Trending:


కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై కేసు

కేంద్ర హోంమంత్రి అమిత్​షాపై కేసు పిల్లలతో ప్రచారం చేయించడంపై కాంగ్రెస్​ నేత నిరంజన్​ ఫిర్యాదు సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన మొఘల్ పురా పోలీసులు హైదరాబాద్, వెలుగు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పై హైదరాబాద్​లో కేసు నమోదయ్యింది. ఈ నెల ఒకటో తేదీన హైదరాబాద్​లోని పాతబస్తీ పర్యటన సందర్భంగా సుధా టాకీస్ వద్ద వేదికపై హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అ...


కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వండి : కల్వకుంట్ల కవిత

కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వండి : కల్వకుంట్ల కవిత రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్ న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తాను కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వాలని ఆమె తరఫున అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్ వేశారు. గత నెల 2...


జర్నలిస్టులు ఆ దేశాలను విడిచి ఎందుకు వెళ్లాల్సి వస్తోంది?

బలవంతంగా స్వదేశాలను విడిచి వెళ్లి, ఇతర దేశాల్లో పనిచేస్తున్న బీబీసీ వరల్డ్ సర్వీస్ జర్నలిస్టుల సంఖ్య 2020 నుంచి దాదాపు రెండింతలు పెరిగి 310కి చేరుకుందని ఒక అంచనా.


నగరి నియోజకవర్గంలో మంత్రి రోజాకు ఎదురు దెబ్బ.. వైసీపీకి ముఖ్య నేతల రాజీనామా

Nagari Leaders Quit Ysrcp: చిత్తూరు జిల్లా నగిరిలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని రోజా తీరును నిరసిస్తూ.. ఆమెకు టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్ చక్రపాణి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. తమ రాజీనామా పత్రాలను తిరుపతిలో పార్టీ కార్యాలయంలో అందజేశారు. వీరితో పాటూ మరికొందరు నేతలు కూడా వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పారు.


బిట్​ బ్యాంక్​: కర్ణాటిక్​ యుద్ధాలు

బిట్​ బ్యాంక్​: కర్ణాటిక్​ యుద్ధాలు మధ్యయుగాలు, ఆధునిక భారతదేశ చరిత్రలో భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన విశాలమైన రాజ్యం హైదరాబాద్​.      నిజాం ఉల్​ ముల్క్​ కాలంలో కర్ణాటక ప్రాంత రాజధాని ఆర్కాట్​.      1742లో నిజాం ఉల్​ ముల్క్​ ఆర్కాట్​ నవాబుగా సయీద్​ మహమ్మద్​ ఖాన్​ను నియమించారు.      1747లో ఆర్కాట్​తోపాటు కొండనూరు, కడప నవాబుగా నిజాం ఉల్​ ముల్క్​ త...


కరోనా వ్యాక్సిన్‌తో రక్తం గడ్డకడుతుందా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..

కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికించింది.ఈ వైరస్ ద్వారా ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ప్రపంచం మొత్తం వ్యాక్సిన్ వైపు ఎదురు చూసింది. పరిస్థితులు తీవ్రంగా మారడంతో ఎందరో శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఎట్టకేలకు శాస్త్రవేత్తల కృషి ఫలించింది. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ కనిపెట్టారనే వార్త అందరికీ ఆనందాన్ని కలిగించింది.భారత్ కూడా స్వయంగా వ్యాక్సిన్ ను కనిపెట్టి ప్రపంచానికి...


హైదరాబాద్​లో ఎస్ ఇన్‌‌‌‌ఫ్రా సేవలు షురూ

హైదరాబాద్​లో ఎస్ ఇన్‌‌‌‌ఫ్రా సేవలు షురూ హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఎస్ ఇన్‌‌‌‌ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్​’ హైదరాబాద్​లో సేవలను ప్రారంభిస్తున్నట్టు తెలిపింది. తెలంగాణ 2021 యూత్ ఐకాన్ అయిన డాక్టర్ స్రవంతి ఎల్లసిరి ఈ కంపెనీని ప్రారంభించారు. నగరంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఎస్ ఇన్‌‌‌‌ఫ్రా లోగోను, కంపెనీ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను ఆవిష్కరిం...


ఓటేసిన 108 ఏండ్ల వృద్ధురాలు

ఓటేసిన 108 ఏండ్ల వృద్ధురాలు గ్రేటర్​ వరంగల్, వెలుగు :  కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా కల్పించిన హోం ఓటింగ్​ను శుక్రవారం గ్రేటర్​ వరంగల్ పరిధిలోని బృందావన కాలనీకి చెందిన 108 ఏండ్ల సమ్మక్క అనే వృద్ధురాలు వినియోగించుకున్నారు. కొత్తవాడలో కూడా మరో వృద్ధురాలు, దివ్యాంగుడు ఓటు వేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ఆఫీసర్లు మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ప్రవ...


దొంగను వెంబడిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

దొంగను వెంబడిస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు, వారి బాలుడు సహా నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే  మృతి చెందారు. అసలేం జరిగిందంటే.. కెనడాలో ని ఒంటారియో స్టేట్ లోని బోమన్‌విల్లేలో ఓ దొంగ లిక్కర్ షాపులో చోరీకి పాల్పడ్డాడు.  స్థానికుల సమాచరంతొ ఘటనా స్థలానికి ...


వ్యవసాయంలో గుత్తాధిపత్య ధోరణులు

వ్యవసాయంలో గుత్తాధిపత్య ధోరణులు యునైటెడ్ స్టేట్స్​లోని కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన ఓ పరిశోధకుడు 1969 నుంచి 2013 వరకు ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లోని వ్యవసాయ కమతాల సంఖ్య, వాటి విస్తీర్ణం విశ్లేషించారు. ఈ సమాచారం ఆధారంగా 2100 నాటికి పరిస్థితి ఎట్లా ఉంటుందో  అంచనా వేశారు.  దాని ప్రకారం 2100 నాటికి  ప్రపంచంలోని కమతాల సంఖ్య సగానికి తగ్గుతుంది.  అమ...


నాడు కలిసి పనిచేశారు.. నేడు తలపడుతున్నారు

నాడు కలిసి పనిచేశారు.. నేడు తలపడుతున్నారు ఎంపీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల పోరు రసవత్తరం        మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో టఫ్ ఫైట్​ మహబూబాబాద్, వెలుగు: కలిసి పనిచేసిన వారే నేడు లోక్​సభ ఎన్నికల్లో తలపడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మహబూబాబాద్​పార్లమెంట్​ఎలక్షన్​లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు 2009లో ఒకేపార్టీలో కలిసి పనిచేశారు. ...


ముసలోడే కానీ మహానుభావుడు.. స్కూటీలోనే దుకాణమెట్టేశాడు.. పోలీసులే షాక్!

Old man Transports 100 liquor bottles in Scooty: ఏపీలో ఎన్నికల పోలింగ్ వేళ.. పోలీసులు తనిఖీలు ముమ్మురం చేశారు. ఎన్నికల్లో నగదు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఓ వృద్ధుడి స్కూటీని చెక్ చేసిన పోలీసులు షాక్ తిన్నారు. ఒకటీ రెండు కాదు ఏకంగా వంద బాటిళ్లను స్కూటీలో దాచి తరలిస్తూ పోలీసులకు చిక్కాడు గోపయ్య అనే వృద్ధుడు. దీంతో ముసలాయన ప్లాన్ చూసి పోలీసులే విస్తుపోయారు.


బీఆర్ఎస్​ ప్రచార ర్యాలీలో అపశృతి

బీఆర్ఎస్​ ప్రచార ర్యాలీలో అపశృతి మేడిపల్లి, వెలుగు: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఒకరు మృతిచెందగా, మరికొందరికి గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం.. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో బోడుప్పల్ కార్పొరేషన్ పరిధి దేవేందర్ నగర్ లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డి ఎన...


తీన్మార్​ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం : మంత్రి వెంకట్​ రెడ్డి

తీన్మార్​ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం : మంత్రి వెంకట్​ రెడ్డి ప్రజల కోసం పోరాడే వ్యక్తి సభలో ఉండాలి : మంత్రి వెంకట్​ రెడ్డి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్​ మల్లన్న నామినేషన్​ నల్గొండ అర్బన్, వెలుగు : కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్​ ప్రజలకు చేసిందేమీ లేదని, అదానీ, అంబానీకి దోచిపెట్టారని మంత్రి ...


ఆపరేషన్​ పాలమూరు.. రెండు పార్లమెంట్​ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు

ఆపరేషన్​ పాలమూరు.. రెండు పార్లమెంట్​ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు నేడు కొత్తకోటకు సీఎం రేవంత్​ రెడ్డి రేపు ఎర్రవల్లి చౌరస్తాకు రాహుల్​ గాంధీ 10న నారాయణపేటకు ప్రధాని మోదీ మహబూబ్​నగర్, వెలుగు: ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని రెండు లోకసభ స్థానాలపై ప్రధాన పార్టీలు ఫుల్​ ఫోకస్​ పెట్టాయి. ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని అధికార పా...


ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష

ఎందుకంటే : ఈ ఆస్పత్రి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష ఏదైనా నేరం చేసి జైలుకు వెళితే నేరం తీవ్రతను బట్టి ఏడాది, నాలుగేళ్లు మహా అయితే 14ఏళ్ళ యావజ్జీవ శిక్ష పడుతుంది. కొన్ని సందర్భాల్లో అధిక నేరాలు ఒకేసారి రుజువైతే కోర్టులు 20ఏళ్ళు, 30ఏళ్ళు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, ఏకంగా 760ఏళ్ళ జైలు శిక్ష పడటం విన్నారా ఎప్పుడైనా... అ...


Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

S K Ashraf Guinness World Record : ఇంగ్లీష్‌ అక్షరాలను Z నుంచి A వరకు అతి తక్కువ సెకన్లలో టైప్‌ చేసి ఓ హైదరాబాదీ గిన్నిస్ రికార్డు సృష్టించాడు. కేవలం 2.88 సెకన్లలోనే ఈ ప్రక్రియను పూర్తి చేశాడు.


ఏపీవాసులకు గుడ్ న్యూస్.. డీబీటీ చెల్లింపుల కోసం ఈసీకి ప్రభుత్వం లేఖ.. వారి ఖాతాల్లో డబ్బులు పడే ఛాన్స్!

AP Government Letter EC about DBT for Welfare schemes: పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం.. ఈసీ అనుమతి కోరింది. డీబీటీ విధానం ద్వారా చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని తెలిపింది. కొత్త పథకాలు కాదు కావున డీబీటీ ద్వారా చెల్లింపులకు పర్మిషన్ ఇవ్వాలని లేఖలో కోరింది.


కాలిఫోర్నియా వర్సిటీలో..పాలస్తీనా అనుకూల నినాదాలు

కాలిఫోర్నియా వర్సిటీలో..పాలస్తీనా అనుకూల నినాదాలు కాలిఫోర్నియా : లాస్ ఏంజెలెస్ లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంత మంది స్టూడెంట్లు పాలస్తీనా అనుకూల నినాదాలు చేశారు. ఆ దేశానికి అనుకూలంగా నినాదాలు చేస్తూ వారు ఏర్పాటు చేసుకున్న క్యాంపుపై ఇజ్రాయెల్  సపోర్టర్లు దాడి చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. బుధవారం ...


ఫేక్ డాక్టర్ అరెస్ట్

ఫేక్ డాక్టర్ అరెస్ట్ సికింద్రాబాద్​, వెలుగు:  క్లినిక్​ను ఓపెన్ చేసి ట్రీట్ మెంట్ చేసే ఓ నకిలీ డాక్టర్​ను డ్రగ్స్​కంట్రోల్​ అధికారులు అరెస్ట్ చేశారు. అడ్డగుట్ట డివిజన్ పరిధి తుకారంగేట్ రియో పాయింట్ హోటల్ వద్ద వెంకటేశ్వర్ రెడ్డి (41) వాయు క్లినిక్ నిర్వహిస్తున్నాడు. ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తూ  ప్రజలకు ట్రీట్ మెంట్ చేస్తున్...


‘వాసవి’ నిర్మాణాలను కూల్చొద్దు హైకోర్టు సూచన

‘వాసవి’ నిర్మాణాలను కూల్చొద్దు హైకోర్టు సూచన హైదరాబాద్, వెలుగు : మేడ్చల్‌– మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు శిఖం భూమిలో వాసవి ఇన్ ఫ్రా ఎల్‌ఎల్‌పీ బహుళ అంతస్తుల నిర్మాణాలు చేస్తోందనే పిల్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. నిర్మాణాలను నిలిపివేయాలని హెచ్‌ఎండీఏ ఉత్తర్వులను వాసవి సంస్థ సవాల్‌  చేసిన పిటిషన్‌ను జూన్‌ 4న విచారిస్తామ...


రూ. 98 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు

రూ. 98 లక్షలు పట్టుకున్న సైబరాబాద్ SOT పోలీసులు హైదరాబాద్: బ్యాంకులకు నగదు తీసుకువెళ్లే రెండు వాహనాలలో ఎటువంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు సీజ్ చేశారు సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు. సైబరాబాద్ ఎస్వోటీ మేడ్చల్ టీం, శామీర్ పేట్ , దుండిగల్ పోలీస్ స్టేషన్ల సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించగా..క్యూఆర్ కోడ్లు, ఎన్నికల సంఘం నిబంధనలు పాటించకుండా రెండు...


Tragedy Incident: వేరే పెళ్లి చేసుకున్న ప్రేయసి కుటుంబంపై పగ.. బాంబ్‌ పెట్టి చంపిన మాజీ ప్రియుడు

Speaker Explodes Two Dies In Gujarat: పెళ్లయి వేరే ఇంటికి వెళ్లిన తన ప్రేయసిపై లవర్‌ కక్ష తీర్చుకున్నాడు. తనను కాదని వేరే అతడిని పెళ్లి చేసుకోగా.. అతడిని బాంబు పెట్టి హతమార్చాడు.


తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్.. దర్శనానికి సంబంధించి వచ్చే నెల వరకు అద్భుత అవకాశం

TTD Cancels VIP Break Darshan In Summer: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళుతున్న భక్తులకు ముఖ్యమైన గమనిక. సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అందుకే వేసవి సెలవుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశామన్నారు. అంతేకాదు వేసవిలో కొండపైకి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులకు అవసరమైన తాగునీరు, అల్పాహారం, మజ్జిగను అందజేస్తున్నట్లు తెలిపారు ఈవో ధర్మారెడ్డి.


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు : హైకోర్టు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు : హైకోర్టు తన సంతకం ఫోర్జరీ చేశారని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్​ విచారించిన హైకోర్టు.. విఠల్​ సభ్యత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు అప్పీల్​కు నాలుగు వారాల గడువు హైదరాబాద్/ ఆదిలాబాద్/కాగజ్​నగర్, వెలుగు: ఆదిలాబాద్ స్థానిక సంస్థల కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. రూ.50 వేల జ...


రాధాకిషన్‌‌ రావు పిటిషన్ కొట్టివేత

రాధాకిషన్‌‌ రావు పిటిషన్ కొట్టివేత బెయిల్‌‌ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు హైదరాబాద్‌‌, వెలుగు: ఎస్‌‌ఐబీ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో టాస్క్‌‌ఫోర్స్‌‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌‌రావు బెయిల్‌‌ పిటిషన్ డిస్మిస్ అయింది. కేసు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ మేరకు గురువారం నాంపల్లి కోర్టు పిటిషన్‌‌ను కొట్టివేస్తూ  తీర్పు ఇచ్చింది. దర...


Srikakulam | భారతదేశంలోనే 175 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే పదాలు ప్రతి ఆంజనేయస్వామి భక్తునికి ఏంతో ధర్యాన్ని నింపుతాయి. అటువంటి ఆంజనేయ విగ్రహాలు ప్రతీ ఊరులో ఉంటాయి. కానీ శ్రీకాకుళం పట్టణంకు 18 కిలోమీటర్స్ దూరంలో మండపం టోల్ దగ్గర 175 అడుగులు ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం మరియు దేవాలయం ఉంది. ఈ అభ్యంజనేయస్వామి విగ్రహం వంశధార నది ఒడ్డున 2005 సంవత్సరంలో భూమి పూజ చేసి ప్రాంభించారు.


హీరామండి: లాహోర్‌లో సంపన్నులైన వేశ్యలు నివసించే ప్రాంతానికి ఈ పేరు ఎలా వచ్చింది?

హీరామండిలో స్థిరపడిన వేశ్యలకు రాజ కుటుంబంతో సంబంధాలు ఉండేవి. అబ్దాలీ దాడుల తర్వాత తలెత్తిన పరిస్థితుల వల్ల ఈ ప్రాంతంలో పేదరికం పెరిగింది. దీంతో ఇక్కడ నివశించే వేశ్యలు డబ్బు తీసుకుని వ్యభిచారం చెయ్యడం ప్రారంభించారు. వ్యభిచారం వ్యాపారంగా మారిన తర్వాత ఇక్కడ ఉండే మహిళల్లో కొంతమందికి వేశ్యలుగా మారడం ఇష్టం లేకపోయినా అదే వృత్తిలోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడింది.


25 virgin girls: కిమ్ ను సుఖపెట్టేందుకు ఏడాదికి 25 మంది అమ్మాయిలు... వెలుగులోకి షాకింగ్ విషయాలు...

North korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి క్రూరుడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి తరచుగా షాకింగ్ విషయాలు వార్తలలో ఉంటునే ఉంటాయి. ఆ దేశంలో విధించే శిక్షలు, తిరుగుబాటు చేసిన వారిని అణచి వేసే విధానం అత్యంత క్రూరంగా ఉంటుదని చెబుతుంటారు.


రోహిత్ వేముల ఎస్సీ కాదు..కేసు మూసేస్తున్నాం: హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్

రోహిత్ వేముల ఎస్సీ కాదు..కేసు మూసేస్తున్నాం: హైకోర్టుకు పోలీసుల రిపోర్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ కేసుపై   మే3న  తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా రోహిత్ ఆత్మహత్యకు కారణాలు, ఎవిడెన్స్ లేవని..కేసును మూసివేస్తున్నామని కోర్టుకు రిపోర్టు ఇచ్చారు ప...


హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్

హిందీ భాషా వారధి వినయ్ వీర్ : బి.నర్సన్ దక్షిణాన హిందీ భాషను, సాహిత్యాన్ని వ్యాప్తి చేసేందుకు ఎక్కడో పుట్టిన కుటుంబం భాగ్యనగరంలో అడుగుపెట్టి తమ కృషిని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. ఎనభై ఏండ్ల క్రితం హైదరాబాద్ మోజాంజాహి మార్కెట్ లోని ఓ భవంతిలో మొదలైన పత్రిక అందుకు బీజం వేసింది. దానికి ఆద్యులు యుధ్ వీర్, ఆయన భార్య సీతాదేవి.  ఇరువురు స్వాతంత్య్ర సమరయోధ...


ప్రధాని మోదీ రాజ్యాంగానికి ప్రమాదకారి: ఆకునూరి మురళి

ప్రధాని మోదీ రాజ్యాంగానికి ప్రమాదకారి: ఆకునూరి మురళి నిర్మల్, వెలుగు: ప్రధాని మోదీ రాజ్యాంగానికి ప్రమాదకారిగా మారారని టీఎస్డీఎఫ్‌‌‌‌ కన్వీనర్, మాజీ ఐఏఎస్‌‌‌‌ ఆకునూరి మురళి ఆరోపించారు. జాగో తెలంగాణలో భాగం గా టీఎస్డీఎఫ్‌‌‌‌ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం నిర్మల్‌‌‌‌కు చేరుకుంది. యాత్రకు స్థానిక అంబేద్కర్ చౌక్‌‌‌‌ వద్ద ప్రజా, కార్మిక సంఘాల ...


వీడికేం పోయేకాలం : పెళ్లాన్ని కొట్టి కొట్టి చంపిన మాజీ మంత్రి

వీడికేం పోయేకాలం : పెళ్లాన్ని కొట్టి కొట్టి చంపిన మాజీ మంత్రి ఖజకిస్తాన్ మాజీ మంత్రి కువాండిక్ బిషింబాయేవ్(44) తన భార్యను కొట్టి చంపాడు. గత కొద్దికాలంగా ఈ విషయం ఆదేశంలో చర్చనీయాంశమైంది. సాల్టానాట్ నుకెనోవా(31)ని 2023 నవంబర్‌లో ఆమె భర్త బంధువు రెస్టారెంట్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఈ జంట దాదాపు ఒక రోజంతా ఉన్నారు. అయితే వారి మధ్య ఏం అయిదో తెలియదు కానీ.. ...


సూరి హత్య కేసులో భానుకు జీవితఖైదు కరెక్టే: హైకోర్టు

సూరి హత్య కేసులో భానుకు జీవితఖైదు కరెక్టే: హైకోర్టు కింది కోర్టు తీర్పులో జోక్యానికి హైకోర్టు నిరాకరణ హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం రేపిన మద్దెలచెరువు సూరి హత్య కేసులో నిందితుడు మలిశెట్టి భానుకిరణ్‌‌కు నాంపల్లి కోర్టు విధించిన యావజ్జీవ శిక్ష తీర్పును హైకోర్టు సమర్థించింది. నాంపల్లి కోర్టు తీర్పును సవాల్‌‌  చేస్తూ భాను వేసిన...


తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​

తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్​ జగిత్యాల, వెలుగు: బీఆర్ఎస్‌‌ హయాంలో తలాపున గోదారి పారుతున్న ధర్మపురి ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వలేదని విప్‌‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌‌కుమార్‌‌‌‌ విమర్శించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజారాంపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన జనజాతర సభకు సీఎం రేవంత్‌‌రెడ్డి, మంత్రి శ్ర...


Vizag | ఈ సమ్మర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న భీమిలి బీచ్..!!

విశాఖ అంటేనే ప్రకృతి అందాలకు నిలయం. వేసకాలం వచ్చిందంటే రాష్ట్రం నలుమూలల నుంచి పర్యాటకులు విశాఖ వస్తారు. విశాఖలో సుందర సాగర తీరాలు కనువిందు చేసే ఉద్యానవనాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని సరదాగా ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు వచ్చి వెళ్తారు. విశాఖలో పర్యాటకులు చూడదగ్గ ప్రదేశాల్లో భీమిలి బీచ్ ఒకటి. భీమిలి బీచ్ విశాఖపట్నం కి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.


ఫోర్జరీ సంతకాలతో పొదుపు సంఘం లోన్‌‌‌‌

ఫోర్జరీ సంతకాలతో పొదుపు సంఘం లోన్‌‌‌‌ ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే మంజూరు చేసిన బ్యాంక్‌‌‌‌ సిబ్బంది గరిడేపల్లి, వెలుగు : పొదుపు సంఘం సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ. 10 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో శుక్రవారం వెలుగు చూసిం ది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఫత్తేపురం గ్రామానికి చెందిన సాయి సుధ సమభావన సంఘం సభ్యులు శుక్రవారం ల...


Supreme Court: 'రాహుల్ గాంధీ' పేరుందని ఎన్నికల్లో పోటీ చేయోద్దంటే ఎలా ? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

Supreme Court: సాధారణంగా ఎన్నికల్లో ఒక పెద్ద పార్టీ నుంచి పోటీ చేస్తోన్న వ్యక్తి పేరుతో పలువురు ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఓటర్లను కన్ఫ్యూజన్ చేసేందుకు ఈ ఎత్తుగడను అనుసరిస్తూ ఉంటారు. ప్రత్యర్ధి పార్టీ వ్యక్తులే ఇలా ఆయా అభ్యర్ధులను ఎన్నికల బరిలో దింపుతుంటారు. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.


కుగ్రామంగా మొదలై అసెంబ్లీ నియోజకవర్గంగా.. ఇప్పుడు ఏకంగా ఏడు నియోజకవర్గాలు

Visakhapatnam Political History: ఆంధ్రప్రదేశ్‌లో విశాఖఫట్నానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాజకీయంగా ఎంతో చైతన్యం కలిగిన ఈ ప్రాంతం చిన్న కుగ్రామంగా ప్రస్థానం ప్రారంభించగా.. ఇప్పుడు పెద్ద నగరంగా ఎదిగింది. మొదట అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడగా.. ఆ తర్వాత మరింతగా విస్తరించింది. ఇప్పుడు విశాఖపట్నం ఏకంగా ఏడు నియోజకవర్గాలుగా మారింది. ప్రారంభంలో 68వేలుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 20 లక్షల వరకు ఉంది. విశాఖ మహానగరంగా విస్తరించిన తీరు ఇలా ఉంది.


రూ. 3.44 లక్షల నగదు పట్టివేత

రూ. 3.44 లక్షల నగదు పట్టివేత నిజామాబాద్ క్రైమ్, వెలుగు :  నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ లో రెండో టౌన్ పోలీసులు ఓ వ్యక్తి నుంచి 3.44 లక్షల రూపాయల నగదును పట్టుకున్నారు. నిజామాబాద్ కు చెందిన చెన్న శివకుమార్ ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా డబ్బులు తరలిస్తుండడంతో రెండో టౌన్ పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. సీజ్ చేసిన నగదు ను ఎన్నికల అధికారులకు అప్పగించినట్ల...


రాయ్‌‌బరేలీలో రాహుల్​ ఓడిపోతరు : అమిత్‌‌ షా

రాయ్‌‌బరేలీలో రాహుల్​ ఓడిపోతరు : అమిత్‌‌ షా హుక్కేరి(కర్నాటక): రాహుల్‌‌ గాంధీ అమేథీ నుంచి పారిపోయి రాయ్‌‌బరేలీ నుంచి పోటీ చేస్తున్నారని, అయితే, అక్కడ బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన ఘోరంగా ఓడిపోబోతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌‌ షా అన్నారు. శుక్రవారం కర్నాటకలోని బెలగావి జిల్లాలోని చిక్కోడి లోక్‌‌సభ బీజేపీ అభ్యర్థి అన్నాసాహెబ్‌‌ జొల్లే తరఫున ఎన్నికల ప...


ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు:తుమ్మల నాగేశ్వర్రావు

ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు:తుమ్మల నాగేశ్వర్రావు మహబూబాబాద్, వెలుగు: ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులపాలు చేసిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అన్నారు. శుక్రవారం మహబూబాబాద్​జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్​లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోసం సీపీఐ ఆధ్వర్యంలో...


Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

Rohith Vemula Case closed: హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసును మూసివేస్తున్నట్లు తెలంగాణ పోలీసులు హైకోర్టుకు నివేదించారు. రోహిత్ వేముల దళితుడు కాదని పేర్కొన్నారు. రోహిత్‌ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రిపోర్ట్ లో తెలిపారు.


15 ఏళ్ల పాలకులు.. పలుగు పార పట్టి పనులకు వెళుతున్నారు !

ప్రస్తుత సమాజంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఏ చిన్న నాయకుడైనా చేసే పెద్దరికం హంగామా మామూలుగా ఉండదు.. కానీ ఈ గ్రామానికి చెందిన దంపతులిద్దరూ 3 పర్యాయాలు (15 సంవత్సరాల పాటు) సర్పంచ్ లు గా సేవలందించి నేడు ఉపాధి కూలీలుగా మారి జీవనం సాగిస్తున్నారు. ఈ సర్పంచ్ దంపతులు ఎవరు..!? అసలు వారు ఉపాధి హామీ కూలీలుగా మారడానికి గల కారణాలేంటనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం. దంపతులిద్దరూ పలుమార్లు గ్రామానికి సర్పంచ్ గా సేవలందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామానికి చెందిన దొంగరి భూమయ్య, గంగవ్వ దంపతులు గతంలో పలు పర్యాయాలు సర్పంచ్ లుగా ఎన్నికై పంచాయతీకి సేవలు అందించారు. భూమయ్య పదేళ్ళు, గంగవ్వ ఐదేళ్లు సర్పంచ్ లుగా కొనసాగారు. వీరి కాలంలో గ్రామం అభివృద్ధి వైపు ఆడుగులు వేసిందని, గ్రామంలో సిసి రోడ్లు కూడా నిర్మాణం చేపట్టారని గ్రామ ప్రజలకు చెబుతున్నారు. మొదటి నుంచి వారిది వ్యవసాయ కుటుంబమేనని, సర్పంచ్ కాక ముందు భూమయ్యకు రెండు ఎకరాల భూమి ఉండేదని, సర్పంచ్ గా మూడు పర్యాయాలైన వీరు కారణాలు ఏంటో తెలియదు కానీ, ఉన్న రెండు ఎకరాల భూమి కూడా అమ్ముకున్నట్లు తెలుస్తోంది.అనునిత్యం ప్రజాసేవలోనే నిమగ్నమైన మాజీ సర్పంచ్ దంపతులు.. నిస్వార్ధంగా ప్రజాసేవ చేశారని, వీరి జీవితం ఎందరికో స్ఫూర్తి అంటారు వీరి గ్రామస్తులు. ఈ దంపతుల హయాంలోనే గ్రామ అభివృద్ధి సాగిందని ప్రజలు చెబుతున్నారు. మాజీ సర్పంచ్ భూమయ్య ఏడవ తరగతి వరకు చదివారని, ప్రస్తుతం అనునిత్యం ఉపాధి హామీ కూలీ పనులకు మాజీ సర్పంచ్ దంపతులు వెళ్తున్న దృశ్యాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.ప్రస్తుత సమాజంలో ఏదైనా పార్టీలో ఉన్న కొందరు కార్యకర్త నుంచి వార్డ్ మెంబర్ దాకా.. ఏదో అక్రమాలకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తుతున్న ఈ రోజుల్లో, పలు దఫాలుగా దంపతులిద్దరూ గ్రామానికి నిస్వార్ధంగా సేవ చేసి ఉన్న కాస్త భూమిని కూడా అమ్ముకున్నారని గ్రామ ప్రజలు తెలిపారు. 10 సంవత్సరాల క్రితం మూడు పర్యాయాలు వారే గ్రామానికి సర్పంచులుగా దంపతులు ఇద్దరూ సేవలందించారు. భూమయ్య పది సంవత్సరాలు అతని భార్య ఐదు సంవత్సరాలుగా సర్పంచ్ లుగా కొనసాగారు. ఉపాధి హామీ పథకం కూలిగా పనులకు వెళ్తున్న ఈ దంపతులు..మేము సామాన్యులం, పొట్ట కూటి కోసం కష్టపడి జీవించడంలో తప్పులేదని అంటూ తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు సరైన సౌకర్యాలు పనిచేసే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ భూమయ్య కోరుతున్నారు. ఏమైనప్పటికీ ఇలాంటి నిస్వార్ధ ప్రజా సేవకుల సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజాయితీగా గ్రామానికి సేవ చేసిన వారు కాబట్టే నేడు, ఉపాధి కూలిగా మారారని ఈ దృశ్యాలు చెప్పకనే చెబుతున్నాయి.


నీటి సంపులో పడి బాలుడు మృతి

నీటి సంపులో పడి బాలుడు మృతి పెనుబల్లి, వెలుగు: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో నీటిసంపులో పడి మూడేండ్ల బాలుడు చనిపోయాడు. ధర్మసోత్ కిరణ్ , పద్మకు శ్రవణ్, నిఖిల్ సాయి (3) కొడుకులు. శుక్రవారం ఇద్దరూ ఇంటి బయట ఆడుకుంటున్నారు. తండ్రి రైస్ మిల్ కు పనికి వెళ్లగా తల్లి ఇంట్లో వంట చేస్తోంది. నిఖిల్ సాయి మామిడికాయ తిన్నాక చేతులు కడుక్కునేందుక...


సమ్మర్ హాలిడేస్​లో క్లాసులు.. 40 కాలేజీలకు ఫైన్

సమ్మర్ హాలిడేస్​లో క్లాసులు.. 40 కాలేజీలకు ఫైన్ హైదరాబాద్, వెలుగు : నిబంధనలకు విరుద్ధంగా సమ్మర్ లో క్లాసులు నిర్వహిస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై ఇంటర్ బోర్డు కొరడా ఝులిపించింది. సుమారు 40 కాలేజీలకు ఫైన్ వేసింది. ఆ కాలేజీలన్నీ దాదాపుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనివే ఉన్నాయి. ఫైన్ పడినవాటిలో రెజోనెన్స్, శ్రీవశిష్ట...


ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు

ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు కోదాడ, వెలుగు :  వైద్యారోగ్యశాఖ అనుమతులు లేకుండా కోదాడ పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీహృదయ ఆస్పత్రిని అధికారులు సీజ్ చేశారు. కొంతకాలంగా కోదాడలో ఆస్పత్రుల నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడం తో అధికారులు తనిఖీలు చేపట్టారు. గురువారం పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటచలం ఆధ్వర...


Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌‌ బోనులో చిక్కిన చిరుత, వారం రోజులుగా ముప్పతిప్పలు పెట్టిన చిరుత

Samshabad Leopard: శంషాబాద్ ఎయిర్‌ పోర్ట్‌లో గత వారం రోజులుగా సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.


TTD: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. మండుటెండల్లో చల్లటి మాట

తిరుమల తిరుపతి దేవస్థానంలో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఎండాకాలంలో చల్లటి మాట చెప్పారు దేవస్థానం ఈవో. తాజాగా డయల్ యువర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. శ్రీవారి భక్తులకు తీపి కబురు చెప్పారు. తిరుపతి ఎప్పుడు చూసినా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఉంటుంది. ప్రతి రోజు లక్షలాది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణంతో తిరుమల కొండలు మారుమోగుతుంటాయి. జనరల్ గా శ్రీవారి దర్శనం అంటే అదో పెద్ద టాస్క్. గంటలు గంటలు క్యూ లైన్లలో నిలబడి వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేస్తే గానీ చివరకు వెంకటేశుడి దర్శనం లభించదు. సాధారణ ప్రజలకు ఓ లైన్, ప్రత్యేక దర్శనాలకు మరో లైన్.. అదేవిధంగా వీఐపీ బ్రేక్ దర్శనాలకు మరో స్పెషల్ దారి.. ఇలా పలు మార్గాల్లో శ్రీవారి దర్శనాలు కల్పిస్తుంటారు. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమలకు సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సామాన్యులకు మేలు కలిగేలా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వీఐపీ బ్రేక్ దర్శనాలపై ఆంక్షలు విధించి చాలా రోజులైంది. అయితే ఇప్పుడు వేసవి రద్దీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామని, కేవలం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు పరిమితం చేశామని ఆలయ ఈవో అన్నారు. వేసవిలో తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఈవో తెలిపారు. క్యూలైన్లు, కంపార్ట్‌మెంట్లలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు ఆలయ మాడ వీధుల్లో చలువ పందిళ్లు, చలువసున్నం, కార్పెట్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులు సేద తీరేందుకు తాత్కాలిక షెడ్లు కూడా ఏర్పాటు చేశామని అన్నారు. ఈ వేసవిలో తిరుమలకు వచ్చే భక్తుల కోసం మరిన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.


పదేండ్లు కార్మికులను గోసపెట్టిన బీఆర్ఎస్​ : గడ్డం వంశీకృష్ణ

పదేండ్లు కార్మికులను గోసపెట్టిన బీఆర్ఎస్​ : గడ్డం వంశీకృష్ణ సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్రలను తిప్పి కొట్టాలి : గడ్డం వంశీకృష్ణ సింగరేణిలో కొత్త కోల్​మైన్స్​ తీసుకొస్తామని హామీ కోల్​బెల్ట్, వెలుగు : పదేండ్ల బీఆర్ఎస్​ పాలనలో సింగరేణి కార్మికులను అరిగోస పెట్టిందని పెద్దపల్లి కాంగ్రెస్​ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. గత బీఆర్ఎస్​ సర్కారు​ కార్మ...