Trending:


విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి

విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోవడంతో ఐదుగురు విద్యార్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మే 4వ తేదీ శనివార  ఉదయం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ జిల్లాలో జరిగింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రాడూన్ IMS కళాశా...


ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు:తుమ్మల నాగేశ్వర్రావు

ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు:తుమ్మల నాగేశ్వర్రావు మహబూబాబాద్, వెలుగు: ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్​జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్​లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం సీపీఐ ఆధ్వర్యంలో...


పదేండ్లు కార్మికులను గోసపెట్టిన బీఆర్ఎస్​ : గడ్డం వంశీకృష్ణ

పదేండ్లు కార్మికులను గోసపెట్టిన బీఆర్ఎస్​ : గడ్డం వంశీకృష్ణ సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పి కొట్టాలి : గడ్డం వంశీకృష్ణ సింగరేణిలో కొత్త కోల్​మైన్స్​ తీసుకొస్తామని హామీ కోల్​బెల్ట్, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో సింగరేణి కార్మికులను అరిగోస పెట్టిందని పెద్దపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. గత బీఆర్ఎస్​ సర్కారు​ కార్మ...


అప్పుడు ఏం జరిగిందో మీరే ఆలోచించుకోండి.. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు లేఖ

Nara Chandrababu Naidu: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వంలో భాగస్వాములని..ఎంతో శ్రమించి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించి ప్రజల కోసం, ప్రభుత్వ ఆశయాల సాధన కోసం అంకిత భావంతో పనిచేస్తాన్నారు. ఈసారి ఎన్నికల విషయంలో ఉద్యగులు ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించాలని.. సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు.


అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారంటే..!!

హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయ చాలా మంచి రోజు. ఈ రోజున అన్ని రకాల శుభ కార్యాలు చేయవచ్చు. ఈరోజు పవిత్రమైన రోజుగా భావిస్తారు. కనుక ఈ రోజు ఏ పని చేయడానికైనా మంచి ఘడియ. అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాలు, గృహాలు, వాహన మొదలైనవి కొనుగోలు చేసే సంప్రదాయం ఆనాదిగా వస్తుంది. ఆ రోజున బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కొన్ని కారణాల వల్ల బంగారం కొనలేకపోయిన చాలా మంది ఈ రోజున వెండి కొనుగోలు చేస్తారు.అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు...


ఎన్నికల ఎజెండాగా రిజర్వేషన్లు! : తిరునాహరి శేషు

ఎన్నికల ఎజెండాగా రిజర్వేషన్లు! : తిరునాహరి శేషు దేశంలో 18వ లోక్ సభ ఎన్నికల మొదటిదశ ప్రారంభమవుతున్నప్పుడు ఎలాంటి ఒక స్పష్టమైన ప్రచారాస్త్రం లేని ఎన్నికలుగా కనిపించాయి.  కానీ, ఎన్నికలు రెండవ దశకు చేరుకునేనాటికి దేశంలో అమలవుతున్న రాజ్యాంగం దాని ద్వారా అందిన రిజర్వేషన్లు లాంటి అంశాలు ఎన్నికల ఎజెండాగా,  ప్రచారాస్త్రాలుగా మారినాయి. రాజ్యాంగం, రిజర్వేషన్ల...


కెనడాలో ముగ్గురు భారతీయులు అరెస్ట్

కెనడాలో ముగ్గురు భారతీయులు అరెస్ట్ గతేడాది బ్రిటిష్ కొలంబియాలో హత్య కు గురైన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ కేసులో ముగ్గురిని కెనడా పోలీసులు శుక్రవారం(మే 3)  అరెస్ట్ చేశారు. కరణ్ ప్రీత్ సింగ్ , కమల్ ప్రీత్ సింగ్, కరన్ బ్రార్ అనే ముగ్గురు భారతీయులను రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని నెలల క్రితంకెనడాలో అనుమానితులను గుర...


హైదరాబాద్​ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర : హరీశ్​రావు

హైదరాబాద్​ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించే కుట్ర : హరీశ్​రావు సిద్దిపేట ఎమ్మెల్యే  హరీశ్​రావు ఆరోపణ సిద్దిపేట/ హుస్నాబాద్, వెలుగు:హైదరాబాద్​ను ఉమ్మడి రాజధాని కొనసాగించేందుకు కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు హైదరాబాద్ పదేండ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టంలో పేర్కొన్నారని.. అయితే చంద్రబాబు లాం...


డిగ్రీ ఎగ్జామ్స్‌ వాయిదా వేయాలని ధర్నా

డిగ్రీ ఎగ్జామ్స్‌ వాయిదా వేయాలని ధర్నా హసన్‌పర్తి, వెలుగు : ఈ నెల 6 నుంచి జరగాల్సిన డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్‌ ఎగ్జామ్స్‌ను వాయిదా వేయాలంటూ శుక్రవారం కేయూ ఎగ్జామ్స్‌ బ్రాంచ్‌ ఎదుట స్టూడెంట్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకతీయ డిగ్రీ కాలేజీ విద్యార్థి నాయకుడు ఉప్పుల శివ మాట్లాడుతూ ఎండ తీవ్రత కారణంగా ఎవరూ బయటకు రావద్దంటూ ప్రభుత్వం చెబుతున్నా యూని...


నిరు పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : వంశీచంద్​రెడ్డి

నిరు పేదల సంక్షేమమే కాంగ్రెస్  ధ్యేయం : వంశీచంద్​రెడ్డి జడ్చర్ల టౌన్/బాలానగర్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని ఆ పార్టీ పాలమూరు క్యాండిడేట్​ చల్లా వంశీచంద్​రెడ్డి తెలిపారు. శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గంలో ప్రచారం  నిర్వహించారు. జడ్చర్ల కావేరమ్మపేటలో ఇంటింటి ప్రచారం చేశారు. పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత...


కుప్పకూలిన శివసేన లీడర్​ హెలికాప్టర్

కుప్పకూలిన శివసేన లీడర్​ హెలికాప్టర్ ముంబై: శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత సుష్మా అంధారేకు కొద్దిలో  హెలికాప్టర్ ప్రమాదం తప్పింది. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్.. ల్యాండింగ్‌‌ సమయంలో అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో కుప్పకూలింది. మహారాష్ట్ర రాయ్‌‌గఢ్‌‌ జిల్లా మహద్ సిటీ సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ల...


ఓటేసిన 108 ఏండ్ల వృద్ధురాలు

ఓటేసిన 108 ఏండ్ల వృద్ధురాలు గ్రేటర్​ వరంగల్, వెలుగు :  కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా కల్పించిన హోం ఓటింగ్​ను శుక్రవారం గ్రేటర్​ వరంగల్ పరిధిలోని బృందావన కాలనీకి చెందిన 108 ఏండ్ల సమ్మక్క అనే వృద్ధురాలు వినియోగించుకున్నారు. కొత్తవాడలో కూడా మరో వృద్ధురాలు, దివ్యాంగుడు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ఆఫీసర్లు మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవ...


వడదెబ్బతో ఎంఈవో మృతి

వడదెబ్బతో ఎంఈవో మృతి కరీంనగర్:రాష్ట్రంలో ఎండతీవ్రత , వడగాల్పులతో వడదెబ్బతో ఎంఈవో మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా  చొప్పదండిలో జరిగింది. జిల్లాలోని వెల్గటూర్, ధర్మపు రి,  బుగ్గారం, ఎండపల్లి మండలాల ఎంఈవోగా , పలు గ్రామ పంచాయతీల స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న బత్తుల భూమయ్య వడదెబ్బ తగలడంతో శనివా రం తెల్లవారు జామున మృతిచెందారు. గత కొంత కాలంగా భూ...


హైదరాబాద్ లో వరదలొస్తే మోదీ రూపాయి ఇయ్యలే : కేటీఆర్

హైదరాబాద్ లో వరదలొస్తే మోదీ రూపాయి ఇయ్యలే : కేటీఆర్ కాంగ్రెస్ వస్తే మంచిది కాదని ముందే చెప్పినం సికింద్రాబాద్, బన్సీలాల్​పేట, మల్లేపల్లి రోడ్​షోలలో కేటీఆర్ సికింద్రాబాద్/పద్మారావునగర్/మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ సిటీకి వరదలొస్తే ముంపు బాధితులకు కేంద్రంలోని మోదీ సర్కార్ రూపాయి ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ...


ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌ గాంధీకు రష్యా చెస్ దిగ్గజం సలహా!

లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. కేరళలోని వాయనాడ్‌ నుంచి ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అదే స్థానంలో మరోసారి బరిలో నిలిచారు. తాజాగా, యూపీలోని రాయబరేలి నుంచి కూడా శుక్రవారం నామినేషన్ వేశారు. అయితే, తనకు చెస్ చాలా ఇష్టమని, రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోప్ తన అభిమాన అటగాడు అంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ ట్వీట్ చేసింది.


రేషన్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన వారికి అదిరే శుభవార్త.. ఉచితంగానే..

నిరుద్యోగ యువలకు అదిరే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? దేశీ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుభవార్త అందించింది. గ్రామీణ పురుషులకు ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్‌లో శిక్షణ అందిస్తోంది. నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుంది. 18.04.2024 నుండి ఇది ప్రారంభం అయ్యింది.స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం సంగారెడ్డి లో ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్ లో నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఉంటుంది. మెదక్,...


రాయ్​బరేలీ నుంచి రాహుల్ పోటీ

రాయ్​బరేలీ నుంచి రాహుల్ పోటీ నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నేత హాజరైన ఖర్గే, సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా వయనాడ్ నుంచి కూడా పోటీ చేసిన రాహుల్  రాయ్​బరేలీ నియోజకవర్గం కాంగ్రెస్​కు కంచుకోట రాయ్​బరేలీ/న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీ లోక్​సభ స్థానం నుంచి బరిలో దిగారు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం నామిన...


Infants Death In Kochi: దిగ్భ్రాంతికర ఘటన.. బాత్రూమ్‌ లో డెలీవరీ.. బాల్కనీ నుంచి శిశువును విసిరేసిన ఎంబీఏ విద్యార్థిని..

Kerala news: ఎంబీఏ విద్యార్థిని బాత్రూమ్ లో డెలివరీ అయ్యింది. అంతేకాకుండా.. ఆ శిశువును ఒక కవర్ లో చుట్టేసి, బాల్కనీ నుంచి బైటకు పడేసింది. ఈ ఘటన ప్రస్తుతం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.


Rythubandhu: అందరికీ రైతుబంధు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు నిధులను అందిస్తున్నారు. రైతుబంధు ద్వారా ఎకరానికి రూ.10 వేలు జమ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) అయితే వానాకాలం సీజన్ నుంచి ఈ అమౌంట్ రూ.15 వేలకు పెరగనుంది. రైతుభరోసా పేరుమీద ఎకరం ఉన్న రైతుల అకౌంట్లలో రూ.15 వేలు జమ చేయనున్నారు. అయితే ఇప్పటికే రైతుబంధు పథకం కింద చాలా మందికి డబ్బులు జమ కాలేదు. 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు ఈ డబ్బులన జమ చేయగా.. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు డబ్బులు జమ చేయలేదు. అయితే అర్హత ఉన్న ప్రతీ ఒక్క రైతుల ఖాతాలో రైతుబంధు నిధులను జమ చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. రైతుబంధు నిధులు జమలో కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా.. మరికొన్ని ఖాతా వివరాలు తప్పుగా ఇవ్వడం జమ కాలేదు. ఇలా పలు కారణాలతో అడ్డంకులు ఎదుర్కొన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా రైతుల ఆందోళనలను పరిష్కరిష్కారం అవుతుంది. అంతే కాకుండా.. అర్హులైన సహాయం అందేలా చూడడానికి దాని నిబద్ధతను సూచిస్తుంది. రైతు బంధు సహాయం అందని రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో ఏవైనా సమస్యలుంటే వెంటనే సరిదిద్దుకుని నిధుల బదిలీని సులభతరం చేయాలని అధికారులు కోరారు. వారి ఖాతా వివరాలు అప్ డేట్ అయి ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం ద్వారా, రైతులు వారికి అర్హులైన ఆర్థిక సహాయాన్ని పొందే ప్రక్రియను వేగవంతం చేయవచ్చు. వీటితో పాటు.. వడగళ్ళు , అకాల వర్షాల కారణంగా పంట నష్టానికి పరిహారం కూడా ఇవ్వనున్నారు. నష్టాన్ని బట్టి వారికి రూ.10 వేలు నష్టపరిహారం చెల్లించనున్నారు. ఇది వ్యవసాయ జీవనోపాధిపై పంట నష్టం వల్ల కలిగే దుష్ప్రభావాన్ని తగ్గించేందుకు సమిష్టి కృషిని ప్రతిబింబిస్తుంది. పీఎం కిసాన్ యోజన కింద ఇప్పటికే రైతులకు 16 విడతలుగా డబ్బులను జమ చేశారు. ఇక 17వ విడత సాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. జూన్ రెండో వారంలో రైతులకు ఈ డబ్బులను జమ చేయనున్నారు. ఎన్నికల సందర్భంగా మే చివరి వారంలో పడాల్సిన ఈ విడత ఈసారి కాస్త ఆలస్యం కానుంది.


కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం

కూకట్పల్లిలో అగ్ని ప్రమాదం హైదరాబాద్: కూకట్ పల్లిలోని స్క్రాప్ దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. కూకట్ పల్లి పరిధిలోని సాయినగర్ లో ఓ స్క్రాప్ దుకాణంలో నిల్వ ఉంచిన సిలిండర్ పేలి ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న స్క్రాప్ కు అంటుకుని మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు ఫైర్, పోలీసు లకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చే...


సమ్మర్ హాలిడేస్​లో క్లాసులు.. 40 కాలేజీలకు ఫైన్

సమ్మర్ హాలిడేస్​లో క్లాసులు.. 40 కాలేజీలకు ఫైన్ హైదరాబాద్, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా సమ్మర్ లో క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝులిపించింది. సుమారు 40 కాలేజీలకు ఫైన్ వేసింది. ఆ కాలేజీలన్నీ దాదాపుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనివే ఉన్నాయి. ఫైన్ పడినవాటిలో రెజోనెన్స్, శ్రీవశిష్ట...


దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : మధు యాష్కీ గౌడ్

దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు : మధు యాష్కీ గౌడ్ మోదీ, కేసీఆర్.. దేశాన్ని, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన్రు: మధు యాష్కీ గౌడ్ బషీర్ బాగ్, వెలుగు : తెలంగాణ రాష్ట్రం తరహాలో దేశ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్  మధు యాష్కీ గౌడ్ అన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్క...


భద్రాద్రిలో గాలివాన బీభత్సం

భద్రాద్రిలో గాలివాన బీభత్సం భద్రాచలం, వెలుగు :  భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. అక్కడక్కడ వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు విద్యుత్​ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీనితో పట్టణంలో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. బీసీ హాస్టల్ వద్ద ప్రహరీపై చెట్టు పడి కూలిపోయింది. అధికారులు చెట్లను తొలగి...


Weather Today: ఆరెంజ్ జోన్‌లో ఆ జిల్లా.. బెంబేలెత్తిపోతున్న ప్రజలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువ డిగ్రీలుగా నమోదవుతున్నాయి. భానుడి ఉగ్రరూపానికి జిల్లా ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఎండవేడిమి తోడు వడగాలులు తోడవుతున్నాయి. దీంతో జిల్లా వాసులు మరింత ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తాజాగ్ ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంతకంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదింది....


గొల్లకుంట అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కిన చిరుత

గొల్లకుంట అటవీ ప్రాంతంలో కెమెరాకు చిక్కిన చిరుత మెదక్, చేగుంట, వెలుగు: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గొల్లకుంట అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు పరిసర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్​ ఆఫీసర్లు అడవిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. గొల్లకుంట ప్రాంతంలో చిరు...


సర్కారు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి

సర్కారు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరగాలి ములుగు, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వందశాతం ప్రసవాలు జరిగేలా వైద్యాధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని అడిషనల్​కలెక్టర్ శ్రీజ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ లో డీఎంహెచ్ వో అల్లెం అప్పయ్య అధ్యక్షతన పీహెచ్ సీ వైద్యాధికారులు, జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వైద్యాధికారులకు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భ...


అక్షయ తృతీయ రోజున అస్సలు చేయకూడని పనులు ఇవే..!

వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోకి పేదరికం కలిగిస్తాయి. కాబట్టి.. ఈ పవిత్రమైన రోజున అలాంటి వస్తువులు పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. అక్షయ తృతీయ ని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ రోజున బంగారం, వెండి కొనుగోలు చేసేవారు కూడా ఉంటారు. అక్షయ అంటే.. ఎప్పటికీ తరగనిది అని అర్థం. అందుకే ఆ రోజున ఇంటికి ఏం తీసుకువస్తే... సంవత్సరం మొత్తం ఇంట్లోకి అది అడుగుపెడుతుందని నమ్ముతారు. అయితే... ఆ రోజన చేయాల్సినవి మాత్రమే...


ఆపరేషన్​ పాలమూరు.. రెండు పార్లమెంట్​ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు

ఆపరేషన్​ పాలమూరు.. రెండు పార్లమెంట్​ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు నేడు కొత్తకోటకు సీఎం రేవంత్​ రెడ్డి రేపు ఎర్రవల్లి చౌరస్తాకు రాహుల్​ గాంధీ 10న నారాయణపేటకు ప్రధాని మోదీ మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రెండు లోకసభ స్థానాలపై ప్రధాన పార్టీలు ఫుల్​ ఫోకస్​ పెట్టాయి. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పా...


హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసిన కెనడా

సిక్కు వేర్పాటువాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడాలో ముగ్గురు భారతీయ పౌరులను అరెస్టు చేసినట్లు కెనడా పోలీసులు ప్రకటించారు.


ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్​

ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్​ న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అవసరం జాతీయ స్థాయిలో ఉందని కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్​ పేర్కొన్నారు.  ‘ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్న అబద్ధాల ను తిప్పికొట్టడంలో ప్రియాంక  నిమగ్నమయ్యారు. ప్రచారంలో తీరిక లేకుండా పాల్గొంటున్నరు. అందుకే ఏదో ఒక నియోజకవర్గాని కి ఆమె పరిమితం క...


రాష్ట్రపతిని కలిసిన హుస్సేన్ నాయక్

రాష్ట్రపతిని కలిసిన హుస్సేన్ నాయక్ మహబూబాబాద్ అర్బన్/  గూడూరు, వెలుగు : జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్​నాయక్ శుక్రవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను కలిశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎస్టీ కమిషన్ నిధులు కేటాయించేందుకు తనవంత...


హైదరాబాద్లో రూ.23కోట్ల విలువైన బంగారం, వెండి పట్టివేత

హైదరాబాద్లో రూ.23కోట్ల విలువైన బంగారం, వెండి పట్టివేత హైదరాబాద్ నగరంలో ఎన్నికల దృష్ట్యా జరుగుతున్న తనిఖీల్లో భారీగా బంగారం, వెండి పట్టుబడింది. మాదాపూర్ SOTపోలీసు, RGI పోలీసులు సంయుక్తంగా వాహ నాల తనిఖీలు నిర్వహిస్తుండగా సరైన పత్రాలే లేకుండా 34.78 కిలల బంగారు నగలు, 43.60 కిలో వెండి  పట్టుకున్నారు. అనంతరం RGI పోలీస్ స్టేషన్ కు తరలిం చారు. పట్టుకున్న ...


రైతులకు అదిరే శుభవార్త.. 2 లక్షలు ఇస్తున్నారు.. గ్రామ పంచాయతీ వెళ్తే సరి!!

రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం బోలెడన్ని పథకాలు అమలు చేస్తోంది. అందులో ముఖ్యమైన ఓ పథకం MNREGA (మహాత్మగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ స్కీం). ఈ పథకం కింద రూరల్ లో ఉండే రైతులకు ఆర్ధిక లబ్ది చేకూరేలా చూస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పశుసంవర్ధకానికి తోడ్పాటు అందించడం, తద్వారా వారు వారి జీవన మరియు ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి మరియు సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి రూపొందించబడిన ఈ పథకాన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే MNREGA పథకంలో భాగంగా పాడి రైతులు పశువుల షెడ్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం 2 లక్షల వరకు సాయం అందించి, దానిపై సబ్సిడీ కూడా ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుపోషణను ప్రోత్సహించడంలో భాగంగా, ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు అండగా ఉండేలా ఈ స్కీం అమలు చేస్తున్నారు. MGNREGA పశువుల షెడ్ పథకానికి కొన్ని ప్రధాన అర్హత ప్రమాణాలు ఉంటాయి. అయితే ఈ ప్రమాణాలు స్థానిక ప్రభుత్వం, ప్రాంతీయ ప్రాతిపదికన రూపొందిచబడతాయి. ఈ పథకం యొక్క పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మీ జిల్లాలోని గ్రామ పంచాయతీ లేదా మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదిస్తే సరిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పశుపోషణపై ఆసక్తి ఉన్న వ్యక్తులకు, అవసరాన్ని బట్టి ఈ పథకం కింద జంతువుల కోసం షెడ్‌లను నిర్మించాలనుకునే వారికి MNREGA యానిమల్ షెడ్ పథకం యొక్క ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. ఈ స్కీం ద్వారా ఉపాధి కల్పన కూడా జరుగుతుంది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి మూలాన్ని సృష్టించవచ్చు. ఈ పథకం కింద నిర్మించిన జంతువుల షెడ్లు జంతువులకు చల్లదనం, భద్రత, సాధారణ ఆరోగ్య సంరక్షణను అందిస్తాయి. ఇది పశుసంవర్ధక సంరక్షణను మెరుగుపరుస్తుంది. అలాగే జంతు ఉత్పాదకతను పెంచుతుంది. పథకం కింద పశుపోషణను ప్రోత్సహించడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. MNREGA పశువుల కొట్టం పథకం కోసం దరఖాస్తు చేయడానికి ముందుగా మీరు మీ సమీపంలోని బ్యాంకుకు వెళ్లి ఆన్ లైన్ దరఖాస్తు ఫారమ్‌ నింపాలి. అందులో అడిగిన పూర్తి సమాచారాన్ని జాగ్రత్తగా నమోదు చేయాలి. అదేవిధంగా అవసరమైన పత్రాలను జత చేయాలి. ఆ తర్వాత మీ దరఖాస్తు ఫారమ్, పత్రాలు సంబంధిత అధికారిచే ధృవీకరించబడతాయి. అప్లికేషన్ యొక్క ధృవీకరణ తర్వాత మీకు MNREGA పశువుల షెడ్ పథకం కింద ప్రయోజనాలు అందించబడతాయి.


TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మండుటెండల్లో చల్లటి మాట

తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎండాకాలంలో చల్లటి మాట చెప్పారు దేవస్థానం ఈవో. తాజాగా డయల్ యువర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పారు. తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. జనరల్ గా శ్రీవారి దర్శనం అంటే అదో పెద్ద టాస్క్. గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేస్తే గానీ చివరకు వెంకటేశుడి దర్శనం లభించదు. సాధారణ ప్రజలకు ఓ లైన్, ప్రత్యేక దర్శనాలకు మరో లైన్.. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు మరో స్పెషల్ దారి.. ఇలా పలు మార్గాల్లో శ్రీవారి దర్శనాలు కల్పిస్తుంటారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించి చాలా రోజులైంది. అయితే ఇప్పుడు వేసవి రద్దీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని, కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు పరిమితం చేశామని ఆలయ ఈవో అన్నారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వండి : కల్వకుంట్ల కవిత

కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వండి : కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తాను కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వాలని ఆమె తరఫున అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్ వేశారు. గత నెల 2...


అమేథీ నుంచి కేఎల్ శర్మ పోటీ

అమేథీ నుంచి కేఎల్ శర్మ పోటీ కాంగ్రెస్ టికెట్​తో నామినేషన్ దాఖలు చేసిన కిషోరీ లాల్ శర్మ 40 ఏండ్లుగా రాయ్​బరేలీ, అమేథీ పార్టీ బాధ్యతలు అమేథీ(యూపీ): కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉన్న కిషోరీ లాల్ శర్మ  యూపీలోని అమేథీ లోక్​సభ సెగ్మెంట్ నుంచి బరిలో దిగుతున్నారు. ఈమేరకు శుక్రవారం మధ్యాహ్నం స్థానిక నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. దీనికి ముందు కాంగ్ర...


హాస్టల్ పైనుంచి దూకి ఫార్మీసీ స్టూడెంట్ ఆత్మహత్య

హాస్టల్ పైనుంచి దూకి ఫార్మీసీ స్టూడెంట్ ఆత్మహత్య తిమ్మాపూర్, వెలుగు: చదువుకోవడం ఇష్టం లేని ఓ డీఫార్మసీ స్టూడెంట్​కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా తిమ్మాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం రామకృష్ణ కాలనీ జీపీ పరిధిలోని సుభాశ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ లోని ఓ ప్రైవేటు హాస్టల్ బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన మాస శి...


ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు

ఆస్తి కోసం అమానుషం.. ఇంటి పెద్దను బంధించి చిత్రహింసలు ఘట్ కేసర్, వెలుగు: ఆస్తి కోసం కుటుంబ సభ్యులు మానవత్వం మరిచారు. ఇంటిపెద్దను గొలుసులతో బంధించారు. 3 రోజులు నరకయాతన చూపించిన ఘటన ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ టౌన్ లోని బుడిగ జంగాల కాలనీకి చెందిన పత్తి నర్సింహ, భారతమ్మ ద...


ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్

Chandragiri Liquor Seized: చంద్రగిరి నియోజకవర్గంలో భారీ మద్యం డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాకాల మండలంలో ఉన్న ఓ ఇటుకల తయారీ బట్టీలో ఉన్న గదిలో మద్యం బాటిళ్లను గుర్తించి సీజ్ చేశారు.


భర్తకు మద్దతుగా సీతారెడ్డి ప్రచారం

భర్తకు మద్దతుగా సీతారెడ్డి ప్రచారం వికారాబాద్, వెలుగు: చేవెళ్ల కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్​రెడ్డి తరఫున ఆయన సతీమణి గడ్డం సీతారెడ్డి శుక్రవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివరాంనగర్ కాలనీలో డోర్​టు డోర్​ ప్రచారం నిర్వహించారు. హస్తం గుర్తుపై ఓటు వేసి రంజిత్​రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే అర్హులందరికీ ఆరు గ్యారంటీలు అందుత...


Asaduddin Owaisi: మాధవీ లత ఎఫెక్ట్..?.. పండితుల ఆశీర్వాదం తీసుకున్న అసదుద్దీన్ ఓవైసీ..వీడియో వైరల్..

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మజ్లీస్ నేత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు పండితులు ఆయనకు తమ మద్దతు తెలిపారు.


రైస్ మిల్​లో అధికారుల తనిఖీలు

రైస్ మిల్​లో అధికారుల తనిఖీలు ములుగు, వెలుగు :  సీఎంఆర్‌ను సొంతానికి వాడుకొని, బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసిన ములుగులోని సాయి సహస్ర రైస్‌మిల్లుపై సివిల్‌ సప్లై ఆఫీసర్లు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మిల్లులో వడ్లు, రికార్డులను తనిఖీ చేశారు. రైస్​మిల్​యాజమాన్యం రూ.12కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉండగా, రోజులు గడుపుతూ ప్రై...


ఫోర్జరీ సంతకాలతో పొదుపు సంఘం లోన్‌‌‌‌

ఫోర్జరీ సంతకాలతో పొదుపు సంఘం లోన్‌‌‌‌ ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే మంజూరు చేసిన బ్యాంక్‌‌‌‌ సిబ్బంది గరిడేపల్లి, వెలుగు : పొదుపు సంఘం సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ. 10 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో శుక్రవారం వెలుగు చూసిం ది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఫత్తేపురం గ్రామానికి చెందిన సాయి సుధ సమభావన సంఘం సభ్యులు శుక్రవారం ల...


బ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. 37మంది మృతి.. మరో 74 మంది గల్లంతు

బ్రెజిల్ లో కుండపోత వర్షాలు.. 37మంది మృతి.. మరో 74 మంది గల్లంతు బ్రెజిల్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. బ్రెజిల్‌లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్ లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీంతో అధిక సంఖ్యలో ఇళ్లు కూలిపోయి.. వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. బైక్ లు, కార్లు, ఇతర వాహనాలు బురదల్లో చిక్కుకుపోయాయి.వర్షాల కారణంగా 37మంది మ...


సీఎంసీలో కౌంటింగ్​ ఏర్పాట్ల పరిశీలన

సీఎంసీలో కౌంటింగ్​ ఏర్పాట్ల పరిశీలన నిజామాబాద్​, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల కౌంటింగ్​ నిర్వహించే డిచ్​పల్లిలోని సీఎంసీ కాలేజీలో ఏర్పాట్లను  ఎలక్షన్​ కమిషన్​ జనరల్ అబ్జర్వర్​ ఎలిస్​వజ్​శుక్రవారం కలెక్టర్ రాజీవ్​గాంధీ హన్మంతుతో కలిసి  పరిశీలించారు. ప్రతి గదిని విజిట్​ చేసి సూచనలు చేశారు. అర్బన్​, రూరల్​ అసెంబ్లీ సెగ్మెంట్ల డిస్ర్టిబ్యూషన్​ సెంటర్​ మ...


రైల్వే లైను వేయించలేని అసమర్థుడు ఎంపీ అర్వింద్ : జీవన్ రెడ్డి

రైల్వే లైను వేయించలేని అసమర్థుడు ఎంపీ  అర్వింద్ : జీవన్ రెడ్డి ఆర్మూర్, వెలుగు:  కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఆర్మూర్​టు ఆదిలాబాద్ రైల్వే లైన్ వేయించలేని అసమర్ధుడు ఎంపీ ధర్మపురి అర్వింద్ అని కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి విమర్శించారు.  తాను గెలిచిన వెంటనే  ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్‌ రైల్వే లైన్ వేయిస్తానని హామీ ఇచ్చారు.  శుక్రవారం ఆర్మూర్ లో...


హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

హెచ్ సీయూలో భగ్గుమన్న విద్యార్థి సంఘాలు గచ్చిబౌలి, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ ​యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్యకు పాల్పడిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల కేసు మరోసారి ఆందోళనలకు దారితీసింది. వర్సిటీలోని పలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ తీశాయి.   వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో రోహిత్ వేముల ఆత్మహత్యకు కుల వివక్ష కారణమని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు...


కాంగ్రెస్ ప్రభుత్వంపై అరవింద్ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై అరవింద్ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం పడిపోవాలని ప్రజలు పూజలు చేయాలని పిలుపునిచ్చారు అరవింద్. మే 4వ తేదీ శనివారం నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండలం జన్నేపల్లిలో ఎంపీ అరవి...


పూజ తర్వాతే ఇక్కడ మద్యం సేవిస్తారు.. ఆ భక్తులు ఎవరు ? ఆ ఆచారం ఎందుకు ?

మద్యం సీసాలను పూజకు సమర్పించే ఆలయం ఒకటి ఉంది. ఇక్కడ మద్యం సీసాలను ఉంచి పూజలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని స్వీకరిస్తారు ఆ భక్తులు. ఇంతకు ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో...మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రముఖ ఆలయాలలో ఒకటి. భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ది గాంచిది. ఈ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల...


కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై కేసు

కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై కేసు పిల్లలతో ప్రచారం చేయించడంపై కాంగ్రెస్​ నేత నిరంజన్​ ఫిర్యాదు సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన మొఘల్ పురా పోలీసులు హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై హైదరాబాద్​లో కేసు నమోదయ్యింది. ఈ నెల ఒకటో తేదీన హైదరాబాద్​లోని పాతబస్తీ పర్యటన సందర్భంగా సుధా టాకీస్ వద్ద వేదికపై హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అ...