Trending:


లెబనాన్: ఈ దేశంలో కొన్ని పట్టణాలు ‘ఘోస్ట్ సిటీ’లుగా ఎందుకు మారిపోతున్నాయి?

ప్రస్తుతం ఇక్కడి చాలా గ్రామాల్లో ప్రజలెవరూ కనిపించలేదు. తమ ఇళ్లను వదిలి ప్రజలు ప్రాణాలతో పరుగులు తీస్తున్నారు.


ఆ జిల్లాలలో ఠారెత్తిస్తున్న ఎండలు.. రికార్డ్ స్థాయిలో ఇలా..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటే జంకుతున్నారు. ఇండ్లలో ఉన్న వారు సైతం ఉక్కపోతతో సతమతమవుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి మాత్రం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సైతం ఎండలు మండిపోతున్నాయిని చెప్పుకోవచ్చు. నిప్పుల కొలమిని తలపిస్తున్నడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో...


తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు, ఈ ఏడాదిలో ఇదే తొలిసారి

తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో ఈ ఏడాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.


Lady Bouncers: ఆ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి కాపలాగా లేడీ బౌన్సర్లు

ఏపీలో ఒక పక్క ఎండలతో పాటు మరోపక్క ఎన్నికలు కూడా వేడి వేడిగానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ప్రచారం చాలా ముఖ్యంగా కనిపిస్తుంది. ప్రజా రాజకీయాల్లో ఎన్నికలనేవి చాలా ముఖ్యం కూడా. ఈ ఎన్నికల్లో ప్రచారం మరీ ముఖ్యం. ఈ ప్రచారంలోనే రకరకాల సీట్లు చేస్తుంటారు ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు. విశాఖపట్నం ఉమ్మడి జిల్లా అరకు పార్లమెంటరీ నియోజకవర్గంలో కొత్తపల్లి గీత కొత్త ప్రయోగం చేశారు. ఆమె ప్రత్యేక రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ రక్షణ ఏర్పాట్లు...


అమెరికా యూనివర్సిటీల్లో విద్యార్థుల నిరసనలు ఎందుకు?

అమెరికాలోని చాలా యూనివర్సిటీల్లో పలువురు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వాళ్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారు.? వాళ్ల డిమాండ్లు ఏంటి?


చంద్రుడిపై అనకున్నదానికంటే ఎక్కువ నీటి ఆనవాళ్లు

చంద్రుడిపై అనకున్నదానికంటే ఎక్కువ నీటి ఆనవాళ్లు చంద్రునిపై మానవ మనుగడ సాధ్యమవుతుందా అని శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తూ చంద్రుడిపైకి ఉపగ్రహాలు పంపిస్తున్నారు. ఖనిజ సంపద, నీటి ఆనవాలు, భూస్వరూలు లాంటి అంశాలను ఇప్పుడిప్పుడే సెంటిస్టులు కనుగొంటున్నారు. భారతదేశ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఇటీవల జరిపిన ఒక అధ్యాయనంలో గతంలో అంచనా వేసిన దానికంటే ఎక్కువగా నీర...


జనసేనకు బిగ్ రిలీఫ్.. ఆ 13 చోట్ల గాజు గ్లాసు గుర్తు ఫ్రీజ్

ఏపీ ఎన్నికల వేళ జనసేనకు రిలీఫ్ లభించింది. జనసేన పోటీ చేస్తున్న చోట్ల గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు 13 లోక్ సభ నియోజకవర్గాలలో గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్ చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అలాగే గుర్తుల కేటాయింపులో మార్పులపై రిటర్నింగ్ అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఎన్నికల్లో గాజు గ్లాసు ఫ్రీసింబల్‌గా ఉండటంతో ఈ ఇబ్బందులు తలెత్తగా.. కూటమి నేతలు కోర్టును ఆశ్రయించారు. దీంతో జనసేన పోటీ చేస్తున్న...


మరణించిన పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ

మరణించిన పోలీసు కుటుంబానికి చెక్కు పంపిణీ నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ మరణించిన పోలీస్ కుటుంబానికి మంగళవారం పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ చెక్కును అందజేశారు.  వర్ని పోలీస్ స్టేషన్లో పనిచేసిన టి. వెంకటేశ్ 2017 జూలై 28న మృతి చెందాడు.  పోలీస్ భద్రత స్కీం రూపంలో 1,88,345 రూపాయల చెక్కును ఆయన కుమారుడు టి. ఉమాకాంత్‌కు కల్మేశ్వర్ ...


అమ్మమ్మ ఆశీర్వదించింది.. మనవడు పదిలో బెస్ట్ ర్యాంక్ సాధించాడు !

కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తెలంగాణ వ్యాప్తంగా గురుకుల ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో పదవ తరగతి ఫలితాల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు తమ సత్తా చాటారు.రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అంజనీ నగర్ కు చెందిన గోవిందు దేవయ్య, దేవమ్మల మనవడు జక్కని హర్షవర్ధన్ పదవ తరగతి ఫలితాల్లో 9.8 GPA సాధించారు. వేములవాడ పట్టణ శివారులోని అయ్యప్ప టెంపుల్ సమీపంలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నానని...


NCERTలో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక.. నెలకు రూ.60000 జీతం

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT)నిరుద్యోగులకు తీపికబురు అందించింది. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (CIET) కింద అకడమిక్ కన్సల్టెంట్, ట్రాన్స్ లేటర్, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల భర్తీ కోసం NCERT నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ పోస్టులకు సంబంధించిన అర్హతలు ఉన్న అభ్యర్థులు NCERT అధికారిక వెబ్‌సైట్, ncert.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా...


TTD: విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్.. అద్భుత అవకాశం.. ఛాన్స్ మిస్సవ్వొద్దు

విద్యార్థులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. శిల్పకళ మీద ఆసక్తి ఉన్నవారికి అద్భుత ఆవకాశం కల్పించింది. శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి టీటీడీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 17 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్న టీటీడీ.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది.


చందుర్తి పీఎస్​ గోడ దూకి నిందితుడు పరార్ .. బాత్​రూంకు తీసుకెళ్లగా ఘటన

చందుర్తి పీఎస్​ గోడ దూకి నిందితుడు పరార్ .. బాత్​రూంకు తీసుకెళ్లగా ఘటన చందుర్తి, వెలుగు : గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన ఓ నిందితుడు చందుర్తి పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లి మండలం గర్శకుర్తికి చెందిన ఓ నిందితుడు గంజాయి రవాణా చేస్తుండగా ఇదే మండలంలోని మరిగడ్డ శివారులో సీసీఎస్​పోలీసులు పట్టుకుని చందుర్తి పోలీసులకు అ...


కాంగ్రెస్ గెలవాలని దేశమంతా కోరుకుంటున్నది

కాంగ్రెస్ గెలవాలని దేశమంతా కోరుకుంటున్నది మోదీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా ఈసీ పట్టించుకుంటలే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్, వెలుగు : ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశమంతా కోరుకుంటున్నదని  పీసీసీ వర్కింగ్ ప్రెసి డెంట్ జగ్గారెడ్డి అన్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఉప కులాలు కూడా ఆర్థిక ...


ఈ ప్రముఖ క్షేత్రానికి దర్శనానికై వస్తున్నారా.. ఇక ఇవి తీసుకురావద్దు !

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా విరాజిల్లుతూ.. నల్లమల అభయారణ్యంలో కొండగుట్టల మధ్య శ్రీశైల భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయానికి నిరంతరం భక్తులు స్వామి వారి దర్శనానికి అధికంగా వస్తుంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కాక, ఇతర రాష్ట్రాల నుండి సైతం భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇలా వచ్చే భక్తులు ఇప్పటి నుండి ఈ నిబంధన పాటించి సహకరించాలని ఆలయ అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ ఆలయానికి ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు తీసుకువచ్చారో.. ఇక జరిమానాలు తప్పవు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ నిబంధన పాటించక పోతే చర్యలు తీసుకోనున్నారు ఆలయ అధికారులు. అందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం అధికారులు సిద్దం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలక్షేత్రపరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించడం జరిగింది. శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. కాగా స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటళ్ళ నిర్వాహకులు మొదలైనవారంతా ప్లాస్టిక్ కవర్ల వినియోగానికి బదులు కాగితపు కవర్లు, గుడ్డ సంచులు, వస్త్రంతో రూపొందించిన సంచులు, జ్యూట్ బ్యాగులు మొదలైనవాటిని వినియోగించాలని కోరారు. అదేవిధంగా ప్లాస్టిక్ మంచినీటి సీసాలకు బదులుగా మట్టి, స్టీలు, రాగి సీసాలను వినియోగించుకోవచ్చన్నారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అధ్వర్యంలో పలుచోట్ల ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, ఆలయ పరిసరాలలో పారిశుద్ధ్యం పై సైతం ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం తాము తనిఖీలు నిర్వహించి భక్తులను చైతన్య పరుస్తున్నామని, ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. మున్ముందు జరిమానాల పర్వం కొనసాగిస్తామన్నారు. స్థానికులు, స్థానిక వ్యాపారులు, హోటళ్ళ నిర్వాహకులు, సత్రాల నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ నిషేధంపై దేవస్థానానికి సహకరించాలని కోరారు.


అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య తాండూర్, వెలుగు: ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య కు పాల్పడిన ఘటన వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాండూర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ రాజప్ప.. యాలాల మండలం దావులపూర్ శివారులో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెంది మంగళవారం కనిపించాడు. తను రాసిన ...


Pond: అద్భుత చెరువు.. ఆకులు తేలవు.. చేపలే దేవతలు.. దీనిలో స్నానం చేస్తే..!

పశ్చిమబెంగాల్ లోని జల్పాయిగురిలోని రాజ్‌గంజ్ ప్రాంతంలో ఓ చిత్రమైన ఘటన చోటుచేసుకుంది.. స్థానికంగా ఉన్న మహారాజా చెరువులో మ్రిగెల్ అనే చేప చనిపోయింది. దీనిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి జనం పోటెత్తారు. ఈ చేప బరువు 35 కిలోల వరకు ఉంటుందనిని స్థానికులు తెలిపారు.. అనంతరం చేపకు సాంప్రదాయ బద్దంగా ఖననం చేశారు. మహారాజ్ చెరువును స్థానికులు పవిత్రమైనదిగా భావిస్తారు. సాధారణంగా గ్రామాల్లో చెరువులంటే మలమూత్ర విసర్జనకు స్థానికులు ఉపయోగిస్తుంటారు.. కానీ ఇక్కడ అలాటివేవీ చేయరు. అంతేకాదు బట్టలు ఉతకడం, పాత్రలు కడగడం వంటివి చేయరు. పవిత్ర స్నానాలు మాత్రం చేస్తారు. ఇక్కడ స్నానం చేస్తే అన్ని రోగాలు నయమవుతాయని భావిస్తారు. ఈ చెరువులో ఉండే చేపలను తమ గ్రామ దేవతగా భావిస్తారు స్థానికులు. అందుకే ఈ చెరువులో చేపలు పట్టరు, వలలు వేయరు. అంతేకాదు ఈ చెరువులో చనిపోయిన చేపలను పూజించి.. అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. ప్రత్యేక పూజలు చేసి.. స్థానిక సాంప్రదాయం ప్రకారం చనిపోయిన చేపలను ఒడ్డున పాతిపెడతారు.మహారాజ్ చెరువులో చేపలు సహజంగా చనిపోవడం తప్ప.. వాటిని ఎవరూ ఎలాంటి ఇబ్బంది పెట్టరని స్థానికంగా ఉంటున్న అక్తర్ మహ్మద్ తెలిపాడు. కుల మతాలకు అతీతంగా అందరూ తాము దీనిని పాటిస్తామని.. పూర్వీకుల నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని అనుసరిస్తామని తెలిపారు. పర్యావరణవేత్త తపస్ రాయ్ మాట్లాడుతూ, "ఈ చెరువు రాజ్‌గంజ్‌లోని సాంప్రదాయ చెరువు. ఈ చెరువు బహుశా బెహార్ లేదా పిట్టుగర్ మహారాజు తవ్వి ఉండవచ్చు అని తెలిపారు. ఇక ఈ చెరువుకు మరో ప్రత్యేకత ఉంది. దీని చుట్టూ అనేక చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల ఆకులు చెరువులో పడినా అవి తేలవు. దైవ శక్తే దీనికి కారణమని స్థానికులు నమ్ముతారు. ఈ మహారాజ్ చెరువులో ఎన్నో రహస్యాలు ఉన్నాయంటున్నారు స్థానికులు. ఈ ప్రాంతంలో ప్రకృతి సమతుల్యతను కూడా చెరువు కాపాడుతుందని స్థానికులు భావిస్తారు.


తెలంగాణలో భానుడి భగభగలు ... ఈ పది చిట్కాలతో మండుటెండల నుండి బయటపడండి

హైదరాబాద్ : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 46 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఎండత తీవ్రత ఇలాగే వుండనుందని... ప్రజలు జాగ్రత్తగా వుండాలని వాతావరణ విభాగం సూచిస్తోంది. అత్యవసరం అయితే తప్ప ఎండ తీవ్రత ఎక్కువగా వుండే మధ్యాహ్నంపూట బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఈ మండుటెండలతో ఇంట్లో వుండేవాళ్లు ఉక్కపోతకు గురవుతున్నారు. ఇక బయటకు వెళితే భానుడి భగభగలను తట్టుకోలేం. ఇప్పటికే మండుటెండల్లో...


AP Inter Supplementary: ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు పెంపు

AP Inter Supplementary: ఏపీ ఇంటర్ విద్యార్ధులకు ముఖ్య గమనిక. ఇంటర్ సప్లిమెంటరీ లేదా బెటర్‌మెంట్ రాయాలనుకుంటే ఇదే చివరి అవకాశం. ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు గడువు తేదీని ఇవాళ్టికి పొడిగించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


దుబాయ్ లో కుండపోత వర్షాల అలర్ట్.. అప్పటికప్పుడు మారిపోతున్న వెదర్

దుబాయ్ లో కుండపోత వర్షాల అలర్ట్.. అప్పటికప్పుడు మారిపోతున్న వెదర్ దుబాయ్… ఎడారిలో ఉన్న ఒక అద్బుత ఖరీదైన నగరం. దీని అబ్బురపరిచే శోభ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రపంచ ప్రజలను తనవైపుకు తిప్పుకుంటుంది. అలాంటి దుబాయ్‌లో రెండేళ్లుగా జాడలేకుండా పోయిన వర్షం.. ఒకేరోజు కురిసింది. యుఎఇ, ఒమన్, పరిసర ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇది క్లౌడ్ సీడిం...


టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

టమాటా నారుమడి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. టమాటా ..  ఈ పంట గతేడాది పండించిన వారు కోటీశ్వరులయ్యారు. ఈరైతులు టమాటా సాగుపై దృష్టి సారించారని తెలుస్తోంది. అయితే టమాటా నారు మడి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. రైతులు ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. . టమాటను అధికంగా కూరగాయగానే కాకుండా సూపుగాను, జ్యూసుగాను, కెచప్, ప్యూరీ, పేస్...


బీహార్‌‌, మహారాష్ట్రలో యాక్సిడెంట్స్..10 మంది దుర్మరణం

బీహార్‌‌, మహారాష్ట్రలో యాక్సిడెంట్స్..10 మంది దుర్మరణం 34 మందికి గాయాలు భాగల్‌‌పూర్/ నాసిక్ : బీహార్, మహారాష్ట్రలో రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ యాక్సిడెంట్లలో పది మంది మృతిచెందారు. మరో 34 మంది గాయాలపాలయ్యారు. బీహార్‌‌లో ఓ ట్రక్కు అదుపు తప్పి కారుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో  ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. భాగల్‌‌పూర్‌‌లోని ఆమాపూర్ గ్రామానికి...


King Tut: వందేళ్ళ రహస్యాన్ని చేధించిన శాస్త్రవేత్తలు, ఆ సమాధిలోని మరణాలకు శాపం కారణం కాదట

King Tut: ఈజిప్ట్ పిరమిడ్లు ఎన్నో రహస్యమైన సమాధులకు నిలయం. వాటి నుంచి వందేళ్లుగా వెలికితీస్తూనే ఉన్నారు. కింగ్ టట్ సమధి తెరిచాక 20 మంది దాకా మరణించారు. వారు ఎందుకు మరణించారో కనిపెట్టారు శాస్త్రవేత్తలు.


పాకిస్తాన్‌లో దుకాణం ఎత్తేసిన ఉబర్ కంపెనీ

పాకిస్తాన్‌లో దుకాణం ఎత్తేసిన ఉబర్ కంపెనీ పాకిస్తాన్‌లో ప్రముఖ రైడ్ హైలింగ్ ఫ్లాట్ ఫాం ఉబర్ యాప్ ఆనవాళ్లు తుడుచుకు పెట్టుకుపోయాయి. 2024 ఏప్రిల్ 30 నుంచి పాకిస్తాన్ లోని లాహోర్ నగరంలో ఉబర్ సర్వీసులు నిలిపివేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈమేరకు మంగళవారం ఉబర్ యాప్ యూజర్లకు మెస్సేజ్ పంపింది. ఇకపై ఉబర్ వినియోగదారులు కెరీమ్ యాప్ ద్వారా రైడ్ బుక్ చేసుక...


Tirumala: 17 ఏళ్ల కీర్తన... 1,00,01,116 సార్లు స్వామి వారి నామాలు రాసింది

హైందవ వ్యాప్తి…. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసే విధంగా టీటీడీ ఎన్నో చర్యలు చేపట్టింది. హైందవ సంప్రదాయం చిన్ననాటి నుంచే చిన్నారులు, యువతలో చిన్ననారి నుంచే పరిమళించేలా తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుంచే టీటీడీ కార్యాచరణ రూపొందించింది. సనాతన సంస్కృతిపై అవగాహన పెంచుతూనే, హైందవ సంప్రదాయాల ఆవశ్యకత, ఆచార వ్యవహారాలు అర్థం అయ్యే రీతిలో హిందుత్వ వ్యాప్తి కొరకు టీటీడీ అహర్నిశలు కృషి చేస్తోంది.పూర్వం నుంచి ఉన్న శ్రీ రామ కోటి తరహాలో.. గోవింద కోటి రాసే విధంగా టీటీడీ...


పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె

పాకిస్తానీ అమ్మాయిలో భారతీయుడి గుండె


ఆ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రాలకు భారీ ఆదాయం..

ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి పవిత్ర సమాధి, స్వామి వారి బృందావనం ఈ ప్రాంతంలో ఉండటంతో మంత్రాలయానికి ప్రత్యేక ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకే నేటికీ లక్షలాది మంది భక్తులు రాయల దర్శనం కోసం ఈ ఆలయాన్ని సందర్శిస్తారు.... శ్రీ రాఘవేంద్రస్వామి హుండీ ఆదాయం రూ.2,71,83,973 వచ్చినట్లు మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు తెలిపారు. అధికారుల, భక్తుల సమక్షంలో ఆదాయాన్ని లెక్కించారు. ఇందులో కరెన్సీ అధిక మెుత్తంలో వచ్చిందన్నారు. బంగారం 41 గ్రాములు, వెండి 1290 గ్రాములను భక్తులు సమర్పించారని వెల్లడించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని దట్టమైన నల్లమల్ల అడవి ప్రాంతంలో వెలసిన అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహాస్వామి మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్యకశికుడ్ని సంహరించేందుకు సగం మనిషిగానూ, సగం సింహ రూపంలోనూ అవతరించడంతోనే ఇది మహిమ గల పుణ్యక్షేత్రమని భక్తుల నమ్మకం. అందుకే నిత్యం భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇటీవల అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ముగియడంతో స్వామి వారికి భక్తులు కానుకల రూపంలో హుండీకి సమర్పించిన ఆదాయాన్ని ఆలయం అధికారులు లెక్కించారు. స్వామి వారికి నగదు రూపంలో వచ్చిన కానుకల విలువ రూ.42,54,783(నలభై రెండు లక్షల ఏభై నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు రూపాయలు).....అలాగే పారువేట లో స్వామి వారికి వచ్చిన కానుకల విలువ రూ.7,96,225( ఏడూ లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు) బంగారు ఆభరణాలు ఎగువ అహోబిలం - 135 గ్రాములుదిగువ అహోబిలం-105 గ్రాములుపారువేట- 3 గ్రాములు,వెండి ఎగువ అహోబిలం- 4 కిలోల 400 గ్రాములుదిగువ అహోబిలం- 2 కిలోల 730 గ్రాముల పారువేట - 190 గ్రాములు వచ్చినట్లు తెలిపారు....


దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు: హైకోర్టులో పోలీసులకు ఊరట

దిశ నిందితుల ఎన్ కౌంటర్ కేసు: హైకోర్టులో పోలీసులకు ఊరట దిశా నిందితుల ఎన్ కౌంటర్ కేసులో  పోలీసు అధికారులకు ఊరట లభించింది. సిర్పూర్కర్  కమిషన్ నివేదిక ఆధారంగా ఈ కేసులో అధికారులపై చర్యలు తీసుకోవద్దంటూ స్టే విధించింది హైకోర్టు. దిశ ఎన్ కౌంటర్ కేసులో  పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని  సిర్పూర్కర్ కమిషన్ సూచించిన సంగతి తెలిసిందే. ఈ కమిషన్ రిపోర్టుప...


మణిపుర్-నగ్నంగా ఊరేగించిన కేసు: పోలీసు జీపులో కూర్చున్నా ఆ మహిళలకు రక్షణ ఎందుకు లభించలేదు?

మణిపుర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగికంగా వేధించిన ఘటనలో పోలీసుల పట్టనితనాన్ని సీబీఐ చార్జిషీటు ఎత్తిచూపింది. అల్లరి మూకల దాడి నుంచి కాపాడమని, త్వరగా జీపు పోనిమ్మంటే పోలీసు డ్రైవర్ చెప్పిన సమాధానం విస్మయానికి గురిచేసింది.


SSC | లారీ డ్రైవర్ కూతురు.. పది పరీక్షలో ఎంత గ్రేడ్ సాధించిందో తెలుసా

తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో ఒక లారీ డ్రైవర్ కూతురు ప్రభుత్వ పాఠశాలలో చదివి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో రావడం విశేషం అదెక్కడో కాదు నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల గ్రామానికి చెందిన లట్టి పెళ్లి శ్రీశైలం కూతురు లట్టి పెళ్లి సిరి కి 9.7 జిపిఏ పదో తరగతి రావడం జరిగింది.తాను ఏ విధంగా ప్రిపేర్ అయిందో, ప్రతిరోజు ఎన్ని గంటలు చదివిందో, మరిన్ని విశేషాల కోసం లోకల్ 18 ఛానల్ మీకు అందిస్తుంది.


Medak Accident: పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం, నవ వధువుకు తీవ్రగాయాలు

Medak Accident: మూడుముళ్ల బంధం మూణ్ణాళ్ళ ముచ్చటయింది. పెళ్లైన మూడు రోజులకే రోడ్డు ప్రమాదంలో వరుడు మృతి చెందగా వధువుకు తీవ్ర గాయాలయ్యాయి.


రోడ్డెక్కిన ఉపాధి కూలీలు

రోడ్డెక్కిన ఉపాధి కూలీలు మహాముత్తారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం యామన్​పల్లిలో సుమారు 400 మంది ఉపాధి హామీ కూలీలు రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు అధికారులు పనులు కల్పించడం లేదని, చేసిన పనికి కొలతలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఇంతకు ముందు చేసిన పనికి రోజుకు రూ.100 నుంచి రూ.150 వరకే అకౌంట్లలో పడ్డాయన్నారు. వారం...


రూ.37 లక్షల విలువైన గంజాయి దహనం

రూ.37 లక్షల విలువైన గంజాయి దహనం ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలోని 11 పోలీస్ స్టేషన్లలో నమోదైన 19 కేసుల్లో పట్టుబడ్డ 150 కిలోల గంజాయిని మంగళవారం తలమడుగు మండలం సుంకిడి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో పోలీసులు దహనం చేశారు. దాదాపు రూ.37 లక్షల విలువైన గంజాయిని కాల్చివేసినట్లు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. కోర్టు అనుమతితో, పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబం...


కోనసీమ జిల్లా: బీటెక్ విద్యార్థిని ప్రాణాలు కాపాడిన మత్స్యకారులు

Pasarlapudi B Tech Student Jumps Into Godavari:డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి దగ్గర బీటెక్ చదువుతున్న విద్యార్థిని బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకేసింది. వెంటనే మత్స్యకారులు అప్రమత్తమై ఆమెను కాపాడారు.


ఒకేసారి 100 స్కూళ్లకు బాంబు బెదిరింపు..ఎక్కడంటే.?

ఒకేసారి 100 స్కూళ్లకు బాంబు బెదిరింపు..ఎక్కడంటే.? దేశ రాజధాని ఢిల్లీలో  ఒకే సారి దాదాపు 100 పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. మే 1న బుధవారం ఉదయం ఈ మెయిల్స్ వచ్చాయి. అప్రమత్తమైన స్కూల్ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లను  ఖాళీ చేయించాయి. పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు. ద...


Guru Transit 1 May 2024: 2025 వరకు ఈ రాశులవారికి లాభాలే లాభాలు.. ఇక తిరుగు లేదు!

Guru Transit 1 May 2024: బృహస్పతి గ్రహం దాదాపు 1 సంవత్సరం తర్వాత ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.


టెన్త్​లో 91శాతం పాస్ .. గతేడాదితో పోలిస్తే 4.71 శాతం ఎక్కువ

టెన్త్​లో 91శాతం పాస్ .. గతేడాదితో పోలిస్తే 4.71 శాతం ఎక్కువ ఫలితాల్లో నిర్మల్ ఫస్ట్.. వికారాబాద్ లాస్ట్ 3,927 బడుల్లో అందరూ పాస్.. ఆరు స్కూళ్లలో జీరో రిజల్ట్స్​ సత్తా చాటిన గురుకుల విద్యార్థులు ఫలితాలు రిలీజ్ చేసిన విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం హైదరాబాద్, వెలుగు: పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన స్టూడెంట్లలో 91.31% మంది పాసయ్యా...


RTC Bus: ఆర్టీసీ బస్సు నుంచి దించేసిన కండక్టర్.. ప్రయాణికుడికి రూ. లక్ష పరిహారం

RTC Bus: తనను బస్సు నుంచి కండక్టర్ అకారణంగా దించేశాడని భావించిన ఓ ప్రయాణికుడు.. చివరికి ఆ కండక్టర్‌కు చుక్కలు చూపించాడు. కండక్టర్ బలవంతంగా బస్సు నుంచి దించేయడంతో న్యాయపరంగా పోరాటం చేశాడు. చివరికి విజయం సాధించి.. రూ.1 లక్ష పరిహారం కూడా అందుకున్నాడు. అసలు ఆ కండక్టర్ ప్రయాణికుడిని ఎందుకు బస్సు నుంచి దింపేశాడు. న్యాయపరంగా ఆ ప్రయాణికుడు ఎలా పోరాడాడు. అతనికి రూ. లక్ష ఎందుకు చెల్లించారు. అసలు ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


ఎట్టకేలకు అర్థం చేసుకున్నరు : సుప్రీంకోర్టు

ఎట్టకేలకు అర్థం చేసుకున్నరు : సుప్రీంకోర్టు పతంజలి క్షమాపణల యాడ్స్​పై సుప్రీం సంతృప్తి న్యూఢిల్లీ: పతంజలి సంస్థ ఎట్టకేలకు తమ ఆదేశాలను అర్థం చేసుకున్నదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ సంస్థ బహిరంగ క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ఇచ్చిన ప్రకటనలపై సంతృప్తి వ్యక్తం చేసింది. పతంజలి తప్పుడు ప్రకటనల కేసుపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన డివిజన్ బ...


మూడు జిల్లాలు కుతకుత .. 46 డిగ్రీలకు పైగా టెంపరేచర్లు నమోదు


రెండో సంతకం దానిపైనే.. దూకుడు పెంచిన చంద్రబాబు

Chandrababu on Land Titling act at Chirala Prajagalam: ఏపీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా రెండో సంతకం గురించి కీలక హామీ ఇచ్చారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన ప్రజాగళం సభలో ప్రసంగించిన చంద్రబాబు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైనే రెండో సంతకం చేస్తానంటూ కీలక ప్రకటన చేశారు. అలాగే చంద్రన్న...


ఆ జాతీయ రహదారంతా మామిడి పండ్ల సువాసనే.. ఒక్కసారి వెళ్లి తీరాల్సిందే..

ఏడాదికి ఒకసారి ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చే మామిడిపండ్లు తినాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. అయితే ఈ ఏడాది మార్కెట్ ప్రాంతాలలో మామిడి పండ్లు అనేవి ఆలస్యంగా వస్తున్నాయి. పూర్తి స్థాయిలో వర్షాలు లేకపోవడం ఇలా అనేక పరిస్థితులు రీత్యా అంతంత మాత్రమే మార్కెట్ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. అవి జాతి రకాల మామిడి పండ్లు జాడ లేకుండా పోయింది. అయితే అందుకు భిన్నంగా ఆ ఉమ్మడి జిల్లాలో దాదాపు 15 కిలోమీటర్ల జాతీయ రహదారికి ఇరువైపులా గుబాలిస్తూ మామిడి పండ్లు...


మైనింగ్: చైనా అడుగుపెట్టిన దేశాల్లో నిరసనలు ఎందుకు పెరుగుతున్నాయి?

‘‘ఆ నది నీరు తాగడానికి పనికిరాదు. అది విపరీతంగా కలుషితమైంది. నీలం రంగులో ఉండే సముద్రం కూడా వర్షం పడితే ఎర్రగా మారుతోంది.’’


టీడీపీ మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదా?.. జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు

GVL Narasimha rao on TDP Manifesto: ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే మేనిఫెస్టోలు సైతం రిలీజ్ చేయగా.. టీడీపీ మేనిఫెస్టోపై పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. టీడీపీ జనసేన మేనిఫెస్టోకు బీజేపీ మద్దతు లేదని.. అందుకే ఆ పార్టీ ఫోటో లేదంటూ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మేనిఫెస్టోపై బీజేపీ సీనియర్ లీడర్ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఢిల్లీలో విలేకర్లతో మాట్లాడిన ఆయన.....


తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేదమా? : కేటీఆర్

తెలంగాణ గొంతుక కేసీఆర్ గొంతుపైనే నిషేదమా? : కేటీఆర్ బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్  ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేదించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు.  తెలంగాణ గొంతుక అయిన కేసీఆర్ గొంతుపైనే నిషేదమా? అని ప్రశ్నించారు.  మోదీ విద్వేషాలు ఈసీకి వినిపించలేదా? రేవంత్  బూతులు ఈసీకి ప్రకవచనాల్లాగా అనిపించాయా అనిప్రశ్నించారు. ఇది బడేభాయ్,చోటే భాయ్ కలిసి ...


ప్రజల్లో ధైర్యం నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్

ప్రజల్లో ధైర్యం నింపేందుకే పోలీసుల ఫ్లాగ్ మార్చ్ కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సుజాతనగర్, వెలుగు :  ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుత వాతావరణంలో వినియోగించుకునే విధంగా భరోసా కల్పించడం కోసమే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. సుజాతనగర్ మండల కేంద్రంలోని తహసీల్దార్ ఆఫీస్​నుంచి  నాయకులగూడెం వరకు మంగళవారం సెంట్రల్ ...


Kadiyam Kavya: కడియం కావ్యకు భారీ షాక్‌.. ఆమె రాకను వ్యతిరేకిస్తూ కొట్టుకున్న నాయకులు

Congress Leaders Objected Kadiyam Kavya: వరంగల్‌ పార్లమెంట్‌ స్థానంలో కడియం కావ్యకు పరిస్థితులు సహకరించడం లేదు. ఆమె రాకను కాంగ్రెస్‌ శ్రేణులు వ్యతిరేకిస్తుండగా.. తాజాగా ఆమె ఎదురుగానే కార్యకర్తలు కొట్టుకున్నారు.


Modi Nomination: వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్‌ను ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

Modi Nomination: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఇప్పటికే రెండుసార్లు వారణాసి నుంచి గెలిచిన మోదీ మరోసారి కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని మోదీ.. గత 3, 4 నెలల నుంచి అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్న మోదీ.....


అలా పెళ్లి చేసుకుంటే చెల్లదా..? హిందూ వివాహాలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

Supreme Court: హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన వేడుక లేకుండా కేవలం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని తేల్చి చెప్పింది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. వివాహ వేడుక లేకుండానే యువతీ యువకులు భార్యాభర్తల హోదాను పొందాలనుకునే ఆచారాన్ని తప్పుబట్టింది. హిందూ వివాహ చట్టం ప్రకారం.. వివాహం పవిత్రమైనదని కోర్టు ధర్మాసనం నొక్కి...


ఎండల నుంచి వాహనదారులకు ఉపశమనం.. ఎలాగంటే..

ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు.. విశాఖ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ప్రత్యేకంగా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేశారు. వాటర్ పైప్ తో నీళ్లు చిలకరించి వేసవి నుంచి ఉపశమనం పొందే విధంగా చేస్తున్నారు.వేసవి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఏప్రిల్ నెలలోనే 46 డిగ్రీలు ఉష్ణోగ్రత ఇప్పటికే నమోదయింది. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఎండలు మండిపోతున్నాయి. ఎండలు దంచికొట్టడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో ప్రత్యేకమైన చర్యలకు జీవీఎంసీ అలాగే విశాఖపట్నంలోని కొన్ని వ్యవస్థలు...


సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు: కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు

సల్మాన్ ఖాన్ కాల్పుల కేసు: కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న నిందితుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల ఘటన కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన అనుజ్ థాఫన్(32) పోలీసుల కస్టడీలో ఆత్మహత్య చేసుకున్నాడు.మే 1న  థాపన్‌ ఆత్మహత్యాయత్నానికి యత్నించగా అతడిని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చారు పోలీసులు. అయితే అప్పటికే మృతి చెందినట్ల...