Trending:


పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి : శశాంక్

పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి : శశాంక్ చేవెళ్ల సెగ్మెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ వికారాబాద్, వెలుగు : పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్, రిటర్నింగ్ అధికారి శశాంక్ సూచించారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ లో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ను, మేరీనాట్ స...


Voter Slip: మీకు ఓటర్‌ స్లిప్ అందలేదా.. ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు!

Voter Slip: 7 దశల సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో 4 వ విడతలో సోమవారం జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఓటర్లు ఓటు వేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను ఎన్నికల సంఘం చేస్తోంది. అయితే ఓటు వేసేందుకు ప్రతీ ఓటరు వద్ద ఓటర్ ఐడీ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డుతోపాటు ఓటర్ స్లిప్ కూడా కావాల్సి ఉంటుంది. ఈ ఓటర్ స్లిప్‌లను ఎన్నికల సంఘం అధికారులు జారీ చేస్తోంది. ఓటర్ స్లిప్‌లు లేని వారికి ఒక గుడ్‌న్యూస్. ఆన్‌లైన్‌లో ఇంట్లో నుంచే డౌన్‌లోడ్...


రిజర్వేషన్లకు నెహ్రూ కూడా వ్యతిరేకమే..?: ఆసక్తికర కథనం వెలుగులోకి

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార బిజెపి, ప్రతిపక్ష బిజెపి మధ్య రిజర్వేషన్లపై మాటలయుద్దం సాగుతోంది. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తుందని... బడుగు బలహీనవర్గాల ప్రజలకు కల్పించిన రిజర్వేషన్లను తొలగిస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బిజెపి మాత్రం తాము కేవలం మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని...రాజ్యాంగం కల్సించిన రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని చెబుతుంది. ఇలా ఇరు జాతీయ పార్టీలు రిజర్వేషన్ల...


జిమ్ తో పాటు యోగా శిక్షణ కేంద్రం ఇదే.. గర్భిణులకు ప్రత్యేకంగా..

కరోనా తరువాత చాలా మంది ఆరోగ్యం పై దృష్టి సారించారు. ఆరోగ్యం కోసం చాలా మంది డైట్, జిమ్, యోగ లాంటివి చేస్తున్నారు. ఇందులో భాగంగా చాలా జిమ్, యోగ సెంటర్స్ ను పెట్టి ప్రజలకు సర్వీస్ ఇస్తున్నారు. కరీంనగర్ కు చెందిన దీప్తి అనే మహిళ కూడా దీప్తి ఫిట్నెస్ స్టూడియో పెట్టి యోగ, జిమ్ నేర్పిస్తున్నారు. ఇవే కాకుండా గర్భిణీ స్త్రీలకు గర్భ సంస్కార్ అనే యోగ నేర్పిస్తున్నారు. ఇదే విషయంపై దీప్తి ఫిట్నెస్ స్టూడియో నిర్వహకురాలును లోకల్ 18ను పలకరించే ప్రయత్నం చేసింది. తనకు డైట్, మెడిటేషన్, యోగ అంటే ఫ్యాషన్ అని తెలిపింది. తను నేర్చుకున్న వీటిని నలుగురికి నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాని తెలిపింది .సిటీలో ఎక్కడ లేనటువంటి తక్కువ ఫీజుతో ఈ ఫిట్నెస్ స్టూడియో ను నిర్వహిస్తున్నని అన్నారు. ఇంకా రోజు యోగా సాధన చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుందన్నారు. యోగ చేయడం వలన శరీరంలో ఆక్సిజనేషన్‌ను ఎనేబుల్ చేస్తుంది. దీని కారణంగా శరీరం శాంతించడంతో రక్తపోటులో గణనీయమైన తగ్గింపు ఉంటుంది. యోగా అనేది ఒక వ్యక్తిని శారీరకంగా, మానసికంగా సానుకూలంగా ప్రభావితం చేసే అసంఖ్యాక ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడం లేదా మీ నొప్పిని తట్టుకునే శక్తిని ఇస్తుందన్నారు. శరీరం అంతటా ఆక్సిజన్, పోషకాల మెరుగైన రవాణా. మెరుగైన రక్త ప్రవాహం ఆరోగ్యకరమైన అవయవాలు, చర్మాన్ని సౌందర్యని కూడా మెరుగు పడుతుంది. ముఖ్యంగా వీరి దగ్గరకు ఎక్కువగా గర్భిణీలు, అలాగే బ్యాక్ పెయిన్, బీపి షుగర్ ఉన్నవారు వచ్చి ఇక్కడ శిక్షణ తీసుకుంటారని తెలిపారు. ఇక్కడ మోడీటేషన్, యోగాతో పాటు ఆధ్యాత్మిక శ్లోకాలు, శ్రీరామన జపం, నూట ఎనిమిది సార్లు ఓంను పలికించడం నేర్పిస్తున్నారు. ఇంకా లేటు ఎందుకు మీరు కూడా ఈ ఫిటినెస్ స్టూడియోలో జాయిన్ కండి. తక్కువ ఫీజుతో ఎక్కువ లాభాలు నేర్పిస్తున్న ఈ స్టూడియో పాస్పోర్ట్ ఆఫీస్ పక్కన, ఎదురుగా బి ఎస్ కే గోల్డ్ షాప్, కరీంనగర్. మీరు కూడా ఈ స్టూడియోలో జాయిన్ అవ్వండి.. ఆరోగ్యాని కాపాడుకోండి.


దక్షిణ కాశీ వేములవాడకు మోదీ ఒక్క హామీ ఇవ్వలే : మంత్రి పొన్నం ప్రభాకర్

దక్షిణ కాశీ వేములవాడకు మోదీ ఒక్క హామీ ఇవ్వలే : మంత్రి పొన్నం ప్రభాకర్ ఉత్తర కాశీకి రూ.5 వేల కోట్లు కేటాయించిన ప్రధాని మోదీ..   దక్షిణ కాశీ వేములవాడకు ఎందుకు రూపాయి ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.  మోదీ వేములవాడ పర్యటన కేవలం పొలిటికల్ టూర్ గానే మిగిలిపోయిందని... కానీ ఒక్క హామీ కూడా ఇవ్వలేదన్నారు.  పదేళ్లలో ఒక్కసారి కూడా గుర్తుకురాని వ...


మద్దూరులో చిరుత పులుల కలకలం..

మద్దూరులో చిరుత పులుల కలకలం.. మద్దూరు, వెలుగు: నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో చిరుత పులులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఓ చిరుతపులి అటవీశాఖాధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కగా, మరో చిరుత కళేబరం ఓ పొలంలో కనిపించింది. నెల రోజుల నుంచి మండలంలోని నందిగామ, మల్కిజాదరావుపల్లి గుట్టల ప్రాంతంలో ఐదు నుంచి ఆరు చిరుతలు సంచరిస్తున్నాయి. ఏదో ఒకచోట ఆవులు, గేదె...


ఆమె టీచర్ కాదు.. కామ పిశాచి.. విద్యార్థులతో అఫైర్లు.. షాకవుతున్న తల్లిదండ్రులు

మనందరికీ టీచర్లంటే ఎంతో భక్తి. తల్లిదండ్రుల తర్వాత వారిని దైవ సమానులుగా చూస్తాం. పేరెంట్స్ తమ పిల్లల్ని ఎక్కడికి పంపేందుకైనా భయపడతారేమో గానీ.. స్కూల్‌కి పంపేందుకు సందేహించరు. ఎందుకంటే.. స్కూల్‌ని దేవాలయంగా, టీచర్లను గౌరవంగా చూస్తారు. కానీ కొంత మంది టీచర్లు.. పిల్లల పాలిట శాపాలుగా మారుతున్నారు. అలాంటి ఓ టీచర్.. బ్రిటన్‌లో ఇద్దరు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంది.ఆ కామ పిశాచి ఓ లెక్కల టీచర్. పేరు రెబెక్కా జాయ్‌నెస్. వయసు 30 ఏళ్లు. 2021లో ఓ పిల్లాడు...


రైతులకు గుడ్ న్యూస్.. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

తెలంగాణలో భానుడు భగభగ మండిపోతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ.. ఒక్కసారిగా వరుణుడు ఎంట్రీ ఇచ్చి కుండపోత వర్షాలు కుమ్మరించాడు. దీంతో.. ఎండలతో బాధపడిన జనాలు కొంత ఉపశమనం పొందారు. కానీ.. కల్లాల్లో పోసిన ధాన్యం తడిసిపోవటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా.. దిగాలు చెందుతున్న రైతులకు ఊతం ఇచ్చేలా వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కీలక ప్రకటన చేశారు.


Bhdaradri | ద్విచక్ర వాహనాన్ని ప్రచార రథంగా మార్చిన భద్రాద్రివాసి

మండుటెండలో వేసవి తాపాన్ని సైతం లెక్కచేయకుండా బైక్ పై తమ పార్టీ మేనిఫెస్టోను వినిపిస్తూ ప్రజలను తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలంటూ అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్న సదరు వ్యక్తిని లోకల్ 18 పలకరించగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.....


Traffic Jam: ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు

Traffic Jam: అది ఓ మహా నగరం. పట్టపగలు రోడ్డుపై ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్‌లో కారులో ఒంటరిగా వెళ్తున్న మహిళను ఇద్దరు దుండగులు గమనించారు. వెంటనే ఆమె కారుకు ఇరువైపులా ఇద్దరు వెళ్లారు. చెరో వైపు ఉండి ఆమెను తికమక పెట్టారు. వారిద్దరినీ చూసి భయపడిన ఆ మహిళ.. కారు అద్దాలను దించకుండా అలాగే ఉంచింది. ఈ క్రమంలోనే ఆ మహిళను ట్రాప్ చేసిన ఆ దుండగులు.. బలవంతంగా కారు డోరు తీసి లోపలికి చొరబడ్డారు. 5 నిమిషాల్లో పని ముగించి పారిపోయారు. ఇంతకీ ఏం జరిగింది. ఇది ఎక్కడ...


గుర్రాలే కార్గొ బస్సులు.. నెత్తి మీద అడ్డాకులు పెట్టుకొని వినూత్నంగా ఇలా..

తమ గ్రామాలకు రోడ్డు వేస్తేనే తాము ఓట్లు వేయడానికి వస్తారని, లేని పక్షంలో ఓట్లు వేయలేమని గిరిజనులు అంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట కొండ శిఖర గ్రామాలు మడ్రేబు, పివిటుజి కొందు ఆదివాసి గిరిజన 45 కుటుంబాలు170 జనాభా కొండ శిఖరంపై జీవిస్తున్నారు. తమ గ్రామంలో 70 మంది ఓట్లు కలిగి ఉన్నారని, తాము ఓట్లు వేయాలంటే పెద్దకోట పంచాయతీ కేంద్రానికి పోలింగ్ బూత్ ఉందని చెప్పారు.ఈ బూత్ కి వెళ్లి 50 మంది ఓట్లు వేయాలి.‌ వేలమామిడి పోలింగ్...


Bachupally Wall Collapsed: ఘోరం.. నిర్మాణంలో ఉన్న గోడ కూలి బాచుపల్లిలో 7 గురి మృత్యువాత..

7 people dead in Bachupally wall collapsed: భారీ వర్షం విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌ బాచుపల్లిలో ఘోరం చోటు చేసుకుంది. నిన్న మంగళవారం సాయంత్రం కురిసిన వానకు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటు రిటర్నింగ్‌ వాల్ కూలి 7 గురు కార్మికులు మృతి చెందారు.


రసాయనాలతో మగ్గబెట్టే పండ్లతో ప్రమాదం

రసాయనాలతో మగ్గబెట్టే పండ్లతో ప్రమాదం కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆందోళన ఖైరతాబాద్, వెలుగు: మోతాదుకు మించి రసాయనాలను వాడుతుండగా.. మామిడి, ఇతర పండ్లతో అత్యంత ప్రమాదకరం ఉందని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మంగళవారం మీడియా సమావేశంలో ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు మాట్లాడారు.  ఫుడ్ సేఫ్ట...


గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి అభివృద్ధి చెందుతుంది : పురాణం సతీశ్ కుమార్

గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి అభివృద్ధి చెందుతుంది : పురాణం సతీశ్ కుమార్ మంచిర్యాల: పెద్దపల్లి ఎంపీగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపల్లి నియోజకవర్గం ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందుతుందని మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. ఇవాళ చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలోని  పలు గ్రామాల్లో  వంశీ తరపున జడ్...


YS Viveka Case: కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ

YS Viveka Murder Case- కడప: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. చిన్నాన్న వివేకాను హత్య చేసిన వారికి టికెట్లు సోదరుడు వైఎస్ ఇచ్చారని షర్మిల, సునీత పలుమార్లు వ్యాఖ్యానించారు. నేరస్తులను అసెంబ్లీ, పార్లమెంట్ లకు పంపించవద్దంటూ సైతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో కడప కోర్టులో వైఎస్ షర్మిల, సునీతలకు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకానంద...


యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు గద్దెనెక్కింది : విజయరమణారావు

యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు గద్దెనెక్కింది : విజయరమణారావు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువతను మోసం చేసి బీజేపీ రెండు సార్లు  గద్దెనెక్కిందని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఎంపీగా గడ్డం వంశీని గెలిపిస్తే  పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తారన్నారు.  పెద్దపల్లిలో ఇవాళ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం సందర్బంగా చెన...


బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి హైదరాబాద్ బాచుపల్లిలో రేణుక ఎల్లమ్మ కాలనీలో జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి సరైన మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలన్నార...


నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి : రమేశ్​ చంద్ర

నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలి : రమేశ్​ చంద్ర ఉప్పునుంతల, వెలుగు: నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని   జిల్లా ఆసుపత్రుల కోఆర్డినేటర్​ డాక్టర్ రమేశ్​చంద్ర సూచించారు. మండల కేంద్రంలోని ఆసుపత్రిని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సమీక్ష నిర్వహించారు. జూన్ మొదటి వారంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి కావలసిన అన్ని పరికరాలు, వసతుల గురిం...


Bhadradri | బ్రిటీషుల సమాధులు భద్రాద్రి ఏజెన్సీలో పదిలం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం బ్రిటిషర్లు ఆనవాళ్లు నాటి సంఘటనలకు చారిత్రక ఆధారాలుగా సజీవ సాక్షాలుగా దర్శనమిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో బ్రిటీష్సర్లకు సంబంధించిన సమాధులు భద్రాద్రి ఏజెన్సీలో నేటికీ కనిపిస్తుండడం విశేషం.


మూడో దశలో 63 శాతం

మూడో దశలో 63 శాతం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్​ అత్యధికంగా అస్సాంలో 77.06 % , అత్యల్పంగా యూపీలో 57% గాంధీనగర్​లో ఓటేసిన ప్రధాని మోదీ, అహ్మదాబాద్​లో అమిత్​ షా, కర్నాటకలో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్​ చీఫ్​ ఖర్గే న్యూఢిల్లీ:  సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడ...


Vaishaka Masam 2024: వైశాఖ మాసంలో ఈ పనులు చేస్తే విష్ణుమూర్తి అనంతమైన సంపదలు కురిపిస్తాడు..

Vaishaka Masam 2024 Donate: వైశాఖ మాసం ప్రారంభం సందర్భంగా ఎలాంటి విధానాలు పాటించాలి. వైశాఖమాసంలో ఎలాంటి దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో వైశాఖ మాసాన్ని మాధవ మాసం అనే పేరుతో కూడా పిలుస్తారు.


Andhra Pradesh: వైఎస్ భారతి, అవినాష్ రెడ్డిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రత్యర్థులపై మాటలదాడులు, విమర్శల జోరు పెరుగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భారతిపై.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో ఓడిపోతే ఊరుదాటేందుకు వైఎస్ అవినాష్ రెడ్డి పాస్ పోర్టులు సిద్ధం చేసుకుంటున్నారంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు. ఇక వైఎస్ భారతి ఎప్పుడూ సింగిల్ ప్లేయర్‌లా తానే అధికారంలో ఉండాలనుకుంటారంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.


శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్

తిరుమల శ్రీవారిని టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఆలయం వెలుపల నైనా జైస్వాల్ మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాల సంతోషంగా ఉందని అన్నారు. గోవిందనామాలకు అంతులేదని చెప్పారు. మనసులో ఎంత బాధ ఉన్నా.. శ్రీవారి సన్నిధికి...


చనిపోయేవారికి చివరి క్షణాల్లో ఏం కనిపిస్తుంది, వారి ప్రవర్తన ఎందుకు వింతగా ఉంటుంది?

చనిపోతున్న వారి అనుభవాలపై అధ్యయనం చేస్తున్న ప్రపంచ ప్రముఖ రీసెర్చర్లలో డాక్టర్ క్రిస్టోఫర్ కెర్ ఒకరు. మరణ అంచుల్లో ఉన్నప్పుడు వారికి కనిపిస్తున్నవి ఏంటి? వాటి అర్థమేంటి? ఇవి రోగులపై, వారి కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? వంటి విషయాలను బీబీసీతో చర్చించారు.


Arif Mohammed Khan: అయోధ్య రామాలయంలో కేరళ గవర్నర్, విగ్రహానికి శిరస్సు వంచి మొక్కిన ఆరిఫ్ ఖాన్

Ram Mandir in Ayodhya: అయోధ్యలోని రామ మందిరంలో బుధవారం (మే 8) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అయోధ్య రామాలయ దర్శనం చేసుకొని, రామ్ లల్లా విగ్రహం ఎదుట నేలపై పడుకొని నమస్కారం చేశారు. మరో మతానికి చెందిన వ్యక్తి రాముడిని దర్శించుకోవడం, పైగా ఇలా శిరస్సు వంచి నమస్కారం చేయడం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ అయోధ్య రామమందిర దర్శనం చేసుకోవడం ఇది రెండోసారి. సాధారణంగా ఇస్లాంలో విగ్రహారాధన నిషిద్ధం...


AP POLYCET - 2024 Results: ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల, 87.61 శాతం ఉత్తీర్ణత - డైరెక్ట్ లింక్ ఇదే!

AP POLYCET 2024 Exam Results: ఆంధ్రప్రదేశ్‌లో పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవశాలకు నిర్వహించిన 'ఏపీ పాలిసెట్-2024' ఫలితాలు వెలువడ్డాయి. విజయవాడలో శనివారం ఉదయం 12.30 గంటలకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. పాలిసెట్ ఫలితాల్లో 87.61 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం మొత్తం 1.42 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1.24 లక్షల మంది...


UP News: అత్యాచారం చేశాడంటూ యువకుడిపై తప్పుడు కేసు, మహిళకు జైలు శిక్ష విధించిన కోర్టు

UP Woman False Abuse Case: యూపీలో ఓ మహిళ తనపై అత్యాచారం జరిగిందని తప్పుడు కేసు పెట్టింది. ఇదంతా డ్రామా అని తెలిసి ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు ఆమెకి జైలు శిక్ష విధించింది. భారీగా జరిమానా కట్టాలంటూ ఆదేశించింది. యూపీలోని బరేలీ జిల్లాలో జరిగిందీ ఘటన. 2018లో ఓ మహిళ ఓ వ్యక్తిపై అత్యాచార ఆరోపణలు చేసింది. 2019లో ఓ కేసు కూడా నమోదైంది. అయితే...విచారలో ఇదంతా అవాస్తవం అని తేలింది. దీనిపై అసనహం వ్యక్తం చేసిన కోర్టు 21 ఏళ్ల యువతికి 1,653 రోజుల పాటు జైలు శిక్ష...


వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన కీలక నేత..

వైసీపీకి షాక్: టీడీపీలో చేరిన కీలక నేత.. ఎన్నికలకు మరో 5రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అధికార వైసీపీకి షాక్ తగిలింది. శ్రీశైలం దేవస్థానం ఛైర్మెన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు చక్రపాణి రెడ్డి. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో చక్రపాణి రెడ్డి పార్టీని వీడి టీడీపీలో చేరటం శ్రీశైలం వైసీపీక...


బ్రిటిషుల సమాధులు భద్రాద్రి ఏజెన్సీలో పదిలం..!!

భారత స్వాతంత్రానికి ముందు సుమారు 200 సంవత్సరాలు పైగా బ్రిటిషు దేశస్థులు భారతదేశాన్ని పరిపాలించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో స్థావరాలను ఏర్పాటు చేసుకొని దేశ ప్రజలను పరిపాలించారు. ఈ నేపథ్యంలోనే మారుమూల ఏజెన్సీ జిల్లాగా పేరుందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సైతం బ్రిటిషర్లు ఆనవాళ్లు నాటి సంఘటనలకు చారిత్రక ఆధారాలుగా సజీవ సాక్షాలుగా దర్శనమిస్తున్నాయి.‌ ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో బ్రిటీష్సర్లకు సంబంధించిన సమాధులు...


చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలతో ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ అవుతుంది..

ఆచార్య చాణక్యుడు తన నీతిలో మన జీవితాలకి సంబంధించి ఎన్నో విషయాలను చెప్పాడు. అలాంటి విషయాల గురించి తెలుసుకోండి.


భలే ట్రీట్ మెంట్ : బాలికని కరిచిన కుక్క యజమాని అరెస్ట్

భలే ట్రీట్ మెంట్ : బాలికని కరిచిన కుక్క యజమాని అరెస్ట్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలిక పై రెండు రాట్ వీలర్ కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. పోలీసులు కేసు నమోదు చేసి కుక్కల యజమానిని అరెస్ట్ చేశారు. కుక్కలను చూసుకునే మరో ఇద్దరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. పోలీసులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్...


నకిలీ పిస్టల్ తో బెదిరించి .. డబ్బులు డిమాండ్ చేసిన దంపతుల అరెస్ట్

నకిలీ పిస్టల్ తో బెదిరించి .. డబ్బులు డిమాండ్ చేసిన దంపతుల అరెస్ట్ ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం నగరంలోని కవిరాజ్ నగర్ కు చెందిన వ్యాపారిని ఈ నెల 1న కొణిజర్ల మండలం పల్లిపాడు విలేజ్ కు చెందిన కూలీ పని చేసుకునే దంపతులు రాయల వెంకటేశ్వర్లు, శ్రీలత నకిలీ పిస్టల్​తో బెదిరించినట్లు హవేలి సీఐ భానుప్రకాష్​ తెలిపారు. ఇంట్లోకి చొరబడి నక్సలైట్లమని చెప్పి లక్ష రూపా...


Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వేళ తులసితో ఇలా పూజిస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందట..

Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున తులసి పూజలో కొన్ని పద్ధతులను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందొచ్చని పండితులు చెబుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...


వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో వర్ష బీభత్సం

వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో వర్ష బీభత్సం నేల కూలిన చెట్లు, విద్యుత్​స్తంభాలు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం జలమయమైన పట్టణాలు భీంపల్లి పది గొర్రె పిల్లలు మృతి ఉమ్మడి వరంగల్​జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈ అకాల వర్షంతో వాతావరణం కాస్త చల్లబడినా, కొంత నష్టం చేకూర్చింది. గాలిదుమారంత...


కరీంనగర్లో వాన గాలి సృష్టించిన బీభత్సవం - HT Telugu #rain #heavyrain #karimnagar

భారతదేశం, May 8 -- కరీంనగర్లో వాన గాలి సృష్టించిన బీభత్సవం - HT Telugu #rain #heavyrain #karimnagar


హైదరాబాద్‌లో భారీ వర్షానికి గోడ కూలీ.. ఏడుగురు కార్మికులు మృతి

హైదరాబాద్‌లో భారీ వర్షానికి గోడ కూలీ.. ఏడుగురు కార్మికులు మృతి హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలి ఏడుగురు వలసకూలీలు చనిపోయారు. ఏడుగురు కూడా ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వలసకూలీలుగా పోలీసులు గుర్తించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని హాస్పిటల్ కు తర...


తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్

తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను రెండు రోజుల పాటు మూసివేయాలని సూచించింది. మే 11వ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం వరకు వైన్ షాపులు మూతబడనున్నాయి. ఈ రెండు రోజులను డ్రై డేగా ప్రకటించారు.   తిరిగి మంగళవారం ఉదయం మద్యం షాపులు తెరుకునేందుకు అధికార...


PM Modi | బీజేపీ గెలుపు పక్కా... మోదీ టూర్‌లో స్థానికుల కామెంట్స్

లోక్ సభ ఎన్నికలపై ప్రజల స్పందన బీజేపీ గెలుపు పక్కా... మోదీ టూర్‌లో స్థానికుల కామెంట్స్


ఏపీలో అధికారం ఎవరిదో తేల్చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు... పవన్ కళ్యాణ్ గెలుస్తున్నారా?

ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఆంధ్రప్రదేశ్ లో అధికారం ఎవరిదో తేల్చేశాడు. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కూటమి వర్సెస్ వైఎస్సార్సీపీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా 2024లో సీఎం పీఠం ఎవరిదో తేల్చేశాడు ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా హీట్ నెలకొని ఉంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎన్నికల సందడి నెలకొంది. ఏపీలో ఎన్నికలు మరింత ప్రత్యేకం అని...


Sircilla | ప్రధాని మోడీ కోసం చేనేత కార్మికుడి వినూత్న ఆవిష్కరణ.. !

ప్రధాని మోదీ తల్లి హీర బెహన్ తో ఉన్న ఫోటోను.. వస్త్రంపై చేనేత మగ్గం సహకారంతో ఎనిమిది రోజుల పాటు శ్రమించి నేసినట్లు సిరిసిల్ల చేనేత కళాకారుడు హరిప్రసాద్ లోకల్18కి తెలిపారు.


ప్రభుత్వం తమను దేశద్రోహులని అంటుందని గాంధీ, నెహ్రూ ఊహించి ఉండరు : ప్రియాంక గాంధీ

ప్రభుత్వం తమను దేశద్రోహులని అంటుందని గాంధీ, నెహ్రూ ఊహించి ఉండరు : ప్రియాంక గాంధీ రాయ్​బరేలీ/న్యూఢిల్లీ: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే తమను దేశద్రోహులని అంటుందని గాంధీ, నెహ్రూ ఊహించి ఉండరని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. దేశ ప్రజలను ప్రభుత్వమే బలహీనపరుస్తుందనేది వాళ్ల ఊహకు కూడా తట్టి ఉండదన్నారు. మంగళవారం రాయ్​బరేలీలో నిర్వహించిన...


భూమిలో వెలిసిన భద్రకాళి అమ్మవారు.. దర్శిస్తే సకల శుభాలే..!!

ఆ ఉమ్మడి జిల్లాలో అతి చిన్న విగ్రహ రూపంలో స్వయంబుగా భూమిలో వెలిసింది ఆ అమ్మవారు. ఆ అమ్మవారిని తలిస్తే చాలు మన మనసులో కోరికలను అమ్మవారు తీరుస్తుందట. సకల సౌభాగ్యాలు అందించే ఆ అమ్మవారిని దర్శించేందుకు పెద్దఎత్తున భక్తులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. ముఖ్యంగా ఏడాదికి ఒకసారి నిర్వహించే అమ్మవారి జాతర కోలాహాలంగా ఆ ప్రాంతంలో జరుగుతుంది. ఇంతకీ ఎవరా అమ్మవారు. ఆవిశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం..ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడజిల్లా కొత్తపేట...


Srinidhi Shetty: దైవ కోలా సాంప్రదాయ ప్రదర్శనలో మెరిసిన..KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి..

Srinidhi Shetty: దైవ కోలా సాంప్రదాయ ప్రదర్శనలో మెరిసిన..KGF బ్యూటీ శ్రీనిధి శెట్టి.. KGF ఫ్రాంచైజీ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కర్ణాటకలోని (తాళిపాడి) తుళు మాట్లాడే ప్రాంతాలకు చెందిన దైవ కోలా(Daiva Kola) ప్రదర్శనకు హాజరయ్యారు. శ్రీనిధి పూర్వీకుల నుంచి వస్తోన్న ఈ సాంప్రదాయ ప్రదర్శనకు హాజరయ్యి దేవతల ఆశీర్వాదం తీసుకుంది. భూతకోల, దక్షిణ కన్...


తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్‌ సర్కార్ ఓడిపోవటంపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు

AP Elections 2024: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలోనే.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ప్రముఖ మీడియా ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తమ ప్రభుత్వ పని తీరు గురించి.. అమలు చేసిన పథకాలు చేసిన అభివృద్ధితో పాటు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంపై సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ఈ క్రమంలోనే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవటంపై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.


పిటిషన్‌ వేసినందుకు లక్ష రూపాయలు ఫైన్ వేసిన కోర్టు

పిటిషన్‌ వేసినందుకు లక్ష రూపాయలు ఫైన్ వేసిన కోర్టు తీహార్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు  తగిన సౌకర్యాలు కల్పించాలని, అలాగే సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా రాజకీయ ప్రత్యర్థులను నిలువరించాలని, వాటిని ప్రసారం చేయకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ...


జేపీ నడ్డాకు బిగ్ షాక్.. కర్ణాటక పోలీసులు సమన్లు

జేపీ నడ్డాకు బిగ్ షాక్.. కర్ణాటక పోలీసులు సమన్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు బిగ్ షాక్ తగిలింది. కర్ణాటక పోలీసులు ఆయనకు సమన్లు పంపించారు. సోషల్ మీడియాలో వివాదస్పద పోస్టు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించారు.  నడ్డాతో పాటుగా ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియాలకు కూడా పోలీసులు సమన్లు పంపిచారు.  బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్...


మళ్లీ మోదీనే ప్రధానిని చేద్దాం : ఎమ్మెల్యే రాజాసింగ్

మళ్లీ మోదీనే ప్రధానిని చేద్దాం : ఎమ్మెల్యే రాజాసింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 400 ఎంపీ సీట్లు వచ్చినట్లైతే దేశాన్ని మోదీ హిందుదేశంగా మారుస్తారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ప్రతి ఒక్క ఓటు బీజేపీకి పడేలా కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.  నిర్మల్ జిల్లా ఖానాపూర్  పట్టణంలో నిర్వహించిన రోడ్ షోలో రాజాసింగ్ పాల్గొన్నారు.  లోక్ సభ ఎ...


ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి

ఏపీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మరో ఐదు రోజుల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 13న ఎన్నికలు జరగనుండగా.. మే 11తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు అందరూ తమకు నచ్చిన పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. మరికొంతమంది ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే హీరో ప్రభాస్ ఫ్యామిలీ ఎటువైపు అనేది తేలిపోయింది. నరసాపురం బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మకు మద్దతుగా ప్రభాస్ కుటుంబసభ్యులు ప్రచారం చేస్తుండటంతో వారి మద్దతు...


వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.. ప్రధాని మోడీ

వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.. ప్రధాని మోడీ రాజంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికారం ఇస్తే వైసీపీ మోసం చేసిందని అన్నారు. ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. పోలవరం ఏం చేశారో మీరే చూస్తున్నారని, వైసీపీ శాండ్ మాఫియా వల్లనే అన్న...


TS Inter Admissions 2024-25 :తెలంగాణ ఇంటర్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, రేపట్నుంచి అప్లికేషన్లు జారీ

TS Inter Admissions 2024-25 : తెలంగాణలోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ రేపట్నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు జూనియర్ కాలేజీల్లో అప్లికేషన్లు పొందవచ్చు.