Trending:


కేసీఆర్​..ముక్కు నేలకు రాస్తవా? : సీఎం రేవంత్​రెడ్డి

కేసీఆర్​..ముక్కు నేలకు రాస్తవా? : సీఎం రేవంత్​రెడ్డి ఈ నెల 8లోపు రైతు భరోసా పూర్తి చేస్తం.. లేకుంటే నేను ముక్కు నేలకు రాస్త సవాల్​కు సిద్ధమా?:  రాష్ట్ర ప్రజలపై నువ్వు మోపిన అప్పు రూ. 7 లక్షల కోట్లు ఇప్పటిదాకా రూ. 27 వేల కోట్లు మిత్తీలకే కట్టినం భట్టి గట్టోడు కాబట్టి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెడ్తున్నడు పంద్రాగస్టులోపు రుణ మాఫీ చేసి తీరుతాం ప...


బ్రెజిల్ లో విధ్వంసం సృష్టించిన వర్షాలు.. 56కు చేరిన మృతుల సంఖ్య

బ్రెజిల్ లో విధ్వంసం సృష్టించిన వర్షాలు.. 56కు చేరిన మృతుల సంఖ్య బ్రెజిల్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. బ్రెజిల్ లోని దక్షిణ రాష్ట్రమైన రియో గ్రాండే దో సుల్ లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీంతో అధిక సంఖ్యలో ఇళ్లు కూలిపోయి.. వంతెనలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. బైక్ లు, కార్లు, ఇతర వాహనాలు బురదల్లో చిక్కుకుపోయాయి. వర్షాల కారణంగా 56మంది...


అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు

అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం     కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్  డ్రైవర్     మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు     హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం     ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం ఆత్మకూరు(దామెర), వెలుగు:  పుట్టిన బిడ్డను ...


సింహాచలం చందనోత్సవానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ దర్శనాలు ఉండవు, ఈ విషయాలు తెలుసుకోండి

Simhachalam Chandanotsavam: సింహాచలంలో ఈ నెల 10న జరగనున్న చందనోత్సవంలో భక్తులందరికీ అప్పన్న నిజరూప దర్శనం కల్పిస్తామంటున్నారు అధికారులు. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ప్రొటోకాల్‌ దర్శనాలు ఉండవని తెలిపారు. అంతేకాదు అంతరాలయ దర్శనాన్ని కూడా పూర్తిగా రద్దు చేయగా.. వైదిక కార్యక్రమాల అనంతరం వేకువజామున నాలుగు గంటల నుంచి గంటపాటు ధర్మకర్తల కుటుంబానికి, దేవాలయ దాతలకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 10న మధ్యాహ్నం 3 నుంచి 4...


కాంగ్రెస్ ​అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది

కాంగ్రెస్ ​అన్ని వర్గాలను సమానంగా చూస్తుంది మైలార్ దేవ్ పల్లిలో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ర్యాలీ శంషాబాద్, వెలుగు : కాంగ్రెస్​పార్టీ అన్ని మతాలను, కులాలను సమానంగా చూస్తుందని చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెప్పారు. కొన్ని పార్టీలు దేవుళ్లను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. శనివారం రాజేంద్ర నగర్ సర్కిల్...


Warangal : వరంగల్ శివారులో అమానుషం - పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

Warangal City News : వరంగల్ శివారులో అత్యంత అమానుషమైన ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన బిడ్డను బతికుండగానే మట్టిలో పాతిపెట్టారు. కాసేపటికే ఓ లారీ డ్రైవర్ గమనించటంతో ఆ నవజాత శిశువు ప్రాణాలతో బయటపడింది.


హైదరాబాద్​ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్

హైదరాబాద్​ను యూటీ చేసేందుకు బీజేపీ కుట్ర : ఆనంద భాస్కర్ న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) గా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని రాజ్యసభ మాజీ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్  ఆరోపించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్  చీఫ్​ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదన్నారు. 2022 అక్టోబర్ లో తాను బీఆర్ఎస్ లో చేరినా.. గడపలోకి అడుగుపెట్ట...


చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు

చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు పలు జిల్లాల్లో మాత్రం వడగాలులుంటాయన్న వాతావరణ శాఖ హైదరాబాద్, వెలుగు: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని శనివారం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడి...


మహిళా భక్తురాలికి ప్రత్యక్షమైన శివయ్య.. కొంగు బంగారం చేసే ఆ గుడి ఇప్పుడు చాలా పాపులర్!

శ్రీకాకుళం పట్టణానికి 18 కిలో మీటర్ల దూరంలో ఆమదాలవలస గాజులకొల్లివలస గ్రామంలో కొండపైన సంగమేస్వరస్వామి ఆలయం ఉంది. సాధారణంగా సంగమం అంటే నదులు కలిసే ప్రదేశం సంగంమం కానీ ఇక్కడ కొండపైన బౌద్ధం, జైన్ , శైవం ఈ మూడు మతాలు సంగమం వలన ఈ కొండను సంగమేస్వరస్వామి అంటారు. పురాణ ప్రసిద్ధ ప్రకారం పూర్వం జైన దిగంబర సాధువు ఒకరు ఉండేవారు ఆయన దూరంగా ఉండే గ్రామాలకు వెళ్లి ఆహారం తెచ్చుకొని ఈ కొండపై జీవిస్తూ ఉండేవారు.ఈ కొండ అంతా అరణ్యం కాబట్టి ఎక్కువుగా చుట్టుపక్కల...


చేవెళ్లలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు

చేవెళ్లలో బీజేపీ గెలుపును ఎవ్వరూ ఆపలేరు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి ధీమా శంషాబాద్ నర్కూడ గ్రామంలో విస్తృతంగా ప్రచారం శంషాబాద్/గండిపేట/చేవెళ్ల,  వెలుగు : మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేసేందుకు దేశం మొత్తం సిద్ధమైందని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్​రెడ్డి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలతో చేవెళ్ల ప్రజలకు మోదీ చ...


ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ​ఆంక్షలు

ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ​ఆంక్షలు సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్​పరేడ్​గ్రౌండ్​లో ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న బీజేపీ ఎన్నికల సభకు కేంద్ర హోంమంత్రి అమిత్​షా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. పంజాగుట్ట -గ్రీన్​ల్యాండ...


Hyderabad : కాషాయ కండువా కప్పుకున్న అసదుద్దీన్ ఓవైసి

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల జరుగుతున్నాయి... ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలింగ్ కూడా ముగిసింది. నాలుగో విడతలో అంటే మే 13న తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు... ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు అభ్యర్థులు. ఇలా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి, మజ్లిస్ పార్టీ అధినేత...


బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులే..

బీజేపీకి ఓటేస్తే బానిస బతుకులే.. సంగారెడ్డి, వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే అందరూ బానిసలుగా బతకాల్సి వస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి పీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ గార్డెన్స్‌‌‌‌లో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌‌‌‌ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రైవేటీకరణన...


వరంగల్​లో కడియం కావ్య గెలుపు ఖాయం : మామిడాల యశస్వినిరెడ్డి

వరంగల్​లో కడియం కావ్య గెలుపు ఖాయం : మామిడాల యశస్వినిరెడ్డి పాలకుర్తి ( కొడకండ్ల ), వెలుగు : వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్​అభ్యర్థి కడియం కావ్య గెలుపు ఖాయమైందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్ల మండలం లోని పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కడియం కావ్య గెలు...


సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? : బండి సంజయ్

సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? : బండి సంజయ్ కొత్తపల్లి, వెలుగు : అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్​ వందసార్లకు పైగా మార్చి అవమానించిందని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్​కుమార్ అన్నారు.  ఎమర్జెన్సీ టైంలో సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా?  అని ప్రశ్నించారు. కొత్తపల్లి మున్సిపల్​ ఏరియాలోని మార్కెట్​లో శనివారం రాత్రి నిర్వహ...


రాజమహేంద్రవరంవాసులకు అలర్ట్.. ఈ రూట్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

Rajahmundry Traffic Restrictions: ఏపీలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. మరో వారం మాత్రమే సమయం ఉండటంతో ఏపీలో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు కూటమి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 6న ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. వేమగిరి జంక్షన్‌లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన కావడంతో భారీ బందోస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు...


రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు

రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు పునర్విచారణకు ఆదేశిస్తం.. న్యాయం జరిగేలా చూస్తం రోహిత్​ తల్లికి సీఎం రేవంత్​రెడ్డి హామీ హైదరాబాద్​, వెలుగు: రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో 2016లో రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకోగా.. ...


ఇవ్వాల ఇందూరుకు అమిత్ షా

ఇవ్వాల ఇందూరుకు అమిత్ షా నిజామాబాద్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిజామాబాద్​ నగరానికి కేంద్ర హోం మంత్రి అమిత్​షా రానున్నారని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ తెలిపారు.  బీజేపీ జిల్లా ప్రెసిడెంట్​ దినేష్​ కులాచారితో కలిసి ఆయన పార్టీ జిల్లా ఆఫీస్​లో శనివారం మీడియాతో మాట్లాడారు. గిరిరాజ్​ గవర్నమెంట్​ డిగ్రీ కాలేజీ గ్రౌండ...


రైతులకు భారీ శుభవార్త.. అకౌంట్‌లోకి రూ.లక్షా 60 వేలు, బ్యాంక్ అదిరే లోన్

రైతులకు తీపికబురు. అదిరే గుడ్ న్యూస్. అకౌంట్లలోకి ఏకంగా రూ. లక్షా 60 వేలు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా. అయితే బ్యాంక్ అందిస్తున్న ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సందే. ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరే ఆప్షన్ అందుబాటులో ఉంచింది. డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డులు అందిస్తోంది. దీని ద్వారా రైతులు ఇంట్లో నుంచే రుణాలు పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ డిజిటల్ క్రెడిట్ కార్డుల ద్వారా లోన్ ఎలా పొందాలో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. ముందుగా బ్యాంక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ డిజిటల్ కేసీసీ లోకి వెళ్లాలి. ఇక్కడ మీరు డిజిటల్ కిసాన్ క్రెడిట్ కార్డులకు సంబంధించిన పూర్తి వివరాలు పొందొచ్చు. https://www.unionbankofindia.co.in/english/digital-kcc-blog.aspx లింక్ ద్వారా నేరుగా పేజ్‌లోకి వెళ్లొచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్నోవేషన్ హబ్ భాగస్వామ్యంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైతులకు డిజిటల్ కేసీసీ లోన్ ఫెసిలిటీ తెచ్చింది. ఇందులో భాగంగా రైతుల రూ.1.6 లక్షల వరకు రుణం పొందొచ్చు. బ్యాంక్ వీవైఓఎం యాప్ అందిస్తోంది. దీని ద్వారా సులభంగానే డిజిటల్ కిసార్ క్రెడిట్ కార్డు పొందొచ్చు. ఎలాంటి డాక్యుమెంట్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి సమర్పించాల్సిన పని లేదు. లోన్ అకౌంట్ ఓపెనింగ్ చాలా సులభంగానే నిమిషాల వ్యవధిలో అయిపోతుంది. ఆన్‌లైన్ ఫామ్ ల్యాండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. శాటిలైట్ ఇమేజరీ, మ్యాపింగ్ వంటి వాటి ద్వారా క్రాపింగ్ ఇన్ఫర్మేషన్ వెరిఫై చేస్తారు. జియో ట్యాపింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. లోన్‌పై వెంటనే నిర్ణయం వెలువడుతుంది. ల్యాండ్ ఓనర్‌షిప్, క్రాపింగ్, బ్యూరో డేటా ఆధారంగా వెంటనే నిర్ణయం తీసుకుంటారు. ఆధార్ ఇసైన్ ద్వారా ప్రాసెస్ వేగంగా పూర్తి చేస్తారు. ముందుగా బ్యాంక్ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ చేసుకన్న వారు వెంటనే లాగిన్ అవ్వొచ్చు. లేదంటే రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయితే కిసాన్ క్రెడిట్ కార్డు ఆప్షన్ ఉంటుంది. దీని ద్వారా మీరు లోన్ పొందొచ్చు. లేదంటే బ్యాంక్ వెబ్‌సైట్‌లో డిజిటల్ కేసీసీ అప్లికేషన్ ఆప్షన్ ఉంటుంది. దానిపై కూడా క్లిక్ చేయొచ్చు. ఇంకా వెబ్‌సైట్‌లో బ్యానర్‌లో కూడా ఈ ఆప్షన్ పొందుపరిచారు. ఇలా కూడా కిసాన్ క్రెడిట్ కార్డు లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. https://kccnew.unionbankofindia.co.in/existing-customer ఈ లింక్ ద్వారా నేరుగా లోన్ అప్లై చేయొచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని లేదు. అలాగే ఫిజికల్‌గా ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన పని లేదు. రూ.1,6 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. ఇంట్లో నుంచే లోన్ పొందొచ్చు. అప్లై నౌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు సెల్ఫ్ సర్వీస్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు లోన్ వివరాలు మీరు పూర్తిగా చూడొచ్చు. అన్ని ఓకే అనుకుంటే కిందకు వచ్చి యాక్సెప్ట్‌పై క్లిక్ చేయాలి. మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? లేదా? అనే ఆప్షన్ ఓకే చేయాలి. ఇప్పుడు అకౌంట్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ల్యాండ్ వెరిఫికేషన్ ఉంటుంది. అటుపైన క్రాప్ సెలక్షన్ చేయాలి. తర్వాత అర్హత ఆధారంగా శాంక్షన్ లభిస్తుంది. ఇప్పుడు ఇసైన్ చేయాలి. ఇక చివరిగా లోన్ అమౌంట్ మంజూరు అవుతుంది. ఇలా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే ఇంట్లో నుంచే డబ్బులు పొందొచ్చు.


బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా?

బెయిల్ మీదున్నోళ్లు దేశాన్ని ఉద్ధరిస్తరా? ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు​ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బెయిల్ మీద బయట ఉన్నారని, వాళ్లు దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. వారిపై అవినీతి, పరువు నష్టం, ఏసీబీ, ఈడీ కేసులు ఉన్నాయన్నారు. పరువు నష్టం కేసులో రెండేండ్ల జైలు శిక్ష పడితే...


ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్​ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్​ శాతం

ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్​ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్​ శాతం పల్లెల్లో బెటర్.. పట్టణ ఓటర్లను కదిలిస్తేనే పోలింగ్​  పర్సెంటేజీలో పెరుగుదల నిజామాబాద్​, వెలుగు: ఇందూర్​ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో ఏటా ఓటర్లు పెరుగుతున్నా ఓటింగ్​ శాతం మెరుగు పడటం లేదు.   పైగా ప్రతిసారి అర్బన్​లో మరీ తక్కువ ఓటింగ్​ నమోదు కావడం ఆఫీసర్లను కలవరపె...


మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్​ కోర్సు

మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్​ కోర్సు వికారాబాద్, వెలుగు : గ్రామీణ మహిళలు, యువతులకు ఫ్రీగా బ్యుటీషియన్ ​కోర్సు అందిస్తున్నామని వికారాబాద్​జిల్లా ఎస్​బీఐ లీడ్ మేనేజర్ రాంబాబు తెలిపారు. చిలుకూరు ఎస్​బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 8 నుంచి శిక్షణ మొదలవుతుందని, 5 నుంచి 8వ తేదీలోపు సంస్థ డెరెక్టర్​రమేశ్( 8500...


ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు: సీఎం రేవంత్​రెడ్డి

ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు: సీఎం రేవంత్​రెడ్డి మహబూబ్​నగర్​/వనపర్తి/కొత్తకోట, వెలుగు: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్​ఎస్​, బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘మేం అధికారంలోకి వచ్చి 150 రోజులు కాలేదు. కాకులు, గద్దల్లాగా నువ్వు దిగిపో అంటున్నరు. నీ కడుపులో పొడుస్తం.. వీపులో పొడుస్...


జగన్‌కు అద్దం గిఫ్ట్ పంపిన షర్మిల

YS Sharmila Sensational Comments On CM Jagan


పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..!

పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..! రోడ్లు, డ్రైన్లలో నవజాత శిశువుల మృతదేహాలు కండ్లు తెరవక ముందే కాటికెళ్తున్న పసిప్రాణాలు విచారణను గాలికొదిలేస్తున్న ఆఫీసర్లు కనీస చర్యలు లేక తరచూ ఇవే ఘటనలు హనుమకొండ, వెలుగు: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డలు కండ్లు తెరవక ముందే కాటికి చేరుతున్నారు. ఆడ శిశువులనో.. లేదా ఆర్థిక భారమనుకునో.. మరే ఇతర కారణాలోగానీ పుట్ట...


రూ.45 కాదు ఇక రూ.1,000 కట్టాల్సిందే.. తెలంగాణ వాసులకు భారీ షాక్!

ప్రజలకు ఝలక్. ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఫీజు భారీగా పెరిగింది. దీంతో తెలంగాణ ప్రజలపై ప్రతికూల ప్రభావం పడొచ్చు. ఇంతకి ఏ ఫీజు పెరిగింది? ఎంత పెరిగింది? వంటి అంశాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. భూ రికార్డుల సమీకృత నిర్వహణ కోసం రూపొందించిన ధరణి పోర్టల్‌లో డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్‌కు రూ.45గా ఉన్న రుసుమును ప్రభుత్వం భారీగా పెంచేసింది. దీని వల్ల చాలా మందిపపై ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ కొత్త రుసుము ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు చూద్దాం. ఇది వరకు రూ.45గా ఉన్న రుసుము ఇప్పుడు ఏకంగా రూ.1000కి చేరింది. అంటే ఫీజు భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఏదైనా కారణం వల్ల పట్టాదారు పాస్ బుక్ రాకపోతే కొత్త పాస్ బుక్ జారీ కోసం పెట్టుకునే దరఖాస్తును డిజిటల్ సిగ్నేచర్ పెండింగ్ అంటారు. పోర్టల్ లో ఈ అంశం ఇంతకుముందు గ్రీవెన్స్ రిలేటెడ్ టూ ల్యాండ్ మ్యాటర్ పరిధిలో ఉండేది. తాజాగా టెక్నికల్ మాడ్యూల్-33 పరిధిలోకి మార్చారు. అందువల్ల ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. ఇది వరకు మాదిరిగా రూ.45 మాత్రమే ఉంటుందని భావించొద్దు. ఇప్పుడు రూ.1000కు చేరిందని గుర్తించుకోవాలి. రుసుము భారీ పెంపు వల్ల చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. అలాగే ధరణి పోర్టల్‌ను పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగా పలు కీలక సిఫారసులు రూపొందుతున్నాయి. రాష్ట్రంలో అమల్లో ఉన్న రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ చట్టం–2020ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ధరణి పునర్నిర్మాణ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చట్టంలో 12 సెక్షన్లు పొందుపరచగా అన్ని సెక్షన్లలో పెద్ద ఎత్తున సవరణలను ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు సమాచారం. కాగా ధరణి పోర్టల్‌ పేరు మారాలన్నా, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో అధికార వికేంద్రీకరణ జరగాలన్నా కూడా చట్ట సవరణలు చేయడం లేదా కొత్త చట్టం అమల్లోకి తీసుకురావడం అనివార్యమని కమిటీ సిఫారసు చేయనుందనే సమాచారం వెలువడుతోంది. అంతేకాకుండా ప్రస్తుతానికి ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియ ఎక్కువగా కలెక్టర్ల చేతిలో ఉంది. ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం ఈ అధికారాలు కొన్ని అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు కట్టబెట్టారు. కానీ వీటికి చట్టబద్ధత కలగాలంటే మాత్రం ఆర్‌వోఆర్‌ చట్టంలో మార్పులు తప్పనిసరిగా చేయాలని కమిటీ భావిస్తోంది. తహసీల్దార్ల నుంచి ఈ అధికారాలను తప్పించాలనే యోచనలో ధరణీ కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. ధరణి పోర్టల్‌ బాధ్యతలను ప్రైవేట్‌ కంపెనీకి కాకుండా నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ లేదా సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ కు అప్పగించాలని కమిటీ సిఫారసు చేయొచ్చు.


వంశీకి మద్దతుగా విస్తృత ప్రచారం

వంశీకి మద్దతుగా విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ మద్దతుగా కాంగ్రెస్​ శ్రేణులు, అభిమానులు, వివిధ ప్రజాసంఘాలు శనివారం విస్తృత ప్రచారం చేశారు. పెద్దపల్లిలో యూత్​కాంగ్రెస్​ నాయకుడు కొండి సతీశ్, మహనీయుల ఆశయ సాధన సమితి అధ్యక్షుడు బొంకూరి కైలాసం, మంథని ...


వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు మృతి

వడదెబ్బతో తెలంగాణలో ఆరుగురు మృతి రాష్ట్రంలో  పెరుగుతున్న ఎండ తీవ్రత, వడదెబ్బతో శనివారం ఆరుగురు చనిపోయారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​ మండలం బల్​నాయక్​తండాకు చెందిన లకావత్​ రామన్న(45) యాటకార్లపల్లెలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లో  టీచర్​గా పనిచేస్తున్నాడు. పార్లమెంట్ ఎలక్షన్స్ ట్రైనింగ్​కోసం శుక్రవారం మధ్యాహ్నం బస్సులో హుస్నాబాద్​ నుంచి గజ్వేల్​వెళ్...


రైతులకు అలర్ట్.. భారీ ఆదాయం రావాలంటే పంట వేయడానికి ముందు ఇలా చేయండి!

భూమి సారాన్ని పరీక్షించి తెలుసుకొనే పద్ధతిని భూసార పరీక్ష అంటారు . నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించిన గొప్ప సంపద. పంటలకు కావాల్సిన అన్ని పోషకాలు కొంత పరిమాణంలో నేలలో సహజంగా ఉంటాయి. అయితే వీటిలో వ్యత్యా సాలు ఉండే అవకాశం ఉంది. కావునా నేలలో పోషకాలు ఎంత లభ్యమవుతున్నాయో, వేయదలచిన పైరుకు ఎంతఎరువు అవసరమో నిర్దారించి వాడాలి. కావునా భూసారాన్ని పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ సంచాలకులు సత్యవతి అన్నారు. భూమి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు, దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పారు. రైతు నేల పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకొని మంచి దిగుబడులు ఇచ్చే పంటను పండించడానికి అవకాశం ఏర్పడుతుందని సత్యవతి లోకల్ 18తో వివరించారు. వేసిన పంటకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనపుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గినాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చును బాగా తగ్గించుకోవచ్చన్నారు. దీని ద్వారా పంటపై పెట్టే పెట్టుబడి తగ్గటమే కాక మంచి దిగుబడుల వలన మంచి ఆదాయం పొందవచ్చునన్నారు. పంట పండించడానికి నేలకు సరిపడ పోషకాలను అందించటం వలన నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టడమేకాక భవిష్యత్ తరాలకు పంట పండించడానికి అనుకూలమైన మంచి నేలను అందించగలుగుతామని చెప్పారు. నేలలోని కొంత మట్టిని సేకరించి రసాయన పద్ధతుల ద్వారా లేదా ఇతర విశ్లేషణ పద్ధతుల ద్వారా పరీక్షించటం వలన నేలలో మొక్కకు కావాలసిన పోషక పదర్థాలు ఏయే పాళ్ళలో ఉన్నాయో తెలుసుకోవచ్చనని చెప్పారు.


అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్​ ఏడుస్తున్నది

అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్​ ఏడుస్తున్నది టెర్రర్​ దాడులకు మేం దీటుగా బదులిస్తున్నం: మోదీ మత రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు  జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పీఎం పలాము(జార్ఖండ్)/ దర్భంగా(బిహార్): దేశ భద్రతపై గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు పిరికితనంతో వ్యవహరించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శిం...


రేవంత్ సర్కార్‌ కూలిపోవాలని పూజలు చేయండి: అర్వింద్‌

రేవంత్ సర్కార్‌ కూలిపోవాలని పూజలు చేయండి: అర్వింద్‌ నవీపేట్, వెలుగు: తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్ కూలిపోయి బీజేపీ ప్రభుత్వం రావాలని పూజలు చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కోరారు. నిజామాబాద్‌ జిల్లా నవీపేట్‌ మండలంలో శనివారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అక్షింతలతో అయోధ్య రాముడికి పూజలు చేసినట్లుగానే.. రేవంత్ సర్కార్ కూల...


అరకు: నోటా ఓట్లలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిన నియోజకవర్గం, ఇక్కడి ప్రజలు నోటాను ఎందుకు ఎంచుకుంటున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్ సభ స్థానాల్లో అరకు ఒకటి. దాదాపు 15.39 లక్షల మంది ఓటర్లున్న ఈ ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం 2019 సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.


కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు

కాంగ్రెస్​లోకి భారీగా చేరికలు వికారాబాద్, వెలుగు : వికారాబాద్ లో కాంగ్రెస్​మరింత బలపడుతోంది. వికారాబాద్​మున్సిపాలిటీలోని ఐదుగురు బీఆర్ఎస్​కౌన్సిలర్లు కారు దిగి కాంగ్రెస్​పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్​తీర్థం పుచ్చుకున్నవారిలో కౌన్సిలర్లు హీరేకార్ సురేశ్, నవీన్, లంకా పుష్...


ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి

Ap Govt Employees Election Duty Leave: ఏపీ ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈసీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా శనివారం ఉత్తర్వులను జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జీవోఆర్టీ నెంబర్‌ 845ను జారీ అయ్యింది. సెక్రటేరియట్‌ విభాగాలు, విభాగాల అధిపతి, జిల్లా కలెక్టర్లు, ఇతర...


ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ అని చెప్పారు చెన్నూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి.  పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన విధంగా ఇప్పుడ...


ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ

ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చా: గడ్డం వంశీకృష్ణ మంచిర్యాల: ఇప్పటివరకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాను.. ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. తాను సొంతంగా సోలార్ బైక్ కంపెనీ ఏర్పాటు చేసి 500 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిం...


కేసీఆర్ బస్సులో లిఫ్ట్ ఎక్కి ఎలా పైకి వస్తారో చూడండి

KCR Using Lift Technology in Bus


నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్​ సభలు

నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ .. నిర్మల్, అలంపూర్​ సభలు హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కేవలం 7 రోజులే మిగిలి ఉండడంతో రాష్ట్రంలో ప్రచారం కోసం కాంగ్రెస్ అగ్ర నేతల షెడ్యూల్ ఖరారు అయింది. ఆదివారం రాహుల్ గాంధీ, సోమవారం ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆదిలా...


రైతులకు అలర్ట్.. ఈ పొరపాటు చేస్తే రైతుబంధు డబ్బులు రావు!

రైతు బంధు డబ్బులు మీకు రాలేదా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. లేదంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడాల్సి రావొచ్చు. డబ్బులు అకౌంట్లలోకి రాకపోవచ్చు. అందుకే రైతులు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. వెంటనే బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేసుకోవడం ఉత్తమం. ఇప్పుడు అందరి నోట రైతు బంధు గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే పలువురి రైతుల ఖాతాల నుంచి రైతుబంధు నిధులు ప్రభుత్వానికి తిరిగి రావడంపై తెలంగాణ వ్యవసాయ శాఖ క్లారిటీ ఇచ్చింది. అసలు ఎందుకని రైతు డబ్బులు వెనక్కి వెళ్లాయి? అసలు కారణం ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొన్ని బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ అయిపోయి ఉండొచ్చు. లేదంటే ఫ్రీజ్ అయిన బ్యాంక్ ఖాతాలు ఉండొచ్చు. ఈ కారణంగానే రైతు బంధు డబ్బులు వెనక్కి వెళ్లాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. కొంత మంది రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సరిగా లేవని తెలిపింది. రైతుల నుంచి సరైన ఖాతా వివరాల్ని సేకరిస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తికాగానే డబ్బుల్ని తిరిగి జమ చేస్తామని స్పష్టం చేసింది. కాగా ఇప్పటివరకు మొత్తం 69 మంది లక్షల మంది లబ్ధిదారుల్లో 65 లక్షల మందికి రైతు భరోసా డబ్బు అందాయని అన్నారు సీఎం. రాష్ట్రంలో డబ్బు అందాల్సిన రైతులు ఇంకా మిగిలింది 4 లక్షల మందే అని చెప్పారు. వీళ్లందరి అకౌంట్లలోనూ డబ్బు జమ చేస్తామని అన్నారు. మరో 3 రోజుల్లో అంటే మే 8వ తేదీ లోగా రైతు డబ్బులు జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గతంలో 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు ఈ డబ్బు జమ చేయగా.. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు డబ్బులు జమ చేయలేదు. ఈ క్రమంలోనే మిగిలిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. రైతు బంధు డబ్బులు రావడం లేదని ప్రశ్నించిన వారు.. ఎవరికైనా బకాయి ఉందని నిరూపిస్తే.. అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని అన్నారు. ఒకవేళ బకాయి ఉందని నిరూపించకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. కాగా భద్రాచలం రాములవారి సాక్షిగా తెలంగాణ రైతులకు ఆగస్టు 15వ తేదీ లోగా రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని సీఎం తెలిపారు. రుణమాఫీ చేసే బాధ్యత తనది, భట్టి విక్రమార్కది, తుమ్మల నాగేశ్వరరావుది అని తెలిపారు. ఒక్క ఏడాదికి గాను ఎకరానికి అందుతున్న రూ. 10 వేల సాయాన్ని రూ. 15 వేలకు పెంచనుంది ప్రభుత్వం. ఈ స్కీమ్ కు సంబంధించిన విధి విధానాలు రెడీ చేసే పనిలో ఉంది కాంగ్రెస్ సర్కార్. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపై పూర్తి ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజా సంక్షేమం దిశగా వేగంగా అడుగులేస్తూ పలు కీలక పథకాల అమలుకు శ్రీకారం చుడుతోంది. దీంతో రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.


ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్..!

ముక్కుపచ్చలారని పసిగుడ్డును వదిలించుకోవాలనుకున్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణాలతో ఉండానే మట్టిలో పూడ్చేశారు. అయితే దేవుడిలా వచ్చిన ఓ ట్యాంకర్ డ్రైవర్ శిశువుకు పునర్జన్మను ప్రసాదించాడు. ఈ హృదయవిదారక ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.


వంశీకృష్ణకు మాల మహానాడు మద్దతు

వంశీకృష్ణకు మాల మహానాడు మద్దతు జాతీయ మాల మహానాడు సదస్సు హాజరైన ఎమ్మెల్యేలు వివేక్, వినోద్, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాలలు ఐక్యంగా ఉంటేనే బలం: వివేక్ కోల్​బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు: మాల సంఘాలన్నీ ఐక్యంగా ఉంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతారని, ప్రభుత్వాలు కూడా సహకరిస్తాయని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. శన...


Revanth Reddy: రైతులకు సీఎం శుభవార్త.. ఎల్లుండే మీ ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు..

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆర్ధిక పరిపుష్టి దృష్టి పెట్టి వారికి సాయం అందిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయం వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 69 మంది లక్షల మంది లబ్ధిదారుల్లో 65 లక్షల మందికి రైతు భరోసా డబ్బు అందాయని అన్నారు సీఎం. రాష్ట్రంలో డబ్బు అందాల్సిన రైతులు ఇంకా మిగిలింది 4 లక్షల మందే అని చెప్పారు. వీళ్లందరి అకౌంట్లలోనూ డబ్బు జమ చేస్తామని అన్నారు. మే 8వ తేదీ లోగా రైతు డబ్బులు జమ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. గతంలో 5 ఎకరాల లోపు పొలం ఉన్న రైతులు ఈ డబ్బు జమ చేయగా.. 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు డబ్బులు జమ చేయలేదు. ఈ క్రమంలోనే మిగిలిన రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. రైతుబంధు డబ్బులు రావడం లేదని ప్రశ్నించిన వారు.. ఎవరికైనా బకాయి ఉందని నిరూపిస్తే.. అమరవీరుల స్థూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతానని అన్నారు. ఒకవేళ బకాయి ఉందని నిరూపించకపోతే కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలన్నారు. భద్రాచలం రాములవారి సాక్షిగా తెలంగాణ రైతులకు ఆగస్టు 15వ తేదీ లోగా రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకుంటానని సీఎం తెలిపారు. రుణమాఫీ చేసే బాధ్యత తనది, భట్టి విక్రమార్కది, తుమ్మల నాగేశ్వరరావుది అని తెలిపారు. ప్రస్తుతం ఒక్క ఏడాదికి గాను ఎకరానికి అందుతున్న రూ. 10 వేల సాయాన్ని రూ. 15 వేలకు పెంచనుంది ప్రభుత్వం. ఈ స్కీమ్ కు సంబంధించిన విధి విధానాలు రెడీ చేసే పనిలో ఉంది కాంగ్రెస్ సర్కార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలపై పూర్తి ఫోకస్ పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ప్రజా సంక్షేమం దిశగా వేగంగా అడుగులేస్తూ పలు కీలక పథకాల అమలుకు శ్రీకారం చుడుతోంది. దీంతో రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.


Maoist Kasaraveni Ravi : అస్తమించిన ‘రవి’ - ముగిసిన 33 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం

Maoist Kasaraveni Ravi killed in Encounter : తెలంగాణకు చెందిన మావోయిస్టు ముఖ్య నేత కాశవేయిన రవి(55) ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. చత్తీస్ గడ్(Chhattisgarh) అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోగా… ఆయన స్వగ్రామం వంగరలో శనివారం అంత్యక్రియలు జరిగాయి.


టీడీపీ మద్దతు కోరిన ఖమ్మం బీఆర్ఎస్ క్యాండిడేట్‌‌‌‌ నామా నాగేశ్వరరావు

టీడీపీ మద్దతు కోరిన ఖమ్మం బీఆర్ఎస్ క్యాండిడేట్‌‌‌‌ నామా నాగేశ్వరరావు ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం లోక్​సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు ఖమ్మం టీడీపీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. శనివారం ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మద్దతు కోరుతూ ఖమ్మంలోని టీడీపీ జిల్లా ఆఫీసుకు వెళ్లారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ స్ఫూర...


కేసీఆర్.. నీతులు మాట్లాడుతున్నాడు: బండిసంజయ్ ఫైర్

కేసీఆర్.. నీతులు మాట్లాడుతున్నాడు: బండిసంజయ్ ఫైర్ కాంగ్రెస్, బీఆర్ఎస్ డబ్బులతో గెలవాలని చూస్తున్నాయని కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. వినోద్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి అని... అన్నీ తానే చేసానని ప్రచారం చేసుకుంటున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రజల బతుకు బర్బాజ్ కావడానికి కేసీఆర్, ఆయన కుటుంబమే కారణమని చెప్పారు. మే 5వ తేదీ ఆదివారం ఉ...


నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి..!

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. మే నెల మెుదటి వారంలోనే రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 19 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు.


గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి

గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి మహాముత్తారం, వెలుగు : కాంగ్రెస్ బలపర్చిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో శనివారం ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ లీడర్లు ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో  పీసీసీ సభ్యుడు బెల్లంకొండ కిష్టయ్య, కాంగ్రెస్ మండల లీడర్లు, కార్యకర...


చేపల ముసుగులో గొడ్డు మాంసం తరలింపు.. ఏకంగా ట్రైన్‌లోనే, ఎంతకు తెగించార్రా..!

విశాఖపట్నం నుంచి లింగంపల్లి వెళ్తున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో అక్రమంగా తరలిస్తున్న గొడ్డు మాంసం బాక్సులను నల్లగొండ స్టేషన్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైలులోని ముందు, వెనుక లగేజీ బోగీల్లో చేపల పేరుతో తరలిస్తున్న ఈ బాక్సులను గుర్తించారు.


ఏటీఆర్ లోకి శంషాబాద్ చిరుత

ఏటీఆర్ లోకి శంషాబాద్  చిరుత అమ్రాబాద్, వెలుగు: శంషాబాద్  ఎయిర్ పోర్ట్ లో హల్ చల్  చేసిన చిరుతను శనివారం అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో ఫారెస్ట్  ఆఫీసర్లు విడిచిపెట్టినట్లు మన్ననూర్  ఎఫ్ఆర్వో ఈశ్వర్  తెలిపారు. ఎయిర్ పోర్ట్  వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మేకను ఎరవేసి బంధించారు. అనంతరం నెహ్రూ జూపార్క్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, అర్ధరాత్రి అమ...


గుంటూరు: ఆస్పత్రిలో ఇదేం పాడు పని.. జనాలున్నారనే సిగ్గు లేకుండా!

Guntur Govt Hospital Mobiles Robbery: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జరుగుతున్న వరుస ఘటనలు కలకలంరేపుతున్నాయి. సీసీ కెమెరాల ఫుటేజ్‌ గమనిస్తే ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. ఓ వ్యక్తి అందరూ పడుకుని ఉన్నప్పుడు వచ్చి.. పడుకున్న వ్యక్తి పక్కన కూర్చుని.. సైలెంట్‌గా ఫోన్ లేపేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రోగి సహాయకులను అధిక సంఖ్యలో ఆసుపత్రి లోపలకి అనుమతించడం వల్లే సమస్యలు ఎదురువుతున్నాయని కొందరు చెబుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.