Trending:


దేవుడు చంపమని పంపాడు.. చర్చిలో ఫాదర్ పై ఎటాక్.. మళ్లీ ఆ దేవుడే కాపాడాడు..!

దేవుడు చంపమని పంపాడు.. చర్చిలో ఫాదర్ పై ఎటాక్.. మళ్లీ ఆ దేవుడే కాపాడాడు..! అది చర్చి.. ఆదివారం మధ్యాహ్నం.. ప్రార్థనలతో చర్చి మొత్తం ఫుల్ అయ్యింది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 26 ఏళ్ల వ్యక్తి లేచాడు.. నేరుగా పాస్టర్ ఎదుటకు వెళ్లాడు.. దేవుడు మిమ్మల్ని లేపేయమన్నాడు.. ఆ దేవుడే నాకు చెప్పాడు అంటూ పాస్టర్ పై తుపాకీ గురి పెట్టాడు.. అందరూ షాక్.. పరుగ...


కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారు: రఘునందన్ రావు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో కలిసి సంగారెడ్డిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న రఘునందన్.. ర్యాలీ అనంతరం మాట్లాడుతూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అయోధ్యలో నిర్మించిన రామాలయం స్థానంలో మళ్లీ బాబ్రీ మసీదు కడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


Rythu Bharosa : రైతులకు షాక్.. రైతు భరోసా సాయం నిలిపివేయాలని ఆదేశాలు..

తెలంగాణలో రైతు భరోసా సాయం నిలిచిపోయింది. ఐదు ఎకరాలకుపైగా భూమి ఉన్న రైతులకు సోమవారం నుంచి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది ప్రభుత్వం. అయితే మే 13న పోలింగ్ పూర్తయ్యేవరకు ఈ స్కీమ్ ను నిలిపివేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.


Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!

Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!


పోస్టల్ బ్యాలెట్ పోలింగ్.. ఎన్నికల సంఘం కీలక సూచనలు

ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ జరుగుతోంది. అక్కడక్కడా అవాంతరాలు కూడా కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా కీలక వివరాలు వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్‌కు సంబంధించి ఇప్పటివరకూ 70 శాతం పోలింగ్ పూర్తైందన్నారు. అవసరమైతే మే 9వ తేదీ కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.


YS Sharmila Case: వైఎస్‌ షర్మిలకు షాక్‌.. వివేకా హత్య వ్యాఖ్యలపై కేసు నమోదు

Case Filed Against YS Sharmila In Badvel: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రధానంగా తన బాబాయి వైఎస్‌ వివేకా హత్యకేసుపై వ్యాఖ్యలు చేస్తుండడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా బద్వేలులో ఆర్‌వో ఫిర్యాదు మేరకు షర్మిలపై కేసు నమోదైంది. హత్య కేసు విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు అందింది.


తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి

తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి శంకరపట్నం, ఎర్రుపాలెం, వెలుగు: రాష్ట్రంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన చామంతుల మల్లయ్య(80) ఎండలు పెరగడంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం వడదెబ్బతో మరణించాడు. ఎర్రుపాలెం మండల పరిధిలోని పెద్ద గోపవరం గ్...


నాగర్​కర్నూల్​లోకాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ

నాగర్​కర్నూల్​లోకాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ మూడోసారి గెలవాలని మల్లు రవి ప్రయత్నం  మోదీ ఛరిష్మాపై బీజేపీ అభ్యర్థి భరత్ ఆశలు బోణీ కొట్టాలని బీఆర్ఎస్​ క్యాండిడేట్ ​ప్రవీణ్ తాపత్రయం కారును కలవరపెడుతున్నకాంగ్రెస్​ లీడ్ నాగర్​కర్నూల్,​ వెలుగు :నాగర్​కర్నూల్,​ వెలుగు : నాగర్ కర్నూల్​ లోక్​సభ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు శ్రమిస్తున్న...


Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్.. ఈవీఎంల్లో నిక్షిప్తమైన పలువురు కేంద్ర మంత్రుల భవిత్వం..

Lok Sabha Election 2024: లోక్‌సభ ఎన్నికల మూడో దశ పోలింగ్ నేటితో ముగిసింది. ఈ దశలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఈ దశలో హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య సహా ఏడుగురు మంత్రుల భవితవ్యం నమోదైంది. ఈ దశ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్ సహా ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు కూడా పోటీలో ఉన్నారు. అలాగే.. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భార్య, మెయిన్‌పురి ఎంపీ డింపుల్ యాదవ్ భవితవ్యం కూడా...


కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్ కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లోని మంజేశ్వరం దగ్గర కారును ఢీకొట్టింది అంబులెన్స్. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. పలువురుకి గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు. తర్వాత క్రేన్ సాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పో...


కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం కేంద్రం, తయారీ సంస్థ నష్టపరిహారం ఇవ్వాలి అవేకెన్​ ఇండియా మూమెంట్ ప్రతినిధుల డిమాండ్ ఖైరతాబాద్​,వెలుగు: కరోనా సమయంలో​ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్​ట్రయిల్స్​ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్​ ఇండియా మూమెంట్ సలహాదారు ద...


కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్

కంగన మానసిక రుగ్మతతో బాధ పడుతోంది: రాకేశ్ కుమార్ సింగ్ మండి (హిమాచల్ ప్రదేశ్): సినీ నటి, మండి బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ మానసిక రుగ్మతతో బాధపడుతోందని కాంగ్రెస్ నేత రాకేశ్ కుమార్ సింగ్ అన్నారు. భారత మొదటి ప్రధాని సుభాష్ చంద్రబోస్ అని ఇటీవల ఆమె చెప్పిందని గుర్తుచేశారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ అని రెండో తరగతి విద్యార్థి కూడా చెబుతారని పేర్కొ న్నారు. ...


ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని  కేంద్రమంత్రి ,రిపబ్లికన్​  పార్టీ ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్​ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార...


కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్


ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలి మహబూబాబాద్, వెలుగు: ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా స్విఫ్ నోడల్ ఆఫీసర్​ మరియన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మన్నకాలనీలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు సోమవారం పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలు, కాలేజీలు, రైల్వే, బస్ స్టేషన్ల పరిధిలో ఓటుహక్కుపై విస్తృత ప...


రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క

రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క కొత్తగూడ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతుందని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ పోరిక బలరాం నాయక్‌‌‌‌కు మద్దతుగా సోమవారం మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గుంజేడు నుంచి కొత్తగూడ వరకు ...


Maldives: కాళ్లబేరానికి వచ్చిన మాల్దీవులు.. దయచేసి మా దేశానికి రండి.. భారతీయులకు రిక్వెస్ట్

Maldives: ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవుల పేరు దేశవ్యాప్తంగా బాగా వినిపిస్తోంది. లక్షద్వీప్‌ను ప్రమోట్ చేసేలా మోదీ దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో మాల్దీవుల నాయకుల్లో కలవరం మొదలైంది. దీంతో ఆయన పర్యటనను కించపరిచేలా మాల్దీవుల మంత్రులు పెట్టిన పోస్టులపై తీవ్ర దుమారం రేగింది. హిందు మహాసముద్రంలో ఉండే ద్వీపాల సముదాయమైన మాల్దీవులతో భారత్‌కు చిరకాలంగా మైత్రి కొనసాగుతోన్న విషయం తెలిసిందే.


పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు

పంట పెట్టబడి సాయం ఆపండి.. రైతుభరోసాపై ఈసీ ఆంక్షలు రైతు భరోసాపై ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. ఈ నెల 13న పోలింగ్ ముగిసిన తర్వాతే పంట పెట్టుబడి సాయం పంపిణీ చేయాలని ఆదేశించింది.  మొత్తం 69 లక్షల మంది లబ్ధిదారులకు గాను 65 లక్షల మందికి ఇది వరకే పంట పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం ఇది వరకే అందజేసింది. ఈ నెల 8వ తేదీ లోపు అందరికీ రైతు భరోసా వేస్తామని ఈ నె...


దారుణం.. భార్య ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఐసీయూలోనే చంపేసిన భర్త

అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన భార్యను కాపాడుకోవడం మానేసి.. ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన తర్వాత.. చికిత్సకు అయిన డబ్బులు కట్టలేక ఆమె ప్రాణాలను తనే స్వయంగా తీసేశాడు. ఈ ఘటనను పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే ఆస్పత్రి మెడికల్ బిల్లులు చెల్లించలేక.. భార్యను చంపుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ దారుణ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి తెలంగాణ  తడాఖా ఏంటో చూపిస్తం పెద్ద ఛాతీ ఉండడం కాదు, అందులో మనసు ఉండాలని ప్రధానిపై ఫైర్​ హైదరాబాద్, వెలుగు: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్ ...


ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం.. ఎందుకంటే..?

ప్రధాని నరేంద్ర మోదీని దివంగత మాజీ ప్రధాని నరసింహారావు కుటుంబం హైదరాబాద్ లో కలిసింది. పీవీ గారికి మరణానంతరం భారతరత్న ప్రదానం చేసినందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హీట్ తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్‌కు కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి స్వయంగా ప్రధాని మోడీ రంగంలో దిగారు. ఈ క్రమంలో...


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు శుభ ముహూర్తం ఎప్పుడు? ఏ నగరంలో ఏ సమయంలో బంగారం కొనాలో తెలుసా?

Akshaya Tritiya 2024 Shubh Muhurat: మే 10న అక్షయ తృతీయ రాబోతుంది. ఇలాంటి పవిత్రమైన రోజున బంగారం కొనుగోలు చేయడం అనేది సంప్రదాయంగా వస్తోంది. బంగారం వంటిది ఈ రోజున కొంటే.. ఇంట్లో అంతులేని సంపదకు హామీ ఇస్తుందని నమ్ముతుంటారు. అక్షయ అంటేనే అంతులేనిది అని అర్థం. అయితే అక్షయ తృతీయ రోజున మంచి ముహూర్తం ఎప్పుడు ఉంటుంది.. ఏ నగరంలో ఎప్పుడు బంగారం కొనాలి అనేది తెలుసుకుందాం.


కోవిడ్ సర్టిఫికెట్ నుంచి మోదీ ఫొటో ఎందుకు తొలగించారు?.. ఇదీ కారణం!

కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రాన్ని తొలగించడం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. కోవిషీల్డ్ వ్యాక్సినేషన్ వల్ల కలిగే దుష్ప్రభావాల కారణంగా ఫొటోను తొలగించినట్లు కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.(malayalam.indiatoday.in టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)"బస్సు ప్రమాదానికి గురైనప్పుడు, డ్రైవర్ సాధారణంగా దిగి పారిపోతాడు. కోవిషీల్డ్ తీవ్రమైన దుష్ప్రభావాలకు కారణమవుతుందని తయారీదారులు కోర్టులో అంగీకరించవలసి వచ్చింది....


వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం

వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు.  పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో బాలసాని సతీశ్‌‌ ఆధ్వర్యంలో లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మంథని నియోజకర్గంలోని కమాన్​పూర్​ గ్రామంలో కాంగ్రెస్​ నాయకుడు...


చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ

చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ మంచిర్యాల జిల్లాలో జోరుగా ఫామ్ ల్యాండ్స్ దందా  ఎకరాల్లో భూములు కొని గుంటల్లో అమ్ముతున్నరు   15 ఏండ్లలో లక్షల్లో ఆదాయం అంటూ బోల్తా కొట్టిస్తున్న వైనం  నాలా, లే అవుట్ పర్మిషన్లు లేకుండానే రియల్ బిజినెస్  గుంటకూ పట్టాదారు పాస్ బుక్, రైతుబంధు, రైతు బీమా మంచిర్యాల, వెలుగు:...


ప్లీజ్ మా దేశానికి రండి..భారత్ ను బతిమాలుకుంటున్న మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి

మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదేశ ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పు తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. భారతీయులు మళ్లీ మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్‌ అభ్యర్థించారు.[caption id="" align="alignnone" width="1024"] పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. గతేడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది.[/caption] మాల్దీవులలో ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.


AP Traffic Alert: విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా

Vijayawada Pm Modi Tour Red Zone: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ మోదీ బందరురోడ్డులో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు 1.3 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగుతుంది. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు రోడ్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో పాటు మోదీ పర్యటన జరిగే...


తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఈ జిల్లాల్లో నేడు వర్షాలు

తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. హైదరాబాద్‌లోనూ సాయంత్రం తర్వాత వర్షం పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది.


‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఆమె ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది. అది కూడాగానే ఆమె షాక్ అయ్యారు. ఒక దేశాన్నే కుదిపేసిన ఆ ఘటన వెనుక పాతికేళ్ల కుర్రాడు ఉన్నాడని తేలింది.


నా గెలుపు చాలా ఈజీ.. అందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద హెల్ప్ చేసింది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు బలమైన పోటీదారులు ఎవరూ లేరని.. తన గెలుపు చాలా సులభమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కొండా. అయితే.. తన గెలుపు అంత సులువు కావడానికి కాంగ్రెస్ పార్టీ చాలా హెల్ప్ చేసిందని చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు

గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు మండుతున్న ఎండలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.  పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మపురి,పెద్దపల్లి,మంథని, నియోజకవర్గాల్లో ఉరుములు ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట...


కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి

కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన బైక్ .. ఒకరు మృతి స్వల్ప గాయాలతో బయటపడ్డ ఎమ్మెల్యే కసిరెడ్డి ఆమనగల్లు, వెలుగు: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెంకటాపూర్ శివారులోని మూలమలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కారు, మరో బైక్ ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా..మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎమ్మెల్యే న...


రైతు భరోసా డబ్బులు వేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి : అద్దంకి దయాకర్

రైతు భరోసా డబ్బులు వేస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకున్నాయి : అద్దంకి దయాకర్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రైతు భరోసా డబ్బులు వేస్తుంటే అడ్డుకున్నారని విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా డబ్బులు ఎకౌంట్లో వేస్తుంటే అక్కసుతో ఈసీ కి పిర...


Kejriwal Bail: కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం ఆంక్షలు.. బెయిల్ వచ్చినా సీఎంగా విధులు నిర్వర్తించొద్దని వెల్లడి

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలు జైలులో ఉండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ తరఫున ప్రచారం చేయడానికి వారు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు ఆంక్షలు విధించింది. ఒక వేళ మధ్యంతర బెయిల్ వస్తే.. సీఎంగా అధికారిక విధులు...


Haryana: మెజార్టీ కోల్పోయిన హర్యానా బీజేపీ సర్కార్.. ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు

Haryana: హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నాయబ్ సింగ్ సైనీ సర్కార్ ప్రస్తుతం మెజారిటీని కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పటివరకు మద్దతు ప్రకటించిన ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు.. తమ మద్దతును ఉపసంహరించుకుని.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. దీంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. ఈ పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ...


ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తం తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటం.. అభివృద్ధిలో భారత్‌‌‌‌ను అగ్రగామిగా నిలబెట్టాం నల్గొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్​ చీఫ్ నల్గొండ/ యాదాద్రి/ పెద్దపల్లి, వెలుగు: బీజేసీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చి...


Hyderabad Metro: హైదరాబాద్‌లో భారీ వర్షానికి మెట్రో రైళ్లు నిలిచిపోయాయా?

హైదరాబాద్‌లో గంటన్నర పాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఈ భారీ వర్షానికి... జన జీవన అస్తవ్యస్తమయ్యింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. వర్షానికి ఈదురు గాలులు తోడవ్వడంతో... హోర్డింగులు, చెట్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే.. భారీ వర్షానికి కరెంట్ కూడా లేకపోవడంతో... మెట్రో సర్వీసులు నిలిచిపోయాయని వార్తలు వచ్చాయి. ఇంకొంత మంది...


Mlc Kavitha : ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు- ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో వారం కస్టడీ విధించింది కోర్టు. ఈ నెల 14 వరకు ఆమె జైలులోనే ఉండనున్నారు. అయితే ప్రజల్వ్ రేవణ్ణను దేశం దాటించారని, తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు.


Revanth Reddy: శిష్యుడు ఎవరు? గురువు ఎవరు? చంద్రబాబుపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy Sensational Comments On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబుపై పరుష వ్యాఖ్యలు చేయడంతో కలకలం రేపింది.


ఎండలు మండుతున్నా..దూకుడుగా ప్రచారం

ఎండలు మండుతున్నా..దూకుడుగా ప్రచారం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు  కామారెడ్డి జిల్లాకు రానున్న అగ్రనేతలు కామారెడ్డి ​, వెలుగు: ఎంపీ ఎన్నికల పోలింగ్​గడువు దగ్గరపడుతుండటంతో కామారెడ్డి  జిల్లాలో ఆయా పార్టీల నేతలు ప్రచారాన్ని స్పీడప్​ చేశారు.  ప్రచారానికి ఇంకా అయిదు రోజులే మిగిలి ఉండగా..  కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​ శ్రేణులు ఇంటింట...


రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల

Rangampeta Check Post Cash Seized: రంగంపేట సమీపంలో రామేశంపేట దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఓ వాహనంలో డబ్బులు దొరికాయి. అయితే ఓ డాక్యుమెంట్ చూపించగానే ఆ డబ్బుల్ని విడుదల చేశారు.


బాలు అనుకొని బాంబుని తన్నిన బాలుడు.. తర్వాత షాకింగ్.. ఎన్నికల వేళ తీవ్ర దుమారం

ఓ బాలుడు బాల్ అనుకొని పొరపాటున నాటు బాంబును కాలితో తన్నాడు. దీంతో అది భారీ శబ్దంతో పేలిపోయింది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయడిన బాలుడిని హాస్పిటల్ కి తరలించగా..ట్రీట్మెంట్ పొందుతూ బాలుడు మరణించాడు. ఇదే ఘటనలో మరో ఇద్దరు బాలురు గాయపడ్డారు. వెస్ట్ బెంగాల్ లో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎన్నికల సమయం కావడంతో ఈ ఘటన రాజకీయరంగు పులుముకుంది. ఎన్నికలకు ముందు దాడులకు పేలుడు పదార్థాలను నిల్వ ఉంచుకున్నారని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్...


AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై ప్రతిపక్షాల ఆరోపణల్లో నిజం ఎంత.. ? నిపుణులు ఏం చెబుతున్నారు..?

AP Land titling Act: ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలకు భూ హక్కులపై లేని పోని సమస్యలు వస్తాయని ప్రతిపక్షాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ నిజంగానే భూములపై హక్కులు కోల్పోవాల్సి వస్తుందా.. ? నిపుణులు ఏం చెబుతున్నారంటే.. ?


వైభవంగా పోచమ్మ పండుగ బోనాలు.. ఎక్కడంటే..

పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతీయేడు వేసంగి పంటలు కోయగానే కొత్త ధాన్యంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తుందని సంఘ సభ్యులు చెబుతున్నారు. పోచమ్మలను కొలిస్తే పాడి పంటలు చల్లగా ఉంటాయని మా ప్రగాఢ విశ్వాసం అన్నారు.నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో హరిజనకుల సభ్యులు పోచమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కులాల వారు సమయానుకూలంగా మే నెలలోనే పోచమ్మ పండగ నిర్వహిస్తారు. యాసంగి వరి పంట కోయగానే వచ్చిన...


సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు

సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు వర్షం కారణంగా సీఎం రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌ పర్యటన రద్దు అయింది. అయితే యథావిధిగా సీఎం రేవంత్‌ రెడ్డి వరంగల్‌ పర్యటన కొనసాగనుంది.  ఈ విషయాన్ని  అధికారులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో వరంగల్‌ బయలుదేరారు సీఎం రేవంత్ రెడ్డి.  వరంగల్‌ తూర్పు, వరంగల్‌ పశ్చిమలో రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలలో ఆయన పాల్గొన...


Amavasya: రేపు అమావాస్య.. ఈ మూడు రాశులవారికి దశ తిరుగుతోంది..!

వైదిక పంచాంగం ప్రకారం, వైశాఖ మాసంలోని అమావాస్య రేపు అంటే మే 8, మంగళవారం. పంచాంగ్ ప్రకారం, వైశాఖ మాసం అమావాస్య ఈ రోజు రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. ఇది రేపు ( బుధవారం) రాత్రి 8:41 గంటలకు ముగుస్తుంది. కానీ హిందూమతంలో రోజు ఉదయ తిథితో ప్రారంభమవుతుంది, కాబట్టి వైశాఖ అమావాస్య రేపు మే 8 న ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య నాడు ఎన్నో అరుదైన యోగాలు జరుగుతున్నాయి. అమావాస్య రోజున ఈ సంయోగం సంభవించడం భూమిపై ఉన్న అన్ని జీవులపై ప్రభావం చూపుతుంది....


అహోబిలంలో ఘనంగా వసంతోత్సవాలు....

ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం సాక్ష్యాత్తు ఆ శ్రీ మహా విష్ణువు స్వయంబుగా ఉగ్రనరసింహ అవతారంలో వెలసిన క్షేత్రం అహోబిలం. అహోబిలం దేవస్థానంలో లక్ష్మి నరసింహాస్వామికి ప్రతి యేటా నిర్వహించే వసంతోత్సవం కనులపండువగా కొనసాగుతుంది. ఇటీవల అహోబిలం లక్ష్మినరసింహాస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగగా మరో నాలుగు రోజులపాటు స్వామి వారి వసంతోత్సవాలు జరగనున్నాయి.వసంతోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలం క్షేత్రంలో తిరుమంజన సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవాల సందర్భంగా అహోబిలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రం మరోవైపు పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన అహోబిలంలో ఈ 5 రోజాలపాటు వసంతోత్సవాలు జరగనున్నాయి... అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి క్షేత్రంలో స్వామి వారి వసంతోత్సవం సందర్బంగా దిగువ అహోబిలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తలకు తులసి దళం, కనకంబ్రాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ అర్చకులు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవం సందర్భంగా 2వ రోజులో భాగంగా దిగువ అహోబిలం ఆలయంలో సాంప్రదాయ పద్దతిలో సంగీత కచేరి నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయానికి వచ్చిన భక్తులను ప్రత్యేకంగా ఈ సంగీత కచేరి ఆకట్టుకుంది


చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు..

చల్లబడిన వాతావరణం.. మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు.. తెలంగాణలోని వాతావరణం చల్లబడింది. ఎండల నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోని కొంపల్లి, నిజాంపేట్, కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, శే...


బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి

బీజేపీని ఓడించేందుకు అన్నివర్గాలు ఏకమవ్వాలి : ప్రొ.సింహాద్రి బషీర్ బాగ్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు అన్ని వర్గాలు ఏకతాటిపైకి రావాలని సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.సింహాద్రి పిలుపునిచ్చారు. ‘లోక్ సభ ఎన్నికలు, రాజ్యాంగ పరిరక్షణ’ అనే అంశంపై సోమవారం సింహాద్రి అధ్యక్షతన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో సమాజ్ వాదీ పార్టీ...


చనిపోయిన వ్యక్తి వస్తువులను ఇతరులు వాడొచ్చా..? గరుడ పురాణం ఏం చెబుతోంది?

భూమి మీద మరణం ఒక్కటే శాశ్వతం. ఈ లోకంలో పుట్టిన వాళ్లు ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే, ఈ భూలోకంలో తన జీవనయానం ముగించుకుని భౌతిక దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. మరణానంతరం ఆ వ్యక్తి జ్ఞాపకాలు, వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే మనతో ఉంటాయి. భూమిపై జీవించి ఉన్నప్పుడు అందరూ మంచి జీవితాన్ని గడపడానికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మరి వారు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి భౌతిక వస్తువులను ఏం చేయాలి? దీనికి సంబంధించి ప్రజలకు చాలా సందేహాలు ఉంటాయి. చనిపోయిన...