తెలంగాణ

Trending:


నిప్పులు కురిపిస్తోన్న భానుడు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృత్యువాత

తెలంగాణలో ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. భానుడి ప్రతాపంతో జనాలు కూడా పిట్టల్లా రాలిపోతున్నారు. మనుషులే తట్టుకోలేక మృత్యువాత పడుతుంటే.. ఇక మూగజీవాల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే.. ఎండ వేడి తట్టుకోలేక రెండు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్‌లో కామచెరువులో జరిగింది. చెరువులో చనిపోయిన చేపలన్ని తేలి కనిపిస్తుంటే.. మత్స్యకారులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్​ కోర్సు

మహిళలకు ఫ్రీగా బ్యుటీషియన్​ కోర్సు వికారాబాద్, వెలుగు : గ్రామీణ మహిళలు, యువతులకు ఫ్రీగా బ్యుటీషియన్ ​కోర్సు అందిస్తున్నామని వికారాబాద్​జిల్లా ఎస్​బీఐ లీడ్ మేనేజర్ రాంబాబు తెలిపారు. చిలుకూరు ఎస్​బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 8 నుంచి శిక్షణ మొదలవుతుందని, 5 నుంచి 8వ తేదీలోపు సంస్థ డెరెక్టర్​రమేశ్( 8500...


మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి

మోదీ, అమిత్ షాకు నా గురించి తెల్వదనుకుంటా: రేవంత్ రెడ్డి బీజేపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తుక్కుగూడ కార్నర్ మీటింగ్ లో మాట్లాడిన రేవంత్.. కాంగ్రెస్ పాంచ్ న్యాయ్, పచ్చీస్ గ్యారంటీలతో మోదీ, అమిత్ షాలకు నిద్రపట్టట్లేదన్నారు. అందుకే అయోధ్య, శ్రీరాముడు దేవుళ్ల గురించి మాట్లాడుతున్నారని చెప్పారు. అయోధ్యలో ప్రాణప్ర...


నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి..!

తెలంగాణలో భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రజలు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఎండలు మండిపోతున్నాయి. మే నెల మెుదటి వారంలోనే రికార్డు స్థాయిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. తెలంగాణ వ్యాప్తంగా శనివారం 19 మంది వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు.


ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ​ఆంక్షలు

ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ​ఆంక్షలు సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్​పరేడ్​గ్రౌండ్​లో ఆదివారం సాయంత్రం నిర్వహిస్తున్న బీజేపీ ఎన్నికల సభకు కేంద్ర హోంమంత్రి అమిత్​షా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్​లోని పలు ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. పంజాగుట్ట -గ్రీన్​ల్యాండ...


వంశీకి మద్దతుగా విస్తృత ప్రచారం

వంశీకి మద్దతుగా విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లాలోని మంథని, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ మద్దతుగా కాంగ్రెస్​ శ్రేణులు, అభిమానులు, వివిధ ప్రజాసంఘాలు శనివారం విస్తృత ప్రచారం చేశారు. పెద్దపల్లిలో యూత్​కాంగ్రెస్​ నాయకుడు కొండి సతీశ్, మహనీయుల ఆశయ సాధన సమితి అధ్యక్షుడు బొంకూరి కైలాసం, మంథని ...


ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్​ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్​ శాతం

ఇందూర్ అర్బన్ లో పూర్ పోలింగ్.. పార్లమెంట్​ ఎన్నికల్లో నిరాశపరుస్తున్న పోలింగ్​ శాతం పల్లెల్లో బెటర్.. పట్టణ ఓటర్లను కదిలిస్తేనే పోలింగ్​  పర్సెంటేజీలో పెరుగుదల నిజామాబాద్​, వెలుగు: ఇందూర్​ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో ఏటా ఓటర్లు పెరుగుతున్నా ఓటింగ్​ శాతం మెరుగు పడటం లేదు.   పైగా ప్రతిసారి అర్బన్​లో మరీ తక్కువ ఓటింగ్​ నమోదు కావడం ఆఫీసర్లను కలవరపె...


అల్‌‌ జజీరా వార్తా సంస్థపై ఇజ్రాయెల్ నిషేధం

అల్ జజీరా గాజా బ్యూరో చీఫ్ వేల్ అల్ దహ్‌దౌ కుమారుడు హంజా అల్ దహ్‌దోతో పాటు జర్నలిస్టులు ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. జర్నలిస్టులను తాము టార్గెట్ చేయట్లేదంటూ ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది.


మహిళా భక్తురాలికి ప్రత్యక్షమైన శివయ్య.. కొంగు బంగారం చేసే ఆ గుడి ఇప్పుడు చాలా పాపులర్!

శ్రీకాకుళం పట్టణానికి 18 కిలో మీటర్ల దూరంలో ఆమదాలవలస గాజులకొల్లివలస గ్రామంలో కొండపైన సంగమేస్వరస్వామి ఆలయం ఉంది. సాధారణంగా సంగమం అంటే నదులు కలిసే ప్రదేశం సంగంమం కానీ ఇక్కడ కొండపైన బౌద్ధం, జైన్ , శైవం ఈ మూడు మతాలు సంగమం వలన ఈ కొండను సంగమేస్వరస్వామి అంటారు. పురాణ ప్రసిద్ధ ప్రకారం పూర్వం జైన దిగంబర సాధువు ఒకరు ఉండేవారు ఆయన దూరంగా ఉండే గ్రామాలకు వెళ్లి ఆహారం తెచ్చుకొని ఈ కొండపై జీవిస్తూ ఉండేవారు.ఈ కొండ అంతా అరణ్యం కాబట్టి ఎక్కువుగా చుట్టుపక్కల...


పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి

పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.  ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లాలోని సుల్తానాబాద్ మండలం మియాపూర్ లోఈ ఘటన జరిగింది. మక్కా చేనులో పనులు పూర్తి చేసుకొని తిరిగి ఇళ్లకు వస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ లో ప్రయాణి...


Ganja Smuggling : చింతపండు బస్తాల మాటున గంజాయి రవాణా- గుట్టు రట్టు చేసిన వరంగల్ పోలీసులు

Ganja Smuggling : సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు చింతపండు మాటున గంజాయి సప్లై చేస్తున్నారు. హనుమకొండలో గంజాయిని మరో ఇద్దరు వ్యక్తులకు ఇస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు.


రైతులకు అలర్ట్.. భారీ ఆదాయం రావాలంటే పంట వేయడానికి ముందు ఇలా చేయండి!

భూమి సారాన్ని పరీక్షించి తెలుసుకొనే పద్ధతిని భూసార పరీక్ష అంటారు . నేల మానవునికి ప్రకృతి సిద్ధంగా లభించిన గొప్ప సంపద. పంటలకు కావాల్సిన అన్ని పోషకాలు కొంత పరిమాణంలో నేలలో సహజంగా ఉంటాయి. అయితే వీటిలో వ్యత్యా సాలు ఉండే అవకాశం ఉంది. కావునా నేలలో పోషకాలు ఎంత లభ్యమవుతున్నాయో, వేయదలచిన పైరుకు ఎంతఎరువు అవసరమో నిర్దారించి వాడాలి. కావునా భూసారాన్ని పరీక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ సంచాలకులు సత్యవతి అన్నారు. భూమి మొక్కలకు కావాల్సిన పోషకాలను అందిస్తూ మొక్క పెరుగుదలకు, దిగుబడిని అందించడంలో ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పారు. రైతు నేల పోషక సామర్థ్యాన్ని తెలుసుకోవడం వలన ఏ నేలలో ఏ పంట వేస్తే బాగా పెరిగి మంచి దిగుబడులు వస్తాయో తెలుసుకొని మంచి దిగుబడులు ఇచ్చే పంటను పండించడానికి అవకాశం ఏర్పడుతుందని సత్యవతి లోకల్ 18తో వివరించారు. వేసిన పంటకు నేలలో తగు నిష్పత్తిలో పోషకాలు లేనపుడు భూసార పరీక్ష ద్వారా నేలలో ఏ పోషకాలు తగ్గినాయో ఆ పోషకాలను మాత్రమే నేలకు అందించడం వలన పంట మంచి దిగుబడిని అందించడమే కాక నేలకు అందించే పోషకాల ఖర్చును బాగా తగ్గించుకోవచ్చన్నారు. దీని ద్వారా పంటపై పెట్టే పెట్టుబడి తగ్గటమే కాక మంచి దిగుబడుల వలన మంచి ఆదాయం పొందవచ్చునన్నారు. పంట పండించడానికి నేలకు సరిపడ పోషకాలను అందించటం వలన నేల వాతావరణంలో ఏర్పడే దుష్పరిణామాలను అరికట్టడమేకాక భవిష్యత్ తరాలకు పంట పండించడానికి అనుకూలమైన మంచి నేలను అందించగలుగుతామని చెప్పారు. నేలలోని కొంత మట్టిని సేకరించి రసాయన పద్ధతుల ద్వారా లేదా ఇతర విశ్లేషణ పద్ధతుల ద్వారా పరీక్షించటం వలన నేలలో మొక్కకు కావాలసిన పోషక పదర్థాలు ఏయే పాళ్ళలో ఉన్నాయో తెలుసుకోవచ్చనని చెప్పారు.


రైతులకు శుభవార్త.. అందుకు ఈసీ గ్రీన్ సిగ్నల్.. అకౌంట్లలో డబ్బులు పడేది అప్పుడే..!

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది. అకాల వర్షాలు పండించిన పంటలను నాశనం చేయగా.. అన్నదాతలు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. తీవ్ర ఆవేదనలో ఉన్న ప్రభుత్వం వారిని ఆదుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంది. ఈ మేరకు నష్ట పరిహం నిధుల విడుదలకు అనుమతివ్వాలని ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేయగా.. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో.. రైతు ఖాతాల్లోకి పరిహారం డబ్బులు జయ చేయనుంది ప్రభుత్వం.


Ambati Rambabu: మా మామకు ఎవరూ ఓటేయొద్దు.. అంబటి రాంబాబు అల్లుడు ఓటర్లకు పిలుపు

Ambati Rambabu Son In Law Dr Gautham Sensational Commemnts: రాజకీయాలు ఏపీలో మరో కుటుంబంలో విబేధాలు సృష్టించాయి. కీలక నాయకుడు, సత్తనపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అంబటి రాంబాబు కుటుంబంలో విబేధాలు తెరపైకి రావడం కలకలం రేపాయి.


నిలబడి "మూత్ర విసర్జన" చేయడం ఆరోగ్యానికి మంచిదేనా.. పురుషులకు సరైన పొజిషన్ ఏదంటే..?

మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు మరియు అదనపు నీరు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. శరీర పనితీరును నిర్వహించడానికి మూత్రవిసర్జన చాలా ముఖ్యం. ఆరోగ్యానికి మూత్ర విసర్జన ఎంత అవసరమో.. మూత్ర విసర్జన సమయంలో మీ భంగిమ కూడా అంతే ముఖ్యం. సరైన భంగిమతో మూత్రవిసర్జన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అదే సమయంలో తప్పు భంగిమలో చేస్తే సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది మంగవారు నిలబడి మూత్ర విసర్జన చేస్తుంటే.. కొంత మంది మాత్రం కూర్చొని మూత్రాన్ని విసర్జిస్తుంటారు. అయితే నిలబడి మూత్ర విసర్జన చేయడం పురుషుల ఆరోగ్యానికి హానికరమని.. కూర్చొని మూత్ర విసర్జన చేయడం ప్రయోజనకరమని తరచుగా చెపుతుంటారు.. ఇందులో నిజం ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమబెంగాల్ కుందిన యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అమరేంద్ర పాఠక్.. అభిప్రాయం ప్రకారం. పురుషులు నిలబడి లేదా కూర్చొని ఏ విధంగానైనా మూత్ర విసర్జన చేసినా అది ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావాలను చూపదన్నారు. మూత్ర విసర్జన చేయడానికి సరైన పొజిషన్ అంటూ ఏదీ లేదని తెలిపారు. ప్రజలు తమ సౌకర్యం ప్రకారం మూత్ర విసర్జన చేయవచ్చన్నారు.డాక్టర్ చెప్పిన దాని ప్రకారం.. నిలుచుకుని మూత్ర విసర్జన చేయడం వల్ల పురుషుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని కొందరు చెపుతుంటారని.. అయితే దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని.. ఇవన్నీ పుకార్లేనని చెపుతున్నారు. అయితే ఎవరైనా మూత్ర విసర్జనకు ఇబ్బందిగా ఉంటే వైద్యులను సంప్రదించాలని.. సమస్యను గుర్తించాలన్నారు. మూత్ర విసర్జనకు కూర్చోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరగదని యూరాలజిస్టులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తి కూర్చొని మూత్ర విసర్జన చేసినప్పుడు, వారి కాళ్లు మూత్రాశయంపై కొద్దిగా ఒత్తిడిని కలిగిస్తాయి, ఇది మూత్రవిసర్జనను సులభతరం చేస్తుంది, కానీ ఇది వైద్యపరంగా కూడా నిరూపించబడలేదు. కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని చెప్పడం సరికాదు. ప్రోస్టేట్ సమస్యలతో బాధపడేవారు కూడా వారి సౌలభ్యం మేరకు మూత్ర విసర్జన చేయవచ్చుని తెలిపారు. వైద్యులు ఈ విషయంలో ప్రోస్టేట్ రోగులకు లేదా ఏ రోగికి ప్రత్యేక సలహాలు ఇస్తారని తెలిపారు. ఇది మానవ అలవాట్లపై కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుందన్నారు. ఇది పురుషులకే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. (గమనిక: ఈ నివేదిక సాధారణ సమాచారం కోసం మాత్రమే, కాబట్టి వివరాల కోసం ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి.)


పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..!

పసి ప్రాణాలను చిదిమేస్తున్నారు..! రోడ్లు, డ్రైన్లలో నవజాత శిశువుల మృతదేహాలు కండ్లు తెరవక ముందే కాటికెళ్తున్న పసిప్రాణాలు విచారణను గాలికొదిలేస్తున్న ఆఫీసర్లు కనీస చర్యలు లేక తరచూ ఇవే ఘటనలు హనుమకొండ, వెలుగు: తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన బిడ్డలు కండ్లు తెరవక ముందే కాటికి చేరుతున్నారు. ఆడ శిశువులనో.. లేదా ఆర్థిక భారమనుకునో.. మరే ఇతర కారణాలోగానీ పుట్ట...


లోక్‌సభ ఎన్నికలు: ఒక పోస్టుకు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఎంత తీసుకుంటారు?

రాజకీయ పార్టీలు, ఎన్నికల మేనేజ్‌మెంట్ సంస్థలు ఒక ప్రచారానికి రూ.1,00,000 నుంచి రూ5,00,000 వరకు ఇస్తున్నాయని సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు చెబుతున్నారు.


Amit Shah | అవినీతి ప్రభుత్వాన్ని దించడానికే కూటమిగా ఏర్పడ్డాం

ధర్మవరం బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై అమిత్ షా వ్యాఖ్యలు.


జగన్ గుర్తుంచుకో.. బీజేపీ ఉన్నంతవరకు తెలుగు భాషను అంతం కానివ్వం

ధర్మవరం బహిరంగ సభలో సీఎం జగన్ పై అమిత్ షా నిప్పులు చెరిగారు


ప్రతీ మహిళకూ రూ.3 లక్షలు. ఈ వ్యాపారానికి ఇస్తున్న కేంద్రం.. ఇలా పొందండి

కేంద్ర ప్రభుత్వం కొన్ని రకాల వ్యాపారాలు చేసే వారికి రూ.3 లక్షల చొప్పున మనీ ఇస్తోంది. ఆ పథకం పేరు ఉద్యోగిని పథకం. ఇందులో ఉన్న కండీషన్ ఏంటంటే.. ఈ వ్యాపారం చేసేవారు మహిళలై ఉండాలి. మగవారికి ఈ మనీ ఇవ్వదు. మహిళలకు మాత్రమే ఇస్తుంది. ఆ వ్యాపారం ఇదే:మీరు టీ స్టాల్ పెట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.1 లక్ష నుంచి రూ.3 లక్షల రూపాయలు రుణం రూపంలో పొందవచ్చు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు రుణంలో 50 శాతాన్ని కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది. అంటే వారు రూ.3లక్షలు రుణం తీసుకుంటే.. వారు చెల్లించాల్సింది రూ.1.5 లక్షలు మాత్రమే. దానిపై వడ్డీ ఉండదు. ఒకవేళ రుణం తీసుకునే మహిళ ప్రత్యేక కేటగిరీ లేదా జనరల్ కేటగిరీ అయితే.. వారికి మాగ్జిమం ఇచ్చే రూ.3లక్షల రుణంపై.. రూ.90వేల దాకా కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. అందువల్ల వారు రూ.2.1 లక్షలు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగిని పథకం షరతులు: ఈ డబ్బును కేంద్రం.. సిటీల్లో మహిళల కంటే.. గ్రామాల్లో మహిళలకు ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. అందువల్ల గ్రామాల్లో ఉండే మహిళలు ఎక్కువగా ఈ మనీ పొందగలరు. ఈ మనీ పొందడం ద్వారా.. లబ్దిదారైన మహిళ ఆదాయం, కుటుంబ ఆదాయం పెరిగి.. దేశానికి మేలు జరుగుతుందని కేంద్రం భావిస్తోంది. కేంద్రం ఇచ్చే డబ్బును వ్యాపారానికి వాడుకొని, తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. గ్రామీణ మహిళా రైతులు ఈ పథకం ద్వారా బ్యాంకుల్లో వడ్డీ లేని రుణం పొందవచ్చు. ఈ ఉద్యోగిని పథకాన్ని వాణిజ్య, ప్రభుత్వ రంగ బ్యాంకులు అమలుచేస్తున్నాయి. ఉద్యోగిని పథకం ద్వారా మహిళలు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణం మాత్రమే కాదు.. ప్రత్యేక ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ కూడా పొందుతారు. ఈ పథకం కింద కేంద్రం రూ.3 లక్షల దాకా వడ్డీ లేని రుణం ఇస్తుంది. ఈ రుణం పొందేందుకు ఎలాంటి హామీ పత్రాలూ అవసరం లేదు. ఈ రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ఎలాంటి ఫీజూ తీసుకోవు. అర్హతలు:ఈ పథకం కింద లోన్ పొందాలంటే.. కుటుంబ సంవత్సర ఆదాయం రూ.2 లక్షలు లేదా అంత కంటే తక్కువ ఉండాలి. భర్త లేని మహిళలు, దివ్యాంగులైన మహిళల కుటుంబ ఆదాయానికి ఎలాంటి పరిమితులూ లేవు. ఈ లోన్ ఇచ్చేటప్పుడు ఎస్సీ/ఎస్టీ మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. మహిళ వయస్సు 18 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండొచ్చు. లోన్ పొందాలనుకున్న మహిళలు, ఇదివరకు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను తగిన గడువులో చెల్లించి ఉండాలి. రుణం పొందేందుకు కావాల్సిన పత్రాలు:ఉద్యోగిని స్కీమ్ కింద లోన్ పొందడానికి ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫొటో, జన్మ ధృవీకరణ పత్రం, అడ్రెస్ ప్రూఫ్, ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, బీపీఎల్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్ బుక్ కాపీతోపాటూ బ్యాంక్ కోరే ఇతర పత్రాలు అవసరం. ఎలా దరఖాస్తు చేసుకోవాలి:ఉద్యోగిని పథకాన్ని పొందాలనుకునే మహిళలు.. తమకు దగ్గర్లోని బ్యాంకుకు వెళ్లి.. మనీ కోరాలి. వారు కావాల్సిన పత్రాలను కోరతారు. వాటిని సమర్పించాలి. అలాగే ఓ ఫారం ఇస్తారు. దాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. ఆ తర్వాత అన్నీ పరిశీలించి లోన్ ఇస్తారు. లేదంటే.. బ్యాంకుల అధికారిక వెబ్‌సైట్లలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఐతే.. ఆన్‌లైన్‌లో కంటే, డైరెక్టుగా వెళ్లి అడగడం ద్వారా మరింత త్వరగా పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది.


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో రైతులకు అసలైన భరోసా.. ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయా ?

ఆంధ్రప్రదేశ్ లో అమలైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై భయాలు సృష్టించి తద్వారా కూటమి లాభపడాలని ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి అనుకూల మీడియాలోనే కొన్ని కథనాలు వచ్చాయి. ఆ కథనాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రైతులకు చాలా మంచింది అని తెలిపారు. కానీ ఇప్పుడు అదే మీడియాలో వ్యతిరేక...


చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు

తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బస్సు యాత్రతో ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మధ్య మధ్యలో ఆగుతూ చాయ్ తాగుతూ బజ్జీలు తింటూ అక్కడి స్థానికులను ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొండగట్టు వద్ద రోడ్డు పక్కన ఓ హోటల్ దగ్గరు కేసీఆర్ ఆగి.. చాయ్ తాగుతూ సమోసా తిన్నారు. ఈ సమయంలో అక్కనున్న చిన్నారులను దగ్గరికి తీసుకుని కేసీఆర్ ముచ్చటించారు. తమ అభిమాన నేతను చూసిన యువతులు కేసీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసిన గులాబీ బాస్.. తిరిగి జగిత్యాల దిశగా పయనమయ్యారు.


ఈ బాలుడు చెప్పే వేదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలు అన్ని కంఠస్తంచేసి అవలీలగా గలగల అని వేదాలు అన్ని చెప్పేస్తున్నాడు నల్గొండ జిల్లా లోని నకిరేకల్ పట్టణానికి చెందిన వైష్ణవచార్యులు . ఈ సందర్భంగా ఆ బాలుడిని లోకల్ 18 ప్రత్యేకంగా పలకరించింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.వేద పాఠశాలలో తనను ఎందుకు చేర్పించారు, వేదాలు నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని విషయాలనులోకల్ 18 తో పంచుకున్నారు.వివరాల్లోకెళ్తే.. ఈ సందర్భంగా వైష్ణవచార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ...


రాజమహేంద్రవరంవాసులకు అలర్ట్.. ఈ రూట్‌లలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు

Rajahmundry Traffic Restrictions: ఏపీలో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకుంది. మరో వారం మాత్రమే సమయం ఉండటంతో ఏపీలో కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు కూటమి తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 6న ప్రధాని మోదీ పర్యటించబోతున్నారు. వేమగిరి జంక్షన్‌లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధాని పర్యటన కావడంతో భారీ బందోస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు...


Anchor Syamala: పిఠాపురంలో యాంకర్‌ శ్యామల ప్రచారం.. జై జగన్ అంటూ నినాదాలు..

Anchor Syamala Election Campaign With Vanga Geetha in peethapuram pa


Warangal : వరంగల్ శివారులో అమానుషం - పసికందును ప్రాణాలతోనే పాతిపెట్టారు..!

Warangal City News : వరంగల్ శివారులో అత్యంత అమానుషమైన ఘటన వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన బిడ్డను బతికుండగానే మట్టిలో పాతిపెట్టారు. కాసేపటికే ఓ లారీ డ్రైవర్ గమనించటంతో ఆ నవజాత శిశువు ప్రాణాలతో బయటపడింది.


మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు..

మా సమస్యలు తీరిస్తేనే ఓటేస్తాం.. బెట్టు చేస్తున్న ఓటర్లు.. లోక్ సభ మూడవ విడత పోలింగ్‌ మే 7న జరగనుంది.  ఓటర్లు రాజకీయ నాయకులను తమ సమస్యలను తీరిస్తేనే ఓట్లు వేస్తామని బెట్టు చేస్తున్నారు. ఇక తాజా ఉదంతం విషయానికి వస్తే మహారాష్ర్టలోని సాంగ్లీ జిల్లాను తీసుకుంటే ఇక్కడ పలు తాలూకాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇక్కడ  మే 7న ఇక్కడ మూడవ విడత పోలింగ్‌ జరుగను...


AP DGP Rajendranath Reddy: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీపై బదిలీ వేటు..

AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది.


రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు

రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు పునర్విచారణకు ఆదేశిస్తం.. న్యాయం జరిగేలా చూస్తం రోహిత్​ తల్లికి సీఎం రేవంత్​రెడ్డి హామీ హైదరాబాద్​, వెలుగు: రోహిత్​ వేముల కేసులో సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీలో 2016లో రోహిత్‌ వేముల ఆత్మహత్య చేసుకోగా.. ...


TTD SVITSA 2024 : విద్యార్థులకు మంచి ఛాన్స్..! ఎస్వీ శిల్ప కళాశాలలో ప్రవేశాలు - టీటీడీ ప్రకటన

TTD SVITSA Admissions 2024: ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు జూన్‌ 17వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.


ఏటీఆర్ లోకి శంషాబాద్ చిరుత

ఏటీఆర్ లోకి శంషాబాద్  చిరుత అమ్రాబాద్, వెలుగు: శంషాబాద్  ఎయిర్ పోర్ట్ లో హల్ చల్  చేసిన చిరుతను శనివారం అమ్రాబాద్  టైగర్  రిజర్వ్ లో ఫారెస్ట్  ఆఫీసర్లు విడిచిపెట్టినట్లు మన్ననూర్  ఎఫ్ఆర్వో ఈశ్వర్  తెలిపారు. ఎయిర్ పోర్ట్  వద్ద శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో మేకను ఎరవేసి బంధించారు. అనంతరం నెహ్రూ జూపార్క్ లో వైద్య పరీక్షలు నిర్వహించి, అర్ధరాత్రి అమ...


Hyderabad : కాషాయ కండువా కప్పుకున్న అసదుద్దీన్ ఓవైసి

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల జరుగుతున్నాయి... ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పోలింగ్ కూడా ముగిసింది. నాలుగో విడతలో అంటే మే 13న తెలంగాణలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు సమయం దగ్గరపడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు... ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు అభ్యర్థులు. ఇలా హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి, మజ్లిస్ పార్టీ అధినేత...


దొంగలు బీభత్సం.. బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ

దొంగలు బీభత్సం.. బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ TSRTCలో దొంగలు బీభత్సం సృష్టించారు.  లహరి బస్సులో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేశారు.  షిరిడి నుంచి హైదరాబాద్ కు వచ్చిన ప్రయాణికులు..  మియాపూర్ లో బస్సు దిగి చూసేసరికి బ్యాగులు మాయమయ్యాయి.  బ్యాగుల్లో సెల్ ఫోన్లు, నగదు ఉన్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.  దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమ...


కేసీఆర్ బస్సులో లిఫ్ట్ ఎక్కి ఎలా పైకి వస్తారో చూడండి

KCR Using Lift Technology in Bus


హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్.. నగరానికి హైస్పీడ్ రైల్ కారిడార్, వందే భారత్ మెట్రో

హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్. నగరంలో హైస్పీడ్ రైల్ కారిడార్, వందే భారత్ మెట్రో పరుగులు పెట్టనుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక కామెంట్స్ చేశారు. ఈ ప్రాజెక్టులు ప్రతిపాదిత దశలో ఉన్నాయని.. కచ్చితంగా వాటిని పట్టాలెక్కిస్తామని వెల్లడించారు. తాము మూడోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని స్పష్టం చేశారు.


Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాల్లో ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. కూలిపనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఈ దారుణం జరిగింది.


కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి

కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక్కు.. ఫ్రీ టికెట్ ఇస్తరో లేదో చూడు: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపోళ్లు ఒక్కటయ్యారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలంపూర్ లో జనజాతర సభలో మాట్లాడిన రేవంత్.. ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందన్న రేవంత్... హామీలు అమలవుతున్నాయో లేదో తెల్వాలంటే  కేటీఆర్ చీరకట్టుకుని ఆర్టీసీ బస్సు ఎక...


రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్

రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్ తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్ల ఆదివారం వర్షం కురిసింది. నిన్న మొన్నటి దాకా ఎండలు మండిపోగా కాస్త చినులు కురవడంతో రాష్ట్రంలో వాతావరణం అక్కడక్కడ చల్లబడింది. ఒక్కసారిగా ఆకాశం మేఘాలతో కమ్మకొని ఈదురు గాలులు వీచాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింద...


Rahul Gandhi: రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించిన ఆ మహిళ సీపీఎం నేత సుభాషిణి అలీ అవునా కాదా?

Rahul Gandhi: ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతుండటంతో నేతల వాడీవేడీ విమర్శలు కొనసాగుతున్నాయి. అయితే ఇందులో కొన్ని ఫేక్ వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తూ.. నరేంద్ర మోదీని పొగుడుతూ ఉన్న ఓ మహిళ మీడియాతో మాట్లాడుతున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ మహిళ సీపీఎం నాయకురాలు సుభాషిణి అలీ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె సుభాషిణి అలీ అవునా కాదా.. ఈ స్టోరీలో చూద్దాం.


నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్

నాతో పెట్టుకుంటే గుంటూరు కారం పూసుకున్నట్లే... పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న సమయంలో ఏపీలో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. పోలింగ్ కి మరో వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రాష్ట్రం రణరంగాన్ని తలపిస్తోంది. ఈ క్రమంలో గుంటూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ప...


అయోధ్యలో మోదీ రోడ్ షో

అయోధ్యలో మోదీ రోడ్ షో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ అయోధ్యలో ఆదివారం రోడ్ షో నిర్వహించారు. అయోధ్యలోని సుగ్రీవ కోట నుంచి లతా చౌక్ వరకు మోదీ 2 కిలోమీటర్ల మేరా రోడ్‌షో చేశారు. అంతకు ముందు ఆయన అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తో కలిసి రామ్ బాల రామునికి పూజలు చేశారు. జనవరి 22న అయోధ్య ప్రాణ ప్రత...


సింహాచలం చందనోత్సవానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ దర్శనాలు ఉండవు, ఈ విషయాలు తెలుసుకోండి

Simhachalam Chandanotsavam: సింహాచలంలో ఈ నెల 10న జరగనున్న చందనోత్సవంలో భక్తులందరికీ అప్పన్న నిజరూప దర్శనం కల్పిస్తామంటున్నారు అధికారులు. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ప్రొటోకాల్‌ దర్శనాలు ఉండవని తెలిపారు. అంతేకాదు అంతరాలయ దర్శనాన్ని కూడా పూర్తిగా రద్దు చేయగా.. వైదిక కార్యక్రమాల అనంతరం వేకువజామున నాలుగు గంటల నుంచి గంటపాటు ధర్మకర్తల కుటుంబానికి, దేవాలయ దాతలకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 10న మధ్యాహ్నం 3 నుంచి 4...


రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా

రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా రిజర్వేషన్లపై ప్రచారమైన ఫేక్ వీడియోపై కేంద్ర హోంమంత్రి  స్పందించారు. తన ఫేక్    వీడియోలు  సీఎం రేవంత్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్  సభలో మాట్లాడిన అమిత్ షా..  ఎన్నికల్లో గెలవడానికా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. తన  వీడి...


అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్​ ఏడుస్తున్నది

అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏడ్చేది..ఇప్పుడు పాక్​ ఏడుస్తున్నది టెర్రర్​ దాడులకు మేం దీటుగా బదులిస్తున్నం: మోదీ మత రిజర్వేషన్లను నెహ్రూ వ్యతిరేకించారు  జార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పీఎం పలాము(జార్ఖండ్)/ దర్భంగా(బిహార్): దేశ భద్రతపై గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు పిరికితనంతో వ్యవహరించిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శిం...


Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Siddipet : రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో వడదెబ్బ తగిలి ఓ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఎలక్షన్ సంబంధిత శిక్షణ వెళ్లి అస్వస్థతకు గురైన టీచర్...చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందారు.


Ap politics: ఎన్నికల ప్రచార అస్త్రంగా మారిన ల్యాండ్ టైటలింగ్ యాక్ట్

ఏపీ లో సమ్మర్ హీట్ ను మించి పొలిటికల్ హీట్ ఉందని చెప్పవచ్చు. ప్రధాన పార్టీల నాయకులు ప్రతి అంశాన్ని పరిగణలోకి విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగిస్తున్నారు. అందులో ఇటీవల ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ గురించి వైసీపీ , టిడిపి మధ్య విమర్శల జోరు సాగుతోంది. అయితే ఈ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ ను దేశంలోని పలు రాష్ట్రాలలో అమలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ చట్టంను ఆంధ్రప్రదేశ్ లో సైతం అమలుచేయనున్నారని టిడిపి విమర్శలు గుప్పిస్తోంది.అలాగే ఈ చట్టం అమలుతో భూ యజమానులకు...


ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్..!

ముక్కుపచ్చలారని పసిగుడ్డును వదిలించుకోవాలనుకున్నారు. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన శిశువును కర్కశంగా మట్టిలో కలిపేద్దామనుకున్నారు. ప్రాణాలతో ఉండానే మట్టిలో పూడ్చేశారు. అయితే దేవుడిలా వచ్చిన ఓ ట్యాంకర్ డ్రైవర్ శిశువుకు పునర్జన్మను ప్రసాదించాడు. ఈ హృదయవిదారక ఘటన హనుమకొండ జిల్లాలో చోటు చేసుకుంది.


White House: అమెరికా అధ్యక్ష నివాసం వద్ద కలకలం.. గేటును ఢీకొట్టిన కారు వ్యక్తి మృతి

Car Accident Person Died At White House Gate: అమెరికా అధ్యక్ష భవనం వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. వైట్‌ హౌస్‌ గేటును కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఏడాదిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.


ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం బారీ వర్షాలు కురుస్తున్నాయి. జనగామ జిల్లాలో ఉరుములు, మెరుపులు, గాలి దుమారంతో కూడిన వర్షం పడ్తోంది. రఘునాథ పెళ్లి మండలం కోడూరులో పిడుగు పడి దాసరి అజయ్ అనే 23  యువకుడు చనిపోయాడు. అక్కడ...


ఐదో తరగతిలో బెత్తం దెబ్బలు తిన్నా.. అది ఇప్పటికీ వెంటాడుతుంది: చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్యలు

క్రమశిక్షణ పేరుతో పిల్లలను దండించడం నేరం. అది బాలల హక్కులను హరించడమే. ప్రస్తుతం ఎవరైనా ఇలా చేస్తే వారిపై కేసులు పెట్టి, చర్యలు తీసుకుంటారు. కానీ, ఒకప్పుడు స్కూల్‌లో మాస్టార్ చేతిలో దెబ్బలు తినకపోతే చదువు రానట్టే లెక్క. ఇలాంటి అనుభవం 20 లేదా 30 ఏళ్ల కిందట చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఎదురై ఉంటుంది. ఇందుతో తాను కూడా మినహాయింపు కాదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.