Trending:


కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్

కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో మత్తు పదార్థంను పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థంను తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 6వ తేదీ సోమవారం ఉదయం భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో ఓ కారులో తరలిస్తున్న కల్లులో వినియోగించే 248 గ్రాముల అల్ప్రాజోలం మత్తు పదార్థంను గుర్త...


మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు

మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు ఇంఫాల్: మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని ఏడాది అయింది. ఇప్పటి వరకూ హింస కారణంగా 200 మంది చనిపోయారు. వేల మంది తమ ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. 50 వేల మంది బాధితులు ఇంకా శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కుకీలు పొ...


ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు

ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 74 కాలేజీల్లో 33, 630 సీట్లు డిచ్ పల్లి, వెలుగు : తెలంగాణలో 2024–25 దోస్త్ నోటిఫికేషన్ విడుదల కాగా..  నేటి నుంచి  తెలంగాణ విశ్వవిద్యాలయంలో తొలి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెయూ అధికారిక లెక్కల ప్రకారం.. యూనివర్సిటీ పరిధిలో 74 డిగ్రీ కాలేజీలు ఉండగా.. 33,630 సీట్లు...


నేటి నుంచి అకౌంట్లలోకి డబ్బులు!

రైతులకు అదిరే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? డబుల్ బెనిఫిట్ లభించనుంది. అకౌంట్లలోకి డబ్బులు జమ కానున్నాయి. ఇంతకీ ఏ డబ్బులు వస్తాయి? ఎప్పుడు బ్యాంక్ అకౌంట్లలో పడతాయి? వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా (రైతు బంధు) పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనుంద ని తెలుస్తోంది. నేటి నుంచి ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ పెండింగ్ బకాయిలను జమ చేయనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. పెండింగ్‌లో డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడనున్నాయి. 3 రోజుల పాటు దాదాపు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుందని తెలుస్తోంది. ఇందు కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తోందని నివేదికలు తెలియజేస్తున్నాయి. అంటే ఈ మేరకు మొత్తం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరో వైపు రైతులకు ఇంకో బెనిఫిట్ కూడా లభించబోతోంది. ఇటీవల కాలంలో అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీని వల్ల చాలా మంది రైతులకు పంట నష్టం జరిగింది. దీని వల్ల వారిపై చాలా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వారికి ఊరట లభించనుంది. అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్‌లో పంటలు నష్టపోయిన రైతులకు కూడా నేటి నుంచి నష్ట పరిహారం పంపిణీ చేయనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎకరాకు రూ. 10 వేల చొప్పున డబ్బుల అన్నదాతలకు లభించనుంది. అంటే ఇలా రైతులు డబుల్ బెనిఫిట్ లభించనుందని చెప్పుకోవచ్చు. మరో వైపు అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ స్కీమ్ కింద వచ్చే నెల చివరిలో లేదా జూలై నెల తొలి వారంలో డబ్బులు రావొచ్చు. బ్యాంక్ అకౌంట్లలో ఈ మొత్తం జమ కావొచ్చు. పలు నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మోదీ సర్కార్ ఇప్పటి వరకు రైతులకు 16 విడతల డబ్బులను అందించింది. అంటే నేరుగానే రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 32 వేలు పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరో విడత డబ్బులు వస్తే.. అప్పుడు మొత్తంగా అన్నదాతలకు రూ. 34 వేలు లభించినట్లు అవుతుంది. కాగా పీఎం కిసాన్ రైతులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అన్నదాతలు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే మాత్రం డబ్బులు రాకుండా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు ఇంకా ఇకేవైసీ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి. తర్వాత ఇబ్బంది ఉండదు. డబ్బులు సులభంగానే అకౌంట్లోకి వచ్చి పడతాయి.


పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు కడెం/నస్పూర్, వెలుగు: కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2007-–08లో పదో తరగతి చదివిన నాటి విద్యార్థులు మళ్లీ ఒకచోటికి చేరారు. మండలంలోని కొండుకూర్​లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్​లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. నాడు విద్య నేర్పిన గురువులను ఆహ్వానించి సన్మానించారు. శ్రీరాంపూర్ కా...


ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​

ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​ ఎండల ఎఫెక్ట్ చెరువుల్లోని చేపలపై కూడా పడింది. చెరువుల్లో నీరు వేడెక్కడంతో చేపలకు ఆక్సిజన్‌‌ అందక చనిపోతున్నాయి. మరోవైపు సూర్యుడి ప్రతాపానికి చెరువుల్లో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, తంగళ్లపల్లి మండలం మండేపల్లి చెరువుల్లో చేపలు చనిపోయాయి. టెంపర...


ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం.. కూటమి, వైసీపీ అభ్యర్థుల ఆత్మీయ పలకరింపులు

Srinivasa Varma Guduri Uma Bala Shake Hand: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు.


ఫోన్ ట్యాపింగ్​ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్​ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్ వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ట్యాపింగ్ పైసలతో ఓట్లను కొనేందుకు సిద్ధమైన్రు   దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దొంగలు కేసీఆర్, కేటీఆర్ లేనని..కేసీఆర్ చెబితేనే ఫోన్లను ట్యాప్ చేశామన...


ఆశలు రేకెత్తిస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టో

ఆశలు రేకెత్తిస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టో ఐదు పంచాయతీల విలీనం, బయ్యారం ఉక్కుపరిశ్రమ, మేడారం జాతరకు జాతీయహోదా భద్రాచలం, వెలుగు : లోక్​సభ ఎన్నికల వేళ కాంగ్రెస్​ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో మహబూబ్​బాద్​ నియోజకవర్గంలో ఆశలు రేకెత్తిస్తోంది. ఏళ్లనాటి సమస్యల పరిష్కారానికి తమది హామీ అంటూ ప్రకటించిన తీరు ఊపు తెచ్చింది. పదేళ్లుగా భద్రాచలం నుంచి ఏపీలో విలీనమ...


మందులు రీకాల్ చేసుకుంటున్న సిప్లా, గ్లెన్‌‌మార్క్‌‌

మందులు రీకాల్ చేసుకుంటున్న సిప్లా, గ్లెన్‌‌మార్క్‌‌ న్యూఢిల్లీ: తయారీలో సమస్యలు ఉండడంతో యూఎస్ నుంచి కొన్ని మందులను సిప్లా, గ్లెన్‌‌మార్క్ రీకాల్ చేసుకుంటున్నాయి.  యూఎస్ ఎఫ్‌‌డీఏ డేటా ప్రకారం,   సిప్లా 59,244   ప్యాక్‌‌ల ఐప్రాట్రోపియం బ్రోమైడ్‌‌, ఆల్బుటెరోల్‌‌ సల్ఫేట్‌‌ ఇన్‌‌హలేషన్ సొల్యూషన్‌‌ను రికాల్ చేసుకుంటోంది. ఇండోర్‌‌‌‌లోని సెజ్‌‌ ప్లాంట్‌‌లో...


NEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష

NEET 2024 Paper Leak: దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష నిన్న పూర్తయింది. నీట్ పరీక్ష ప్రారంభమైన కాస్సేపటికే పేపర్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చినా ఓ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.


దంతెవాడలో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు

దంతెవాడలో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు భద్రాచలం, వెలుగు :  ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్​రాయ్​ఎదుట ఆదివారం35 మంది మావోయిస్టులు  లొంగిపోయారు. దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని బైరంగఢ్, మలంగిర్, కటేకల్యాణ్ ఏరియా కమిటీల్లో పనిచేసే దళ సభ్యులు ఇందులో ఉన్నారు. లొంగిపోయిన వారిలో ముగ్గురిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని, జనజ...


Rasi Phalalu 6-5-2024: వారికి బంధువుల సపోర్ట్‌ లభిస్తుంది

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 6వ తేదీ, సోమవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):బ్యాలెన్స్‌డ్‌ ఎన్విరాన్‌మెంట్‌, సామరస్యపూర్వక సంబంధాలు, రొమాంటిక్‌ మూమెంట్స్‌ పెంపొందించడానికి ఇంట్లో స్ట్రక్చర్‌, డిసిప్లైన్‌ మెయింటైన్‌ చేయండి. వృత్తిపరమైన స్థిరత్వం, పనుల్లో విజయాన్ని కొనసాగిస్తూ బంధువులతో ఆనందకరమైన సమావేశాలను ఆస్వాదించండి. అంకితభావంతో, ఏకాగ్రతతో ఉండండి. వర్క్‌లో మీకు మీరు పెట్టుకున్న పరిమితుల నుంచి విముక్తి పొందండి. కొత్త వ్యాపార అవకాశాలను స్వీకరించండి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. విభేదాలను నివారించడానికి, శారీరక, మానసిక స్థితిస్థాపకతను పెంపొందించడానికి దౌత్యాన్ని కొనసాగించండి. కుటుంబ ఒత్తిడులను ఎదుర్కొంటే పెద్దల నుంచి గైడెన్స్‌ పొందండి. అదృష్ట సంఖ్య: 9. అదృష్ట రంగు: ఎరుపు. అదృష్ట రత్నం: రూబీ. వృషభం (Taurus):ఇంట్లో సామరస్యం, సంతృప్తిని అనుభవించండి. లోతైన భావోద్వేగ బంధాలను పెంపొందించుకోండి. బంధువుల నుంచి సపోర్ట్‌ పొందండి. క్లియ్‌ కమ్యూనికేషన్, ఇన్నోవేటివ్‌ థింకింగ్‌ ద్వారా పనిలో గుర్తింపు పొందుతారు. సమీప భవిష్యత్తులో లాభాలను ఆశించవచ్చు, ఆర్థిక భద్రత కోసం కృషి చేయండి. స్నేహితుడు మంచి పెట్టుబడుల సలహాలు చేస్తాడు. మంచి ఆరోగ్యం, శక్తిని ఆస్వాదించండి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్న దాతృత్వాన్ని గౌరవించండి. అదృష్ట సంఖ్య: 4. అదృష్ట రంగు: ఆకుపచ్చ. అదృష్ట రత్నం: తెల్ల నీలమణి. మిథునం (Gemini):రొమాంటిక్‌ అడ్వెంచర్‌లు, కొత్త కనెక్షన్‌లను అన్వేషించేటప్పుడు మీ కుటుంబంలోని ఎమోషనల్‌ ఛాలెంజెస్‌ని పరిష్కరించండి. ముఖ్యంగా బంధువులతో అపార్థాలు రాకుండా సహృద్భావాన్ని కొనసాగించండి. కెరీర్‌లో వృద్ధి కోసం ఇంటలెక్చువల్‌ క్యూరియాసిటీ, శ్రద్ధను ప్రదర్శించండి. పెట్టుబడులకు సంబంధించి నిపుణుల సలహాలు కోరండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఆఫీసు రాజకీయాల మధ్య న్యూట్రల్‌గా ఉండండి. హీలింగ్‌, ఫర్గివ్‌నెస్‌ కోసం సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 7. అదృష్ట రంగు: పసుపు. అదృష్ట రత్నం: సిట్రిన్. కర్కాటకం (Cancer):ఈ రోజు స్థిరమైన, కమిటెడ్‌ రిలేషన్‌ పెంపొందించుకోండి. ఆత్మపరిశీలనను స్వీకరించండి, ఇంట్లో సంతృప్తిని కనుగొనండి. బంధువులతో సరిహద్దులను ఏర్పరచుకోండి. మీ కెరీర్‌లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌, క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి. వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌లో అభివృద్ధి, సంతృప్తి కోసం అవకాశాలను వెతకండి. ఊహించని ఆర్థిక లాభాలు అందుతాయి. ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్‌లు, రివార్డ్‌లను బ్యాలెన్స్‌ చేయండి. ముందుకు సాగడానికి మీ శక్తిని బలోపేతం చేయండి, సంఘర్షణలను పరిష్కరించుకోండి. అదృష్ట సంఖ్య: 3. అదృష్ట రంగు: వెండి. అదృష్ట రత్నం: ఒనిక్స్. సింహం (Leo):గృహ విషయాల్లో సహనం, పట్టుదల చూపుతారు. ఈ రోజు ప్రేమ, సంతానోత్పత్తి, రిలేషన్‌లు కూడా ఎదురవుతాయి. మీ స్నేహితుడికి మద్దతు ఇవ్వాల్సిన, రక్షించాల్సిన అవసరం ఉండవచ్చు. ఈ రోజు మీ నాయకత్వాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్‌ వెంచర్ల కోసం వ్యూహాత్మక ప్రణాళికను ఉపయోగించండి. పెట్టుబడులపై ఆర్థిక లాభాలను ఆశించండి. ఔషధాలపై తక్కువ ఆధారపడండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. కోపాన్ని విడిచిపెట్టి, శాంతింపజేయడానికి క్షమాపణ కోరండి. అదృష్ట సంఖ్య: 8. అదృష్ట రంగు: బంగారం. అదృష్ట రత్నం: పచ్చ కన్య (Virgo):ఇంట్లో ప్రాక్టికాలిటీ, స్థిరత్వంపై దృష్టి పెట్టండి. సవాలు చేసే వ్యక్తుల నుంచి ఎమోషనల్ డిటాచ్‌మెంట్ కొనసాగిస్తూ, ఉద్వేగభరితమైన రిలేషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. కెరీర్ అభివృద్ధికి, సహోద్యోగులతో సంబంధాలను పెంపొందించడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. వ్యాపారంలో అడ్డంకులను అధిగమించి, ఆర్థిక నిర్ణయాల కోసం నిపుణుల సలహాలను పొందండి. కుటుంబ విలువలను నిలబెట్టేటప్పుడు సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌, సెల్ఫ్‌ అభ్యసించండి. అదృష్ట సంఖ్య: 5. అదృష్ట రంగు: నీలం. అదృష్ట రత్నం: మూన్‌స్టోన్‌. తుల (Libra):ఇంటి విషయాల్లో బ్యాలెన్స్‌ కోసం కృషి చేయండి. కొత్త ప్రేమ, ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ స్వీకరించండి. సహోద్యోగులతో సరిహద్దులను నిర్వహించండి. కెరీర్ విజయం కోసం శక్తిని, ఉత్సాహాన్ని పెంచుకోండి. వ్యాపార భాగస్వామ్యాలకు సహకరించండి. అనుకూలమైన ఆర్థిక ఫలితాలను ఆశించండి. కుటుంబంలో ఓపెన్‌ డిస్కషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. జీవితంలోని అన్ని అంశాలలో రాజీ, న్యాయాన్ని వెతకండి. అదృష్ట సంఖ్య: 2. అదృష్ట రంగు: పింక్. అదృష్ట రత్నం: పగడం. వృశ్చికం (Scorpio):భావోద్వేగ గాయాలను నయం చేయడం, క్షమాపణను కనుగొనడం అవసరం. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిన రిలేషన్‌లో విషయాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. మీ సన్నిహిత స్నేహితులకు మద్దతు ఇవ్వండి. కెరీర్‌లో వ్యూహాత్మక ప్రణాళిక, గోప్యతను సమర్థించే సమయం. ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది, అదనపు బాధ్యతలు అందుకుంటారు. కొత్త, వినూత్న వ్యాపార అవకాశాలు పొందుతారు. ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక కదలికలు మీకు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించండి. సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి మీ అంతర దృష్టి, శక్తిని ఉపయోగించండి. మీరు సెల్ఫ్‌ కేర్‌, ఎమోషనల్ హీలింగ్‌కి సమయాన్ని వెచ్చించాలి. అదృష్ట సంఖ్య: 6. అదృష్ట రంగు: నలుపు. అదృష్ట రత్నం: మణి ధనస్సు (Sagittarius):గత ఆగ్రహావేశాలను వీడాలి, ఇంట్లో కొత్త ప్రారంభాలను స్వీకరించాలి. కొత్త రొమాంటిక్‌ ఆపర్చునిటీలు పొందుతారు. బంధువుల నుంచి సపోర్ట్‌, సలహాలు అందుకోండి. కెరీర్‌లో మీ క్రియేటివిటీ, ప్యాషన్‌ చూపించే అవకాశం లభిస్తుంది. వర్క్‌లో సవాళ్లు ఎదురైనప్పుడు పట్టుదలతో ఉండాలి. తప్పనిసరిగా ప్రస్తుత వ్యాపార ఆలోచనలను పునఃపరిశీలించాలి. కొత్త అవకాశాలను అన్వేషించడం కొనసాగించాలి. నెమ్మదిగా కానీ స్థిరమైన ఆర్థిక పురోగతిని ఆశించండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి. కుటుంబంలో సానుకూల మార్పులు, అవకాశాలు ఉంటాయి. అదృష్ట సంఖ్య: 11. అదృష్ట రంగు: ఊదా. అదృష్ట రత్నం: ముత్యం మకరం (Capricorn):అంకితభావంతో మీ ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ప్రియమైనవారితో విజయాలను జరుపుకోండి. కెరీర్ సవాళ్లకు వినూత్న పరిష్కారాలను వెతకండి. బిజినెస్‌ వెంచర్లలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం అందుకుంటారు. పనిలో కొత్త అవకాశాలను స్వీకరించండి. స్థిరమైన అవకాశాలలో పెట్టుబడి పెట్టండి. ఓర్పు, వ్యూహంతో ఆఫీసు కార్యాలయ రాజకీయాలను మేనేజ్‌ చేయండి. మొత్తం శ్రేయస్సు, కుటుంబ ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 1. అదృష్ట రంగు: బ్రౌన్. అదృష్ట రత్నం: వజ్రం. కుంభం (Aquarius):ఇంటి విషయాల్లో ఎమోషనల్ ఎక్స్‌పెక్టేషన్‌లు మేనేజ్‌ చేయండి, ముందుకు సాగండి. గత బాధలను వదిలేసి, కొత్త ప్రేమ అవకాశాలను స్వీకరించండి. బంధువులతో వ్యవహరించేటప్పుడు స్పష్టత ముఖ్యం. ఈ రోజు మీ కెరీర్‌కు ఇంటెలిజెన్స్‌, లాజిక్‌ థింకింగ్‌ తెస్తుంది. మీరు బ్యాలెన్స్‌ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. వర్క్‌లో న్యాయమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంత కాలం ఆర్థిక పరిస్థితులు స్తబ్ధుగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. అదృష్ట సంఖ్య: 13. అదృష్ట రంగు: ఆక్వా. అదృష్ట రత్నం: నీలి నీలమణి. మీనం (Pisces):సామరస్యపూర్వక సంబంధాలతో ఇంట్లో ఉత్సాహం, సాహసం అనుభవించండి. సహాయక బంధువుల నుంచి గైడెన్స్‌ పొందండి. ఆఫీసులోకి సృజనాత్మక శక్తిని, తేజస్సును తీసుకురండి. విజయం కోసం కొలాబరేషన్‌, టీమ్‌వర్క్‌కి టుకృషిని నొక్కి చెప్పండి. కొత్త ఆలోచనలతో ఆర్థిక లాభాలు అంచనా వేయండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆఫీస్ వ్యవహారాలను డిప్లమేటిక్‌గా మేనేజ్‌ చేయండి. భావోద్వేగ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబాన్ని రక్షించడానికి సరిహద్దులను ఏర్పాటు చేయండి. అదృష్ట సంఖ్య: 12. అదృష్ట రంగు: సీ గ్రీన్. అదృష్ట రత్నం: ఒపాల్. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తం : రాహుల్​గాంధీ

కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తం : రాహుల్​గాంధీ కొంత మంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నరు: రాహుల్ కాంగ్రెస్​ పవర్​లోకి వస్తే దేశమంతా కుల గణన.. రిజర్వేషన్ల పెంపు రైతులందరికీ రుణమాఫీ.. పేదింటి మహిళకు ఏటా రూ. లక్ష నిరుద్యోగులకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, రూ. లక్ష సాయం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ ప్లాన్​ ధనికులకు రూ. 16 లక్ష...


ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా ప్రీ-పోల్ సర్వే.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలుస్తారు అని అడిగితే.. వైసీపీ వారు వైసీపీ గెలుస్తుందని చెబుతారు.. కూటమి వారు.. కూటమి గెలుస్తుంది అంటారు. ఇందులో మనం ఎవర్నీ తప్పుపట్టలేం. ఎవరి ఒపీనియన్ వారిది. అదే విధంగా ఇప్పుడో సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదో ప్రీ-పోల్ సర్వేగా చెబుతున్నారు. ఈ సర్వేని ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరిపినట్లు తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో.. ప్రతీ స్థానంలో 5000 క్వాలిటీ శాంపిల్స్...


డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్

డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్ హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ పోలీసుల ముసుగులో కొంత మంది సిటీకి వచ్చి ఐటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఫిషర్​మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్​లలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులను తనిఖీ చేస్తూ మొబైల్స్, ల్యాప్ ట్యాప్​లు, ఇతర పరికరాలు ఇవ్వా...


అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్

అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్ జైపూర్, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో అటవీ, ప్లాంటేషన్ ఏరియాల్లో వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ అడవుల ఉపయోగాలను ...


నిర్లక్ష్యం వేలాడుతోంది

నిర్లక్ష్యం వేలాడుతోంది బేగంపేట ఎంఎంటీఎస్  రైల్వే స్టేషన్ సమీపంలో మూల మలుపు వద్ద  కేబుల్స్ తెగి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. వారం రోజులుగా పరిస్థితి ఇలాగే ఉంది.  ఆ రోడ్డుపై నుంచి వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. అయినా అలాగే వెళ్లక తప్పని పరిస్థితి ఉంది.  పైపులు వేలాడుతూ ఉన్నా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏదైనా అనుకోని ప్రమాద...


శుభవార్త.. నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ.. ఆపైన జాబ్!

నేటి కాలంలో వృత్తివిద్య కోర్సులకు అధిక ఆదరణ ఉందనే చెప్పవచ్చు. నిరుద్యోగులు వృత్తి విద్యా కోర్సు ద్వారా వెంటనే ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. దీనితో వారు సంస్థలు వృత్తివిద్య కోర్సులను ఉచితంగా అందిస్తూ నిరుద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఈ కోర్సులను సద్వినియోగం చేసుకుంటున్నారు.సంగారెడ్డి బైపాస్ రోడ్ లో గల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రంలో ఇప్పటికే ఎందరో నిరుద్యోగులు వృత్తి విద్యా కోర్సుల ద్వారా...


పెరోల్ పై బయటకొచ్చి.. ఎన్నికల ప్రచారం

పెరోల్ పై బయటకొచ్చి.. ఎన్నికల ప్రచారం పాట్నా: బిహార్ లో అక్రమ ఆయుధాల కేసులో దోషిగా తేలిన ఓ మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి పెరోల్ పై బయటకొచ్చి ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగా రోడ్ షో నిర్వహించడం చర్చనీయాంశం అయింది. అనంత్ కుమార్ సింగ్ అలియాస్ ఛోటే సర్కార్  అనే ఆ లీడర్ మెక్మా నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయుధాల కేసులో దోషిగా తేలడంతో 10 ఏండ్ల శిక్...


‘ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థం’ క్లోరోపిక్రిన్‌ను తన శత్రువులపై రష్యా ప్రయోగిస్తోందా?

ఈ రసాయనిక పదార్థాన్ని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాడారు. ‘ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థం’ అని ఓపీసీడబ్ల్యూ పేర్కొంది.


10 ఏండ్లు పాలించి 5 నెలల్లోనే కుప్పకూలిన బీఆర్ఎస్: రాజగోపాల్ రెడ్డి

10 ఏండ్లు పాలించి 5 నెలల్లోనే కుప్పకూలిన బీఆర్ఎస్: రాజగోపాల్ రెడ్డి తెలంగాణను పాలించే హక్కు కాంగ్రెస్​కే ఉంది  బీఆర్ఎస్ లీడర్లు పార్టీలోకి వస్తామంటే చేర్చుకోండి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్ వెలుగు : చరిత్రలోనే  పదేండ్లు పాలించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే కుప్పకూలిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ మాత్రమేనని మునుగోడ...


మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్

మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గోదావరిఖని, వెలుగు: దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించాలని, ఏఐటీయూసీ బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, సీన...


అద్భుత దృశ్యం.. హైదరాబాద్ సమీపంలో అరుదైన పక్షి

అదిరిపోయే సంఘటన అనే చెప్పుకోవాలి. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అనిందితా ముఖర్జీ హైదరాబాద్ శివార్లలోని యంతకాల గ్రాస్‌ల్యాండ్స్‌లో ఒక అరుదైన దృశ్యాన్ని తీశారు. అది ఏంటని అనుకుంటున్నారా? అముర్ ఫాల్కన్. ఈ సంఘటన ఇప్పుడు స్థానిక వన్యప్రాణుల సంఘంలో చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, అముర్ ఫాల్కన్ రష్యా నుండి ఆఫ్రికా వరకు భారతదేశం మీదుగా పశ్చిమాన ప్రయాణిస్తున్న ఆశ్చర్య పరిచే ప్రసిద్ధ వలస పక్షి. భారతదేశంలో, అముర్ ఫాల్కన్లు...


సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కృషి చేస్తా: గడ్డం వంశీ కృష్ణ

సింగరేణిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కృషి చేస్తా: గడ్డం వంశీ కృష్ణ మంచిర్యాల: విశాఖ, కాక ట్రస్ట్ ల పేరుతో పెద్దపల్లి పార్లమెంట్ లో అనేక సేవలు చేశామని చెప్పారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ.   సింగరేణి రూ.450 కోట్ల నష్టంలో ఉన్నప్పుడు వడ్డీలేని రుణాన్ని తీసుకువచ్చి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి అని అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక్క ...


వరంగల్​లో కడియం కావ్య గెలుపు ఖాయం : మామిడాల యశస్వినిరెడ్డి

వరంగల్​లో కడియం కావ్య గెలుపు ఖాయం : మామిడాల యశస్వినిరెడ్డి పాలకుర్తి ( కొడకండ్ల ), వెలుగు : వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థి కడియం కావ్య గెలుపు ఖాయమైందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్ల మండలం లోని పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కడియం కావ్య గెలు...


చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి

చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్​కు సీఎం రేవంత్ రెడ్డి సూచన జోగులాంబ సాక్షిగా ఈ నెల 9లోగా రైతుభరోసా,  ఆగస్టు 15లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు గద్వాల జన జాతర సభలో సీఎం ప్రసంగం గద్వాల, వెలుగు: ఒక్కసారి చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కిత...


మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు..

మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు.. లోక్ సభ మూడవ విడత పోలింగ్‌ మే 7న జరగనుంది.  ఓటర్లు రాజకీయ నాయకులను తమ సమస్యలను తీరిస్తేనే ఓట్లు వేస్తామని బెట్టు చేస్తున్నారు. ఇక తాజా ఉదంతం విషయానికి వస్తే మహారాష్ర్టలోని సాంగ్లీ జిల్లాను తీసుకుంటే ఇక్కడ పలు తాలూకాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇక్కడ  మే 7న ఇక్కడ మూడవ విడత పోలింగ్‌ జరుగను...


Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాల్లో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. కూలిపనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగింది.


అయోధ్యలో మోదీ రోడ్ షో

అయోధ్యలో మోదీ రోడ్ షో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అయోధ్యలో ఆదివారం రోడ్ షో నిర్వహించారు. అయోధ్యలోని సుగ్రీవ కోట నుంచి లతా చౌక్ వరకు మోదీ 2 కిలోమీటర్ల మేరా రోడ్‌షో చేశారు. అంతకు ముందు ఆయన అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తో కలిసి రామ్ బాల రామునికి పూజలు చేశారు. జనవరి 22న అయోధ్య ప్రాణ ప్రత...


మే 7 నుంచి ఎప్ సెట్ .. అటెండ్ కానున్న 3.54 లక్షల మంది విద్యార్థులు

మే 7 నుంచి ఎప్ సెట్ .. అటెండ్ కానున్న 3.54 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు నిమిషం నిబంధన అమలు బయోమెట్రిక్, ఫేషియల్ అటెండెన్స్ అమలు హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎప్ సెట్ –2024  మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ పరీక్షకు నిమిషం నిబంధన అమలు చేయనున్నారు. నిర్ణీత సమయానికి నిమిషం ...


మండు వేసవిలో చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు


అల్‌‌ జజీరా వార్తా సంస్థపై ఇజ్రాయెల్ నిషేధం

అల్ జజీరా గాజా బ్యూరో చీఫ్ వేల్ అల్ దహ్‌దౌ కుమారుడు హంజా అల్ దహ్‌దోతో పాటు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. జర్నలిస్టులను తాము టార్గెట్ చేయట్లేదంటూ ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది.


ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి

ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి మహిళా కాంగ్రెస్ నేతల డిమాండ్ హైదరాబాద్, వెలుగు: సెక్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం ముందు రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగ...


సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం: వివేక్ వెంకటస్వామి

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం: వివేక్ వెంకటస్వామి సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రిలో సింగరేణి కార్మికులతో  సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు పెంచేలా కృషి చేస్తామని చెప్పారు.  సింగరేణి ఖాళీ స్థలాల్లో నిర్మించిన మిగ...


నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత నాదే: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత నాదే: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మల్లాపూర్, వెలుగు : పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో తనను ఓడించినా.. గెలిపించినా నిజాం షుగర్‌‌‌‌‌‌‌‌ ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యత తనదే అని ఎమ్మెల్సీ, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ జీవన్‌‌‌‌‌‌‌‌రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌‌‌‌‌‌‌‌లో ఆదివార...


గుడిలో దేవత విగ్రహాలు ఉండవు.. కానీ కోరినవన్నీ జరుగుతాయి! ఎక్కడంటే..

500 ఏళ్లచరిత్ర గల సుంకులమ్మ గుడి ఇది. ఇక్కడ పూర్వం నుంచి అనేక రకాల పూజ కార్యక్రమాలు చేస్తు వస్తున్నారు గ్రామ పెద్దలు. ఈ అమ్మవారి విశిష్టత ఏమిటంటే.. కోరిన కోరికలు తీర్చే మహ తల్లిగా భక్తులు కొలుస్తారు. విశ్వాసంతో భక్తులు అడిగిన కోరికలు తీర్చటంతో వరాలు ఇచ్చే దేవతగా పేరు ప్రతిష్టలు పొందారు. అసలు ఈ దేవాలయం ఎక్కడ ఉందో తెలుసా... ఈ దేవత విశిష్టత గురించి లోకల్ 18 ప్రతినిధి వివరిస్తారు.నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తరిగోపుల గ్రామం అది. ఇక్కడ...


కొండాకు మద్దతుగా కొడుకు, కోడలు ప్రచారం

కొండాకు మద్దతుగా కొడుకు, కోడలు ప్రచారం వికారాబాద్, వెలుగు : చేవెళ్ల లోక్ సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తున్నారు.  ఆదివారం వికారాబాద్ జిల్లా మోమిన్ పేట మండలంలోని పలు గ్రామాల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొడుకు విశ్వజిత్ రెడ్డి, కోడలు రిషికారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విశ...


కేసీఆర్‌‌ సభ రోజే.. బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్

కేసీఆర్‌‌ సభ రోజే.. బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్ కాంగ్రెస్‌లోకి 400 మంది కార్యకర్తలు వీణవంక, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ శనివారం రాత్రి వీణవంక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకొని బస చేశారు. అనంతరం ఆదివారం వీణవంక ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఇదే టైంలో మండల కేంద్రంతో పాటు చల్లూరు గ్రామం నుంచి సుమారు 400 మంది బీఆర్ఎస్ నాయకులు, కార...


వెలుగు సక్సెస్: ప్రాచీన కవులు

వెలుగు సక్సెస్: ప్రాచీన కవులు తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్రలో కవులు, రచనలు ఎంతో కీలకం. ఈ అంశాలపై తెలంగాణ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ నిర్వహించే పోటీ పరీక్షలో ప్రశ్నలు అడుగుతుంటారు. వీటిని ఒకటికి రెండు సార్లు చదవడం ద్వారా గుర్తు పెట్టుకొని మంచి స్కోర్​ను సాధించవచ్చు. ఈ నేపథ్యంలో శాతవాహనుల కాలం నుంచి రాచకొండ, దేవరకొండ వెలిమల వరకు ముఖ్యమైన కవులు, వా...


పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్

పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్ కమలాపూర్/ఎల్కతుర్తి, వెలుగు:పదేండ్ల పాలనలో హనుమకొండ జిల్లా కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. భార్య మెడలో పుస్తెల తాడు అమ్ముకున్నానని చెప్పే బండి సంజయ్​కు వందల కోట్లు ఎట్ల వచ్చాయన...


ఏటీఆర్ లోకి శంషాబాద్ చిరుత

ఏటీఆర్ లోకి శంషాబాద్  చిరుత అమ్రాబాద్, వెలుగు: శంషాబాద్  ఎయిర్ పోర్ట్ లో హల్ చల్  చేసిన చిరుతను శనివారం అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో ఫారెస్ట్  ఆఫీసర్లు విడిచిపెట్టినట్లు మన్ననూర్  ఎఫ్ఆర్వో ఈశ్వర్  తెలిపారు. ఎయిర్ పోర్ట్  వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మేకను ఎరవేసి బంధించారు. అనంతరం నెహ్రూ జూపార్క్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, అర్ధరాత్రి అమ...


షాకింగ్.. ఈ మద్యం తాగితే గుండె పోటు.. మందుబాబులకు హెచ్చరిక!

మోసంలో రకరకాల మోసాలు ఉంటాయి. మాయల్లో భయంకరమైన మాయలు ఉంటాయి. అలాంటిదే ఈ మాయ కూడా. విశాఖలో హోమియోపతి మందులు కూడా వదలకుండా దాంతో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. కీలకమైన ఈ విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. అలాగే ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయిన ఆ బాటిల్స్ ఎక్కడ ఉన్నాయో వెతుకుతున్నారు. హోమియోపతి మెడిసిన్ లో వాడే చాలా దారుణమైన బెల్లడినో ద్రావకం వాడి.. మద్యం తయారు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో కల్తీ చేస్తున్న ఈ బిగ్ రాకెట్ను పోలీసులు భగ్నం చేశారు....


ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఆయనకే ఛాన్స్?.. ప్యానల్‌లో ఆ ముగ్గురు పేర్లు!

Andhra Pradesh New Dgp Appointment: డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వెంటనే పోలీసు ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లాలని ఆయన్ను ఆదేశించింది. తన తర్వాతి ర్యాంక్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం పదకొండు గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల పేర్లు పంపాలని ప్రభుత్వ...


జగన్ గుర్తుంచుకో.. బీజేపీ ఉన్నంతవరకు తెలుగు భాషను అంతం కానివ్వం

ధర్మవరం బహిరంగ సభలో సీఎం జగన్ పై అమిత్ షా నిప్పులు చెరిగారు


ఎన్నికల్లో సిరా గుర్తు వేసే వేలు, చేతులు లేకపోతే ఏం చేస్తారో తెలుసా..?

ఎన్నికలంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది సిరా గుర్తు. పౌరుడు ఓటు వేసినట్లు.. ఓటు వేసిన వ్యక్తి మరోసారి ఓటు వేయకుండా ఎన్నికల సిబ్బంది చేతి వెలికి సిరా గుర్తును పూస్తారు. అయితే ఓటేసే వ్యక్తి చూపుడు వేలు లేకపోతే.. అసలు చేతులే లేకపోతే ఏం చేస్తారా తెలుసా..? ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


పండుగ వాతావరణంలో ఎన్నికలు

పండుగ వాతావరణంలో ఎన్నికలు వికారాబాద్, వెలుగు:  జిల్లాలో నిష్పక్షపాతంగా పండుగ వాతావరణంలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకుడు రాజేంద్ర కుమార్ కటారియా అన్నారు. ఆదివారం వికారాబాద్ లోని సంగం లక్ష్మి  బాయి హైస్కూల్ లో 137 – 140, సిద్దులుర్ లో 122, 123 పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. అనంతరం మేరీ ఏ నాట్స్ స్కూల్ లో ఈవీ...


TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

TTD SVITSA Admissions 2024: ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు జూన్‌ 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట

భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమ్మర్ హాలీడేస్ కు తోడు సండే కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కువ సంఖ్యలో వచ్చిన భక్తులతో నారసింహుడి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి వచ్చింది. రద్దీ...


చిన్నప్పుడు టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి : డీవై చంద్రచూడ్

చిన్నప్పుడు టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి : డీవై చంద్రచూడ్ ఒకప్పుడు పిల్లలపై చేయి చేసుకోవడం సాధారణం: సీజేఐ ఇప్పుడేమో తీవ్రంగా పరిగణిస్తున్నరు ఐదో తరగతిలో ఇచ్చిన పనిష్మెంట్​ను గుర్తు చేసుకున్న జస్టిస్​ చంద్రచూడ్ ఫిఫ్త్ క్లాస్ లో ఇచ్చిన పనిష్మెంట్​ను గుర్తు చేసుకున్న సీజేఐ ఖాట్మాండులో ‘జువెనైల్ జస్టిస్’ సదస్సులో ప్రసంగం న్యూఢిల్లీ:...