Trending:


మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు

మణిపూర్ అల్లర్లకు ఏడాది.. ఇప్పటికీ ఆందోళనకరంగానే పరిస్థితులు ఇంఫాల్: మణిపూర్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుని ఏడాది అయింది. ఇప్పటి వరకూ హింస కారణంగా 200 మంది చనిపోయారు. వేల మంది తమ ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మిగిలారు. 50 వేల మంది బాధితులు ఇంకా శరణార్థి శిబిరాల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో కుకీలు పొ...


Hindu temple bells: గుడిలో గంటలను కొట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి.. జ్యోతిష్యులు చెబుతున్న సూచనలివే..

Hindu temple bells: గుడిలో గంటలను కొట్టేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి.. జ్యోతిష్యులు చెబుతున్న సూచనలివే..


కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తం : రాహుల్​గాంధీ

కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తం : రాహుల్​గాంధీ కొంత మంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నరు: రాహుల్ కాంగ్రెస్​ పవర్​లోకి వస్తే దేశమంతా కుల గణన.. రిజర్వేషన్ల పెంపు రైతులందరికీ రుణమాఫీ.. పేదింటి మహిళకు ఏటా రూ. లక్ష నిరుద్యోగులకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, రూ. లక్ష సాయం రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​ ప్లాన్​ ధనికులకు రూ. 16 లక్ష...


దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు

దరిద్రం.. యాక్ : రైళ్లల్లో నీటి కొరత.. టాయ్ లెట్ల కంపుతో.. ప్రయాణికులు అవస్థలు తమిళనాడు రైల్వే ప్రయాణికులకు తిప్పలు తప్పడంలేదు. ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులు అవసరాలకు వాడుకుందామనుకుంటే చుక్క నీరు కూడా రావడం లేదు. చెన్నై సెంట్రల్, కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ల నుంచి బయలుదేరిన రెండు మూడు గంటల్లోనే రైళ్లు నీళ్లు పూర్తిగా అయిపోయి నీటి కోరత ఏర్పడుతుంది. ప...


కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్

కామారెడ్డిలో మత్తు పదార్థం పట్టివేత.. నలుగురు యువకులు అరెస్ట్ కామారెడ్డి జిల్లాలో మత్తు పదార్థంను పోలీసులు పట్టుకున్నారు. మత్తు పదార్థంను తరలిస్తున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మే 6వ తేదీ సోమవారం ఉదయం భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామ శివారులో ఓ కారులో తరలిస్తున్న కల్లులో వినియోగించే 248 గ్రాముల అల్ప్రాజోలం మత్తు పదార్థంను గుర్త...


అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ

అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి.  ఫేక్ వీడియోపై గత నెల27న ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. తాము ఆల్రెడీ అరెస్ట్  చేశాక ఢిల్లీ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నానని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. కేసుకు సంబంధిం...


గుజరాత్ బరిలో 35 మంది ముస్లిం క్యాండిడేట్లు

గుజరాత్ బరిలో 35 మంది ముస్లిం క్యాండిడేట్లు అహ్మదాబాద్: గుజరాత్ లో మొత్తం 26 లోక్ సభ స్థానాలకు గాను 25 స్థానాల్లో  ఈ సారి 35 మంది ముస్లిం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 2019లో 43 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈసారి ముస్లిం వర్గానికి చెందిన చాలా మంది ఇండిపెండెంట్లుగా, చిన్న చిన్న పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. ఈ నెల 7న పోలింగ్‌ జరగనున్న గాంధ...


అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్

అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు : గోగు సురేశ్ కుమార్ జైపూర్, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ(టీఎస్ఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో అటవీ, ప్లాంటేషన్ ఏరియాల్లో వేసవిలో అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేశ్ కుమార్ తెలిపారు. ప్రజలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ అడవుల ఉపయోగాలను ...


రాహుల్ గాంధీ సభ సక్సెస్​తో కాంగ్రెస్ లో జోష్

రాహుల్ గాంధీ సభ సక్సెస్​తో కాంగ్రెస్ లో జోష్ మండుటెండను లెక్కచేయకుండా తరలివచ్చిన జనం ఫలించిన మంత్రి సీతక్క జన సమీకరణ వ్యూహం కాంగ్రెస్ ప్రచారానికి అనుకూల ప్రభావం నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన రాహుల్ గాంధీ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నిండింది. వారం రోజులుగా పార్టీ శ్రేణులు రాహుల్ సభ...


ఏపీ ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశం.. కూటమి, వైసీపీ అభ్యర్థుల ఆత్మీయ పలకరింపులు

Srinivasa Varma Guduri Uma Bala Shake Hand: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేతలు ఆత్మీయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు.


హైదరాబాద్​లో ఈ ఏడు ప్రాంతాల్లో హీట్ ఐలాండ్స్.. అక్కడ మాడు పగిలిపోయే ఎండలు, కారణమిదే..!

హైదరాబాద్‌లోని 7 ప్రాంతాల్లో అర్బన్ హీట్ ఐలాండ్స్ ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ల్యాండ్​ సర్ఫేస్​ టెంపరేచర్లు 48 నుంచి 49 డిగ్రీల దాకా నమోదవుతున్నట్లు గుర్తించారు. పెరిగిపోతున్న కాంక్రీట్​ నిర్మాణాలు, పొల్యూషన్ ఎఫెక్ట్ కారణంగా ఈ ప్రాంతాల్లో టెంపరేచర్లు పెరిగినట్లు వెల్లడించారు.


టీ20 ప్రపంచకప్‌పై దాడిచేస్తాం.. పాకిస్థాన్ ఉగ్రవాదుల బెదిరింపులు

Terrorist threats on T20 World Cup 2024 : యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్ 2024 వెస్టిండీస్, అమెరికా వేదిక‌లుగా వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానుంది. అయితే, క్రికెట్ ప్ర‌పంచాన్ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తూ మెగా టోర్నీ ప్రారంభానికి ముందే హఠాత్తుగా ఒక వార్త ప్రకంపనలు సృష్టిస్తోంది. జూన్ నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్ 2024 సందర్భంగా క్రికెట్ వెస్టిండీస్‌కు తీవ్రవాద దాడి హెచ్చ‌రిక‌లు వ‌చ్చాయి. ఐసీసీ టీ20 ప్ర‌పంచ క‌ప్...


బంగారు తెలంగాణ అని చెప్పి నిరుద్యోగుల తెలంగాణగా మార్చిన్రు : గడ్డం వంశీకృష్ణ

బంగారు తెలంగాణ అని చెప్పి నిరుద్యోగుల తెలంగాణగా మార్చిన్రు : గడ్డం వంశీకృష్ణ రెండు ఎంపీ సీట్లతో తెలంగాణ కోసం కొట్లాడినం అని చెప్పుకునే బీఆర్ఎస్ .. అధికారంలోకి వచ్చాక 09 మంది ఎంపీలను ఇస్తే అభివృద్ధి మాత్రం ఏమీ చేయలేదని విమర్శించారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.  బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.  కేస...


జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు

జార్ఖండ్ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి ఇంట్లో.. గుట్టలు గట్టలుగా డబ్బులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాల్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. మే 6వ తేదీ సోమవారం జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. వీరేంద్ర రామ్ కేసులో జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి అలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ నివాసంలో భారీ...


అంతన్నారు.. ఇంతన్నారు.. మరి ఇప్పుడు మాట మారుస్తారా- వైసీపీ సూటి ప్రశ్న

టీడీపీ నేతలు వేలెత్తి చూపితే భూతం... భూతమే కానీ మనిషి కాదుగా.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల టిడిపి నేతలు వ్యవహరించేది ఇలాగేనా అంటూ వైసీపీ నేతలు తమ విమర్శలకు పదును పెట్టారు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికల హడావుడి ఉన్న నేపథ్యంలో వైసీపీ, టీడీపీ మధ్య రాజకీయ విమర్శలు దుమారం రేగుతున్నాయి. ఈ విమర్శలు ప్రధానంగా ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పైనే కొనసాగుతున్నాయని చెప్పవచ్చు.Shiridi Tour: షిరిడీ ఎల్లోరా వెళ్లొస్తారా? 2 రోజుల టూర్ రూ.3100 మాత్రమేగతంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్...


ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​

ఎండల ఎఫెక్ట్‌‌.. చెరువుల్లో చేపలు చనిపోతున్నయ్​ ఎండల ఎఫెక్ట్ చెరువుల్లోని చేపలపై కూడా పడింది. చెరువుల్లో నీరు వేడెక్కడంతో చేపలకు ఆక్సిజన్‌‌ అందక చనిపోతున్నాయి. మరోవైపు సూర్యుడి ప్రతాపానికి చెరువుల్లో నీళ్లు ఎండిపోతున్నాయి. ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, తంగళ్లపల్లి మండలం మండేపల్లి చెరువుల్లో చేపలు చనిపోయాయి. టెంపర...


జనం చూస్తున్నారనే సోయి కూడా లేకుండా.. నడిరోడ్డుపై కొట్టుకున్న పోలీసులు (వీడియో)

Police Constables Fighting at Anantapur: శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే పరస్పరం కొట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో జరిగింది. రొళ్ల మండలం పిల్లిగుండ్లు చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్ల మధ్య వాగ్వాదం మొదలైంది. ఇది కాస్త ఘర్షణకు దారితీసి పొట్టుపొట్టుగా కొట్టుకునే వరకూ వెళ్లింది. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న వ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట...


Cool News: తెలంగాణ ప్రజలకు భారీ ఉపశమనం.. ఐదు రోజులు వర్షాలు

IMD Report Cool News To Telangana: పాత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండల నుంచి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రానున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తన నివేదికలో వెల్లడించింది.


ఆధ్యాత్మికత పెంపొందించే లక్ష్యంతో.. వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం.. ఎక్కడంటే..

ఎండలు మండుతున్న తరుణంలో చిన్నారులు బయటకిపోకుండా చిన్న వయసులో భక్తి మార్గం వైపు వారి మనసును మళ్లించే విధంగా దేవ, దేవతలకు సంబంధించిన నామాలు చిన్నారులు చేత జపించడం, పటిష్టం చేయడం, భక్తి మార్గం వైపు వెళ్లే విధంగా చూడటం జరుగుతున్నది. భక్తి మార్గం వైపు చిన్న వయసులో చిన్నారులను మల్లిస్తే వారు భవిష్యత్ లో ఉన్నత రంగాల్లో ముందుకు రావడం జరుగుతుంది. సమాజంలో మంచి ఏదీ... చెడు ఏది అన్న విషయాలపై క్లారిటీ ఉంటుందన్నారు.ఉమ్మడి జిల్లాలోని శ్రీ వేంకటేశ్వర వేద...


‘బీజేపీ ఎప్పటికీ బలమైన దేశాన్ని తయారు చేయలేదు’.. నిజంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారా?

దేశంలో మరోసారి మోదీని ప్రధానిగా చేసే లక్ష్యంతో బీజేపీ పని చేస్తోంది. అబ్‌కీ బార్‌ మోదీ సర్కార్‌ నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఎన్డీఏ కూటమికి 400పైగా సీట్లు వస్తాయనే దీమాతో బీజేపీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘బీజేపీ ఎప్పటికీ బలమైన భారతదేశాన్ని తయారు చేయలేదు’ అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియోను చాలా...


ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆందోళన

ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆందోళన చేరికలను అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఖమ్మం జిల్లా వైరా క్యాంపు ఆఫీసులో ఆందోళన టెంట్లు కూల్చి, కరెంట్​ఫ్యూజులు పీకి నిరసన సర్ది చెప్పిన ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు వైరా, వెలుగు : కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమికి పనిచేసిన బీఆర్ఎస్ లీడర్లను ఎలా పార్టీలోకి తీసుకుంటారంటూ ఖమ్మం...


కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది: కేటీఆర్

కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపెట్టి  అధికారంలోకి వచ్చింది: కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.  కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి  అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. మోచేతికి బెల్లంపెట్టి మోసపూరిత హామీలతో గెలిచిందన్నారు.  ఆరు గ్యారంటీల్లో  ఒక్కటి అమలు చేసి  మగవాళ్లకు,  మహిళలకు తాకులాట పెట్టారన...


సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం: వివేక్ వెంకటస్వామి

సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం: వివేక్ వెంకటస్వామి సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మందమర్రిలో సింగరేణి కార్మికులతో  సమావేశం  నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపు పెంచేలా కృషి చేస్తామని చెప్పారు.  సింగరేణి ఖాళీ స్థలాల్లో నిర్మించిన మిగ...


వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తాం

వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపిస్తాం నేతకాని(మహర్) సేవా సంఘం  ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటనపై హర్షం  సీఎం రేవంత్​రెడ్డి, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఫోటోలకు క్షీరాభిషేకం కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు :  పెద్దపల్లి కాంగ్రెస్ ​ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపిస్తామని, ఆయనకు నేతకాని కులస్తుల సంపూర్ణ మద్దతు ఉంటుందని నేతక...


ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి

ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలి మహిళా కాంగ్రెస్ నేతల డిమాండ్ హైదరాబాద్, వెలుగు: సెక్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతరావు డిమాండ్ చేశారు. ఆదివారం గాంధీ భవన్ లోని గాంధీ విగ్రహం ముందు రేవణ్ణను అరెస్ట్ చేయాలని మహిళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగ...


'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టిడిపి యూటర్న్ ... ఆనాడు ఒప్పయింది ఇప్పుడు తప్పెలా..?'

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. మరో ఏడెనిమిది రోజుల్లో పోలింగ్ జరగనుంది. దీంతో అధికార వైసిపి, ప్రతిపక్ష కూటమి ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ని తెరపైకి తీసుకువచ్చింది. అయితే వైసిపి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రతిపక్షాలు ఈ చట్టంపై రాద్దాంతం చేస్తున్నాయని... భూరక్షణతో పాటు వివాదాలను ఈజీగా పరిష్కరించుకోడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రజలకు...


పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్

పదేండ్లలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లిచ్చిన్రు: మంత్రి పొన్నం ప్రభాకర్ కమలాపూర్/ఎల్కతుర్తి, వెలుగు:పదేండ్ల పాలనలో హనుమకొండ జిల్లా కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. భార్య మెడలో పుస్తెల తాడు అమ్ముకున్నానని చెప్పే బండి సంజయ్​కు వందల కోట్లు ఎట్ల వచ్చాయన...


రైతులకు అదిరే శుభవార్త.. అకౌంట్లలోకి మళ్లీ రూ.2 వేలు, వచ్చేది ఆరోజే?

అన్నదాతలకు అదిరే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా? ప్రభుత్వం అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. బ్యాంక్ అకౌంట్లలోకి మళ్లీ డబ్బులు రానున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మోదీ సర్కార్ రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ స్కీమ్‌ను తీసుకువచ్చింద. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అవుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కీమ్ కింద 9 కోట్ల మందికి పైగా ప్రయోజనం పొందుతున్నారని చెప్పుకోవచ్చు. పీఎం కిసాన్ స్కీమ్ కింద ఏటా రూ. 6 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ డబ్బు ఒకేసారి కాకుండా విడతల వారీగా బ్యాంక్ ఖాతాల్లో పడుతున్నాయి. రూ. 2 వేల చొప్పున వస్తాయి. అంటూ మూడు విడతల్లో ఈ డబ్బులు అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారత ప్రభుత్వం అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో పీఎం కిసాన్ స్కీమ్ కింద 16 విడతల డబ్బులను జమ చేసింది. అంటే రూ. 32 వేలు ఇప్పటికే అన్నదాతలకు లభించాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 17వ విడత డబ్బులు రావాల్సి ఉంది. ఈ మొత్తం కూడా వస్తే.. రూ. 34 వచ్చినట్లు అవుతుంది. చివరిగా ఫిబ్రవరి 28న మోదీ సర్కార్ రైతుల బ్యాంక్ ఖాతాల్లో 16 విడత కింద డబ్బులు జమ చేసింది. మరి 17వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం అయితే ఈ అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే పలు నివేదికలు మాత్రం.. పీఎం కిసాన్ స్కీమ్ కింద 17వ విడత డబ్బులు త్వరలోనే బ్యాంక్ ఖాతాల్లో పడొచ్చని పేర్కొంటున్నాయి. జూన్ చివరి వారంలో లేదా జూలై తొలి వారంలో ఈ డబ్బులు రైతులకు లభించొచ్చని అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే అన్నదాతలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. కాగా పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు మే నెల చివరి కల్లా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి రావొచ్చని నివేదికలు గతంలో అంచనా వేశాయి. అయితే ఇప్పుడు పీఎం కిసాన్ డబ్బులు జూన్ నెల చివరిలో లేదా జూలై తొలి వారంలో రావొచ్చని నివేదికలకు తెలియ జేస్తున్నాయి. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఎన్నికల హడావిడి నెలకొంది. లోక సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది.ఇప్పటికే రాజకీలయ పార్టీలు జనాలను ఆకట్టుకునేందుకు పలు రకాల తాయిలాలు ప్రకటించాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందో చూడాలి.


పేదవారికి మరో గుడ్ న్యూస్.. కేంద్ర ప్రభుత్వ పథకం.. ఇలా దరఖాస్తు చేసుకోండి

పథకం పేరు:ఈ పథకం పేరు Affordable Rental Housing Scheme - ARHC (సరసమైన ధరకు అద్దె ఇల్లు పథకం). ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా ప్రారంభించారు. పేదవారి కోసం, వలసలు వచ్చే వారి కోసం దీన్ని తెచ్చారు. సిటీలు, పట్టణాల్లో నివసించే పేదలు దీని ప్రయోజనాలు పొందుతారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఖాళీ స్థలంలో దాదాపు 40 ఇళ్లు నిర్మించి, రోడ్లు, తాగు నీరు, పార్కులు వంటి తగిన సౌకర్యాలు కల్పిస్తుంది. ఈ ఇళ్లలో హాల్, కిచెన్, టాయిలెట్, బాత్రూమ్, బెడ్ వంటివి అన్నీ ఉంటాయి. వీటిని రాష్ట్రాల అధికారులు నిర్వహిస్తారు. వీటిని దాదాపు 25 ఏళ్లపాటూ అత్యంత తక్కువ ధరకు అద్దెకు ఇస్తారు. పథకం అమలు ఎలా?ఈ పథకానికి నిధులను నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఇస్తుంది. దాదాపు 10వేల కోట్ల రూపాయలను హౌసింగ్ ఫైనాల్స్ కంపెనీలకు ఇస్తుంది. ఈ కంపెనీలు వ్యక్తిగత హౌసింగ్ లోన్స్ తీసుకొని.. ఇళ్లు నిర్మిస్తాయి. అంటే పబ్లిక్-ప్రైవేట్-పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో ఈ పథకం ఉంటుంది. ఎవరు లబ్దిదారులు:EWS లేదా LIG కేటగిరీలు. LIG ఇళ్లలో ఉండేవారు. వారి సంవత్సర ఆదాయం రూ.3,00,001 నుంచి రూ6,00,000 మధ్య ఉండాలి. సిటీలకు వలస వచ్చేవారు, సిటీల్లో నివసించే పేదవారు, వీధి వ్యాపారులు, రిక్షా లాగేవారు, ఇతర ప్రాథమిక సేవలను అందించేవారు.. ఈ పథకాన్ని పొందగలరు. ఇందులో పరిశ్రమ కార్మికులు, వలస కార్మికులు, వ్యాపారాల్లో పనిచేసేవారు, విద్యా సంస్థలు, ఆరోగ్య సంస్థలు, ఆస్పత్రులు, ఆతిథ్య రంగం, పర్యాటక రంగం, విద్యార్థులు ఈ పథకం కింద అత్యంత తక్కువ ధరకు ఇల్లు అద్దెకు పొందగలరు. ఈ పథకం కింద ఇప్పటివరకూ 12.24 లక్షల ఇళ్ల నిర్మాణం జరిగింది. వీటిలో చాలా ఇళ్లను ఆల్రెడీ లబ్దిదారులకు ఇచ్చేశారు. మరో 1.08 లక్షల ఇళ్ళు ఇవ్వాల్సి ఉంది. ఇండియాలో 24 రాష్ట్రాలు ఈ పథకం కింద ఒప్పందం కుదుర్చుకున్నాయి. మన అదృష్టం కొద్దీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఈ లిస్టులో ఉన్నాయి. దరఖాస్తు ఎలా పెట్టుకోవాలి?ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://arhc.mohua.gov.in లోకి వెళ్లి.. Registration ఆప్షన్ క్లిక్ చేసి.. మీ వివరాలతో రిజిస్టర్ అవ్వాలి. తద్వారా ఐడీ, పాస్‌వర్డ్ పొందుతారు. తర్వాత లాగిన్ అవ్వాలి. తర్వాత అద్దె ఇంటి కోసం అప్లికేషన్ పూర్తి చేసి.. సబ్‌మిట్ క్లిక్ చెయ్యాలి. తర్వాత మీ అప్లికేషన్ ప్రోగ్రెస్ రిపోర్టును మీరు పరిశీలించవచ్చు. అలాగే మీకు దగ్గర్లో లభించే, ఖాళీగా ఉన్న ఇళ్ల వివరాలు మీకు కనిపిస్తాయి. తద్వారా మీకు కావాల్సిన ఇంటిని ఎంచుకోవచ్చు. చాలా తక్కువ అద్దెకు ఇవి లభిస్తాయి. మరిన్ని వివరాలకు హెల్ప్ లైన్ నంబర్లు 011-23063266, 23063285, 8130653741 కి కాల్ చెయ్యవచ్చు. అలాగే [email protected] ఈమెయిల్ ఐడీకి మెయిల్ పంపవచ్చు.


‘ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థం’ క్లోరోపిక్రిన్‌ను తన శత్రువులపై రష్యా ప్రయోగిస్తోందా?

ఈ రసాయనిక పదార్థాన్ని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వాడారు. ‘ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ప్రాణాంతక రసాయనిక పదార్థం’ అని ఓపీసీడబ్ల్యూ పేర్కొంది.


ఒకట్రెండు రోజుల్లో .. పంట నష్టపరిహారం జమ చేస్తాం : తుమ్మల నాగేశ్వర్​ రావు

ఒకట్రెండు రోజుల్లో .. పంట నష్టపరిహారం జమ చేస్తాం : తుమ్మల నాగేశ్వర్​ రావు నిధుల విడుదలకు ఈసీ పర్మిషన్ ఇచ్చింది హైదరాబాద్, వెలుగు: మార్చిలో జరిగిన పంట నష్టానికి సంబంధించిన పరిహారం ఒకట్రెండు రోజుల్లో రైతుల అకౌంట్లలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​ రావు వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదివారం ఓ ప్రకటనలో ఆదేశ...


చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి

చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు .. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తది : సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్​కు సీఎం రేవంత్ రెడ్డి సూచన జోగులాంబ సాక్షిగా ఈ నెల 9లోగా రైతుభరోసా,  ఆగస్టు 15లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు గద్వాల జన జాతర సభలో సీఎం ప్రసంగం గద్వాల, వెలుగు: ఒక్కసారి చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కిత...


Fact Check: ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా?

Fact Check: ఉత్తర భారతదేశంలో ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా? వీడియో వాస్తవం ఏంటి?Claim: ఉత్తర భారతదేశంలో ముస్లిం మహిళలను ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలీసులు అనుమతించలేదు.వాస్తవం: ఫిబ్రవరి 2022 రాంపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన మహిళలను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తొలగిస్తున్న దృశ్యాలు హల్‌చల్ చేస్తున్నాయి.దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటింగ్‌కు సంబంధించి...


Farooq Abdullah: పాక్ గాజులు తొడుక్కొని కూర్చోదు.. పీఓకే స్వాధీనం చేసుకుంటే అణుబాంబులు వేస్తుంది: జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం

Farooq Abdullah: జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాక్యలు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకుంటామని కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం పదే పదే చెప్పడం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకుంటే పాక్ గాజులు తొడుక్కుని కూర్చోదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ దేశం వద్ద అణుబాంబులు ఉన్నాయని.. వాటిని భారత్‌పై వేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర...


Fake Rape Case: అత్యాచారం చేశాడని ఊరికే చెప్పా.. యువతికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కోర్టు..స్టోరీ ఏంటంటే..?

Uttar pradesh: ఒక యువతి సరదాగా చేసిన పనికి యువకుడు బలయ్యాడు. తన జీవితంలోని నాలుగేళ్లు జైలులోనే ఉండాల్సి వచ్చింది. సమాజంలో సదరు యువకుడు, అతనికుటుంబం నేరం చేసిన వాళ్లలాగా అందరి ముందు తలదించుకొని ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనలో తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.


వేములవాడలో కూలిన పురాతన చెట్టు

వేములవాడలో కూలిన పురాతన చెట్టు వేములవాడ, వెలుగు:  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ  సమీపంలోని నటరాజ్​ విగ్రహం వద్ద పురాతన చెట్టు ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో భక్తులకు చెందిన రెండు కార్లు, డాగ్ స్క్వాడ్‌‌ వాహనం దెబ్బతిన్నాయి. ©️ VIL Media Pvt Ltd.


Rasi Phalalu 6-5-2024: వారికి బంధువుల సపోర్ట్‌ లభిస్తుంది

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 6వ తేదీ, సోమవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):బ్యాలెన్స్‌డ్‌ ఎన్విరాన్‌మెంట్‌, సామరస్యపూర్వక సంబంధాలు, రొమాంటిక్‌ మూమెంట్స్‌ పెంపొందించడానికి ఇంట్లో స్ట్రక్చర్‌, డిసిప్లైన్‌ మెయింటైన్‌ చేయండి. వృత్తిపరమైన స్థిరత్వం, పనుల్లో విజయాన్ని కొనసాగిస్తూ బంధువులతో ఆనందకరమైన సమావేశాలను ఆస్వాదించండి. అంకితభావంతో, ఏకాగ్రతతో ఉండండి. వర్క్‌లో మీకు మీరు పెట్టుకున్న పరిమితుల నుంచి విముక్తి పొందండి. కొత్త వ్యాపార అవకాశాలను స్వీకరించండి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. విభేదాలను నివారించడానికి, శారీరక, మానసిక స్థితిస్థాపకతను పెంపొందించడానికి దౌత్యాన్ని కొనసాగించండి. కుటుంబ ఒత్తిడులను ఎదుర్కొంటే పెద్దల నుంచి గైడెన్స్‌ పొందండి. అదృష్ట సంఖ్య: 9. అదృష్ట రంగు: ఎరుపు. అదృష్ట రత్నం: రూబీ. వృషభం (Taurus):ఇంట్లో సామరస్యం, సంతృప్తిని అనుభవించండి. లోతైన భావోద్వేగ బంధాలను పెంపొందించుకోండి. బంధువుల నుంచి సపోర్ట్‌ పొందండి. క్లియ్‌ కమ్యూనికేషన్, ఇన్నోవేటివ్‌ థింకింగ్‌ ద్వారా పనిలో గుర్తింపు పొందుతారు. సమీప భవిష్యత్తులో లాభాలను ఆశించవచ్చు, ఆర్థిక భద్రత కోసం కృషి చేయండి. స్నేహితుడు మంచి పెట్టుబడుల సలహాలు చేస్తాడు. మంచి ఆరోగ్యం, శక్తిని ఆస్వాదించండి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్న దాతృత్వాన్ని గౌరవించండి. అదృష్ట సంఖ్య: 4. అదృష్ట రంగు: ఆకుపచ్చ. అదృష్ట రత్నం: తెల్ల నీలమణి. మిథునం (Gemini):రొమాంటిక్‌ అడ్వెంచర్‌లు, కొత్త కనెక్షన్‌లను అన్వేషించేటప్పుడు మీ కుటుంబంలోని ఎమోషనల్‌ ఛాలెంజెస్‌ని పరిష్కరించండి. ముఖ్యంగా బంధువులతో అపార్థాలు రాకుండా సహృద్భావాన్ని కొనసాగించండి. కెరీర్‌లో వృద్ధి కోసం ఇంటలెక్చువల్‌ క్యూరియాసిటీ, శ్రద్ధను ప్రదర్శించండి. పెట్టుబడులకు సంబంధించి నిపుణుల సలహాలు కోరండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఆఫీసు రాజకీయాల మధ్య న్యూట్రల్‌గా ఉండండి. హీలింగ్‌, ఫర్గివ్‌నెస్‌ కోసం సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 7. అదృష్ట రంగు: పసుపు. అదృష్ట రత్నం: సిట్రిన్. కర్కాటకం (Cancer):ఈ రోజు స్థిరమైన, కమిటెడ్‌ రిలేషన్‌ పెంపొందించుకోండి. ఆత్మపరిశీలనను స్వీకరించండి, ఇంట్లో సంతృప్తిని కనుగొనండి. బంధువులతో సరిహద్దులను ఏర్పరచుకోండి. మీ కెరీర్‌లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌, క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి. వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌లో అభివృద్ధి, సంతృప్తి కోసం అవకాశాలను వెతకండి. ఊహించని ఆర్థిక లాభాలు అందుతాయి. ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్‌లు, రివార్డ్‌లను బ్యాలెన్స్‌ చేయండి. ముందుకు సాగడానికి మీ శక్తిని బలోపేతం చేయండి, సంఘర్షణలను పరిష్కరించుకోండి. అదృష్ట సంఖ్య: 3. అదృష్ట రంగు: వెండి. అదృష్ట రత్నం: ఒనిక్స్. సింహం (Leo):గృహ విషయాల్లో సహనం, పట్టుదల చూపుతారు. ఈ రోజు ప్రేమ, సంతానోత్పత్తి, రిలేషన్‌లు కూడా ఎదురవుతాయి. మీ స్నేహితుడికి మద్దతు ఇవ్వాల్సిన, రక్షించాల్సిన అవసరం ఉండవచ్చు. ఈ రోజు మీ నాయకత్వాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్‌ వెంచర్ల కోసం వ్యూహాత్మక ప్రణాళికను ఉపయోగించండి. పెట్టుబడులపై ఆర్థిక లాభాలను ఆశించండి. ఔషధాలపై తక్కువ ఆధారపడండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. కోపాన్ని విడిచిపెట్టి, శాంతింపజేయడానికి క్షమాపణ కోరండి. అదృష్ట సంఖ్య: 8. అదృష్ట రంగు: బంగారం. అదృష్ట రత్నం: పచ్చ కన్య (Virgo):ఇంట్లో ప్రాక్టికాలిటీ, స్థిరత్వంపై దృష్టి పెట్టండి. సవాలు చేసే వ్యక్తుల నుంచి ఎమోషనల్ డిటాచ్‌మెంట్ కొనసాగిస్తూ, ఉద్వేగభరితమైన రిలేషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. కెరీర్ అభివృద్ధికి, సహోద్యోగులతో సంబంధాలను పెంపొందించడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. వ్యాపారంలో అడ్డంకులను అధిగమించి, ఆర్థిక నిర్ణయాల కోసం నిపుణుల సలహాలను పొందండి. కుటుంబ విలువలను నిలబెట్టేటప్పుడు సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌, సెల్ఫ్‌ అభ్యసించండి. అదృష్ట సంఖ్య: 5. అదృష్ట రంగు: నీలం. అదృష్ట రత్నం: మూన్‌స్టోన్‌. తుల (Libra):ఇంటి విషయాల్లో బ్యాలెన్స్‌ కోసం కృషి చేయండి. కొత్త ప్రేమ, ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ స్వీకరించండి. సహోద్యోగులతో సరిహద్దులను నిర్వహించండి. కెరీర్ విజయం కోసం శక్తిని, ఉత్సాహాన్ని పెంచుకోండి. వ్యాపార భాగస్వామ్యాలకు సహకరించండి. అనుకూలమైన ఆర్థిక ఫలితాలను ఆశించండి. కుటుంబంలో ఓపెన్‌ డిస్కషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. జీవితంలోని అన్ని అంశాలలో రాజీ, న్యాయాన్ని వెతకండి. అదృష్ట సంఖ్య: 2. అదృష్ట రంగు: పింక్. అదృష్ట రత్నం: పగడం. వృశ్చికం (Scorpio):భావోద్వేగ గాయాలను నయం చేయడం, క్షమాపణను కనుగొనడం అవసరం. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిన రిలేషన్‌లో విషయాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. మీ సన్నిహిత స్నేహితులకు మద్దతు ఇవ్వండి. కెరీర్‌లో వ్యూహాత్మక ప్రణాళిక, గోప్యతను సమర్థించే సమయం. ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది, అదనపు బాధ్యతలు అందుకుంటారు. కొత్త, వినూత్న వ్యాపార అవకాశాలు పొందుతారు. ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక కదలికలు మీకు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించండి. సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి మీ అంతర దృష్టి, శక్తిని ఉపయోగించండి. మీరు సెల్ఫ్‌ కేర్‌, ఎమోషనల్ హీలింగ్‌కి సమయాన్ని వెచ్చించాలి. అదృష్ట సంఖ్య: 6. అదృష్ట రంగు: నలుపు. అదృష్ట రత్నం: మణి ధనస్సు (Sagittarius):గత ఆగ్రహావేశాలను వీడాలి, ఇంట్లో కొత్త ప్రారంభాలను స్వీకరించాలి. కొత్త రొమాంటిక్‌ ఆపర్చునిటీలు పొందుతారు. బంధువుల నుంచి సపోర్ట్‌, సలహాలు అందుకోండి. కెరీర్‌లో మీ క్రియేటివిటీ, ప్యాషన్‌ చూపించే అవకాశం లభిస్తుంది. వర్క్‌లో సవాళ్లు ఎదురైనప్పుడు పట్టుదలతో ఉండాలి. తప్పనిసరిగా ప్రస్తుత వ్యాపార ఆలోచనలను పునఃపరిశీలించాలి. కొత్త అవకాశాలను అన్వేషించడం కొనసాగించాలి. నెమ్మదిగా కానీ స్థిరమైన ఆర్థిక పురోగతిని ఆశించండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి. కుటుంబంలో సానుకూల మార్పులు, అవకాశాలు ఉంటాయి. అదృష్ట సంఖ్య: 11. అదృష్ట రంగు: ఊదా. అదృష్ట రత్నం: ముత్యం మకరం (Capricorn):అంకితభావంతో మీ ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ప్రియమైనవారితో విజయాలను జరుపుకోండి. కెరీర్ సవాళ్లకు వినూత్న పరిష్కారాలను వెతకండి. బిజినెస్‌ వెంచర్లలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం అందుకుంటారు. పనిలో కొత్త అవకాశాలను స్వీకరించండి. స్థిరమైన అవకాశాలలో పెట్టుబడి పెట్టండి. ఓర్పు, వ్యూహంతో ఆఫీసు కార్యాలయ రాజకీయాలను మేనేజ్‌ చేయండి. మొత్తం శ్రేయస్సు, కుటుంబ ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 1. అదృష్ట రంగు: బ్రౌన్. అదృష్ట రత్నం: వజ్రం. కుంభం (Aquarius):ఇంటి విషయాల్లో ఎమోషనల్ ఎక్స్‌పెక్టేషన్‌లు మేనేజ్‌ చేయండి, ముందుకు సాగండి. గత బాధలను వదిలేసి, కొత్త ప్రేమ అవకాశాలను స్వీకరించండి. బంధువులతో వ్యవహరించేటప్పుడు స్పష్టత ముఖ్యం. ఈ రోజు మీ కెరీర్‌కు ఇంటెలిజెన్స్‌, లాజిక్‌ థింకింగ్‌ తెస్తుంది. మీరు బ్యాలెన్స్‌ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. వర్క్‌లో న్యాయమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంత కాలం ఆర్థిక పరిస్థితులు స్తబ్ధుగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. అదృష్ట సంఖ్య: 13. అదృష్ట రంగు: ఆక్వా. అదృష్ట రత్నం: నీలి నీలమణి. మీనం (Pisces):సామరస్యపూర్వక సంబంధాలతో ఇంట్లో ఉత్సాహం, సాహసం అనుభవించండి. సహాయక బంధువుల నుంచి గైడెన్స్‌ పొందండి. ఆఫీసులోకి సృజనాత్మక శక్తిని, తేజస్సును తీసుకురండి. విజయం కోసం కొలాబరేషన్‌, టీమ్‌వర్క్‌కి టుకృషిని నొక్కి చెప్పండి. కొత్త ఆలోచనలతో ఆర్థిక లాభాలు అంచనా వేయండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆఫీస్ వ్యవహారాలను డిప్లమేటిక్‌గా మేనేజ్‌ చేయండి. భావోద్వేగ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబాన్ని రక్షించడానికి సరిహద్దులను ఏర్పాటు చేయండి. అదృష్ట సంఖ్య: 12. అదృష్ట రంగు: సీ గ్రీన్. అదృష్ట రత్నం: ఒపాల్. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


చిన్నప్పుడు టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి : డీవై చంద్రచూడ్

చిన్నప్పుడు టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి : డీవై చంద్రచూడ్ ఒకప్పుడు పిల్లలపై చేయి చేసుకోవడం సాధారణం: సీజేఐ ఇప్పుడేమో తీవ్రంగా పరిగణిస్తున్నరు ఐదో తరగతిలో ఇచ్చిన పనిష్మెంట్​ను గుర్తు చేసుకున్న జస్టిస్​ చంద్రచూడ్ ఫిఫ్త్ క్లాస్ లో ఇచ్చిన పనిష్మెంట్​ను గుర్తు చేసుకున్న సీజేఐ ఖాట్మాండులో ‘జువెనైల్ జస్టిస్’ సదస్సులో ప్రసంగం న్యూఢిల్లీ:...


మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్

మతోన్మాద బీజేపీని ఓడించండి: సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గోదావరిఖని, వెలుగు: దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీని ఓడించాలని, ఏఐటీయూసీ బలపరుస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, సీన...


NEET 2024 Paper Leak: నీట్ 2024 పేపర్ లీక్ అయిందా, ఆ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష

NEET 2024 Paper Leak: దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష నిన్న పూర్తయింది. నీట్ పరీక్ష ప్రారంభమైన కాస్సేపటికే పేపర్ లీక్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ క్లారిటీ ఇచ్చినా ఓ కేంద్రంలో విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.


పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు కడెం/నస్పూర్, వెలుగు: కడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2007-–08లో పదో తరగతి చదివిన నాటి విద్యార్థులు మళ్లీ ఒకచోటికి చేరారు. మండలంలోని కొండుకూర్​లో ఉన్న ఓ ఫంక్షన్ హాల్​లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. నాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. నాడు విద్య నేర్పిన గురువులను ఆహ్వానించి సన్మానించారు. శ్రీరాంపూర్ కా...


మే7న మూడో దశ పోలింగ్.. 94 ఎంపీ స్థానాలకు ఎన్నికలు

మే7న మూడో దశ పోలింగ్.. 94 ఎంపీ స్థానాలకు ఎన్నికలు న్యూఢిల్లీ:  లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 7న మూడో దశ పోలింగ్​ జరగనున్నది. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 ఎంపీ స్థానాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో 2 , గుజరాత్​ 26, చత్తీస్​గఢ్​ లో 7, కర్నాటకలో 14, అస్సాంలో 4, బిహార్ లో​ 5, మధ్యప్రదేశ్ లో​ 8, మహారాష్ట్రలో 11, య...


రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : తుమ్మల నాగేశ్వరరావు

రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి : తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు, వెలుగు :  ఖమ్మం పార్లమెంట్​ కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి కల్లూరు పట్టణ మెయిన్ సెంటర్ లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే రాగమయితో కలిస...


సెన్సేషన్ జడ్జ్‌మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు

సెన్సేషన్ జడ్జ్‌మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు బరేలీ అడిషనల్ కోర్టు శనివారం ఓ విలక్షణమైన కోర్టు తీర్పు ఇచ్చింది. మహిళ తప్పుడు సాక్ష్యంతో ఓ వ్యక్తి నాలుగేళ్లు జైలులో మగ్గాడు. ఈమధ్యకాలంలో కొందరు ఆడవాళ్లు ఇండియాలో వాళ్లకు అనుకూలంగా ఉన్న చట్టాలను వాడుకొని రాజకీయ నాయకులను, బిజినెస్ మ్యాన్లలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు...


పైకి పొత్తు.. లోపల దూరం.. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా?

ఏ కాపురమైనా కలకాలం కొనసాగాలంటే.. ఆ కుటుంబంలోని సభ్యుల మధ్య సఖ్యత ఉండాలి. ఇదే రూల్ కూటములకూ వర్తిస్తుంది. 2014లో టీడీపీ+బీజేపీ+జనసేన కూటమిగా మారి.. విజయం సాధించి.. ఏపీలో అధికారంలోకి వచ్చాయి. కానీ.. 2019కి సీన్ మారింది. మూడు పార్టీలూ.. వేటికవే దారి వెతుక్కున్నాయి. దాంతో వైసీపీకి భారీ మెజార్టీ దక్కింది. ఇప్పుడు మళ్లీ కూటమి కట్టినా, 2019లో చేసిన పొరపాట్లు ఇప్పుడు ఆ పార్టీలను వెంటాడుతున్నాయి. అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు.. ఇద్దరూ బీజేపీపై...


ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు

ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో మొత్తం 74 కాలేజీల్లో 33, 630 సీట్లు డిచ్ పల్లి, వెలుగు : తెలంగాణలో 2024–25 దోస్త్ నోటిఫికేషన్ విడుదల కాగా..  నేటి నుంచి  తెలంగాణ విశ్వవిద్యాలయంలో తొలి విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తెయూ అధికారిక లెక్కల ప్రకారం.. యూనివర్సిటీ పరిధిలో 74 డిగ్రీ కాలేజీలు ఉండగా.. 33,630 సీట్లు...


డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్

డూప్లికేట్ పోలీసులపై చర్యలు తీసుకోండి : మెట్టు సాయి కుమార్ హైదరాబాద్, వెలుగు: ఢిల్లీ పోలీసుల ముసుగులో కొంత మంది సిటీకి వచ్చి ఐటీ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఫిషర్​మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్​లలో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులను తనిఖీ చేస్తూ మొబైల్స్, ల్యాప్ ట్యాప్​లు, ఇతర పరికరాలు ఇవ్వా...


ఇద్దరు ఒకే వీధిలో ఉంటారు.. తండ్రి ఏపీలో, కుమారుడు తెలంగాణలో.. ఎలాగంటే!

Mahabubabad Father Andhra Son Telangana: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో విలీన మండలాల గురించి తెలిసిందే. అయితే ఏపీలో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. తండ్రీకొడుకులు ఒకే ఊరిలో ఒకే వీధిలో ఉంటున్నా రాష్ట్రాలు మాత్రం వేరుగా ఉన్నాయి. భద్రాచలంలోని ఓ వీధి ఒకవైపు తెలంగాణ పరిధిలోకి వస్తే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తోంది. తండ్రీ కొడుకులు నిర్మించుకున్న ఇళ్లలో ఒకటి తెలంగాణ పరిధిలోకి రాగా.. మరొకటి ఏపీ పరిధిలోకి వస్తోంది.


ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా ప్రీ-పోల్ సర్వే.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎవరు గెలుస్తారు అని అడిగితే.. వైసీపీ వారు వైసీపీ గెలుస్తుందని చెబుతారు.. కూటమి వారు.. కూటమి గెలుస్తుంది అంటారు. ఇందులో మనం ఎవర్నీ తప్పుపట్టలేం. ఎవరి ఒపీనియన్ వారిది. అదే విధంగా ఇప్పుడో సర్వే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదో ప్రీ-పోల్ సర్వేగా చెబుతున్నారు. ఈ సర్వేని ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో జరిపినట్లు తెలిపారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో.. ప్రతీ స్థానంలో 5000 క్వాలిటీ శాంపిల్స్...


AP Power Cuts: మోదీ పర్యటన ఏర్పాట్లు, బెజవాడలో కరెంటు కోతలు….అల్లాడిపోయిన జనం, ముందస్తు సమాచారం ఇవ్వక ఇబ్బందులు

AP Power Cuts: ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రోడ్‌ షో కోసం ఏర్పాట్లు చేస్తున్న అధికారులు విజయవాడలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.