సీఎం రేవంత్పై సీఈవోకు బీఆర్ఎస్ ఫిర్యాదు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ లీడర్లు సీఈవో వికాస్ రాజ్కు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్ ను సోషల్మీడియాలో షేర్ చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్ కంప్లైంట్ చేశారు.
ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యూలర్ ను ఫోర్జరీ చేసి.. సీఎం తన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని తెలిపారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-02T01:29:34Z dg43tfdfdgfd