Trending:


Money Astrology: ఏప్రిల్ 27 ధన జ్యోతిష్యం. ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 27వ తేదీ, శనివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎమోషన్స్‌లో ఉండి ఎవరికీ అనవసర ప్రామిస్‌లు చేయవద్దు, భవిష్యత్తులో మీరు పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. పరిహారం: వినాయకునికి సింధూరం సమర్పించండి. వృషభం (Taurus):వ్యాపారంలో సమస్యలు రావచ్చు. ఆఫీసులో పగతో ఏ పనీ చేయకండి. మీకు ఇష్టమైన, ప్రియమైన వారితో వివాదాలు పెరగవచ్చు. కనిపించిన అన్నింటినీ కొంటూ ఖర్చు పెట్టడం వల్ల అప్పుల పాలవుతారు. పరిహారం: సూర్యుడిని ఆరాధించండి. మిథునం (Gemini):ఆఫీస్‌లో ఎటువంటి కారణం లేకుండా ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అవసరాలను కంట్రోల్ చేసుకోండి, లేకపోతే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి రెండు ప్రాజెక్ట్‌లపై పని చేయవద్దు. పరిహారం: హనుమంతుని గుడిలో బజరంగ్ బాన్ పఠించండి. కర్కాటకం (Cancer):ఆఫీస్‌లో అధికారులతో మ్యూచువల్ ఇంటరాక్షన్ పెరుగుతుంది. మార్పును త్వరగా, సులభంగా అంగీకరించండి. సంపద, లాభం వృద్ధి చెందుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పరిహారం: వినాయకుడిని పూజించండి. సింహం (Leo):మీరు ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టాలనుకుంటే, ఎవరితోనూ ఒప్పందం చేసుకోకండి, లేకుంటే నష్టం జరగవచ్చు. ఒక నిరంతర సమస్య కారణంగా మీ మనోబలం బలహీనపడుతుంది. వ్యాపారులకు రోజు సాధారణంగా ఉంటుంది. పరిహారం: గోశాలకు దానం చేయండి. కన్య (Virgo):ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు మంచి పెట్టుబడి అవకాశాలను పొందుతారు. ప్రియమైనవారి అవసరాలను తీర్చడానికి అవసరమైన డబ్బు మీ దగ్గర ఉంటుంది. వ్యాపారులు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. పరిహారం: సరస్వతి అమ్మవారిని పూజించండి. తుల (Libra):కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది, దీని కారణంగా ఆఫీసు పని దెబ్బతింటుంది. రెండింటినీ విడివిడిగా చూడటం మంచిది. సమయానికి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో కొత్త అవకాశం లభిస్తుంది. పరిహారం: జంతువులకు సేవ చేయండి. వృశ్చికం (Scorpio):నానాటికీ పెరుగుతున్న అవసరాలు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడతాయి. మీరు అప్పు కూడా తీసుకోవాల్సి రావచ్చు. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. సరిగా, పద్ధతిగా మాట్లాడాలి. పరిహారం: చీమలకు పిండి ఆహారంగా వేయండి. ధనస్సు (Sagittarius):ఆఫీసు పనుల గురించి అనవసర ఆందోళన ఉంటుంది. మనసులో కలవరం ఏర్పడుతుంది. కుటుంబ జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు నిరుత్సాహంగా ఉంటుంది. పరిహారం: భైరవ దేవాలయంలో జెండా సమర్పించండి. మకరం (Capricorn):నిలిచిపోయిన పనులపై ఆందోళన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కొత్త పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. పరిహారం: శ్రీ సూక్త పారాయణం చేయండి. కుంభం (Aquarius):ఆఫీసులో బాధ్యత పెరుగుతుంది. కొత్త వ్యక్తులను నమ్మే ముందు వారి గురించి పూర్తిగా ఆరా తీయండి. లేకుంటే మీరు చట్టపరమైన వివాదంలో చిక్కుకోవచ్చు. పెట్టుబడికి నేడు మంచి రోజు. అయితే ఇందుకు నిపుణుల సలహా తీసుకోండి. పరిహారం: బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. మీనం (Pisces):డబ్బు సంబంధిత సమస్యలు అలాగే ఉంటాయి. ఆర్థిక పరిస్థితిపై మనసులో ఆందోళన ఉంటుంది. అనవసర ఖర్చుల కోసం అప్పు తీసుకోవలసి రావచ్చు. భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల లాభం ఉంటుంది. పరిహారం: శివలింగానికి అభిషేకం చేయండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత .. రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు

మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత .. రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు రికార్డ్ స్థాయి​ ఉష్ణోగ్రత నమోదు  మర్యాలలో రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు  జిల్లా అంతటా ఆరంజ్ అలర్ట్​ బయటకు రావడానికి జంకుతున్న జనం యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రికార్డ్​ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మర్యాలలో 45.1 డిగ్రీల ఉష...


సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి

సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరిక హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తిరిగి కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం గాంధీ భవన్​లో కాంగ్రెస్ చేరికల కమిటీ సభ్యులు జగ్గారెడ్డి, కోదండరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన మరికొందరు నాయకు...


కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయసేకరణకు నోటిఫికేషన్

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయసేకరణకు నోటిఫికేషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్​ను పిలిచి సమాచారం తీస్కుంటామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీస్కుంటామని అన్నారు. గురువారం బీఆర్కే భవన్​లో...


మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ

మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నడుచుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్ గా చేసుకొని మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నార...


రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి

రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు మహా అయితే 30 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లయితయ్: సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్​ దోపిడీ కంటే క్రాప్​ లోన్​ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు రైతులు మా కుటుంబ సభ్యులు, మా పరివారం  పంద్రాగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ గ్యారెంటీ హరీశ్.. స్పీకర్​ ఫార్మాట్లో రాజీనామా చేసి, లేఖను జేబులో పెట్టుకో రిజ...


వడదెబ్బతో ఇద్దరు మృతి

వడదెబ్బతో ఇద్దరు మృతి వేములవాడ రూరల్/ నకిరేకల్, వెలుగు: రాష్ట్రంలో శుక్రవారం వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బిహార్​కు చెందిన కూలీ, నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేట్ టీచర్ చనిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో బిహార్​కు చెందిన కూలీ శంకర్ సదా (33) పని చేస్తున్నాడు...


AP Assembly Elections: ఈసీ సంచలన నిర్ణయం.. ఏపీలో వారికి కూడా ఎన్నికల విధులు

Ap Election Anganwadis Duty: సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ విధుల్లో అంగన్వాడీ కార్యకర్తలు, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సీఈవో ముఖే్‌షకుమార్‌ మీనా ఆదేశాలు జారీచేశారు. పోలింగ్‌ అధికారుల కొరత ఉన్న జిల్లాల్లో ఓపీవోలుగా వారి సేవలు వినియోగించుకోవాలని మీనా సూచించారు. సార్వత్రిక ఎన్నికలవిధుల్లోని అన్ని కేటగిరీల ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫారం-12ను ఇవ్వడానికి గడువును మే నెల...


ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్

ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. విశాఖఫట్నం- కౌలాలంపూర్ విమాన సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ఎయిర్ ఏషియా సంస్థ ఈ విమాన సర్వీసు ప్రారంభించగా.. ఇందులో వీసా లేకుండానే ప్రయాణించవచ్చని అధికారులు చెప్తున్నారు. మరోవైపు విశాఖ నుంచి థాయిలాండ్‌కు ఇప్పటికే ఎయిర్ ఏషియా సర్వీసు నడుపుతోంది.


Who Are Political Heirs of YS : వైఎస్ రాజకీయ వారసత్వం కోసం పోరాటం - ఈ ఎన్నికలతో ప్రజలు తేల్చేస్తారా ?

Andhra Pradesh Politics : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణంతో అప్పటికే ఎంపీగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారసుడిగా తెరపైకి వచ్చారు. ఆయనను గుర్తించినా సీఎం పదవిని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. చాలా మంది సీనియర్లు ఉన్నందున ఉన్న పళంగా సీఎం పదవి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో ఎమ్మెల్యేలంతా సానుకూలంగా ఉన్నా సరే హైకమాండ్ అంగీకరించలేదు. కారణం ఏదైనా కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండదని...


మంచిర్యాలలో ఇవ్వాల కాంగ్రెస్ ​ప్రచార సభలు

మంచిర్యాలలో ఇవ్వాల కాంగ్రెస్ ​ప్రచార సభలు ఇందారం చౌరస్తా నుంచి బైక్, కార్ ​ర్యాలీ  సాయంత్రం 6గంటలకు నస్పూర్​లో కార్మిక గర్జన  7గంటలకు మంచిర్యాలలో ప్రజా ఆశీర్వాద సభ  దీపాదాస్ మున్షీ, శ్రీధర్​బాబు సహా నేతలు హాజరు   విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పీఎస్సార్​ పిలుపు మంచిర్యాల, వెలుగు: నస్పూర్, మంచిర్యాలలో శనివారం ఎన్నికల ప్రచార సభల నిర్వహణకు మంచిర్యాల ఎ...


TS Graduate MLC Election 2024 : గులాబీ పార్టీకి సవాల్ గా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక - ఈసారి గెలుపు సాధ్యమేనా..?

Telangana Graduate MLC By Election 2024 : ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానమైన ఇక్కడ మరోసారి గెలవటం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్ గా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా..!

Hyderabad Fire Accident: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌‌లోని నందిగామ వద్ద ఉన్న అలెన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 300 మంది ఉండగా.. అందులో చాలా వరకు కార్మికులు బయటకు రాగా.. సుమారు 50 మంది మంటల్లో ఇరుక్కుపోయారు. అయితే వాళ్లను కాపాడేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నించగా.. ఓ బాలుడు చేసిన సాహసం 50 మందిని సురక్షితంగా ప్రాణాలతో బయటపడేసింది.


బెజ్జంకిలో ఘనంగా నరసింహస్వామి రథోత్సవం

బెజ్జంకిలో ఘనంగా నరసింహస్వామి రథోత్సవం బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జరుగుతున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను రథంపైకి తీసుకొచ్చి ప్రత్యేక హోమం, దిష్టికుంభం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి వారి రథాన్ని  బెజ్జంకి గుట్ట చుట్టూ తాళ్లతో లాగారు. ...


కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి కాక వెంకటస్వామి అని చెప్పారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.  దేశంలో పెన్షన్ విధానాన్ని తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు.  మన దేశంలో పెన్షన్ విధానాన్ని చూసి చైనాలో ప్రారంభించారని తెలిపారు. కాసిపేట్ ...


JEE: రోజూ 12 గంటలు చదివి.. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన కర్నూల్ విద్యార్థి

జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు.. జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సైతం అద్భుత ప్రతిభ కనబరచి శభాష్ అనిపించుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కోవెలకుంట్ల చెందిన కె.ప్రశాంత్ రెడ్డి అనే విద్యార్థి జాతీయస్థాయిలో 148వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. కోవెలకుంట్ల గ్రామానికి చెందిన కె.ప్రశాంత్ రెడ్డి తమ గ్రామంలోని విఆర్ పాఠశాలలో...


జేఈఈ అడ్వాన్స్​కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు

జేఈఈ అడ్వాన్స్​కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు డిచ్​పల్లి, వెలుగు : మండలంలోని ధర్మారం(బి) సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ లో సత్తా చాటారు. ఈ గురుకులం నుంచి ఏకంగా 15 మంది విద్యార్థులు అడ్వాన్స్​కి అర్హత సాధించారు.  కాలేజీ నుంచి మంచి పర్సంటైల్‌తో స్టూడెంట్ అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్​ సంగీత గురువారం ఒక ప్ర...


వరంగల్‍‌లో ఉత్తరాఖండ్‍ సీఎం పుష్కర్​ ‍సింగ్‍

వరంగల్‍‌లో ఉత్తరాఖండ్‍ సీఎం పుష్కర్​ ‍సింగ్‍ వరంగల్‍, వెలుగు: పార్లమెంట్‍ ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ సీట్లలో గెలుపొందడం ఖాయమని ఉత్తరాఖండ్‍ సీఎం పుష్కర్‍సింగ్‍ దామి అన్నారు. గురువారం ఆయన ఎంపీ లక్ష్మణ్ తో కలిసి వరంగల్‍ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‍ తరఫున గ్రేటర్ వరంగల్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దామి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో...


UPSC Result: వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్..!

Vikarabad UPSC Result Confusion: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫలితాల్లో తన పేరు చూసుకుని మురిసిపోయాడు. ఐఏఎస్‌కు ఎంపికయ్యాడని తెలిసి బంధుమిత్రులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. తీరా చూస్తే ఆ ర్యాంకు వచ్చింది తనకు కాదని తెలిసింది. ఫలితాల్లో ఇంటిపేరు లేకపోవడంతో పొరపాటు జరిగిందని గుర్తించి వాపోయాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన యువకుడికి ఈ వింత అనుభవం ఎదురైంది.


కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో  పెరిగిన ఉష్ణోగ్రతలు కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మళ్లీ గురువారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి.  ఇటీవల అకాల వర్షాలతో   కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గాయి.  గురువారం  జిల్లాలో అత్యధికంగా బిచ్కుందలో  42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాంధారిలో 41.8, రామారెడ్డిలో 41.7, డొంగ్లిలో 41.6, ముగ్ధంపూర్​, మాచాపూర్​లో 41.5 డిగ్రీల చొప్పు...


ఆంధ్రప్రదేశ్: ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్‌లు పంచారా? ప్రధాని మోదీ ఆరోపణల్లో వాస్తవమెంత...

ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు అమలవుతోన్న రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీల కోటా నుంచి తీసేసుకుని ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. అసలు, ఈ రిజర్వేషన్ అమలు ఎలా జరిగింది? మోదీ ఆరోపణల్లో వాస్తవమెంత?


మద్యం బాటిళ్ళలో ప్రాణాంతక కెమికల్స్

Pemmasani Chandrasekhar Sensational On CM Jagan Lliquor


Lok Sabha Polls 2024 2nd Phase: సాఫీగా ముగిసిన రెండో దశ పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే.. ?

Lok Sabha Polls 2024 2nd Phase: దేశ వ్యాప్తంగా రెండో దశ పోలింగ్ శుక్రవారం సాఫీగా ముగిసింది. ఏదో కొన్ని చెదురు మొదురు ఘటనలు మినహా పోలింగ్ ఆసాంతం సాఫీగా సాగిపోయింది. రెండో దశలో 13 రాష్ట్రాల.. కేంద్ర పాలిత ప్రాంతాల్లో 89 స్థానాలకు కాను 88 లోక్ సభ సీట్లకు పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతాన్ని అర్ధరాత్రి దాటిన తర్వాత ఈసీ ప్రకటించింది.


నాలుగు ఎంపీ స్థానాలకు 316 నామినేషన్లు

నాలుగు ఎంపీ స్థానాలకు 316 నామినేషన్లు హైదరాబాద్/సికింద్రాబాద్/శామీర్​పేట/ఎల్బీనగర్/గండిపేట, వెలుగు : లోక్​సభ ఎన్నిలకు గురువారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలకు మొత్తంగా 316 నామినేషన్లు అందాయి. హైదరాబాద్​స్థానానికి చివరి రోజైన గురువారం 25 మంది 37 సెట్ల నామినేషన్లు వేశారు...


ప్రతిసారీ కొత్తేనా.. ప్రతి ఎన్నికలకు వచ్చి కలుస్తూనే వున్నాగా..!!

ప్రతిసారీ కొత్తేనా.. ప్రతి ఎన్నికలకు వచ్చి కలుస్తూనే వున్నాగా..!! ©️ VIL Media Pvt Ltd.


ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్

ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్ బెంగళూరు/ న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని మోదీ ప్రసంగాలు చూస్తుంటే ఆయన చాలా భయాందోళనగా ఉన్నట్లు కనిపిస్తున్నదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రానున్న రోజుల్లో వేదికలపైనే ఆయన ఏడ్చినా ఏడ్వొచ్చని ఎద్దేవా చేశారు. శుక్రవారం కర్నాటకలోని విజయపురలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో   ...


మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు

మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలో ప్రసిద్ధి చెందిన వేలాల గట్టు మల్లన్న దొనలో రెండురోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్టపై ఉన్న గట్టు మల్లన్నస్వామి  దొనలో శివలింగాన్ని వదిలిపెట్టి పక్కన తవ్వకాలు చేపట్టారని స్థానికులు పేర్కొన్నారు. ఏటా శివరాత్రి మినహా దొనవైపు భక్తులు అరు...


అట్లయితే ఇండియా నుంచి వెళ్లిపోతం : వాట్సప్

అట్లయితే ఇండియా నుంచి వెళ్లిపోతం : వాట్సప్ వాట్సప్ మెసేజ్​లకు ఎన్​క్రిప్షన్ వద్దంటే.. సేవలు ఆపేస్తం  ఢిల్లీ హైకోర్టుకు వాట్సప్, మెటా వెల్లడి  ఐటీ రూల్స్ లోని రూల్ 4(2)లాంటిది ఎక్కడా లేదు ఎన్​క్రిప్షన్ బ్రేక్ చేస్తే యూజర్ల గోప్యతకు భంగమని వాదనలు   తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా న్యూఢిల్లీ: మెసేజ్ లకు ఎన్ క్రిప్షన్ విధానాన్ని తొలగిస్తే వాట్సాప్...


Nagababu | కడప నుంచి పిఠాపురానికి రౌడీలొస్తున్నారు

జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి పిఠాపురానికి రౌడీలొస్తున్నారని.. ఎంత మంది వస్తారో రండి.. తేల్చుకుందామని వైసీపీకి సవాల్ విసిరారు.


ఇథనాల్ ఫ్యాక్టరీ ఎత్తేయాల్సిందే..

ఇథనాల్ ఫ్యాక్టరీ ఎత్తేయాల్సిందే.. రైతులపై పెట్టిన కేసులు తొలగించాలి టీజేఎస్​ అధ్యక్షుడు కోదండరాం నిర్మల్/ నర్సాపూర్ (జి)/దిలావర్​పూర్​, వెలుగు :  రైతుల పంట పొలాల అస్తిత్వానికి ముప్పు తెచ్చే ఇథనాల్ ఫ్యాక్టరీని ప్రస్తుతమున్న చోటు నుంచి ఎత్తేయాల్సిందేనని టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ ​చేశారు. గురువారం నిర్మల్​ జిల్లా దిలావర్ పూర్ వద్ద ఇథనాల...


తెలంగాణ గ్రామీణ యువతకు స్కిల్స్ లేవు : వినోద్ కుమార్

తెలంగాణ గ్రామీణ యువతకు స్కిల్స్ లేవు : వినోద్ కుమార్ అందుకే హైదరాబాద్​లో ఇతర రాష్ట్రాల వాళ్లు పనిచేస్తున్నరు కరీంనగర్, వెలుగు: తెలంగాణ గ్రామీణ యువతకు స్కిల్స్ లేవని.. అందుకే హైదరాబాద్​లో ఇతర రాష్ట్రాల‌‌‌‌కు చెందిన 30 లక్షల మంది యువకులు పని చేస్తున్నారని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. వాళ్లకు స్కిల్స్ ఉన్నాయని, అందుకే వారిని ...


News Live updates: ఏపీ, తెలంగాణ, లోక్‌సభ వార్తలు.. లైవ్ అప్ డేట్స్

News Live updates: తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. ఇక అసలైన పోరు మొదలైనట్లే. పోటీ నుంచి తప్పుకోవాలని ఫిక్స్ అయినవారు ఏప్రిల్ 29లోపు తమ నామినేషన్లను ఉప సంహరించుకోవచ్చు. నిన్న రెండో దశ ప్రశాంతంగా ముగియడంతో.. దేశవ్యాప్తంగా 200 స్థానాల్లో లోక్ సభ ఎన్నికలు ముగిసినట్లైంది. ఇక మే 7న జరిగే మూడో దశ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లలో ఉన్నారు. ఇక నేడు ఏపీలో వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చెయ్యబోతోంది. దీనిపై...


ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నికలు మనవే.. అమెరికా రికార్డు బద్ధలైపోతుందా?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలు అంటే ప్రజాస్వామ్య పండగగా భావిస్తారు. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. కానీ, రోజు రోజుకూ ఎన్నికల్లో ధన ప్రవాహం పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల ఖర్చు దాదాపు రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనుందని, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. 2020 అమెరికా ఎన్నికల్లో 1.20 లక్షల కోట్లు ఖర్చయితే.. దానిని మన లోక్‌సభ ఎన్నికలు అధిగమించనున్నాయని పేర్కొంటున్నారు.


భార్య సంపాదనపై భర్తకు హక్కు లేదు.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

భార్యకు చెందిన డబ్బుపై భర్తకు ఎలాంటి ఆధిపత్యం, నియంత్రణ, అధికారమూ ఉండదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా అవసరమై భార్య సంపాదనను భర్త వాడుకుంటే.. ఆ డబ్బను భార్యకు తిరిగి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత భర్తపరై ఉంటుంది అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.సడెన్‌గా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి ఓ కేసు కారణంగా నిలిచింది. ఆ కేసులో ఒక మహిళ, తన భర్త కారణంగా బంగారాన్ని నష్టపోయింది. అలా నష్టపోయిన బంగారానికి బదులుగా ఆమెకు రూ.25 లక్షలు...


హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ..!

హైదరాబాద్‌ నగరంలో ఇంటర్నేషనల్ గ్యాంగ్ కలకలం రేపుతోంది. రోడ్డు వెంట ఫోన్‌లో మాట్లాడుతున్న వారినే టార్గెట్‌గా చేసుకుని.. వారి నుంచి ఈ గ్యాంగ్ మొబైల్స్ కొట్టేస్తోంది. అది కూడా రాత్రి పది గంటలు దాటిన తర్వాతే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాగా.. నిఘా పెట్టిన పోలీసులు మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి ఏకంగా కోటీ 75 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి ములుగు, వెలుగు :  సాగులో సందేహాలు తీర్చేందుకు  రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్​ ఇలా త్రిపాఠి సూచించారు. గురువారం కలెక్టరేట్​ లో జిల్లా వ్యవసాయ అధికారి జయచంద్రతో కలిసి  వ్యవసాయ విస్తీర్ణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ   రైతులకు ...


Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు

Hyderabad Temperatures Today: హైదరాబాద్‌లో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని ఆరు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరవాసులు బయటకు వచ్చేందుకు భయపడిపోయారు. గత ఏడాది కంటే ఈసారి మరింతగా ఎండలు పెరిగాయి.


కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి

కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి కేరళా రాష్ట్రంలోని మొత్తం 20 లోక్ సభ నియోజకవర్గాల్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ ఏజెంట్ చనిపోయారు. మృతి చెందిన వారందరూ ఆరవై ఏళ్ల పైబడిన వృద్ధులే.  ఒట్టపాలెం చునాంగడ్ లోని వాణి విలాసిని వద్ద ఓ వ్యక్తి కుప్పకూలి...


కాకా బీఆర్​ అంబేద్కర్​ కాలేజీకి న్యాక్​ ఏ గ్రేడ్​

కాకా బీఆర్​ అంబేద్కర్​ కాలేజీకి న్యాక్​ ఏ గ్రేడ్​ ఓయూ అఫిలియేషన్ కాలేజీల్లో ఈ ఒక్క కాలేజీకే దక్కిన ఘనత 4 సీజీపీఏ పాయింట్లకు గానూ 3.09 స్కోర్​ ఇన్నొవేషన్స్, ప్లేస్ మెంట్స్​కు మంచి అవకాశం న్యాక్​ గుర్తింపుపై కరస్పాండెంట్​ సరోజా వివేకానంద్​ హర్షం హైదరాబాద్, వెలుగు:  కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించింది. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిప...


తాళిబొట్లు కూడా మిగలనివ్వరనే ఆరోపణలు ఎదుర్కుంటోంది ఎవరు, ప్రధాని విమర్శలు ఎందుకు?

తాళిబొట్లు కూడా మిగలనివ్వరనే ఆరోపణలు ఎదుర్కుంటోంది ఎవరు, ప్రధాని విమర్శలు ఎందుకు?


రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు

రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి  రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి ప్రవీణ్ కుమార్. ఉప్పల్ భగాయత్ లో కమర్షియల్ కాంప్లెక్స్ కు NOC ఇవ్వడానికి బిల్డర్ నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు  ప్రవీణ్ కుమార్.  ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.  పక్కా ప్లాన్ ప్రకారం సికింద్...


రెండో విడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం.. అత్యధికం, అత్యల్పం ఎక్కడంటే

Lok Sabha Polls: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ కొనసాగింది. దేశ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో కొన్ని రాష్ట్రాల్లో మెగ్గు చూపారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఓటు వేయడానికి నిరాకరించినట్లుగా ఆ రాష్ట్రంలో నమోదైన పోలింగ్ శాతం చూస్తే అర్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో 15.88 కోట్ల మంది ఓటర్లు ఇవాళ ఓటు కలిగి ఉండగా అత్యధికంగా...


చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌కు షాక్

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పత్రాలు సరిగా లేవనే కారణాలతో తెనాలి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఇప్పటికే తిరస్కరణకు గురైంది. తాజాగా చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ మీద కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ విద్యుత్ బకాయిలు చెల్లించలేదంటూ ఓ వ్యక్తి ఆర్వోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమంచి నామినేషన్ పెండింగ్‌లో పెట్టారు. సరైన పత్రాలు సమర్పిస్తే నామినేషన్ ఆమోదిస్తామని అధికారులు తెలిపారు.


కామారెడ్డి టౌన్‌లో పోలింగ్ శాతం పెంచాలి

కామారెడ్డి టౌన్‌లో పోలింగ్ శాతం పెంచాలి కామారెడ్డిటౌన్​, వెలుగు :  జిల్లాలో పోలింగ్​ శాతం 80 ఉంటే  టౌన్​ ఏరియాల్లో మాత్రం 60 శాతం మాత్రమే పోలింగ్​ నమోదవుతుందని కామారెడ్డి కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​అన్నారు.  స్వీప్​ ప్రొగ్రాంలో భాగంగా గురువారం కామారెడ్డి మున్సిపల్​ఆఫీసులో మహిళ సమాఖ్య ప్రతినిధులతో మీటింగ్​నిర్వహించారు.  కలెక్టర్​మాట్లాడుతూ..  జిల్ల...


అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే

Indian Origin Man Shot Dead: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. శాన్ ఆంటోనియో జరిగిందీ ఘటన. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు వెంటాడారు. కానీ ఆ సమయంలో తన వాహనంతో వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే ఆ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఏప్రిల్ 21వ తేదీన ఈ సచిన్‌ సాహూని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఇలా జరిగిందని వివరించారు. మృతుడి పేరు (Sachin Sahoo) సచిన్ సాహూ....


Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టి వేత

Telangana Tapping Case Update : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నలుగురు పోలీసులు జైల్లోనే ఉండనున్నారు. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును నాంపల్లి కోర్టు ఇచ్చింది. బెయిల్ ఇస్తే వారు సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. వీరి వాదనలో ఏకీభవించిన కోర్టు వారి బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. డీఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ప్రస్తుతం ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యారు. వీరిలో...


ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని చెప్పారు. త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని తెలిపారు. ఊహాగానాలుతో దర్యాప్తు ను ఇబ్బంది పరుస్తున్నారని తెలిపారు. రాజకీయ నేతల ప్రమేయం పై దర్యాప్తు కొనసా...


తెలంగాణ లాసెట్‌ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TS LAWCET Application: టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌‌సెట్‌ 2024 దరఖాస్తు గడువును ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 15తో ముగియాల్సిన గడువును ఏప్రిల్ 25 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుకు గడువును మే 4 వరకు పొడిగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే రూ.500 ఆలస్యరుసుముతో మే 10 వరకు, రూ.1000 ఆలస్యరుసుముతో మే 15 వరకు, రూ.2000...


దళిత్ హిస్టరీ మంత్: కులవ్యవస్థపై పూర్వీకులు చేసిన పోరాటాలు, వారు చేసిన త్యాగాల గురించి మనకేం తెలుసు?

'నేను అగ్రవర్ణ-సంపన్న తరగతికి చెందిన వారిని కలుస్తుంటాను, వారు కులతత్వం ఒక ప్రధాన సామాజిక సమస్య కాదంటారు. అయితే, పెళ్లి మాట రాగానే తమ కులానికి చెందిన భాగస్వామి కోసం వెతుకులాట మొదలుపెడతారు.'


ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసును డైల్యూట్‌‌‌‌ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసును డైల్యూట్‌‌‌‌ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి ఈ కేసులో ఎవ్వరినీ వదిలిపెట్టం: సీపీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావుపై లుక్‌‌‌‌ అవుట్ సర్క్యులర్ జారీ చేశామని వెల్లడి హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ కేసును డైల్యూట్‌‌‌‌ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్‌‌‌‌ సీపీ శ్రీనివాస్‌‌...