Trending:


కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారు: రఘునందన్ రావు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో కలిసి సంగారెడ్డిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న రఘునందన్.. ర్యాలీ అనంతరం మాట్లాడుతూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అయోధ్యలో నిర్మించిన రామాలయం స్థానంలో మళ్లీ బాబ్రీ మసీదు కడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


ఇద్దరు ఒకే వీధిలో ఉంటారు.. తండ్రి ఏపీలో, కుమారుడు తెలంగాణలో.. ఎలాగంటే!

Mahabubabad Father Andhra Son Telangana: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విలీన మండలాల గురించి తెలిసిందే. అయితే ఏపీలో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. తండ్రీకొడుకులు ఒకే ఊరిలో ఒకే వీధిలో ఉంటున్నా రాష్ట్రాలు మాత్రం వేరుగా ఉన్నాయి. భద్రాచలంలోని ఓ వీధి ఒకవైపు తెలంగాణ పరిధిలోకి వస్తే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తోంది. తండ్రీ కొడుకులు నిర్మించుకున్న ఇళ్లలో ఒకటి తెలంగాణ పరిధిలోకి రాగా.. మరొకటి ఏపీ పరిధిలోకి వస్తోంది.


భద్రాద్రిలో ఈ భక్తులు చేసిన సేవలు వెలకట్టలేనివి.. తప్పక తెలుసుకోండి..

భద్ర మహర్షి భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పూర్వం నుంచి అనేక మంది భక్తులు స్వామివారి సేవలో పాల్గొని తమ జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు.‌ వారిలో ముఖ్యంగా భద్ర మహర్షి, పోకల దమ్మక్క, భక్త రామదాసు, తానిషా, తూము లక్ష్మీనరసింహదాసు ప్రధానమైన వారిగా చెప్పుకోవచ్చు.‌ రామ దర్శనం కోసం కఠోర తపస్సును చేసే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని రామ అవతారంలో దర్శించుకున్న మహా భక్తుడు భద్ర మహర్షి. ఆయన కోరిక మేరకు శ్రీమన్నారాయణ రామ అవతార అనంతరం తిరిగి చతుర్భుజాలతో భద్రాచల క్షేత్రంలో సాక్షాత్కరించారు. భక్తుడైన భద్రుడిని శిలగా మార్చి శిరస్సుపై వెలిశారు. భద్రుని తపస్సు ఫలితంగానే భద్రాద్రి క్షేత్రం ఆవిర్భవించినట్లు పురాణ గ్రంథాలలో సైతం తెలుపబడుతుంది. అందుకే భద్రుడు భద్రాద్రి ఆలయంలో ప్రథమ భక్తుడుగా పేర్కొనవచ్చు. పోకల దమ్మక్కపోకల దమ్మక్క16వ శతాబ్దంలో పుట్టలో ఉన్న రాముడిని పోకల దమ్మక్క చూడటం జరిగిందని భద్రాద్రి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ మహా భక్తురాలు ప్రతి నిత్యం స్వామి వారికి అడవిలో లభించే ఫలాలను నైవేద్యంగా సమర్పించేది.ఈ క్రమంలో ఆమె రాముని పాదాలను కడిగేది. ప్రస్తుతం ఆలయం నిర్మించిన ప్రాంతంలో రాములవారు వెలిశారని మొట్టమొదటిగా ఈ లోకానికి చాటి చెప్పిన మహిళ పోకల దమ్మక్క.‌ అందుకే భద్రాద్రి రాముని సేవలో తరించిన మహా భక్తురాలుగా పోకల దమ్మక్క చరిత్ర ఎక్కింది. కంచర్ల గోపన్న ( భక్త రామదాసు )పూర్వం హస్నాబాద్ ప్రాంతంలో అంతర్భాగమైన భద్రాచలం అంతర్భాగంగా ఉండేది.‌ ఈ క్రమంలో హస్నాబాద్ ప్రాంతానికి తహసీల్దార్ గా వచ్చిన కంచర్ల గోపన్న అనంతరం భద్రాద్రి రామునికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి... ప్రభుత్వ సొమ్ముతో సుమారు ఆరు లక్షల వెండి నాణాలను వెచ్చించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించడమే కాకుండా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పలు బంగారు ఆభరణాలను సైతం చేసి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అందుకే నేటికీ భద్రాద్రి అంటే భక్త రామదాసు గుర్తుకొస్తారు. అందుకే రామదాసుని సైతం మహా భక్తుడుగా పేర్కొనవచ్చు. తానిషా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తానీషా రామచంద్ర మహాప్రభు వారి దివ్యదర్శనాన్ని పొందిన మహనీయుడు.‌ నాడు భక్తరామదాసును బందీఖానాలో బంధించిన అనంతరం రామోజీ, లక్ష్మోజీలుగా రామ లక్ష్మణులు వెళ్లి తానీషాకు దర్శనమివ్వడం, 6 లక్షల బంగారు రామమాడాలు ఇచ్చారు. దీంతో ఏ సంప్రదాయస్తుడైనా రాముని సాక్షాత్కరం పొందడంతో తానీషా శరీరమంతా పవిత్రమైంది. రాముని కటాక్షంతో పూర్తిగా స్నానం చేయబడి పూర్వజన్మ సుకృతం వలన చరిత్రలోనే ఎంతో ఘన కీర్తిని సాధించారు. రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు భక్త రామదాసు తర్వాత భద్రాద్రి ఆలయం ఎన్నో ఒడిదుడుకులప ఎదుర్కొంటున్న సమయంలో తన యావదాస్తిని ఆలయ ఉద్ధరణకు కేటాయించి ఆలయాన్ని అభివృద్ధిపథంలో నడిపి రామదాసు ఆశయాలను రాజా తూము లక్ష్మీనరసింహదాసు నెరవేర్చారు. ఆగమ, వైష్ణవ సంప్రదాయాలను కొనసాగించి పది రకాల ఉత్సవాల సంకీర్తనలతో ఆరాధనలు జరిగేటట్లు చేశారు. ఈ ఐదుగురు భక్తుల విశేష సేవల వలన భద్రాద్రి ఆలయం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని చెప్పవచ్చు.


3rd Phase Lok Sabha Polls 2024 : మూడో దశలో భాగంగా దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్.. బరిలో అమిత్ షా సహా పలువురు ప్రముఖులు..

3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్‌లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.


వైఎస్ జగన్ గురించి పులివెందుల ప్రజలు ఏమంటున్నారు?

వైఎస్ జగన్ గురించి పులివెందుల ప్రజలు ఏమంటున్నారు?


ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి

ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి మహిళా కాంగ్రెస్ నేతల డిమాండ్ హైదరాబాద్, వెలుగు: సెక్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం ముందు రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగ...


రోహిత్ వేముల తల్లి: ‘నా కొడుకు కులాన్ని పోలీసులు ఎలా నిర్థరిస్తారు? ఇది కేసును పక్కదారి పట్టించే కుట్ర’

‘‘గచ్చిబౌలీ పోలీసులు ఎన్నడూ నన్ను విచారించలేదు. రోహిత్ మరణం తర్వాత కాంతిలాల్ దండే గుంటూరు కలెక్టర్ గా ఉండగా రోహిత్‌ను ఎస్సీనే అని ప్రకటించారు. కానీ వెంటనే మాట మార్చారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తను ఎస్సీ కాదంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారు.’’


నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బలమైన పోటీదారులు ఎవరూ లేరని.. తన గెలుపు చాలా సులభమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కొండా. అయితే.. తన గెలుపు అంత సులువు కావడానికి కాంగ్రెస్ పార్టీ చాలా హెల్ప్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


సెన్సేషన్ జడ్జ్‌మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు

సెన్సేషన్ జడ్జ్‌మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు బరేలీ అడిషనల్ కోర్టు శనివారం ఓ విలక్షణమైన కోర్టు తీర్పు ఇచ్చింది. మహిళ తప్పుడు సాక్ష్యంతో ఓ వ్యక్తి నాలుగేళ్లు జైలులో మగ్గాడు. ఈమధ్యకాలంలో కొందరు ఆడవాళ్లు ఇండియాలో వాళ్లకు అనుకూలంగా ఉన్న చట్టాలను వాడుకొని రాజకీయ నాయకులను, బిజినెస్ మ్యాన్లలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు...


ఎన్నికల ప్రచారంలో వెంకీ మామ.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని రోడ్ షో

ఎన్నికల ప్రచారంలో వెంకీ మామ.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని రోడ్ షో లోక్ సభ ఎలక్షన్స్ లో భాగంగా ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఖమ్మం అభ్యర్థి రామసహయం రాఘురామ్ రెడ్డి గెలుపునకు హీరో దగ్గబాటి వెంకటేష్ ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్...


గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ

గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ చికిత్సను సక్సెస్ చేసిన పీడియాట్రిక్ విభాగ డాక్టర్లు పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన సర్జరీని చేసి బాలిక​ ప్రాణాలు కాపాడారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు సోమవారం సర్జరీ వివరాలను మీడియాకు  వెల్లడించారు.  మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన11 ఏండ్ల బాలిక సంధ్య కొంతకాలంగా బ్లడ్​ ప...


ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు న్యూఢిల్లీ: సర్వీసెస్ సెక్టార్ పనితీరు ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో కొద్దిగా నెమ్మదించింది. సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరును కొలిచే  మంత్లీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ పీఎంఐ  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలకు గాను 60.8 గా రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చిలో  ఇది 61.2 గా ఉంది. కొత్త బిజినెస్‌‌‌‌‌‌‌‌లు ...


హైదరాబాద్ - బెంగాల్ రైలును జీహాదీలు.. ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారా?

Claim: హైదరాబాద్ నుంచి బెంగాల్ వెళ్తున్న రైలును.. జీహాదీలు, ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు.Fact: హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని వాడిలో ఉన్న హల్‌కట్టా షరీఫ్‌కు వెళ్లే యాత్రికుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది.(newschecker.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)పచ్చని మసీదు గోపురం, బంగారు పక్షులతో అలంకరించిన రైలు వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది."హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లే రైలును జిహాదీలు ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు....


నిజాలు మాట్లాడితే బెదిరిస్తుండ్రు : భట్టి విక్రమార్క

నిజాలు మాట్లాడితే బెదిరిస్తుండ్రు : భట్టి విక్రమార్క హైదరాబాద్: కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు, ఢిల్లీ పోలీసులను తమ ఆధీనంలో ఉంచుకున్న బీజేపీ ప్రభుత్వం నిజాలు మాట్లాడిన వారిపై బెదిరింపులకు దిగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పక్షాన గొంతెత్తిన ముఖ్యమంత్రిని ఢిల్లీకి రమ్మంటోందని అన్నారు.  ఇవాళ గాంధీ భవన్ లో ఆయన మీడ...


Fact Check: ఓటింగ్ సమయంలో ఒకే వ్యక్తి బీజేపీ అభ్యర్థికి 5 ఓట్లు వేశారా? వీడియో వైరల్..!

ఓటింగ్ సమయంలో ఒకే వ్యక్తి బీజేపీ అభ్యర్థికి 5 ఓట్లు పడ్డాయా? లేదు, వైరల్ వీడియో మాక్ పోల్‌కి సంబంధించినదిఓటింగ్ సమయంలో, ఒక వ్యక్తి ఈవీఎంలో బీజేపీ అభ్యర్థికి వరుసగా ఐదు ఓట్లు వేశారు . X-పోస్ట్ ఆర్కైవ్‌ను ఇక్కడ వీక్షించండి .వాస్తవం: "ఓటింగ్ ఫ్రాడ్", "అదే వ్యక్తి ద్వారా BJP అభ్యర్థికి 5 ఓట్లు" అనే కీవర్డ్‌లతో న్యూస్‌చెకర్ మొదట గూగుల్‌లో శోధించాడు. ఫలితంగా మేము ఏప్రిల్ 28, 2024న News9 ప్రచురించిన నివేదికను కనుగొన్నాము . ఈ వీడియో అస్సాంలోని...


Gold Jewels: నడిరోడ్డుపై బోల్తా పడ్డ బంగారంతో వెళ్తున్న కంటైనర్.. క్వింటాళ్ల కొద్ది ఆభరణాలు

Gold Jewels: బంగారంతో వెళ్తున్న ఓ కంటైనర్ బోల్తా పడింది. అయితే అందులో అంతా ఇంతా కాదు క్వింటాళ్ల కొద్ది బంగారం ఉంది. కంటైనర్ బోల్తా పడటంతో అందులో ఉన్న డ్రైవర్, సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ బంగారం విలువ వందల కోట్లు ఉండటంతో ఎక్కడ ఎవరు ఎత్తుకెళ్లిపోతారో అనే భయాలు నెలకొన్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే?


చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ

చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ మంచిర్యాల జిల్లాలో జోరుగా ఫామ్ ల్యాండ్స్ దందా  ఎకరాల్లో భూములు కొని గుంటల్లో అమ్ముతున్నరు   15 ఏండ్లలో లక్షల్లో ఆదాయం అంటూ బోల్తా కొట్టిస్తున్న వైనం  నాలా, లే అవుట్ పర్మిషన్లు లేకుండానే రియల్ బిజినెస్  గుంటకూ పట్టాదారు పాస్ బుక్, రైతుబంధు, రైతు బీమా మంచిర్యాల, వెలుగు:...


తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. హైదరాబాద్‌లోనూ సాయంత్రం తర్వాత వర్షం పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.


భూముల నుంచి ఆ ఇద్దరు రైతుల్ని ఖాళీ చేయించొద్దు : హైకోర్టు

భూముల నుంచి ఆ ఇద్దరు రైతుల్ని ఖాళీ చేయించొద్దు : హైకోర్టు భూసేకరణ ప్రక్రియ జరుపుకోవచ్చు ట్రిపుల్ ఆర్ భూసేకరణపై ఎన్​హెచ్ఏఐకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్‌‌‌‌(టిపుల్ ఆర్) ఉత్తర దిశ నిర్మాణంలో భూమి కోల్పోతున్న ఇద్దరు రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు పిటిషనర్లను వాళ్ల భూముల నుంచి ఖాళీ చేయించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ...


హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?

హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.? లోక్ సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఈ క్రమంలోనే  జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో ప్రచారం చేయడానికి క్యూ కట్టారు. ప్రధాని మోదీ ఇవాళ(మే 7న) హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలో  బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో మే 7న రాత్రి , మే 8న ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ ...


అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ

అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి.  ఫేక్ వీడియోపై గత నెల27న ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. తాము ఆల్రెడీ అరెస్ట్  చేశాక ఢిల్లీ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నానని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. కేసుకు సంబంధిం...


బీర్లు లేవు.. అడగొద్దు.. బోర్డులు పెడుతున్న వైన్ షాప్స్

బీర్లు లేవు.. అడగొద్దు.. బోర్డులు పెడుతున్న వైన్ షాప్స్ తెలంగాణలో మద్యం ప్రియులకు కష్టకాలం వచ్చింది. వేసవికాలంలో  బీర్ల కొరత ఏర్పడింది. చాలినన్ని బీర్లు దొరక్క మద్యం ప్రియులు అసంతృప్తి చెందుతున్నారు.  ఎండలు పెరగడం, ఐపీఎల్, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీర్లకు డిమాండ్  పెరిగింది. డిమాండ్​కు తగిన సప్లై లేకపోవడంతో చాలా చోట్ల వైన్  షాపులలో నో స్టాక్​ బోర్...


తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి

తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి అన్నదాతల అకౌంట్లలో రెండో విడత డబ్బులు జమ 5 ఎకరాలకుపైగా భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం  7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లలోకి పడిన పైసలు రేపటిలోగా అందరికీ అందనున్న రైతు భరోసా 6.65 లక్షల మంది రైతులకు రూ.2,423 కోట్ల నిధులు హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం

వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు.  పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో బాలసాని సతీశ్‌‌ ఆధ్వర్యంలో లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మంథని నియోజకర్గంలోని కమాన్​పూర్​ గ్రామంలో కాంగ్రెస్​ నాయకుడు...


ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తం తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటం.. అభివృద్ధిలో భారత్‌‌‌‌ను అగ్రగామిగా నిలబెట్టాం నల్గొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్​ చీఫ్ నల్గొండ/ యాదాద్రి/ పెద్దపల్లి, వెలుగు: బీజేసీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చి...


జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌

జగిత్యాలలో గురువు జైశెట్టి రమణయ్యను కలిసిన కేసీఆర్‌‌ జైశెట్టి రమణయ్యకు పుస్తకాలు  అందజేసిన మాజీ సీఎం  ఎలా ఉన్నారంటూ కుశల ప్రశ్నలు జగిత్యాల టౌన్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ ప్రచారంలో భాగంగా సోమవారం జగిత్యాలకు వచ్చారు. ఈ క్రమంలో తనకు ఇంటర్​లో గురువైన ప్రముఖ కవి, రచయిత జైశెట్టి రమణయ్య ఇంటికి వెళ్లారు. ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కొన్ని పుస్...


ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు.. కేంద్రం పథకం.. వెంటనే ఇలా అప్లై చేసుకోండి

కేంద్ర ప్రభుత్వ పోర్టల్:జాతీయ సామాజిక అభ్యున్నతి, ఉపాధి ప్రాతిపదికన దేశంలోని అణగారిన వర్గ పౌరుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రారంభించారు. పీఎం సూరజ్ పోర్టల్‌ (https://sbms.ncog.gov.in)ను ప్రధాని నరేంద్ర మోదీ 13 మార్చి 2024న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అణగారిన పౌరులు రుణాలు పొందగలరు. ఈ కొత్త జాతీయ పోర్టల్ ద్వారా, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుద్ధ్య కార్మికులు సహా దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులకు రుణ సహాయం లభిస్తుంది. ఆ రుణం ఎలా పొందాలో చూద్దాం. PM SURAJ Portal:PM సూరజ్ పోర్టల్ అనేది సామాజిక అభ్యున్నతి, ఉపాధి ఆధారిత, ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి చేసిన జాతీయ పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా, అణగారిన వర్గాలకు రుణ సహాయం లభిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు సులభంగా రుణాలు పొందగలరు. దీని కోసం వారు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ద్వారా రుణం పొందగలుగుతారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ యొక్క లక్ష్యం:షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులతో సహా దేశవ్యాప్తంగా అర్హులైన వ్యక్తులకు రుణ సహాయం అందించడం పీఎం సూరజ్ పోర్టల్‌ ప్రధాన లక్ష్యం. తద్వారా సమాజంలోని అత్యంత అణగారిన వర్గాలు డెవలప్ అవుతాయి. పీఎం సూరజ్ పోర్టల్ ద్వారా అణగారిన, దళిత వర్గ పౌరులకు రూ.1లక్ష వరకు రుణాలు ఇవ్వడంతోపాటూ.. రూ.15 లక్షల వరకూ వ్యాపార రుణాలు కూడా ఇస్తారు. లోన్ పొందడానికి, అర్హులైన పౌరులు తమ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా పిఎమ్ సూరజ్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రధాన అంశాలు:పీఎం సూరజ్ పోర్టల్ పూర్తి పేరు.. ప్రధాన్ మంత్రి సామాజిక ఉద్ధరణ, ఉపాధి ఆధారిత ప్రజా సంక్షేమం (PM SURAJ). ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ జిల్లాల నుంచి మొత్తం 3 లక్షల మంది యువత ఈ పోర్టల్‌లో చేరారు. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ కింద దేశంలోని లక్ష మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.720 కోట్లు జమ చేశారు. ఈ పోర్టల్‌లో వివిధ పథకాలు కూడా ఉన్నాయి. గృహనిర్మాణం, పెన్షన్, రేషన్, బీమా మొదలైనవి. రుణం పొందేందుకు అర్హతలు:ప్రధాన్ మంత్రి సూరజ్ పోర్టల్ ప్రయోజనాలను పొందేందుకు, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులు ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయానికి ఎలాంటి అర్హతా నిర్దేశించలేదు. దరఖాస్తుదారును ఏ బ్యాంకూ.. రుణం ఎగ్గొట్టిన వ్యక్తిగా ప్రకటించకూడదు. ఈ పోర్టల్‌లో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు మాత్రమే రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు:PM సూరజ్ పోర్టల్‌లో దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. అవి ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, వ్యాపార సంబంధిత పత్రాలు, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా పాస్ బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇమెయిల్ ఐడి ఉండాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి:ముందుగా మీరు అధికారిక పోర్టల్ https://sbms.ncog.gov.in లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో మీరు సైన్ అప్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ రాష్ట్రం పేరు, దరఖాస్తుదారు పేరు, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, సైన్ అప్ పూర్తి చేసుకోవాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దాన్ని మీరు నమోదు చేసి ధృవీకరించాలి. దాంతో మీ సైన్ అప్ పూర్తైనట్లే. తర్వాత మీరు అప్లై ఫర్ లోన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీ ముందు దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, లోన్ రకం, సివిల్ స్కోర్, బ్యాంక్ ఖాతా నంబర్ వంటి సమాచారం ఇవ్వాలి. తర్వాత కోరిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు రుణం మంజూరవుతుంది. లోన్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్‌కి వస్తుంది.


ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి మహబూబాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా స్విఫ్ నోడల్ ఆఫీసర్​ మరియన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మన్నకాలనీలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు, కాలేజీలు, రైల్వే, బస్ స్టేషన్ల పరిధిలో ఓటుహక్కుపై విస్తృత ప...


చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..

చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు.. తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని కొంపల్లి, నిజాంపేట్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, శే...


సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు

సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు వర్షం కారణంగా సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు అయింది. అయితే యథావిధిగా సీఎం రేవంత్‌ రెడ్డి వరంగల్‌ పర్యటన కొనసాగనుంది.  ఈ విషయాన్ని  అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి.  వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమలో రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలలో ఆయన పాల్గొన...


పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.. ఎన్నికల సంఘం కీలక సూచనలు

ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. అక్కడక్కడా అవాంతరాలు కూడా కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కీలక వివరాలు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌కు సంబంధించి ఇప్పటివరకూ 70 శాతం పోలింగ్ పూర్తైందన్నారు. అవసరమైతే మే 9వ తేదీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.


AP Traffic Alert: విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా

Vijayawada Pm Modi Tour Red Zone: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ మోదీ బందరురోడ్డులో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు 1.3 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగుతుంది. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు రోడ్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో పాటు మోదీ పర్యటన జరిగే...


కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్


YS Sharmila Case: వైఎస్‌ షర్మిలకు షాక్‌.. వివేకా హత్య వ్యాఖ్యలపై కేసు నమోదు

Case Filed Against YS Sharmila In Badvel: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రధానంగా తన బాబాయి వైఎస్‌ వివేకా హత్యకేసుపై వ్యాఖ్యలు చేస్తుండడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా బద్వేలులో ఆర్‌వో ఫిర్యాదు మేరకు షర్మిలపై కేసు నమోదైంది. హత్య కేసు విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు అందింది.


ప్లీజ్ మా దేశానికి రండి..భారత్ ను బతిమాలుకుంటున్న మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి

మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదేశ ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పు తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. భారతీయులు మళ్లీ మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్‌ అభ్యర్థించారు.[caption id="" align="alignnone" width="1024"] పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. గతేడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది.[/caption] మాల్దీవులలో ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.


ఎండలు మండుతున్నా..దూకుడుగా ప్రచారం

ఎండలు మండుతున్నా..దూకుడుగా ప్రచారం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు  కామారెడ్డి జిల్లాకు రానున్న అగ్రనేతలు కామారెడ్డి ​, వెలుగు: ఎంపీ ఎన్నికల పోలింగ్​గడువు దగ్గరపడుతుండటంతో కామారెడ్డి  జిల్లాలో ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని స్పీడప్​ చేశారు.  ప్రచారానికి ఇంకా అయిదు రోజులే మిగిలి ఉండగా..  కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ శ్రేణులు ఇంటింట...


Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ మూడు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమేనట

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈరోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు. ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం...


అహోబిలంలో ఘనంగా వసంతోత్సవాలు....

ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం సాక్ష్యాత్తు ఆ శ్రీ మహా విష్ణువు స్వయంబుగా ఉగ్రనరసింహ అవతారంలో వెలసిన క్షేత్రం అహోబిలం. అహోబిలం దేవస్థానంలో లక్ష్మి నరసింహాస్వామికి ప్రతి యేటా నిర్వహించే వసంతోత్సవం కనులపండువగా కొనసాగుతుంది. ఇటీవల అహోబిలం లక్ష్మినరసింహాస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగగా మరో నాలుగు రోజులపాటు స్వామి వారి వసంతోత్సవాలు జరగనున్నాయి.వసంతోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలం క్షేత్రంలో తిరుమంజన సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవాల సందర్భంగా అహోబిలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రం మరోవైపు పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన అహోబిలంలో ఈ 5 రోజాలపాటు వసంతోత్సవాలు జరగనున్నాయి... అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి క్షేత్రంలో స్వామి వారి వసంతోత్సవం సందర్బంగా దిగువ అహోబిలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తలకు తులసి దళం, కనకంబ్రాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ అర్చకులు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవం సందర్భంగా 2వ రోజులో భాగంగా దిగువ అహోబిలం ఆలయంలో సాంప్రదాయ పద్దతిలో సంగీత కచేరి నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయానికి వచ్చిన భక్తులను ప్రత్యేకంగా ఈ సంగీత కచేరి ఆకట్టుకుంది


ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని  కేంద్రమంత్రి ,రిపబ్లికన్​  పార్టీ ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్​ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార...


అందరూ ఓటు వేయండి.. ఓటు విలువ ఏంటో తెలుసుకోండి..

ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు.‌ అందరూ ఓటెయ్యాలి - ఎవరూ ఓటు అమ్ముకోరాదు అని పీపుల్స్ పవర్ ఎన్ జి ఒ సెక్రటరీ నిమ్మకాయలు భాస్కర్ కోరారు. ఈ మేరకు విశాఖపట్నం బీచ్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లి, గాజువాక, భీమిలిలో, మురళీ నగర్, మాధవధార , సీతమ్మధార, ఆరిలోవ, హనుమంతవాక, ఎంవిపి...


కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది....


Kejriwal Bail: కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం ఆంక్షలు.. బెయిల్ వచ్చినా సీఎంగా విధులు నిర్వర్తించొద్దని వెల్లడి

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలు జైలులో ఉండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ తరఫున ప్రచారం చేయడానికి వారు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు ఆంక్షలు విధించింది. ఒక వేళ మధ్యంతర బెయిల్ వస్తే.. సీఎంగా అధికారిక విధులు...


పనిమనిషి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు

ఝార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఓ ఫ్లాట్‌‌లో.. ఈడీ అధికారుల సోదాల్లో నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా బయటపడ్డాయి. ఆరు కౌంటింగ్ మెషీన్ల సాయంతో లెక్కించగా.. ఆ ఫాట్లో ఉన్న నగదు రూ.32 కోట్లు అని తేలింది. అనుమానం వచ్చి మరో రెండు చోట్ల సోదాలు నిర్వహిస్తే.. మరో రూ.3 కోట్ల నగదు దొరికింది. ఈ డబ్బంతా దొరికింది ఓ పనిమనిషి ఇంట్లో కావడం గమనార్హం. ఝార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్‌ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్‌ లాల్‌ పని మనిషి జహంగీర్‌ ఆలం డబుల్ బెడ్‌రూం ఫ్లాట్‌లో ఈడీ అధికారులు ఈ సోదాలు జరిపారు.


‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఆమె ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది. అది కూడాగానే ఆమె షాక్ అయ్యారు. ఒక దేశాన్నే కుదిపేసిన ఆ ఘటన వెనుక పాతికేళ్ల కుర్రాడు ఉన్నాడని తేలింది.


గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు

గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు మండుతున్న ఎండలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.  పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మపురి,పెద్దపల్లి,మంథని, నియోజకవర్గాల్లో ఉరుములు ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట...


కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌ను జైలుకు పంపుడు ఖాయం.. లేకుంటే నేను పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి

కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌ను జైలుకు పంపుడు ఖాయం.. లేకుంటే నేను పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి యాదగిరిగుట్ట/చండూరు, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌రావును జైలుకు పంపకపోతే తాను పేరు మార్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి అన...


రైతు భరోసా డబ్బులు వేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి : అద్దంకి దయాకర్

రైతు భరోసా డబ్బులు వేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి : అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రైతు భరోసా డబ్బులు వేస్తుంటే అడ్డుకున్నారని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా డబ్బులు ఎకౌంట్లో వేస్తుంటే అక్కసుతో ఈసీ కి పిర...


వైఎస్ జగన్- వైఎస్ షర్మిల మధ్య విభేదాలకు అసలు కారణమేంటి? జగన్ ‘పసుపు చీర’ కామెంట్‌పై షర్మిల ఏమన్నారు?

జగన్ ‘పసుపు చీర’ కామెంట్‌పై షర్మిల ఏమన్నారు?


IFFCO: ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో ఎరువుల పిచికారీ.. ఇఫ్కోతో కీలక ఒప్పందం!

IFFCO: సాగుభూముల్లో ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేసేందుకు ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రముఖ డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 12 రాష్ట్రాల్లో డోన్ సేవలు అందించనున్నట్లు తెలిపింది. మొత్తం 30 లక్షల ఎకరాలే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగినట్లు తెలిపింది.


తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి

తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి శంకరపట్నం, ఎర్రుపాలెం, వెలుగు: రాష్ట్రంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన చామంతుల మల్లయ్య(80) ఎండలు పెరగడంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం వడదెబ్బతో మరణించాడు. ఎర్రుపాలెం మండల పరిధిలోని పెద్ద గోపవరం గ్...