Trending:


మహిళలకు నెలకు రూ.1,200.. తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్పింది?

Free Bus Scheme: తెలంగాణలో మహిళలు, హిజ్రాలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని రద్దు చెయ్యాలనే డిమాండ్లు వస్తున్న తరుణంలో.. సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. ఈ పథకాన్ని రద్దు చేసే ప్రసక్తే లేదన్నారు. దీన్ని కంటిన్యూ చేస్తామని తెలిపారు. అంతేకాదు.. తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు వీలైన మరిన్ని అవకాశాలను వెతుకుతామని ఆయన అన్నారు.ఇప్పుడు ఎందుకీ ప్రకటన?ఇటీవల హైదరాబాద్ మెట్రోని నిర్మించిన సంస్థ L అండ్ T.. ఈ మెట్రో ప్రాజెక్టు నుంచి తొలగాలని...


Cabinet Meet: తెలంగాణ రైతులకు అలర్ట్.. రుణమాఫీపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని ఇటీవల చెబుతూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ హామీ ఇస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఐతే.. ఇందులో కొత్త విషయం ఏంటంటే.. ఇవాళ కీలకమైన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఇందులో ప్రధానంగా రుణమాఫీ అంశంపై చర్చించబోతున్నారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేసేందుకు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. అందువల్ల రైతులు అలర్ట్‌గా ఉండాలి. ఏ క్షణమైనా అధికారులు మళ్లీ వచ్చి.. రుణాలకు...


ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్

ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్ న్యూఢిల్లీ : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మెట్రోకు నష్టమని.. ట్రాఫిక్, కాలుష్య సమస్యలూ పెరుగుతాయన్న ప్రధాని మోదీ కామెంట్లపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘‘ప్రధాని, కేంద్ర మంత్రులు ఉచితంగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. మహిళలకు మాత్రం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించవద్దా?” అ...


వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి

వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి రేగోడ్, వెలుగు : మెదక్​జిల్లా రేగోడ్​లోని మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం74 వ వార్షిక ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన మహా నైవేద్యం కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మఠం పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు...


ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు రామాయంపేట, వెలుగు : తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ ​జిల్లా రామాయంపేటలో రైతులు సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. తూకం వేసి వారం రోజులవుతున్నా రైస్ మిల్లులకు తరలించడం లేదని, దీంతో  ధాన్యం బస్తాలు వర్షాలకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్త...


నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ

నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ హైదరాబాద్, వెలుగు :  వచ్చే నెల నుంచి వానాకాలం సీజన్ షురూ కానుంది. రాష్ట్రంలో విత్తనాల డిమాండ్ నేపథ్యంలో ఇప్పటి నుంచే కొందరు అక్రమార్కులు నకిలీ విత్తనాల అమ్మకాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో రైతులను మభ్యపెట్టి అంటగడుతున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ, పోలీసులతో కూడిన టాస్క్​ఫోర్స్ టీ...


మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్

మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్ రూ.1,350 కోట్ల పెండింగ్​బిల్లులు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు శనివారం నుంచి బంద్​కు పిలుపునిచ్చారు. ఇప్పటికే పూర్తిచేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్​పెట్టడంతో బంద్ కు దిగారు. పెండింగ్​బిల్లులు రిలీజ్​చేసేవరకు పనులు కొనసాగించబోమని తేల్చిచెప్పారు. ఈ ...


4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ

4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ హైదరాబాద్, వెలుగు :  ప్రస్తుతం ఢిల్లీ, తమిళ నాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంను అమలు చేస్తున్నా రు. ఫస్ట్​ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఈ స్కీంను ప్రారంభించింది. తర్వాత కర్నాటకలో కాంగ్రెస్ సర్కారు 5 గ్యారంటీల్లో భాగంగాఅమలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్...


మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి మంచిర్యాల కలెక్టర్​ బదావత్​ సంతోశ్​ కోల్​బెల్ట్/బెల్లంపల్లి​, వెలుగు :  మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​బదావత్ సంతోశ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మందమర్రి మండలంలోని సారంగపల్లి, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఐ...


Health News : వ్యాధులు దండయాత్ర చేస్తున్న పెరుగుతున్న మనిషి ఆయుష్షు- 80 ఏళ్ల వరకు జీవించే ఛాన్స్!

Global Life Expectancy: గతంతో పోలిస్తే మనిషి జీవితకాలం పెరిగింది. ఒకప్పుడు 50, 60 ఏళ్లకే మృతి చెందే పరిస్థితి నుంచి.. ఇప్పుడు కనీసం 70 నుంచి 80 ఏళ్లు బతికే స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు మరింతగా మనిషి ఆయుర్ధాం పెరిగినట్టు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు జీవితకాలం పెరుగుతుందని సదరు సంస్థ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన...


TS కాదు ఇక నుంచి పూర్తిగా TG.. రేవంత్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ

TS to TG Name Changed: తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీఎస్‌ బదులుగా టీజీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్‌ హెడ్‌లలో టీజీగానే ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అటానమస్‌ విభాగాలన్నీ ఇదే పాటించాలని ఆదేశాలు జారీ చేశారు.


Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి ఆగస్టు కోటా ఆర్జిత సేవా, దర్శన టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. భక్తులు ఆన్ లైన్ లో వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.


తెల్ల రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. ఉచితంగా కార్ డ్రైవింగ్ ట్రైనింగ్

పేద ప్రజల జీవన గమనాన్ని దృష్టిలో పెట్టుకొని పలు రాష్ట్రాలు రేషన్ కార్డులు జారీ చేస్తున్నాయి. దారిద్రవ్య రేఖకు దిగువన ఉన్న వాళ్లంతా రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు. సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా తెల్ల రేషన్‌కార్డును తీసుకుంటారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారిని పేదలుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. రేషన్ పంపిణీ మొదలుకొని, విద్యార్థులకు స్కాలర్ షిప్స్, లోన్స్, వాటికి సబ్సిడీ ఇలా బోలెడన్ని బెనిఫిట్స్ అందిస్తుంటారు. ఈ క్రమంలోనే రూడ్ సెట్ సంస్థ తెల్ల రేషన్ ‌కార్డుదారులకు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్ అంశాలపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అనంతపురంలో ఉన్న ఈ సంస్థలో మే 20వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. గ్రామీణ ప్రాంత యువకులకు కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్‌పై ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని స్వయం ఉపాధి వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. క్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామని రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. ఈ ట్రైనింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మాత్రమే అని తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం కూడా తెల్ల రేషన్‌కార్డుదారులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీరి కోసం కొన్ని పథకాలు రూపొందించడం చూస్తూనే ఉన్నాం. కాగా.. తెలంగాణ బోగస్ రేషన్ కార్డులు తొలగించడమే లక్ష్యంగా రాష్ట్రమంతా రేషన్ ఈ- కేవైసీ ప్రక్రియ షురూ చేసింది ప్రభుత్వం. కొద్ది నెలల క్రితం రేషన్ కార్డు ఈ ప్రక్రియ మొదలు పెట్టు కంటిన్యూ చేస్తున్నారు. దీంతో రేషన్ కార్డుదారులు అన్ని చోట్ల రేషన్ షాపులకు వెళ్లి వేలిముద్రలు ఇచ్చి బయోమెట్రిక్ కంప్లీట్ చేస్తున్నారు.


కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు

కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు పంజాగుట్ట, వెలుగు :  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్​పై పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో చీటింగ్​కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్​పేటకు చెందిన ఎస్.కిరణ్​కుమార్​బట్టల వ్యాపారి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రజాశాంతి పార్టీ ఎల్బీనగర్  టికెట్​కోసం కేఏ పాల్​ను సంప్రదించాడు. టికెట్ కేట...


HYD: మహిళను బెదిరించి రాత్రి నుంచి ఉదయం వరకు వీడియోకాల్‌.. ఆ తర్వాత..

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు రాత్రివేళ ఫోన్ చేసిన ఓ సైబర్ కేటుగాడు.. మహారాష్ట్ర పోలీసుల పేరిట బురిడీ కొట్టించాడు. మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారంటూ.. రాత్రంతా వీడియో కాల్ మాట్లాడి ఆమె చే రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. బాధితురాలు వెంటనే తేరుకొని పోలీసులకు కంఫ్లైంట్ చేయటంతో డబ్బులు డ్రా కాకుండా నిలువరించారు.


కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్క...


తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు

Tirumala Srivari Melchat Vastram Seva Consumer Court Verdict: తిరుమల శ్రీవారి మేల్‌చాట్ సేవకు సంబంధించి వినియోగదారుల ఫోరం కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణకు చెందిన భక్తులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపి టీటీడీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. 2007 నుంచి 2021 వరకు.. అలాగే ఆ తర్వాత మూడేళ్ల పాటూ పోరాటం చేసి అనుకున్నది సాధించారు. మరి టీటీడీ కోర్టు ఆదేశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.


వాస్తు శాస్త్రం ప్రకారం.. అక్వేరియంను ఇంట్లో ఎటువైపు ఉంచాలి? ప్లేస్ మారితే లాభనష్టాలు ఇవే!

చేప అక్వేరియంలో ఉంచిన నీరు జీవాన్ని చూపిస్తుంది. అక్వేరియంలో ప్రవహించే నీరు సానుకూల శక్తిని చూపుతుంది. ఇది మీ జీవితాన్ని ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచుతుంది అని చాలామంది నమ్ముతారు. వాస్తు ప్రకారం ఆఫీసులోని అక్వేరియంను రిసెప్షన్ ప్రాంతానికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం వలన ఆఫీస్ వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. ఇంటిలో అక్వేరియంను ప్రధాన ద్వారం ఎడమ దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారంగా, ఇలా చేయడం ద్వారా, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది. వాస్తు ప్రకారం ఫిష్ ట్యాంక్ ను ఎల్లప్పుడూ లివింగ్ రూమ్ నైరుతి దిశలో ఉంచాలి. తద్వారా ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ సులభంగా కనిపిస్తూ వారి దృష్టి అక్వేరియం వైపు మళ్లటం వలన మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. మీరు మీ పడకగదిలో అక్వేరియం ఉంచకూడదు. ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను ఆహ్వానిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వంటగదిలో అక్వేరియం ఉంచకూడదు, అలా చేయడం దురదృష్టాన్ని తెస్తుందని శ్రీకాకుళానికి చెందిన ఆక్వేరియం సేల్స్ నిర్వాహుకుడు మోహన్ తెలిపారు.


కలెక్టర్ ​ఆకస్మిక తనిఖీ..పల్లె దవాఖానకు తాళం

కలెక్టర్ ​ఆకస్మిక తనిఖీ..పల్లె దవాఖానకు తాళం తుంగతుర్తి , వెలుగు : సూర్యాపేట జిల్లా కాసర్ల పహాడ్ గ్రామంలోని పల్లె దవాఖానను శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఎస్. వెంకట్రావు తాళం వేసి ఉండడంతో అవాక్కయ్యారు. డీఎంహెచ్ వో కోటా చలంకు ఫోన్​చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోన...


జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాలని   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం మండలాల వారీగా యూనిఫామ్​ కోసం క్లాత్ ను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 25...


ఉపాధి కూలీల వాహనం బోల్తా

ఉపాధి కూలీల వాహనం బోల్తా పలువురికి తీవ్ర గాయాలు..ఒకరి పరిస్థితి విషమం దండేపల్లి, వెలుగు : ఉపాధి కూలీల టాటాఏస్ వాహనం అదుపు తప్పి కాలువలో బోల్తా పడడంతో పులువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్​ ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.  దండేపల్లికి చెందిన 30 మంది ఉపాధి హామీ మహిళా కూలీ...


తెలంగాణలో మరో వారం రోజులు వర్షాలు

తెలంగాణలో మరో వారం రోజులు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసిన వాతావరణ శాఖ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం హైదరాబాద్​ సిటీలో మోస్తరు వర్షాలు పడే చాన్స్​ వర్షాల ప్రభావంతో భారీగా తగ్గిన టెంపరేచర్లు.. 40 డిగ్రీలలోపే నమోదు హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో మరో వారం పాటు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ...


Amit Shah on 400 Seats జూన్ 4న బీజేపీ 272 దాటకపోతే ఎలా

భారతదేశం, May 17 -- 2024 లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కన్నా తక్కువ సీట్లు వస్తే ఏమైనా ప్లాన్ బి ఉందా అన్న ప్రశ్నపై కేంద్ర మంత్రి అమిషా కీలక వ్యాఖ్యలు చేశారు. 60 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడే ప్లాన్ B తయారు చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గత పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశామన్నారు. 60 కోట్ల మంది లబ్ధిదారులు తమ వెంట ఉన్నారని అమిత్ షా తెలిపారు. సైన్యం సహా అన్ని వర్గాల ప్రజలు మోదీ వెంటనే ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


హైదరాబాద్ పోలింగ్​పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్

హైదరాబాద్ పోలింగ్​పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్ హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ శాతం తగ్గడానికి గల కారణాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు.  కాని ...


గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు

గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు హైదరాబాద్:  కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట అటవీ ప్రాంతంలో ఓ గుడ్డెలుగు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  దాని మృతికిగల కారణాలు తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. వేటగాళ్ల వల్ల విష ప్రయోగం వల్ల చనిపోయిందా? విద్యుదాఘాతంతోనా? అనేది దర్యాప్...


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా మారుస్తం: ఉత్తమ్

హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా మారుస్తం: ఉత్తమ్ మూసీని  ప్రపంచ ప్రమాణాలతో రివర్‌‌ ఫ్రంట్‌‌ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతం: మంత్రి ఉత్తమ్​ నగరం నలుమూలలా మెట్రోను విస్తరిస్తం సిటీలో వ్యాపార అనుకూల వాతావరణం కల్పిస్తం జీడీపీని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి ఐటీలో హైదరాబాద్​ను టాప్​లో ఉంచుతం: మంత్రి శ్రీధర్​బాబు హైటెక్స్‌‌లో సీఐఐ-–ఐజీబీసీ...


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa


రాహుల్ గాంధీని LK అద్వానీ మెచ్చుకున్నారా? భారత రాజకీయాల హీరో అన్నారా?

“రాహుల్ గాంధీ భారత రాజకీయాల హీరో” అని దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే.అద్వాణీ అన్నారని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒక పోస్టుని షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)క్లెయిమ్: దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే అద్వానీ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ “భారత రాజకీయాల హీరో” అని అన్నారు.ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే అద్వానీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కొన్ని...


రూ.15 కోట్లతో బంగారు వ్యాపారి పరార్​

రూ.15 కోట్లతో బంగారు వ్యాపారి పరార్​ మెట్ పల్లి, వెలుగు :  జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన బంగారం వ్యాపారి రూ.15 కోట్ల విలువైన బంగారం, నగదుతో పరారయ్యాడు. బాధితుల కథనం ప్రకారం..పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఓ వ్యాపారి దశాబ్దాలుగా జ్యువెల్లరీ షోరూం నిర్వహిస్తున్నారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చాలా మంది సుమారు రూ.10 కోట్ల విలువై...


COVID KILLER Tea: ఈ 5 రకాల టీలతో కరోనా వైరస్‌కు చెక్ పెట్టొచ్చు- ఎలాగో తెలుసా?

COVID KILLER Tea: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలం అయ్యింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. బయటకు వచ్చిన సమాచారం ప్రకారమే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు వాస్తవాలు...


నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి

నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి ముషీరాబాద్, వెలుగు : ఎకో టూరిజం పేరుతో నల్లమల అడవిని ధ్వంసం చేయడం మానుకోవాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అడవులు కుచించుకుపోయి, పచ్చదనం కనుమరుగవుతున్న టైంలో ప్రభుత్వం ఏకో టూరిజం పేరుతో ముందు...


మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’

మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’ చిన్న పాటి వర్షం పడినా గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. గురువారం కురిసిన వర్షానికి గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎదుట వర్షం నీటితో పాటు, డ్రైనేజీ నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఇటు ప్రజ...


భద్రత విషయంలో కొరవడిని నిఘా

భద్రత విషయంలో కొరవడిని నిఘా భద్రత విషయంలో ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని అధికారులు చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వీటి నిర్వహణను సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే గత కొంతకాలం నుంచి కొన్నిచోట్ల ఈ కెమెరాలు పనిచేయక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా నేరం జరిగితే దాన్ని రుజువు చేసి నిందితుడికి శిక్ష పడేలా ...


16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్

16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్ ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఓనర్ భిండేను ముంబై పోలీసులు క్రైమ్ బ్రాంచ్ సెర్చ్ ఆపరేషన్ చేసి అరెస్ట్ చేశారు. ముంబైలోని ఘాట్‌కోపర్‌లో కూలిపోయిన బిల్‌బోర్డ్‌ను ఇన్‌స్టాల్ చేసిన భవేష్ భిండేని అరెస్ట్ చేశారు. గురవారం రాత్రి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ముంబైకి తీసుకువచ్చారు. శుక్రవారం భిం...


Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా...


మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు

మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు సంఘాల వారీగా మీటింగ్ లతో కోలాహలం     ఎలక్షన్లకు ఇంకా పది రోజులే గడువు      జిల్లాలను చుట్టేస్తున్న అభ్యర్థులు ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పార్లమెంట్​ఎలక్షన్లు ముగిసినా, ఇంకా రిజల్ట్ రాకపోవడంతో పోటీ చేసిన అభ్యర్థులంతా టెన్షన్​ లో ఉన్నారు. తమ ...


గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌‌ జిల్లా అశోక్‌‌నగర్‌‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ 2024–-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది...


రిజర్వేషన్ల వల్ల ఉపయోగం లేదు అని చంద్రబాబు అన్నారా? ఆ వైరల్ వీడియోలో ఏముంది?

టీడీపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేసే కుట్ర జరుగుతుంది అంటూ చంద్రబాబు నాయుడు వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ‘ఏడు దశాబ్దాలుగా రిజర్వేషన్లు అందించినా ఎం లాభం జరిగింది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవితాలు మారాయా?’ అని చంద్రబాబు నాయుడు అనడం ఈ వీడియోలో చూడొచ్చు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)ఈ పోస్ట్...


అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు

అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు నాగర్​కర్నూల్, వెలుగు : జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కల్వకుర్తి, వెల్డండ, ఊర్కోండ, తాడూరు మండల రైతులు ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేంద్రాలు,రోడ్ల మీద ఆరబోసుకున్న వడ్లు వర్షంలో కొట్టుకుపోకుండా కాపాడుకొనేందుకు అవస్థలు పడ్డారు. తాడూరు మండలంలో కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. గాలివానకు మామిడితోటలకు నష్టం...


Money: రైతులకు భారీ శుభవార్త.. నేటి నుంచి అకౌంట్లలో డబ్బులు

అన్నదాతలకు అదిరిపోయే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు జమ అవుతున్నాయి. దీంతో చాలా మంది రైతులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏ డబ్బులను రైతులకు అందిస్తోంది? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. రైతుల కోసం ఖరీఫ్ - 2023 కరవు సాయాన్ని ఏపీ ప్రభుత్వం తాజాగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. అంతేకాకుండా మిచౌంగ్ తుఫాను పంట నష్ట పరిహారాన్ని కూడా శనివారం నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. ప్రభుత్వం దాదాపు 11.57 లక్షల మందికి రూ.1,289 కోట్లు అందించనుంది. ఖరీఫ్ రైతులకు రూ.847 కోట్లు లభిస్తాయి. ఇక మిచౌంగ్ బాధితులకు రూ.442 కోట్లు సాయం చేయనుంది. దీని వల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఎన్నికల సంఘం (ఈసీ) ఆంక్షలు సడలించడంతో ప్రభుత్వం ఇప్పటికే ఆసరా, విద్యాదీవెన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. దీని వల్ల ఇప్పటికే విద్యార్థులకు, అటు డ్వాక్రా మహిలలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక జగన్ సర్కార్ చేయూత డబ్బులను కూడా మహిళల ఖాతాల్లో జమ చేయనుంది. త్వరలోనే ఈ మొత్తం కూడా లభించనుంది. ఇదే జరిగితే మహిళలకు చాలా ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా ఈ డబ్బులు ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలే ఇంకొన్ని రోజుల్లో డబ్బులు రానున్నాయి. కాగా రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద కూడా డబ్బులు రానున్నాయి. 17 వ విడత కింద రూ. 2 వేలు లభించనున్నాయి. జూన్ నెలలో లేదా జూలై నెల తొలి వారంలో ఈ డబ్బులు లభించనున్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. మోదీ ప్రభుత్వం ఇప్పటికే 16 విడతల డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. అంటే రూ. 32 వేల డబ్బులు వచ్చాయి. ఇప్పుడు కూడా రూ.2 వేలు వస్తే.. మొత్తంగా రూ. 34 వేల డబ్బులు వచ్చినట్లు అవుతుంది. కాగా పీఎం కిసాన్ డబ్బులు పొందాలని భావించే వారు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలి. అప్పుడే రూ. 2 వేల డబ్బులు బ్యాంక్ ఖాతాల్లోకి వస్తాయి. లేదంటే రాకపోవచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి.


హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు

హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 15 శాతం వృద్ధి     40 శాతం పెరిగి రూ.16,19‌‌‌‌0 కోట్లకు మొత్తం విలువ     రూ. కోటి కంటే పైనుండే ఇండ్లకు పెరుగుతున్న గిరాకి : నైట్‌‌ ఫ్రాంక్ రిపోర్ట్ హైదరాబాద్‌‌, వెలుగు : హైదరాబాద్‌‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ ఏడాది జనవరి– ఏప్రిల్‌‌ మధ్య 26,0‌‌27 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగి...


ఎమ్మెల్యే కారు నంబరుతో మరో కారు చక్కర్లు


తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసుకోండి, ఇబ్బంది పడొద్దు

Tirumala Heavy Rush: తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. అంతేకాకుండా బయట కూడా భక్తులు భారీగా క్యూ కట్టారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో గదుల కోసం భక్తులు...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలే- భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Weather Latest News: తెలుగురాష్ట్రాల్లో రాజకీయ వేడితోపాటు సూర్యుడి వేడి కూడా తగ్గింది. వారం రోజుల వరకు ఉక్కపోతతో చంపేసిన వాతావరణం ఇప్పుడు కాస్త శాంతించింది. మూడు రోజుల నుంచి సాయంత్రం వేళలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత ఉన్నప్పటికీ గతంలో ఉన్న వేడి మాత్రం లేదు. ఐఎండీ సూచినల ప్రకారం మరో నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? రాయలసీమకు ఆనుకొని ఉత్తర తమిళనాడు మీదుగా...


తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్

భారతదేశం, May 17 -- తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్


ఏఐకు వేగంగా అలవాటు పడుతున్న ఉద్యోగులు

ఏఐకు వేగంగా అలవాటు పడుతున్న ఉద్యోగులు 92 శాతం మంది ఏఐను వాడుతున్నారన్న మైక్రోసాఫ్ట్‌‌‑లింక్డిన్ సర్వే న్యూఢిల్లీ : ఉద్యోగులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కు వేగంగా అలవాటు పడుతున్నారని మైక్రోసాఫ్ట్‌‌‌‌– లింక్డిన్ రిపోర్ట్ పేర్కొంది. దేశంలోని  నాలెడ్జ్ వర్కర్లలో ( ఇన్‌‌ఫర్మేషన్‌‌ను హ్యాండిల్ చేసే జాబ్స్ చేస్తున్నవారు)  92 శాతం మంది ఏఐ వాడుతున్నారని...


Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

Murder Plan For Insurance Money : బీమా డబ్బుల కోసం ఏకంగా అత్త మామలను లేకుండా చేసేందుకు సొంత కోడలు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఓ సుఫారీ గ్యాంగ్ ను కూడా రంగంలోకి దిపి కత్తులతో దాడి చేయించింది.


దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్

దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్ రాయ్‌బరేలి:  కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దశాబ్దాలుగా దేశ ప్రజలను కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారని అన్నారు.  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 17వ తేదీ శుక్రవారం అమిత్ షా.. స్మృతి ఇరానీ(అమేథీ), దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌( రాయ్‌బరేలీ)లకు మద్దతుగా ఉత్తరప...