Trending:


గాంధీభవన్ కు మళ్లీ వచ్చిన ఢిల్లీ పోలీసులు.. మరో నలుగురికి నోటీసులు

గాంధీభవన్ కు మళ్లీ వచ్చిన ఢిల్లీ పోలీసులు.. మరో నలుగురికి నోటీసులు అమిత్ షా మార్ఫింగ్ వీడియోకు సంబంధించి కేసులో.. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీభవన్ కు మళ్లీ వచ్చారు ఢిల్లీ పోలీసులు. మరో నలుగురికి నోటీసులు ఇవ్వాలంటూ సమాచారం ఇచ్చారు. అయితే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్ నాయకులు అందుబాటులో లేరని చెప్పటంతో.. మళ్లీ వస్తామని చెప్పి వెళ్లిపోయారు ఢిల్లీ...


T Congress Manifesto: తెలంగాణకు కాంగ్రెస్ 'స్పెషల్ మేనిఫెస్టో'.. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా..!

Congress Manifesto for Telangana: పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో రూపొందించింది. రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ మేనిఫెస్టోను సీఎం రేవంత్ విడుదల చేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తామో రేవంత్ రెడ్డి వివరించనున్నారు.


ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బతికే ఉన్నాడు : అమెరికా పోలీసులు

ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బతికే ఉన్నాడు : అమెరికా పోలీసులు గోల్డీ బ్రార్‌ గా పిలుచుకునే సతీందర్‌ సింగ్‌ భారత్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌. ఇతడు పంజాబ్​లోని శ్రీ ముక్త్సార్‌ సాహిబ్‌ లో 1994లో జన్మించాడు. బ్రార్ తండ్రి పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస...


పట్నం బస్తీల్లో.. ఢిల్లీ పోలీసులు

పట్నం బస్తీల్లో.. ఢిల్లీ పోలీసులు టార్గెట్ కాంగ్రెస్ సోషల్ మీడియా  మఫ్టీలో తిరుగుతున్న రక్షక భటులు!  కొత్త వారిపైనా కేసుల నమోదుకు చాన్స్  ఇప్పటికే గీతకు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు  హాట్ టాపిక్ గా మారిన మొబైల్ స్వాధీనం  బీజేపీ నేత ఫిర్యాదు ఆధారంగా ముగ్గురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు  హాట్ టాపిక్ గా ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ పోలీసులు ఎప...


పేద రైతులకు ఫ్రీగా ట్రాక్టర్లు.. లారెన్స్ గొప్ప మనసు, మీరు దేవుడు సామీ!

Raghava Lawrence: పేద రైతుల కళ్లల్లో వెలుగులు నింపారు నటుడు రాఘవ లారెన్స్. గతంలో తాను ఇచ్చిన మాట ప్రకారం 10 మంది పేద రైతులకు ఉచితంగా ట్రాక్టర్లను అందజేశారు. మాత్రం (Maatram) పేరుతో మే డే రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి ట్రాక్టర్‌ను తమిళనాడులోని విలుపురం జిల్లాకు చెందిన రాజకన్నన్ కుటుంబానికి అందించారు. అతడు తన సోదరి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడని లారెన్స్ తెలిపారు. ‘ఈ రోజు అతడు కొత్త ట్రాక్టర్‌ని నడుపుతున్నప్పుడు అతడి ముఖంలో ఆనందం, ఆశను చూడాలనేది నా కోరిక. అందుకే రాజన్నన్‌ను పిలిచి ఒక సర్‌ప్రైజ్ ఇచ్చాం. కష్టాల్లో ఉన్న రైతులకు ఆనందాన్ని, మద్దతును అందజేద్దాం’ అంటూ ఓ వీడియో విడుదల చేశారు రాఘవ లారెన్స్. నెటిజన్లు లారెన్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మీరు దేవుడు సామీ’, ‘మీరు గ్రేట్ సార్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. రాఘవ లారెన్స్ తన సేవా ట్రస్ట్ పేరుతో ఎంతో మందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఆనాథ పిల్లలు, దివ్యాంగుల కోసం ఇటీవలే ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు. 10 మంది దివ్యాంగులకు ఇళ్లు నిర్మించి ఇచ్చారు.


Amit Shah Interview: భారత సైన్యం, సరిహద్దుల జోలికి రావొద్దు.. శత్రువులకు అమిత్ షా హెచ్చరిక

భారత గూఢచార సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా).. కెనడా, అమెరికా, పాకిస్థాన్ లలో కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా ఉగ్రవాదులను ఏరివేస్తున్నట్లు ఇటీవలి కాలంలో కొన్ని విదేశీ మీడియా కథనాలు ఆరోపించాయి. ఈ వార్తలన్నింటినీ భారత్ కూడా ఖండించింది. ఈ నేపథ్యంలో నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడారు. ఇతర దేశాల్లో రా కోవర్ట్ ఆపరేషన్ చేస్తోందన్న వార్తలకు ఎక్కువ ప్రాముఖ్యత...


NEET -UG అడ్మిట్ కార్డులు విడుదల

NEET -UG అడ్మిట్ కార్డులు విడుదల NEET UG 2024 ప్రవేశ పరీక్ష కోసం అడ్మిట్ కార్డ్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్లు exams.nta.ac.in, neet.ntaonline.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష మే 5, 2024న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:20 PM వరకు నిర్వహిస్తారు. భారతదేశంలోని 571 నగరాల్లో పెన్ ,పేపర్ విధానంలో ...


మే13న వారణాసిలో .. ప్రధాని మోదీ నామినేషన్

మే13న వారణాసిలో .. ప్రధాని మోదీ నామినేషన్ ప్రధాని నరేంద్ర మోదీ 2024 మే13న వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయన వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. మరోసారి గెలిస్తే హ్యాట్రిక్ సాధించనున్నారు. మరోవైపు వారణాసి నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.  మోదీపై ఈయన పోటీ చేయడం వరుసగా మూడోసారి కావడం గమనార్హ...


తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకే వస్తుంది : కేజ్రీవాల్ పై అమిత్ షా

తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వం పరిధిలోకే వస్తుంది : కేజ్రీవాల్ పై అమిత్ షా లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజరీవాల్ ను ఉద్దేశించి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలు ఢిల్లీ ప్రభుత్వ పరిధిలోకే వస్తుందని, ఢిల్లీ సీఎంగా ఉన్న కేజ్రీవాల్ ఆయన హత్యకు ఆయనే ప్లాన్ చేశాడా అని అన్నారు. జైలులో కేజ్రీవాల్ కు సరైన వైద్య సదుపా...


Siddipet District : సరిగ్గా చూసుకొని కొడుకు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

Siddipet District News : కన్న కొడుకు సరిగ్గా చూసుకోవటం లేదని ఓ తండ్రి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఏకంగా కొండగట్టు అంజన్న ఆలయానికి మొత్తం ఆస్తిని రాసి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది.


కరీంనగర్: కూలీ కుమారుడి ప్రతిభ.. రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగం సాధిచటం అనేది ప్రతి ఒక్కరి కల. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతారు. గంటలకొద్దీ పుస్తకాలతో కుస్తీపడి చదివితేగానీ.. ఒక్క ఉద్యోగం సాధించలేరు. గవర్నమెంట్ ఏ ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసినా.. వేలల్లో లక్షల్లో పోటీ ఉంటుంది. అటువంటింది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడో యువకుడు.


YS Sharmila: ప్రజల ముందు కొంగుచాచిన వైఎస్‌ షర్మిల.. న్యాయం చేయాలని డిమాండ్‌

YS Sharmila Demands Justice To YS Vivekananda Reddy Murder: మరోసారి వైఎస్‌ వివేకానంద హత్యోదంతంపై జగన్‌, వైఎస్ అవినాశ్‌ రెడ్డి లక్ష్యంగా వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌, అవినాశ్‌ బంధంపై తీవ్ర ఆరోపణలు చేశారు.


అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి

అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తుంది : సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో రాజ్యాంగాన్ని మర్చేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు.  అందుకే 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు చేయలేదని తెలిపారు.  రి...


వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు

వీడిని తండ్రి అంటారా : ఆరేళ్ల కొడుకుతో బలవంతంగా ఎక్సర్ సైజ్ చేయించి చంపాడు కన్న తండ్రే.. కొడుకుపై క్రూరత్వం చూపించాడు. పసిపిల్లడి చావుకు కారణమయ్యాడు. వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటుంది ఓ కుటుంబం. తన కొడుకు లావుగా ఉన్నాడని బాధించిన తండ్రి తన ఆరెళ్ల పిల్లవాడిని ట్రెడ్ మీల్ పై వేగంగా పరిగెత్తమని శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలోనే పిల్...


చంద్రబాబు మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదంటున్న బీజేపీ నేత? ఎందుకో తెలుసా ?

ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీకి ఎన్నికలకు మరికొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్కరిగా తమ మేనిఫెస్టోలో ప్రకటించాయి. అయితే వైసీపీ మేనిఫెస్టో తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మేనిఫెస్టో ప్రకటించారు. ఈ సారి ఏపీలో కూటమిగా ఏర్పడిన బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే మేనిఫెస్టోలో మాత్రం ఎక్కడా కూడా బీజేపీ మార్క్ కనిపించలేదు. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీలో ఎక్కడా మోడీ ఫోటో...


హైదరాబాద్​ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...

హైదరాబాద్​ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే... హైదరాబాద్​ లో  బుధవారం ( మే 2) రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ( 43 డిగ్రీలు) నమోదయ్యాయి. కరోనా తరువాత ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే కరోనాకు ముందు 2019, 2018, 2015లో పలు మార్లు ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే కరోనా తరువాత గరిష్ఠంగా 42డిగ్రీలు నమోదుకాగా ఈ వేసవిలో ...


Madhavilatha Shock To Assad: బీజేపీ దెబ్బకు పాత బస్తీలో కొత్త దోస్తీ!

Madhavilatha Shock To Asaduddin Owaisi shocking decision


తత్తూరు స్వీట్స్ తిన్నారా.. స్పెషాలిటీ ఇదే, ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు!

500 సంవత్సరాల చరిత్ర గల తత్తూరు రంగనాథ స్వామి తిరుణాలలో పెద్దపెద్ద స్వీట్ షాప్ లో చాలా చక్కగా ఎంతో రుచికరమైన స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వీట్ అన్ని మన కళ్ళు ఎదురుగానే తయారుచేసి అమ్మకాలు జరుపుతారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరుణాల ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తిరుణాల కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తరలివచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ఉన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం తిరునాళ్లను తిలకించేందుకు వెళ్తూ ఉంటారు. తిరుణాలలో భాగంగా పెద్దపెద్ద స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు, తత్తూరు తిరునాళ్లకు ముఖ్యమైనవిగా ఈ స్వీట్ షాపులు అని చెప్పవచ్చును. తిరుణాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ తయారు చేసే స్వీట్లు కొనుగోలు చేయనిదే వారి గ్రామాలకు వెళ్ళరు. జాంగిర్, మైసూర్ పాక్, బాదుషా, తీయకారాలు, మిచ్చెర, తీయని బెండ్లు, ఇలా మొదలైనవి అన్ని అమ్మకాలు జరుపుతున్నారు. దాదాపుగా 80 సంవత్సరాల నుంచి మహమ్మద్ రఫీ, వారి కుటుంబ సభ్యులు తత్తూరు జాతరలో ఇలా స్వీట్ షాపుల టెంట్లు వేసి, రకరకాల స్వీట్ అమ్మకాలు జరుపుతూ ఉన్నామని తెలిపారు. ఇక్కడ ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తత్తూరు రంగనాథ స్వామి దర్శించుకొని స్వీట్ కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారని అమ్మకాలు బాగానే జరుగుతూ ఉన్నాయని తెలిపారు. పూర్వం నుంచి ఇక్కడే మా వంశస్థులు స్వీట్ అమ్మకాలలో మా ప్రత్యేకత ఉంది.


TTD : 10వ తరగతి పాసైన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం అద్భుత అవకాశం.. జూన్‌ 17 వరకు ఛాన్స్‌

Tirumala Tirupati Devasthanams : టీటీడీ 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినీ, విద్యార్థులకు శుభవార్త చెప్పింది. శిల్పకళ మీద ఆసక్తి ఉన్న వాళ్ల కోసం డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులను అందిస్తోంది.


కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి గోదావరిఖని, వెలుగు : మే డే స్ఫూర్తితో కార్మికులంతా ఐక్యంగా ఉండాలని,  అప్పుడే హక్కులు సాధించుకోగలుగుతారని  చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.  మేడే సందర్భంగా బుధవారం గోదావరిఖనిలో వీరాంజనేయ హమాలీ సంఘం ఆఫీస్​ వద్ద జెండా ఎగురేశారు. ఈ కార్యక్రమంలో  రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ...


మోదీ మాటలు ప్రధాని పదవికి కళంకం తెచ్చేలా ఉన్నయ్​ : మంత్రి పొన్నం ప్రభాకర్​

మోదీ మాటలు ప్రధాని పదవికి కళంకం తెచ్చేలా ఉన్నయ్​ : మంత్రి పొన్నం ప్రభాకర్​ రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు: అబ్ కీ బార్ చార్ సౌ అంటున్న బీజేపీ.. ఈసారి 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిరిసిల్లలో మేడే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన తర్వాత డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. వ...


ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : పొన్నం ప్రభాకర్

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : పొన్నం ప్రభాకర్ జనజాతర సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు  జగిత్యాల జిల్లాలో జనజాతర సభ సక్సెస్​ భారీగా హాజరైన జనం మెట్ పల్లి/ కోరుట్ల: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రిజర్వేషన్లను మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రులు దుద్దిళ్ల శ్ర...


ఢిల్లీలో వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు రష్యా నుంచి మెయిల్  పంపిన దుండగుడు డాగ్, బాంబ్ స్క్వాడ్​తో స్కూల్స్​లో తనిఖీలు నకిలీ బాంబు బెదిరింపు అని తేల్చిన పోలీసులు పాకిస్తాన్ ఐఎస్ఐ, ఐఎస్ పనే అని అనుమానం న్యూఢిల్లీ/నోయిడా : దేశ రాజధాని ఢిల్లీ ఎన్​సీఆర్ ఏరియాలోని సుమారు వంద స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బుధవారం పొద్దున ఆరు గంటల నుంచే ...


నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్‌తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి

నా కూతురు కోవిషీల్డ్ వాక్సిన్‌తో చనిపోయింది.. కోర్టుకెక్కిన తండ్రి కోవిడ్ 19 సమయంలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు అనేక రకాల దుష్ప్రభాల బారిన పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. భారతదేశం (SII), దేశంలో కోవిషీల్డ్‌ను అభివృద్ధి చేసి తయారు చేసిన పూణేకి చెందిన సంస్థ. అయితే ఆ వాక్సిన్ తయారు చేసిన సిరమ్ కంపెనీ బ్రిటన్ దేశంలో న్యాయ విచారణలో తాజాగా ఆ విషయాన్ని ...


Fact Check: ముస్లిం రెస్టారెంట్లు ఆహారంలో నపుంసకత్వ మాత్రలు కలుపుతున్నాయా..? నిజమేంటి..?

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే వీటిలో నిజమైనవి ఎన్ని ఉన్నాయనేది ప్రజలకు తెలియదు. చాలా వరకు నకిలీ వీడియోలే ప్రజలకు ఎక్కువగా రీచ్ అవుతాయి. తాజాగా 2.06 నిమిషాల నిడివి గల వీడియో ఒకటి చక్కర్లు కొడుతోంది. ముస్లింల ఆధ్వర్యంలో నడిచే రెస్టారెంట్లు, ఆహారంలో నపుంసకత్వ మాత్రలను కలుపుతున్నాయని కేరళ కాంగ్రెస్ మాజీ నేత PC జార్జ్‌ ఆరోపించినట్లు వీడియోలో కనిపిస్తుంది.(ఇది newschecker ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఫ్యాక్ట్ చేసిన స్టోరీ ఇది)@jpsin1...


నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్ల అమ్మకాలు

నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్ల అమ్మకాలు ముగ్గురిని అరెస్ట్‌‌ చేసిన పోలీసులు అమీన్‌‌పూర్‌‌, రామేశ్వరం బండ ప్రాంతాల్లో రూ.15 కోట్ల విలువైన స్థలాల అమ్మకం సంగారెడ్డి, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి ప్లాట్లను అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను సీసీఎస్‌‌ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరా లను సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్‌‌ బుధవారం జ...


అవాక్కయ్యారా : కారులో పోలింగ్ బూత్.. వచ్చి ఓటేయండి..

అవాక్కయ్యారా : కారులో పోలింగ్ బూత్.. వచ్చి ఓటేయండి.. వా.. ఏం అన్న ఐడియానా ఉరికెనా కారు కదా.. మరి గవర్నమెంట్ ఆఫీసర్లు. అమెరికాలోని కెంబ్రిడ్జ్ ప్రాంతంలో గురువారం ఎన్నికలు నిర్వహించారు. మిల్టన్ రోడ్ లోని లెబ్రరీలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలి. కానీ అనుకోని సమస్యల కారణంగా లెబ్రరీ డోర్లు తెరుచుకోలే.. ఓటింగ్  ప్రారంభమైయ్యే సమయం దగ్గరపడుతుంది.. అయినా లైబ్...


Bulandshahr: పాముకాటుతో మృతి.. బతుకుతాడనే ఆశతో మృతదేహాన్ని నదిలో ముంచిన కుటుంబం

Snakebite Family Puts Body In Ganga River Bulandshahr: మూఢనమ్మకాలతో ప్రజలు వెర్రివేషాలు వేస్తూ అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. పాముకాటుతో మృతిచెందిన వ్యక్తి బతుకాతడని మృతదేహాన్ని గంగానదిలో ముంచారు.


తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీలో కేసు ఎలా పెడతారు? : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీలో కేసు ఎలా పెడతారు? : సీఎం రేవంత్ రెడ్డి తాను తెలంగాణలో మాట్లాడితే ఇక్కడ కేసు పెట్టకుండా ఢిల్లీలో ఎందుకు పెట్టారని రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలు తనపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని అడిగారు. దేశ ప్రధానిగా మోదీని గౌరవిస్తానని, కానీ గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తిడుతూ, శపించడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణల...


నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ

నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడి ప్రజ్వల్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనని : సీఎం సిద్ధరామయ్య అతను విదేశాలకు పారిపోవడం దేవెగౌడ ప్లానేనని ఆరోపణ బెంగళూరు : తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరలోనే నిజనిజాలు బయటకు వస్తాయని మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు, కర్నాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అ...


హరీశ్ రావు రాసిపెట్టుకో.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి

హరీశ్ రావు రాసిపెట్టుకో.. కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపు రుణమాఫీ : సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. హరీశ్ రావు, కేసీఆర్ సిద్ధిపేటకు పట్టిన శని అని విమర్శించారు. సిద్దిపేటకు 45 ఏళ్ల నుంచి మామ అళ్లల్లు శనిలా పట్టారని అన్నారు. "హరీష్ రావు రాసిపెట్టుకో కొమురవెల్లి మల్లన్న సాక్షిగా పంద్రాగస్టు లోపల రె...


క్రైస్తవంలోకి మారిన తండ్రి, అంత్యక్రియల కోసం కోర్టుకెక్కిన కొడుకు... కీలక తీర్పు ఇచ్చిన కోర్టు

అనారోగ్యంతో చనిపోయిన ఈశ్వర్ మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు స్వగ్రామానికి ఎందుకు తీసుకెళ్లనివ్వలేదు? కోర్టు ఏమని చెప్పింది?


ఏడేళ్ల వయస్సులో దగ్గర బంధువు లైంగిక వేధింపులు, ఈ మధ్యనే క్షమాపణ చెప్పాడు..కానీ

తనపై లైంగిక దాడి చేసింది మరెవరో కాదని..తమకు బాగా “సమీప బంధువు” అని చెప్పుకొచ్చింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే... భారత్‌లో పిల్లలపై జరిగే లైంగిక నేరాల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతున్నట్లు రిపోర్ట్ లు చెప్తున్నాయి. ప్రతి రోజు ఆ వేధింపులకు సంబంధించిన ఏదో ఒక వార్త ప్రజల్లో అసహనాన్ని పెంచుతూనే ఉంది. అయితే ఈ వేధింపుల పర్వం ఇప్పటి నుంచే కాదు చాలా ఏళ్లగా జరుగుతున్నట్లు ఆ భాధితులు వచ్చి చెప్తున్నప్పుడు మనకు బాధకలుగుతుంది. ముఖ్యంగా ఏడు ఎనిమిదేళ్ల...


భైంసా నుంచి సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్

భైంసా నుంచి సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ ముఠా గట్టు రట్టు చేసిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు కీలక నిందితుడు ప్రణయ్ షిండే అరెస్ట్ చెక్​బుక్​లు, డెబిట్ కార్డులు స్వాధీనం హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ అందిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. నిర్మల్ జిల్లా భైంసా కేంద్రంగా బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్న ముఠాలోని కీలక నిందితుడ...


గ్లాసు గుర్తుపై జనసేనకు మరో షాక్ ఇచ్చిన ఈసీ..

గ్లాసు గుర్తుపై జనసేనకు మరో షాక్ ఇచ్చిన ఈసీ.. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. ప్రధాన పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమై ఉంటే జనసేన పార్టీ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసు పార్టీ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా ప్రకట...


TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

TS Inter Supplementary Exam Fee 2024: విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.


పౌరసత్వ సవరణ చట్టం కింద భారత పౌరసత్వం కోసం ఎవరైనా దరఖాస్తు చేశారా, మోదీ ప్రభుత్వం ఏం చెబుతోంది?

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందేందుకే బీజేపీ ఈ చట్టాన్ని తీసుకు వచ్చిందని ఛటర్జీ, విశ్వాస్ చెప్పారు. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్ వచ్చిన శరణార్థులు, మతువా సమూహానికి చెందిన వారికి ఈ చట్టం కింద భారత పౌరసత్వం లభించదనే విషయం అందరికీ తెలుసు.


మే 7న శనీశ్వర జయంతి.. శని దేవుని అనుగ్రహం కోసం ఈ పనులు తప్పక చేయాల్సిందే!

శని భగవానుడి జన్మదినాన్ని సూచించే పవిత్రమైన రోజును శని జయంతిగా పేర్కొంటారు. ఆయన ఆశీర్వాదం, రక్షణను కోరుకునే భక్తులకు ముఖ్యమైన దినం. ఇది సాధారణంగా మే లేదా జూన్‌లో వచ్చే హిందూ నెల జ్యేష్ఠలో అమావాస్య (అమావాస్య రోజు) నాడు వస్తుంది. ఈ సంవత్సరం శని జయంతి 2024 మే 7న, మంగళవారం రాబోతోంది.ఒకరు చేసిన కర్మల ఆధారంగా శని దేవుడు న్యాయాన్ని అందిస్తాడని నమ్ముతారు. అడ్డంకులు, కష్టాలు, దురదృష్టాల నుంచి రక్షణ కోసం శని భగవంతుని అనుగ్రహం కోసం భక్తులు పూజిస్తారు....


పట్టుబట్టి వెంటిలేటర్ పై పరీక్ష రాసి..ఈ విద్యార్థిని ఎన్ని గ్రేడ్ పాయింట్స్ సాధించిందంటే ?

పది పరీక్ష రాయాలని పట్టు విడువకుండా.. వెంటీలేటర్ పై ఓ విద్యార్థిని పరీక్ష రాసి బెస్ట్ గ్రేడ్ పాయింట్స్ సాధించింది. ఇంతకు ఇంతగా పట్టుబట్టి పరీక్ష రాసిన విద్యార్థిని ఎవరో కాదు.. నాంపల్లికి చెందిన కిర్ఫాన్ కౌర్ ఖనూజా..పది పరీక్షల సమయంలో ప్రమాదానికి గురైన ఈ విద్యార్థిని వైద్యశాలలో వెంటీలేటర్ పై ఉండి, పది పరీక్ష రాసింది. పూర్తి వివరాలలోకి వెళితే.. నాంపల్లికి చెందిన కిర్ఫాన్ కౌర్ ఖనూజా పదవ తరగతిని అబిడ్స్ లో గల స్లేట్ ది స్కూల్ లో పూర్తి చేసింది. కాగా...


IRCTC Tatkal Ticket ఇలా చేస్తే.. ట్రైన్ తత్కాల్ టికెట్ వెంటనే బుక్ అయిపోతుందని తెలుసా.. మీరూ ఓసారి ట్రై చేసి చూడండి..

IRCTC Tatkal Ticket ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఐఆర్‌సిటిసి ట్రైన్ తత్కాల్ టికెట్లు వెంటనే బుక్ అయిపోతాయి. కావాలంటే మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి. ఇంతకీ ఏం చేయాలో తెలుసా...


సీక్రెట్స్ ఆఫ్ ది నియాండర్తల్స్: 75 వేల ఏళ్లనాటి మహిళ ముఖాన్ని శాస్త్రవేత్తలు మళ్లీ ఎలా సృష్టించారంటే....

నియాండర్తల్స్...మన నుంచి విడిపోయిన మరో మానవజాతి. 40వేల ఏళ్ళ కిందట అంతరించిపోయిన ఈ జాతి గురించి పరిశోధనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో 75వేల ఏళ్ల నాటి నియాండర్తల్స్ మహిళ పుర్రె ఆధారంగా ఆమె రూపాన్ని శాస్త్రవేత్తలు పునర్ నిర్మించారు. నియాండర్తల్స్ మన తోబుట్టువులే. మరి ఈ 75వేల ఏళ్ళనాటి తోబుట్టువు మనకు ఏం చెబుతున్నారు?


భద్రాద్రి రామాలయం హుండీ లెక్కింపు.. స్వామి వారి ఖజానాకు భారీగా విదేశీ కరెన్సీ !

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం దేశంలో దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకునేందుకు దేశ నలుమూలాల నుంచి రామభక్తులు నిత్యం భద్రాద్రి క్షేత్రానికి వస్తుంటారు. సీతారాముల వారిని దర్శించుకొని భక్తులు భక్తితన్మయత్వంలో పరవశిస్తారు. కాగా ఇటీవల నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. ఈ సంధర్భంగా కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. కాగా.. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయానికి 35 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను, హుండీ ఆదాయాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి రమాదేవి అధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపు అనంతరం భక్తుల కానుకల ద్వారా వచ్చిన హుండీల ఆదాయాన్ని అధికారులు ప్రకటించారు. మొత్తం రూ.13184181 లు ఆదాయం రాగా, విదేశీ కరెన్సీని సైతం భక్తులు కానుకల రూపంలో భారీగా సమర్పించారు. అందులో యూఎస్ డాలర్స్ 25, UAE ధీరమ్స్-55, సింగపూర్ డాలర్స్-2, ఇంగ్లాండ్ పౌండ్స్-10, థాయ్ లాండ్ - 20 భాట్, సౌదీ 17 రియాల్స్, మిశ్రమ వెండి 1.450 గ్రాములు, మిశ్రమ బంగారం 230 గ్రాములు హుండీలో భక్తులు కానుకలు సమర్పించారు.


మతిస్థిమితం లేక అట్ల చేసిండు.. తమ భూములు స్వీకరించవద్దని ఈవోకు విన్నపం

మతిస్థిమితం లేక అట్ల చేసిండు.. తమ భూములు స్వీకరించవద్దని ఈవోకు విన్నపం తన కొడుకు తనని సరిగ్గా చూసుకోవడం లేదంటూ గత నెల ఏప్రిల్ 27వ తేదీన సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కప్పెర బాపురెడ్డి అనే వ్యక్తి  తన రెండున్నర ఎకరాల భూమిని  కొండగట్టు అంజనేయ స్వామికి అప్పగిస్తూ  ఆలయ ఈవోకి డాక్యుమెంట్లు అందించిన  సంగతి తెలిసిందే. అయి...


శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా!

Srisailam Plastic Strictly Banned: శ్రీశైలంలో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా అధికారులు ప్లాస్టిక్‌‌పై నిషేధాన్ని మరింత కఠినం చేస్తున్నారు. ఇకపై ఆలయ ఆవరణలో, శ్రీశైలం పరిధిలోని షాపులు, హోటల్స్, సత్రాల దగ్గర ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ కవర్లను విక్రయించకూడదని ఆలయ ఈవో డి పెద్దిరాజు ఆదేశించారు. ప్లాస్టిక్‌కు బదులుగా కాగితం, జూట్‌ సంచులు వినియోగించాలని సూచించారు. ప్లాస్టిక్‌ నిషేధం విషయంలో సహకరించాలని కోరారు. ఇకపై మరింత కఠినంగా...


ఆ వాట్సప్ చాట్ తప్పని నిరూపిస్తే.. చంచల్‌గూడ జైలుకు వెళ్లేందుకు నేను రెడీ: కేటీఆర్

తెలంగాణలో రాజకీయం రోజు రోజుకు హీటెక్కిపోతోంది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం విధించటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే.. కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఎంత పరుష పదజాలం వాడినా.. ఎన్నికల సంఘానికి ఏమాత్రం కన్పించట్లేదంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాగా.. ఓయూ హాస్టళ్ల మూసివేత నోటీసుల విషయంలో రేవంత్ రెడ్డి షేర్ చేసిన డాక్యుమెంట్ల విషయంలో కేటీఆర్ పలు ఆధారాలు ప్రదర్శించారు.


రెడ్​ జోన్​లో గద్వాలలోని నాలుగు గ్రామాలు

రెడ్​ జోన్​లో గద్వాలలోని నాలుగు గ్రామాలు గద్వాల, వెలుగు: జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం వడ్డేపల్లి మండల కేంద్రంలో 45.6 డిగ్రీలు, ధరూర్  మండలకేంద్రంలో 45.3, ఇటిక్యాల మండలం సాతర్ల విలేజ్ లో 45.1 డిగ్రీలు, ధరూర్  మండలం ద్యాగదొడ్డిలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఆ గ్రామాలను రెడ్ జోన్ గా గుర్తించా...


ఏడాది చివరికల్లా నిఫ్టీ 25,810 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు : ప్రభుదాస్ లిల్లాధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఏడాది చివరికల్లా నిఫ్టీ 25,810 లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు : ప్రభుదాస్ లిల్లాధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాణించనున్న ఆయిల్ అండ్ గ్యాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ షేర్లు  అంచనా వేసిన ప్రభుదాస్ లిల్లాధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూఢిల్లీ: ఎన్‌‌‌‌‌‌‌‌‌...


Bandla Ganesh: గూస్ బంప్స్.. హనుమాన్ చాలీసా ను అనర్గళంగా చదివిన బండ్ల గణేశ్..

congress leader bandla ganesh sensational speech on hinduism and congress party pa


ఈ ఎన్నికలు గుజరాత్​ వర్సెస్​ తెలంగాణ : సీఎం రేవంత్​రెడ్డి

ఈ ఎన్నికలు గుజరాత్​ వర్సెస్​ తెలంగాణ : సీఎం రేవంత్​రెడ్డి ఇది ఫైనల్​ మ్యాచ్​ ఈ మ్యాచ్​లో ఎవరిని గెలిపిస్తారో ప్రజలు, యువకులు తేల్చుకోవాలి  శేరిలింగంపల్లి, కూకట్​పల్లిలో కాంగ్రెస్​ అభ్యర్థులకు మద్దతుగా రోడ్​షో చందానగర్/కూకట్​పల్లి, వెలుగు: ఈ లోక్​సభ ఎన్నికలు ఫైనల్ మ్యాచ్​అని, గుజరాత్ అహంకారానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య పోటీ జరుగుతున్నదని సీఎం రేవ...


చోళుల పాలన చరిత్ర

చోళుల పాలన చరిత్ర చోళులు స్థానిక స్వయం పాలనా విధానం అనుసరించారు. ఇది ఆధునిక స్థానిక పరిపాలన కంటే కూడా మెరుగైంది. చోళులు రాజ్యాన్ని మండలాలు, మండలాలను వలనాడులుగా, వలనాడులను నాడులుగా, నాడులను గ్రామాలుగా విభజించారు. మండలాలు ప్రస్తుత రాష్ట్రంతో సమానం. దీనికి అధిపతి యువరాజు. వలనాడు ప్రస్తు జిల్లాతో సమానం. దీనిని నట్టార్​ అనే సభ పాలించేది. ఈ సహలో ఉదయం, నా...