Trending:


భూముల నుంచి ఆ ఇద్దరు రైతుల్ని ఖాళీ చేయించొద్దు : హైకోర్టు

భూముల నుంచి ఆ ఇద్దరు రైతుల్ని ఖాళీ చేయించొద్దు : హైకోర్టు భూసేకరణ ప్రక్రియ జరుపుకోవచ్చు ట్రిపుల్ ఆర్ భూసేకరణపై ఎన్​హెచ్ఏఐకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్‌‌‌‌(టిపుల్ ఆర్) ఉత్తర దిశ నిర్మాణంలో భూమి కోల్పోతున్న ఇద్దరు రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు పిటిషనర్లను వాళ్ల భూముల నుంచి ఖాళీ చేయించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ...


దారుణం.. భార్య ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఐసీయూలోనే చంపేసిన భర్త

అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన భార్యను కాపాడుకోవడం మానేసి.. ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన తర్వాత.. చికిత్సకు అయిన డబ్బులు కట్టలేక ఆమె ప్రాణాలను తనే స్వయంగా తీసేశాడు. ఈ ఘటనను పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే ఆస్పత్రి మెడికల్ బిల్లులు చెల్లించలేక.. భార్యను చంపుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ దారుణ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


టీచర్ ఉద్యోగాల కుంభకోణంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

బెంగాల్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాాల భర్తీలో అక్రమాలకు పాల్పడినట్టు కలకత్తా హైకోర్టు నిర్దారిస్తూ.. మొత్తం నియామక ప్రక్రియ చెల్లదని తీర్పు చెప్పింది. ఆ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన 25 వేల మంది టీచర్లను తొలగించాలని, డ్రా చేసిన వేతనాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పును రద్దుచేయాలని కోరుతూ సుప్రీంకోర్టును దీదీ సర్కారు ఆశ్రయించింది. స్టే ఇచ్చిన కోర్టు.. పూర్తిస్థాయి విచారణకు అంగీకరించిన విషయం తెలిసిందే.


ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి మహబూబాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా స్విఫ్ నోడల్ ఆఫీసర్​ మరియన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మన్నకాలనీలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు, కాలేజీలు, రైల్వే, బస్ స్టేషన్ల పరిధిలో ఓటుహక్కుపై విస్తృత ప...


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు శుభ ముహూర్తం ఎప్పుడు? ఏ నగరంలో ఏ సమయంలో బంగారం కొనాలో తెలుసా?

Akshaya Tritiya 2024 Shubh Muhurat: మే 10న అక్షయ తృతీయ రాబోతుంది. ఇలాంటి పవిత్రమైన రోజున బంగారం కొనుగోలు చేయడం అనేది సంప్రదాయంగా వస్తోంది. బంగారం వంటిది ఈ రోజున కొంటే.. ఇంట్లో అంతులేని సంపదకు హామీ ఇస్తుందని నమ్ముతుంటారు. అక్షయ అంటేనే అంతులేనిది అని అర్థం. అయితే అక్షయ తృతీయ రోజున మంచి ముహూర్తం ఎప్పుడు ఉంటుంది.. ఏ నగరంలో ఎప్పుడు బంగారం కొనాలి అనేది తెలుసుకుందాం.


బాలు అనుకొని బాంబుని తన్నిన బాలుడు.. తర్వాత షాకింగ్.. ఎన్నికల వేళ తీవ్ర దుమారం

ఓ బాలుడు బాల్ అనుకొని పొరపాటున నాటు బాంబును కాలితో తన్నాడు. దీంతో అది భారీ శబ్దంతో పేలిపోయింది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయడిన బాలుడిని హాస్పిటల్ కి తరలించగా..ట్రీట్మెంట్ పొందుతూ బాలుడు మరణించాడు. ఇదే ఘటనలో మరో ఇద్దరు బాలురు గాయపడ్డారు. వెస్ట్ బెంగాల్ లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎన్నికల సమయం కావడంతో ఈ ఘటన రాజకీయరంగు పులుముకుంది. ఎన్నికలకు ముందు దాడులకు పేలుడు పదార్థాలను నిల్వ ఉంచుకున్నారని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్...


సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు

సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు వర్షం కారణంగా సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు అయింది. అయితే యథావిధిగా సీఎం రేవంత్‌ రెడ్డి వరంగల్‌ పర్యటన కొనసాగనుంది.  ఈ విషయాన్ని  అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి.  వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమలో రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలలో ఆయన పాల్గొన...


AP Traffic Alert: విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా

Vijayawada Pm Modi Tour Red Zone: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ మోదీ బందరురోడ్డులో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు 1.3 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగుతుంది. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు రోడ్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో పాటు మోదీ పర్యటన జరిగే...


AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ సెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్‌టియూ కాకినాడ ఈ ఏడాది ఈఏపీ సెట్‌ పరీక్షల్ని నిర్వహిస్తోంది.


పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు

పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు రైతు భరోసాపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాతే పంట పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని ఆదేశించింది.  మొత్తం 69 లక్షల మంది లబ్ధిదారులకు గాను 65 లక్షల మందికి ఇది వరకే పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఇది వరకే అందజేసింది. ఈ నెల 8వ తేదీ లోపు అందరికీ రైతు భరోసా వేస్తామని ఈ నె...


రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల

Rangampeta Check Post Cash Seized: రంగంపేట సమీపంలో రామేశంపేట దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఓ వాహనంలో డబ్బులు దొరికాయి. అయితే ఓ డాక్యుమెంట్ చూపించగానే ఆ డబ్బుల్ని విడుదల చేశారు.


Kejriwal Bail: కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం ఆంక్షలు.. బెయిల్ వచ్చినా సీఎంగా విధులు నిర్వర్తించొద్దని వెల్లడి

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలు జైలులో ఉండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ తరఫున ప్రచారం చేయడానికి వారు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు ఆంక్షలు విధించింది. ఒక వేళ మధ్యంతర బెయిల్ వస్తే.. సీఎంగా అధికారిక విధులు...


యుక్రెయిన్ వాసుల ప్రాణాలు తీస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు, అసలేం జరుగుతోంది?

లోహపు వస్తువులు, వైర్ల మధ్య, కొరియా అక్షరాలు ఉన్న ఒక చిన్న వస్తువు క్రిస్టినా కంటికి కనిపించింది. మరిన్ని వివరాలను ఇది తెలియజేస్తుందని ఆమెకు అర్థమైంది.


ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తం తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటం.. అభివృద్ధిలో భారత్‌‌‌‌ను అగ్రగామిగా నిలబెట్టాం నల్గొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్​ చీఫ్ నల్గొండ/ యాదాద్రి/ పెద్దపల్లి, వెలుగు: బీజేసీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చి...


వివేకా హత్యను సాక్షిలో గుండెపోటుగా నడిపింది జగన్ భార్యనే కదా.. షర్మిల

వివేకా హత్యను సాక్షిలో గుండెపోటుగా నడిపింది జగన్ భార్యనే కదా.. షర్మిల కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్, అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ చిన్న పిల్లోడని అనటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సాక్ష్యాలు చెరిపేస్తుంటే చూస్తూ ఉరుకున్నాడని అన్నారు. హంతకుడికి టికెట్ ఎందుకిచ్చారని మండిపడ్...


13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల ముసలోడితో పెళ్లి.. ఎక్కడో తెలుసా?

Child Marriage: మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఇద్దరు మనుషులు, రెండు కుటుంబాలు ఏకమయ్యేదే పెళ్లి. ఈ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇంతటి అమోఘమైన ఘట్టాన్ని ఎవరైనా సంబరాలతో జరుపుకోవాలనుకుని కలలు కంటుంటారు. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతురికి వివాహం జరిపించి మెట్టినింటికి సాగనంపాలని ఆశతో ఎదురుచూస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులకు తమ కూతురికి మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తారు. \ మరికొంతమంది వరుడు ఎలా ఉన్నా పర్వాలేదు కూతురి...


గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం

గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మావోయిస్టులు డంప్‌ చేసిన పేలుడు పదార్థాలను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా టిఫాగడ్‌ అడవుల్లో మావోయిస్టులు పేలుడు పదార్థాలు డంప్​ చేశారన్న సమాచారంతో సీ-60, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడవిలోకి వెళ్లాయి. పేలుడు పదార్థాలు నింపిన ఆరు ప్రెష...


కుల వృత్తి ఒక వైపు.. అర్చక వృత్తి మరో వైపు.. ఇతని గురించి తెలుసుకోవాల్సిందే..!!

కుల వృత్తి ఒక వైపు.. అర్చక వృత్తి మరో వైపు.. ఇతని గురించి తెలుసుకోవాల్సిందే.. వారి కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల పదవ తరగతి లోనే చదువును ఆపివేసి తన కులవృత్తిని ఎంచుకొని తన తండ్రికి చేదోడు వాదోడుగా వుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం తల్లి సింగిరాల అనసూర్య తండ్రి సింగిరాల ఎల్లయ్య గారి ప్రథమ పుత్రుడు నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సింగిరాల శ్రీనివాస్. చిన్నప్పటి నుంచి తన తండ్రి నేర్పించిన సంస్కారంతో ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడై 8వ తరగతి నుంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ గురువుల దగ్గర ఇంకా విలువైన గ్రంథాలకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటూ వాటికీ ఆకర్షితుడై గురువులు సూచించిన మార్గంలో నడుచుకునేవాడు. వారి కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల పదవ తరగతి లోనే చదువును ఆపివేసి తన కులవృత్తిని ఎంచుకొని తన తండ్రికి చేదోడు వాదోడుగా వుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అదే సమయంలో ఒక దేవాలయం కు వెళ్ళినప్పుడు నీవు ఒక నాయి బ్రాహ్మణుడు గర్భగుడిలోనికి రావద్దు నీకు జంజరం లేదని ఒక దగ్గర తను అవమానానికి గురయ్యాడు. ఈ అవమానం తనని చాలా కలచివేసింది. అప్పుడే తాను మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. తాను అర్చకుడిగా కొనసాగాలని.. చిన్నప్పటి నుండి నేర్చుకున్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకు పంచుకోవాలని ఏదైనా మనం పట్టుదలతో సంస్కారవంతంగా ఉంటే సాధించాలని, తపన ఉంటే కచ్చితంగా సాధిస్తామని మనసులో దృఢంగా అనుకున్నాడు. అలాంటి సమయంలో ఒక గురువు వీరి లోపల ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తించి కుల మతాలకు అతీతంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జన్మనా జయతే శుద్రః కర్మణా జయతేజః ద్విజహ అనే శ్లోకం ఆధారంగా పరమాత్మ చెప్పిన సూక్తులతో అతనికి దేవాలయంలో అవకాశం కల్పించినారు. అప్పటినుండి తనకు ఉన్న జ్ఞానంతో ఎన్నో కీర్తి ప్రతిష్టలను సంపాదించి ఆ దేవాలయంలో అర్చకుడి కొనసాగుతున్నారు. అర్చకుడిగా కొనసాగుతున్న సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది రావడంతో దేవాలయంలో పూజలు చేస్తూ తన షాప్ కు వెళ్లి తన నాయి బ్రాహ్మణ వృత్తిని చేసేవారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు తన ప్రతిభను గుర్తించి అవార్డులు కూడా ప్రకటించారు. తనకు ఇతర సంస్థలో మంచి అవకాశాలు లభించినా తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని తిరస్కరించాడు. తన జీవిత ఆశయాలు ఏమిటని లోకల్ 18 ప్రతినిధి కేశవేణి ప్రవీణ్ అడగ్గా భూమ్మీదికి వచ్చిన ప్రతి మనిషి కి ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. మనం నిష్టతో ఉంటే మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. మనిషి కష్టపడితే దేనినైనా పొందగలడని వివరించారు.


మీ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన 9 దేవాలయాలు.. వెయ్యి జన్మల పుణ్యం దక్కుతుంది..

భారతదేశం గొప్ప చరిత్ర, మతపరమైన సంప్రదాయాలు, అనేక కథలు, ఇతిహాసాలకు పుట్టినిల్లు. దేశంలో చాలా ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. కాశీ నుంచి కన్యాకుమారి వరకు ఉత్తర, దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ దేవాలయాలు కొలువుదీరాయి. ఈ పవిత్ర స్థలాలు భారతదేశ సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తాయి. భక్తులకు, సందర్శకులకు లోతైన ఆధ్యాత్మిక అనుభవాన్ని అందిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలందరూ తప్పక సందర్శించాల్సినవి 9 ఉన్నాయి. అవేంటంటే..* శ్రీ రామ జన్మభూమి...


హైదరాబాద్ - బెంగాల్ రైలును జీహాదీలు.. ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారా?

Claim: హైదరాబాద్ నుంచి బెంగాల్ వెళ్తున్న రైలును.. జీహాదీలు, ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు.Fact: హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని వాడిలో ఉన్న హల్‌కట్టా షరీఫ్‌కు వెళ్లే యాత్రికుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది.(newschecker.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)పచ్చని మసీదు గోపురం, బంగారు పక్షులతో అలంకరించిన రైలు వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది."హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లే రైలును జిహాదీలు ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు....


వైభవంగా పోచమ్మ పండుగ బోనాలు.. ఎక్కడంటే..

పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతీయేడు వేసంగి పంటలు కోయగానే కొత్త ధాన్యంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తుందని సంఘ సభ్యులు చెబుతున్నారు. పోచమ్మలను కొలిస్తే పాడి పంటలు చల్లగా ఉంటాయని మా ప్రగాఢ విశ్వాసం అన్నారు.నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో హరిజనకుల సభ్యులు పోచమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కులాల వారు సమయానుకూలంగా మే నెలలోనే పోచమ్మ పండగ నిర్వహిస్తారు. యాసంగి వరి పంట కోయగానే వచ్చిన...


అందరూ ఓటు వేయండి.. ఓటు విలువ ఏంటో తెలుసుకోండి..

ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు.‌ అందరూ ఓటెయ్యాలి - ఎవరూ ఓటు అమ్ముకోరాదు అని పీపుల్స్ పవర్ ఎన్ జి ఒ సెక్రటరీ నిమ్మకాయలు భాస్కర్ కోరారు. ఈ మేరకు విశాఖపట్నం బీచ్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లి, గాజువాక, భీమిలిలో, మురళీ నగర్, మాధవధార , సీతమ్మధార, ఆరిలోవ, హనుమంతవాక, ఎంవిపి...


భద్రాద్రిలో ఈ భక్తులు చేసిన సేవలు వెలకట్టలేనివి.. తప్పక తెలుసుకోండి..

భద్ర మహర్షి భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో పూర్వం నుంచి అనేక మంది భక్తులు స్వామివారి సేవలో పాల్గొని తమ జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు.‌ వారిలో ముఖ్యంగా భద్ర మహర్షి, పోకల దమ్మక్క, భక్త రామదాసు, తానిషా, తూము లక్ష్మీనరసింహదాసు ప్రధానమైన వారిగా చెప్పుకోవచ్చు.‌ రామ దర్శనం కోసం కఠోర తపస్సును చేసే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని రామ అవతారంలో దర్శించుకున్న మహా భక్తుడు భద్ర మహర్షి. ఆయన కోరిక మేరకు శ్రీమన్నారాయణ రామ అవతార అనంతరం తిరిగి చతుర్భుజాలతో భద్రాచల క్షేత్రంలో సాక్షాత్కరించారు. భక్తుడైన భద్రుడిని శిలగా మార్చి శిరస్సుపై వెలిశారు. భద్రుని తపస్సు ఫలితంగానే భద్రాద్రి క్షేత్రం ఆవిర్భవించినట్లు పురాణ గ్రంథాలలో సైతం తెలుపబడుతుంది. అందుకే భద్రుడు భద్రాద్రి ఆలయంలో ప్రథమ భక్తుడుగా పేర్కొనవచ్చు. పోకల దమ్మక్కపోకల దమ్మక్క16వ శతాబ్దంలో పుట్టలో ఉన్న రాముడిని పోకల దమ్మక్క చూడటం జరిగిందని భద్రాద్రి స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. ఈ మహా భక్తురాలు ప్రతి నిత్యం స్వామి వారికి అడవిలో లభించే ఫలాలను నైవేద్యంగా సమర్పించేది.ఈ క్రమంలో ఆమె రాముని పాదాలను కడిగేది. ప్రస్తుతం ఆలయం నిర్మించిన ప్రాంతంలో రాములవారు వెలిశారని మొట్టమొదటిగా ఈ లోకానికి చాటి చెప్పిన మహిళ పోకల దమ్మక్క.‌ అందుకే భద్రాద్రి రాముని సేవలో తరించిన మహా భక్తురాలుగా పోకల దమ్మక్క చరిత్ర ఎక్కింది. కంచర్ల గోపన్న ( భక్త రామదాసు )పూర్వం హస్నాబాద్ ప్రాంతంలో అంతర్భాగమైన భద్రాచలం అంతర్భాగంగా ఉండేది.‌ ఈ క్రమంలో హస్నాబాద్ ప్రాంతానికి తహసీల్దార్ గా వచ్చిన కంచర్ల గోపన్న అనంతరం భద్రాద్రి రామునికి ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించి... ప్రభుత్వ సొమ్ముతో సుమారు ఆరు లక్షల వెండి నాణాలను వెచ్చించి ఆలయాన్ని నిర్మించారు. ఆలయాన్ని నిర్మించడమే కాకుండా సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పలు బంగారు ఆభరణాలను సైతం చేసి చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. అందుకే నేటికీ భద్రాద్రి అంటే భక్త రామదాసు గుర్తుకొస్తారు. అందుకే రామదాసుని సైతం మహా భక్తుడుగా పేర్కొనవచ్చు. తానిషా ముస్లిం సామాజిక వర్గానికి చెందిన తానీషా రామచంద్ర మహాప్రభు వారి దివ్యదర్శనాన్ని పొందిన మహనీయుడు.‌ నాడు భక్తరామదాసును బందీఖానాలో బంధించిన అనంతరం రామోజీ, లక్ష్మోజీలుగా రామ లక్ష్మణులు వెళ్లి తానీషాకు దర్శనమివ్వడం, 6 లక్షల బంగారు రామమాడాలు ఇచ్చారు. దీంతో ఏ సంప్రదాయస్తుడైనా రాముని సాక్షాత్కరం పొందడంతో తానీషా శరీరమంతా పవిత్రమైంది. రాముని కటాక్షంతో పూర్తిగా స్నానం చేయబడి పూర్వజన్మ సుకృతం వలన చరిత్రలోనే ఎంతో ఘన కీర్తిని సాధించారు. రాజా తూము లక్ష్మీ నరసింహ దాసు భక్త రామదాసు తర్వాత భద్రాద్రి ఆలయం ఎన్నో ఒడిదుడుకులప ఎదుర్కొంటున్న సమయంలో తన యావదాస్తిని ఆలయ ఉద్ధరణకు కేటాయించి ఆలయాన్ని అభివృద్ధిపథంలో నడిపి రామదాసు ఆశయాలను రాజా తూము లక్ష్మీనరసింహదాసు నెరవేర్చారు. ఆగమ, వైష్ణవ సంప్రదాయాలను కొనసాగించి పది రకాల ఉత్సవాల సంకీర్తనలతో ఆరాధనలు జరిగేటట్లు చేశారు. ఈ ఐదుగురు భక్తుల విశేష సేవల వలన భద్రాద్రి ఆలయం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని చెప్పవచ్చు.


హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?

హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.? లోక్ సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఈ క్రమంలోనే  జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో ప్రచారం చేయడానికి క్యూ కట్టారు. ప్రధాని మోదీ ఇవాళ(మే 7న) హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలో  బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో మే 7న రాత్రి , మే 8న ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ ...


తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి

తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి అన్నదాతల అకౌంట్లలో రెండో విడత డబ్బులు జమ 5 ఎకరాలకుపైగా భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం  7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లలోకి పడిన పైసలు రేపటిలోగా అందరికీ అందనున్న రైతు భరోసా 6.65 లక్షల మంది రైతులకు రూ.2,423 కోట్ల నిధులు హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


KCR Meets Teacher: భావోద్వేగానికి లోనయిన మాజీ ముఖ్యమంత్రి.. గురువు కాళ్లు మొక్కిన కేసీఆర్‌

KCR Touches His Intermediate Teacher Foot In Election Campaign: ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు పాఠాలు బోధించిన గురువును చూసి ఒకింత ఉద్వేగానికి లోనయి పాదాభివందనం చేశారు.


Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో మే 20 నుంచి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఈ నెల 20 నుంచి సికింద్రాబాద్‌లోని 1 ఈఎంఈ సెంటర్‌లో నిర్వహిస్తారు.


Ghost Signs: మీ ఇంట్లో ఈ సంకేతాలు కన్పిస్తే జాగ్రత్త, దెయ్యాలు తిరుగుతున్నట్టు అర్ధం

Ghost Signs: ఆధునిక శాస్త్ర విజ్ఞాన కాలంలో సైతం ఇంకా దెయ్యం, భూతం నమ్మకాలు ఎక్కువే. ఎందుకంటే దేవుడున్నాడని నమ్మితే దెయ్యమూ ఉందని నమ్మాల్సిందే. If you Believe in god then you beleive in devil. అసలు దెయ్యాలున్నాయా లేవా, ఒకవేళ ఎక్కడైనా దెయ్యాలుంటే ఏమైనా సంకేతాలతో తెలుసుకోవచ్చా...


AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఎంత.. ? నిపుణులు ఏం చెబుతున్నారు..?

AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు భూ హక్కులపై లేని పోని సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజంగానే భూములపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ?


హైదరాబాద్‌‌లో ఒక్కసారిగా కుండపోత వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన ట్రాఫిక్

హైదారాబాద్‌లో సాయంత్రం వరకు భానుడు తన ప్రతాపం చూపిస్తే.. సాయంత్రం ఐదింటి సమయంలో ఒక్కసారిగా వరుణుడు మాస్ ఎంట్రీ ఇచ్చాడు. సూర్యున్ని కారు మబ్బులు కమ్మేసి.. చిమ్మని చీకట్లు అలుముకోగా.. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వరుణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కుండపోతగా వర్షం కురిసింది. దీంతో.. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడగా.. చాలా చోట్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది.


లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి

లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ కు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు  లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ షాద్ నగర్,వెలుగు: రాష్ట్రంలోని లారీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని, రవాణా రంగం మెరుగుదల కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన సమస్యలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్...


మునుగోడుకు రావడమంటే.. నా నియోజకవర్గానికి వెళ్లినట్టే : భట్టి విక్రమార్క

మునుగోడుకు రావడమంటే.. నా నియోజకవర్గానికి వెళ్లినట్టే : భట్టి విక్రమార్క మునుగోడు నియోజకవర్గానికి  రావడం అంటే తన సొంత నియోజకవర్గం మధిర నియోజకవర్గానికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నమ్మిన వ్యక్తి కోసం ఏ స్థాయికైనా వెళ్లి కొట్లాడ గల వ్యక్తి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో...


రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క

రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క కొత్తగూడ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతుందని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ పోరిక బలరాం నాయక్‌‌‌‌కు మద్దతుగా సోమవారం మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గుంజేడు నుంచి కొత్తగూడ వరకు ...


రైతు బంధు పంపిణీ నిలిపివేత.. బ్యాంక్ ఖాతాల్లో పడతాయనుకుంటే ట్విస్టు

Rythu Bandhu Scheme: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. నిన్ననే ఐదెకరాల పైబడి వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు నిదులు విడుదల చేసినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతలోనే.. రైతుభరోసా ప్రక్రియను ఆపేయాలంటూ ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ పేర్కొంది. పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని...


కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది....


కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం కేంద్రం, తయారీ సంస్థ నష్టపరిహారం ఇవ్వాలి అవేకెన్​ ఇండియా మూమెంట్ ప్రతినిధుల డిమాండ్ ఖైరతాబాద్​,వెలుగు: కరోనా సమయంలో​ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్​ట్రయిల్స్​ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్​ ఇండియా మూమెంట్ సలహాదారు ద...


తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్​ఎస్సే : ఎర్రబెల్లి

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్​ఎస్సే : ఎర్రబెల్లి పర్వతగిరి, వెలుగు: తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ హక్కులు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, మాజీ స్పీకర్​ మధుసూదనాచారి అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం, కల్లేడ, దౌలత్ నగర్, చింత నెక్కొండ, ఏనుగల్లు, మాల్య తండా, చౌటపెల్లి, తురకల సోమారం, వడ్లకొ...


కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్ మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఇటీవల ఆమె చెప్పిందని గుర్తుచేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ అని రెండో తరగతి విద్యార్థి కూడా చెబుతారని పేర్కొ న్నారు. ...


ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ


NEET 2024 Crime: తమ్ముడి కోసం అన్న త్యాగం.. కానీ చివరికి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి జైలుపాలు

Brother Appears Younger Brother NEET Exam In Rajasthan: తమ్ముడు కోసం చేసిన పని అన్నను జైలుపాలు చేసింది. మంచి చేద్దామని వక్రమార్గంలో ప్రయత్నించడంతో అన్న రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.


ప్లీజ్ మా దేశానికి రండి..భారత్ ను బతిమాలుకుంటున్న మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి

మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదేశ ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పు తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. భారతీయులు మళ్లీ మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్‌ అభ్యర్థించారు.[caption id="" align="alignnone" width="1024"] పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. గతేడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది.[/caption] మాల్దీవులలో ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.


చిన్న వయస్సులో రజస్వలకు కారణాలివే!

ప్రస్తుతం చాలా మంది బాలికలు చిన్న వయస్సులోనే రజస్వల అవుతున్నారు. చిన్న వయస్సులో రజస్వల అవ్వడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.


చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..

చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు.. తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని కొంపల్లి, నిజాంపేట్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, శే...


ఎన్నికల ప్రచారంలో వెంకీ మామ.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని రోడ్ షో

ఎన్నికల ప్రచారంలో వెంకీ మామ.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని రోడ్ షో లోక్ సభ ఎలక్షన్స్ లో భాగంగా ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఖమ్మం అభ్యర్థి రామసహయం రాఘురామ్ రెడ్డి గెలుపునకు హీరో దగ్గబాటి వెంకటేష్ ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్...


గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ

గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ చికిత్సను సక్సెస్ చేసిన పీడియాట్రిక్ విభాగ డాక్టర్లు పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన సర్జరీని చేసి బాలిక​ ప్రాణాలు కాపాడారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు సోమవారం సర్జరీ వివరాలను మీడియాకు  వెల్లడించారు.  మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన11 ఏండ్ల బాలిక సంధ్య కొంతకాలంగా బ్లడ్​ ప...


కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్ కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లోని మంజేశ్వరం దగ్గర కారును ఢీకొట్టింది అంబులెన్స్. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. పలువురుకి గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు. తర్వాత క్రేన్ సాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పో...


మూడో దశలో మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ఓటింగ్- HT Telugu #genelia #loksabhaelection2024

భారతదేశం, May 7 -- మూడో దశలో మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ఓటింగ్- HT Telugu #genelia #loksabhaelection2024


Hyderabad Metro: హైదరాబాద్‌లో భారీ వర్షానికి మెట్రో రైళ్లు నిలిచిపోయాయా?

హైదరాబాద్‌లో గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఈ భారీ వర్షానికి... జన జీవన అస్తవ్యస్తమయ్యింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో... హోర్డింగులు, చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. భారీ వర్షానికి కరెంట్ కూడా లేకపోవడంతో... మెట్రో సర్వీసులు నిలిచిపోయాయని వార్తలు వచ్చాయి. ఇంకొంత మంది...


Rythu Bharosa : రైతులకు షాక్.. రైతు భరోసా సాయం నిలిపివేయాలని ఆదేశాలు..

తెలంగాణలో రైతు భరోసా సాయం నిలిచిపోయింది. ఐదు ఎకరాలకుపైగా భూమి ఉన్న రైతులకు సోమవారం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. అయితే మే 13న పోలింగ్ పూర్తయ్యేవరకు ఈ స్కీమ్ ను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.


Lok Sabha Elections: మూడో విడతలో ఓటేసిన ప్రముఖులు.. మోదీ, షా, ఖర్గే, కేంద్రమంత్రులు, మాజీ సీఎంలు

Lok Sabha Elections: 7 దశల్లో నిర్వహిస్తున్నా లోక్‌సభ ఎన్నికల్లో మంగళవారం మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు పోలింగ్ స్టేషన్లకు పోటెత్తారు. సామాన్య ఓటర్ల నుంచి మొదలుకుని దేశ ప్రధాని వరకు ఓటు వేసేందుకు తెల్లవారుజామునుంచే ఉత్సాహంగా పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.