Trending:


గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ

గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ చికిత్సను సక్సెస్ చేసిన పీడియాట్రిక్ విభాగ డాక్టర్లు పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన సర్జరీని చేసి బాలిక​ ప్రాణాలు కాపాడారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు సోమవారం సర్జరీ వివరాలను మీడియాకు  వెల్లడించారు.  మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన11 ఏండ్ల బాలిక సంధ్య కొంతకాలంగా బ్లడ్​ ప...


కాంగ్రెస్​లో చేరిన ఆరుగురు బీఆర్​ఎస్ ​కౌన్సిలర్లు

కాంగ్రెస్​లో చేరిన ఆరుగురు బీఆర్​ఎస్ ​కౌన్సిలర్లు బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారిల ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. ఎమ్మెల్యే వినోద్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భం...


తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్​ఎస్సే : ఎర్రబెల్లి

తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది బీఆర్​ఎస్సే : ఎర్రబెల్లి పర్వతగిరి, వెలుగు: తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ హక్కులు కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, మాజీ స్పీకర్​ మధుసూదనాచారి అన్నారు. సోమవారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం, కల్లేడ, దౌలత్ నగర్, చింత నెక్కొండ, ఏనుగల్లు, మాల్య తండా, చౌటపెల్లి, తురకల సోమారం, వడ్లకొ...


తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి

తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి శంకరపట్నం, ఎర్రుపాలెం, వెలుగు: రాష్ట్రంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన చామంతుల మల్లయ్య(80) ఎండలు పెరగడంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం వడదెబ్బతో మరణించాడు. ఎర్రుపాలెం మండల పరిధిలోని పెద్ద గోపవరం గ్...


Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో మే 20 నుంచి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఈ నెల 20 నుంచి సికింద్రాబాద్‌లోని 1 ఈఎంఈ సెంటర్‌లో నిర్వహిస్తారు.


ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ


YS Sharmila Case: వైఎస్‌ షర్మిలకు షాక్‌.. వివేకా హత్య వ్యాఖ్యలపై కేసు నమోదు

Case Filed Against YS Sharmila In Badvel: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రధానంగా తన బాబాయి వైఎస్‌ వివేకా హత్యకేసుపై వ్యాఖ్యలు చేస్తుండడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా బద్వేలులో ఆర్‌వో ఫిర్యాదు మేరకు షర్మిలపై కేసు నమోదైంది. హత్య కేసు విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు అందింది.


AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ సెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్‌టియూ కాకినాడ ఈ ఏడాది ఈఏపీ సెట్‌ పరీక్షల్ని నిర్వహిస్తోంది.


ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని  కేంద్రమంత్రి ,రిపబ్లికన్​  పార్టీ ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్​ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార...


వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం

వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు.  పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో బాలసాని సతీశ్‌‌ ఆధ్వర్యంలో లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మంథని నియోజకర్గంలోని కమాన్​పూర్​ గ్రామంలో కాంగ్రెస్​ నాయకుడు...


రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల

Rangampeta Check Post Cash Seized: రంగంపేట సమీపంలో రామేశంపేట దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఓ వాహనంలో డబ్బులు దొరికాయి. అయితే ఓ డాక్యుమెంట్ చూపించగానే ఆ డబ్బుల్ని విడుదల చేశారు.


అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదు.. బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు : కేజ్రీవాల్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదు.. బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు : కేజ్రీవాల్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్  పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేుసింది. కేజ్రీవాల్  అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదు.. ఆయనకు బెయిల్ ఎందుకు  ఇవ్వకూడదని ఈడీని ప్రశ్నించింది.  ఎన్నికల  సం...


చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ

చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ మంచిర్యాల జిల్లాలో జోరుగా ఫామ్ ల్యాండ్స్ దందా  ఎకరాల్లో భూములు కొని గుంటల్లో అమ్ముతున్నరు   15 ఏండ్లలో లక్షల్లో ఆదాయం అంటూ బోల్తా కొట్టిస్తున్న వైనం  నాలా, లే అవుట్ పర్మిషన్లు లేకుండానే రియల్ బిజినెస్  గుంటకూ పట్టాదారు పాస్ బుక్, రైతుబంధు, రైతు బీమా మంచిర్యాల, వెలుగు:...


తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి

తెలంగాణలో రైతు భరోసా వచ్చింది .. మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి అన్నదాతల అకౌంట్లలో రెండో విడత డబ్బులు జమ 5 ఎకరాలకుపైగా భూమి ఉన్నోళ్లకు మొదలైన సాయం  7 ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లలోకి పడిన పైసలు రేపటిలోగా అందరికీ అందనున్న రైతు భరోసా 6.65 లక్షల మంది రైతులకు రూ.2,423 కోట్ల నిధులు హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ

కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ బెయిల్​ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలుఏకీభవించి తీర్పు వెలువరించిన సీబీఐ స్పెషల్ కోర్టు వైఎస్​ జగన్​ కేసులోని అంశాలు తీర్పులో ప్రస్తావన నేడు కోర్టు ముందుకు కవిత న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బె...


ప్రతి ఒక్కరికీ రూ.15 లక్షలు.. కేంద్రం పథకం.. వెంటనే ఇలా అప్లై చేసుకోండి

కేంద్ర ప్రభుత్వ పోర్టల్:జాతీయ సామాజిక అభ్యున్నతి, ఉపాధి ప్రాతిపదికన దేశంలోని అణగారిన వర్గ పౌరుల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రారంభించారు. పీఎం సూరజ్ పోర్టల్‌ (https://sbms.ncog.gov.in)ను ప్రధాని నరేంద్ర మోదీ 13 మార్చి 2024న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా దేశంలోని అణగారిన పౌరులు రుణాలు పొందగలరు. ఈ కొత్త జాతీయ పోర్టల్ ద్వారా, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుద్ధ్య కార్మికులు సహా దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులకు రుణ సహాయం లభిస్తుంది. ఆ రుణం ఎలా పొందాలో చూద్దాం. PM SURAJ Portal:PM సూరజ్ పోర్టల్ అనేది సామాజిక అభ్యున్నతి, ఉపాధి ఆధారిత, ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి చేసిన జాతీయ పోర్టల్. ఈ పోర్టల్ ద్వారా, అణగారిన వర్గాలకు రుణ సహాయం లభిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా ప్రజలు సులభంగా రుణాలు పొందగలరు. దీని కోసం వారు బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడం ద్వారా రుణం పొందగలుగుతారు. ఈ పోర్టల్ ద్వారా ప్రజలకు కొత్త వ్యాపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ యొక్క లక్ష్యం:షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులతో సహా దేశవ్యాప్తంగా అర్హులైన వ్యక్తులకు రుణ సహాయం అందించడం పీఎం సూరజ్ పోర్టల్‌ ప్రధాన లక్ష్యం. తద్వారా సమాజంలోని అత్యంత అణగారిన వర్గాలు డెవలప్ అవుతాయి. పీఎం సూరజ్ పోర్టల్ ద్వారా అణగారిన, దళిత వర్గ పౌరులకు రూ.1లక్ష వరకు రుణాలు ఇవ్వడంతోపాటూ.. రూ.15 లక్షల వరకూ వ్యాపార రుణాలు కూడా ఇస్తారు. లోన్ పొందడానికి, అర్హులైన పౌరులు తమ మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా పిఎమ్ సూరజ్ పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ ప్రధాన అంశాలు:పీఎం సూరజ్ పోర్టల్ పూర్తి పేరు.. ప్రధాన్ మంత్రి సామాజిక ఉద్ధరణ, ఉపాధి ఆధారిత ప్రజా సంక్షేమం (PM SURAJ). ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ జిల్లాల నుంచి మొత్తం 3 లక్షల మంది యువత ఈ పోర్టల్‌లో చేరారు. ప్రధాన మంత్రి సూరజ్ పోర్టల్ కింద దేశంలోని లక్ష మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.720 కోట్లు జమ చేశారు. ఈ పోర్టల్‌లో వివిధ పథకాలు కూడా ఉన్నాయి. గృహనిర్మాణం, పెన్షన్, రేషన్, బీమా మొదలైనవి. రుణం పొందేందుకు అర్హతలు:ప్రధాన్ మంత్రి సూరజ్ పోర్టల్ ప్రయోజనాలను పొందేందుకు, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారత పౌరుడై ఉండాలి. ఈ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవడానికి, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, పారిశుధ్య కార్మికులు ప్రయోజనాలను పొందేందుకు అర్హులు. దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయానికి ఎలాంటి అర్హతా నిర్దేశించలేదు. దరఖాస్తుదారును ఏ బ్యాంకూ.. రుణం ఎగ్గొట్టిన వ్యక్తిగా ప్రకటించకూడదు. ఈ పోర్టల్‌లో వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు మాత్రమే రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలు:PM సూరజ్ పోర్టల్‌లో దరఖాస్తు చేయడానికి, అభ్యర్థి కొన్ని పత్రాలను కలిగి ఉండాలి. అవి ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం, వ్యాపార సంబంధిత పత్రాలు, మొబైల్ నంబర్, బ్యాంకు ఖాతా పాస్ బుక్, పాస్పోర్ట్ సైజు ఫోటో, ఇమెయిల్ ఐడి ఉండాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలి:ముందుగా మీరు అధికారిక పోర్టల్ https://sbms.ncog.gov.in లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో మీరు సైన్ అప్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత మీరు మీ రాష్ట్రం పేరు, దరఖాస్తుదారు పేరు, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, సైన్ అప్ పూర్తి చేసుకోవాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది, దాన్ని మీరు నమోదు చేసి ధృవీకరించాలి. దాంతో మీ సైన్ అప్ పూర్తైనట్లే. తర్వాత మీరు అప్లై ఫర్ లోన్ ఆప్షన్ క్లిక్ చేయాలి. మీ ముందు దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరు, లోన్ రకం, సివిల్ స్కోర్, బ్యాంక్ ఖాతా నంబర్ వంటి సమాచారం ఇవ్వాలి. తర్వాత కోరిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి submit ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు రుణం మంజూరవుతుంది. లోన్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్‌కి వస్తుంది.


ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తం తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటం.. అభివృద్ధిలో భారత్‌‌‌‌ను అగ్రగామిగా నిలబెట్టాం నల్గొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్​ చీఫ్ నల్గొండ/ యాదాద్రి/ పెద్దపల్లి, వెలుగు: బీజేసీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చి...


నాగర్​కర్నూల్​లోకాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ

నాగర్​కర్నూల్​లోకాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ మూడోసారి గెలవాలని మల్లు రవి ప్రయత్నం  మోదీ ఛరిష్మాపై బీజేపీ అభ్యర్థి భరత్ ఆశలు బోణీ కొట్టాలని బీఆర్ఎస్​ క్యాండిడేట్ ​ప్రవీణ్ తాపత్రయం కారును కలవరపెడుతున్నకాంగ్రెస్​ లీడ్ నాగర్​కర్నూల్,​ వెలుగు :నాగర్​కర్నూల్,​ వెలుగు : నాగర్ కర్నూల్​ లోక్​సభ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు శ్రమిస్తున్న...


కాకా హయాంలోనే పెద్దపల్లి అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు

కాకా హయాంలోనే పెద్దపల్లి అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు జేపీ నడ్డా అవగాహన లేకుండా అబద్ధాలు మాట్లాడిండు వైట్​ పేపర్ లాంటి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపు మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపణ ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగియగానే స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లన్నీ అమలైతయ్...


ప్రభుత్వానికి గూఢచారులుండటం సహజం, కాకపోతే.. ఫోన్ ట్యాపింగ్ కేసుపై KCR కీలక కామెంట్స్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందని అనుకోలేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదికలివ్వడం అత్యంత సహజ పరిణామమన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఆరోపణే కాదని ఆయన కొట్టి పడేశారు.


వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర

వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర భారత సంతతికి చెందిన అమెరికన్  ఆస్ట్రోనాట్  (వ్యోమగామి) సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. బోయింగ్ స్టార్ లైనర్‌లో ఆమె ప్రయాణించాల్సి ఉండగా కొన్ని గంటల ముందు సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడింది. మళ్లీ యాత్ర నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని నాసా తెలిపింది. భారత కాలమానం ప్రకారం.. ఈ స్ప...


Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ మూడు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమేనట

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈరోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు. ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం...


మోదీ ఇంత ఎమోషనలా..! తల్లిని తలచుకుని గద్గద స్వరంలో మాట్లాడుతుంటే మనకూ కన్నీళ్లు ఆగవు...

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రత్యర్థి పార్టీలపై, నాయకులపై విరుచుకుపడుతుంటే చూసుంటారు... అధికారులతో ప్రొఫెషనల్ గా మాట్లాడుతుంటే చూసుంటారు... తనకంటే పెద్దవాళ్లతో గౌరవంగా, చిన్నవాళ్లతో ప్రేమగా వుండటం చూసుంటారు... అప్పుడప్పుడు కఠువుగా, ఎక్కువగా సౌమ్యంగా, ప్రశాంతంగా వుండటం చూస్తుంటాం. కానీ ఆయన ఎమోషనల్ కావడం ఎప్పుడైనా చూసారా..? కానీ తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఇంటర్వ్యూలో తల్లిని తలచుకుని ప్రధాని మోదీ చాలా భావోద్వేగానికి గురయ్యారు....


కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. కస్టడీ పొడగింపు

కేజ్రీవాల్ కు బిగ్ షాక్.. కస్టడీ పొడగింపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కస్టడీని పొడిగిస్తున్నట్టు రౌస్ అవెన్యూ కోర్టు వెల్లడించింది.  మే 20 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయనకు విధించిన కస్టడీ ఈ రోజు ముగియడంతో మరోసారి కస్టడీని పొడిగించింది. మ...


బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​

బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​ నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ఆర్మూర్, వెలుగు:  బీజేపీలో పైరవీలకు చోటు లేదని పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. సోమవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, రైతులతో అర్వింద్ చాయ్ పే చర్చలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆ...


ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి మహబూబాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా స్విఫ్ నోడల్ ఆఫీసర్​ మరియన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మన్నకాలనీలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు, కాలేజీలు, రైల్వే, బస్ స్టేషన్ల పరిధిలో ఓటుహక్కుపై విస్తృత ప...


భూముల నుంచి ఆ ఇద్దరు రైతుల్ని ఖాళీ చేయించొద్దు : హైకోర్టు

భూముల నుంచి ఆ ఇద్దరు రైతుల్ని ఖాళీ చేయించొద్దు : హైకోర్టు భూసేకరణ ప్రక్రియ జరుపుకోవచ్చు ట్రిపుల్ ఆర్ భూసేకరణపై ఎన్​హెచ్ఏఐకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రీజినల్‌‌‌‌ రింగ్‌‌‌‌ రోడ్‌‌‌‌(టిపుల్ ఆర్) ఉత్తర దిశ నిర్మాణంలో భూమి కోల్పోతున్న ఇద్దరు రైతులకు హైకోర్టులో ఊరట లభించింది. ఇద్దరు పిటిషనర్లను వాళ్ల భూముల నుంచి ఖాళీ చేయించవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ...


తిరుమల తరహాలో తిరుపతిలోనూ ఉచితంగా నిత్యాన్నదానం.. ఎక్కడెక్కడంటే?

తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తైన తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉంటారు. అలాగే శ్రీవారి పాదాల చెంత కొలువైన తిరుపతిలోని నిత్యాన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు. తిరుమలలోని పలుచోట్ల యాత్రికులు, భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది.


బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు

బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై సోమవారం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని, కాంగ్రెస్‌‌ పార్టీ రాముడిని అవమానిస్తున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం...


హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?

హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.? లోక్ సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఈ క్రమంలోనే  జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో ప్రచారం చేయడానికి క్యూ కట్టారు. ప్రధాని మోదీ ఇవాళ(మే 7న) హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలో  బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో మే 7న రాత్రి , మే 8న ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ ...


రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని

రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎ స్ ఎగ్జాస్ట్ అయ్యిందని.. ఆపార్టీకి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదని అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో కూనంనేని మాట్ల...


10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్

10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్ కొర్రీలు పెడుతు సాయానికి కేంద్ర ప్రభుత్వం కోత 2019 ఫిబ్రవరి వరకు పాస్​బుక్స్ ఉన్నోళ్లకే స్కీం వర్తింపు నాలుగేండ్లలో తగ్గిన 6 లక్షల మంది లబ్ధిదారులు భూమి అమ్ముకున్నోళ్లను లిస్ట్ నుంచి తొలగిస్తూ.. కొత్త వాళ్లను మాత్రం చేర్చట్లేదు కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందరికీ అందడం ...


లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి

లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ కు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు  లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ షాద్ నగర్,వెలుగు: రాష్ట్రంలోని లారీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని, రవాణా రంగం మెరుగుదల కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన సమస్యలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్...


NEET 2024 Crime: తమ్ముడి కోసం అన్న త్యాగం.. కానీ చివరికి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి జైలుపాలు

Brother Appears Younger Brother NEET Exam In Rajasthan: తమ్ముడు కోసం చేసిన పని అన్నను జైలుపాలు చేసింది. మంచి చేద్దామని వక్రమార్గంలో ప్రయత్నించడంతో అన్న రెడ్‌ హ్యాండెడ్‌గా చిక్కి ఊచలు లెక్కబెడుతున్నాడు.


హైదరాబాద్ - బెంగాల్ రైలును జీహాదీలు.. ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారా?

Claim: హైదరాబాద్ నుంచి బెంగాల్ వెళ్తున్న రైలును.. జీహాదీలు, ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు.Fact: హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని వాడిలో ఉన్న హల్‌కట్టా షరీఫ్‌కు వెళ్లే యాత్రికుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది.(newschecker.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)పచ్చని మసీదు గోపురం, బంగారు పక్షులతో అలంకరించిన రైలు వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది."హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లే రైలును జిహాదీలు ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు....


కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం కేంద్రం, తయారీ సంస్థ నష్టపరిహారం ఇవ్వాలి అవేకెన్​ ఇండియా మూమెంట్ ప్రతినిధుల డిమాండ్ ఖైరతాబాద్​,వెలుగు: కరోనా సమయంలో​ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్​ట్రయిల్స్​ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్​ ఇండియా మూమెంట్ సలహాదారు ద...


కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి

కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ శివారులోని మూలమలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు, మరో బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే న...


ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు

ప్రారంభమైన మూడో దశ పోలింగ్.. 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్  మంగళవారం ప్రారంభమైంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించికుంటున్నారు. ఇప్పటికే రెండు దశలు పూర్తయ్యాయి. మూడో దశతో 280 నియోజకవర్గాలకు పైనే ఓటింగ్  పూర్తికానుంది. అంటే మొత్తం లోక్ సభ ...


వైభవంగా పోచమ్మ పండుగ బోనాలు.. ఎక్కడంటే..

పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతీయేడు వేసంగి పంటలు కోయగానే కొత్త ధాన్యంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తుందని సంఘ సభ్యులు చెబుతున్నారు. పోచమ్మలను కొలిస్తే పాడి పంటలు చల్లగా ఉంటాయని మా ప్రగాఢ విశ్వాసం అన్నారు.నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో హరిజనకుల సభ్యులు పోచమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కులాల వారు సమయానుకూలంగా మే నెలలోనే పోచమ్మ పండగ నిర్వహిస్తారు. యాసంగి వరి పంట కోయగానే వచ్చిన...


కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్ మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఇటీవల ఆమె చెప్పిందని గుర్తుచేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ అని రెండో తరగతి విద్యార్థి కూడా చెబుతారని పేర్కొ న్నారు. ...


పిల్లలకు స్కూల్ లో చేర్పించే ముందు ఇవి నేర్పించాల్సిందే...!

ఏదైనా తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేర్పించాలి. చిన్న పిల్లలు కదా ఏం నేర్చుకుంటారు అనుకుంటాం. కానీ.. వారు ఈ వయసులోనే ఎక్కువగా నేర్చుకుంటారు. ఈ రోజుల్లో పిల్లలను స్కూల్లో చేర్పించే ముందు.. కచ్చితంగా ప్రీ స్కూల్ లో చేర్పిస్తున్నారు. ఎందుకు అంటే... చదువుకంటే ముందు.. ప్రీ స్కూల్ లో పిల్లలు స్కూల్ కి అలవాటు పడతారు. అంతేకాదు... చాలా విషయాలు ప్రీ స్కూల్ లోనే నేర్చుకుంటారు. అయితే... మీరు మీ పిల్లలను ప్రీ స్కూల్ లో చేర్పించే...


ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు న్యూఢిల్లీ: సర్వీసెస్ సెక్టార్ పనితీరు ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో కొద్దిగా నెమ్మదించింది. సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరును కొలిచే  మంత్లీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ పీఎంఐ  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలకు గాను 60.8 గా రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చిలో  ఇది 61.2 గా ఉంది. కొత్త బిజినెస్‌‌‌‌‌‌‌‌లు ...


కోడ్‌‌‌‌తో సంబంధం లేకున్నా..సింగరేణిలో కొనుగోళ్లు ఆపేసిన్రు

కోడ్‌‌‌‌తో సంబంధం లేకున్నా..సింగరేణిలో కొనుగోళ్లు ఆపేసిన్రు సింగరేణి సంస్థలో ఆగిపోయిన రూ. 1000 కోట్ల పనులు నిలిచిన మెషినరీ, స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌ కొనుగోళ్లు, ఓబీ రిమూవల్‌‌‌‌ టెండర్లు సింగరేణికి కోడ్‌‌‌‌తో సంబంధం లేదని గతంలోనే చెప్పిన ఈసీ  అయినా పట్టించుకోని ఆఫీసర్లు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల కోడ్​ఎఫెక్ట్‌‌‌‌ సింగరేణి ...


గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం

గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మావోయిస్టులు డంప్‌ చేసిన పేలుడు పదార్థాలను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా టిఫాగడ్‌ అడవుల్లో మావోయిస్టులు పేలుడు పదార్థాలు డంప్​ చేశారన్న సమాచారంతో సీ-60, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడవిలోకి వెళ్లాయి. పేలుడు పదార్థాలు నింపిన ఆరు ప్రెష...


AP Traffic Alert: విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా

Vijayawada Pm Modi Tour Red Zone: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ మోదీ బందరురోడ్డులో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు 1.3 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగుతుంది. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు రోడ్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో పాటు మోదీ పర్యటన జరిగే...


తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. హైదరాబాద్‌లోనూ సాయంత్రం తర్వాత వర్షం పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.


3rd Phase Lok Sabha Polls 2024 : మూడో దశలో భాగంగా దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్.. బరిలో అమిత్ షా సహా పలువురు ప్రముఖులు..

3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్‌లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.


ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ పూర్తి

ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ పూర్తి జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్​ రాహుల్​రాజ్​ మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ పార్లమెంట్​కు సంబంధించి అడిషనల్​ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్​ప్రక్రియను జనరల్​అబ్జర్వర్​సమీర్ మాధవ్ కుర్కోటి, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​రాహుల్​రాజ్​తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్ల...


ఏపీలో పథకాల అమలుకు అడ్డు తగులుతున్నది మీరంటే మీరంటూ.. పార్టీల విమర్శల జోరు !

ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక.. ప్రవేశపెట్టిన పథకాలు కాదు. మొన్నటి మొన్న అమలు చేసిన పథకాలు కానే కాదు.. కానీ ఇదేందయ్యా మీ గోల అంటూ వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం వైసిపి ప్రవేశపెట్టిన పథకాలు సామాన్య ప్రజానీకానికి చేరకుండా.. టిడిపి అడ్డుతగులుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ తాము ఎన్నికల నియమావళి మేరకే ఈసీ కి ఫిర్యాదులు ఇస్తున్నట్లు మరో వైపు టిడిపి చెబుతోంది. ఇది ఏపీలో ఎన్నికల సంధర్భంగా ఉన్న అనిశ్చితి.వైసిపి ప్రభుత్వ...


‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఆమె ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది. అది కూడాగానే ఆమె షాక్ అయ్యారు. ఒక దేశాన్నే కుదిపేసిన ఆ ఘటన వెనుక పాతికేళ్ల కుర్రాడు ఉన్నాడని తేలింది.