రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు
ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి ప్రవీణ్ కుమార్. ఉప్పల్ భగాయత్ లో కమర్షియల్ కాంప్లెక్స్ కు NOC ఇవ్వడానికి బిల్డర్ నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు ప్రవీణ్ కుమార్. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్లాన్ ప్రకారం సికింద్రాబాద్ బుద్ధభవన్ లో రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-26T15:37:50Z dg43tfdfdgfd