Trending:


దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్

దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్ రాయ్‌బరేలి:  కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దశాబ్దాలుగా దేశ ప్రజలను కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారని అన్నారు.  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 17వ తేదీ శుక్రవారం అమిత్ షా.. స్మృతి ఇరానీ(అమేథీ), దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌( రాయ్‌బరేలీ)లకు మద్దతుగా ఉత్తరప...


హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా మారుస్తం: ఉత్తమ్

హైదరాబాద్​ను గ్లోబల్ సిటీగా మారుస్తం: ఉత్తమ్ మూసీని  ప్రపంచ ప్రమాణాలతో రివర్‌‌ ఫ్రంట్‌‌ ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతం: మంత్రి ఉత్తమ్​ నగరం నలుమూలలా మెట్రోను విస్తరిస్తం సిటీలో వ్యాపార అనుకూల వాతావరణం కల్పిస్తం జీడీపీని రెట్టింపు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడి ఐటీలో హైదరాబాద్​ను టాప్​లో ఉంచుతం: మంత్రి శ్రీధర్​బాబు హైటెక్స్‌‌లో సీఐఐ-–ఐజీబీసీ...


జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాలని   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం మండలాల వారీగా యూనిఫామ్​ కోసం క్లాత్ ను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 25...


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్

మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్ రూ.1,350 కోట్ల పెండింగ్​బిల్లులు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు శనివారం నుంచి బంద్​కు పిలుపునిచ్చారు. ఇప్పటికే పూర్తిచేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్​పెట్టడంతో బంద్ కు దిగారు. పెండింగ్​బిల్లులు రిలీజ్​చేసేవరకు పనులు కొనసాగించబోమని తేల్చిచెప్పారు. ఈ ...


మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు

మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు సంఘాల వారీగా మీటింగ్ లతో కోలాహలం     ఎలక్షన్లకు ఇంకా పది రోజులే గడువు      జిల్లాలను చుట్టేస్తున్న అభ్యర్థులు ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పార్లమెంట్​ఎలక్షన్లు ముగిసినా, ఇంకా రిజల్ట్ రాకపోవడంతో పోటీ చేసిన అభ్యర్థులంతా టెన్షన్​ లో ఉన్నారు. తమ ...


Swati maliwal: రుతు స్రావంలో ఉన్నానని చెప్పిన కాలితో తన్నాడు.. కోర్టులో షాకింగ్ వాంగ్మూలం ఇచ్చిన స్వాతీమాలీవాల్..

Swati maliwal assult case: కేజ్రీవాల్ పీఏ తన పట్ల దారుణంగా వ్యవహరించాడని స్వాతీమాలీవాల్ కోర్టులో తన వాంగ్మూలం ఇచ్చారు. రుతు స్రావంలో ఉన్నానని చెప్పిన కూడా వినలేదని, కాలితో సున్నితమైన భాగాలపై తన్నాడని కూడా ఆరోపణలు చేశాడు.


రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు

రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రోడ్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. పూడూరు నుంచి కొడిమ్యాల వెళ్లే రోడ్డు కొత్తగా నిర్మిస్తుండగా.. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాటు కొండగట్టు నుంచి కొడిమ్యాల వెళ్లే దారిలో కూడా బ్రిడ్జి నిర్మించిన అధికారులు రెండు వైపులా అప్రోచ్‌‌‌‌ రోడ్డు వేయడం మరిచిపోయారు. నెలల...


Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలే- భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Weather Latest News: తెలుగురాష్ట్రాల్లో రాజకీయ వేడితోపాటు సూర్యుడి వేడి కూడా తగ్గింది. వారం రోజుల వరకు ఉక్కపోతతో చంపేసిన వాతావరణం ఇప్పుడు కాస్త శాంతించింది. మూడు రోజుల నుంచి సాయంత్రం వేళలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత ఉన్నప్పటికీ గతంలో ఉన్న వేడి మాత్రం లేదు. ఐఎండీ సూచినల ప్రకారం మరో నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? రాయలసీమకు ఆనుకొని ఉత్తర తమిళనాడు మీదుగా...


Vijayawada: విజయవాడలో అద్భుతం చేసిన లేడీ డాక్టర్.. రోడ్డుపై బాలుడికి సీపీఆర్ చేసి.. ఆ ఒక్క ఐడియాతో ప్రాణం నిలబడింది

Vijayawada Boy CPR: విజయవాడలో లేడీ డాక్టర్ అద్భుతం చేశారు. విద్యుత్ షాక్‌తో అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడి ప్రాణాలు నిలబెట్టారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఏడు నిమిషాల్లోనే బాలుడ్ని కాపాడారు. నడిరోడ్డుపై సీపీఆర్ చేస్తూ.. ఒక ఐడియాతో బాలుడు కోలుకునేలా చేశారు. ఆ పిల్లవాడు పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడు. ఎప్పుడైనా అత్యవసర సమయంలో సీపీఆర్ ఎంతగా ఉపయోగపడుతుందనేందుకు నిదర్శనంగా మారింది. అంతేకాదు డాక్టర్ రవళిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.


మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’

మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’ చిన్న పాటి వర్షం పడినా గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. గురువారం కురిసిన వర్షానికి గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎదుట వర్షం నీటితో పాటు, డ్రైనేజీ నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఇటు ప్రజ...


కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు

కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు పంజాగుట్ట, వెలుగు :  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్​పై పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో చీటింగ్​కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్​పేటకు చెందిన ఎస్.కిరణ్​కుమార్​బట్టల వ్యాపారి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రజాశాంతి పార్టీ ఎల్బీనగర్  టికెట్​కోసం కేఏ పాల్​ను సంప్రదించాడు. టికెట్ కేట...


TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి

TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌‌లలో అట్లనే రాయాలి ‘టీజీ’ కోడ్​తోనే వెహికల్స్​రిజిస్ట్రేషన్లు  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు హైదరాబాద్​, వెలుగు :  ప్రభుత్వ విభాగాలతోపాటు అన్నిచోట్లా ఇక నుంచి తెలంగాణను సంక్షిప్తంగా ‘టీఎస్’​కు బదులుగా ‘టీజీ’గానే ప్రస్తావించాలని రాష్ట్ర సర్కారు నిర్ణ...


Health News : వ్యాధులు దండయాత్ర చేస్తున్న పెరుగుతున్న మనిషి ఆయుష్షు- 80 ఏళ్ల వరకు జీవించే ఛాన్స్!

Global Life Expectancy: గతంతో పోలిస్తే మనిషి జీవితకాలం పెరిగింది. ఒకప్పుడు 50, 60 ఏళ్లకే మృతి చెందే పరిస్థితి నుంచి.. ఇప్పుడు కనీసం 70 నుంచి 80 ఏళ్లు బతికే స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు మరింతగా మనిషి ఆయుర్ధాం పెరిగినట్టు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు జీవితకాలం పెరుగుతుందని సదరు సంస్థ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన...


మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు

మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్.. మహిళ నుంచి రూ. 60 లక్షలు కాజేశారు సైబర్‌ నేరగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పిన కొంతమంది వీరి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి సైబర్‌ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. సైబరాబాద్‌లో నివసించే ఒక మహిళకు సైబర్ కేటుగాళ్ళ వల వేశారు. మహారాష్ట్ర పోలీసుల...


Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి ఆగస్టు కోటా ఆర్జిత సేవా, దర్శన టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. భక్తులు ఆన్ లైన్ లో వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.


ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి

ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి గద్వాల, వెలుగు :  ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్  కలెక్టర్  అపూర్వ్  చౌహాన్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్  మీటింగ్ హాల్ లో సంబంధిత ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్  సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయ...


COVID KILLER Tea: ఈ 5 రకాల టీలతో కరోనా వైరస్‌కు చెక్ పెట్టొచ్చు- ఎలాగో తెలుసా?

COVID KILLER Tea: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా కరోనా వైరస్ దెబ్బకు అతలాకుతలం అయ్యింది. లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ పుట్టుకకు కారణమైన చైనా పరిస్థితి గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. బయటకు వచ్చిన సమాచారం ప్రకారమే లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు వాస్తవాలు...


ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన

ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన బెజ్జంకి, వెలుగు : తమ గ్రామంలో ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్​చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం, నరసింహుల పల్లె గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి ఫ్యాక్టరీ ప్రతినిధులతో కలిసి గ్రామస్తులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్...


Tamil Nadu news: సెకన్లలో పోటెత్తిన వరద.. పరుగులు తీసిన జనం

Tamil Nadu news: సెకన్లలో పోటెత్తిన వరద.. పరుగులు తీసిన జనం


రూ.15 కోట్లతో బంగారు వ్యాపారి పరార్​

రూ.15 కోట్లతో బంగారు వ్యాపారి పరార్​ మెట్ పల్లి, వెలుగు :  జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన బంగారం వ్యాపారి రూ.15 కోట్ల విలువైన బంగారం, నగదుతో పరారయ్యాడు. బాధితుల కథనం ప్రకారం..పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఓ వ్యాపారి దశాబ్దాలుగా జ్యువెల్లరీ షోరూం నిర్వహిస్తున్నారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చాలా మంది సుమారు రూ.10 కోట్ల విలువై...


Cabinet Meet: తెలంగాణ రైతులకు అలర్ట్.. రుణమాఫీపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని ఇటీవల చెబుతూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ హామీ ఇస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఐతే.. ఇందులో కొత్త విషయం ఏంటంటే.. ఇవాళ కీలకమైన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఇందులో ప్రధానంగా రుణమాఫీ అంశంపై చర్చించబోతున్నారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేసేందుకు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. అందువల్ల రైతులు అలర్ట్‌గా ఉండాలి. ఏ క్షణమైనా అధికారులు మళ్లీ వచ్చి.. రుణాలకు...


పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోక్సో కేసులు ఓ వ్యక్తికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్​ వసంత్​ శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్లితే.. ఖమ్మం పట్టణానికి చెందిన బాలిక కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో ఆమె తల్లిదండ్రులు నాటు వైద్యం ద్వారా ట్రీట్​మెంట్​ ఇప్పించేందుకు భద్రాద్రి...


తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్

భారతదేశం, May 17 -- తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్


హోర్డింగ్ కూలిన ఘటన..ఇద్దరు కుటుంబ సభ్యులని కోల్పోయిన యంగ్ హీరో

ముంబై మహానగరాన్ని ఇటీవల అకాల వర్షం, ఈదురు గాలులు కుదిపేశాయి. ఈదురు గాలుల వల్ల భారీ హోర్డింగ్ కుప్ప కూలి విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 16 మంది మరణించగా 40 మంది వరకు గాయపడ్డారు. ఈ విషాద ఛాయలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ముంబైలోని ఘాట్ కోపర్ ప్రాంతంలో 250 టన్నుల బరువున్న హోర్డింగ్ కూలి పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ పై పడింది. దాని కింద 100 మంది వరకు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో కొంతమంది అత్యంత విషాదకరంగా మరణించారు. మరణించిన వారిలో బాలీవుడ్ యంగ్ హీరో...


ఆంధ్రప్రదేశ్: సాయంత్రం 6 గం.లకు ముగియాల్సిన పోలింగ్ కొన్నిచోట్ల అర్ధరాత్రి దాటేదాకా ఎందుకు సాగింది?

సాయంత్రం ఆరు దాటిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల్లో వందల సంఖ్యలో ఓటర్లు నిలబడి కనిపించారు. ఇలా ఎందుకు జరిగింది, అర్ధరాత్రి వరకు పోలింగ్ నడిపించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది?


రాహుల్ గాంధీని LK అద్వానీ మెచ్చుకున్నారా? భారత రాజకీయాల హీరో అన్నారా?

“రాహుల్ గాంధీ భారత రాజకీయాల హీరో” అని దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే.అద్వాణీ అన్నారని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒక పోస్టుని షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)క్లెయిమ్: దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే అద్వానీ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ “భారత రాజకీయాల హీరో” అని అన్నారు.ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే అద్వానీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కొన్ని...


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి

వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి రేగోడ్, వెలుగు : మెదక్​జిల్లా రేగోడ్​లోని మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం74 వ వార్షిక ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన మహా నైవేద్యం కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మఠం పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు...


ఎమ్మెల్యే కారు నంబరుతో మరో కారు చక్కర్లు


తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు

Tirumala Srivari Melchat Vastram Seva Consumer Court Verdict: తిరుమల శ్రీవారి మేల్‌చాట్ సేవకు సంబంధించి వినియోగదారుల ఫోరం కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణకు చెందిన భక్తులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపి టీటీడీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. 2007 నుంచి 2021 వరకు.. అలాగే ఆ తర్వాత మూడేళ్ల పాటూ పోరాటం చేసి అనుకున్నది సాధించారు. మరి టీటీడీ కోర్టు ఆదేశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.


భద్రత విషయంలో కొరవడిని నిఘా

భద్రత విషయంలో కొరవడిని నిఘా భద్రత విషయంలో ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని అధికారులు చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వీటి నిర్వహణను సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే గత కొంతకాలం నుంచి కొన్నిచోట్ల ఈ కెమెరాలు పనిచేయక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా నేరం జరిగితే దాన్ని రుజువు చేసి నిందితుడికి శిక్ష పడేలా ...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు

హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 15 శాతం వృద్ధి     40 శాతం పెరిగి రూ.16,19‌‌‌‌0 కోట్లకు మొత్తం విలువ     రూ. కోటి కంటే పైనుండే ఇండ్లకు పెరుగుతున్న గిరాకి : నైట్‌‌ ఫ్రాంక్ రిపోర్ట్ హైదరాబాద్‌‌, వెలుగు : హైదరాబాద్‌‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ ఏడాది జనవరి– ఏప్రిల్‌‌ మధ్య 26,0‌‌27 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగి...


నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ

నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ హైదరాబాద్, వెలుగు :  వచ్చే నెల నుంచి వానాకాలం సీజన్ షురూ కానుంది. రాష్ట్రంలో విత్తనాల డిమాండ్ నేపథ్యంలో ఇప్పటి నుంచే కొందరు అక్రమార్కులు నకిలీ విత్తనాల అమ్మకాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో రైతులను మభ్యపెట్టి అంటగడుతున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ, పోలీసులతో కూడిన టాస్క్​ఫోర్స్ టీ...


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్  కాంట్రాక్ట్ ప్రాతిపదికన 54 ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హత: బీఈ/ బీటెక్‌‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం  ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్...


గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు

గుడ్డెలుగు మృతి.. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు నమూనాలు హైదరాబాద్:  కుమ్రం భీమ్‌ ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్‌పేట అటవీ ప్రాంతంలో ఓ గుడ్డెలుగు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.  దాని మృతికిగల కారణాలు తెలుసుకునేందుకు నమూనాలు సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. వేటగాళ్ల వల్ల విష ప్రయోగం వల్ల చనిపోయిందా? విద్యుదాఘాతంతోనా? అనేది దర్యాప్...


Hyderabad Crime : బీమా డబ్బుల కోసం కోడలి దాష్టీకం..! అత్తమామల హత్యకు కుట్ర, కత్తులతో దాడి చేసిన సుఫారీ గ్యాంగ్

Murder Plan For Insurance Money : బీమా డబ్బుల కోసం ఏకంగా అత్త మామలను లేకుండా చేసేందుకు సొంత కోడలు ప్లాన్ చేసింది. ఇందుకోసం ఓ సుఫారీ గ్యాంగ్ ను కూడా రంగంలోకి దిపి కత్తులతో దాడి చేయించింది.


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa


ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్

ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్ న్యూఢిల్లీ : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మెట్రోకు నష్టమని.. ట్రాఫిక్, కాలుష్య సమస్యలూ పెరుగుతాయన్న ప్రధాని మోదీ కామెంట్లపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘‘ప్రధాని, కేంద్ర మంత్రులు ఉచితంగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. మహిళలకు మాత్రం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించవద్దా?” అ...


ఎక్కడి ధాన్యం అక్కడే..!

ఎక్కడి ధాన్యం అక్కడే..! మందకొడిగా ధాన్యం కొనుగోళ్లు      కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లు     రోడ్ల మీద కిలోమీటర్ల పొడుగునా ధాన్యమే     అకాల వర్షాలతో తడిసిన వడ్లు       అధికారుల తీరును నిరసిస్తూ రైతుల ఆందోళనలు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు మందకొడిగా సాగుతోంది. కాంటాలు త్వరగా జరగపోవడం వల్ల వేలాది క్విం...


హైదరాబాద్ పోలింగ్​పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్

హైదరాబాద్ పోలింగ్​పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్ హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ శాతం తగ్గడానికి గల కారణాలపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు.  కాని ...


పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి ఏపీ అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుత్తి మండలం బాచుపల్లి గ్రామ సమీపంలో 44వ జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు  గుత్తి ప్రభుత్వా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ  చనిపోయారు. వీరంతా అనంతప...


అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు

అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు నాగర్​కర్నూల్, వెలుగు : జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కల్వకుర్తి, వెల్డండ, ఊర్కోండ, తాడూరు మండల రైతులు ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేంద్రాలు,రోడ్ల మీద ఆరబోసుకున్న వడ్లు వర్షంలో కొట్టుకుపోకుండా కాపాడుకొనేందుకు అవస్థలు పడ్డారు. తాడూరు మండలంలో కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. గాలివానకు మామిడితోటలకు నష్టం...


గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌‌ జిల్లా అశోక్‌‌నగర్‌‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ 2024–-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది...


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి

నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి ముషీరాబాద్, వెలుగు : ఎకో టూరిజం పేరుతో నల్లమల అడవిని ధ్వంసం చేయడం మానుకోవాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అడవులు కుచించుకుపోయి, పచ్చదనం కనుమరుగవుతున్న టైంలో ప్రభుత్వం ఏకో టూరిజం పేరుతో ముందు...


హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్

హ్యాట్సాప్ సార్ : స్కూల్ పిల్లలకు బిర్యానీ వండిపెట్టిన పోలీస్ మన దేశంలో అక్షరాస్యత రేటు ఏటా పెరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అక్షరాస్యత పెరగటం లేదు. అలాంటి ప్రాంతాల్లో తమిళనాడుకు చెందిన కొండ చోళ నల్లూర్ గ్రామం ఒకటి. ఈ గ్రామంలో టెంత్ పాసవ్వడం అన్నది అరుదైన ఘటన .1998లో ఈ గ్రామంలో కేవలం 8మంది విద్యార్థులు మాత్రమే టెంత్ పాసయ్...


ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు రామాయంపేట, వెలుగు : తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ ​జిల్లా రామాయంపేటలో రైతులు సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. తూకం వేసి వారం రోజులవుతున్నా రైస్ మిల్లులకు తరలించడం లేదని, దీంతో  ధాన్యం బస్తాలు వర్షాలకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్త...