ఆంధ్రప్రదేశ్

Trending:


రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల

Rangampeta Check Post Cash Seized: రంగంపేట సమీపంలో రామేశంపేట దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఓ వాహనంలో డబ్బులు దొరికాయి. అయితే ఓ డాక్యుమెంట్ చూపించగానే ఆ డబ్బుల్ని విడుదల చేశారు.


గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం

గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మావోయిస్టులు డంప్‌ చేసిన పేలుడు పదార్థాలను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా టిఫాగడ్‌ అడవుల్లో మావోయిస్టులు పేలుడు పదార్థాలు డంప్​ చేశారన్న సమాచారంతో సీ-60, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడవిలోకి వెళ్లాయి. పేలుడు పదార్థాలు నింపిన ఆరు ప్రెష...


సన్నాసులు, దద్దమ్మలు అంటే ఊరుకోం : భట్టి విక్రమార్క

సన్నాసులు, దద్దమ్మలు అంటే ఊరుకోం : భట్టి విక్రమార్క కేసీఆర్​ నీ భాష మార్చుకో నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే.. అందుకే బీఆర్ఎస్​ గల్లంతైంది ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఒక్క సీటు కూడా రాదని కామెంట్​ బోనకల్​లో ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా రోడ్ షో మధిర, వెలుగు: కేసీఆర్ ఇకనైనా భాష మార్చుకోవాలని.. సీఎంను, మంత్రులను దద్దమ్మలు, సన్నాసులు అంటే చూస్తూ ...


Lok Sabha Elections: మూడో విడతలో ఓటేసిన ప్రముఖులు.. మోదీ, షా, ఖర్గే, కేంద్రమంత్రులు, మాజీ సీఎంలు

Lok Sabha Elections: 7 దశల్లో నిర్వహిస్తున్నా లోక్‌సభ ఎన్నికల్లో మంగళవారం మూడో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు పోలింగ్ స్టేషన్లకు పోటెత్తారు. సామాన్య ఓటర్ల నుంచి మొదలుకుని దేశ ప్రధాని వరకు ఓటు వేసేందుకు తెల్లవారుజామునుంచే ఉత్సాహంగా పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.


Maldives: కాళ్లబేరానికి వచ్చిన మాల్దీవులు.. దయచేసి మా దేశానికి రండి.. భారతీయులకు రిక్వెస్ట్

Maldives: ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవుల పేరు దేశవ్యాప్తంగా బాగా వినిపిస్తోంది. లక్షద్వీప్‌ను ప్రమోట్ చేసేలా మోదీ దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో మాల్దీవుల నాయకుల్లో కలవరం మొదలైంది. దీంతో ఆయన పర్యటనను కించపరిచేలా మాల్దీవుల మంత్రులు పెట్టిన పోస్టులపై తీవ్ర దుమారం రేగింది. హిందు మహాసముద్రంలో ఉండే ద్వీపాల సముదాయమైన మాల్దీవులతో భారత్‌కు చిరకాలంగా మైత్రి కొనసాగుతోన్న విషయం తెలిసిందే.


ఎండలు మండుతున్నా..దూకుడుగా ప్రచారం

ఎండలు మండుతున్నా..దూకుడుగా ప్రచారం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు  కామారెడ్డి జిల్లాకు రానున్న అగ్రనేతలు కామారెడ్డి ​, వెలుగు: ఎంపీ ఎన్నికల పోలింగ్​గడువు దగ్గరపడుతుండటంతో కామారెడ్డి  జిల్లాలో ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని స్పీడప్​ చేశారు.  ప్రచారానికి ఇంకా అయిదు రోజులే మిగిలి ఉండగా..  కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ శ్రేణులు ఇంటింట...


ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు న్యూఢిల్లీ: సర్వీసెస్ సెక్టార్ పనితీరు ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో కొద్దిగా నెమ్మదించింది. సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరును కొలిచే  మంత్లీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ పీఎంఐ  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలకు గాను 60.8 గా రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చిలో  ఇది 61.2 గా ఉంది. కొత్త బిజినెస్‌‌‌‌‌‌‌‌లు ...


చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా..? గరుడ పురాణం ఏం చెబుతోంది?

భూమి మీద మరణం ఒక్కటే శాశ్వతం. ఈ లోకంలో పుట్టిన వాళ్లు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే, ఈ భూలోకంలో తన జీవనయానం ముగించుకుని భౌతిక దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. మరణానంతరం ఆ వ్యక్తి జ్ఞాపకాలు, వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే మనతో ఉంటాయి. భూమిపై జీవించి ఉన్నప్పుడు అందరూ మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మరి వారు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి భౌతిక వస్తువులను ఏం చేయాలి? దీనికి సంబంధించి ప్రజలకు చాలా సందేహాలు ఉంటాయి. చనిపోయిన...


ప్లీజ్ మా దేశానికి రండి..భారత్ ను బతిమాలుకుంటున్న మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి

మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదేశ ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పు తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. భారతీయులు మళ్లీ మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్‌ అభ్యర్థించారు.[caption id="" align="alignnone" width="1024"] పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. గతేడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది.[/caption] మాల్దీవులలో ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.


గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు

గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు మండుతున్న ఎండలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.  పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మపురి,పెద్దపల్లి,మంథని, నియోజకవర్గాల్లో ఉరుములు ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట...


Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఈ మూడు రాశుల వాళ్లకు పట్టిందల్లా బంగారమేనట

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈరోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తిని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు. ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం...


రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని

రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎ స్ ఎగ్జాస్ట్ అయ్యిందని.. ఆపార్టీకి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదని అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో కూనంనేని మాట్ల...


ఏపీలో పథకాల అమలుకు అడ్డు తగులుతున్నది మీరంటే మీరంటూ.. పార్టీల విమర్శల జోరు !

ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చాక.. ప్రవేశపెట్టిన పథకాలు కాదు. మొన్నటి మొన్న అమలు చేసిన పథకాలు కానే కాదు.. కానీ ఇదేందయ్యా మీ గోల అంటూ వైసీపీ నాయకులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం వైసిపి ప్రవేశపెట్టిన పథకాలు సామాన్య ప్రజానీకానికి చేరకుండా.. టిడిపి అడ్డుతగులుతుందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ తాము ఎన్నికల నియమావళి మేరకే ఈసీ కి ఫిర్యాదులు ఇస్తున్నట్లు మరో వైపు టిడిపి చెబుతోంది. ఇది ఏపీలో ఎన్నికల సంధర్భంగా ఉన్న అనిశ్చితి.వైసిపి ప్రభుత్వ...


IFFCO: ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో ఎరువుల పిచికారీ.. ఇఫ్కోతో కీలక ఒప్పందం!

IFFCO: సాగుభూముల్లో ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేసేందుకు ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రముఖ డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 12 రాష్ట్రాల్లో డోన్ సేవలు అందించనున్నట్లు తెలిపింది. మొత్తం 30 లక్షల ఎకరాలే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగినట్లు తెలిపింది.


వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర

వాయిదా పడ్డ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర భారత సంతతికి చెందిన అమెరికన్  ఆస్ట్రోనాట్  (వ్యోమగామి) సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. బోయింగ్ స్టార్ లైనర్‌లో ఆమె ప్రయాణించాల్సి ఉండగా కొన్ని గంటల ముందు సాంకేతిక కారణాల కారణంగా వాయిదా పడింది. మళ్లీ యాత్ర నిర్వహించే తేదీని త్వరలోనే వెల్లడిస్తామని నాసా తెలిపింది. భారత కాలమానం ప్రకారం.. ఈ స్ప...


కాంగ్రెస్​ మేనిఫెస్టోతో యువతకు లాభం

కాంగ్రెస్​ మేనిఫెస్టోతో యువతకు లాభం వనపర్తి, వెలుగు: నిరుద్యోగులు, యువతకు ప్రొఫెషనల్  కాంగ్రెస్  మేనిఫెస్టో ఎంతో ఉపయోగపడుతుందని, కేంద్రంలో కాంగ్రెస్  ప్రభుత్వం వస్తే విద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఏఐపీసీ స్టేట్​ టీమ్​ ఇన్​చార్జి నావికా హార్సె తెలిపారు. సోమవారం ఓ ఫంక్షన్​హాల్​లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం న...


కాకా హయాంలోనే పెద్దపల్లి అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు

కాకా హయాంలోనే పెద్దపల్లి అభివృద్ధి : మంత్రి శ్రీధర్ బాబు జేపీ నడ్డా అవగాహన లేకుండా అబద్ధాలు మాట్లాడిండు వైట్​ పేపర్ లాంటి వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపు మూడోసారి మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపణ ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముగియగానే స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లన్నీ అమలైతయ్...


‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఆమె ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది. అది కూడాగానే ఆమె షాక్ అయ్యారు. ఒక దేశాన్నే కుదిపేసిన ఆ ఘటన వెనుక పాతికేళ్ల కుర్రాడు ఉన్నాడని తేలింది.


బాలు అనుకొని బాంబుని తన్నిన బాలుడు.. తర్వాత షాకింగ్.. ఎన్నికల వేళ తీవ్ర దుమారం

ఓ బాలుడు బాల్ అనుకొని పొరపాటున నాటు బాంబును కాలితో తన్నాడు. దీంతో అది భారీ శబ్దంతో పేలిపోయింది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయడిన బాలుడిని హాస్పిటల్ కి తరలించగా..ట్రీట్మెంట్ పొందుతూ బాలుడు మరణించాడు. ఇదే ఘటనలో మరో ఇద్దరు బాలురు గాయపడ్డారు. వెస్ట్ బెంగాల్ లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎన్నికల సమయం కావడంతో ఈ ఘటన రాజకీయరంగు పులుముకుంది. ఎన్నికలకు ముందు దాడులకు పేలుడు పదార్థాలను నిల్వ ఉంచుకున్నారని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్...


కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి

కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ శివారులోని మూలమలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు, మరో బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే న...


AP Traffic Alert: విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా

Vijayawada Pm Modi Tour Red Zone: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ మోదీ బందరురోడ్డులో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు 1.3 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగుతుంది. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు రోడ్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో పాటు మోదీ పర్యటన జరిగే...


తిరుమల తరహాలో తిరుపతిలోనూ ఉచితంగా నిత్యాన్నదానం.. ఎక్కడెక్కడంటే?

తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. తిరుమలలో శ్రీవారి దర్శనం పూర్తైన తర్వాత శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించి తరిస్తూ ఉంటారు. అలాగే శ్రీవారి పాదాల చెంత కొలువైన తిరుపతిలోని నిత్యాన్నదానం నిర్వహిస్తూ ఉన్నారు. తిరుమలలోని పలుచోట్ల యాత్రికులు, భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది.


viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM వరుకు అలానే వెళ్లిన బోగీలు

viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM వరుకు అలానే వెళ్లిన బోగీలు వెంటనే అప్రమత్తం అవ్వడం వల్ల రైల్వేలో ఓ పెను ప్రమాదం తప్పింది. ట్రాక్ పై వెళ్తున్న అర్చన ఎక్స్ ప్రెస్ ఇంజన్ నుంచి బోగీలు విడిపోయాయి. ఈ విషయాన్ని ఎవరు గుర్తించలేదు. దాదాపు 3 కిలోమీటర్ల వరకు ఇంజన్ లేని బోగీలు అలాగే ప్రయాణించాయి. ట్రైన్ లో ఉన్న ప్రయాణికులకు కూడా ఈ విషయం త...


Ghost Signs: మీ ఇంట్లో ఈ సంకేతాలు కన్పిస్తే జాగ్రత్త, దెయ్యాలు తిరుగుతున్నట్టు అర్ధం

Ghost Signs: ఆధునిక శాస్త్ర విజ్ఞాన కాలంలో సైతం ఇంకా దెయ్యం, భూతం నమ్మకాలు ఎక్కువే. ఎందుకంటే దేవుడున్నాడని నమ్మితే దెయ్యమూ ఉందని నమ్మాల్సిందే. If you Believe in god then you beleive in devil. అసలు దెయ్యాలున్నాయా లేవా, ఒకవేళ ఎక్కడైనా దెయ్యాలుంటే ఏమైనా సంకేతాలతో తెలుసుకోవచ్చా...


తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. హైదరాబాద్‌లోనూ సాయంత్రం తర్వాత వర్షం పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.


బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​

బీజేపీలో పైరవీలకు చోటు లేదు..పనిచేసే వారికే గుర్తింపు : ధర్మపురి అర్వింద్​ నిజామాబాద్​ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ఆర్మూర్, వెలుగు:  బీజేపీలో పైరవీలకు చోటు లేదని పని చేసే వారికే గుర్తింపు ఉంటుందని ఎంపీ అర్వింద్ అన్నారు. సోమవారం ఆర్మూర్ మండలం అంకాపూర్‌‌లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, రైతులతో అర్వింద్ చాయ్ పే చర్చలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆ...


ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తం తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటం.. అభివృద్ధిలో భారత్‌‌‌‌ను అగ్రగామిగా నిలబెట్టాం నల్గొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్​ చీఫ్ నల్గొండ/ యాదాద్రి/ పెద్దపల్లి, వెలుగు: బీజేసీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చి...


పీఎం పర్యటనకు పటిష్ట బందోబస్త్​

పీఎం పర్యటనకు పటిష్ట బందోబస్త్​ వేములవాడ, వెలుగు: ఈనెల 8న ప్రధాని నరేంద్రమోదీ వేములవాడ పర్యటన సందర్భంగా 1200 పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాజన్నసిరిసిల్ల ఎస్పీ అఖిల్​ మహాజన్​ తెలిపారు. సోమవారం పట్టణంలోని మహారాజ గార్డెన్ లో అధికారులకు,  సిబ్బందికి బ్రీఫింగ్‌‌ ఏర్పాటు చేశారు. ఎస్పీ  మాట్లాడుతూ 10 సెక్టార్లుగా విభజించి ఎస్పీ,  అడిష...


బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు

బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై సోమవారం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని, కాంగ్రెస్‌‌ పార్టీ రాముడిని అవమానిస్తున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం...


ఆరోజు కేసీఆర్ చేసిన పనికి వాళ్లిద్దరూ బాధపడ్డారు.. తెరవెనుక విషయాన్ని బయటపెట్టిన ఈటల రాజేందర్

KCR Behaviour: బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కీలక కామెంట్లు చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రుల పట్ల కేసీఆర్ ఎలా వ్యవహరించేవారు అన్న విషయాన్ని ఈటల ప్రస్తావించారు. అందుకు సంబంధించిన తెర వెనుక జరిగిన ఓ సంఘటనను ఉదాహరణగా వివరించారు ఈటల రాజేందర్.


లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి

లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ కు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు  లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ షాద్ నగర్,వెలుగు: రాష్ట్రంలోని లారీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని, రవాణా రంగం మెరుగుదల కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన సమస్యలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్...


Kejriwal Bail: కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం ఆంక్షలు.. బెయిల్ వచ్చినా సీఎంగా విధులు నిర్వర్తించొద్దని వెల్లడి

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలు జైలులో ఉండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ తరఫున ప్రచారం చేయడానికి వారు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు ఆంక్షలు విధించింది. ఒక వేళ మధ్యంతర బెయిల్ వస్తే.. సీఎంగా అధికారిక విధులు...


ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై ఓటరు ఫోటో బదులు క్యూఆర్ కోడ్

Ec Makes Changes With Qr Code: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.. ఓటరు సమాచారం ఉండే స్లిప్‌కు సంబంధించి మార్పు చేసింది. గతంలో ఫోటో ఉండేది.. ఇప్పుడు క్యూఆర్ కోడ్‌ను తీసుకొచ్చారు.


కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్ మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఇటీవల ఆమె చెప్పిందని గుర్తుచేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ అని రెండో తరగతి విద్యార్థి కూడా చెబుతారని పేర్కొ న్నారు. ...


కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది....


కాంగ్రెస్​లో చేరిన ఆరుగురు బీఆర్​ఎస్ ​కౌన్సిలర్లు

కాంగ్రెస్​లో చేరిన ఆరుగురు బీఆర్​ఎస్ ​కౌన్సిలర్లు బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆరుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు సోమవారం ఎమ్మెల్యే గడ్డం వినోద్, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారిల ఆధ్వర్యంలో కాంగ్రెస్​లో చేరారు. ఎమ్మెల్యే వినోద్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భం...


ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ


వైభవంగా పోచమ్మ పండుగ బోనాలు.. ఎక్కడంటే..

పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతీయేడు వేసంగి పంటలు కోయగానే కొత్త ధాన్యంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తుందని సంఘ సభ్యులు చెబుతున్నారు. పోచమ్మలను కొలిస్తే పాడి పంటలు చల్లగా ఉంటాయని మా ప్రగాఢ విశ్వాసం అన్నారు.నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో హరిజనకుల సభ్యులు పోచమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కులాల వారు సమయానుకూలంగా మే నెలలోనే పోచమ్మ పండగ నిర్వహిస్తారు. యాసంగి వరి పంట కోయగానే వచ్చిన...


బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి

బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి బషీర్ బాగ్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.సింహాద్రి పిలుపునిచ్చారు. ‘లోక్ సభ ఎన్నికలు, రాజ్యాంగ పరిరక్షణ’ అనే అంశంపై సోమవారం సింహాద్రి అధ్యక్షతన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమాజ్ వాదీ పార్టీ...


మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్

మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్ నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న స్పేస్ క్రాఫ్ట్ వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్​ సునీతా విలియమ్స్(58) మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్​లైనర్ స్పేస్ క్రాఫ్ట్​లో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఈ స్పేస్ క్రాఫ్ట్ మే 7 ఉదయం 8...


వేములవాడకు మోదీ.. బండి సంజయ్కు మద్దతుగా ప్రచారం

వేములవాడకు మోదీ.. బండి సంజయ్కు మద్దతుగా ప్రచారం ప్రధాని నరేంద్ర మోదీ రేపు అనగా మే 08వ తేదీ బుధవారం రోజున వేములవాడలో పర్యటించనున్నారు.  ఉదయం 8 గంటలకు వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నారు.  అనంతరం  పార్లమెంట్ ఎన్నికల క్రమంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా  పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిర...


Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో మే 20 నుంచి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఈ నెల 20 నుంచి సికింద్రాబాద్‌లోని 1 ఈఎంఈ సెంటర్‌లో నిర్వహిస్తారు.


10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్

10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్ కొర్రీలు పెడుతు సాయానికి కేంద్ర ప్రభుత్వం కోత 2019 ఫిబ్రవరి వరకు పాస్​బుక్స్ ఉన్నోళ్లకే స్కీం వర్తింపు నాలుగేండ్లలో తగ్గిన 6 లక్షల మంది లబ్ధిదారులు భూమి అమ్ముకున్నోళ్లను లిస్ట్ నుంచి తొలగిస్తూ.. కొత్త వాళ్లను మాత్రం చేర్చట్లేదు కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందరికీ అందడం ...


కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం కేంద్రం, తయారీ సంస్థ నష్టపరిహారం ఇవ్వాలి అవేకెన్​ ఇండియా మూమెంట్ ప్రతినిధుల డిమాండ్ ఖైరతాబాద్​,వెలుగు: కరోనా సమయంలో​ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్​ట్రయిల్స్​ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్​ ఇండియా మూమెంట్ సలహాదారు ద...


వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం

వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు.  పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో బాలసాని సతీశ్‌‌ ఆధ్వర్యంలో లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మంథని నియోజకర్గంలోని కమాన్​పూర్​ గ్రామంలో కాంగ్రెస్​ నాయకుడు...


AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ 2024 సెట్‌ హాల్‌ టిక్కెట్లు విడుదల చేసిన జేఎన్‌టియూ కాకినాడ

AP EAP CET Hall Tickets: ఏపీ ఈఏపీ సెట్‌ 2024 హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఏపీ ఉన్నత విద్యామండలి నేతృత్వంలో జేఎన్‌టియూ కాకినాడ ఈ ఏడాది ఈఏపీ సెట్‌ పరీక్షల్ని నిర్వహిస్తోంది.


ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని  కేంద్రమంత్రి ,రిపబ్లికన్​  పార్టీ ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్​ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార...


Fact Check: ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజల కన్నా తెలివైన వారు అని KTR అన్నారా?

ఆంధ్రా ప్రజలు తెలంగాణ ప్రజల కన్నా తెలివైన వారు అని KTR అన్నది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రశ్నకుBRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తెలంగాణ ప్రజలను అవమానించాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘ఆంధ్రా వాళ్ళు తెలంగాణ వాళ్ళ కంటే ఎక్కువ తెలివైన వాళ్ళని, అందుకే వారు ఎక్కువగా ఉండే హైదరాబాద్ ప్రాంతంలో తమను ఎక్కువ సీట్లలో గెలిపించారని, తమ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒక్క సీటు రాలేదని’ KTR వ్యాఖ్యానించినట్టు ఈ...


కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్ కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లోని మంజేశ్వరం దగ్గర కారును ఢీకొట్టింది అంబులెన్స్. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. పలువురుకి గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు. తర్వాత క్రేన్ సాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పో...


పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు

పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు రైతు భరోసాపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాతే పంట పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని ఆదేశించింది.  మొత్తం 69 లక్షల మంది లబ్ధిదారులకు గాను 65 లక్షల మందికి ఇది వరకే పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఇది వరకే అందజేసింది. ఈ నెల 8వ తేదీ లోపు అందరికీ రైతు భరోసా వేస్తామని ఈ నె...