Trending:


కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌ను జైలుకు పంపుడు ఖాయం.. లేకుంటే నేను పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి

కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌ను జైలుకు పంపుడు ఖాయం.. లేకుంటే నేను పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి యాదగిరిగుట్ట/చండూరు, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌రావును జైలుకు పంపకపోతే తాను పేరు మార్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి అన...


చంద్రబాబుకు కర్నూల్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా.. ఏంటా సెంటిమెంట్ తెలుసుకుందాం !

52 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో కీలకమైన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. ఓ వైపు కరువు కాటకం.. మరోవైపు ఫ్యాక్షన్ భూతం. రాయలసీమ ముఖ ద్వారమైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వాలు ఎన్ని మారినా కరువు విలయతాండవం చేస్తుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కాస్త తాగు, సాగు నీటి కష్టాలు తీరినా అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు ప్రజలకు నేటికీ తప్పడం లేదు. ఇలాంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా, ఎంతో మంది మంత్రులు, ముఖ్యంత్రులను చేసిన ప్రాంతం...


‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఆమె ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది. అది కూడాగానే ఆమె షాక్ అయ్యారు. ఒక దేశాన్నే కుదిపేసిన ఆ ఘటన వెనుక పాతికేళ్ల కుర్రాడు ఉన్నాడని తేలింది.


లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి

లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ కు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు  లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ షాద్ నగర్,వెలుగు: రాష్ట్రంలోని లారీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని, రవాణా రంగం మెరుగుదల కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన సమస్యలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్...


YS Sharmila Case: వైఎస్‌ షర్మిలకు షాక్‌.. వివేకా హత్య వ్యాఖ్యలపై కేసు నమోదు

Case Filed Against YS Sharmila In Badvel: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రధానంగా తన బాబాయి వైఎస్‌ వివేకా హత్యకేసుపై వ్యాఖ్యలు చేస్తుండడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా బద్వేలులో ఆర్‌వో ఫిర్యాదు మేరకు షర్మిలపై కేసు నమోదైంది. హత్య కేసు విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు అందింది.


తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్​ఎస్సే : ఎర్రబెల్లి

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్​ఎస్సే : ఎర్రబెల్లి పర్వతగిరి, వెలుగు: తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ హక్కులు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, మాజీ స్పీకర్​ మధుసూదనాచారి అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం, కల్లేడ, దౌలత్ నగర్, చింత నెక్కొండ, ఏనుగల్లు, మాల్య తండా, చౌటపెల్లి, తురకల సోమారం, వడ్లకొ...


కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది....


ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు.. కేంద్రం పథకం.. వెంటనే ఇలా అప్లై చేసుకోండి

కేంద్ర ప్రభుత్వ పోర్టల్:జాతీయ సామాజిక అభ్యున్నతి, ఉపాధి ప్రాతిపదికన దేశంలోని అణగారిన వర్గ పౌరుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రారంభించారు. పీఎం సూరజ్ పోర్టల్‌ (https://sbms.ncog.gov.in)ను ప్రధాని నరేంద్ర మోదీ 13 మార్చి 2024న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అణగారిన పౌరులు రుణాలు పొందగలరు. ఈ కొత్త జాతీయ పోర్టల్ ద్వారా, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుద్ధ్య కార్మికులు సహా దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులకు రుణ సహాయం లభిస్తుంది. ఆ రుణం ఎలా పొందాలో చూద్దాం. PM SURAJ Portal:PM సూరజ్ పోర్టల్ అనేది సామాజిక అభ్యున్నతి, ఉపాధి ఆధారిత, ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి చేసిన జాతీయ పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా, అణగారిన వర్గాలకు రుణ సహాయం లభిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు సులభంగా రుణాలు పొందగలరు. దీని కోసం వారు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ద్వారా రుణం పొందగలుగుతారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ యొక్క లక్ష్యం:షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులతో సహా దేశవ్యాప్తంగా అర్హులైన వ్యక్తులకు రుణ సహాయం అందించడం పీఎం సూరజ్ పోర్టల్‌ ప్రధాన లక్ష్యం. తద్వారా సమాజంలోని అత్యంత అణగారిన వర్గాలు డెవలప్ అవుతాయి. పీఎం సూరజ్ పోర్టల్ ద్వారా అణగారిన, దళిత వర్గ పౌరులకు రూ.1లక్ష వరకు రుణాలు ఇవ్వడంతోపాటూ.. రూ.15 లక్షల వరకూ వ్యాపార రుణాలు కూడా ఇస్తారు. లోన్ పొందడానికి, అర్హులైన పౌరులు తమ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా పిఎమ్ సూరజ్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రధాన అంశాలు:పీఎం సూరజ్ పోర్టల్ పూర్తి పేరు.. ప్రధాన్ మంత్రి సామాజిక ఉద్ధరణ, ఉపాధి ఆధారిత ప్రజా సంక్షేమం (PM SURAJ). ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ జిల్లాల నుంచి మొత్తం 3 లక్షల మంది యువత ఈ పోర్టల్‌లో చేరారు. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ కింద దేశంలోని లక్ష మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.720 కోట్లు జమ చేశారు. ఈ పోర్టల్‌లో వివిధ పథకాలు కూడా ఉన్నాయి. గృహనిర్మాణం, పెన్షన్, రేషన్, బీమా మొదలైనవి. రుణం పొందేందుకు అర్హతలు:ప్రధాన్ మంత్రి సూరజ్ పోర్టల్ ప్రయోజనాలను పొందేందుకు, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులు ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయానికి ఎలాంటి అర్హతా నిర్దేశించలేదు. దరఖాస్తుదారును ఏ బ్యాంకూ.. రుణం ఎగ్గొట్టిన వ్యక్తిగా ప్రకటించకూడదు. ఈ పోర్టల్‌లో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు మాత్రమే రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు:PM సూరజ్ పోర్టల్‌లో దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. అవి ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, వ్యాపార సంబంధిత పత్రాలు, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా పాస్ బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇమెయిల్ ఐడి ఉండాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి:ముందుగా మీరు అధికారిక పోర్టల్ https://sbms.ncog.gov.in లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో మీరు సైన్ అప్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ రాష్ట్రం పేరు, దరఖాస్తుదారు పేరు, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, సైన్ అప్ పూర్తి చేసుకోవాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దాన్ని మీరు నమోదు చేసి ధృవీకరించాలి. దాంతో మీ సైన్ అప్ పూర్తైనట్లే. తర్వాత మీరు అప్లై ఫర్ లోన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీ ముందు దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, లోన్ రకం, సివిల్ స్కోర్, బ్యాంక్ ఖాతా నంబర్ వంటి సమాచారం ఇవ్వాలి. తర్వాత కోరిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు రుణం మంజూరవుతుంది. లోన్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్‌కి వస్తుంది.


Bike Loan MLA Raja Singh Number: బైక్ లోన్ తీసుకున్న ముస్లిం..రికవరీ కోసం రాజాసింగ్‌కు ఫోన్

Unknown Person Take Bike Loan and Gave MLA Raja Singh Number rn


యుక్రెయిన్ వాసుల ప్రాణాలు తీస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు, అసలేం జరుగుతోంది?

లోహపు వస్తువులు, వైర్ల మధ్య, కొరియా అక్షరాలు ఉన్న ఒక చిన్న వస్తువు క్రిస్టినా కంటికి కనిపించింది. మరిన్ని వివరాలను ఇది తెలియజేస్తుందని ఆమెకు అర్థమైంది.


ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి మహబూబాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా స్విఫ్ నోడల్ ఆఫీసర్​ మరియన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మన్నకాలనీలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు, కాలేజీలు, రైల్వే, బస్ స్టేషన్ల పరిధిలో ఓటుహక్కుపై విస్తృత ప...


పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 13 మంది నామినేషన్​

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 13 మంది నామినేషన్​ నల్గొండ అర్బన్, వెలుగు : వరంగల్,-- ఖమ్మం,-- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం 13 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ములుగు రెవెన్యూ అదనపు కలెక్టర్, నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి సీహెచ్ మహేందర్ కి అభ్యర్థులు నామినేషన్లను సమర్పించారు. తెలుగుదేశం నుంచి ముండ్ర మ...


ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై ఓటరు ఫోటో బదులు క్యూఆర్ కోడ్

Ec Makes Changes With Qr Code: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.. ఓటరు సమాచారం ఉండే స్లిప్‌కు సంబంధించి మార్పు చేసింది. గతంలో ఫోటో ఉండేది.. ఇప్పుడు క్యూఆర్ కోడ్‌ను తీసుకొచ్చారు.


కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ

కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ బెయిల్​ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలుఏకీభవించి తీర్పు వెలువరించిన సీబీఐ స్పెషల్ కోర్టు వైఎస్​ జగన్​ కేసులోని అంశాలు తీర్పులో ప్రస్తావన నేడు కోర్టు ముందుకు కవిత న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బె...


చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ

చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ మంచిర్యాల జిల్లాలో జోరుగా ఫామ్ ల్యాండ్స్ దందా  ఎకరాల్లో భూములు కొని గుంటల్లో అమ్ముతున్నరు   15 ఏండ్లలో లక్షల్లో ఆదాయం అంటూ బోల్తా కొట్టిస్తున్న వైనం  నాలా, లే అవుట్ పర్మిషన్లు లేకుండానే రియల్ బిజినెస్  గుంటకూ పట్టాదారు పాస్ బుక్, రైతుబంధు, రైతు బీమా మంచిర్యాల, వెలుగు:...


నాగర్​కర్నూల్​లోకాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ

నాగర్​కర్నూల్​లోకాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ మూడోసారి గెలవాలని మల్లు రవి ప్రయత్నం  మోదీ ఛరిష్మాపై బీజేపీ అభ్యర్థి భరత్ ఆశలు బోణీ కొట్టాలని బీఆర్ఎస్​ క్యాండిడేట్ ​ప్రవీణ్ తాపత్రయం కారును కలవరపెడుతున్నకాంగ్రెస్​ లీడ్ నాగర్​కర్నూల్,​ వెలుగు :నాగర్​కర్నూల్,​ వెలుగు : నాగర్ కర్నూల్​ లోక్​సభ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు శ్రమిస్తున్న...


సీఈఓ అభయ్‌‌‌‌‌‌‌‌ ఓఝాను తీసేసిన జీ మీడియా

సీఈఓ అభయ్‌‌‌‌‌‌‌‌ ఓఝాను తీసేసిన జీ మీడియా న్యూఢిల్లీ: కంపెనీ సీఈఓ  అభయ్ ఓఝాను  పదవి నుంచి తీసేశామని జీ  మీడియా కార్పొరేషన్ ప్రకటించింది. కానీ, కారణం చెప్పలేదు. సోమవారం జరిగిన బోర్డు మీటింగ్‌‌‌‌‌‌‌‌లో సీఈఓ పదవి నుంచి ఓఝాను తొలగించడానికి  డైరెక్టర్లు ఆమోదం తెలిపారని జీ మీడియా రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది...


Farooq Abdullah: పాక్ గాజులు తొడుక్కొని కూర్చోదు.. పీఓకే స్వాధీనం చేసుకుంటే అణుబాంబులు వేస్తుంది: జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం

Farooq Abdullah: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాక్యలు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం పదే పదే చెప్పడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకుంటే పాక్ గాజులు తొడుక్కుని కూర్చోదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నాయని.. వాటిని భారత్‌పై వేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర...


ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తం తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటం.. అభివృద్ధిలో భారత్‌‌‌‌ను అగ్రగామిగా నిలబెట్టాం నల్గొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్​ చీఫ్ నల్గొండ/ యాదాద్రి/ పెద్దపల్లి, వెలుగు: బీజేసీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చి...


గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ

గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ చికిత్సను సక్సెస్ చేసిన పీడియాట్రిక్ విభాగ డాక్టర్లు పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన సర్జరీని చేసి బాలిక​ ప్రాణాలు కాపాడారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు సోమవారం సర్జరీ వివరాలను మీడియాకు  వెల్లడించారు.  మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన11 ఏండ్ల బాలిక సంధ్య కొంతకాలంగా బ్లడ్​ ప...


మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్

మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్ నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న స్పేస్ క్రాఫ్ట్ వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్​ సునీతా విలియమ్స్(58) మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్​లైనర్ స్పేస్ క్రాఫ్ట్​లో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఈ స్పేస్ క్రాఫ్ట్ మే 7 ఉదయం 8...


తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి

తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి శంకరపట్నం, ఎర్రుపాలెం, వెలుగు: రాష్ట్రంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన చామంతుల మల్లయ్య(80) ఎండలు పెరగడంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం వడదెబ్బతో మరణించాడు. ఎర్రుపాలెం మండల పరిధిలోని పెద్ద గోపవరం గ్...


కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్ మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఇటీవల ఆమె చెప్పిందని గుర్తుచేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ అని రెండో తరగతి విద్యార్థి కూడా చెబుతారని పేర్కొ న్నారు. ...


బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు

బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై సోమవారం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని, కాంగ్రెస్‌‌ పార్టీ రాముడిని అవమానిస్తున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం...


వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం

వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు.  పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో బాలసాని సతీశ్‌‌ ఆధ్వర్యంలో లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మంథని నియోజకర్గంలోని కమాన్​పూర్​ గ్రామంలో కాంగ్రెస్​ నాయకుడు...


బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​

బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​ నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ఆర్మూర్, వెలుగు:  బీజేపీలో పైరవీలకు చోటు లేదని పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. సోమవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, రైతులతో అర్వింద్ చాయ్ పే చర్చలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆ...


భార్య కాదు గయ్యాళి.. భర్తకు టార్చర్.. సిగరెట్లతో వాతలు పెట్టింది.!

ఉత్తరప్రదేశ్.. బిజ్నూర్‌కి చెందిన ఓ మహిళ.. తన భర్తను రాచి రంపాన పెడుతోందనే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైంది. అతని శరీరంపై ఆమె సిగరెట్లతో వాతలు పెట్టినట్లు తెలిసింది. ఆమె పేరు మెహర్ జహాన్. భర్త ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా.. ఆమెను మే 5న సియోహరా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.భర్త పేరు మహాన్ జైదీ. తన భార్య తనకు మత్తు మందు ఇచ్చి.. చేతులు, కాళ్లను కట్టేసి.. సిగరెట్ వెలిగించి.. ఒళ్లంతా వాతలు పెట్టిందని కంప్లైంట్‌లో తెలిపాడు.మొదట పోలీసులు నమ్మలేదు....


టీఎస్ ఈసెట్​కు 96% మంది అటెండ్

టీఎస్ ఈసెట్​కు 96% మంది అటెండ్ హైదరాబాద్, వెలుగు: బీటెక్, ఫార్మసీ తదితర కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో సెకండియర్ అడ్మిషన్ల కోసం సోమవారం నిర్వ హించిన టీఎస్ ఈసెట్ ఎగ్జామ్ కు 96.12 శాతం మంది హాజర య్యారు. ఏపీ, తెలంగాణలో 99 పరీక్షా కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్ష కు 24,272 మందికిగాను 23,330 మంది అటెండ్ అయ్యారని ఈసెట్ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. తెలంగాణ...


IFFCO: ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో ఎరువుల పిచికారీ.. ఇఫ్కోతో కీలక ఒప్పందం!

IFFCO: సాగుభూముల్లో ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేసేందుకు ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రముఖ డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 12 రాష్ట్రాల్లో డోన్ సేవలు అందించనున్నట్లు తెలిపింది. మొత్తం 30 లక్షల ఎకరాలే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగినట్లు తెలిపింది.


రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల

Rangampeta Check Post Cash Seized: రంగంపేట సమీపంలో రామేశంపేట దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఓ వాహనంలో డబ్బులు దొరికాయి. అయితే ఓ డాక్యుమెంట్ చూపించగానే ఆ డబ్బుల్ని విడుదల చేశారు.


రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క

రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క కొత్తగూడ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతుందని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ పోరిక బలరాం నాయక్‌‌‌‌కు మద్దతుగా సోమవారం మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గుంజేడు నుంచి కొత్తగూడ వరకు ...


ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు న్యూఢిల్లీ: సర్వీసెస్ సెక్టార్ పనితీరు ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో కొద్దిగా నెమ్మదించింది. సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరును కొలిచే  మంత్లీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ పీఎంఐ  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలకు గాను 60.8 గా రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చిలో  ఇది 61.2 గా ఉంది. కొత్త బిజినెస్‌‌‌‌‌‌‌‌లు ...


తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి

తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి అన్నదాతల అకౌంట్లలో రెండో విడత డబ్బులు జమ 5 ఎకరాలకుపైగా భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం  7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లలోకి పడిన పైసలు రేపటిలోగా అందరికీ అందనున్న రైతు భరోసా 6.65 లక్షల మంది రైతులకు రూ.2,423 కోట్ల నిధులు హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


Ghost Signs: మీ ఇంట్లో ఈ సంకేతాలు కన్పిస్తే జాగ్రత్త, దెయ్యాలు తిరుగుతున్నట్టు అర్ధం

Ghost Signs: ఆధునిక శాస్త్ర విజ్ఞాన కాలంలో సైతం ఇంకా దెయ్యం, భూతం నమ్మకాలు ఎక్కువే. ఎందుకంటే దేవుడున్నాడని నమ్మితే దెయ్యమూ ఉందని నమ్మాల్సిందే. If you Believe in god then you beleive in devil. అసలు దెయ్యాలున్నాయా లేవా, ఒకవేళ ఎక్కడైనా దెయ్యాలుంటే ఏమైనా సంకేతాలతో తెలుసుకోవచ్చా...


10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్

10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్ కొర్రీలు పెడుతు సాయానికి కేంద్ర ప్రభుత్వం కోత 2019 ఫిబ్రవరి వరకు పాస్​బుక్స్ ఉన్నోళ్లకే స్కీం వర్తింపు నాలుగేండ్లలో తగ్గిన 6 లక్షల మంది లబ్ధిదారులు భూమి అమ్ముకున్నోళ్లను లిస్ట్ నుంచి తొలగిస్తూ.. కొత్త వాళ్లను మాత్రం చేర్చట్లేదు కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందరికీ అందడం ...


వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర

వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర భారత సంతతికి చెందిన అమెరికన్  ఆస్ట్రోనాట్  (వ్యోమగామి) సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. బోయింగ్ స్టార్ లైనర్‌లో ఆమె ప్రయాణించాల్సి ఉండగా కొన్ని గంటల ముందు సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడింది. మళ్లీ యాత్ర నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని నాసా తెలిపింది. భారత కాలమానం ప్రకారం.. ఈ స్ప...


AP Traffic Alert: విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా

Vijayawada Pm Modi Tour Red Zone: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ మోదీ బందరురోడ్డులో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు 1.3 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగుతుంది. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు రోడ్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో పాటు మోదీ పర్యటన జరిగే...


ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ


AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ సెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్‌టియూ కాకినాడ ఈ ఏడాది ఈఏపీ సెట్‌ పరీక్షల్ని నిర్వహిస్తోంది.


Amit Shah | అహ్మదాబాద్‌‌లో ఓటు వేసిన అమిత్ షా

కుటుంబంతో కలిసి అహ్మదాబాద్‌‌లో ఓటు వేసిన అమిత్ షా.


ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని  కేంద్రమంత్రి ,రిపబ్లికన్​  పార్టీ ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్​ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార...


కాంగ్రెస్​లో చేరిన ఆరుగురు బీఆర్​ఎస్ ​కౌన్సిలర్లు

కాంగ్రెస్​లో చేరిన ఆరుగురు బీఆర్​ఎస్ ​కౌన్సిలర్లు బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారిల ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. ఎమ్మెల్యే వినోద్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భం...


కాకా హయాంలోనే పెద్దపల్లి అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు

కాకా హయాంలోనే పెద్దపల్లి అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు జేపీ నడ్డా అవగాహన లేకుండా అబద్ధాలు మాట్లాడిండు వైట్​ పేపర్ లాంటి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపు మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపణ ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగియగానే స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లన్నీ అమలైతయ్...


కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం కేంద్రం, తయారీ సంస్థ నష్టపరిహారం ఇవ్వాలి అవేకెన్​ ఇండియా మూమెంట్ ప్రతినిధుల డిమాండ్ ఖైరతాబాద్​,వెలుగు: కరోనా సమయంలో​ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్​ట్రయిల్స్​ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్​ ఇండియా మూమెంట్ సలహాదారు ద...


కోడ్‌‌‌‌తో సంబంధం లేకున్నా..సింగరేణిలో కొనుగోళ్లు ఆపేసిన్రు

కోడ్‌‌‌‌తో సంబంధం లేకున్నా..సింగరేణిలో కొనుగోళ్లు ఆపేసిన్రు సింగరేణి సంస్థలో ఆగిపోయిన రూ. 1000 కోట్ల పనులు నిలిచిన మెషినరీ, స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌ కొనుగోళ్లు, ఓబీ రిమూవల్‌‌‌‌ టెండర్లు సింగరేణికి కోడ్‌‌‌‌తో సంబంధం లేదని గతంలోనే చెప్పిన ఈసీ  అయినా పట్టించుకోని ఆఫీసర్లు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల కోడ్​ఎఫెక్ట్‌‌‌‌ సింగరేణి ...


పిల్లలకు స్కూల్ లో చేర్పించే ముందు ఇవి నేర్పించాల్సిందే...!

ఏదైనా తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేర్పించాలి. చిన్న పిల్లలు కదా ఏం నేర్చుకుంటారు అనుకుంటాం. కానీ.. వారు ఈ వయసులోనే ఎక్కువగా నేర్చుకుంటారు. ఈ రోజుల్లో పిల్లలను స్కూల్లో చేర్పించే ముందు.. కచ్చితంగా ప్రీ స్కూల్ లో చేర్పిస్తున్నారు. ఎందుకు అంటే... చదువుకంటే ముందు.. ప్రీ స్కూల్ లో పిల్లలు స్కూల్ కి అలవాటు పడతారు. అంతేకాదు... చాలా విషయాలు ప్రీ స్కూల్ లోనే నేర్చుకుంటారు. అయితే... మీరు మీ పిల్లలను ప్రీ స్కూల్ లో చేర్పించే...


Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో మే 20 నుంచి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఈ నెల 20 నుంచి సికింద్రాబాద్‌లోని 1 ఈఎంఈ సెంటర్‌లో నిర్వహిస్తారు.


3rd Phase Lok Sabha Polls 2024 : మూడో దశలో భాగంగా దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్.. బరిలో అమిత్ షా సహా పలువురు ప్రముఖులు..

3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్‌లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.


గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం

గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మావోయిస్టులు డంప్‌ చేసిన పేలుడు పదార్థాలను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా టిఫాగడ్‌ అడవుల్లో మావోయిస్టులు పేలుడు పదార్థాలు డంప్​ చేశారన్న సమాచారంతో సీ-60, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడవిలోకి వెళ్లాయి. పేలుడు పదార్థాలు నింపిన ఆరు ప్రెష...


Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి.. మోసాలు ఇలా జరుగుతాయి..?

Akshaya Tritiya : అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనాలి.. మోసాలు ఇలా జరుగుతాయి..? అక్షయ తృతీయ వస్తే చాలు... ఎక్కువ మంది నగల కొట్టుకి క్యూ కడతారు. ఇవ్వాళ కనీసం ఒక గ్రాము బంగారం అయినా కొనాలి అనుకుంటారు. అందుకు తగ్గట్టే నగల షాపుల వాళ్లు డిస్కౌంట్లు, ఆఫర్లు పెడుతుంటారు. బంగారు పండుగ పది వేలు విలువ చేసే వస్తువు కొంటే పది శాతం డిస్కౌంట్, పది గ్రాముల బంగా...