Trending:


మందులు రీకాల్ చేసుకుంటున్న సిప్లా, గ్లెన్‌‌మార్క్‌‌

మందులు రీకాల్ చేసుకుంటున్న సిప్లా, గ్లెన్‌‌మార్క్‌‌ న్యూఢిల్లీ: తయారీలో సమస్యలు ఉండడంతో యూఎస్ నుంచి కొన్ని మందులను సిప్లా, గ్లెన్‌‌మార్క్ రీకాల్ చేసుకుంటున్నాయి.  యూఎస్ ఎఫ్‌‌డీఏ డేటా ప్రకారం,   సిప్లా 59,244   ప్యాక్‌‌ల ఐప్రాట్రోపియం బ్రోమైడ్‌‌, ఆల్బుటెరోల్‌‌ సల్ఫేట్‌‌ ఇన్‌‌హలేషన్ సొల్యూషన్‌‌ను రికాల్ చేసుకుంటోంది. ఇండోర్‌‌‌‌లోని సెజ్‌‌ ప్లాంట్‌‌లో...


సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? : బండి సంజయ్

సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా? : బండి సంజయ్ కొత్తపల్లి, వెలుగు : అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాంగ్రెస్​ వందసార్లకు పైగా మార్చి అవమానించిందని కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్​కుమార్ అన్నారు.  ఎమర్జెన్సీ టైంలో సెక్యులర్ పదాన్ని చేర్చింది కాంగ్రెస్ కాదా?  అని ప్రశ్నించారు. కొత్తపల్లి మున్సిపల్​ ఏరియాలోని మార్కెట్​లో శనివారం రాత్రి నిర్వహ...


గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి

గడ్డం వంశీకృష్ణను గెలిపించాలి మహాముత్తారం, వెలుగు : కాంగ్రెస్ బలపర్చిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలో శనివారం ఉపాధి హామీ కూలీలకు కాంగ్రెస్ లీడర్లు ఓట్లు అభ్యర్థించారు. కార్యక్రమంలో  పీసీసీ సభ్యుడు బెల్లంకొండ కిష్టయ్య, కాంగ్రెస్ మండల లీడర్లు, కార్యకర...


రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : తుమ్మల నాగేశ్వరరావు

రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు, వెలుగు :  ఖమ్మం పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి కల్లూరు పట్టణ మెయిన్ సెంటర్ లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే రాగమయితో కలిస...


1,200 మందికి జీహెచ్​ఎంసీ లీగల్ నోటీసులు

1,200 మందికి జీహెచ్​ఎంసీ లీగల్ నోటీసులు చెక్కులు బౌన్స్ అయిన పన్నుదారులపై అధికారులు సీరియస్  వారిపై కంప్లయింట్ చేయడంతో పోలీసులు కేసులు ఫైల్   బౌన్స్ అయిన చెక్కుల విలువ రూ. 20 కోట్లు హైదరాబాద్, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ కింద జీహెచ్ఎంసీకి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో అధికారులు సీరియ స్ గా ఉన్నారు. చెక్కుల రూపేణ ఇచ్చిన వారిపై  పోలీసులకు కంప్లయింట...


Rasi Phalalu 6-5-2024: వారికి బంధువుల సపోర్ట్‌ లభిస్తుంది

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 6వ తేదీ, సోమవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):బ్యాలెన్స్‌డ్‌ ఎన్విరాన్‌మెంట్‌, సామరస్యపూర్వక సంబంధాలు, రొమాంటిక్‌ మూమెంట్స్‌ పెంపొందించడానికి ఇంట్లో స్ట్రక్చర్‌, డిసిప్లైన్‌ మెయింటైన్‌ చేయండి. వృత్తిపరమైన స్థిరత్వం, పనుల్లో విజయాన్ని కొనసాగిస్తూ బంధువులతో ఆనందకరమైన సమావేశాలను ఆస్వాదించండి. అంకితభావంతో, ఏకాగ్రతతో ఉండండి. వర్క్‌లో మీకు మీరు పెట్టుకున్న పరిమితుల నుంచి విముక్తి పొందండి. కొత్త వ్యాపార అవకాశాలను స్వీకరించండి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. విభేదాలను నివారించడానికి, శారీరక, మానసిక స్థితిస్థాపకతను పెంపొందించడానికి దౌత్యాన్ని కొనసాగించండి. కుటుంబ ఒత్తిడులను ఎదుర్కొంటే పెద్దల నుంచి గైడెన్స్‌ పొందండి. అదృష్ట సంఖ్య: 9. అదృష్ట రంగు: ఎరుపు. అదృష్ట రత్నం: రూబీ. వృషభం (Taurus):ఇంట్లో సామరస్యం, సంతృప్తిని అనుభవించండి. లోతైన భావోద్వేగ బంధాలను పెంపొందించుకోండి. బంధువుల నుంచి సపోర్ట్‌ పొందండి. క్లియ్‌ కమ్యూనికేషన్, ఇన్నోవేటివ్‌ థింకింగ్‌ ద్వారా పనిలో గుర్తింపు పొందుతారు. సమీప భవిష్యత్తులో లాభాలను ఆశించవచ్చు, ఆర్థిక భద్రత కోసం కృషి చేయండి. స్నేహితుడు మంచి పెట్టుబడుల సలహాలు చేస్తాడు. మంచి ఆరోగ్యం, శక్తిని ఆస్వాదించండి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్న దాతృత్వాన్ని గౌరవించండి. అదృష్ట సంఖ్య: 4. అదృష్ట రంగు: ఆకుపచ్చ. అదృష్ట రత్నం: తెల్ల నీలమణి. మిథునం (Gemini):రొమాంటిక్‌ అడ్వెంచర్‌లు, కొత్త కనెక్షన్‌లను అన్వేషించేటప్పుడు మీ కుటుంబంలోని ఎమోషనల్‌ ఛాలెంజెస్‌ని పరిష్కరించండి. ముఖ్యంగా బంధువులతో అపార్థాలు రాకుండా సహృద్భావాన్ని కొనసాగించండి. కెరీర్‌లో వృద్ధి కోసం ఇంటలెక్చువల్‌ క్యూరియాసిటీ, శ్రద్ధను ప్రదర్శించండి. పెట్టుబడులకు సంబంధించి నిపుణుల సలహాలు కోరండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఆఫీసు రాజకీయాల మధ్య న్యూట్రల్‌గా ఉండండి. హీలింగ్‌, ఫర్గివ్‌నెస్‌ కోసం సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 7. అదృష్ట రంగు: పసుపు. అదృష్ట రత్నం: సిట్రిన్. కర్కాటకం (Cancer):ఈ రోజు స్థిరమైన, కమిటెడ్‌ రిలేషన్‌ పెంపొందించుకోండి. ఆత్మపరిశీలనను స్వీకరించండి, ఇంట్లో సంతృప్తిని కనుగొనండి. బంధువులతో సరిహద్దులను ఏర్పరచుకోండి. మీ కెరీర్‌లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌, క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి. వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌లో అభివృద్ధి, సంతృప్తి కోసం అవకాశాలను వెతకండి. ఊహించని ఆర్థిక లాభాలు అందుతాయి. ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్‌లు, రివార్డ్‌లను బ్యాలెన్స్‌ చేయండి. ముందుకు సాగడానికి మీ శక్తిని బలోపేతం చేయండి, సంఘర్షణలను పరిష్కరించుకోండి. అదృష్ట సంఖ్య: 3. అదృష్ట రంగు: వెండి. అదృష్ట రత్నం: ఒనిక్స్. సింహం (Leo):గృహ విషయాల్లో సహనం, పట్టుదల చూపుతారు. ఈ రోజు ప్రేమ, సంతానోత్పత్తి, రిలేషన్‌లు కూడా ఎదురవుతాయి. మీ స్నేహితుడికి మద్దతు ఇవ్వాల్సిన, రక్షించాల్సిన అవసరం ఉండవచ్చు. ఈ రోజు మీ నాయకత్వాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్‌ వెంచర్ల కోసం వ్యూహాత్మక ప్రణాళికను ఉపయోగించండి. పెట్టుబడులపై ఆర్థిక లాభాలను ఆశించండి. ఔషధాలపై తక్కువ ఆధారపడండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. కోపాన్ని విడిచిపెట్టి, శాంతింపజేయడానికి క్షమాపణ కోరండి. అదృష్ట సంఖ్య: 8. అదృష్ట రంగు: బంగారం. అదృష్ట రత్నం: పచ్చ కన్య (Virgo):ఇంట్లో ప్రాక్టికాలిటీ, స్థిరత్వంపై దృష్టి పెట్టండి. సవాలు చేసే వ్యక్తుల నుంచి ఎమోషనల్ డిటాచ్‌మెంట్ కొనసాగిస్తూ, ఉద్వేగభరితమైన రిలేషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. కెరీర్ అభివృద్ధికి, సహోద్యోగులతో సంబంధాలను పెంపొందించడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. వ్యాపారంలో అడ్డంకులను అధిగమించి, ఆర్థిక నిర్ణయాల కోసం నిపుణుల సలహాలను పొందండి. కుటుంబ విలువలను నిలబెట్టేటప్పుడు సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌, సెల్ఫ్‌ అభ్యసించండి. అదృష్ట సంఖ్య: 5. అదృష్ట రంగు: నీలం. అదృష్ట రత్నం: మూన్‌స్టోన్‌. తుల (Libra):ఇంటి విషయాల్లో బ్యాలెన్స్‌ కోసం కృషి చేయండి. కొత్త ప్రేమ, ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ స్వీకరించండి. సహోద్యోగులతో సరిహద్దులను నిర్వహించండి. కెరీర్ విజయం కోసం శక్తిని, ఉత్సాహాన్ని పెంచుకోండి. వ్యాపార భాగస్వామ్యాలకు సహకరించండి. అనుకూలమైన ఆర్థిక ఫలితాలను ఆశించండి. కుటుంబంలో ఓపెన్‌ డిస్కషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. జీవితంలోని అన్ని అంశాలలో రాజీ, న్యాయాన్ని వెతకండి. అదృష్ట సంఖ్య: 2. అదృష్ట రంగు: పింక్. అదృష్ట రత్నం: పగడం. వృశ్చికం (Scorpio):భావోద్వేగ గాయాలను నయం చేయడం, క్షమాపణను కనుగొనడం అవసరం. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిన రిలేషన్‌లో విషయాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. మీ సన్నిహిత స్నేహితులకు మద్దతు ఇవ్వండి. కెరీర్‌లో వ్యూహాత్మక ప్రణాళిక, గోప్యతను సమర్థించే సమయం. ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది, అదనపు బాధ్యతలు అందుకుంటారు. కొత్త, వినూత్న వ్యాపార అవకాశాలు పొందుతారు. ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక కదలికలు మీకు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించండి. సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి మీ అంతర దృష్టి, శక్తిని ఉపయోగించండి. మీరు సెల్ఫ్‌ కేర్‌, ఎమోషనల్ హీలింగ్‌కి సమయాన్ని వెచ్చించాలి. అదృష్ట సంఖ్య: 6. అదృష్ట రంగు: నలుపు. అదృష్ట రత్నం: మణి ధనస్సు (Sagittarius):గత ఆగ్రహావేశాలను వీడాలి, ఇంట్లో కొత్త ప్రారంభాలను స్వీకరించాలి. కొత్త రొమాంటిక్‌ ఆపర్చునిటీలు పొందుతారు. బంధువుల నుంచి సపోర్ట్‌, సలహాలు అందుకోండి. కెరీర్‌లో మీ క్రియేటివిటీ, ప్యాషన్‌ చూపించే అవకాశం లభిస్తుంది. వర్క్‌లో సవాళ్లు ఎదురైనప్పుడు పట్టుదలతో ఉండాలి. తప్పనిసరిగా ప్రస్తుత వ్యాపార ఆలోచనలను పునఃపరిశీలించాలి. కొత్త అవకాశాలను అన్వేషించడం కొనసాగించాలి. నెమ్మదిగా కానీ స్థిరమైన ఆర్థిక పురోగతిని ఆశించండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి. కుటుంబంలో సానుకూల మార్పులు, అవకాశాలు ఉంటాయి. అదృష్ట సంఖ్య: 11. అదృష్ట రంగు: ఊదా. అదృష్ట రత్నం: ముత్యం మకరం (Capricorn):అంకితభావంతో మీ ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ప్రియమైనవారితో విజయాలను జరుపుకోండి. కెరీర్ సవాళ్లకు వినూత్న పరిష్కారాలను వెతకండి. బిజినెస్‌ వెంచర్లలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం అందుకుంటారు. పనిలో కొత్త అవకాశాలను స్వీకరించండి. స్థిరమైన అవకాశాలలో పెట్టుబడి పెట్టండి. ఓర్పు, వ్యూహంతో ఆఫీసు కార్యాలయ రాజకీయాలను మేనేజ్‌ చేయండి. మొత్తం శ్రేయస్సు, కుటుంబ ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 1. అదృష్ట రంగు: బ్రౌన్. అదృష్ట రత్నం: వజ్రం. కుంభం (Aquarius):ఇంటి విషయాల్లో ఎమోషనల్ ఎక్స్‌పెక్టేషన్‌లు మేనేజ్‌ చేయండి, ముందుకు సాగండి. గత బాధలను వదిలేసి, కొత్త ప్రేమ అవకాశాలను స్వీకరించండి. బంధువులతో వ్యవహరించేటప్పుడు స్పష్టత ముఖ్యం. ఈ రోజు మీ కెరీర్‌కు ఇంటెలిజెన్స్‌, లాజిక్‌ థింకింగ్‌ తెస్తుంది. మీరు బ్యాలెన్స్‌ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. వర్క్‌లో న్యాయమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంత కాలం ఆర్థిక పరిస్థితులు స్తబ్ధుగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. అదృష్ట సంఖ్య: 13. అదృష్ట రంగు: ఆక్వా. అదృష్ట రత్నం: నీలి నీలమణి. మీనం (Pisces):సామరస్యపూర్వక సంబంధాలతో ఇంట్లో ఉత్సాహం, సాహసం అనుభవించండి. సహాయక బంధువుల నుంచి గైడెన్స్‌ పొందండి. ఆఫీసులోకి సృజనాత్మక శక్తిని, తేజస్సును తీసుకురండి. విజయం కోసం కొలాబరేషన్‌, టీమ్‌వర్క్‌కి టుకృషిని నొక్కి చెప్పండి. కొత్త ఆలోచనలతో ఆర్థిక లాభాలు అంచనా వేయండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆఫీస్ వ్యవహారాలను డిప్లమేటిక్‌గా మేనేజ్‌ చేయండి. భావోద్వేగ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబాన్ని రక్షించడానికి సరిహద్దులను ఏర్పాటు చేయండి. అదృష్ట సంఖ్య: 12. అదృష్ట రంగు: సీ గ్రీన్. అదృష్ట రత్నం: ఒపాల్. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు..

మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు.. లోక్ సభ మూడవ విడత పోలింగ్‌ మే 7న జరగనుంది.  ఓటర్లు రాజకీయ నాయకులను తమ సమస్యలను తీరిస్తేనే ఓట్లు వేస్తామని బెట్టు చేస్తున్నారు. ఇక తాజా ఉదంతం విషయానికి వస్తే మహారాష్ర్టలోని సాంగ్లీ జిల్లాను తీసుకుంటే ఇక్కడ పలు తాలూకాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇక్కడ  మే 7న ఇక్కడ మూడవ విడత పోలింగ్‌ జరుగను...


పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు కడెం/నస్పూర్, వెలుగు: కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2007-–08లో పదో తరగతి చదివిన నాటి విద్యార్థులు మళ్లీ ఒకచోటికి చేరారు. మండలంలోని కొండుకూర్​లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్​లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. నాడు విద్య నేర్పిన గురువులను ఆహ్వానించి సన్మానించారు. శ్రీరాంపూర్ కా...


అల్‌‌ జజీరా వార్తా సంస్థపై ఇజ్రాయెల్ నిషేధం

అల్ జజీరా గాజా బ్యూరో చీఫ్ వేల్ అల్ దహ్‌దౌ కుమారుడు హంజా అల్ దహ్‌దోతో పాటు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. జర్నలిస్టులను తాము టార్గెట్ చేయట్లేదంటూ ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది.


సిద్దిపేటలో 5కే రన్ నిర్వహణ

సిద్దిపేటలో 5కే రన్ నిర్వహణ సిద్దిపేట, వెలుగు: లోకసభ ఎన్నికల్లో  జిల్లాలో ఓటరు శాతం పెంచేందుకు సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (SVEEP) ప్రోగ్రామ్ లో భాగంగా ఆదివారం సిద్దిపేటలో 5కే రన్ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మను చౌదరి జెండా ఊపి రన్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలింగ్ లో పాల్గొని ప్...


ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి

ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి మహిళా కాంగ్రెస్ నేతల డిమాండ్ హైదరాబాద్, వెలుగు: సెక్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం ముందు రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగ...


ఇదంతా ఆ ముగ్గురి కుట్ర, నాలుగేళ్లగా జరుగుతోంది.. అల్లుడు గౌతమ్ వ్యాఖ్యలపై మంత్రి రాంబాబు స్పందన

Ambati Rambabu Son In Law Episode: ఏపీ మంత్రి అంబటి రాంబాబుకు ఓటేయవద్దని మంత్రి రెండో అల్లుడు, డాక్టర్‌ గౌతమ్‌ ఓటర్లను కోరారు. ఈ మేరకు ఆయన వీడియో విడుదల చేశారు. అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి అల్లుడు కావడం తన దురదృష్టమంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. కొందరు కుట్రపన్ని తన అల్లుడ్ని రెచ్చగొట్టి ఇలా చేశారని ఆరోపించారు. గౌతమ్‌కు తన కూతురితో నాలుగేళ్ల విభేదాలు ఉన్నాయని.. ప్రస్తుతం తన సంరక్షణలోనే...


ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం.. కూటమి, వైసీపీ అభ్యర్థుల ఆత్మీయ పలకరింపులు

Srinivasa Varma Guduri Uma Bala Shake Hand: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు.


కాంగ్రెస్​ సర్కారు కొసముట్టది .. అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిన్రు: కేసీఆర్​

కాంగ్రెస్​ సర్కారు కొసముట్టది .. అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిన్రు: కేసీఆర్​ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే కరెంట్ కోతలతో వెయ్యి కోట్ల పరిశ్రమ మద్రాస్​కు తరలిపోయింది తంబాకు నములుడు తప్ప బండి సంజయ్​కేం తెలుసని వ్యాఖ్య కరీంనగర్‌‌‌‌, జగిత్యాల జిల్లాల్లో ప్రచారం కరీంనగర్/జగిత్యాల, వెలుగు: కాంగ్రెస్​ సర్కారు కొసముట్టదని, ఎప్పుడు ఎన్న...


పండుగ వాతావరణంలో ఎన్నికలు

పండుగ వాతావరణంలో ఎన్నికలు వికారాబాద్, వెలుగు:  జిల్లాలో నిష్పక్షపాతంగా పండుగ వాతావరణంలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకుడు రాజేంద్ర కుమార్ కటారియా అన్నారు. ఆదివారం వికారాబాద్ లోని సంగం లక్ష్మి  బాయి హైస్కూల్ లో 137 – 140, సిద్దులుర్ లో 122, 123 పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. అనంతరం మేరీ ఏ నాట్స్ స్కూల్ లో ఈవీ...


ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆందోళన

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆందోళన చేరికలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఖమ్మం జిల్లా వైరా క్యాంపు ఆఫీసులో ఆందోళన టెంట్లు కూల్చి, కరెంట్​ఫ్యూజులు పీకి నిరసన సర్ది చెప్పిన ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు వైరా, వెలుగు : కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమికి పనిచేసిన బీఆర్ఎస్ లీడర్లను ఎలా పార్టీలోకి తీసుకుంటారంటూ ఖమ్మం...


నేటి నుంచి అకౌంట్లలోకి డబ్బులు!

రైతులకు అదిరే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? డబుల్ బెనిఫిట్ లభించనుంది. అకౌంట్లలోకి డబ్బులు జమ కానున్నాయి. ఇంతకీ ఏ డబ్బులు వస్తాయి? ఎప్పుడు బ్యాంక్ అకౌంట్లలో పడతాయి? వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. యాసంగి సీజన్‌కు సంబంధించి రైతు భరోసా (రైతు బంధు) పెండింగ్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయనుంద ని తెలుస్తోంది. నేటి నుంచి ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ పెండింగ్ బకాయిలను జమ చేయనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. పెండింగ్‌లో డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో పడనున్నాయి. 3 రోజుల పాటు దాదాపు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుందని తెలుస్తోంది. ఇందు కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 2 వేల కోట్లు ఖర్చు చేస్తోందని నివేదికలు తెలియజేస్తున్నాయి. అంటే ఈ మేరకు మొత్తం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరో వైపు రైతులకు ఇంకో బెనిఫిట్ కూడా లభించబోతోంది. ఇటీవల కాలంలో అకాల వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీని వల్ల చాలా మంది రైతులకు పంట నష్టం జరిగింది. దీని వల్ల వారిపై చాలా ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి వారికి ఊరట లభించనుంది. అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్‌లో పంటలు నష్టపోయిన రైతులకు కూడా నేటి నుంచి నష్ట పరిహారం పంపిణీ చేయనుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఎకరాకు రూ. 10 వేల చొప్పున డబ్బుల అన్నదాతలకు లభించనుంది. అంటే ఇలా రైతులు డబుల్ బెనిఫిట్ లభించనుందని చెప్పుకోవచ్చు. మరో వైపు అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ స్కీమ్ కింద వచ్చే నెల చివరిలో లేదా జూలై నెల తొలి వారంలో డబ్బులు రావొచ్చు. బ్యాంక్ అకౌంట్లలో ఈ మొత్తం జమ కావొచ్చు. పలు నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మోదీ సర్కార్ ఇప్పటి వరకు రైతులకు 16 విడతల డబ్బులను అందించింది. అంటే నేరుగానే రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ. 32 వేలు పడిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరో విడత డబ్బులు వస్తే.. అప్పుడు మొత్తంగా అన్నదాతలకు రూ. 34 వేలు లభించినట్లు అవుతుంది. కాగా పీఎం కిసాన్ రైతులు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అన్నదాతలు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే మాత్రం డబ్బులు రాకుండా నిలిచిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు ఇంకా ఇకేవైసీ చేసుకోకపోతే వెంటనే ఆ పని పూర్తి చేసుకోండి. తర్వాత ఇబ్బంది ఉండదు. డబ్బులు సులభంగానే అకౌంట్లోకి వచ్చి పడతాయి.


అద్భుత దృశ్యం.. హైదరాబాద్ సమీపంలో అరుదైన పక్షి

అదిరిపోయే సంఘటన అనే చెప్పుకోవాలి. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అనిందితా ముఖర్జీ హైదరాబాద్ శివార్లలోని యంతకాల గ్రాస్‌ల్యాండ్స్‌లో ఒక అరుదైన దృశ్యాన్ని తీశారు. అది ఏంటని అనుకుంటున్నారా? అముర్ ఫాల్కన్. ఈ సంఘటన ఇప్పుడు స్థానిక వన్యప్రాణుల సంఘంలో చర్చనీయాంశంగా మారింది. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది, అముర్ ఫాల్కన్ రష్యా నుండి ఆఫ్రికా వరకు భారతదేశం మీదుగా పశ్చిమాన ప్రయాణిస్తున్న ఆశ్చర్య పరిచే ప్రసిద్ధ వలస పక్షి. భారతదేశంలో, అముర్ ఫాల్కన్లు...


షాకింగ్.. ఈ మద్యం తాగితే గుండె పోటు.. మందుబాబులకు హెచ్చరిక!

మోసంలో రకరకాల మోసాలు ఉంటాయి. మాయల్లో భయంకరమైన మాయలు ఉంటాయి. అలాంటిదే ఈ మాయ కూడా. విశాఖలో హోమియోపతి మందులు కూడా వదలకుండా దాంతో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. కీలకమైన ఈ విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. అలాగే ఇప్పటికే జనంలోకి వెళ్ళిపోయిన ఆ బాటిల్స్ ఎక్కడ ఉన్నాయో వెతుకుతున్నారు. హోమియోపతి మెడిసిన్ లో వాడే చాలా దారుణమైన బెల్లడినో ద్రావకం వాడి.. మద్యం తయారు చేస్తున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో కల్తీ చేస్తున్న ఈ బిగ్ రాకెట్ను పోలీసులు భగ్నం చేశారు....


‘ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థం’ క్లోరోపిక్రిన్‌ను తన శత్రువులపై రష్యా ప్రయోగిస్తోందా?

ఈ రసాయనిక పదార్థాన్ని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాడారు. ‘ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థం’ అని ఓపీసీడబ్ల్యూ పేర్కొంది.


నిప్పులు కురిపిస్తోన్న భానుడు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృత్యువాత

తెలంగాణలో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. భానుడి ప్రతాపంతో జనాలు కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. మనుషులే తట్టుకోలేక మృత్యువాత పడుతుంటే.. ఇక మూగజీవాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే.. ఎండ వేడి తట్టుకోలేక రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్‌లో కామచెరువులో జరిగింది. చెరువులో చనిపోయిన చేపలన్ని తేలి కనిపిస్తుంటే.. మత్స్యకారులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


వేములవాడలో కూలిన పురాతన చెట్టు

వేములవాడలో కూలిన పురాతన చెట్టు వేములవాడ, వెలుగు:  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ  సమీపంలోని నటరాజ్​ విగ్రహం వద్ద పురాతన చెట్టు ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో భక్తులకు చెందిన రెండు కార్లు, డాగ్ స్క్వాడ్‌‌ వాహనం దెబ్బతిన్నాయి. ©️ VIL Media Pvt Ltd.


అరకు: నోటా ఓట్లలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచిన నియోజకవర్గం, ఇక్కడి ప్రజలు నోటాను ఎందుకు ఎంచుకుంటున్నారు?

ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్ సభ స్థానాల్లో అరకు ఒకటి. దాదాపు 15.39 లక్షల మంది ఓటర్లున్న ఈ ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం 2019 సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓట్లు ఎక్కువగా పోలైన నియోజకవర్గాల్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది.


ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా ఆయనకే ఛాన్స్?.. ప్యానల్‌లో ఆ ముగ్గురు పేర్లు!

Andhra Pradesh New Dgp Appointment: డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వెంటనే పోలీసు ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లాలని ఆయన్ను ఆదేశించింది. తన తర్వాతి ర్యాంక్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలని రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం పదకొండు గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల పేర్లు పంపాలని ప్రభుత్వ...


వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : ఆరెపల్లి మోహన్​

వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలి : ఆరెపల్లి మోహన్​ పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని,  కాంగ్రెస్​ గెలిచి రాహుల్​గాంధీ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు కొనసాగుతాయని మానకొండూర్​ మాజీ  ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్​ అన్నారు.  పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పదేళ...


NEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష

NEET 2024 Paper Leak: దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష నిన్న పూర్తయింది. నీట్ పరీక్ష ప్రారంభమైన కాస్సేపటికే పేపర్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చినా ఓ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.


మంత్రి పర్సనల్ సెక్రెటరీ ఇంట్లో ఈడీ సోదాలు.. గుట్టలకొద్దీ నోట్ల కట్టలు.. వీడియోలు వైరల్

అక్రమ మైనింగ్, మనీల్యాండరింగ్ ఆరోపణలతో ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో మరిన్ని ఆధారాలు కోసం ప్రయత్నిస్తోన్న ఈడీ.. ఆయనతో సంబంధాలున్న వ్యక్తులు నివాసాలు, కార్యాయాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో సోమవారం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మెరుపు సోదాలు నిర్వహించడంతో భారీ మొత్తంలో నగదు బయటపడింది. ఓ మంత్రి పర్సనల్ సెక్రెటరీ పని మనిషి నివాసంలో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డాయి.


కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్

కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో మత్తు పదార్థంను పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థంను తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 6వ తేదీ సోమవారం ఉదయం భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో ఓ కారులో తరలిస్తున్న కల్లులో వినియోగించే 248 గ్రాముల అల్ప్రాజోలం మత్తు పదార్థంను గుర్త...


కేసీఆర్‌‌ సభ రోజే.. బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్

కేసీఆర్‌‌ సభ రోజే.. బీఆర్ఎస్‌కు బిగ్‌ షాక్ కాంగ్రెస్‌లోకి 400 మంది కార్యకర్తలు వీణవంక, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్ శనివారం రాత్రి వీణవంక మండల కేంద్రంలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకొని బస చేశారు. అనంతరం ఆదివారం వీణవంక ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఇదే టైంలో మండల కేంద్రంతో పాటు చల్లూరు గ్రామం నుంచి సుమారు 400 మంది బీఆర్ఎస్ నాయకులు, కార...


జగన్ గుర్తుంచుకో.. బీజేపీ ఉన్నంతవరకు తెలుగు భాషను అంతం కానివ్వం

ధర్మవరం బహిరంగ సభలో సీఎం జగన్ పై అమిత్ షా నిప్పులు చెరిగారు


మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు

మహారాష్ట్ర కాంగ్రెస్ నేత సంచనల వ్యాఖ్యలు మహారాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సంచలన వ్యాక్యలు చేశారు. యావత్ భారతదేశాన్ని కుదిపేసిన ముంబై ఉగ్రదాడి సమయంలో యాంటీ టెర్రరిజం స్వ్కాడ్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరేని చనిపోయారు. అయితే ఆయన్ని చంపింది టెర్రరిస్ట్ అజ్మల్ కసబ్ కాదని, ఆర్ఎస్ఎస్ తో సబంధం ఉన్న ఓ పోలీస్ అధికారి అని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ నామ్‌దేవ్...


చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి

చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్​కు సీఎం రేవంత్ రెడ్డి సూచన జోగులాంబ సాక్షిగా ఈ నెల 9లోగా రైతుభరోసా,  ఆగస్టు 15లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు గద్వాల జన జాతర సభలో సీఎం ప్రసంగం గద్వాల, వెలుగు: ఒక్కసారి చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కిత...


రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా

రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా రిజర్వేషన్లపై ప్రచారమైన ఫేక్ వీడియోపై కేంద్ర హోంమంత్రి  స్పందించారు. తన ఫేక్    వీడియోలు  సీఎం రేవంత్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్  సభలో మాట్లాడిన అమిత్ షా..  ఎన్నికల్లో గెలవడానికా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. తన  వీడి...


ఏపీ ప్రజలు తెలంగాణ వాళ్లకంటే ఎక్కువ తెలివైన వాళ్లు.. అందుకే హైదరాబాద్‌లో మాకు అన్ని సీట్లు.. కేటీఆర్ అంత మాటన్నారా?

ఏపీ ప్రజలు తెలంగాణ వారికంటే తెలివైన వారు. అందుకే హైదరాబాద్‌లో మాకు ఎక్కువ సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు.. మాజీ మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలను అన్నట్లుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. అయితే కేటీఆర్ నిజంగానే ఈ వ్యాఖ్యలు చేశారా అనే దానిపై ఫ్యాక్ట్ చెక్ చేస్తే ఇది తప్పుదోవ పట్టించే వీడియో అని తేలింది. ఏపీ ఎన్నికలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణకు ముడిపెడుతూ వైరల్ చేస్తున్నట్లు తెలిసింది.


రైతులకు అదిరే శుభవార్త.. అకౌంట్లలోకి మళ్లీ రూ.2 వేలు, వచ్చేది ఆరోజే?

అన్నదాతలకు అదిరే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా? ప్రభుత్వం అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. బ్యాంక్ అకౌంట్లలోకి మళ్లీ డబ్బులు రానున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మోదీ సర్కార్ రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ స్కీమ్‌ను తీసుకువచ్చింద. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కీమ్ కింద 9 కోట్ల మందికి పైగా ప్రయోజనం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ డబ్బు ఒకేసారి కాకుండా విడతల వారీగా బ్యాంక్ ఖాతాల్లో పడుతున్నాయి. రూ. 2 వేల చొప్పున వస్తాయి. అంటూ మూడు విడతల్లో ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారత ప్రభుత్వం అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో పీఎం కిసాన్ స్కీమ్ కింద 16 విడతల డబ్బులను జమ చేసింది. అంటే రూ. 32 వేలు ఇప్పటికే అన్నదాతలకు లభించాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 17వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ మొత్తం కూడా వస్తే.. రూ. 34 వచ్చినట్లు అవుతుంది. చివరిగా ఫిబ్రవరి 28న మోదీ సర్కార్ రైతుల బ్యాంక్ ఖాతాల్లో 16 విడత కింద డబ్బులు జమ చేసింది. మరి 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పలు నివేదికలు మాత్రం.. పీఎం కిసాన్ స్కీమ్ కింద 17వ విడత డబ్బులు త్వరలోనే బ్యాంక్ ఖాతాల్లో పడొచ్చని పేర్కొంటున్నాయి. జూన్ చివరి వారంలో లేదా జూలై తొలి వారంలో ఈ డబ్బులు రైతులకు లభించొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాగా పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు మే నెల చివరి కల్లా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి రావొచ్చని నివేదికలు గతంలో అంచనా వేశాయి. అయితే ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు జూన్ నెల చివరిలో లేదా జూలై తొలి వారంలో రావొచ్చని నివేదికలకు తెలియ జేస్తున్నాయి. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొంది. లోక సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది.ఇప్పటికే రాజకీలయ పార్టీలు జనాలను ఆకట్టుకునేందుకు పలు రకాల తాయిలాలు ప్రకటించాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో చూడాలి.


ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు

ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 74 కాలేజీల్లో 33, 630 సీట్లు డిచ్ పల్లి, వెలుగు : తెలంగాణలో 2024–25 దోస్త్ నోటిఫికేషన్ విడుదల కాగా..  నేటి నుంచి  తెలంగాణ విశ్వవిద్యాలయంలో తొలి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెయూ అధికారిక లెక్కల ప్రకారం.. యూనివర్సిటీ పరిధిలో 74 డిగ్రీ కాలేజీలు ఉండగా.. 33,630 సీట్లు...


ఒకట్రెండు రోజుల్లో .. పంట నష్టపరిహారం జమ చేస్తాం : తుమ్మల నాగేశ్వర్​ రావు

ఒకట్రెండు రోజుల్లో .. పంట నష్టపరిహారం జమ చేస్తాం : తుమ్మల నాగేశ్వర్​ రావు నిధుల విడుదలకు ఈసీ పర్మిషన్ ఇచ్చింది హైదరాబాద్, వెలుగు: మార్చిలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారం ఒకట్రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదివారం ఓ ప్రకటనలో ఆదేశ...


మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్

మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గోదావరిఖని, వెలుగు: దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించాలని, ఏఐటీయూసీ బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, సీన...


మధుయాష్కీకి త్రుటిలో తప్పిన ప్రమాదం

మధుయాష్కీకి త్రుటిలో తప్పిన ప్రమాదం టైర్లు పేలిపోయి భారీ కుదుపునకు లోనైన కారు యాదాద్రి, వెలుగు: పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. శనివారం యాద్రాది జిల్లా ఆలేరులో ఈ ఘటన జరిగింది. మాజీ ఎంపీ బలరాం నాయక్ తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి మధు యాష్కీ వరంగల్ కు బయలుదేరారు. యాద్రాది జిల్లా ఆలేరు వద్దకు రాగ...


ఈ బాలుడు చెప్పే వేదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలు అన్ని కంఠస్తంచేసి అవలీలగా గలగల అని వేదాలు అన్ని చెప్పేస్తున్నాడు నల్గొండ జిల్లా లోని నకిరేకల్ పట్టణానికి చెందిన వైష్ణవచార్యులు . ఈ సందర్భంగా ఆ బాలుడిని లోకల్ 18 ప్రత్యేకంగా పలకరించింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.వేద పాఠశాలలో తనను ఎందుకు చేర్పించారు, వేదాలు నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని విషయాలనులోకల్ 18 తో పంచుకున్నారు.వివరాల్లోకెళ్తే.. ఈ సందర్భంగా వైష్ణవచార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ...


ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​

ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​ ఎండల ఎఫెక్ట్ చెరువుల్లోని చేపలపై కూడా పడింది. చెరువుల్లో నీరు వేడెక్కడంతో చేపలకు ఆక్సిజన్‌‌ అందక చనిపోతున్నాయి. మరోవైపు సూర్యుడి ప్రతాపానికి చెరువుల్లో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, తంగళ్లపల్లి మండలం మండేపల్లి చెరువుల్లో చేపలు చనిపోయాయి. టెంపర...


ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా ప్రీ-పోల్ సర్వే.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలుస్తారు అని అడిగితే.. వైసీపీ వారు వైసీపీ గెలుస్తుందని చెబుతారు.. కూటమి వారు.. కూటమి గెలుస్తుంది అంటారు. ఇందులో మనం ఎవర్నీ తప్పుపట్టలేం. ఎవరి ఒపీనియన్ వారిది. అదే విధంగా ఇప్పుడో సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదో ప్రీ-పోల్ సర్వేగా చెబుతున్నారు. ఈ సర్వేని ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరిపినట్లు తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో.. ప్రతీ స్థానంలో 5000 క్వాలిటీ శాంపిల్స్...


అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారంటే..!

బంగారం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుంది.ఈ నమ్మకం వెనుక ఉన్న చరిత్ర ఏమిటంటే దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనం సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది. దీనిని విష్ణువు స్వీకరించాడు.అందుకే బంగారాన్ని లక్ష్మీదేవిరూపంగా భావించేవారు.ఈ కారణంగా అక్షయ తృతీయ, ధన్తేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది.బంగారం లేదా బంగారంతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. దానితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం.


మండు వేసవిలో చల్లని కబురు.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు

తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు


అయోధ్యలో మోదీ రోడ్ షో

అయోధ్యలో మోదీ రోడ్ షో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అయోధ్యలో ఆదివారం రోడ్ షో నిర్వహించారు. అయోధ్యలోని సుగ్రీవ కోట నుంచి లతా చౌక్ వరకు మోదీ 2 కిలోమీటర్ల మేరా రోడ్‌షో చేశారు. అంతకు ముందు ఆయన అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తో కలిసి రామ్ బాల రామునికి పూజలు చేశారు. జనవరి 22న అయోధ్య ప్రాణ ప్రత...


ఏటీఆర్ లోకి శంషాబాద్ చిరుత

ఏటీఆర్ లోకి శంషాబాద్  చిరుత అమ్రాబాద్, వెలుగు: శంషాబాద్  ఎయిర్ పోర్ట్ లో హల్ చల్  చేసిన చిరుతను శనివారం అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో ఫారెస్ట్  ఆఫీసర్లు విడిచిపెట్టినట్లు మన్ననూర్  ఎఫ్ఆర్వో ఈశ్వర్  తెలిపారు. ఎయిర్ పోర్ట్  వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మేకను ఎరవేసి బంధించారు. అనంతరం నెహ్రూ జూపార్క్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, అర్ధరాత్రి అమ...


ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం బారీ వర్షాలు కురుస్తున్నాయి. జనగామ జిల్లాలో ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షం పడ్తోంది. రఘునాథ పెళ్లి మండలం కోడూరులో పిడుగు పడి దాసరి అజయ్ అనే 23  యువకుడు చనిపోయాడు. అక్కడ...


డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్

డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్ హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ పోలీసుల ముసుగులో కొంత మంది సిటీకి వచ్చి ఐటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఫిషర్​మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్​లలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులను తనిఖీ చేస్తూ మొబైల్స్, ల్యాప్ ట్యాప్​లు, ఇతర పరికరాలు ఇవ్వా...


Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాల్లో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. కూలిపనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగింది.


రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్

రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్ తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం వర్షం కురిసింది. నిన్న మొన్నటి దాకా ఎండలు మండిపోగా కాస్త చినులు కురవడంతో రాష్ట్రంలో వాతావరణం అక్కడక్కడ చల్లబడింది. ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో కమ్మకొని ఈదురు గాలులు వీచాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింద...