Trending:


Snakes : పాములు స్నానం చేస్తాయా.. వేడి నుంచి ఉపశమనానికి అవి ఏం చేస్తాయంటే..?

స్నానం చేయకుండా మనుషులు ఉండలేరు. అయతే పాములు కూడా స్నానం చేస్తాయా.. లేక నీటికి అవి దూరంగా ఉంటాయా అన్న సందేహం అందరికీ వస్తుంది. నిజానికి పాములకు స్నానం చేయడం చాలా అవసరం. అయితే పాములు ఎలా స్నానం చేస్తాయి.. వాటికి స్నానం చేయడం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా పాములు వెచ్చని నీటిలో సేదతీరడానికి ఇష్టపడతాయి. అయితే చల్లటి నీటిలో ఉండటానికి మాత్రం పెద్దగా ఇష్టపడవంట. కొన్ని జాతుల పాములు ఉపశమనం పొందడానికి పదే పదే తడుస్తుంటాయి.. దీనినే స్నానంగా చూడవచ్చంట. పాములు ఎప్పుడూ తడుస్తుంటాయి. అయితే పాములు స్నానం చేయవు. అతను కేవలం తడి ప్రదేశానికి వెళ్లి, అందులో దొర్లుతూ స్నానం తమ శరీరాన్ని చల్లబరుచుకుంటాయి. ఎందుకంటే వాటికి నీరు చాలా అవసరం. పాములు సాధారణంగా కొద్దిగా స్నానం చేసి.. నీటిని తాగడం ద్వారా తమను తాము హైడ్రేట్ చేసుకుంటాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా అవి చర్మం ద్వారా శ్వాస పీల్చుకోవడానికి వీలుగా వారి చర్మ రంధ్రాలను శుభ్రపరుచుకుంటాయి. అందుకే జూల్లో పెంపుడు పాముల కోసం ఒక గిన్నెలో నీటిని నింపుతారు.. పాము దానిలోకి ప్రవేశించి సేదతీరుతాయి. కొన్ని జాతుల పాములు స్నానం చేయడం ఆనందిస్తాయి. అవి అక్కడ గంటల తరబడి నీట మునిగి ఉండగలవు.. అయితే స్నానాన్ని ఇష్టపడని అనేక రకాల పాములు ఉన్నాయి. చెరలో ఉంచబడిన పాములు ఎప్పటికప్పుడు నీటి గిన్నెలలో తడిసిపోతాయి. పాము చలిలో అస్సలు బతకదు అంటుంటారు.. నిజానికి అతి వేడి ప్రదేశంలో కూడా పాములు జీవించలేదు. అందుకే ఎండా కాలంలో అవి స్నానం చేయడానికి చూస్తాయి. అందుకే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న సమయంలో నీటి తొట్ల దగ్గర పాములు ఎక్కువ మనకు కనిపిస్తుంటాయి. ఇక పాములకు నీరు అంటే ఇంష్టమో కాదు ఇప్పుడు తెలుసుకుందాం. పాములు నీటిని ఇష్టపడతాయి.. అంతేకాదు నీటిని త్రాగడానికి అనేక పద్ధతులను అవలంబిస్తాయి. పాముల దవడ కింది భాగం చర్మం స్పాంజ్ లాగా ఉంటుంది. పాము నీటిపైకి వచ్చినప్పుడు, దాని చర్మం నీటిని పీల్చుకుంటుంది. పాము ఆ నీటిని నెమ్మదిగా తాగుతుంది. కొన్ని పాములు నీటి వనరు దగ్గర పడుకుని నోటిని నీటిలో ముంచి నీరు తాగుతాయి. ఇతర పాములు తమ పెదవులను నీటి వనరులకు తాకి ఆ నీటిని నోటిలోకి లాగుతాయి. నీటి పాము నీటిలో బాగా నివసిస్తుంది. ఆక్సిజన్ పొందడానికి మాత్రమే దాని నోటిని నీటి నుండి బయటకు తీస్తుంది. లోపల ఎక్కువసేపు ఉండగలవు.


సెంకండ్ ఫెజ్ పోలింగ్: ఓటేసిన ప్రముఖులు

సెంకండ్ ఫెజ్ పోలింగ్: ఓటేసిన ప్రముఖులు దేశవ్యాప్తంగా రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. కర్ణాటకలోని 14 లోక్‌సభ నియోజకవర్గాల్లో శుక్రవారం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ బూత్ లు ఓపెన్ చేయగా.. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మంది ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకోడానికి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. వారిలో కొందరు సెలబ్రెటీలు కూ...


ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..ఆరుగురు మృతి చెవులు కుట్టించేందుకు విజయవాడ వెళ్తుండగా ప్రమాదం చనిపోయిన వాళ్లంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లు సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో ఘటన కోదాడ, వెలుగు : సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు వేగంగ...


JEE: రోజూ 12 గంటలు చదివి.. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన కర్నూల్ విద్యార్థి

జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు.. జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సైతం అద్భుత ప్రతిభ కనబరచి శభాష్ అనిపించుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కోవెలకుంట్ల చెందిన కె.ప్రశాంత్ రెడ్డి అనే విద్యార్థి జాతీయస్థాయిలో 148వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. కోవెలకుంట్ల గ్రామానికి చెందిన కె.ప్రశాంత్ రెడ్డి తమ గ్రామంలోని విఆర్ పాఠశాలలో...


రూ. 53 లక్షల పట్టివేత

రూ. 53 లక్షల పట్టివేత అంతరాష్ట్ర సరిహద్దు బ్రహ్మణపల్లి వద్ద స్వాధీనం నిజాంసాగర్,(ఎల్లారెడ్డి )వెలుగు : కామారెడ్డి జిల్లా  నిజాంసాగర్ మండలం  బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వద్ద ఎలక్షన్ నిబంధనలకు విరుద్ధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం, ధార్ జిల్లా కేసుర్ గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ఐచర్  వాహనంలో బుధవారం రాత్రి  హైదరాబాద్ నుంచి రూ. 53,42, 830  మధ్యప్రదేశ్...


Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టి వేత

Telangana Tapping Case Update : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నలుగురు పోలీసులు జైల్లోనే ఉండనున్నారు. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును నాంపల్లి కోర్టు ఇచ్చింది. బెయిల్ ఇస్తే వారు సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. వీరి వాదనలో ఏకీభవించిన కోర్టు వారి బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. డీఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ప్రస్తుతం ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యారు. వీరిలో...


రెండు కిడ్నీలు పాడై మంచానికే పరిమితం, అయినా ఇంటర్‌ ఫలితాల్లో సత్తా - దాతల సాయం కోసం ఎదురుచూపు

Godavarikhani Girl Achievement in Inter Results: రెక్కాడితే గానీ డొక్కాడని బ్రతుకులు వారివి. రోజూ సెంట్రింగ్ వర్క్ చేస్తేనే పూటగడవని పరిస్థితి ఆ కుటుంబానిది. అందులోనూ ఇద్దరూ ఆడపిల్లలే. ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. పేదరికానికి తోడు పెద్ద కుమార్తె సిరికి రెండు కిడ్నీలు పాడవడంతో ఇంటికే పరిమితమైంది. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఇంటర్ పరీక్షల్లో మొక్కవోని ధైర్యంతో 927 మార్కులు సాధించింది ఆ విద్యార్థిని. తన...


lok sabha polls: గ్రేట్ బామ్మ.. ఈ 78 ఏళ్ల వృద్ధురాలిని చూస్తే ఓటు విలువ తెలుస్తుంది!

Lok Sabha Polls: ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ప్రధాన ఆయుధం. మనల్ని ఐదేళ్ల పాటు పాలించే నాయకుడిని ఎన్నుకునేందుకు తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. అయితే చాలా మంది మాత్రం ఓటు వేయడానికి ఇష్టపడరు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం మరీ తక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి చెంపపెట్టులా ఓ బామ్మ.. లేవలేని స్థితిలో ఉన్నా.. అంబులెన్స్‌లో వచ్చి మరీ తన ఓటును వేశారు. అది చూసి అంతా హ్యాట్సాఫ్ బామ్మ అంటున్నారు.


IRCTC: ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక యాత్ర.. ఏడు జ్యోతిర్లింగాల దర్శనానికి స్పెషల్ టూర్ ప్యాకేజీ

IRCTC: సమ్మర్‌లో ఆధ్యాత్మిక టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఏడు జ్యోతిర్లింగాలు దర్శించుకునేలా కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భారత్ గౌరవ్ AC టూరిస్ట్ రైలులో ప్రయాణం ఉంటుంది. ఏడు జ్యోతిర్లింగ యాత్ర మే 22న ప్రారంభం కానుంది. టూర్ మొత్తం 11 రాత్రులు/12 పగలు ఉంటుంది. ప్యాకేజీ కోడ్- NZBG35. ప్యాకేజీలో భాగంగా యాత్రికులకు వనతి, భోజనం సదుపాయం ఐఆర్‌సీటీసీ...


బంగ్లాదేశ్‌ను చూసి సిగ్గుపడుతున్నాం.. పాక్ ప్రధాని షెహబాజ్ సంచలన వ్యాఖ్యలు

దాయాది పాక్ చరిత్రలోనే అత్యంత గడ్డు పరిస్థితులను అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్నారు. గత రెండేళ్లుగా ఆర్ధిక కష్టాలతో సతమతమవుతున్నారు. పాలకుల పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయి. దేశ విభజన నాటికి ధనిక దేశంగా ఉన్న పాకిస్థాన్.. ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు దేహీ అనే స్థాయికి చేరుకుంది. దీనికంతటికీ కారణం పాలకుల వైఫల్యమే. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాక్.. ఇప్పుడు వారి కారణంగా బలైపోతోంది. కడుపునిండా తిందామంటే తిండి కూడా దొరకని పరిస్థితి.


దళిత్ హిస్టరీ మంత్: కులవ్యవస్థపై పూర్వీకులు చేసిన పోరాటాలు, వారు చేసిన త్యాగాల గురించి మనకేం తెలుసు?

'నేను అగ్రవర్ణ-సంపన్న తరగతికి చెందిన వారిని కలుస్తుంటాను, వారు కులతత్వం ఒక ప్రధాన సామాజిక సమస్య కాదంటారు. అయితే, పెళ్లి మాట రాగానే తమ కులానికి చెందిన భాగస్వామి కోసం వెతుకులాట మొదలుపెడతారు.'


KA Paul | మీడియా నన్ను పట్టించుకోవట్లేదు.. కేఏ పాల్ శాపనార్థాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో తాను పోరాడి స్టే తెచ్చినా సరే తనకు మీడియా క్రెడిట్ ఇవ్వడం లేదంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ శాపనార్థాలు పెట్టారు.


Alert : ఈ టైంలో బయటకు రావొద్దు.. వచ్చారా ఎండకు మాడిపోతారు..!

Alert : ఈ టైంలో బయటకు రావొద్దు.. వచ్చారా ఎండకు మాడిపోతారు..! హెడ్డింగ్ చూసి భయపడుతున్నారా.. ఎస్.. భయపడాలి.. ఎందుకు అంటే భారత వాతావరణ శాఖ అలాగే హెచ్చరించింది. హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే నాలుగు రోజులకు.. అంటే 2024, ఏప్రిల్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వెదర్ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణలో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు అంటే.. ...


NOTA: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలా.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

NOTA: ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎలా ఉంటుంది. అప్పుడు ఆ నియోజకవర్గంలో ఫలితం ఎలా ఉంటుంది. నోటా తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే విజేతలుగా ప్రకటిస్తారు. అయితే ఇలా జరిగిన సమయంలో ఎలక్షన్స్ రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఇక నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ...


కాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ

కాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ ఏపీలో నామినేషన్ల పర్వానికి తెర పడింది. ఇవాళ నామినేషన్లను పరిశీలించింది ఈసీ. కాగా, తప్పుడు వివరాలు ఉన్న పలు నామినేషన్లను పెండింగ్ లో పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్లను తిరస్కరించింది ఈసీ. ఈ క్రమంలో తెనాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించి అభ్యర్థికి షాక్ ఇచ్చి...


బెజ్జంకిలో ఘనంగా నరసింహస్వామి రథోత్సవం

బెజ్జంకిలో ఘనంగా నరసింహస్వామి రథోత్సవం బెజ్జంకి, వెలుగు: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జరుగుతున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామున రథోత్సవం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను రథంపైకి తీసుకొచ్చి ప్రత్యేక హోమం, దిష్టికుంభం నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామి వారి రథాన్ని  బెజ్జంకి గుట్ట చుట్టూ తాళ్లతో లాగారు. ...


భార్య తెచ్చిన కట్నంపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

Supreme Court: సుప్రీం కోర్టు ఏదో ఒక విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త తీర్పును ఇస్తూనే ఉంటుంది. అలాగే ఇటీవల కుటుంబ వ్యవహారాలకి సంబంధించిన ఓ సంచలన తీర్పును ఇచ్చింది. కుంటుంబంలో జరిగే కొన్ని గొడవల కారణంగా చాలా కుటుంబాలు కోర్టు మెట్లు ఎక్కాల్సివస్తుంది. ఈ కేసులకు సంబంధించిన న్యాయస్థానం సుదీర్ఘ విచారణ చేసి కీలకమైన తీర్పులు ఇస్తాయి. ఆ తీర్పుల్లో కొన్ని భార్యకు అనుకూలంగా ఉంటే మరికొన్ని భర్తలకు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఇప్పుడు స్త్రీలకు అనుకూలంగా...


ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని చెప్పారు. త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని తెలిపారు. ఊహాగానాలుతో దర్యాప్తు ను ఇబ్బంది పరుస్తున్నారని తెలిపారు. రాజకీయ నేతల ప్రమేయం పై దర్యాప్తు కొనసా...


తాళిబొట్లు కూడా మిగలనివ్వరనే ఆరోపణలు ఎదుర్కుంటోంది ఎవరు, ప్రధాని విమర్శలు ఎందుకు?

తాళిబొట్లు కూడా మిగలనివ్వరనే ఆరోపణలు ఎదుర్కుంటోంది ఎవరు, ప్రధాని విమర్శలు ఎందుకు?


వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ

Life Threat to VV Lakshminarayana: విశాఖపట్నం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణ హాని ఉందని విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని లక్ష్మినారాయణ ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని సీపీని లక్ష్మీనారాయణ కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


AP Elections: ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

Tenali Congress Party candidate Nomination Rejected: ఏపీలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం కాస్త ఉద్రిక్తతలకు కారణమైంది. ప్రత్యర్థుల నామినేషన్ పత్రాల మీద ఇతర పార్టీల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొద్దిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. తాడిపత్రి, డోన్ నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అయితే ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇద్దరు నేతలు...


సీతమ్మ తల్లి పలికిన ఒకే ఒక్క మాట.. సింధూరం పూసుకున్న హనుమంతుడు.. ఏమి జరిగిందో తెలుసుకుందాం

సింధూరం అంటే హిందూ సాంప్రదాయంలో ఒక భాగమని చెప్పవచ్చు. ఈ సింధూరాన్ని ధరించేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తుంటారు. అందుకే కాబోలు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరంతో స్వామివారికి పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.‌ ఈ నేపథ్యంలో సింధూరంకు ఆంజనేయస్వామికి గల అనుబంధం, సింధూరంతో ఆంజనేయ స్వామివారిని అలంకరించడానికి గల కారణమేమిటనే విషయాలను భద్రాచలం లోని శ్రీ...


రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై వస్తున్న వ్యక్తి  ఫ్లై ఓవర్ పై అదుపుతప్పి ఫూట్ పాత్ పై ఉన్న పూలకుండి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు. వివరాల్లోకి వెళ్తే  జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని జాఫర్ గూడెంకు చెందిన వరాల శ్రీనివాస్  జనగామ పోలీస్ స్టేషన్ లో డ్రైవర్ గా విధులు నిర్వహిస్త...


పక్కా సమాచారంతో సోదాలు.. తలుపు తెరిచి చూసి పోలీసుల షాక్

illegal liquor worth 80 lakhs Seized in Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో అక్రమ మద్యం నిల్వలు కలకలం రేపాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులు తనిఖీలు మమ్మరం చేశారు. ఈ క్రమంలోనే పిఠాపురంలోని నాలుగు ప్రాంతాల్లో అక్రమంగా దాచిన మద్యం నిల్వలను పోలీసులు గుర్తించారు. వివిధ బ్రాండ్లకు చెందిన సుమారు 80 లక్షల విలువైన మద్యాన్ని అక్రమంగా నిల్వచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ...


తెల్లారితే చాలు అక్కడికే పరుగులు పెడుతున్న జనం.. కారణం ఏమిటంటే !

విశాఖపట్నంలో చికెన్, మటన్ కంటే సముద్ర చేపలు ఎక్కువగా అందుబాటులో వుండటంతో ఎక్కువగా నగరవాసులు వీటినే కొనుగోలు చేస్తున్నారు. హార్బర్ నుండి వ్యాపారస్తులు చేపలు తీసుకువెళ్లి జిల్లా అంతటా అమ్మకాలు చేస్తూ వుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు సముద్రంలో చేపల వేటను తాత్కాలికంగా నిషేధించారు. సముద్రంలో మొత్తం 61 రోజులు వేట నిషేధం. అయితే వేట నిషేధం పూర్తిగా అమలులోకి రావడం తో విశాఖలో సముద్ర చేప ఒక్కటి కనిపించని పరిస్థితి ఉంది.ఇలా విశాఖ సముద్రపు చేపలు...


Akshaya Tritiya 2024 మీ రాశి ప్రకారం, అక్షయ తృతీయ వేళ వీటిని దానం చేస్తే.. మీ ఇంట కనకవర్షం కురుస్తుందట..!

Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ అంటే అందరికీ గుర్తొచ్చేది బంగారంతో పాటు ఖరీదైన వస్తువులే.. వీటినే ఎక్కువగా కొంటూ ఉంటారు. అయితే కేవలం కొనడం వరకే కాదు.. కొన్ని వస్తువులను తప్పనిసరిగా దానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం, 12 రాశుల వారు ఏమి దానం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు

Hyderabad Temperatures Today: హైదరాబాద్‌లో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని ఆరు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరవాసులు బయటకు వచ్చేందుకు భయపడిపోయారు. గత ఏడాది కంటే ఈసారి మరింతగా ఎండలు పెరిగాయి.


ఫోన్ ట్యాపింగ్ కేసు : నిందితుల బెయిలు పిటిషన్‌ కొట్టేసిన నాంపల్లి కోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసు : నిందితుల బెయిలు పిటిషన్‌ కొట్టేసిన నాంపల్లి కోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిలు పిటిషన్‌లను  నాంపల్లి కోర్టు  కొట్టి వేసింది.  పోలీసులు వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు వారి బెయిల్ పిటిషన్ లను  కొట్టివేసింది. రాధకిషన్ ...


చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌కు షాక్

ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. పత్రాలు సరిగా లేవనే కారణాలతో తెనాలి కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ఇప్పటికే తిరస్కరణకు గురైంది. తాజాగా చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ మీద కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ విద్యుత్ బకాయిలు చెల్లించలేదంటూ ఓ వ్యక్తి ఆర్వోకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమంచి నామినేషన్ పెండింగ్‌లో పెట్టారు. సరైన పత్రాలు సమర్పిస్తే నామినేషన్ ఆమోదిస్తామని అధికారులు తెలిపారు.


ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్

ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. విశాఖఫట్నం- కౌలాలంపూర్ విమాన సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ఎయిర్ ఏషియా సంస్థ ఈ విమాన సర్వీసు ప్రారంభించగా.. ఇందులో వీసా లేకుండానే ప్రయాణించవచ్చని అధికారులు చెప్తున్నారు. మరోవైపు విశాఖ నుంచి థాయిలాండ్‌కు ఇప్పటికే ఎయిర్ ఏషియా సర్వీసు నడుపుతోంది.


Election Ink Unfaded: ఆందోళనలో ఓటరు.. 9 ఏళ్లుగా చెరిగిపోని ఎన్నికల సిరాగుర్తు..

Election Ink Unfaded: ఆందోళనలో ఓటరు.. 9 ఏళ్లుగా చెరిగిపోని ఎన్నికల సిరాగుర్తు..


రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు

రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి  రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి ప్రవీణ్ కుమార్. ఉప్పల్ భగాయత్ లో కమర్షియల్ కాంప్లెక్స్ కు NOC ఇవ్వడానికి బిల్డర్ నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు  ప్రవీణ్ కుమార్.  ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.  పక్కా ప్లాన్ ప్రకారం సికింద్...


Ponnam Prabhakar Sensational About Runa Mafi: కొత్త రేషన్‌ కార్డులపైమంత్రి పొన్నం క్లారిటీ

Ponnam Prabhakar Sensational About Runa Mafi: కొత్త రేషన్‌ కార్డులపైమంత్రి పొన్నం క్లారిటీ


Fire Breaks Out: నందిగామలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 150 మంది?

Fire Breaks Out Pharma Company In Shadnagar : ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదం సమయంలో 150 మంది కార్మికులు భవనంలో ఉండడంతో కలకలం ఏర్పడింది.


కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి

కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి కేరళా రాష్ట్రంలోని మొత్తం 20 లోక్ సభ నియోజకవర్గాల్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ ఏజెంట్ చనిపోయారు. మృతి చెందిన వారందరూ ఆరవై ఏళ్ల పైబడిన వృద్ధులే.  ఒట్టపాలెం చునాంగడ్ లోని వాణి విలాసిని వద్ద ఓ వ్యక్తి కుప్పకూలి...


ఈ మామిడి చెట్టుకు ఆకులు కన్నా కాయలు ఎక్కువ

ఆ ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది మామిడి పంట ఆలస్యం పేరుతో ఎక్కడ మామిడి పండ్లు అనేవి కనిపించడం లేదు. కొన్నిచోట్ల మాత్రం మామిడి పండ్లు గదిలో మగ్గవేసి జాతీయ రహదారుల పక్కన అమ్మకాలు జరుపుతున్నారు. మరికొన్నిచోట్ల మామిడి మొక్కలకు తెగులు వచ్చిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే అందుకు భిన్నంగా ఒకే ఒక్కడు అన్నట్టుగా ఒకే ఒక్కమొక్క మామిడి కాయలు ఆ ఉమ్మడి జిల్లాలో విరగాస్తోంది. చెట్టుకు ఆకులు తక్కువ మామిడికాయలు ఎక్కువనే విధంగా ఆ చెట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఆ మామిడి చెట్టు ఎక్కడుంది ఆ విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అంటేనే మామిడి పంటలకు ప్రసిద్ధిని చెప్పుకోవచ్చు. రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు మామిడి పంటను పండిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇందులో రైతులు కౌలు రైతులు రెండు రకాలుగా ఉంటారు. దాదాపు కొన్ని ఎకరాలు కౌలుకు తీసుకుని ఏడాది పోడుగునా ఆ మామిడి కాయలు పండిస్తూ వాటిలో వచ్చే రూపాయి పాపాయితో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ చివరకు వస్తున్నప్పటికీ మామిడిపండ్ల జాడలేదు. కొన్ని చెట్లకు కాయలు ఉండడం మరికొన్ని చెట్లకు ఇప్పుడే పూత వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు భిన్నంగా కాకినాడ జిల్లా రౌతులపూడి కోటనందూరు రహదారిలో ఒకే ఒక్కడన్న విధంగా ఒకే ఒక చెట్టుకు వేలాదిగా మామిడికాయలు దర్శనమిస్తున్నాయి. అయితే అవి పంచదార కంచి మామిడిగా స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఈ మామిడి చెట్టు ప్రత్యేక అట్రాక్షన్ గా కనిపిస్తుంది. చెట్టు నిండా అధికంగా కాయలు ఉండడంతో ప్రతి ఒక్కరు ఆ ప్రాంతంలో ఒకసారి ఆగి ఆ చెట్టు కింద ఉన్న చల్లదనంలో సేద తీరుతూ ఆ మామిడి కాయలను కనులారా చూస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. చుట్టుపక్కల అనేక చెట్లు ఉన్నప్పటికీ ఈ ఒక్క చెట్టుకే అన్నివేళల్లో కాయలు ఎందుకు కాస్తున్నాయన్నది రైతు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదిఏమైనా ఈ కాయలు పళ్ళు అయ్యే వరకు ఉంటే ఫరవాలేదు. మధ్యలో ఈ వేసవి వేడికి ఉడికిపోయి రాలిపోయాయి. మరి ఏమి చేయలేమంటూ రైతులు పేర్కొంటున్నారు. మామిడికాయ జాతులనే పంచదార కంచె అనేది అరుదుగా ఉంటుంది. కొన్ని కొన్ని కాయలు తీపి మరికొన్ని మాత్రం తీపి పులుపు మిక్స్ అయి ఉంటుంది. దీని రేటు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పచ్చిగా రౌండ్ గా ఉన్న ఈ కాయలు ఏ మేరకు రైతుకు ఉపయోగపడతాయో చూడాల్సిందే.


నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ..

నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ.. పిల్లలు.. మనం ఎలా నేర్పిస్తే అలానే చేస్తారు.. ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడటం నేర్చుకుంటారు.. ఈ చిన్నారి విషయంలో మాత్రం అందుకు అతీతం.. అవును.. ఈ చిన్నారి వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే.. ఈ పాప అచ్చం.. సింహం ఎలా అయితే గర్జిస్తుందో.. అచ్చం అలాగే గర్జిస్తుంది. సింహం ఎ...


జేఈఈ అడ్వాన్స్​కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు

జేఈఈ అడ్వాన్స్​కి 15 మంది ధర్మారం గురుకుల విద్యార్థులు డిచ్​పల్లి, వెలుగు : మండలంలోని ధర్మారం(బి) సాంఘిక సంక్షేమ గురుకుల ప్రతిభా కళాశాల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌ లో సత్తా చాటారు. ఈ గురుకులం నుంచి ఏకంగా 15 మంది విద్యార్థులు అడ్వాన్స్​కి అర్హత సాధించారు.  కాలేజీ నుంచి మంచి పర్సంటైల్‌తో స్టూడెంట్ అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్​ సంగీత గురువారం ఒక ప్ర...


బేరియాట్రిక్ సర్జరీ: బరువు తగ్గించుకునే ఆపరేషన్‌తో యువకుడి మృతి, అసలేం జరిగింది?

‘‘చికిత్స కోసం లోపలికి తీసుకెళ్లిన నిమిషాల వ్యవధిలోనే అతని బీపీ పడిపోయిందని అంబులెన్స్‌ను పిలిపించి క్రోమ్‌పేటై లోని మరో ఆసుపత్రికి తరలించారు. అందులో చేర్చిన తర్వాత, మా అబ్బాయిని వెంటిలేటర్ పై పెట్టామని చెప్పారు. కాసేపటికే అతను చనిపోయాడని అన్నారు.’’


ఇంటర్​ ఫలితాల్లో సర్కార్​ కాలేజీల సత్తా .. జిల్లా టాపర్లుగా నిలిచిన స్టూడెంట్లు

ఇంటర్​ ఫలితాల్లో  సర్కార్​ కాలేజీల సత్తా .. జిల్లా టాపర్లుగా నిలిచిన స్టూడెంట్లు 967 మార్కులతో హైదరాబాద్ జిల్లా టాపర్​గా అభ్యదయ్  987 మార్కులతో రంగారెడ్డి జిల్లాలో నిష్టా ప్రతిభ 966 మార్కులతో వికారాబాద్ జిల్లాలో మెరిసిన మహాలక్ష్మి  ఫలితాలు తెలపడంలో మేడ్చల్ ​జిల్లా అధికారుల నిర్లక్ష్యం హైదరాబాద్/ఎల్బీనగర్/వికారాబాద్, వెలుగు : ఇంటర్ మీడియట్​ఫలితాల...


Smartphone: ఇలా చేస్తే మీ పిల్లలు అస్సలు ఫోన్ ముట్టుకోరు..

ప్రతి నివాసంలో చిన్నారులు సెల్ ఫోన్ పట్టుకుని గేములు ఆడటం చూస్తుంటాం. ఈ తరహా అనేది నివాసాల్లో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏదో ఒక అలవాటు చేస్తే తప్ప ఆ సెల్‌ఫోన్ గేమ్స్ వదలరని తెలుసు. అయితే ఆ ఉమ్మడి జిల్లాలో ఒక మ్యూజిక్ సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ప్రాంతాలలో ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో తీసుకు వెళ్తూ విద్యార్థులను ఆహా మనం కూడా ఈ కీబోర్డ్ నేర్చుకుంటే బాగుండేది అని ఆలోచింప చేసేలా ఒక చక్కని మ్యూజికల్...


మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు

మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలో ప్రసిద్ధి చెందిన వేలాల గట్టు మల్లన్న దొనలో రెండురోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్టపై ఉన్న గట్టు మల్లన్నస్వామి  దొనలో శివలింగాన్ని వదిలిపెట్టి పక్కన తవ్వకాలు చేపట్టారని స్థానికులు పేర్కొన్నారు. ఏటా శివరాత్రి మినహా దొనవైపు భక్తులు అరు...


గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు

గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు CBSE 10వ తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సన్నాహాలు చేస్తోంది. CBSE 10వ, 12 తరగతి పరీక్ష లను 2024-25 విద్యాసంవత్సరంలో రెండు దశలుగా నిర్వహించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. తాజాగా మరోసారి ఈ విషయం శుక్రవారం (ఏప్రిల్ 26) తెరమీదికి వచ్చింద...


హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ..!

హైదరాబాద్‌ నగరంలో ఇంటర్నేషనల్ గ్యాంగ్ కలకలం రేపుతోంది. రోడ్డు వెంట ఫోన్‌లో మాట్లాడుతున్న వారినే టార్గెట్‌గా చేసుకుని.. వారి నుంచి ఈ గ్యాంగ్ మొబైల్స్ కొట్టేస్తోంది. అది కూడా రాత్రి పది గంటలు దాటిన తర్వాతే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాగా.. నిఘా పెట్టిన పోలీసులు మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి ఏకంగా కోటీ 75 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


13 రాష్ట్రాల్లో ప్రారంభమైన సెకండ్ ఫేజ్ పోలింగ్

13 రాష్ట్రాల్లో ప్రారంభమైన సెకండ్ ఫేజ్ పోలింగ్ న్యూఢిల్లీ:  లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు/యూటీల్లోని 89 స్థానాలకు శుక్రవారం(ఏప్రిల్ 26న) ఉదయం 7 గంటలకు  సెకండ్ ఫేజ్ పోలింగ్ ప్రారంభం అయ్యింది.  సాయంత్రం 5 గంటల వరకూ అధికారులు ఓటింగ్ నిర్వహించనున్నారు. కేరళలోని మొత్తం 20 సీట్లకు ఎన్నికలు జరగనుండగా..కర్నాటకలో14 సీట్లు, రాజస్థాన్‌లో 13...


ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నికలు మనవే.. అమెరికా రికార్డు బద్ధలైపోతుందా?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలు అంటే ప్రజాస్వామ్య పండగగా భావిస్తారు. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. కానీ, రోజు రోజుకూ ఎన్నికల్లో ధన ప్రవాహం పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల ఖర్చు దాదాపు రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనుందని, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. 2020 అమెరికా ఎన్నికల్లో 1.20 లక్షల కోట్లు ఖర్చయితే.. దానిని మన లోక్‌సభ ఎన్నికలు అధిగమించనున్నాయని పేర్కొంటున్నారు.


వరంగల్‍‌లో ఉత్తరాఖండ్‍ సీఎం పుష్కర్​ ‍సింగ్‍

వరంగల్‍‌లో ఉత్తరాఖండ్‍ సీఎం పుష్కర్​ ‍సింగ్‍ వరంగల్‍, వెలుగు: పార్లమెంట్‍ ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ సీట్లలో గెలుపొందడం ఖాయమని ఉత్తరాఖండ్‍ సీఎం పుష్కర్‍సింగ్‍ దామి అన్నారు. గురువారం ఆయన ఎంపీ లక్ష్మణ్ తో కలిసి వరంగల్‍ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‍ తరఫున గ్రేటర్ వరంగల్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దామి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో...


కామారెడ్డి జిల్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు

కామారెడ్డి జిల్లాలో  పెరిగిన ఉష్ణోగ్రతలు కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మళ్లీ గురువారం నుంచి ఉష్ణోగ్రతలు పెరిగాయి.  ఇటీవల అకాల వర్షాలతో   కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గాయి.  గురువారం  జిల్లాలో అత్యధికంగా బిచ్కుందలో  42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గాంధారిలో 41.8, రామారెడ్డిలో 41.7, డొంగ్లిలో 41.6, ముగ్ధంపూర్​, మాచాపూర్​లో 41.5 డిగ్రీల చొప్పు...


మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా..!

Hyderabad Fire Accident: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌‌లోని నందిగామ వద్ద ఉన్న అలెన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 300 మంది ఉండగా.. అందులో చాలా వరకు కార్మికులు బయటకు రాగా.. సుమారు 50 మంది మంటల్లో ఇరుక్కుపోయారు. అయితే వాళ్లను కాపాడేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నించగా.. ఓ బాలుడు చేసిన సాహసం 50 మందిని సురక్షితంగా ప్రాణాలతో బయటపడేసింది.


AP Open School Results: ఏపీ ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్ 2024 ఫలితాల విడుదల

AP Open School Results: ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. విద్యాశాఖ కమిషనర్‌ సురేష్ కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు.