Trending:


దేవుడు చంపమని పంపాడు.. చర్చిలో ఫాదర్ పై ఎటాక్.. మళ్లీ ఆ దేవుడే కాపాడాడు..!

దేవుడు చంపమని పంపాడు.. చర్చిలో ఫాదర్ పై ఎటాక్.. మళ్లీ ఆ దేవుడే కాపాడాడు..! అది చర్చి.. ఆదివారం మధ్యాహ్నం.. ప్రార్థనలతో చర్చి మొత్తం ఫుల్ అయ్యింది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 26 ఏళ్ల వ్యక్తి లేచాడు.. నేరుగా పాస్టర్ ఎదుటకు వెళ్లాడు.. దేవుడు మిమ్మల్ని లేపేయమన్నాడు.. ఆ దేవుడే నాకు చెప్పాడు అంటూ పాస్టర్ పై తుపాకీ గురి పెట్టాడు.. అందరూ షాక్.. పరుగ...


కుల వృత్తి ఒక వైపు.. అర్చక వృత్తి మరో వైపు.. ఇతని గురించి తెలుసుకోవాల్సిందే..!!

కుల వృత్తి ఒక వైపు.. అర్చక వృత్తి మరో వైపు.. ఇతని గురించి తెలుసుకోవాల్సిందే.. వారి కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల పదవ తరగతి లోనే చదువును ఆపివేసి తన కులవృత్తిని ఎంచుకొని తన తండ్రికి చేదోడు వాదోడుగా వుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామం తల్లి సింగిరాల అనసూర్య తండ్రి సింగిరాల ఎల్లయ్య గారి ప్రథమ పుత్రుడు నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సింగిరాల శ్రీనివాస్. చిన్నప్పటి నుంచి తన తండ్రి నేర్పించిన సంస్కారంతో ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడై 8వ తరగతి నుంచి ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూ గురువుల దగ్గర ఇంకా విలువైన గ్రంథాలకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటూ వాటికీ ఆకర్షితుడై గురువులు సూచించిన మార్గంలో నడుచుకునేవాడు. వారి కుటుంబ ఆర్థిక సమస్యల వల్ల పదవ తరగతి లోనే చదువును ఆపివేసి తన కులవృత్తిని ఎంచుకొని తన తండ్రికి చేదోడు వాదోడుగా వుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. అదే సమయంలో ఒక దేవాలయం కు వెళ్ళినప్పుడు నీవు ఒక నాయి బ్రాహ్మణుడు గర్భగుడిలోనికి రావద్దు నీకు జంజరం లేదని ఒక దగ్గర తను అవమానానికి గురయ్యాడు. ఈ అవమానం తనని చాలా కలచివేసింది. అప్పుడే తాను మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. తాను అర్చకుడిగా కొనసాగాలని.. చిన్నప్పటి నుండి నేర్చుకున్న ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇతరులకు పంచుకోవాలని ఏదైనా మనం పట్టుదలతో సంస్కారవంతంగా ఉంటే సాధించాలని, తపన ఉంటే కచ్చితంగా సాధిస్తామని మనసులో దృఢంగా అనుకున్నాడు. అలాంటి సమయంలో ఒక గురువు వీరి లోపల ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని గుర్తించి కుల మతాలకు అతీతంగా భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన జన్మనా జయతే శుద్రః కర్మణా జయతేజః ద్విజహ అనే శ్లోకం ఆధారంగా పరమాత్మ చెప్పిన సూక్తులతో అతనికి దేవాలయంలో అవకాశం కల్పించినారు. అప్పటినుండి తనకు ఉన్న జ్ఞానంతో ఎన్నో కీర్తి ప్రతిష్టలను సంపాదించి ఆ దేవాలయంలో అర్చకుడి కొనసాగుతున్నారు. అర్చకుడిగా కొనసాగుతున్న సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది రావడంతో దేవాలయంలో పూజలు చేస్తూ తన షాప్ కు వెళ్లి తన నాయి బ్రాహ్మణ వృత్తిని చేసేవారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు తన ప్రతిభను గుర్తించి అవార్డులు కూడా ప్రకటించారు. తనకు ఇతర సంస్థలో మంచి అవకాశాలు లభించినా తాను ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని తిరస్కరించాడు. తన జీవిత ఆశయాలు ఏమిటని లోకల్ 18 ప్రతినిధి కేశవేణి ప్రవీణ్ అడగ్గా భూమ్మీదికి వచ్చిన ప్రతి మనిషి కి ఏదో ఒకటి సాధించాలనే తపన ఉంటుంది. మనం నిష్టతో ఉంటే మనం అనుకున్నది ఏదైనా సాధించవచ్చు. మనిషి కష్టపడితే దేనినైనా పొందగలడని వివరించారు.


కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి

కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ శివారులోని మూలమలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు, మరో బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే న...


చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా..? గరుడ పురాణం ఏం చెబుతోంది?

భూమి మీద మరణం ఒక్కటే శాశ్వతం. ఈ లోకంలో పుట్టిన వాళ్లు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే, ఈ భూలోకంలో తన జీవనయానం ముగించుకుని భౌతిక దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. మరణానంతరం ఆ వ్యక్తి జ్ఞాపకాలు, వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే మనతో ఉంటాయి. భూమిపై జీవించి ఉన్నప్పుడు అందరూ మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మరి వారు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి భౌతిక వస్తువులను ఏం చేయాలి? దీనికి సంబంధించి ప్రజలకు చాలా సందేహాలు ఉంటాయి. చనిపోయిన...


ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ


ఎన్నికల ప్రచారంలో వెంకీ మామ.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని రోడ్ షో

ఎన్నికల ప్రచారంలో వెంకీ మామ.. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని రోడ్ షో లోక్ సభ ఎలక్షన్స్ లో భాగంగా ఖమ్మంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఖమ్మం అభ్యర్థి రామసహయం రాఘురామ్ రెడ్డి గెలుపునకు హీరో దగ్గబాటి వెంకటేష్ ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మంలోని మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. ఈ కార్...


Haryana: మెజార్టీ కోల్పోయిన హర్యానా బీజేపీ సర్కార్.. ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు

Haryana: హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నాయబ్ సింగ్ సైనీ సర్కార్ ప్రస్తుతం మెజారిటీని కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పటివరకు మద్దతు ప్రకటించిన ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు.. తమ మద్దతును ఉపసంహరించుకుని.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. దీంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. ఈ పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ...


అహోబిలంలో ఘనంగా వసంతోత్సవాలు....

ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం సాక్ష్యాత్తు ఆ శ్రీ మహా విష్ణువు స్వయంబుగా ఉగ్రనరసింహ అవతారంలో వెలసిన క్షేత్రం అహోబిలం. అహోబిలం దేవస్థానంలో లక్ష్మి నరసింహాస్వామికి ప్రతి యేటా నిర్వహించే వసంతోత్సవం కనులపండువగా కొనసాగుతుంది. ఇటీవల అహోబిలం లక్ష్మినరసింహాస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగగా మరో నాలుగు రోజులపాటు స్వామి వారి వసంతోత్సవాలు జరగనున్నాయి.వసంతోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలం క్షేత్రంలో తిరుమంజన సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవాల సందర్భంగా అహోబిలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రం మరోవైపు పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన అహోబిలంలో ఈ 5 రోజాలపాటు వసంతోత్సవాలు జరగనున్నాయి... అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి క్షేత్రంలో స్వామి వారి వసంతోత్సవం సందర్బంగా దిగువ అహోబిలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తలకు తులసి దళం, కనకంబ్రాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ అర్చకులు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవం సందర్భంగా 2వ రోజులో భాగంగా దిగువ అహోబిలం ఆలయంలో సాంప్రదాయ పద్దతిలో సంగీత కచేరి నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయానికి వచ్చిన భక్తులను ప్రత్యేకంగా ఈ సంగీత కచేరి ఆకట్టుకుంది


ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి మహబూబాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా స్విఫ్ నోడల్ ఆఫీసర్​ మరియన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మన్నకాలనీలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు, కాలేజీలు, రైల్వే, బస్ స్టేషన్ల పరిధిలో ఓటుహక్కుపై విస్తృత ప...


గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు

గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు మండుతున్న ఎండలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.  పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మపురి,పెద్దపల్లి,మంథని, నియోజకవర్గాల్లో ఉరుములు ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట...


Kejriwal Bail: కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం ఆంక్షలు.. బెయిల్ వచ్చినా సీఎంగా విధులు నిర్వర్తించొద్దని వెల్లడి

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలు జైలులో ఉండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ తరఫున ప్రచారం చేయడానికి వారు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు ఆంక్షలు విధించింది. ఒక వేళ మధ్యంతర బెయిల్ వస్తే.. సీఎంగా అధికారిక విధులు...


Revanth Reddy: శిష్యుడు ఎవరు? గురువు ఎవరు? చంద్రబాబుపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Sensational Comments On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబుపై పరుష వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేపింది.


కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్


రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క

రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క కొత్తగూడ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతుందని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ పోరిక బలరాం నాయక్‌‌‌‌కు మద్దతుగా సోమవారం మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గుంజేడు నుంచి కొత్తగూడ వరకు ...


వైఎస్ జగన్ గురించి పులివెందుల ప్రజలు ఏమంటున్నారు?

వైఎస్ జగన్ గురించి పులివెందుల ప్రజలు ఏమంటున్నారు?


Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో మే 20 నుంచి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఈ నెల 20 నుంచి సికింద్రాబాద్‌లోని 1 ఈఎంఈ సెంటర్‌లో నిర్వహిస్తారు.


బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి

బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి బషీర్ బాగ్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.సింహాద్రి పిలుపునిచ్చారు. ‘లోక్ సభ ఎన్నికలు, రాజ్యాంగ పరిరక్షణ’ అనే అంశంపై సోమవారం సింహాద్రి అధ్యక్షతన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమాజ్ వాదీ పార్టీ...


US Student Visa Slots: అమెరికా వెళ్లాలనుకునే విద్యార్ధులకు గుడ్ న్యూస్, వీసా స్లాట్స్ విడుదల

US Student Visa Slots: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎదురు చూస్తోన్న విద్యార్ధులకు తీపి కబురు అందింది. స్టూడెంట్ వీసా స్లాట్ బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి.


‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఆమె ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది. అది కూడాగానే ఆమె షాక్ అయ్యారు. ఒక దేశాన్నే కుదిపేసిన ఆ ఘటన వెనుక పాతికేళ్ల కుర్రాడు ఉన్నాడని తేలింది.


అందరూ ఓటు వేయండి.. ఓటు విలువ ఏంటో తెలుసుకోండి..

ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు.‌ అందరూ ఓటెయ్యాలి - ఎవరూ ఓటు అమ్ముకోరాదు అని పీపుల్స్ పవర్ ఎన్ జి ఒ సెక్రటరీ నిమ్మకాయలు భాస్కర్ కోరారు. ఈ మేరకు విశాఖపట్నం బీచ్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లి, గాజువాక, భీమిలిలో, మురళీ నగర్, మాధవధార , సీతమ్మధార, ఆరిలోవ, హనుమంతవాక, ఎంవిపి...


అక్షయ తృతీయ నాడు ఈ తప్పులు చేస్తే.. దరిద్రం మీ జీవితంతో డిస్కో ఆడుకుంటుంది..!

హిందూ ధర్మం ప్రకారం.. అక్షయ తృతీయ అనేది బంగారం కొనడానికి మాత్రమే కాకుండా దానం చేయడానికి కూడా ఉత్తమమైన రోజు. అక్షయ తృతీయ నాడు పేదలకు మీకు చేతనైనంత దానం చేయడం ఉత్తమమని చెపుతారు. ఇక ఈ రోజున బంగారం కొనలేని వారు దానం చేయవచ్చు. ఇది వారికే కాకుండా భవిష్యత్తు తరాల వారికీ ఎంతో ప్రయోజన కరంగా ఉంటుంది. అక్షయ తృతీయను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తుంటారు. అత్సయం అంటే తగ్గనిది. ఈ ఏడాది తృతీయ తిథి మే 10వ తేదీ ఉదయం 4.17 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మే 11 మధ్యాహ్నం 2:50 గంటలకు ముగుస్తుంది. ఆభరణాలు కొనడానికి అనుకూలమైన సమయం : మే 10 మరియు 11వ తేదీ ఉదయం 5:33 నుండి మధ్యాహ్నం 12:18 వరకు బంగారం, వెండి మొదలైన వాటిని కొనుగోలు చేసే సమయం సంవత్సరం పొడవునా లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఏవి తినకూడదంటే: అక్షయ తృతీయ మహావిష్ణువు, శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన పండుగ కాబట్టి.. ఆరోజు పొరపాటున కూడా మాంసాహారం తినకూడదు. మద్యం సేవించవద్దు. అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారని పండితులు అంటున్నారు. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లితో కూడిన ఆహారాన్ని తినకూడదని అంటున్నారు. ఈ పనులు చేయకండి: అంతేకాదు అక్షయ తృతీయ నాడు.. ఇంటిని మురికిగా ఉంచవద్దు. లక్ష్మి దేవి తన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతుంది. మురికి ఇంట్లోకి లక్ష్మి ప్రవేశించదు. కాబట్టి అక్షయ తృథి నాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అక్షయ తృతీయ రోజు విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి, విష్ణువుకు ఇష్టమైన తులసి ఆకులను తెంపకూడదు.. ఇలా చేస్తే లక్ష్మీ ఆగ్రహానికి గురవుతారు. ఏం చేయాలి: అక్షయ తృతీయ రోజున భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించాలనుకునే వారు తమ శరీరాన్ని, మనసును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరి పట్లా కోపం, ద్వేషం లేదా అసూయ భావాలు కలిగి ఉండకండి. ఎంతో భక్తితో, పవిత్రతతో అమ్మవారికి పూజలు నిర్వహించాలి. బంగారం కొనే సమయంలో శ్రద్ధ: అక్షయ తృతీయ నాడు బంగారం కొనే వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. చాలామంది బంగారం కొన్న వెంటనే ధరిస్తారు. అయితే అది తప్పు.. బంగారాన్ని కొనుగోలు చేసిన వారు పెద్దల చేతుల మీదుగా పవిత్రం చేసిన తర్వాతే ధరించాలి. ఈ నియమాలను పాటించడం ద్వారా మాత్రమే మీరు అక్షయ తృతీయను ఐశ్వర్యవంతులవుతారు. లేకుంటే పేదరికం తాండవిస్తుంది. గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం మరియు సూచనలు జ్యోతిష్కుడు అందించిన సాధారణ జ్ఞానం మరియు మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. స్థానిక 18 దానిని ఆమోదించదు.)


కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్ కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లోని మంజేశ్వరం దగ్గర కారును ఢీకొట్టింది అంబులెన్స్. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. పలువురుకి గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు. తర్వాత క్రేన్ సాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పో...


సామాన్యులకు భారీ ఊరట.. బ్యాంక్ అకౌంట్లలోకి ఆ 2 స్కీమ్స్ డబ్బులు?

సామాన్యులకు అదిరే శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎంతగానో ఎదురు చూస్తున్న.. ఆ పథకాల డబ్బులు బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పథకాల ప్రయోజనాలు అందకుండా ఈసీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా స్కీమ్స్‌కు సంబంధించి ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన చేసింది. ఏపీలో పలు పథకాల డబ్బుల చెల్లింపులపై ఆంక్షలు విధించడంపై సీఈవో ముకేశ్ కుమార్ మీనా ఇప్పుడు స్పందించారు. పలు కీలక అంశాలను తెలియజేశారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు చెల్లించే పలు పథకాలపై పలు ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. వీటికి సంబంధించిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామని తెలిపారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కోరిన వాటిల్లో కొన్నింటికి అనుమతిచ్చినట్లు ఆయన చెప్పారు. అయితే ఇన్ పుట్ సబ్సిడీ, విద్యాదీవెన వంటి పథకాల కింద డబ్బుల ట్రాన్స్‌ఫర్‌కు అనుమతి ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే చేయూత, ఆసరా నిధుల విడుదల అంశాలపై మరిన్ని వివరాలు అందించాలని ఆయా శాఖలను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఈ పథకాలకు సంబంధించిన బెనిఫిట్స్‌ అందజేత అంశం హాట్ టాపిక్‌గా మారింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అక్కడి ప్రభుత్వం రైతులకు డబ్బులు అందించింది. పెండింగ్ రైతు భరోసా, పంట నష్ట పరిహారం డబ్బులను విడుదల చేసింది. అక్కడ కూడా ఎన్నికలు ఉన్నాయి. కానీ తెలంగాణలో ఎందుకు స్కీమ్స్ కింద డబ్బు పంపిణీకి అనుమతి ఇచ్చారు? ఏపీలో ఎందుకు పథకాల ప్రయోజనాలు అందిండానికి అనుమతి ఇవ్వడం లేదు? అనే చర్చ ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. అంతేకాకుండా గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పసుపు కుంకుమ డబ్బుల పంపిణీ కూడా ఇప్పుడు తెర మీదకు వస్తోంది. ఏపీ ప్రభుత్వంపై ఈసీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? అని ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో స్కీమ్స్ అమలు జరుగుతూ ఉంటే.. ఏపీలో మాత్రం ఇందుకని పథకాలను అమలు చేయడం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. అంటే రాజకీయం ఇప్పుడు పథకాల చుట్టూ తిరుగుతోంది. కాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే అన్నదాతలకు భారీ శుభవార్త అందించింది. రైతు భరోసా పెండింగ్ బకాయిలను విడుదల చేసింది. అదే సమయంలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన వారికి కూడా పరిహారం అందించింది. దీని వల్ల చాలా మంది అన్నదాతలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా చేయూత, ఆసరా పథకాలకు సంబంధించి ఈసీ కోరిన అదనపు వివరాలు అందిస్తే.. అప్పుడు ఆ పథకాలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు. అప్పుడు ఆ స్కీమ్ డబ్బులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంటుంది.


హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  హైదరాబాద్ లోని  బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.  అక్కడినుంచి నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. ఇవాళ రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్న మోదీ.. రేపు (బుధవారం) ఉదయం వేములవాడకు వెళ్లనున్నారు.  ఉదయం 8 గంటలకు వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నార...


ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని  కేంద్రమంత్రి ,రిపబ్లికన్​  పార్టీ ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్​ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార...


హైదరాబాద్ - బెంగాల్ రైలును జీహాదీలు.. ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారా?

Claim: హైదరాబాద్ నుంచి బెంగాల్ వెళ్తున్న రైలును.. జీహాదీలు, ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు.Fact: హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని వాడిలో ఉన్న హల్‌కట్టా షరీఫ్‌కు వెళ్లే యాత్రికుల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడిపింది.(newschecker.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)పచ్చని మసీదు గోపురం, బంగారు పక్షులతో అలంకరించిన రైలు వీడియో ఒకటి ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది."హైదరాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లే రైలును జిహాదీలు ముస్లిం ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు....


సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు

సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు వర్షం కారణంగా సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు అయింది. అయితే యథావిధిగా సీఎం రేవంత్‌ రెడ్డి వరంగల్‌ పర్యటన కొనసాగనుంది.  ఈ విషయాన్ని  అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి.  వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమలో రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలలో ఆయన పాల్గొన...


13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల ముసలోడితో పెళ్లి.. ఎక్కడో తెలుసా?

Child Marriage: మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఇద్దరు మనుషులు, రెండు కుటుంబాలు ఏకమయ్యేదే పెళ్లి. ఈ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇంతటి అమోఘమైన ఘట్టాన్ని ఎవరైనా సంబరాలతో జరుపుకోవాలనుకుని కలలు కంటుంటారు. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతురికి వివాహం జరిపించి మెట్టినింటికి సాగనంపాలని ఆశతో ఎదురుచూస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులకు తమ కూతురికి మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తారు. \ మరికొంతమంది వరుడు ఎలా ఉన్నా పర్వాలేదు కూతురి...


చిన్న వయస్సులో రజస్వలకు కారణాలివే!

ప్రస్తుతం చాలా మంది బాలికలు చిన్న వయస్సులోనే రజస్వల అవుతున్నారు. చిన్న వయస్సులో రజస్వల అవ్వడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.


మూడో దశలో మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ఓటింగ్- HT Telugu #genelia #loksabhaelection2024

భారతదేశం, May 7 -- మూడో దశలో మహారాష్ట్రలో లోక్ సభ ఎన్నికల ఓటింగ్- HT Telugu #genelia #loksabhaelection2024


రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని

రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎ స్ ఎగ్జాస్ట్ అయ్యిందని.. ఆపార్టీకి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదని అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో కూనంనేని మాట్ల...


Hyderabad Metro: హైదరాబాద్‌లో భారీ వర్షానికి మెట్రో రైళ్లు నిలిచిపోయాయా?

హైదరాబాద్‌లో గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఈ భారీ వర్షానికి... జన జీవన అస్తవ్యస్తమయ్యింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో... హోర్డింగులు, చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. భారీ వర్షానికి కరెంట్ కూడా లేకపోవడంతో... మెట్రో సర్వీసులు నిలిచిపోయాయని వార్తలు వచ్చాయి. ఇంకొంత మంది...


Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ మూడు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమేనట

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈరోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు. ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం...


గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ

గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ చికిత్సను సక్సెస్ చేసిన పీడియాట్రిక్ విభాగ డాక్టర్లు పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన సర్జరీని చేసి బాలిక​ ప్రాణాలు కాపాడారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు సోమవారం సర్జరీ వివరాలను మీడియాకు  వెల్లడించారు.  మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన11 ఏండ్ల బాలిక సంధ్య కొంతకాలంగా బ్లడ్​ ప...


ప్రభుత్వం గుడ్‌న్యూస్.. బ్యాంక్ అకౌంట్ల లోకి డబ్బులు.. ఒక షరతు

ఈ సంవత్సరం మార్చిలో తెలంగాణలో వడగళ్ల వానలు పడ్డాయి. దాంతో చాలా పంటలు దెబ్బతిన్నాయి. వాటిని అధికారులు పరిశీలించడం, నష్టాన్ని అంచనా వెయ్యడం, సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించడం అన్నీ అయ్యాయి. తాజాగా ఎన్నికల సంఘాన్ని కలిసి.. పంట నష్టం పరిహారం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అందుకు ఈసీ సరే అంది. దాంతో ప్రభుత్వం వ్యవసాయ, ఉద్యాన పంటలకు పరిహారం ఇచ్చేందుకు వీలైంది. తెలంగాణ రెవెన్యూ శాఖ.. సహజ ప్రకృతి విపత్తుల నిర్వహణ కింద రూ.15.81 కోట్లను రైతులకు పరిహారంగా...


వివేకా హత్యను సాక్షిలో గుండెపోటుగా నడిపింది జగన్ భార్యనే కదా.. షర్మిల

వివేకా హత్యను సాక్షిలో గుండెపోటుగా నడిపింది జగన్ భార్యనే కదా.. షర్మిల కడప జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సీఎం జగన్, అవినాష్ రెడ్డిని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అవినాష్ చిన్న పిల్లోడని అనటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. సాక్ష్యాలు చెరిపేస్తుంటే చూస్తూ ఉరుకున్నాడని అన్నారు. హంతకుడికి టికెట్ ఎందుకిచ్చారని మండిపడ్...


ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి తెలంగాణ  తడాఖా ఏంటో చూపిస్తం పెద్ద ఛాతీ ఉండడం కాదు, అందులో మనసు ఉండాలని ప్రధానిపై ఫైర్​ హైదరాబాద్, వెలుగు: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్ ...


వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం

వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు.  పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో బాలసాని సతీశ్‌‌ ఆధ్వర్యంలో లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మంథని నియోజకర్గంలోని కమాన్​పూర్​ గ్రామంలో కాంగ్రెస్​ నాయకుడు...


News Live updates: ఏపీ, తెలంగాణ, లోక్‌సభ వార్తలు.. లైవ్ అప్ డేట్స్

News Live updates: తెలుగు రాష్ట్రాల్లో నిన్న వానలు దంచేశాయి. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంటుందని తెలిసింది. మరో 5 రోజులు వానలు పడతాయని అధికారులు అంచనా వేశారు. నిన్న వానల వల్ల ఏడుగురు చనిపోగా.. ఏపీలో పిడుగులు పడి ఇద్దరు చనిపోయారు. నిన్న ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడింది. నిన్న మూడో దశలో 61 శాతం పోలింగే నమోదైంది. ఇప్పటివరకూ జరిగిన మూడు దశల్లో కూడా పోలింగ్ తక్కువగానే నమోదవుతోంది. మరి 13న జరిగే నాలుగో దశ ఎలా ఉంటుందో. నిన్న తెలంగాణకు...


ప్లీజ్ మా దేశానికి రండి..భారత్ ను బతిమాలుకుంటున్న మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి

మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదేశ ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పు తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. భారతీయులు మళ్లీ మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్‌ అభ్యర్థించారు.[caption id="" align="alignnone" width="1024"] పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. గతేడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది.[/caption] మాల్దీవులలో ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.


కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారు: రఘునందన్ రావు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో కలిసి సంగారెడ్డిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న రఘునందన్.. ర్యాలీ అనంతరం మాట్లాడుతూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అయోధ్యలో నిర్మించిన రామాలయం స్థానంలో మళ్లీ బాబ్రీ మసీదు కడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​

బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​ నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ఆర్మూర్, వెలుగు:  బీజేపీలో పైరవీలకు చోటు లేదని పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. సోమవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, రైతులతో అర్వింద్ చాయ్ పే చర్చలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆ...


YS Sharmila Case: వైఎస్‌ షర్మిలకు షాక్‌.. వివేకా హత్య వ్యాఖ్యలపై కేసు నమోదు

Case Filed Against YS Sharmila In Badvel: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రధానంగా తన బాబాయి వైఎస్‌ వివేకా హత్యకేసుపై వ్యాఖ్యలు చేస్తుండడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా బద్వేలులో ఆర్‌వో ఫిర్యాదు మేరకు షర్మిలపై కేసు నమోదైంది. హత్య కేసు విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు అందింది.


వైభవంగా పోచమ్మ పండుగ బోనాలు.. ఎక్కడంటే..

పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతీయేడు వేసంగి పంటలు కోయగానే కొత్త ధాన్యంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తుందని సంఘ సభ్యులు చెబుతున్నారు. పోచమ్మలను కొలిస్తే పాడి పంటలు చల్లగా ఉంటాయని మా ప్రగాఢ విశ్వాసం అన్నారు.నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో హరిజనకుల సభ్యులు పోచమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కులాల వారు సమయానుకూలంగా మే నెలలోనే పోచమ్మ పండగ నిర్వహిస్తారు. యాసంగి వరి పంట కోయగానే వచ్చిన...


Weather Report: ఏపీ, తెలంగాణకు పిడుగులతో వర్ష సూచన.. 5 రోజులు ఇంతే!

ఈ సంవత్సరం ఎల్‌నినో వల్ల ఎండలు దంచేశాయి. ఐతే.. మే నెల మొదలవ్వగానే.. ఎండల వల్ల నీటి ఆవిరి బాగా పెరిగి.. ఆకాశంలో మేఘాలు ఎక్కువయ్యాయి. దాంతో.. వాతావరణం ఒక్కసారిగా మారింది. తమిళనాడులో ద్రోణి ఏర్పడి.. అది తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించింది. ప్రస్తుతం రాయలసీమ అంతటా ద్రోణి బలంగా ఉంది. కాబట్టి.. ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాలకు వర్షం తప్పదు. భారత వాతావరణ విభాగం (IMD) లేటెస్ట్ బులిటెన్ ప్రకారం.. ద్రోణి కొనసాగుతోంది. దాని వల్ల తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటూ.. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఐతే.. వానతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇవాళ ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని IMD విడిగా ప్రత్యేకంగా చెప్పింది. అంటే.. ఆ ప్రాంతాల్లో వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. అసలే ఈ వానలు మామూలుగా లేవు. దంచేస్తున్నాయి. నిన్న వానల వల్ల ఏడుగురు చనిపోయారంటేనే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శాటిలైట్ అంచనాలను చూద్దాం. వాటి ప్రకారం ఇవాళ ఉదయం వేళ తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల మేఘాలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల, గుంటూరు, నంద్యాల, అనంతపురం వంటి చోట్ల వాన పడుతుంది. ఉదయం 10 తర్వాత రాయలసీమలో మేఘాలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం 2 తర్వాత విశాఖలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 4 తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో భారీ వర్షం పడేలా కనిపిస్తోంది. అలాగే.. విశాఖ, ఉత్తరాంధ్ర నుంచి కాకినాడ వరకూ మోస్తరు వర్షం పడేలా ఉంది. హైదరాబాద్‌లో వాన రాత్రి 8 గంటల వరకూ పడే అవకాశం కనిపిస్తోంది. అర్థరాత్రి వరకూ హైదరాబాద్‌పై మేఘాలు ఉంటాయి. రాయలసీమలో రాత్రి 8 తర్వాత మేఘాలు ఉండకపోవచ్చు. గాలి వేగం.. ఉదయం, సాయంత్రం తర్వాత విపరీతంగా పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఇవాళ గాలి వేగం గంటకు 17 నుంచి 21 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గాలి వేగం గంటకు 9 నుంచి 14 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 9 నుంచి 14 కిలోమీటర్లుగా ఉంటుంది. ఐతే.. వాన పడే సమయంలో గాలి వేగం బాగా పెరుగుతుంది. ఈదురు గాలులు వస్తాయి. ఉష్ణోగ్రత ఇవాళ మరింత తగ్గనుంది. ఏపీలో పగటివేళ 34 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇవాళ తూర్పు రాయలసీమలో కొంత వేడి ఉండేలా కనిపిస్తోంది. మే నెలలో తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో కొంత తేమ కనిపిస్తోంది. ఈ తేమ 40 నుంచి 80 శాతం దాకా ఉంటోంది. అంటే.. ఇవాళ చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, శ్రీశైలం, దేవరకొండలో కొంత ఎక్కువ వాన పడే ఛాన్స్ ఉంది. (All Images credit - IMD)


పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు

పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు రైతు భరోసాపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాతే పంట పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని ఆదేశించింది.  మొత్తం 69 లక్షల మంది లబ్ధిదారులకు గాను 65 లక్షల మందికి ఇది వరకే పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఇది వరకే అందజేసింది. ఈ నెల 8వ తేదీ లోపు అందరికీ రైతు భరోసా వేస్తామని ఈ నె...


వేములవాడకు మోదీ.. బండి సంజయ్కు మద్దతుగా ప్రచారం

వేములవాడకు మోదీ.. బండి సంజయ్కు మద్దతుగా ప్రచారం ప్రధాని నరేంద్ర మోదీ రేపు అనగా మే 08వ తేదీ బుధవారం రోజున వేములవాడలో పర్యటించనున్నారు.  ఉదయం 8 గంటలకు వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు.  అనంతరం  పార్లమెంట్ ఎన్నికల క్రమంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా  పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిర...


కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది....


తిరుమల తరహాలో తిరుపతిలోనూ ఉచితంగా నిత్యాన్నదానం.. ఎక్కడెక్కడంటే?

తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తైన తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉంటారు. అలాగే శ్రీవారి పాదాల చెంత కొలువైన తిరుపతిలోని నిత్యాన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు. తిరుమలలోని పలుచోట్ల యాత్రికులు, భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది.


పిల్లలకు స్కూల్ లో చేర్పించే ముందు ఇవి నేర్పించాల్సిందే...!

ఏదైనా తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనే విషయాన్ని కూడా నేర్పించాలి. చిన్న పిల్లలు కదా ఏం నేర్చుకుంటారు అనుకుంటాం. కానీ.. వారు ఈ వయసులోనే ఎక్కువగా నేర్చుకుంటారు. ఈ రోజుల్లో పిల్లలను స్కూల్లో చేర్పించే ముందు.. కచ్చితంగా ప్రీ స్కూల్ లో చేర్పిస్తున్నారు. ఎందుకు అంటే... చదువుకంటే ముందు.. ప్రీ స్కూల్ లో పిల్లలు స్కూల్ కి అలవాటు పడతారు. అంతేకాదు... చాలా విషయాలు ప్రీ స్కూల్ లోనే నేర్చుకుంటారు. అయితే... మీరు మీ పిల్లలను ప్రీ స్కూల్ లో చేర్పించే...