సీఎం రేవంత్​పై సీఈవోకు బీఆర్ఎస్​ ఫిర్యాదు

సీఎం రేవంత్​పై సీఈవోకు బీఆర్ఎస్​ ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై  బీఆర్ఎస్​ లీడర్లు సీఈవో వికాస్​ రాజ్​కు ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ​ డాక్యుమెంట్ ను సోషల్​మీడియాలో షేర్​ చేశారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే  కేపీ వివేకానంద, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్​ కుమార్ ​ కంప్లైంట్ చేశారు. 

ఓయూ హాస్టల్స్ చీఫ్ వార్డెన్ సర్క్యూలర్ ను ఫోర్జరీ చేసి..  సీఎం తన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-02T01:29:34Z dg43tfdfdgfd