Trending:


పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు కడెం/నస్పూర్, వెలుగు: కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2007-–08లో పదో తరగతి చదివిన నాటి విద్యార్థులు మళ్లీ ఒకచోటికి చేరారు. మండలంలోని కొండుకూర్​లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్​లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. నాడు విద్య నేర్పిన గురువులను ఆహ్వానించి సన్మానించారు. శ్రీరాంపూర్ కా...


ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు

ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 74 కాలేజీల్లో 33, 630 సీట్లు డిచ్ పల్లి, వెలుగు : తెలంగాణలో 2024–25 దోస్త్ నోటిఫికేషన్ విడుదల కాగా..  నేటి నుంచి  తెలంగాణ విశ్వవిద్యాలయంలో తొలి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెయూ అధికారిక లెక్కల ప్రకారం.. యూనివర్సిటీ పరిధిలో 74 డిగ్రీ కాలేజీలు ఉండగా.. 33,630 సీట్లు...


నిర్లక్ష్యం వేలాడుతోంది

నిర్లక్ష్యం వేలాడుతోంది బేగంపేట ఎంఎంటీఎస్  రైల్వే స్టేషన్ సమీపంలో మూల మలుపు వద్ద  కేబుల్స్ తెగి వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. వారం రోజులుగా పరిస్థితి ఇలాగే ఉంది.  ఆ రోడ్డుపై నుంచి వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. అయినా అలాగే వెళ్లక తప్పని పరిస్థితి ఉంది.  పైపులు వేలాడుతూ ఉన్నా సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోవడంలేదు. ఏదైనా అనుకోని ప్రమాద...


జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు

జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాల్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. మే 6వ తేదీ సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. వీరేంద్ర రామ్ కేసులో జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ నివాసంలో భారీ...


ఫోన్ ట్యాపింగ్​ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్

ఫోన్ ట్యాపింగ్​ కేసులో దొరికిన దొంగలు కేసీఆర్, కేటీఆర్ వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ట్యాపింగ్ పైసలతో ఓట్లను కొనేందుకు సిద్ధమైన్రు   దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కరీంనగర్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలైన దొంగలు కేసీఆర్, కేటీఆర్ లేనని..కేసీఆర్ చెబితేనే ఫోన్లను ట్యాప్ చేశామన...


కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి  అధికారంలోకి వచ్చింది: కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి  అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మోచేతికి బెల్లంపెట్టి మోసపూరిత హామీలతో గెలిచిందన్నారు.  ఆరు గ్యారంటీల్లో  ఒక్కటి అమలు చేసి  మగవాళ్లకు,  మహిళలకు తాకులాట పెట్టారన...


‘బీజేపీ ఎప్పటికీ బలమైన దేశాన్ని తయారు చేయలేదు’.. నిజంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారా?

దేశంలో మరోసారి మోదీని ప్రధానిగా చేసే లక్ష్యంతో బీజేపీ పని చేస్తోంది. అబ్‌కీ బార్‌ మోదీ సర్కార్‌ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఎన్డీఏ కూటమికి 400పైగా సీట్లు వస్తాయనే దీమాతో బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘బీజేపీ ఎప్పటికీ బలమైన భారతదేశాన్ని తయారు చేయలేదు’ అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను చాలా...


ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​

ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​ ఎండల ఎఫెక్ట్ చెరువుల్లోని చేపలపై కూడా పడింది. చెరువుల్లో నీరు వేడెక్కడంతో చేపలకు ఆక్సిజన్‌‌ అందక చనిపోతున్నాయి. మరోవైపు సూర్యుడి ప్రతాపానికి చెరువుల్లో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, తంగళ్లపల్లి మండలం మండేపల్లి చెరువుల్లో చేపలు చనిపోయాయి. టెంపర...


రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : తుమ్మల నాగేశ్వరరావు

రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు, వెలుగు :  ఖమ్మం పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి కల్లూరు పట్టణ మెయిన్ సెంటర్ లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే రాగమయితో కలిస...


ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ఖాయం : కె. లక్ష్మణ్

ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ ఖాయం : కె. లక్ష్మణ్ ముషీరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అని, ప్రధానిగా మోదీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ ధీమా వ్యక్తంచేశారు. ఆదివారం ముషీరాబాద్, గాంధీనగర్ డివిజన్ సబర్మతి నగర్, అరుంధతి నగర్, దోబిఘాట్, వీవీ గిరినగర్, ఆంధ్ర చౌరస్తాతో పాటు పలు బస్త...


అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్

అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్ జైపూర్, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో అటవీ, ప్లాంటేషన్ ఏరియాల్లో వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ అడవుల ఉపయోగాలను ...


మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్

మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గోదావరిఖని, వెలుగు: దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించాలని, ఏఐటీయూసీ బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, సీన...


కాంగ్రెస్​ సర్కారు కొసముట్టది .. అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిన్రు: కేసీఆర్​

కాంగ్రెస్​ సర్కారు కొసముట్టది .. అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిన్రు: కేసీఆర్​ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే కరెంట్ కోతలతో వెయ్యి కోట్ల పరిశ్రమ మద్రాస్​కు తరలిపోయింది తంబాకు నములుడు తప్ప బండి సంజయ్​కేం తెలుసని వ్యాఖ్య కరీంనగర్‌‌‌‌, జగిత్యాల జిల్లాల్లో ప్రచారం కరీంనగర్/జగిత్యాల, వెలుగు: కాంగ్రెస్​ సర్కారు కొసముట్టదని, ఎప్పుడు ఎన్న...


పోలింగ్ రోజున13 వేల 500 పోలీసులతో బందోబస్తు: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

పోలింగ్ రోజున13 వేల 500 పోలీసులతో బందోబస్తు: సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో13 వేల 500 పోలీసులు, సీఏపీఎఫ్ నుంచి 13, సీఆర్పీఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో పాల్గొంటాయని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మే 6వ తేదీ సోమవారం సీపీ మీడియా సమావేశంలో ఎలక్షన్ బందోబస్తుపై మాట్లాడుతూ..  పోలింగ్ రోజు క్రి...


వైఎస్ జగన్- వైఎస్ షర్మిల మధ్య విభేదాలకు అసలు కారణమేంటి? జగన్ ‘పసుపు చీర’ కామెంట్‌పై షర్మిల ఏమన్నారు?

జగన్ ‘పసుపు చీర’ కామెంట్‌పై షర్మిల ఏమన్నారు?


ఇద్దరు ఒకే వీధిలో ఉంటారు.. తండ్రి ఏపీలో, కుమారుడు తెలంగాణలో.. ఎలాగంటే!

Mahabubabad Father Andhra Son Telangana: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విలీన మండలాల గురించి తెలిసిందే. అయితే ఏపీలో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. తండ్రీకొడుకులు ఒకే ఊరిలో ఒకే వీధిలో ఉంటున్నా రాష్ట్రాలు మాత్రం వేరుగా ఉన్నాయి. భద్రాచలంలోని ఓ వీధి ఒకవైపు తెలంగాణ పరిధిలోకి వస్తే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తోంది. తండ్రీ కొడుకులు నిర్మించుకున్న ఇళ్లలో ఒకటి తెలంగాణ పరిధిలోకి రాగా.. మరొకటి ఏపీ పరిధిలోకి వస్తోంది.


పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్

పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్ కమలాపూర్/ఎల్కతుర్తి, వెలుగు:పదేండ్ల పాలనలో హనుమకొండ జిల్లా కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. భార్య మెడలో పుస్తెల తాడు అమ్ముకున్నానని చెప్పే బండి సంజయ్​కు వందల కోట్లు ఎట్ల వచ్చాయన...


జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా : వినయ్ రెడ్డి

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తా : వినయ్ రెడ్డి ఆర్మూర్, వెలుగు: జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి పొద్దుటూరు వినయ్ రెడ్డి అన్నారు.  ఆదివారం ఆర్మూర్‌‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  గత కాంగ్రెస్ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో  ఆర్మూర్ జర్నలిస్టులకు చ...


సెన్సేషన్ జడ్జ్‌మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు

సెన్సేషన్ జడ్జ్‌మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు బరేలీ అడిషనల్ కోర్టు శనివారం ఓ విలక్షణమైన కోర్టు తీర్పు ఇచ్చింది. మహిళ తప్పుడు సాక్ష్యంతో ఓ వ్యక్తి నాలుగేళ్లు జైలులో మగ్గాడు. ఈమధ్యకాలంలో కొందరు ఆడవాళ్లు ఇండియాలో వాళ్లకు అనుకూలంగా ఉన్న చట్టాలను వాడుకొని రాజకీయ నాయకులను, బిజినెస్ మ్యాన్లలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు...


టీ20 ప్రపంచకప్‌పై దాడిచేస్తాం.. పాకిస్థాన్ ఉగ్రవాదుల బెదిరింపులు

Terrorist threats on T20 World Cup 2024 : యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికా వేదిక‌లుగా వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానుంది. అయితే, క్రికెట్ ప్ర‌పంచాన్ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తూ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే హఠాత్తుగా ఒక వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. జూన్ నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 సందర్భంగా క్రికెట్ వెస్టిండీస్‌కు తీవ్రవాద దాడి హెచ్చ‌రిక‌లు వ‌చ్చాయి. ఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్...


శుభవార్త.. నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ.. ఆపైన జాబ్!

నేటి కాలంలో వృత్తివిద్య కోర్సులకు అధిక ఆదరణ ఉందనే చెప్పవచ్చు. నిరుద్యోగులు వృత్తి విద్యా కోర్సు ద్వారా వెంటనే ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. దీనితో వారు సంస్థలు వృత్తివిద్య కోర్సులను ఉచితంగా అందిస్తూ నిరుద్యోగులను ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఈ కోర్సులను సద్వినియోగం చేసుకుంటున్నారు.సంగారెడ్డి బైపాస్ రోడ్ లో గల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రంలో ఇప్పటికే ఎందరో నిరుద్యోగులు వృత్తి విద్యా కోర్సుల ద్వారా...


మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు

మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు ఇంఫాల్: మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని ఏడాది అయింది. ఇప్పటి వరకూ హింస కారణంగా 200 మంది చనిపోయారు. వేల మంది తమ ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. 50 వేల మంది బాధితులు ఇంకా శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కుకీలు పొ...


ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం.. కూటమి, వైసీపీ అభ్యర్థుల ఆత్మీయ పలకరింపులు

Srinivasa Varma Guduri Uma Bala Shake Hand: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు.


సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం: వివేక్ వెంకటస్వామి

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం: వివేక్ వెంకటస్వామి సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రిలో సింగరేణి కార్మికులతో  సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు పెంచేలా కృషి చేస్తామని చెప్పారు.  సింగరేణి ఖాళీ స్థలాల్లో నిర్మించిన మిగ...


కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్

కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో మత్తు పదార్థంను పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థంను తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 6వ తేదీ సోమవారం ఉదయం భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో ఓ కారులో తరలిస్తున్న కల్లులో వినియోగించే 248 గ్రాముల అల్ప్రాజోలం మత్తు పదార్థంను గుర్త...


AP Power Cuts: మోదీ పర్యటన ఏర్పాట్లు, బెజవాడలో కరెంటు కోతలు….అల్లాడిపోయిన జనం, ముందస్తు సమాచారం ఇవ్వక ఇబ్బందులు

AP Power Cuts: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రోడ్‌ షో కోసం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు విజయవాడలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.


PM Modi in Ayodhya: అయోధ్యలో ప్రధాని మోదీ.. ఫొటోలు చూడండి

అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం తర్వాత మరోసారి అయోధ్యలోని రామజన్మభూమిని సందర్శించిన ప్రధానికి ఘన స్వాగతం లభించింది. రామ్‌లల్లా ముందు సాష్టాంగ నమస్కారం చేసిన ప్రధాని, దేశంలోని 140 కోట్ల మంది ప్రజల కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశ ద్వారం నుంచి ప్రధానిపై పూలవర్షం కురిపించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాంలాలాకు పూజలు చేశారు. బాల రాముణ్ని కళ్లారా చూస్తూ.. భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. రాంలాలాకు సాష్టాంగ నమస్కారం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమాన్ని కాంక్షించేందుకు రాంలాలాను సందర్శించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. రాంలాలా విగ్రహం ముందు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా హారతి ఇచ్చారు. ఆలయంలో బాల రాముడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఆదివారం మోదీ.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఉదయం 8 గంటలకు రోడ్‌షోలో పాల్గొన్నారు.


తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధే : రాంరెడ్డి దామోదర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియాగాంధే : రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట, వెలుగు: అమరుల త్యాగాలు, విద్యార్థుల బలిదానాలు చూసి చలించిపోయి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు. సూర్యాపేట, ఆత్మకూరు(ఎస్) మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, దళితులకు మూడెకరాల భూమ...


‘ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థం’ క్లోరోపిక్రిన్‌ను తన శత్రువులపై రష్యా ప్రయోగిస్తోందా?

ఈ రసాయనిక పదార్థాన్ని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాడారు. ‘ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థం’ అని ఓపీసీడబ్ల్యూ పేర్కొంది.


ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి

ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి మహిళా కాంగ్రెస్ నేతల డిమాండ్ హైదరాబాద్, వెలుగు: సెక్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం ముందు రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగ...


ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త.. ఇక నో టెన్షన్!

Ap Ec Accepting Form 12 On The Spot: ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్ల ఓటింగ్‌లో గందరగోళంపై ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. మే 1 నాటికి ఫారమ్ 12 సమర్పించలేక పోస్టల్‌ బ్యాలెట్‌ అందని ఎన్నికల సిబ్బందికి వెసులుబాటు కల్పించింది. వీరు ఈ నెల 7, 8 తేదీల్లో తమ ఓటును వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది.


అయ్యయ్యో కంగనా.. సొంతపార్టీ అభ్యర్థి పైనే విమర్శలా?

అయ్యయ్యో కంగనా.. సొంతపార్టీ అభ్యర్థి పైనే విమర్శలా? బాలీవుడ్ నటి కంగనా రనౌత్   హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి బీజేపీ ఎంపీగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని  టార్గెట్ గా  చేసి విమర్శలు చేస్తున్న కంగనా నోరు జారీ నవ్వులపాలైంది. ప్రతిపక్ష నాయకుడిని  విమర్శించబోయి  సొంతపార్టీ నేతపైప  తీవ్ర  విమర్శలు చేశారు. ఈ వీడియో ...


పండుగ వాతావరణంలో ఎన్నికలు

పండుగ వాతావరణంలో ఎన్నికలు వికారాబాద్, వెలుగు:  జిల్లాలో నిష్పక్షపాతంగా పండుగ వాతావరణంలో లోక్ సభ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకుడు రాజేంద్ర కుమార్ కటారియా అన్నారు. ఆదివారం వికారాబాద్ లోని సంగం లక్ష్మి  బాయి హైస్కూల్ లో 137 – 140, సిద్దులుర్ లో 122, 123 పోలింగ్ స్టేషన్లను ఆయన పరిశీలించారు. అనంతరం మేరీ ఏ నాట్స్ స్కూల్ లో ఈవీ...


ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు బెయిల్ నిరాకరణ... కీలక నిర్ణయం దిశగా అడుగులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. ఆమెకు బెయిల్ నిరాకరిస్తూ.. జడ్జి కావేరి భవేజా తీర్పును వెలువరించారు. దీంతో ఆమె కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ట్రయల్ కోర్టు తీర్పుపై ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం.


డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్

డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్ హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ పోలీసుల ముసుగులో కొంత మంది సిటీకి వచ్చి ఐటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఫిషర్​మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్​లలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులను తనిఖీ చేస్తూ మొబైల్స్, ల్యాప్ ట్యాప్​లు, ఇతర పరికరాలు ఇవ్వా...


గుజరాత్ బరిలో 35 మంది ముస్లిం క్యాండిడేట్లు

గుజరాత్ బరిలో 35 మంది ముస్లిం క్యాండిడేట్లు అహ్మదాబాద్: గుజరాత్ లో మొత్తం 26 లోక్ సభ స్థానాలకు గాను 25 స్థానాల్లో  ఈ సారి 35 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2019లో 43 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి ముస్లిం వర్గానికి చెందిన చాలా మంది ఇండిపెండెంట్లుగా, చిన్న చిన్న పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. ఈ నెల 7న పోలింగ్‌ జరగనున్న గాంధ...


ఈవీఎం ర్యాండమైజేషన్​లో పొరపాట్లు జరగవద్దు

ఈవీఎం ర్యాండమైజేషన్​లో పొరపాట్లు జరగవద్దు వనపర్తి, వెలుగు: ఎన్నికల్లో కీలకమైన ఈవీఎంల ర్యాండమైజేషన్​లో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్  సూచించారు. ఆదివారం చిట్యాల వ్యవసాయ మార్కెట్  యార్డు గోదామ్​లో ఈవీఎంలను తనిఖీ చేశారు. అనంతరం అసిస్టెంట్​రిటర్నింగ్  ఆఫీసర్​ ఎం నగేశ్​ పర్యవేక్షణలో, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్ష...


ఆశలు రేకెత్తిస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టో

ఆశలు రేకెత్తిస్తున్న కాంగ్రెస్ మేనిఫెస్టో ఐదు పంచాయతీల విలీనం, బయ్యారం ఉక్కుపరిశ్రమ, మేడారం జాతరకు జాతీయహోదా భద్రాచలం, వెలుగు : లోక్​సభ ఎన్నికల వేళ కాంగ్రెస్​ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో మహబూబ్​బాద్​ నియోజకవర్గంలో ఆశలు రేకెత్తిస్తోంది. ఏళ్లనాటి సమస్యల పరిష్కారానికి తమది హామీ అంటూ ప్రకటించిన తీరు ఊపు తెచ్చింది. పదేళ్లుగా భద్రాచలం నుంచి ఏపీలో విలీనమ...


చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి

చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్​కు సీఎం రేవంత్ రెడ్డి సూచన జోగులాంబ సాక్షిగా ఈ నెల 9లోగా రైతుభరోసా,  ఆగస్టు 15లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు గద్వాల జన జాతర సభలో సీఎం ప్రసంగం గద్వాల, వెలుగు: ఒక్కసారి చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కిత...


ఈత కొడుతూ కానిస్టేబుల్‌‌‌‌ మృతి

ఈత కొడుతూ కానిస్టేబుల్‌‌‌‌ మృతి నస్పూర్, వెలుగు: స్విమ్మింగ్‌‌‌‌ పూల్‌‌‌‌లో ఈత కొడుతూ అస్వస్థతకు గురై ఓ కానిస్టేబుల్‌‌‌‌ చనిపోయాడు. మంచిర్యాల పట్టణంలో కానిస్టేబుల్‌‌‌‌గా పనిచేస్తున్న పంజాల సతీశ్ గౌడ్ (42) ఆదివారం తన ఇద్దరు పిల్లలను తీసుకొని సీసీసీలోని సింగరేణి స్విమ్మింగ్‌‌‌‌ పూల్‌‌‌‌కు వెళ్లారు. అక్కడ ఈత కొడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు....


'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి యూటర్న్ ... ఆనాడు ఒప్పయింది ఇప్పుడు తప్పెలా..?'

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మరో ఏడెనిమిది రోజుల్లో పోలింగ్ జరగనుంది. దీంతో అధికార వైసిపి, ప్రతిపక్ష కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ని తెరపైకి తీసుకువచ్చింది. అయితే వైసిపి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రతిపక్షాలు ఈ చట్టంపై రాద్దాంతం చేస్తున్నాయని... భూరక్షణతో పాటు వివాదాలను ఈజీగా పరిష్కరించుకోడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలకు...


భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట

భక్తులతో కిటకిటలాడిన యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమ్మర్ హాలీడేస్ కు తోడు సండే కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎక్కువ సంఖ్యలో వచ్చిన భక్తులతో నారసింహుడి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి వచ్చింది. రద్దీ...


Cool News: తెలంగాణ ప్రజలకు భారీ ఉపశమనం.. ఐదు రోజులు వర్షాలు

IMD Report Cool News To Telangana: పాత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండల నుంచి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రానున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తన నివేదికలో వెల్లడించింది.


1,200 మందికి జీహెచ్​ఎంసీ లీగల్ నోటీసులు

1,200 మందికి జీహెచ్​ఎంసీ లీగల్ నోటీసులు చెక్కులు బౌన్స్ అయిన పన్నుదారులపై అధికారులు సీరియస్  వారిపై కంప్లయింట్ చేయడంతో పోలీసులు కేసులు ఫైల్   బౌన్స్ అయిన చెక్కుల విలువ రూ. 20 కోట్లు హైదరాబాద్, వెలుగు: ప్రాపర్టీ ట్యాక్స్ కింద జీహెచ్ఎంసీకి ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో అధికారులు సీరియ స్ గా ఉన్నారు. చెక్కుల రూపేణ ఇచ్చిన వారిపై  పోలీసులకు కంప్లయింట...


ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆందోళన

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆందోళన చేరికలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఖమ్మం జిల్లా వైరా క్యాంపు ఆఫీసులో ఆందోళన టెంట్లు కూల్చి, కరెంట్​ఫ్యూజులు పీకి నిరసన సర్ది చెప్పిన ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు వైరా, వెలుగు : కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమికి పనిచేసిన బీఆర్ఎస్ లీడర్లను ఎలా పార్టీలోకి తీసుకుంటారంటూ ఖమ్మం...


తెలంగాణకి ఇవ్వాల నడ్డా .. మే 7న మోదీ

తెలంగాణకి ఇవ్వాల నడ్డా .. మే 7న మోదీ రాజస్థాన్, ఉత్తరాఖండ్ సీఎంలు కూడా 8, 10న మరోసారి పర్యటించనున్న మోదీ తమ అభ్యర్థుల తరఫున సుడిగాలి పర్యటనలు చేయనున్న నేతలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థుల ప్రచారం కోసం ఆ పార్టీ అగ్రనేతలు తరలిరానున్నారు. రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు...


NEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష

NEET 2024 Paper Leak: దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష నిన్న పూర్తయింది. నీట్ పరీక్ష ప్రారంభమైన కాస్సేపటికే పేపర్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చినా ఓ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.


దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు

దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు తమిళనాడు రైల్వే ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులు అవసరాలకు వాడుకుందామనుకుంటే చుక్క నీరు కూడా రావడం లేదు. చెన్నై సెంట్రల్, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరిన రెండు మూడు గంటల్లోనే రైళ్లు నీళ్లు పూర్తిగా అయిపోయి నీటి కోరత ఏర్పడుతుంది. ప...


ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా ప్రీ-పోల్ సర్వే.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలుస్తారు అని అడిగితే.. వైసీపీ వారు వైసీపీ గెలుస్తుందని చెబుతారు.. కూటమి వారు.. కూటమి గెలుస్తుంది అంటారు. ఇందులో మనం ఎవర్నీ తప్పుపట్టలేం. ఎవరి ఒపీనియన్ వారిది. అదే విధంగా ఇప్పుడో సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదో ప్రీ-పోల్ సర్వేగా చెబుతున్నారు. ఈ సర్వేని ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరిపినట్లు తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో.. ప్రతీ స్థానంలో 5000 క్వాలిటీ శాంపిల్స్...


వేములవాడలో కూలిన పురాతన చెట్టు

వేములవాడలో కూలిన పురాతన చెట్టు వేములవాడ, వెలుగు:  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ  సమీపంలోని నటరాజ్​ విగ్రహం వద్ద పురాతన చెట్టు ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో భక్తులకు చెందిన రెండు కార్లు, డాగ్ స్క్వాడ్‌‌ వాహనం దెబ్బతిన్నాయి. ©️ VIL Media Pvt Ltd.