ఆర్టీసీ సేవల్లో మార్పులు చేర్పులు చేస్తోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో టీఎస్ ఆర్టీసీ సేవలు ప్రజలకు ఎంతో సౌకర్యం అనే చెప్పుకోవాలి. ఓ పక్క మెట్రో పరుగులు పెడుతున్నా నిత్యం ఆర్టీసీ రవాణా సదుపాయాన్ని ఉపయోగించే వారు లక్షలాది మంది ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రయాణికులకు మరింత సౌకర్యం అందించేలా చర్యలకు పూనుకుంది ఆర్టీసీ. హైదరాబాద్ లో మెట్రో సేవల మాదిరిగా బస్సు సేవలు కూడా ఉండేలా సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మెట్రో ట్రైన్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. రద్దీ ఎక్కువగా ఉన్న సందర్భాల్లో ఎక్కువ సంఖ్యలో ట్రైన్లు నడుపుతున్నారు. మెట్రో స్టేషనల్లో ప్రయాణికులను ఎక్కువ సమయం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా వెంట వెంటనే ట్రైన్లు నడుపుతున్నారు. ఇదే తరహాలో ఇప్పుడు బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి సికింద్రాబాద్‌- మణికొండ, లింగంపల్లి టూ కోఠి బస్సులకు టైం స్లాట్స్ పెట్టారు. ఈ రెండు రూట్లలో ప్రయాణికుల ఆదరణను దృష్టిలో పెట్టుకుని 10 నిమిషాలకో బస్సు నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. మరోపక్క మెట్రో మార్గం లేని రూట్లలో కూడా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సులు నడపాలని, బస్సుల సంఖ్య మరింత పెంచాలని ఆర్టీసీ ప్లాన్ చేస్తోందట. ఈ మేరకు అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు టాక్. కాగా.. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోకి మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించారు. దీంతో రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో పురుషులకు సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆర్టీసీ సరికొత్తగా ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే నడుస్తున్న బస్సులకు అదనపు బస్సులు జోడించి అన్ని రూట్లలో నడిపించేలా RTC ప్లాన్ చేస్తోంది. వచ్చే సంవత్సరం నాటికి సిటీలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు నడపడం లక్ష్యంగా పెట్టుకుందట టీఎస్ ఆర్టీసీ. ఉచిత బస్సు పథకాన్ని తెలంగాణ మహిళలు బాగా ఆదరిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళ అన్ని బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే కొత్త బస్సులపై ఆర్టీసీ ఆలోచనలు షురూ చేసింది.


రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు

రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రోడ్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. పూడూరు నుంచి కొడిమ్యాల వెళ్లే రోడ్డు కొత్తగా నిర్మిస్తుండగా.. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాటు కొండగట్టు నుంచి కొడిమ్యాల వెళ్లే దారిలో కూడా బ్రిడ్జి నిర్మించిన అధికారులు రెండు వైపులా అప్రోచ్‌‌‌‌ రోడ్డు వేయడం మరిచిపోయారు. నెలల...


CM Jagan News: సీఎం జగన్ టూర్‌లో ఎన్‌ఆర్‌ఐ కలకలం- అదుపులోకి తీసుకున్న పోలీసులు

Andhra Pradesh News: సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్న టైంలో ఓ వ్యక్తి కలకలం రేపాడు. గన్నవరం ఏయిర్‌పోర్టులో జగన్ ఉండగానే అనుమానాస్పద స్థితిలో ఓ ఆ వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి తన ఫ్యామిలీతో లండన్ టూర్‌ వెళ్లారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. దీని కోసం గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన జగన్‌కు పార్టీ నేతలు పుష్పగుచ్చాలు...


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్

సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిల పేర్లను ప్రస్తావించద్దంటూ కడప కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీమ్ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో జగన్, అవినాష్ ల పేర్లు ప్రస్తావించద్దంటూ షర్మిల, సునీత, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై విధించిన ఆంక్షలను సవాల...


హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్లండి.. ఇక్కడ మీరు ఏం కోరుకుంటే అదే..

హైదరాబాదుకు 50 కిలోమీటర్ల దూరంలో యాదగిరిగుట్టపై లక్ష్మీ నరసింహ స్వామి కొలువుదీరినారు. ఈ దేవాలయం తెలంగాణలోనే ప్రముఖ క్షేత్రంగా పేరు గావించింది. పూర్వంలో యాద మహర్షి అనే ముని ఇక్కడ తపస్సు చేయడం వల్ల నరసింహుని దర్శనం పొందాడని భక్తులు చెప్తున్నారు. యాద మహర్షి పేరు మీదగా యాదగిరిగుట్టగా పిలవబడుతుంది. దీనిపై ప్రత్యేక కథనం లోకల్ 18 అందిస్తుంది.వివరాల్లోకి వెళితే.. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఉన్నటువంటి...


ఆర్టీసీకి, మెట్రోకి సంబంధమే లేదు... మంత్రి పొన్నం ప్రభాకర్​

ఆర్టీసీకి, మెట్రోకి సంబంధమే లేదు... మంత్రి పొన్నం ప్రభాకర్​ మహిళలకు ఫ్రీ బస్ .. పీఎం జీర్ణించుకోలేకపోతుండ్రు ప్రధాని స్థాయి దిగజార్చవద్దు హైదరాబాద్: ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.‘మహిళలు ఫ్రీ బస్​జర్నీ చేయడాన్ని పీఎం జీర్ణించుకోలేకపోతున్నరు. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్య...


ప్రధాని మోదీ ఛైర్‌లో కూర్చోబోతున్న 'కట్టప్ప'.. ఎందుకో తెలుసా..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల రసవత్తరంగా సాగుతున్నాయి. దేశంలో ప్రధాని పదవి కోసం రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీ మధ్య పోరు సాగుతోంది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా 'పీఎం నరేంద్ర మోదీ' సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో నరేంద్ర మోదీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా బోల్తాకొట్టడంతో.. ఎప్పుడు రిలీజ్ అయ్యిందో కూడా ప్రేక్షకులు మర్చిపోయారు. తాజాగా మోదీ జీవితంపై మరో చిత్రం తెరకెక్కబోతున్నట్లు,...


సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి

Ys Jagan Airport Suspected Man: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్ బయల్దేరి వెళ్లారు. లండన్‌ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వీడ్కోలు పలికారు. అయితే సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో.. ఎయిర్‌పోర్ట్‌లో డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పందగా కనిపించడంతో.. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన

ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన బెజ్జంకి, వెలుగు : తమ గ్రామంలో ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్​చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం, నరసింహుల పల్లె గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి ఫ్యాక్టరీ ప్రతినిధులతో కలిసి గ్రామస్తులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి

ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి హైదరాబాద్​:  ఆర్టీసీ బస్సులోంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది.  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన అనూష (26) బస్సులో వెళుతోంది. ఈక్రమంలో ఎం పీడీవో ఆఫీసు సమీపంలోకి రాగానే  ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో బస్సు ఫుట్‌బోర్డుపై నిలుచున్న...


Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Hyderabad Metro : మెట్రో రైలు సమయాలు పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు స్పష్టం చేశారు. యథావిధిగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయన్నారు.


పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి

పెళ్లింట విషాదం.. ఐదుగురు మృతి పెళ్లి షాపింగ్​చేసి తిరిగొస్తుండగా యాక్సిడెంట్​ అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ఘటన అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి సమీపంలోని 44వ నేషనల్​హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ...


తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

తీన్మార్ మల్లన్నను గెలిపించాలి హుజూర్ నగర్, వెలుగు : ఈనెల 27న జరగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు కోరారు. మంగళవారం హుజూర్ నగర్ బీసీ కార్యాలయంలో ఏర్ప...


ఉచిత బస్సు ప్రయాణంపై మోదీ కామెంట్స్.. మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్

తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకంపై ప్రధామంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్న ప్రభాకర్ స్పందిస్తూ.. ఓ వీడియో విడుదల చేశారు. ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రధాని మోదీ సహించకపోవటం దురదృష్టకరమని.. మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించటాన్ని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారంటూ పొన్నం దుయ్యబట్టారు. ఈ పథకంలో తప్పేముందంటూ ప్రధానిని ప్రశ్నించారు. ఉచిత ప్రయాణం వల్లే మెట్రోకు నష్టాలు వస్తున్నాయనటం దారుణమన్నారు.