Trending:


వాహన తనిఖీల్లో నగదు పట్టివేత

వాహన తనిఖీల్లో నగదు పట్టివేత అన్నపురెడ్డిపల్లి, వెలుగు :  మండల కేంద్రంలో శుక్రవారం వాహన తనిఖీల్లో రూ.90,800 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెంట్లం చెక్​ పోస్ట్​ వద్ద  యాతాలకుంట నుంచి చండ్రుగొండ వైపు  వెళ్తున్న ట్రాలీ లో సరైన ఆధారాలు లేకుండా ఉన్న నగదును  అన్నపురెడ్డిపల్లి ఎస్సై చంద్రశేఖర్​ సీజ్ చేశారు. ఆ నగదును ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కు అ...


రాయ్​బరేలీ నుంచి రాహుల్ పోటీ

రాయ్​బరేలీ నుంచి రాహుల్ పోటీ నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత హాజరైన ఖర్గే, సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా వయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్  రాయ్​బరేలీ నియోజకవర్గం కాంగ్రెస్​కు కంచుకోట రాయ్​బరేలీ/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీ లోక్​సభ స్థానం నుంచి బరిలో దిగారు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం నామిన...


వడదెబ్బకు..పిట్టల్లా రాలుతున్న జనాలు

వడదెబ్బకు..పిట్టల్లా రాలుతున్న జనాలు పది రోజుల్లో 20 మందికి పైగా మృతి పొట్టకూటి కోసం వెళ్లి కొందరు..అత్యవసర పనులకు వెళ్లి ఇంకొందరు మృత్యువాత బయటకు రాని మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే   మరో రెండ్రోజుల పాటు రెడ్‍ అలర్ట్​జారీ చేసిన వాతావరణ శాఖ వరంగల్‍, వెలుగు: రాష్ట్రంలో ఎండలు దంచి కొడుతుండడంతో వడదెబ్బకు మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. పది రోజుల్లోనే 2...


భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి

తెలంగాణలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మాడు పగిలే ఎండలతో బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. శుక్రవారం పలు జిల్లాల్లో వరుసగా 46 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. వడదెబ్బ కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.


ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌ గాంధీకు రష్యా చెస్ దిగ్గజం సలహా!

లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. కేరళలోని వాయనాడ్‌ నుంచి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అదే స్థానంలో మరోసారి బరిలో నిలిచారు. తాజాగా, యూపీలోని రాయబరేలి నుంచి కూడా శుక్రవారం నామినేషన్ వేశారు. అయితే, తనకు చెస్ చాలా ఇష్టమని, రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోప్ తన అభిమాన అటగాడు అంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది.


కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై కేసు

కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై కేసు పిల్లలతో ప్రచారం చేయించడంపై కాంగ్రెస్​ నేత నిరంజన్​ ఫిర్యాదు సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన మొఘల్ పురా పోలీసులు హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై హైదరాబాద్​లో కేసు నమోదయ్యింది. ఈ నెల ఒకటో తేదీన హైదరాబాద్​లోని పాతబస్తీ పర్యటన సందర్భంగా సుధా టాకీస్ వద్ద వేదికపై హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అ...


హైదరాబాద్​ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర : హరీశ్​రావు

హైదరాబాద్​ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర : హరీశ్​రావు సిద్దిపేట ఎమ్మెల్యే  హరీశ్​రావు ఆరోపణ సిద్దిపేట/ హుస్నాబాద్, వెలుగు:హైదరాబాద్​ను ఉమ్మడి రాజధాని కొనసాగించేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు హైదరాబాద్ పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టంలో పేర్కొన్నారని.. అయితే చంద్రబాబు లాం...


TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మండుటెండల్లో చల్లటి మాట

తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎండాకాలంలో చల్లటి మాట చెప్పారు దేవస్థానం ఈవో. తాజాగా డయల్ యువర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పారు. తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. జనరల్ గా శ్రీవారి దర్శనం అంటే అదో పెద్ద టాస్క్. గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేస్తే గానీ చివరకు వెంకటేశుడి దర్శనం లభించదు. సాధారణ ప్రజలకు ఓ లైన్, ప్రత్యేక దర్శనాలకు మరో లైన్.. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు మరో స్పెషల్ దారి.. ఇలా పలు మార్గాల్లో శ్రీవారి దర్శనాలు కల్పిస్తుంటారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించి చాలా రోజులైంది. అయితే ఇప్పుడు వేసవి రద్దీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని, కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు పరిమితం చేశామని ఆలయ ఈవో అన్నారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


సమ్మర్ హాలిడేస్​లో క్లాసులు.. 40 కాలేజీలకు ఫైన్

సమ్మర్ హాలిడేస్​లో క్లాసులు.. 40 కాలేజీలకు ఫైన్ హైదరాబాద్, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా సమ్మర్ లో క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝులిపించింది. సుమారు 40 కాలేజీలకు ఫైన్ వేసింది. ఆ కాలేజీలన్నీ దాదాపుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనివే ఉన్నాయి. ఫైన్ పడినవాటిలో రెజోనెన్స్, శ్రీవశిష్ట...


రాహుల్ గాంధీ వారసత్వ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా.?

Rahul Gandhi: దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల హడావిడి జోరుగా సాగుతుంది. ఈ తరుణంలో ఎన్నికల బరిలో నిలిచిన ఆయా పార్టీల అగ్రనేతలు, నాయకులు తమ నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం నాడు రాయబరేలి పార్లమెంటు స్థానం నుండి నామినేషన్ దాఖలు దాఖలు చేశారు. పార్టీ సీనియర్ నేతలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆయన రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీంతో ఆయన ఆస్తులు,అప్పులు వివరాలు ఏంటో...


అప్పుడు ఏం జరిగిందో మీరే ఆలోచించుకోండి.. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు లేఖ

Nara Chandrababu Naidu: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగస్వాములని..ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ప్రజల కోసం, ప్రభుత్వ ఆశయాల సాధన కోసం అంకిత భావంతో పనిచేస్తాన్నారు. ఈసారి ఎన్నికల విషయంలో ఉద్యగులు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని.. సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు.


హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన కెనడా

సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ముగ్గురు భారతీయ పౌరులను అరెస్టు చేసినట్లు కెనడా పోలీసులు ప్రకటించారు.


ఎన్నికల ఎజెండాగా రిజర్వేషన్లు! : తిరునాహరి శేషు

ఎన్నికల ఎజెండాగా రిజర్వేషన్లు! : తిరునాహరి శేషు దేశంలో 18వ లోక్ సభ ఎన్నికల మొదటిదశ ప్రారంభమవుతున్నప్పుడు ఎలాంటి ఒక స్పష్టమైన ప్రచారాస్త్రం లేని ఎన్నికలుగా కనిపించాయి.  కానీ, ఎన్నికలు రెండవ దశకు చేరుకునేనాటికి దేశంలో అమలవుతున్న రాజ్యాంగం దాని ద్వారా అందిన రిజర్వేషన్లు లాంటి అంశాలు ఎన్నికల ఎజెండాగా,  ప్రచారాస్త్రాలుగా మారినాయి. రాజ్యాంగం, రిజర్వేషన్ల...


హైదరాబాద్లో హోమ్ ఓటింగ్ షురూ

హైదరాబాద్లో హోమ్ ఓటింగ్ షురూ హైదరాబాద్/మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్, సికింద్రాబాద్​లోక్​సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్​అసెంబ్లీ స్థానానికి సంబంధించి శుక్రవారం ‘ఓట్​ఫ్రమ్​హోమ్’ మొదలైంది. ఇప్పటికే ఓటుకు అప్లయ్​చేసుకున్న 85 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల ఇంటికి వెళ్లి ఎన్నికల సిబ్బంది ఓటు వేయించారు. శుక్రవారం హైదారాబాద్ లోక్​సభ స్థానం పరిధిలో 121...


ఫోర్జరీ సంతకాలతో పొదుపు సంఘం లోన్‌‌‌‌

ఫోర్జరీ సంతకాలతో పొదుపు సంఘం లోన్‌‌‌‌ ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే మంజూరు చేసిన బ్యాంక్‌‌‌‌ సిబ్బంది గరిడేపల్లి, వెలుగు : పొదుపు సంఘం సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ. 10 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో శుక్రవారం వెలుగు చూసిం ది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఫత్తేపురం గ్రామానికి చెందిన సాయి సుధ సమభావన సంఘం సభ్యులు శుక్రవారం ల...


ప్రజల్లో చిచ్చుపెడుతున్న బీజేపీకి ఓటమి తప్పదు : సీతక్క

ప్రజల్లో చిచ్చుపెడుతున్న బీజేపీకి ఓటమి తప్పదు : సీతక్క నిర్మల్, వెలుగు: ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మత తత్వ విధానాలు అమలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్​అయ్యారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ కార్యకర్తలంతా ప్రజల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మారుతి హోటల్​లో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు అధ్యక్షతన శుక్ర...


రూ. 98 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

రూ. 98 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు హైదరాబాద్: బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే రెండు వాహనాలలో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు సీజ్ చేశారు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు. సైబరాబాద్ ఎస్వోటీ మేడ్చల్ టీం, శామీర్ పేట్ , దుండిగల్ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా..క్యూఆర్ కోడ్లు, ఎన్నికల సంఘం నిబంధనలు పాటించకుండా రెండు...


వడదెబ్బతో ఎంఈవో మృతి

వడదెబ్బతో ఎంఈవో మృతి కరీంనగర్:రాష్ట్రంలో ఎండతీవ్రత , వడగాల్పులతో వడదెబ్బతో ఎంఈవో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా  చొప్పదండిలో జరిగింది. జిల్లాలోని వెల్గటూర్, ధర్మపు రి,  బుగ్గారం, ఎండపల్లి మండలాల ఎంఈవోగా , పలు గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న బత్తుల భూమయ్య వడదెబ్బ తగలడంతో శనివా రం తెల్లవారు జామున మృతిచెందారు. గత కొంత కాలంగా భూ...


భర్తకు మద్దతుగా సీతారెడ్డి ప్రచారం

భర్తకు మద్దతుగా సీతారెడ్డి ప్రచారం వికారాబాద్, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి తరఫున ఆయన సతీమణి గడ్డం సీతారెడ్డి శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరాంనగర్ కాలనీలో డోర్​టు డోర్​ ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుపై ఓటు వేసి రంజిత్​రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందుత...


తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​

తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​ జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్‌‌ హయాంలో తలాపున గోదారి పారుతున్న ధర్మపురి ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వలేదని విప్‌‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌‌‌ విమర్శించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జనజాతర సభకు సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి శ్ర...


Tragedy Incident: వేరే పెళ్లి చేసుకున్న ప్రేయసి కుటుంబంపై పగ.. బాంబ్‌ పెట్టి చంపిన మాజీ ప్రియుడు

Speaker Explodes Two Dies In Gujarat: పెళ్లయి వేరే ఇంటికి వెళ్లిన తన ప్రేయసిపై లవర్‌ కక్ష తీర్చుకున్నాడు. తనను కాదని వేరే అతడిని పెళ్లి చేసుకోగా.. అతడిని బాంబు పెట్టి హతమార్చాడు.


నిరు పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : వంశీచంద్​రెడ్డి

నిరు పేదల సంక్షేమమే కాంగ్రెస్  ధ్యేయం : వంశీచంద్​రెడ్డి జడ్చర్ల టౌన్/బాలానగర్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని ఆ పార్టీ పాలమూరు క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​రెడ్డి తెలిపారు. శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలో ప్రచారం  నిర్వహించారు. జడ్చర్ల కావేరమ్మపేటలో ఇంటింటి ప్రచారం చేశారు. పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత...


ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు:తుమ్మల నాగేశ్వర్రావు

ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు:తుమ్మల నాగేశ్వర్రావు మహబూబాబాద్, వెలుగు: ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్​జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్​లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం సీపీఐ ఆధ్వర్యంలో...


బీఆర్ఎస్​ ప్రచార ర్యాలీలో అపశృతి

బీఆర్ఎస్​ ప్రచార ర్యాలీలో అపశృతి మేడిపల్లి, వెలుగు: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఒకరు మృతిచెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం.. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బోడుప్పల్ కార్పొరేషన్ పరిధి దేవేందర్ నగర్ లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి ఎన...


దొంగను వెంబడిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

దొంగను వెంబడిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు, వారి బాలుడు సహా నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే  మృతి చెందారు. అసలేం జరిగిందంటే.. కెనడాలో ని ఒంటారియో స్టేట్ లోని బోమన్‌విల్లేలో ఓ దొంగ లిక్కర్ షాపులో చోరీకి పాల్పడ్డాడు.  స్థానికుల సమాచరంతొ ఘటనా స్థలానికి ...


బీజేపీ ఎమ్మెల్యే కూతురు లంచావతారం

బీజేపీ ఎమ్మెల్యే కూతురు లంచావతారం పన్నా: మధ్యప్రదేశ్​లో ​బీజేపీ ఎమ్మెల్యే కూతురు ఓ కాంట్రాక్టర్​ నుంచి లంచం తీసుకుంటూ లోకాయుక్తకు పట్టుబడింది. హట్టా నియోజకవర్గ ఎమ్మెల్యే ఉమా ఖాటిక్ కూతురు, అమంగాంగ్ నగర పరిషత్ ప్రెసిడెంట్ సారిక ఖాటిక్.. రాఘవేంద్ర రాజ్ మోదీ అనే కాంట్రాక్టర్ నుంచి తన ఆఫీసులో రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు పట్టుకున్న...


ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్

Chandragiri Liquor Seized: చంద్రగిరి నియోజకవర్గంలో భారీ మద్యం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకాల మండలంలో ఉన్న ఓ ఇటుకల తయారీ బట్టీలో ఉన్న గదిలో మద్యం బాటిళ్లను గుర్తించి సీజ్ చేశారు.


ప్రజ్వల్​పై రేప్ కేసు .. ఎక్కడున్నా రప్పిస్తాం : సీఎం సిద్ధరామయ్య

ప్రజ్వల్​పై రేప్ కేసు .. ఎక్కడున్నా రప్పిస్తాం : సీఎం సిద్ధరామయ్య బెంగళూరు: మహిళలపై వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలతో జేడీఎస్ నేత, కర్నాటకలోని హాసన్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్  రేవణ్ణపై రేప్ కేసు నమోదు చేసినట్లు కర్నాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రజ్వల్ వల్ల వేధింపులకు గురైన బాధితులను గుర్తించి, వారికి భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశి...


ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్​

ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్​ న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అవసరం జాతీయ స్థాయిలో ఉందని కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్​ పేర్కొన్నారు.  ‘ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్న అబద్ధాల ను తిప్పికొట్టడంలో ప్రియాంక  నిమగ్నమయ్యారు. ప్రచారంలో తీరిక లేకుండా పాల్గొంటున్నరు. అందుకే ఏదో ఒక నియోజకవర్గాని కి ఆమె పరిమితం క...


హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ ​యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల కేసు మరోసారి ఆందోళనలకు దారితీసింది. వర్సిటీలోని పలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ తీశాయి.   వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కుల వివక్ష కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు...


కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వండి : కల్వకుంట్ల కవిత

కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వండి : కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తాను కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వాలని ఆమె తరఫున అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్ వేశారు. గత నెల 2...


ఫేక్ డాక్టర్ అరెస్ట్

ఫేక్ డాక్టర్ అరెస్ట్ సికింద్రాబాద్​, వెలుగు:  క్లినిక్​ను ఓపెన్ చేసి ట్రీట్ మెంట్ చేసే ఓ నకిలీ డాక్టర్​ను డ్రగ్స్​కంట్రోల్​ అధికారులు అరెస్ట్ చేశారు. అడ్డగుట్ట డివిజన్ పరిధి తుకారంగేట్ రియో పాయింట్ హోటల్ వద్ద వెంకటేశ్వర్ రెడ్డి (41) వాయు క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తూ  ప్రజలకు ట్రీట్ మెంట్ చేస్తున్...


హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్

హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్ దక్షిణాన హిందీ భాషను, సాహిత్యాన్ని వ్యాప్తి చేసేందుకు ఎక్కడో పుట్టిన కుటుంబం భాగ్యనగరంలో అడుగుపెట్టి తమ కృషిని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఎనభై ఏండ్ల క్రితం హైదరాబాద్ మోజాంజాహి మార్కెట్ లోని ఓ భవంతిలో మొదలైన పత్రిక అందుకు బీజం వేసింది. దానికి ఆద్యులు యుధ్ వీర్, ఆయన భార్య సీతాదేవి.  ఇరువురు స్వాతంత్య్ర సమరయోధ...


బ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. 37మంది మృతి.. మరో 74 మంది గల్లంతు

బ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. 37మంది మృతి.. మరో 74 మంది గల్లంతు బ్రెజిల్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్ లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీంతో అధిక సంఖ్యలో ఇళ్లు కూలిపోయి.. వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. బైక్ లు, కార్లు, ఇతర వాహనాలు బురదల్లో చిక్కుకుపోయాయి.వర్షాల కారణంగా 37మంది మ...


Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

S K Ashraf Guinness World Record : ఇంగ్లీష్‌ అక్షరాలను Z నుంచి A వరకు అతి తక్కువ సెకన్లలో టైప్‌ చేసి ఓ హైదరాబాదీ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. కేవలం 2.88 సెకన్లలోనే ఈ ప్రక్రియను పూర్తి చేశాడు.


కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని .. ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు : మల్లారెడ్డి

కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని .. ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు : మల్లారెడ్డి మేడిపల్లి, వెలుగు: కేసీఆర్, కేటీఆర్ లేని ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని మేడ్చల్​ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.  మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరుతూ శుక్రవారం పీర్జాదిగూడ, బోడుప్పల్​లో బీఆర్ఎస్​శ్రేణులు బైక...


ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష

ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష ఏదైనా నేరం చేసి జైలుకు వెళితే నేరం తీవ్రతను బట్టి ఏడాది, నాలుగేళ్లు మహా అయితే 14ఏళ్ళ యావజ్జీవ శిక్ష పడుతుంది. కొన్ని సందర్భాల్లో అధిక నేరాలు ఒకేసారి రుజువైతే కోర్టులు 20ఏళ్ళు, 30ఏళ్ళు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, ఏకంగా 760ఏళ్ళ జైలు శిక్ష పడటం విన్నారా ఎప్పుడైనా... అ...


రైల్వే లైను వేయించలేని అసమర్థుడు ఎంపీ అర్వింద్ : జీవన్ రెడ్డి

రైల్వే లైను వేయించలేని అసమర్థుడు ఎంపీ  అర్వింద్ : జీవన్ రెడ్డి ఆర్మూర్, వెలుగు:  కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆర్మూర్​టు ఆదిలాబాద్ రైల్వే లైన్ వేయించలేని అసమర్ధుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ అని కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు.  తాను గెలిచిన వెంటనే  ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్‌ రైల్వే లైన్ వేయిస్తానని హామీ ఇచ్చారు.  శుక్రవారం ఆర్మూర్ లో...


ఆపరేషన్​ పాలమూరు.. రెండు పార్లమెంట్​ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు

ఆపరేషన్​ పాలమూరు.. రెండు పార్లమెంట్​ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు నేడు కొత్తకోటకు సీఎం రేవంత్​ రెడ్డి రేపు ఎర్రవల్లి చౌరస్తాకు రాహుల్​ గాంధీ 10న నారాయణపేటకు ప్రధాని మోదీ మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రెండు లోకసభ స్థానాలపై ప్రధాన పార్టీలు ఫుల్​ ఫోకస్​ పెట్టాయి. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పా...


శ్రీకాకుళంలో గాంధీ స్మారక మందిరం ఇదే..!!

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన త్యాగధనులకు ఎక్కడికక్కడే స్మారక స్ధూపాలను, విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటారు. అలాగే వారి జయంతి, వర్థంతి కార్యక్రమాలను కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే మన దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎందరో మహనుభావులకు పలు కూడళ్లలో వారి విగ్రహాలను, పార్కులను ఏర్పాటు చేసి వారి గొప్పతనాన్ని చాటుతుంటారు. అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ స్వాతంత్య్ర ఉద్యమకారుడికి ఏకంగా స్మారక మందిరాన్నికట్టించారు. అది ఎక్కడ ఉంది. ఆ విశిష్టత ఏంటో తెలుసుకుందాం. స్వాతంత్య్ర ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన జిల్లాలో.. శ్రీకాకుళానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎంతోమంది వీరులను అందించిన పురిటి గడ్డగానూ గుర్తింపు పొందింది. మహాత్మాగాంధీ లాంటి మహనీయులు ఈ ప్రాంతంలో అడుగు పెట్టినట్లు చరిత్ర చెబుతోంది. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆమదాలవలస మండలం దూసి రైల్వేస్టేషన్‌లో గాంధీ సభను నిర్వహించారు. మహాత్ముని ఆశయ సాధనకు ప్రతీకగా శ్రీకాకుళంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ స్మారక మందిరం నిర్మించారు. గాంధీ స్మారక నిధి, గాంధీ మార్గ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా.. నగరపాలక సంస్థ పార్క్‌లో గాంధీ మందిరం తీర్చిదిద్దారు.సర్వమత సమ్మేళనం ఆశయానికి ఆదర్శంగా నిలిచేలా.. 10 అడుగులు ఎత్తులో గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు.గర్భగుడిలో ధ్యానముద్రలో ఉన్న మహాత్ముని ప్రతిమ దర్శనమిస్తుంది.ఉద్యమ స్ఫూర్తి చాటేలా మందిరంలో గోడలపై.మహనీయుల సూక్తులతోపాటు స్వాతంత్య్ర సమరయోధులు, సంఘసంస్కర్తల చిత్రాలు ఏర్పాటు చేశారు. మందిరానికి రెండు వైపులా అశోక చక్రాలు, నాలుగు సింహాలతో పాటు వందేమాతరం చిహ్నం.. స్వదేశీ చేనేత వస్త్రదారణ చిత్రాలు ఆకట్టుకుంటాయి. వీటన్నిటితోపాటు స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు యొక్క పెయింటింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు.


భయపడకండి.. పారిపోకండి: రాహుల్​ గాంధీపై మోదీ విమర్శ

భయపడకండి.. పారిపోకండి: రాహుల్​ గాంధీపై మోదీ విమర్శ క్రిష్ణానగర్ (బెంగాల్​): ఓటమి భయంతో కాంగ్రెస్​ మాజీ చీఫ్​ రాహుల్​గాంధీ అమేథీ నుంచి రాయ్​బరేలీకి పారిపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ‘భయపడకండి.. పారిపోకండి..’ అంటూ చురకలంటించారు. రాహుల్​గాంధీ కొత్త సీటు వెతుక్కుంటారని తాను ముందే చెప్పానని అన్నారు. బెంగాల్​లోని బర్ధమాన్​ దుర్గాపూర్​, క్రిష్ణానగర్​...


కాంగ్రెస్ మళ్లీ మోసం చేస్తోంది..నామా నాగేశ్వరరావు

కాంగ్రెస్ మళ్లీ మోసం చేస్తోంది..నామా నాగేశ్వరరావు అశ్వారావుపేట, వెలుగు : కాంగ్రెస్ ఆరు హామీలు నెరవేర్చకపోగా మాయమాటలతో మళ్లీ మోసం చేసేందుకు చేస్తోందని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ సెంటర్​లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిం...


ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు

ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు కోదాడ, వెలుగు :  వైద్యారోగ్యశాఖ అనుమతులు లేకుండా కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీహృదయ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. కొంతకాలంగా కోదాడలో ఆస్పత్రుల నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడం తో అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం ఆధ్వర...


17 మంది భారతీయులు, ఎంఎస్సీ ఏరీస్ ఓడ సిబ్బందిని విడుదల చేసిన ఇరాన్

Indian crew members : హోర్ముజ్ జలసంధిలో ఇరాన్ కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్-లింక్డ్ షిప్ ఎంఎస్సీ ఏరీస్ లోని సిబ్బంది అందరినీ విడుదల చేస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి హోస్సేన్ అమిరాబ్డోల్లాహియాన్ ప్రకటించారు. పోర్చుగల్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ చేయబడిన ఓడను ఏప్రిల్ 13న 17మంది భారతీయులతో సహా 25 మంది సిబ్బందితో స్వాధీనం చేసుకున్నారు. చాలా మంది సిబ్బంది వారి స్వాధీనంలో ఉండ‌గా, కంటైనర్ నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక...


తీన్మార్​ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం : మంత్రి వెంకట్​ రెడ్డి

తీన్మార్​ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం : మంత్రి వెంకట్​ రెడ్డి ప్రజల కోసం పోరాడే వ్యక్తి సభలో ఉండాలి : మంత్రి వెంకట్​ రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్​ మల్లన్న నామినేషన్​ నల్గొండ అర్బన్, వెలుగు : కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్​ ప్రజలకు చేసిందేమీ లేదని, అదానీ, అంబానీకి దోచిపెట్టారని మంత్రి ...


రామగుండం అభివృద్ధికి ఏం చేశారని అడిగితే విమర్శలా ?

రామగుండం అభివృద్ధికి ఏం చేశారని అడిగితే విమర్శలా ? గోదావరిఖని, వెలుగు : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ నటించడంలో దిగ్గజాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్​సింగ్​ రాజ్​ఠాకూర్​ ఎద్దేవా చేశారు. శుక్రవారం సింగరేణి జీడీకే 2ఏ గని వద్ద గేట్​మీటింగ్, పోచమ్మ టెంపుల్​వద్ద మున్సిపల్​కాంట్రాక్టు కార్మికులతో నిర్వహించిన సమావేశంల...


వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి

వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం : కొట్టాల యాదగిరి తూప్రాన్, వెలుగు: మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలంగాణ రాష్ర్ట ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు కొట్టాల యాదగిరి అన్నారు. శుక్రవారం ఆయన తూప్రాన్ మండలం వెంకటాయపల్లిలో మండలానికి చెందిన ముదిరాజ్ సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. కేసీఆర్...


రోహిత్ వేముల ఎస్సీ కాదు..కేసు మూసేస్తున్నాం: హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్

రోహిత్ వేముల ఎస్సీ కాదు..కేసు మూసేస్తున్నాం: హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసుపై   మే3న  తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా రోహిత్ ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవని..కేసును మూసివేస్తున్నామని కోర్టుకు రిపోర్టు ఇచ్చారు ప...


కరోనా వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకడుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికించింది.ఈ వైరస్ ద్వారా ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ వైపు ఎదురు చూసింది. పరిస్థితులు తీవ్రంగా మారడంతో ఎందరో శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఎట్టకేలకు శాస్త్రవేత్తల కృషి ఫలించింది. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టారనే వార్త అందరికీ ఆనందాన్ని కలిగించింది.భారత్ కూడా స్వయంగా వ్యాక్సిన్ ను కనిపెట్టి ప్రపంచానికి...


Asaduddin Owaisi: మాధవీ లత ఎఫెక్ట్..?.. పండితుల ఆశీర్వాదం తీసుకున్న అసదుద్దీన్.. వీడియో వైరల్..

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మజ్లీస్ నేత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు పండితులు ఆయనకు తమ మద్దతు తెలిపారు.